Daily Archives: November 29, 2015

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 24-కృష్ణ మూర్తి కుమార

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 24-కృష్ణ మూర్తి కుమార మంజులాచార్య అనే కృష్ణ మూర్తి కుమార  వశిష్ట గోత్రీకుడైన సర్వజ్ఞపండితుని కుమారుడు .’’వల్లవీ పల్లవోల్లాస భాణ’’కర్త .పల్లవ శేఖర ,రస లాలితల మధ్య ప్రేమ సంబంధాన్ని తెలియ జెప్పేది ఇదే పేరు మరో భాణం రాశాడు శిస్టుకృష్ణమూర్తి కూడా ..క్రిష్ణమూర్తిభాణాన్ని సింహాచల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృష్ణ విశ్వవిద్యాలయం -మచిలీపట్నం -మూడవ స్నాతకోత్సవ ఆహ్వానం -ముఖ్య అతిధి -డా నోరి దత్తాత్రేయుడు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

భాషా ప్రామాణికత నేటి ఆవశ్యకత

భాషా ప్రామాణికత నేటి ఆవశ్యకత – ఆచార్య వెలుదండ నిత్యానందరావు 944166688123/11/2015 కవిగా, పండితునిగా, పరిశోధకునిగా, అధ్యాపకునిగా సాహిత్యలోకంలో సుప్రసిద్ధులు. 87 ఏళ్ళ వయస్సులోనూ ఆయన రచనా దాహం తీరలేదు… రోజుకు ఐదారు పేజీలయినా చదువకుండా, రాయకుండా ఉండలేని ఆయన పట్టుదల యువతరానికి సదా స్ఫూర్తిదాయకం. పురాణేతిహాసాలు, ప్రబంధ కావ్యాలనుండి కాకుండా జానపద గ్రామీణ ఇతివృత్తాల్ని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరో మనిషి రోబో

మరో మనిషి రోబో -బి.వి.ప్రసాద్28/11/2015 ఆదిమానవుడు ఆధునిక మనిషిగా మారాడు. విలాసం కోసం, వినోదం కోసం ఎన్నో మార్గాలను వెతుకుతున్నాడు. తమ అవసరాలు తీర్చుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. కూర్చున్న చోటు నుండి కదలకుండా అన్ని పనులూ జరిగిపోయేలా యాంత్రిక జీవనానికి అలవాటుపడుతున్నాడు. అలాంటి జీవితానికి దోహదం చేసే యంత్రాలే రోబోలు.నిన్నటి వరకూ రోబోలను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విస్మృత యాత్రికుడు పైదిమర్రి రాజా రామ చంద్ర రావు,గురజాడ కు కవితా నివాళి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంరామ సర్వ సేనాని -మహమ్మద్ భక్త్ ఖాన్ -ప్రభ ,అయ్యోపాపం కాంగ్రెస్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాముడి ఈవితాన్నే మార్చేసిన మాయా జింక రూప మారీచుని అరుపు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాజకీయభోగరాజు పట్టాభి సీతారామయ్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment