Daily Archives: November 20, 2015

సర్వపాపా హారం పాద గయాక్షేత్రం

   

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శరత్ జ్యోత్స్నా రాణి అంతరంగం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అబ్బావుద్ ఖతం

     

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 13-ఏకాంకిక కర్త-అయ్యవారు శాస్త్రి

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 13-ఏకాంకిక కర్త-అయ్యవారు శాస్త్రి 17వ శతాబ్ది మధ్యలో కర్నూలు పాలకుడు ఆనంద రావు దేశాయ్ ఆస్థానం లో అయ్యవారు శాస్త్రి ఉన్నాడు .’’సభార౦జనం ‘’అని పిలువ బడే ‘’హితకారి ‘’అనే ఏకాంకిక నాటకం రాశాడు .దీన్ని 29తాటాకులపై లిఖించాడు .అందులో మొదటి అయిదు పత్రాలు కనిపించలేదు .కనుక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 9-మరిగంటి అప్పల దేశికులు (1790)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 9-మరిగంటి అప్పల దేశికులు (1790) శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన మరి గంటి వారు నల్గొండజిల్లా నివాసులు .తర్వాత రాష్ట్రమంతా వ్యాపించారు .తెలుగు సంస్కృతాలలో బహు గ్రంధాలు రచించారు .కుతుబ్ షాహి ,విజయనగర పాలకుల పోషణలో ఉన్నా ఈ కవులు ఒక్క రచనను కూడా ఆ రెండు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment