Category Archives: మహానుభావులు

దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు

దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు    నిడుఆంద్ర భారతి ,వాణీ దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు —దవోలు వేంకటరావు  దాసు శ్రీరాములు గారు – పరిచయము – నిడుదవోలు వేంకటరావుభారతి సరస్వతీ దాసు శ్రీ  అద్యతనాంధ్ర సాహిత్య జగత్తులో ప్రసిద్ధులైన కొందఱు కవి పండితుల శతాబ్ది జయంత్యుత్సవములు జరిగినవి. కాని గడచిన శతాబ్దిలో ఘన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శారదా విపంచి –ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు

శారదా విపంచి –ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు శ్రీ మన్నవ వెంకటరామయ్య శ్రీమతి జయమ్మ దంపతులకు ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణగారు 22-12-1953జన్మించారు .సాహిత్యం లో దిగ్గజాలైన శ్రీ పొన్నకంటి హనుమంతరావు, ఆచార్య శ్రీ ఎస్. వి. జోగారావు మొదలైన వారి వద్ద ఉన్నత విద్య పూర్తి చేసి, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ విద్యోపాసకులు, బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు

శ్రీ విద్యోపాసకులు, బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు   జనన విద్యాభ్యాసాలు తొలి తెలుగు చారిత్రక నవలా రచయిత,కవి సమ్రాట్  శ్రీ నోరి నరసింహ శాస్త్రి  ,శ్రీమతి హనుమాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా రేపల్లెలో25-10-1941న బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు జన్మించారు .కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ లొ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అధ్యయనం డా.శ్రీమతి మంగళగిరి ప్రమీలా దేవి గారి ఆరోప్రాణం

డా మంగళగిరి ప్రమీలాదేవి విశిష్ట విద్వన్మణి ప్రఖ్యాత రచయిత్రి. పద సాహిత్యం ఆమెకు అభిమాన విషయం. అంతేకాదు, పదసాహిత్యం – సంకీర్తనా సౌరభాలను లోతుగా అధ్యయనం చేసిన విదుషీమణి. పద సంగీత సాహిత్యాల సుస్వరూపం తెలిసిన పద సంగీతవేత్త. నిరంతర పరిశోధనాశీలి. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత భాషలలో పండితులు. గురుముఖతా శాస్ర్తియ సంగీతాన్ని అధ్యయనం చేసిన వీరు సంగీత శాస్త్ర … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సింహ గిరి కృష్ణమాచార్యులు -(సింహ గిరి వచనములు కర్త )

శ్రీకాంత కృష్ణమాచారి శ్రీకాంత కృష్ణమాచార్యులు లేదా కృష్ణమయ్య లేదా సింహగిరి కృష్ణమాచార్యులు 13 వ లేదా 14 వ శతాబ్దానికి చెందిన యోగి. మొదటి తెలుగు వచన వాజ్ఞయాచార్యుడిగా, ప్రథమాంధ్ర వచన నిర్మాతగా పేరొందిన వాడు. ఈయన జననకాలం, జన్మస్థలం ఖచ్చితంగా తెలియవు.[1] కొంతమంది పండితులు ఈయన రచనలను సింహగిరి వచనములనే పేరుతో 250 దాకా పుస్తకాలు ప్రచురించారు. నిడుదవోలు వేంకటరావు, తిమ్మావజ్జల కోదండ రామయ్య భారతి పత్రికలో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మరో స్వయం సిద్ధ డా శ్రీమతికోనేరు (కోగంటి )లక్ష్మీ ప్రమీల

మరో స్వయం సిద్ధ డా శ్రీమతికోనేరు (కోగంటి )లక్ష్మీ ప్రమీల మొన్న 10 వ తేదీ ఆదివారం బెజవాడ లో శారదా స్రవంతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెళ్లి, అయి పోయాక తిరిగి వస్తుంటే శ్రీమతి లక్ష్మీ ప్రమీలగారు తాను పరిశోధించి పిహెచ్ డి పొందిన ‘’ఆంద్ర ప్రదేశ్ లో పేరంటాళ్ళు ‘’గ్రంథం నాకు ఇచ్చి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్యులు  

యాజ్ఞ వల్క్యులు     యాజ్ఞ వల్క్యమహర్షి   సూర్యుని అనుగ్రహం వలన శుక్ల యజుర్వేదాన్ని15 శాఖలుగా విభజించి  ,అందులో ప్రధమ శాఖను కణ్వునికి ,ద్వితీయ శాఖను మధ్య౦దునికి ,మిగిలిన వానిని శాబీయ ,స్థాపానీయ,కాపార ,పౌండర వత్స ,ఆవటిక ,పరమావటిక ,నైధేయ,నైనేయ ,జౌఖేయ ,వైజేయ ,బైజన , గాలవ ,పౌరాశల్యులకు ఒక్కొక్కరికి ఒక్కో శాఖ ఉపదేశించి ప్రచారం చేయించాడు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్

సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ పవిత్ర నర్మదానది ప్రవహించే మధ్యభారతమైన మధ్యప్రదేశ్ లో జన్మించి,  ఆ నదీమతల్లి పవిత్రతను హృదయం నిండా  నింపుకొని , అక్కడి ఉజ్జయినీ మహాకాళేశ్వరుని అనుగ్రహ విభూతి పొంది ,  కవికులగురువు మహాకవి కాళిదాస కవితా సాహితీ సారాన్ని గ్రోలి ,పేరులో బిహారీ ఉండటం తో మగధ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత వరంగల్: మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ (85) మంగళవారం కన్నుమూశారు. 1932 డిసెంబర్ 28న మట్టెవాడలో ఆయన జన్మించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 1947లో పదహారేళ్లకే ఆయన తన కెరీర్ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

‘’స్టేట్స్ వుమన్ ‘’షీలా కౌల్ (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

‘’స్టేట్స్ వుమన్ ‘’షీలా కౌల్ (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్  23/05/2018 గబ్బిట దుర్గాప్రసాద్ రాజకీయ దురంధరుడైన పురుషుని ‘’స్టేట్స్ మన్ ‘’అంటాం .మరి అంతే రాజకీయ పరిజ్ఞానం ఉన్న మహిళను యేమని పిలవాలి ?’’స్టేట్స్ ఉమన్ ‘’అని పిలుస్తాం .అలాంటి రాజకీయ దురంధరత్వం కల మహిళా మణి,విదుషీమణి షీలాకౌల్ .7-2-1915 జన్మించిన షీలాకౌల్ ,లాహోర్ మహిళా … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

పాటల పాదుషా రజని -శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి -తెలుగు వెలుగు- జూన్

పాటల పాదుషా రజని -శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి -తెలుగు వెలుగు- జూన్

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నటనలో వెలుగులు జీవితం లో చీకటి వెరసి గబ్బిట బాల సుందర శాస్త్రి  

నటనలో వెలుగులు జీవితం లో చీకటి వెరసి గబ్బిట బాల సుందర శాస్త్రి   నటనలో వెలుగులు జీవిత చరమాంకం లో చీకటి వెరసి గబ్బిట బాల సుందర శాస్త్రి సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉన్నవారికి లక్ష్మీ కటాక్షం తక్కువే అన్న విషయం చాలా సందర్భాలలో చాలా మంది విషయం లో రుజువైన కఠోర సత్యం . తమ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మానవీయ మూర్తి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి

మానవీయ మూర్తి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ధర్మ ప్రచారానికి సేవా ధర్మాన్ని కలిపి ,మానవ సేవే మాధవ సేవ అన్న సనాతన ధర్మానికి అనన్య ప్రచారం చేసి ,ప్రచారం తో సరిపుచ్చుకోక కార్యాచరణతో పరమార్ధాన్ని సాధించి చూపి ,మతం ఏదైనా అందరిలో ఉన్నది ఒకే పరమాత్మ తత్వమే నని బోధించి ,అనుసరించి అందరికీ మార్గ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా ప్రస్థానం

కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా ప్రస్థానం మహా వ్యక్తుల మహా ప్రస్థానం వారం రోజులుగా సాగుతూ ఉండటం, మరీ బాధాకరంగా ,జీర్ణించుకోవటానికి వీలులేనిదిగా ఉంది.కాలప్రవాహం ఎవరికోసమూ ఆగదు అన్న నిజం ఎప్పుడూ నిజమౌతూనే ఉన్నది . .ఇప్పుడుకూడా అంతే.హాస్య నటుడు గుండు హనుమతరావు ,మహానటి అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కథక” ముని” రాజు గారు 

కథక” ముని” రాజు గారు సౌజన్యం సంస్కారం మూర్తీభవించిన కధారచయిత మునిపల్లె  రాజుగారు అస్తమించటం తెలుగు సాహిత్యానికి ,ముఖ్యంగా కధానికా ప్రక్రియకు పెద్ద లోటు కవిగా .,నవలా కారునిగా వ్యాస రచయితగా ప్రసిద్ధులైన రాజుగారు భారత ప్రభుత్వ రక్షణ శాఖలో ఇంజనీరింగ్ శాఖలో సర్వేయర్ గా సేవలందించారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఆంద్ర మాలవ్యా –బ్రహ్మశ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు(19 7 5 )

ఆంద్ర మాలవ్యా –బ్రహ్మశ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు(19 7 5 ) బ్రహ్మశ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు 1875  శ్రీ యువ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ సప్తమి నాడు శ్రీ తల్లాప్రగడ వెంకటరామయ్య ,లచ్చమాంబ దంపతులకు  పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరున్న కోనాల  గ్రామం లో జన్మించారు .ఓం నమశ్శివాయ శివ పంచాక్షరితో విద్యాభ్యాసం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఆత్మానందారామం

ఆత్మానందారామం నిరతాన్నదాత అపార అన్నపూర్ణ  కీశే శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఇని  మనవడు శ్రీ డొక్కా రామ భద్ర గారు నాకు నాలుగేళ్ల క్రితం సీతమ్మగారి ని మళ్ళీ తెలుగు వారికి పరిచయం చేస్తూ  సరసభారతి నిర్వహించిన కార్యక్రమం  తో పరిచయమయ్యారు ఆమె పేర నగదు బహుమతులను పేద ప్రతిభగల విద్యార్థులకు సరసభారతి చేత … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భక్త పురందర దాసు

భక్త పురందర దాసు ‘’దాసరేంద్రే పురందర  దాసరాయ ‘’-దాస  భక్తులలో పురందరదాసు శ్రేష్ఠుడు’’అని గురువు వ్యాసతీర్థులవారి ప్రశంస అందుకున్న భక్త శిఖామణి పురందర దాసు  .సంగీత కర్త ,కవి అయిన వాగ్గేయకారుడు  .కర్ణాటక సంగీతానికి  ఆద్యుడు అందుకే ‘’కర్ణాటక సంగీత పితామహ ‘’అని పురందరదాసు ను గౌరవంగా సంబోధిస్తారు .నారద మహర్షి అపర అవతారమనీ అంటారు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భక్త కనకదాసు   

భక్త కనకదాసు ‘’మీలో మోక్షానికి ఎవరు అర్హులు ?“‘అని శిష్యులను గురువు వ్యాసరాయలవారు ప్రశ్నిస్తే ‘’నేనే అర్హుడిని  ‘’   ‘’అని ధైర్యంగా చెప్పిన కురుబ గౌడ దాస కుటుంబం లో పుట్టిన మహా భక్తుడు కనకదాసు .కర్ణాటకలో హవేరీ జిల్లా బాద గ్రామంలో యుద్ధ సైనికాధ్యక్ష కుటుంబం లో  బీర్ గౌడ ,బీచమ్మ దంపతులకు కనకదాసు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

పోతుకూచికి నివాళి

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2

’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2 మహారాజా కాలేజీ లో రెండేళ్ల ప్రి  యూనివర్సిటీ కోర్స్ పూర్తిచేసి కస్తూరి మద్రాస్ లో పరీక్ష రాసి ఫస్ట్ క్లాస్ లో పాసై ,మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ లో చేరాడు .కస్తూరి స్నేహితుడికి మద్రాస్ యుని వర్సిటీ స్కాలర్ షిప్ కూడా కొచ్చిన్ ప్రభుత్వ స్కాలర్షిప్ తోపాటు వస్తే … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -1

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -1 కేరళలో పుట్టి ,మద్రాస్ ,మైసూర్ లలో చదువు ఉద్యోగ0 చేసి ,పుట్టపర్తి చేరి శ్రీ సత్యసాయి బాబా ఆంతరంగికుడై ,మొట్టమొదటి బాబా జీవిత చరిత్రను ఆయన ప్రేరణతోనే రచించి ఆయనతో దేశమంతా పర్యటించి ఆయన ఆదేశం తో దేశాలు తిరిగి సాయి ప్రేమామృతాన్ని ప్రజలకు పంచి ,’’సనాతనసారధి ‘’కి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సాహితీభీష్ముడు -పోతుకూచి సాంబశివరావు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విశ్వంభర నారాయణీయం

విశ్వంభర నారాయణీయం తెలుగు’’ గజళ్లకు’’ జలదరింపు తెచ్చి ‘’నాగార్జున సాగర్ ‘’ను తేనెల వాకల  తెలుగుతో నింపి ‘’కర్పూర వసంత రాయల ఘనతకు ‘’మేలిమి కప్పుర  తెలుగు పలుకుల నీరాజనమెత్తి ‘’నవ్వని పువ్వు ‘’లోని వసివాడని అందాలు మెచ్చి ‘’వెన్నెల వాడ ‘’లో వసంత విహారం చేసి . తెలుగు జాతీయ ‘’జలపాతం ‘’సృష్టించి ‘’దివ్వెల … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ రమణ భగవాన్ సన్నిధి

శ్రీ రమణ భగవాన్ సన్నిధి  శ్రీ రమణ భగవాన్ సన్నిధి ఒక అరుదైన విచిత్ర అనుభూతి  .ఇలాంటి అనుభూతి  వేరే చోట ఎక్కడా లభించదు ..ఆయన మౌన సందేశానికి హృదయకమలాలు  వికశించి  జ్ఞాన బాండాగారం తెరుచుకొంటుంది .ఆయన ఆత్మ ఆశ్రమ మంతా  కిరణ  ప్రసారం వెదజల్లుతుంది ..ఆయన ముందు కూర్చుంటే చాలు మనసులో ఉన్న అన్ని … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీమతి డొక్కా సీతమ్మ దంపతుల ఫోటో

Posted in మహానుభావులు | Tagged | 6 Comments

దేవతల దివ్యధామం 

దేవతల దివ్యధామం హిమాలయాలలో 8 నెలలు నరసంచారం ఉండని,కాని అన్నిసమయాలలో కొద్దిమంది యోగులు మాత్రమేధ్యాన సమాధిలో  ఉండే ప్రదేశమే ”జ్ఞానగంజ్ ” తినటానికి బంగాళాదుంపలు మాత్రమే లభిస్తాయి చిన్న చిన్న కర్ర ఇళ్ళు  మాత్రమే నివాసానికి ఉపయోగపడేవి గా ఉంటాయి .ఈ ప్రదేశం లో ఇండియన్ ,టిబెటన్, నేపాలీ సాధువులు మాత్రమే ఉంటారు ఈ యోగులుహిమాలయ సరిహద్దులో  టిబెట్ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

పీఠాధిపత్యం బందిఖానా అని పారిపోయిన పీఠాధిపతి

పీఠాధిపత్యం బందిఖానా అని పారిపోయిన పీఠాధిపతి హిమాలయాల్లో హాయిగా అంతర్ముఖుడై తపస్సు ధ్యానం చేసుకొంటున్న ఒక యువ శిష్యుడిని గురువుగారు పిలిచి ఆరునెలలు నర్మదా నదీ  తీరం ఏకాంత ప్రదేశం లో లోకఠిన నియమాలతో ధ్యానతపస్సులు చేస్తూ  గడిపిరమ్మని పంపాడు .సరే నని శిష్యుడు నర్మదానదీతీరం లోని ఓంకార క్షేత్రానికి సుమారు యాభై కిలోమీటర్ల దూరం లో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జ్యోతిర్మఠపీఠాధిపతి-స్వామి బ్రహ్మానంద సరస్వతి

జ్యోతిర్మఠపీఠాధిపతి-స్వామి బ్రహ్మానంద సరస్వతి 20-12-18 6 8 న జన్మించిన రాజారావు  సన్యాసి అయి 15 0ఏళ్ళు ఖాళీగా ఉన్న ఉత్తర భారత దేశంలోని బదరీ క్షేత్రానికి దగ్గరలో ఉన్న జ్యోతిర్మఠఉత్తర ఆమ్నాయ పీఠాధి అవటం వింతయైన కధ. అయోధ్య దగ్గర  గణ గ్రామంలో ‘’మిశ్ర ‘’అనే బ్రాహ్మణ కుటుంబం లో రాజా రావు పేరుతో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హిమాలయ యోగిపు౦గవులు -1 యువ రాజ స్వామి భావల్ సన్యాసి

కొందరు హిమాలయ యోగిపు౦గవులు -1 యువ రాజ స్వామి  భావల్ సన్యాసి  ఈయన జీవితం ఒక వింతకధ .బెంగాల్ లో భావల్ ప్రాంత రాజు  భావల్ సన్యాసి .పెళ్లి అయ్యాక అందమైన భార్యతో డార్జిలింగ్ లో హాయిగా గడుపుతున్నాడు .భార్య ఒక డాక్టర్ కు దగ్గరై౦ది .ఈ ఇద్దరూ కలిసి భావల్ ను చంపే ప్రయత్నం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నాగపూర్ మైకా గనుల యజమాని అయిన ఆంధ్ర వితరణ శీలి శ్రీ దహగం లక్ష్మీ నారాయణ

నాగపూర్ మైకా గనుల యజమాని అయిన ఆంధ్ర వితరణ శీలి శ్రీ దహగం లక్ష్మీ నారాయణ తెలంగాణలో  కరీమ్ నగర్ జిల్లా  మంధెన గ్రామం లో సుమారు 200 ఏళ్ళక్రితమ్ ఒక బ్రాహ్మణ పురోహితుడు ఆ నాటి మధ్య రాష్ట్రాలు అని పిలువబడిన సెంట్రల్ ప్రావిన్స్ కు పొట్ట పోషించుకోవటానికి వలస వెళ్ళాడు . ఆయన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -2 (చివరి భాగం )

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -2 (చివరి భాగం ) అన్యోన్య దాపత్యం శ్రీ చర్ల గణపతి శాస్త్రిగారు శ్రీమతి సుశీల గారు చాలా అన్యోన్యంగా కాపురం చేశారు .శాస్త్రిగారు శతాధిక గ్రంధ కర్త 1988 లో వారికి కళాప్రపూర్ణ బిరుదు నిచ్చి ఆంధ్రా యూని వర్సిటి సత్కరిస్తే ,కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -1

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -1 పుట్టుక విద్యాభ్యాసం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కాకర పర్రు గ్రామం బ్రాహ్మణ అగ్రహారం .ఇక్కడే శ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రి గారు అనే మహా కవి పండితుడు జన్మించి ప్రతాపరుద్రీయం ,ప్రాణ త్యాగం ,,బంగారం , నిందాపహరణం మొదలైన గ్రంథాలు రాశారు .తణుకు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నాద బ్రహ్మ ద్వయం – నాద బ్రహ్మ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ

  నాద బ్రహ్మ ద్వయం నాద బ్రహ్మ ,సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని ,అపర త్యాగ బ్రహ్మ ,నాదోపాసకుడు ,మహా వాగ్గేయకారుడు స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభను స్వర  నివాళిగా సరసభారతి ,ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్తంగా పుష్య బహుళ పంచమి 17-1-17 మంగళవారం సాయంత్రం 6-30 … Continue reading

Posted in మహానుభావులు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

లాభాపేక్ష లేని స్వచ్చంద సేవా సంస్థ -గౌతమి కంటి ఆస్పత్రి –రాజమండ్రి

లాభాపేక్ష లేని  స్వచ్చంద సేవా సంస్థ -గౌతమి కంటి ఆస్పత్రి –రాజమండ్రి రాజమండ్రి లోని గౌతమి కంటి ఆస్పత్రి లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఉచిత నేత్ర వైద్యం చేస్తున్న గొప్ప సంస్థ .ఉభయ గోదావరి జిల్లాలు ఖమ్మం కృష్ణా జిల్లాలో వారు ఐ కాంప్ లు నిర్వహిస్తూ ,రాజమండ్రి నుండి సకల వైద్య పరికరాలతో వచ్చి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు -2(చివరిభాగం )

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు -2(చివరిభాగం ) విధవా పునర్వివాహ ఉద్యమ౦ 1884 లో మద్రాస్ కు చెందిన బ్రహ్మ సమాజ ప్రచారకుడు బుచ్చయ్య పంతులు బళ్ళారి వచ్చి బ్రహ్మ సమాజ సిద్ధాంతం పై నా ,విధవా పునర్వివాహం పై నా వరుస ప్రసంగాలు చేశాడు .దీని ప్రభావం తో వెంకట రావు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు సంస్కృత మహా కావ్యాలకు మహా వ్యాఖ్యానం రాసిన కోలాచలం మల్లి నాద సూరి తాత గారు కోలాచలం సుబ్బా శాస్త్రి కర్ణాటకలోని దార్వార్ జిల్లా మహేంద్ర గడ నివాసి .ఎన్నో హరికధలుమరాటీ కన్నడ భాషలలో రాశాడు .అవి నీతి బోదకాలు గా ఉండటం వలన ఇప్పటికి జనం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

చిన పున్నయ్యే అయినా పెద్ద పూర్ణ ప్రజ్న శాస్త్రి

చిన పున్నయ్యే అయినా పెద్ద పూర్ణ ప్రజ్న శాస్త్రి 72ఏళ్ళ వయసులో కంచు  ఘంట లాంటి స్వరం తో వేదం నుంచి వేమన దాకా మాట్లాడగల నేర్పూ ,శాస్త్రం నుంచి శాస్త్రీయ దృక్పధాన్ని పిండగల ఓర్పూ ,సంగీతాంబోధిని తరచి అనర్ఘ రత్నాలను వెలికి తీసే పరిశీలనా ,ఏది చెప్పినా ,మాట్లాడినా రుషిప్రోక్తంగా భాసి౦పజేసే వాక్కు ,నాటక … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వినాయక చవితి నాడు’’ విశ్వనాధ హాస్యాయణం ‘’

వినాయక చవితి నాడు’’ విశ్వనాధ హాస్యాయణం ‘’ విశ్వనాధ సత్యనారాయణ తాను  చేసిన ఉద్యోగాల గురించి ‘’అనేక ఉద్యోగాలు చేశాను .అవి గోచీకి పెద్దవి ,గావంచాకు చిన్నవి .నేను కృత్తికా నక్షత్రం లోపుట్టాను ఆకలి ఎక్కువ ఆరగించుకోవటం తక్కువ ‘’అని చమత్కరించారు .’’మాగాణి పల్లెటూరిలో పుట్టని వాడు ,లేక మెట్ట పల్లెటూరిలో పుట్టిపెరగని వాడు మహాకవి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -6(చివరి భాగం )

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -6(చివరి భాగం ) శాస్త్రి గారి చారిత్రిక రచన బ్రహ్మయ్య శాస్త్రిగారు చారిత్రిక గ్రంధ రచనా చేశారు .తుని  సంస్థానం వారు శాస్త్రిగారిని రెండేళ్ళు సెలవు  పెట్టించి  శాస్త్రి గారి కుటుంబ బాధ్యతలను తామే తీసుకొని శాస్త్రిగారి చేత తమ’’ పెద్దాపురం సంస్థాన చరిత్ర … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -5

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -5 విమర్శన సాహిత్యం కందుకూరి వారు ‘’మంత్రి భాస్కరుని ‘’పై రాశారు .దీన్ని ఖండిస్తూ బ్రాహ్మయ్య శాస్త్రిగారు ‘’భాస్కరోదంతం ‘’అనే గ్రంధాన్ని రాసి  ప్రచురించారు .దీన్ని చూసిన వీరేశ లింగం గారు తాను  రాసిన ‘’కవుల చరిత్ర ‘’లో దొర్లిన తప్పులను దిద్దుకొన్నారు .కాని … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -4

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -4 శాస్త్రిగారి అఖండ పరిశోధనా చాతుర్యం –లింగం గారి రాజశేఖర చరిత్రము పై ఖండనం బ్రహ్మయ్య శాస్త్రిగారి పరిశోధనా చాతుర్యం అఖండమైనది .శాస్త్రిగారి మొదటి విమర్శ వీరేశలింగం గారి ‘’రాజ శేఖర చరిత్రము ‘’పై రాశారు .ఎంత లోతుగా చర్చించి రాశారో తెలుసుకొంటే అమితాశ్చర్యమేస్తుంది … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 3 Comments

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -3

-శ్రీ -కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రిగారు విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -3 సద్యోవిమర్శ –కందుకూరి బ్రహ్మయ్య శాస్త్రి  వివాదం ఎవరైనా ఎక్కడైనా హిందూ మతం పై వ్యతిరేకంగా  ఉపన్యాసం ఇచ్చినట్లు తెలిసిన వెంటనే శాస్త్రిగారు సమాధానమిచ్చేవారు .అన్యమతస్తులు ప్రహసనాలు రాస్తే బ్రహ్మయ్య శాస్త్రి గారు ప్రహసనం తోనే జవాబు చెప్పేవారు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -2

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -2 గ్రంధాలయ స్థాపన 1883 లో బ్రహ్మయ్య శాస్త్రి గారు ‘’ఆర్య మత బోధిని ‘’అనే సభను  ఇరవై సంవత్సరాల వయసు లోనే స్థాపించి కాకినాడలో ప్రసిద్ధ వ్యక్తులైనారు .కృత్తివెంటి పేర్రాజు ,నాళం పద్మనాభం మొదలైన పెద్దలు శాస్త్రి గారి మతాభిమానానికి  కార్య దీక్షకు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు ఎవరిపేరు చెబితే విద్వాంసులు చేతులు జోడిస్తారో ,ఎవారు అజ్ఞాన తిమిరాలను చీల్చి జ్ఞాన జ్యోతులు వెలిగించారో ,ఎవరు వందలాది శిష్యగణానికి ఆరాధనీయులో  ఎవరు నడిచే విద్యా సరస్వతిగా భాసిల్లారో ,ఎవరు విమర్శనా వాజ్మయ జలధిని మదించి అనర్ఘ రత్నాలనీ వెలికి తీశారో ,ఎవరు సర్వ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment