Monthly Archives: January 2016

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -103

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -103 44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు-2 చిన్నతనం నుంచి యంత్ర శాస్త్రం అన్నా , అందులో చలన యంత్రాలన్నా  రైట్ సోదరులకు మక్కువ ఎక్కువగా ఉండేది .వారు తయారు చేసిన మొదటి ఆటవస్తువు’ఒక చిన్న ’ గైరోస్కోప్ ‘’-ఒక వలయం లో ఉన్న చక్రం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ త్యాగ రాజ ఆరాధనోత్సవం -29-1-16 శుక్రవారం -సరసభారతి ఆధ్వర్యం లో

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు సంగీత సద్గురుశ్రీ త్యాగ రాజస్వామి ఆరోధనోత్సవం 88వ సమావేశం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విద్యా సరస్వతీ దేవాలయం వర్గల్ -ఆత్మజ్యోతి -ఫిబ్రవరి సంచికలో నా వ్యాసం

విద్యా సరస్వతీ దేవాలయం వర్గల్ -ఆత్మజ్యోతి -ఫిబ్రవరి సంచికలో నా వ్యాసం

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -102

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -102 44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు ‘’మానవుడు ఎగరటం అసాధ్యమే కాదు ,తర్క విరుద్ధమైనది ‘’అని  ‘’మనిషి ఎగరాలంటే కొత్త లోహాన్నిలేక ప్రకృతిలో కొత్త శక్తిని  కనిపెట్టాలి ‘’అని  బల్ల గుద్ది మరీ  చెప్పాడు ప్రముఖ ఖగోళవేత్త ప్రొఫెసర్ సైమన్ న్యు కాంబ్ .ఒక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కేమోటాలాజి పిత కొలచలసీతారామయ్య –పుల్లేరు నుండి ఓల్గా దాకా Book PDF

కేమోటాలాజి పిత కొలచలసీతారామయ్య –పుల్లేరు నుండి ఓల్గా దాకా Book PDF    

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ త్యాగ రాజ ఆరాధనోత్సవం -29-1-16 శుక్రవారం -సరసభారతి ఆధ్వర్యం లో

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు సంగీత సద్గురుశ్రీ త్యాగ రాజస్వామి ఆరోధనోత్సవం 88వ సమావేశం -ఆహ్వానం పుష్య బహుళ పంచమి 29-1-16 శుక్రవారం సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి వారి ఆరాధనోత్సవం సందర్భం గా శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి వారి దేవాలయం లో సాయంత్రం 6-30 గం లకు  త్యాగరాజ స్వామి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కృ త జ్ఞ త లు

శ్రీ ప్రసాద్ గారికి , నమస్కారములు.మీ దగ్గర నుండి అన్ని విశేషములు వచ్చిన తరువాత అవి చదివి మెయిల్ ఇద్దామన్న ఉద్దేశ్యం తో ఆగాను. మీరు పంపించిన వన్నీ చదివాను.అందులో నాకు మరిచిపోలేని విశేషాలు. అంతర్జాతీయ ఖ్యాతి గణిం చిన ప్రేమ్చంద్ గారు శాకాహారి కావటం .వీరి తండ్రి గారు వీరికి ప్రేమ్చంద్ అని పేరు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

డా .కొలచల సీతారామయ్య గారి జీవిత చరిత్ర –కెమోటాలాజి పిత గ్రంధావిష్కరణ సభ విశేషాలు

డా .కొలచల సీతారామయ్య గారి జీవిత చరిత్ర –కెమోటాలాజి పిత గ్రంధావిష్కరణ సభ విశేషాలు 251-16సోమవారం ఉదయం 10-30గం లకు 67వ భారత రిపబ్లిక్ దినోత్సవం ము0దురోజున సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ,, ఏ జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల –కెమిస్ట్రీ శాఖ –ఉయ్యూరు సంయుక్త ఆధ్వర్యం లో ఉయ్యూరుకు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కెమో టాలజిపిత ముఖ చిత్రాలు-స్పాన్సర్ స్పంసన- ”అజ్ఞాత మార్గ దర్శి– -శీ ఏ ప్రేమ్ చంద్ – మైనేనివారి ”మంచిప్రయత్నం ,వల్లీశ్వర్ ,భల్లం-నా మనవి మాటలు -దాతల విరాళాలు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

25-1-16సోమవారం సరసభారతి ,ఏజీ అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల -ఉయ్యూరు ఆధ్వర్యం లో జరిగిన ”కెమోటాలాజి పితకోలాచల సీతారామయ్య -పుల్లేరు నుండి ఓల్గా దాకా -గ్రంధావిష్కరణ సభా దృశ్యాలు 

25-1-16సోమవారం సరసభారతి ,ఏజీ అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల -ఉయ్యూరు ఆధ్వర్యం లో జరిగిన ”కెమోటాలాజి పితకోలాచల సీతారామయ్య -పుల్లేరు నుండి ఓల్గా దాకా -గ్రంధావిష్కరణ సభా దృశ్యాలు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

52ఏళ్ళ క్రితం రాజమండ్రిలో నా ట్రెయినింగ్ మేట్ వారణాసి సుబ్బయ్య దంపతులు 25-1-16 సోమవారం మా ఇంట్లో అతిధులు 

This gallery contains 5 photos.

More Galleries | Tagged | Leave a comment

గ్రంధావిష్కరణ -పేపర్ కవరేజ్ జ్యొతీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!!

గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!! ఇంటర్వ్యూ -బులుసు సరోజినీదేవి 986619054823/01/2016 ‘అదిగో భద్రాద్రి’ ‘నగుమోము..’ ‘ఎక్కడి మానుష జన్మంబెత్తితే..’ వంటి కీర్తనలు వింటున్నప్పుడు శ్రోత మనసు గాలిలో తేలిపోతుంది. ‘పిబరే రామరసం..’ ‘స్వర వారం వారం..’ పాటలకు కట్టిన వరసలని ఉచ్చరిస్తుంటే తాదాత్మ్యంలోంచి తొంగి చూసిన అనుభూతి ఆనంద తరంగాల డోలికల్లో ఊగిసలాడుతుంది. ‘బృహదీశ్వర మహాదేవ’ అనే కృతిని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4(చివరిభాగం )

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4(చివరిభాగం ) 96-వెన్నెలకంటి హనుమాయమ్మ (25-8-1875-1937) వెన్నెలకంటి హనుమాయమ్మ వెలగపూడి వారి ఆడబడుచు. నెల్లూరు లోని వెన్నెలకంటి నటేశన్ ను వివాహమాడి౦ది .కొద్దికాలానికే భర్త మరణించాడు .ఆమెకూడా 1937లో  62ఏళ్ళకే చనిపోయింది .తన గురువు బ్రహ్మానంద సరస్వతి పై ‘’పాదుకా పూజనం ‘’అనే 32శ్లోకాల అష్టోత్తరనామావళి రాసింది .కొన్ని శ్లోకాలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 91-వడ్లమాని లక్ష్మీ నరసింహ శాస్త్రి

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 91-వడ్లమాని లక్ష్మీ నరసింహ శాస్త్రి వడ్లమాని  సూరాంబ ,కృష్ణల కుమారుడే లక్ష్మీ నరసింహ శాస్త్రి .గోదావరిజిల్లా చోడవరం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు .దేవిడి సంస్థానం లో కందుకూరి బాల సూర్యారావు బహద్దర్ ఆస్థాన కవి .స్నేహితుడు బంధువు సోమనాధ శాస్త్రి ప్రేరణ చేత ‘’చెన్నపురి రాజధాని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 86-రామ సూరి (19శతాబ్దం )

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 86-రామ సూరి (19శతాబ్దం ) ఆత్రేయ గోత్రీకుడు  బొబ్బిలి కి చెందినకృష్ణ గోపాల కుమారుడు రామ సూరి .19వ శతాబ్ది మధ్య వాడు .13అధ్యాయాల గోపాల క్షేత్ర మాహాత్మ్యం ను బొబ్బిలి లోని గోపాల క్షేత్రం పై రచించాడు .ఈ క్షేత్రం గోస్తనీ –వేగావతి లమధ్య విలసిల్లుతోంది ..కధను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

11th January 2016 పాడుతా తీయగా – వంశి పాడిన గబ్బిత వెంకట్రావు గారి పద్యం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 81-కిడాంబి రాఘవాచార్య

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 81-కిడాంబి రాఘవాచార్య ధన్నవాడ రాఘవాచార్యగా ప్రసిద్ధుడైన కిడాంబిరాఘవాచార్య శ్రీనివాసాచార్య కుమారుడు .ఆత్రేయస గోత్రం.సంస్కృతాంధ్రాలలో మహా కవి ‘.’’విద్వత్ కవి మణి’’బిరుదుపొందాడు .కడప జిల్లా ప్రొద్దుటూరు వాడు సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయుడు .బాల సరస్వతి తిరుమల బుక్క పట్టణం శ్రీనివాసాచార్య కు సమీప బంధువు .30దాకా రచనలు చేశాడు .అందులో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 77-పింగళి ముత్తాజి మంత్రి

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 77-పింగళి ముత్తాజి మంత్రి భారద్వాజ గోత్రీకుడు భానూజీ మంత్రి తిమ్మా౦బికల పుత్రుడే ముత్తాజి మంత్రి .’’సా౦బోదయం ‘’అనే రెండు ఆశ్వాసాల కావ్యం రాశాడు .కృష్ణ పండితుడు ‘’కృష్ణ కుతూహలం ‘’వ్యాఖ్య రాశాడు దీనికి .కొన్ని శ్లోకాలు – ‘’శ్రీ కాంతా చపలా నాగేంద్ర తనయా చండీ కునామ్నీ మహీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 73-రావు భాస్కర రాయ (1840-)

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 73-రావు భాస్కర రాయ (1840-) పశ్చిమ గోదావరి జిల్లా పాండుర గ్రామానికి చెందినవాడు పిఠా పురం వెలమ దొరల బంధువు ,రావు వెంకమ్మ ,రామరాయల సుపుత్రుడే భాస్కర రాయ .1840లో జన్మించి 20వ శతాబ్ద ప్రారంభం లో మరణించాడు .తత్వ వ్యాకరణ ,పురాణ ,స్మ్రుతి నీటి శాస్త్రాలలో అపార … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 68-నవీన పతంజలి శ్రీధర పేరు సూరి (18శతాబ్దం )

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 68-నవీన పతంజలి శ్రీధర పేరు సూరి (18శతాబ్దం ) షాహాజి మహా రాజు ప్రాపకం లో ఉన్న కౌశిక గోత్రీకుడు శ్రీధర వేంకటేశ వేంకటాంబ ల పుత్రుడే శ్రీధరుడు .రాజు చేత షాజీ రాజ పురాగ్రహారాన్ని పొందాడు .18వ శతాబ్ది ప్రారంభం వాడు .వ్యాకరణం లో అఖండ ప్రజ్ఞావంతుడై … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 64-ఉద్దేమర్రి పాపయ

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 64-ఉద్దేమర్రి పాపయ ఈ కవికాలాదులు తెలియవు కాని చిన్న దదైన ‘’రాఘవాస్టకం ‘’శ్రీరమునిపై రాశాడు .కొన్ని శ్లోకాలు – ‘’అ౦బువాహనీల దేహ ,మంబు జాక్ష మవ్యయం –మందమంద గౌర హస మిందు సుందరానననం ‘’ పద్మ జాత పూజితాంఘ్రిపంకజాత యుగ్మ-మ౦బాధమరాధవం సదా శివార్చితం భజే ‘’ సప్త సప్తి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సోమేపల్లి సాహితీ పురస్కారాలు -రమ్య భారతి చలపాక ప్రకాష్ ఆధ్వర్యం లో 8 వ చిన్న కధల పోటీ విజేతలకు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 61- పద్మనాభుడు (19వ శతాబ్దం )

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 61- పద్మనాభుడు (19వ శతాబ్దం ) భరద్వాజ గోత్రీకుడు కామశాస్త్రి కుమారుడు పద్మనాభుడు .గోదావరిజిల్లా కోటిపల్లి లో జన్మించాడు. అక్కడి దైవం సోమేశ్వరుడు అంటే అవ్యాజభక్తి ఉన్నవాడు .సంస్కృతం లో ‘’త్రిపుర విజయ వ్యాయోగం ‘’రాశాడు కోటిపల్లి తిరుణాల లలో దీన్ని ప్రదర్శించేవారు ..శివుడు త్రిపురాసురులను వధించిన కధ.-ప్రారంభ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 59-మతుకు మల్లి నరసింహ విద్వన్మణి (1817-1873)

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 59-మతుకు మల్లి  నరసింహ విద్వన్మణి (1817-1873) కృష్ణా జిల్లా వల్లూరు సంస్థాన కవిగా ఉన్న మతుకుమల్లి నరసింహ కవి గుంటూరు జిల్లా తెనాలి వాడు .తండ్రి, తాత కనకాద్రి శాస్త్రి నరసింహ శాస్త్రులు మహా పండితులు .తల్లి జానకమ్మ తెలుగు కవయిత్రి ..కవి నృసింహ స్వామికి మహా భక్తుడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 56-పశుపతి నాగనాధ కవి (14వ శతాబ్ది మధ్య కాలం)

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 56-పశుపతి నాగనాధ కవి (14వ శతాబ్ది మధ్య కాలం) కౌశిక గోత్రీకుడు పశుపతి కి కుమారుడే నాగనాధుడు .చమత్కార మంజరి రాసిన విశ్వేశ్వరుని శిష్యుడు .రాచకొండ రాజులు అనపోత ,శృంగార భూపాల రాజుల ఆస్థానకవి .సంస్కృత విష్ణు పురాణాన్ని తెలుగు చేశాడు .సంస్కృతం లో మదన విలాస భాణంరాశాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 54-శుక సందేశ కావ్య కవి-దేవులపల్లి నరసింహ శాస్త్రి (19శతాబ్దం )

    నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 54-శుక సందేశ కావ్య కవి-దేవులపల్లి నరసింహ శాస్త్రి (19శతాబ్దం ) 19వ శతాబ్ది చివరిభాగం లో తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించాడు.తెలుగు సంస్కృతాంధ్రాలలో మహా పండితుడు ,కవి .’’వసంత విలాస భాణం’’,మిత్ర భాషితం ‘’రాసి ముద్రించాడు .కాళిదాసమహా కవి మేఘ సందేశ కావ్యానికి అనుకరణగా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు లో మా ఇంట్లో 15-1-16 శుక్రవారం సంక్రాంతి సందడి 

This gallery contains 16 photos.

More Galleries | Tagged | Leave a comment

సంక్రాన్తివైభవం ,కొన్ని కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

Gabbita Krishna Mohan Saradaga Mari Konthasepu Book Releases – Sri. Ravi Kondala Rao Speech

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

రోడ్డుపై సూరీడు అద్దేపల్లి అస్తమయం

   

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

14-1-16గురువారం భోగి పండుగ సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ధనుర్మాస సందర్భంగా ఉదయం 5-30గం లకు వివిధ కాయ గూరలతో స్వామి వారలకు ”శాకబరి పూజ ”చిత్రాలు

14-1-16గురువారం భోగి పండుగ సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ధనుర్మాస సందర్భంగా ఉదయం 5-30గం లకు వివిధ కాయ గూరలతో స్వామి వారలకు ”శాకబరి పూజ ”చిత్రాలు https://plus.google.com/u/0/photos/115752370674452071762/albums/6239489620468039617

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంక్రాంతి శుభా కాంక్షలు

 అందరికి 14-1-16,15-1-16 భోగి ,సంక్రాంతి శుభా కాంక్షలు –దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఏం ఎస్ సుబ్బులక్ష్మి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వామి వివేకానంద్ 152వజయంతి సందర్భంగా ఉయ్యూరు పరిన్కాయల జూనియర్ కాలేజిలో నిర్వహించిన 12జాతీయ యువజనోత్సవం అనే యువ సంకల్ప దివస్ ఫోటోలు 

స్వామి వివేకానంద్ 152వజయంతి సందర్భంగా ఉయ్యూరు పరిన్కాయల జూనియర్ కాలేజిలో నిర్వహించిన 12జాతీయ యువజనోత్సవం అనే యువ సంకల్ప దివస్ ఫోటోలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

”కేమోటాలాజి పిత కొలచల సేతారామయ్య ”గ్రంధావిష్కరణ సభకు ఆహ్వానం -25-1-16 ఉదయం 10 గం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మనసుకవి ఆత్రేయ -మూసి డిసెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చాట్ల శ్రీరాముల ప్రజ్ఞ -రచన -జనవరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస భారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి కీ.శే.శ్రీ యలమంచిలి సీతారామయ్య కీ శే .శ్రీమతి శేషుమాంబ గార్లకు అంకితమిస్తున్న‘’కెమోటాలజిపిత కొలచలసీతారామయ్య –ఉయ్యూరు నుండి ఓల్గా దాకా’’ గ్రంధా విష్కరణ సభ ‘సరసభారతి ,ఎ.జి.అండ్ ఎస్ .జి .సిద్ధార్ధ డిగ్రీకళాశాల ,ఉయ్యూరు –కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘’కెమోటాలజిపిత కొలచల సీతారామయ్య ‘’గ్రంధా విష్కరణ సభకు ఆహ్వానం.. కార్య క్రమం వేదిక –ఎ.జి.అండ్ యెస్.జి .డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు సెమినార్ హాల్ . తేది ,సమయం –25-1-2016 సోమవారం ఉదయం 10గంటలకు సభాధ్యక్షులు –శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,అధ్యక్షులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ముఖ్య అతిధి ,మరియు గ్రంధ ప్రాయోజకులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు విశిస్ట అతిధి మరియు గ్రంధావిష్కర్త –శ్రీ జి.వల్లీశ్వర్ ,’’భారత్ టు డే’’ ప్రధాన సంపాదకులు ఆత్మీయ అతిధులు – శ్రీ తాతినేని శ్రీహరి రావు ,కన్వీనర్ ,ఎ.జి అండ్ ఎస్ జి .సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు శ్రీ సూరి శ్రీరామ మూర్తి ,శ్రీమతి రమా త్రిపురసుందరి ద౦పతులు ,హ్యాం రేడియో నిర్వాహకులు డా.శ్రీ .జి.వి .పూర్ణ చంద్,ప్రధాన కార్య దర్శి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం శ్రీ చలపాక ప్రకాష్ ,ప్రధాన కార్య దర్శి ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ,మరియు రమ్య భారతి సంపాదకులు శ్రీ కొడాలి సత్యనారాయణ ,ప్రిన్సిపాల్ ,ఏ.జి అండ్ ఎస్.జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు శ్రీ జి .కృష్ణ మోహన్ ,రచయిత శ్రీ సూరి ఆంగీరస శర్మ ,సీతారామయ్య గారి బంధువులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు ,సరసభారతి శ్రీ టాం జొస్,ప్రసిద్ధ అంతర్జాతీయ హ్యాం సేవాకార్య కర్త గ్రంధ సమీక్ష — శ్రీ జోశ్యుల నాగేశ్వర రావు ,హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ,కెమిస్ట్రీ కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివలక్ష్మి ,కార్య దర్శి ,సరస భారతి రిపబ్లిక్ డే శుభా కాంక్షలతో ఎ.జి.అండ్ యెస్.జి.సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు సీతారామయ్య గారి పరిచయం – ”పుల్లేరు కా లువ ప్రక్కన ఉన్న ఉయ్యూరు నుండి1918లో కాలినడకన మద్రాస్ వెళ్లి ,అక్కడ కస్టపడి డిగ్రీ చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ,ఓడలో బొగ్గు గదిలో కూర్చుని కెప్టెన్ చెప్పిన చాకిరీ చేస్తూ దానివలన ఏమీరాబడి లేకుండానే అతని దయా దాక్షిణ్యాలతో అమెరికా చేరి ,అందుబాటులో ఉన్న ప్రతి చిన్న పనినీ హీనంగా భావించ కుండా చేస్తూ శ్రద్ధగా చదివి కెమిస్ట్రిలో మాస్టర్ డిగ్రీపొంది ,అ రోజుల్లో కొత్తగా ఆవిర్భవించి అభి వృద్ధి చెందుతున్న రష్యా దేశ ప్రగతికి తోడ్పడాలనే సదుద్దేశం తో రష్యా చేరి,ఓల్గా తీరం లోని మాస్కో లో ఉంటూ ,ఆయిల్ సైన్స్ లో ప్రయోగాలు, పరిశోధనలు చేసి తేలిక రకం యుద్ధ టాంక్ ల రూప శిల్పిగా పేరు పొంది ,’ ఫాదర్ ఆఫ్ కెమోటాలజి ,””ఫాదర్ ఆఫ్ ట్రైబో కేమిస్ట్రి(ట్రైబాలజి ) ”బిరుదులు పొంది, సోవియెట్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని 42ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చి 42రోజులు మాత్రమే ఉండి, జీవితాంతం రష్యాలో ఉన్నా ,మన సంప్రదాయం సంస్కృతీ భాషలను మర్చి పోకుండా సార్ధక జీవితాన్ని గడిపిన ఉయ్యూరుకు చెందిన సాహసి చరిత్రదృష్టిలో పెద్దగా పడని ”అజ్ఞాత మార్గ దర్శి” ,స్వయం కృషితో లక్ష్యాన్ని సాధించిన ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త కేమోటాలాజి పిత శ్రీ కొలచల సీతారామయ్య గారి జీవిత ప్రస్థానమే ”పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’.” .

సరస భారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి కీ.శే.శ్రీ యలమంచిలి సీతారామయ్య కీ శే .శ్రీమతి శేషుమాంబ గార్లకు అంకితమిస్తున్న‘’కెమోటాలజిపిత కొలచలసీతారామయ్య –ఉయ్యూరు నుండి ఓల్గా దాకా’’  గ్రంధా విష్కరణ సభ ‘సరసభారతి ,ఎ.జి.అండ్ ఎస్ .జి .సిద్ధార్ధ డిగ్రీకళాశాల ,ఉయ్యూరు –కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్  సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘’కెమోటాలజిపిత కొలచల సీతారామయ్య … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 53-రాణి మహాగ్నిచిత్ నరసింహ కవి

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 53-రాణి మహాగ్నిచిత్ నరసింహ కవి లక్ష్మీదేవి ,అనంతరామ శాస్త్రిల పుత్రుడైన ఈ నరసింహ కవి గత శతాబ్దపు గణిత శాస్త్ర మేధావి .1860లో గోదావరి జిల్లా ఏనుగు మహల్ లో జన్మించాడు .విజయ నగర ప్రభువు ఆనంద గజపతి ఆస్థానం లోను , కశింకోట రాజు మారెళ్ళ వెంకటాచలం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -101

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -101 43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్  సేన్ -3(చివరిభాగం ) చైనాను జాగృతం చేసి ,స్వేచ్చను తెచ్చిన ఘనత సూంగ్ సిస్టర్స్ దే అనటం లో సందేహం లేదు .చింగ్ లింగ్ కు విప్లవ వివరాలు తెలిశాక అమితాశ్చర్యం పొంది తను చదివే మెకన్ లోని వేల్సియన్  కాలేజీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్

అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్  16/12/2015 గబ్బిట దుర్గాప్రసాద్ పశువుల కాపరి వంశం లో జన్మించి అనాధయై అనాదుల పాలిటి ఆపద్బా౦ధవిగా అమ్మగా నిలిచినా త్యాగ మూర్తి సింధూ తాయ్ సప్కల్ .మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో పింప్రి మేఘే అనే పల్లె టూరిలో 14-11-1948నపశువులకాపరి అభిమంజి సాతే కు సింధు జన్మించింది .కటిక … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ ఎ .సి .పి .శస్త్రి గారి స్పందన – దైవ చిత్తం

దుర్గా ప్రసాద్ గారికి, గురువులకు ,పెద్దలకూ పాదాలకి నమస్కారం చెయమన్నారు. అందుకే మీ పాదాలకు నమస్కారము. ఇంతకంటే మీకంటే నేను చాలా చిన్నవాడిని అని చెప్పుకోవటం ఎట్లాగో తెలియటం లెదు. అసలు  మీలాంటి అనుభవం ఉన్న science teacher నా చిన్న పుస్తకం చదవటానికి ఒపుకోవటమే ఒక condescension లాంటిది . ఇక అనువాదం చేయటం  ఆ  చింతామణి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 51-నరసింహ

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 51-నరసింహ ఈ కవికాలాదులు తెలియవు.కాని’’కృష్ణ యశో భూషణం ‘’కావ్య కర్త .ఇది రెండు అధ్యాయాలలో 50,58శ్లోకాలతో ఉంది .ఇది వైశ్య కుటుంబం లోని నార్కేడిమిల్లి వంశానికి చెందిన కృష్ణ చరిత్ర .మొదటి శ్లోకం –‘ ‘’శ్రీమద్ధరాధర సుతా తనయస్య హస్త శాఖా రవింద మామితశ్రియమా తనోతు –క్రత్వాది కర్మసు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీమైనేని గోపాల కృష్ణ గారి కి జన్మ దిన శుభా కాంక్షలు

నిత్యోత్సాహి అనుక్షణ పఠనాభిలాషి సాహిత్యైక జీవి ,పరోపకార హిత ధ్యేయి,,సంస్కృతీ సంప్రదాయాను చరణ శీలి ,సర్వ జన హితైషి నాకూ సరసభారతికి అత్యంత ఆత్మీయులు ,మార్గ దర్శి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 81వ జన్మ దినోత్సవం ఈ నెల 10 తేదీ సందర్భంగా హార్దిక శుభా కాంక్షలు . మరింత ఆరోగ్యం గా … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment