-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
21-తిరుచానూర్ కృష్ణ కవి
తిరుపతి దగ్గరున్న అలివేలు మంగాపుర(తిరుచానూర్ )) నివాసి చిరుచానూర్ కృష్ణకవి .కవికాలం తెలియదు .’’సత్యభామా పరిణయం ‘’అనే అయిదు అంకాల నాటకం రాశాడు .శేష నరసింహ కుమారుడు కృష్ణ కూడా ఇదే పేరుతొ నాటకం రాశాడు .కృష్ణకవి కవిత్వం మచ్చుకి –
‘’లక్ష్మీ మండ కురయాత్యసో శశికళా చూడావ చూడాయితా –శంభోర్య ప్రధమాన విభ్రమ భ్రుతః
వవ్రే సర్వ సురాసురస్య మిష తః స్పర్ధవతః కోమలా –రుడేశ్వర్యమనాన్య తుల్యా మమ్రుతో త్మాధో త్సవే శడంకరం ‘’
కవి పేరు తెలిపే శ్లోకం
‘’ద్ద్రాక్షా వీక్ష ప్రతీ సుక్రుదయ సరసతాభి శ్రురిశ్రుశ్వ సాక్షాత్ –నీచా మోచపి వాచాం మధురి మధురి సా పాద దూలిర్మదూ లిః
పీయూషం యోష వేషం వహతి నవ పాయో జోష మస్తో స ఏష –ధ్వన్యా ధ్వన్య ధ్వనీనో భువి జయతి తరాం కృష్ణ నామా కవీన్ద్రః ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26 -11 -15 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

