Monthly Archives: December 2015

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 34-నడిమింటి గోపాలశాస్త్రి (1853-1920)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 34-నడిమింటి గోపాలశాస్త్రి (1853-1920) నడిమింటి భాగవత పతంజలి శాస్త్రి ,కామాక్షీ దంపతుల పుత్రుడు గోపాల శాస్త్రి .1853లో జన్మించి 1920లో మరణించాడు .అభినవ కాళిదాసు నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రిగారి మనవడు .తండ్రీ తాతలవలేనే శ్రీ విద్యోపాసకుడు .శివ గౌరీ పరిణయం ,శ్రీ రామాభ్య్దయం కావ్యాలు రాశాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొత్త ”శంకరాభరణం ”రివ్యు,ఆపన్నులకోసం తారలు దిగి వచ్చిన వేళ

   

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మంజుల విజయం ,సుచీన్ద్రం హనుమ తోకకు వెన్నపూస

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనసారా నవ్వకుండా ఉండలేం ,అన్గాదిబోమ్మల హృదయ విలాపం జీవిత సత్యాలకలబోట

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేపాల్ మరో టిబెట్ కాకూడదువీర రస రాజీయం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కోట్లా కూడా మనదే టూ రిజెక్ట్ ఆర్ నాట్ టు ర్జేక్ట్ ఈజ్ ది క్వేస్చిన్ -నం పా సా మియాట్ మ్రుత్యుహేల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కస్తాలకడలి,చెన్నై పాఠాలు

   

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 33-జాను౦పల్లి గోపాల రాయ (1650)

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 33-జాను౦పల్లి గోపాల రాయ (1650) ‘’అష్ట భాషా బహిరి గోపాల రావు ‘’అని పిలువబడే గోపాలరాయ జానుం పల్లి వీరమ్మ ,వెంకట లకుమారుడు .17వ శతాబ్దం మధ్యభాగం లో జానుంపల్లివంశ రాజులు వనపర్తి  సంస్థాన పాలకులు .1650కాలం వాడు .అతని రాజధాని వనపర్తి దగ్గరున్న సూగూరు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

50ఏళ్ళ సువర్ణ సుందరి భీష్మ సినిమా మనసున మనసై ఐశ్వర్య ప్రదాయిని తులసి

       

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

50ఏళ్ళ సువర్ణ సుందరి భీష్మ సినిమా మనసున మనసై

       

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చెన్నై గుండె చేరువై ,ఆయుతం అద్భుతం ,అరవిందరావు ఉవాచ

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 32-పుష్పగిరి పీఠఆస్థానపండితులు ,తత్వ శాస్త్ర పారంగత –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 32-పుష్పగిరి పీఠఆస్థానపండితులు ,తత్వ శాస్త్ర పారంగత –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు జనన విద్యాభ్యాసాలు ఆధునిక కాలం లో గీర్వాణ భాషలో లోతైన పాండిత్యం కలిగి మహా ప్రతిభావంతంగా కావ్య రచన చేసి ఆంద్ర దేశానికి చెందిన అసలైన పీఠంఅయిన పుష్పగిరి పీఠ ఆస్థాన పండితులుగా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వామి చిన్మయానంద శిష్యులు -స్వామి దయానంద -శ్రీ సాయి ఉపాసన మాసపత్రిక

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్

సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్  03/12/2015 గబ్బిట దుర్గాప్రసాద్ వివిధ సంక్షేమ కార్యక్రమాలలో సేవ చేసిన – సఘాల్ మన్మోహిని జట్షి మూర్తీభవించిన మానవత్వంతో కార్మిక సంఘాలను నిర్వహించి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించిన సఘాల్ ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించి ,లాహోర్ లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

భారాన్ని నిశ్శబ్దంగా మొయొద్దు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాష్ట్రపతిగా ఆదవాని ,ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ? సంపదంతా దానం చేసిన ఫేస్ బుక్ యజమాని

   

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిందూ ధర్మాన్ని రక్షించు కుందాం తిరుమలలో 42 మంది పీఠాదిపతుల సంయుక్త ప్రకటన

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భలే మహా బలేశ్వరం బసవకు నీరాజనం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చెన్నై చెరువై సముద్రమైంది

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -96

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -96 42-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన –హెచ్ .జి .వెల్స్ నిష్కపట  యదార్ధ వాది,నిష్కర్షక విమర్శకుడు అనే రెండే రెండు మాటలతో హెచ్ జి వేల్స్ ను ఆవిష్కరించవచ్చు .1936లో 70వ ఏట  ఆయన  ‘’The Late H ..G. Wells’’ పేరిట రాసుకొన్న ఆయన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 30-ఏలేశ్వరపు గోపాల

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 30-ఏలేశ్వరపు గోపాల ఏలేశ్వరపు వెంకటలక్ష్మి ,సుబ్బరాయలపుత్రుడే గోపాల .కౌశికస గోత్రం .’’యుదిష్టిరాశ్వమేద చంపు ‘’కర్త..ధర్మరాజు చేసిన అశ్వమేధ కద.మూలం జైమిని భారతం .హలయాస క్షేత్ర మీనాక్షీ సుందరేశ్వరుల భక్తుడు .మీనాక్షీ దేవిని స్తుతిస్తూ చెప్పిన శ్లోకం – ‘’శ్రీ హాలస్య వసున్ధరానివాసతే రీశస్య మోదప్రదా-మీనాక్షీ కరుణా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు బ్రాహ్మణ సంఘం – వన సమారాధన

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆత్మా సమానత్వం సాధించటం ఎలా ?అరవింద యోగి తనకున్నదానితో సేవ -ఆది శంకరులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బెజవాడ కృష్ణానదిపై ఐకాన్ బ్రిడ్జి తెలుగు రాష్ట్రాలకు పర్యావరణ షాక్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

100 ఏళ్ళ తర్వాత చెన్నైలో భారీ వర్షం -సర్వం మునక

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -95

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -95 41-ఐరిష్ సాహిత్య పునరుద్ధరణ చేసిన -విలియం బట్లర్ యేట్స్-2(చివరిభాగం ) కవిత్వాన్నే మాధ్యమంగా ఎంచుకొని విలువైన ,ముందు చూపున్న కవిత్వం రాశాడు .ముప్ఫై ఏళ్ళు వచ్చేసరికి ఆరు కవితా సంపుటాలు రాసి ప్రచురించాడు .పుస్తకాలు స్లిమ్ గా ఉన్న అందులోని కవితాసారం బలమైనది గా ఉంది .కొన్ని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హనుమంతుడు గొప్ప గూద చారి లోకకల్యాణా నికి పాటుపడని వారు వ్యర్ధులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జాతీయ వాదానికి పరీక్షా సమయం -వైఫై ని తలదన్నే లైఫై

   

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనంత ఒడిలో మమతల తల్లి -గతుకు బాటలో బతుకు వేట

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -94

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -94 41-ఐరిష్ సాహిత్య పునరుద్ధరణ చేసిన -విలియం బట్లర్ యేట్స్ ‘’కవులు గుర్తింపబడని ప్రపంచ శాసన సభ్యులు ‘’అన్నాడు షెల్లీ కవి .ఆమాటను నిజం చేశాడు అక్షరాలా యేట్స్ కవి .అయన కవి ,కవితా నాటక కర్త , ,స్వతంత్ర ఐర్లాండ్  దేశానికి సెనేటర్ గా 1922నుండి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment