వీక్షకులు
- 979,965 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- సుప్రకాశ శతకం
- అక్షర ప్రభాకరుడు’’ కూర్చిన వినూత్న’’ అక్షర స్వరం ‘’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.24 వ భాగం.2.2.23.
- అరుణ మంత్రార్థం. 9వ భాగం.2.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -395
- చిద్విలాస శతకం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.23 వ భాగం.1.2.23.
- అరుణ మంత్రార్థం. 8వ భాగం.1.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -393
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -391
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,923)
- సమీక్ష (1,278)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (304)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (360)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: July 2018
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -12
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -12 3- ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు -2 అనేకమార్గాలలో సంపాదన చేశారు .స్మార్తం లోనేకాక శ్రౌతం లోనూ చేయి తిరిగినవారు .సాధారణంగా ఏదో ఒక దానిలోనే ప్రావీణ్యం ఉంటుంది .రెంటినీ సునాయాసంగా నిర్వహించి సవ్యసాచి అయ్యారు.బాబళ్ళ శాస్త్రి కుటుంబానికి తరతరాలుగా బులుసువారే … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -11
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -11 3- ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు శ్రీరామపురం అగ్రహారం లో మూడవ ఆహితాగ్ని బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు .1915 లో జన్మించి 82 ఏళ్ళు జీవించి 1997 లో మరణించారు .భార్య సుబ్బలక్ష్మి సోమిదేవమ్మ .ముప్పై ఏళ్ళు … Continue reading
శ్రీ జాలయ్య గారి జాబు
శ్రీ జాలయ్య గారి జాబు
సహృదయులు రమ్య సాహితీ సమితి -తణుకు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఏం ఆర్ వి సత్యనారాయణ మూర్తిగారి స్పందన
సహృదయులు రమ్య సాహితీ సమితి -తణుకు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఏం ఆర్ వి సత్యనారాయణ మూర్తిగారి స్పందన
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -10
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -10 2- ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు గారు -3 శ్రీ దువ్వూరి సోమయాజులు గారి మూడవ కుమారుడు శ్రీ వెంకట సూర్య ప్రకాశ అవధాని 19 53లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాజ మండ్రివద్ద పాత రైల్వే బ్రిడ్జి ని తాకు … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -9
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -9 2- ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు గారు -2 1922 లోశ్రీమతి సూర్య గారిని వివాహమాడిన దువ్వూరి యాజులుగారు 67 ఏళ్ళ వైవాహిక జీవిత సౌఖ్యం అనుభవవించి 10 మంది సంతానం పొందారు .వైవాహిక జీవితం పై పూర్తి నమ్మకం,గౌరవం కలవారాయన .వివాహం … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -8
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -8 2- ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు గారు బాబళ్ళ శాస్త్రి గారి కుటుంబం శ్రీరామ పురం చేరేనాటికి శ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక యాజులుగారు అప్పటికే 17 ఏళ్ళనుంచి రోజు రెండు సార్లు అగ్ని హోత్రాన్ని చేస్తున్నారు . .వీరిని ‘దువ్వూరి … Continue reading
29-7-18 ఆదివారం ఉదయం మా ఇంట్లో స్వర్గీయ ఆర్ .ఎస్ .కే.మూర్తి గారి కోడలు డా .శ్రీమతి తుమ్మలపల్లి వాణీ కుమారి గారు
29-7-18 ఆదివారం ఉదయం మా ఇంట్లో స్వర్గీయ ఆర్ .ఎస్ .కే.మూర్తి గారి కోడలు డా .శ్రీమతి తుమ్మలపల్లి వాణీ కుమారి గారు https://photos.google.com/share/AF1QipOruneWiC_SdGKtEHzjngrhI7-EZ-984wXfooTK8jpzsWKB6zGeA9KA9xv0h64zTQ?key=QTBHRFVTR01HcHZqaHJWT0wwYXRGWkZpNGlwamVR
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -7
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -7 గురువుగా ఋత్విక్కు గా .తితిదే ఆస్థాన పండితునిగా దక్షిణ స్వీకరించని , అర్హులు కాని వారితో సోమరసం తాగని బాబళ్ల శాస్త్రి గారు ఆనాటి వైదిక ఉన్నత బ్రాహ్మణులలో అరుదైన వ్యక్తి .ఆయన౦త వారు ఆయనే .ఆయన తర్వాత వేరెవరూ లేరు అన్నారు వారి ప్రక్కింటి సామవేదం … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -6
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -6 1962 లో శాస్త్రిగారికి శ్రీరాం పురం లో ఒక ఇళ్లస్థలం ఏర్పాటు చేయబడగా కుటుంబాన్ని ముక్కామల నుంచి ఇక్కడికి మార్చారు .ఆయన మనసులో సప్తగోదావరి ఎప్పుడూ మసలుతూ ఉండేది .కౌశికుడైన విశ్వామిత్రుని వరం గా తలుస్తూ ఉండేవారు ,స్థలం ఇచ్చినవారు ఇల్లు కట్టుకోవటానికి … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -5
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -5 బాబళ్ళ శాస్త్రి గారు 82 పన్నాలు పూర్తి చేయగానే,తనకు సంక్రమించిన’’ గంగలకుర్రు పొలాలపై అజమాయిషీ చేస్తూ , ,కొద్దిమందికి వేదపాఠాలు చెబుతూ ,తాను తైత్తిరీయ శాఖపై సాధించిన పట్టు ను నిలబెట్టుకొంటూ మరింత ముందుకు సాగారు .వేదం ,శ్రౌతం ,ధర్మ శాస్త్రం, మీమాంస , జ్యోతిషం,వేదాంతం, వ్యాకరణం … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -4
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -4 కోనసీమలో ఉచ్చస్థితి లో ,స్వర్ణ యుగం గా ఉన్న శ్రౌత కార్యక్రమాలు 1980 నాటికి ప్రాభవం కోల్పోయాయి .కాని దెందుకూరి ,విష్ణు భొట్ల ,వంటి కొన్ని కుటుంబాలు మాత్రమే శ్రౌతాన్ని కొనసాగిస్తున్నాయి .1940లో శ్రీ డొక్కా రామయ్య అనే ధనిక వితరణ శీలి అయిన … Continue reading
27-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాస జయంతి సందర్భంగా సారస భారతి 128 వ కార్యక్రమం
27-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాస జయంతి సందర్భంగా సారస భారతి 128 వ కార్యక్రమంగా ఉదయం శ్రీ సువర్చాలాంజ నేయస్వామి దేవాలయం లో వ్యాసపూజ ,విష్ణు సహస్రనామ,శ్రీ కృష్ణ, లక్ష్మీఅష్టోత్తర పూజ జరిపి ,కుమారి బిందు దత్తశ్రీ చేత భగవద్గీత పారాయణ ,ప్రవచనం చేయించి ఆన్ లైన్ లో ఆమె భగవద్గీత నేర్పుతున్నందుకు ”ఆన్ … Continue reading
గురు పూర్ణిమ –వ్యాసజయంతి
గురు పూర్ణిమ –వ్యాసజయంతి వ్యాస అష్టోత్తర స్తోత్రం ‘’1-వేద వ్యాసో విష్ణు రూపః పరాశరార్యాస్తపోనిదిః -సత్య సందః ప్రశాంతస్య సత్య వాదీ సుతః 2-కృష్ణ ద్వైపాయనో దాంతో బాదరాయణ సంజ్ఞితః -బ్రహ్మ సూత్ర ప్రథితవాన్ భగవాన్ జ్ఞాన భాస్కరః 3-సర్వ వేదాంత తత్వజ్ఞః సర్వేజనా వేద మూర్తిమాన్-వేద శాఖావ్యసన కృత కృత్యో మహా మునిః … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -3
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -3 తీరాంద్ర లో అగ్ని స్టోమం అనేక రకాల అగ్ని చయనం తో చేస్తారు .దీనినే సూక్ష్మ౦ గా ‘’చయనం ‘’అంటారు .వేలాది ఇటుకలను దీనికి వాడుతారు .అడుగున స్యేన అంటే ఎగిరే గరుడ పక్షి ఆకారం గా చేస్తారు .దీన్ని స్యేన చితి అంటారు … Continue reading
శ్రీ వి౦ధ్య వాసిని బీజసాన్ దుర్గా దేవి ఆలయం –హోషంగాబాద్
శ్రీ వి౦ధ్య వాసిని బీజసాన్ దుర్గా దేవి ఆలయం –హోషంగాబాద్ మధ్యప్రదేశ్ లో నర్మదా పురం అనబడే హోషంగా బాద్ నర్మదానదీ తీరాన ఉన్న అందమైన పట్టణం .ఇక్కడున్న నర్మదానది ఘాట్లు చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి .ముఖ్యంగా ‘’సెతాంగి ఘాట్ ‘’అందాలొలక బోస్తూ పెద్ద ఆకర్షణగా నిలుస్తుంది .హోషా౦గ్ షా అనే మొదటి మాల్వా రాజు పేరిట … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -2
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -2 ఆహితాగ్ని దిన చర్య శ్రౌతం నేర్చిన వారు సంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటి౦చి ఆహితాగ్నిగా ఉంటారు .త్రేతాగ్నులను అర్చిస్తారు .రోజుకు రె౦డుసార్లు వేడిపాలను అగ్నిహోత్రానికి సమర్పిస్తారు .తర్వాత అగ్ని స్టోమం చేస్తారు .భారత, నేపాల్ దేశాలలో ఉన్న ఆహితాగ్నుల సంఖ్య 626 అయితే అందులో ఆంద్ర … Continue reading
బ్రహ్మజ్ఞాన యోగి బ్రహ్మస్వామి -గబ్బిట దుర్గాప్రసాద్ -జులై -గురు సాయి స్థాన్ పత్రిక
బ్రహ్మజ్ఞాన యోగి బ్రహ్మస్వామి -జులై -గురు సాయి స్థాన్ పత్రిక ”సిద్ద యోగి పుంగవులు ”అని నేను రాసిన పుస్తకం లోని ”బ్రహ్మజ్ఞానయోగి బ్రహ్మస్వామి ”వ్యాసం జులై నెల ”గురు సాయి స్థాన్” పత్రికలో పునర్ముద్రితం -దుర్గాప్రసాద్
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -1
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -1 అసలే అందాల సీమలు .ప్రకృతి సోయగాలకు ఆటపట్టులు .ముక్కారు పంటలకు నిలయాలు .పవిత్ర దేవాలయ క్షేత్రాలు .కొబ్బరి తోటల పరవశాలు .ఒక్కసారి చూస్తె అక్కడి నుండి రాబుద్ధి పుట్టని ఆకర్షణ విలసితాలు కోనసీమ సీమలు .మరి వీటికి తోడు పవిత్రతా కలిస్తే,వేద గానాలు … Continue reading
సరసభారతి 128 ఆ కార్యక్రమంగా ”వ్యాస జయంతి ”
సరసభారతి 128 ఆ కార్యక్రమంగా ”వ్యాస జయంతి ” 27-7-18 శుక్రవారం ఆషాఢ పౌర్ణమి గురుపౌర్ణమి వ్యాస జయంతి సందర్భం సరసభారతి 128 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో ఉదయం 8 గంటలకు ”వ్యాస జయంతి ”నిర్వహిస్తోంది కార్యక్రమ వివరాలు ఉదయం 8 గం లకు -వ్యాస స్తోత్ర పఠనం … Continue reading
చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు
చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు 1-కొత్త వంద రూపాయల నోటుపై స్థానం పొందిన రాణీగారి ఏడంతస్తుల దిగుడుబావి ‘’రాణీ కా వావ్’’అనే ప్రఖ్యాతమైన్న ఏడు అంతస్తుల దిగుడుబావి గుజరాత్ లోని పఠాన్ లో సరస్వతీ నదీ తీరాన ఉంది .11 వ శతాబ్దం లో 1022 –1064కాలపు సోలంకి నేలిన చాళుక్య రాజు మొదటి భీమ దేవ్ … Continue reading
చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు
చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు 1-కొత్త వంద రూపాయల నోటుపై స్థానం పొందిన రాణీగారి ఏడంతస్తుల దిగుడుబావి ‘’రాణీ కా వావ్’’అనే ప్రఖ్యాతమైన్న ఏడు అంతస్తుల దిగుడుబావి గుజరాత్ లోని పఠాన్ లో సరస్వతీ నదీ తీరాన ఉంది .11 వ శతాబ్దం లో 1022 –1064కాలపు సోలంకి నేలిన చాళుక్య రాజు మొదటి భీమ దేవ్ … Continue reading
గుజరాత్ దిగుడుబావుల చరిత్ర
గుజరాత్ దిగుడుబావుల చరిత్ర గుజరాత్ రాష్ట్రం సోమనాద్ ,ద్వారక వంటి పుణ్యక్షేత్రాలు, గాంధీ పటేల్ మొరార్జీ వంటి రాజకీయనాయకులకు ,జౌళి పరిశ్రమకే కాక దిగుడుబావులకూ ప్రసిద్ధి చెందింది .ఇటువంటివి 120 దాకా ఉన్నాయి .సి౦ధునాగరకత కాలానికే ఇవి బహుళ వ్యాప్తమైనాయి .దోలావీర్ మొహంజదారో లలో ఇవి కనిపించాయి .ఇవి గుజరాత్ వాయవ్య భాగాన ఉన్నాయి.ఇక్కడినుండి ఉత్తరానున్న రాజస్థాన్ … Continue reading
శ్రీ ,పతి ‘’శయన’’సల్లాపాలు
శ్రీ ,పతి ‘’శయన’’సల్లాపాలు స్వామీ ! ఏమీ ! నాధా! ఏమిటి బాధ ? తమరు ఈ రాత్రినుంచి శయ్యాక్రా౦తు లవుతారు కదా ! అవును ఇదేమీ కొత్తకాదే.ప్రతి ఏడూ జరిగే ముచ్చటే గా ! మీకు ముచ్చటే .మాకు చెమటలు పోస్తాయి ఆ నాలుగు నెలలూ దేనికి ? ఎవరైనా అధికారి ఊరికి వెడితే … Continue reading
విష్ణు సహస్రనామ పారాయణ
విష్ణు సహస్రనామ పారాయణ 23-7-18 సోమవారం సాయంత్రం తొలి ఏకాదశి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మహిళామణులచే శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ దృశ్యాలు
“23-7-18 సోమవారం సాయంత్రం తొలి ఏకాదశి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మహిళామణులచే శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ దృశ్యాలు
“23-7-18 సోమవారం సాయంత్రం తొలి ఏకాదశి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మహిళామణులచే శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ దృశ్యాలు https://photos.google.com/share/AF1QipNi-6y5F6FQ5YRm4lP1XUTsG5829nudYd0IaTufjwpe20GFs4GFkgKTyo2tX5iiyQ?key=WndnZUdnN2NvZ3dia0xUMDJNVHU1eUg2RUw0M1Jn
తొలి ఏకాదశి (శయన ఏకాదశి )
తొలి ఏకాదశి (శయన ఏకాదశి ) ప్రతినెలా రెండు సార్లు ఏకాదశి వస్తుంది .కాని కొన్ని ఏకాదశి తిదులకే ప్రత్యేక గుర్తింపు ఉండి. .అందులో మొదటిది ఆషాఢ శుద్ధ ఏకాదశి .దీనినే ప్రధమ ,లేక తొలి ఏకాదశి అంటారు .శ్రీ మహా విష్ణువు ఈ రోజు క్షీర సాగరం పై శేష తల్పం పైన యోగ నిద్రకు … Continue reading
సాలగ్రామ స్వయంభూ క్షేత్రం శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం-వికారాబాద్
సాలగ్రామ స్వయంభూ క్షేత్రం శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం-వికారాబాద్ మార్కండేయ క్షేత్రం తెలంగాణా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అనంత గిరి గుట్టపై అందమైన ప్రకృతి లో శ్రీలక్ష్మీ అనంత పద్మనాభస్వామి కొలువై ఉన్నాడు .స్కంద పురాణం, విష్ణు పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని మార్కండేయ మహర్షి ద్వాపర యుగం లో నిర్మించాడు .అందుకే’’ మార్కండేయ క్షేత్రం’’ అనీ అంటారు.ఇక్కడి ప్రశాంత … Continue reading
వ్యాసజయ0తి – సరసభారతి –
వ్యాసజయ0తి 27-7-18 శుక్రవారం ఆషాఢ పౌర్ణమి వ్యాసపౌర్ణమి గురుపూర్ణిమ వ్యాసజయ0తి సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉదయం 8 గం .లకు శ్రీ వ్యాసజయ0తి ని వ్యాస అష్టోత్తర పూజ విష్ణు సహస్రనామ పూజ భగవద్గీత పారాయణ గా సరసభారతి నిర్వహిస్తోంది .భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయప్రార్ధన .ఆరోజు సంపూర్ణ చంద్ర … Continue reading
జుమ్లా ఫిదా
జుమ్లా ఫిదా ‘’కన్నుకొట్టరోయ్ కౌగిలించరోయ్ ‘’అనే సినీ పాట వినే ఉంటారు అందరూ .నిన్న లోక్ సభలో ‘’నీట్ షేవెన్’’ రాహుల్ ,మోడీ జుమ్లాకు ఫిదా అయి మాట్లాడేమాటలు అమాంతం ఆపేసి కాసేపు మోడీ వెచ్చని కౌగిలి ఆనందాన్ని గడ్డం గుచ్చుకున్నా అనుభవించి ,పెద్దాయనను ‘’పప్పు ‘’చేశాను చూడండి అని కన్నుగొట్టి రెచ్చగొట్టి,సాటి ఎంపీలతో , బయటి స్టార్లతోకూడా కన్ను కొట్టించుకొని’’ లవర్ … Continue reading
1-7-18శనివారం ఆషాఢ శుద్దనవమి ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయం లో అత్యంత వైభవం గా జరిగిన”శాకంభరీ పూజ ”చిత్రాలు
1-7-18శనివారం ఆషాఢ శుద్దనవమి ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయం లో అత్యంత వైభవం గా జరిగిన”శాకంభరీ పూజ ”చిత్రాలు https://photos.google.com/share/AF1QipPaUmrifwbsoD3DUX69DL-AbXUyykdC6yDY9MLDuEUUwdEhR0d38cb9d_pKvtE_Kg?key=emh1MlU3RUNzSlBBejZMYjVCMk0yNm1pWXBqMTdn
శాకంభరి పూజ ఉయ్యూరు శ్రీ సువర్చలా0జనేయ స్వామి దేవాలయం లో ఆషాఢ మాస ప్రత్యేక కార్యక్రమాలు
శాకంభరి పూజ శాకంభరి దేవి ఎవరు ?ఆపేరుకు అర్ధమేమిటి? శాకంభరీ దేవి పార్వతీ దేవి అవతారం .మహాకాలుని అర్ధాంగి .పచ్చదనానికి దివ్య మాత. శాకాహారమైన ప్రతి వస్తువు ఆమె దివ్య ప్రసాదమే .కరువు కాటకాలలో ఆది పరాశక్తి శాకంభరీ దేవిగా అవతారం దాల్చి భూమిపైకి వచ్చిఅన్నార్తులకు శాకాహారాన్ని సమృద్ధిగా లభించేట్లు చేస్తుంది .శాకాలను భరించేది ,ధరించేది కనుక శాకంభరి అంటారు … Continue reading
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-8(చివరిభాగం )
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-8(చివరిభాగం ) 8-ప్రతిష్టాఖండం ‘’ కస్వాది మహర్షులతో శ్రీ ఆంజనేయస్వామి ‘’ప్రతి దానికీ ఒక కారణం ఉంటుంది .ఒక్కోసారి చాలాకారణాలూ ఉండవచ్చు.పూర్వజన్మ ఫలితంగా అవి జరుగూ ఉంటాయని మనకు తెలుసు .అప్పటి దాన్యమాలి యే ఇప్పటి ‘’విశాల ‘’ .నాటి శాండిల్య మహర్షి నేటి ‘’ధర్మమేథి ‘’.అప్పటికాలనేమి … Continue reading
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-7
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-7 7-విజయఖండం హనుమ కస్వాదిమునులకు రామాయణ వృత్తాంతం చెబుతూ ‘’కాలనేమి నా రాక కోసం ద్రోణ పర్వతాశ్రమం లో ఎదురు చూస్తున్నాడు .మహర్షికదా దర్శించి పోదాం అనుకోని ఎదుట నిలచి నమస్కారభంగిమలో చాలా సేపు ఉన్నా .ఆతడు కనులు తెరవలేదు .చివరికి ధ్యాన సమాధినుండి లేచి నన్ను చూసి ,చనిపోయిన … Continue reading
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-6
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-6 6-రామ కథా ఖండం కస్వాదిమహర్షులకు ప్రత్యక్షమైన ఆంజనేయస్వామి రామకథ చెప్పటం ప్రారంభించాడు .’’త్రేతాయుగం లో శ్రీరాముడు తండ్రి ఆజ్ఞతో సీతాలక్ష్మణ సమేతంగా అడవికి వెళ్ళాడు .ముగ్గురూ ముని వేషాలతో గౌతమీ తీరం లో పంచవటి లో పర్ణశాల నిర్మించుకొని కొంతకాలం గడిపి ,జనస్థానం చేరి కుటీరం … Continue reading
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-5
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-5 5-వ్రత ఖండం ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న విశాల భర్త వెళ్లి చాలాకాలమైంది ,కవశ మని యజ్ఞం లో ఆయన కనిపించలేదని చాలామంది చెప్పారు .ఇల్లు వదిలి ఇన్నిరోజులు ఎప్పుడూ ఉండలేదు. దారిలో ఏదైనా ఆపత్తు జరిగిందేమో అని విచారించింది .భర్త్రు చింతనతో చిక్కి శల్యమై కస్వ … Continue reading
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-4
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-4 4-రక్షః ఖండం కాలం గడిచి పోతోంది,చెడు సమసి పోయింది కాని ఆంజనేయ వ్రతంమాత్రం అంతా మర్చే పోయారు .ఒక రోజుమధ్యాహ్నం ఇద్దరు జటాధారులు ఆశ్రమం వైపు వస్తూ,ఎండ వేడి భరించలేక ,దూరం నుంచే ఆశ్రమ సౌందర్యానికి ముగ్ధులై ,ఆశ్రమం దగ్గరకొచ్చి తాము ధర్మమేథి దర్శనం కోసం వచ్చామని చెప్పగా … Continue reading
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-3
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-3 3-మాయా ఖండం( అనే మలుపుల మెరుపులు ) ఇంతలో చీకట్లు దట్టంగా వ్యాపించగా కస్వమహర్షి మునులవద్దకు రాగా పర్ణాశనుడు ఆయన కాళ్ళపై పడి తాను తాపసస్త్రీలను మాతృ మూర్తులుగా భావిస్తానని ,తానే తప్పూచేయలేదని,తనకు అనవసరంగా శాపమిచ్చారని అంటూ’’పూర్వం శ్రీ రాముడు తన ధనుస్సు కొనను తెలీకుండా ఒక కప్పుపై … Continue reading
ఉయ్యూరు శ్రీ సువర్చలా0జ నేయ స్వామి దేవాలయం లో ఆషాఢ మాస ప్రత్యేక కార్యక్రమాలు
ఉయ్యూరు శ్రీ సువర్చలా0జ నేయ స్వామి దేవాలయం లో ఆషాఢ మాస ప్రత్యేక కార్యక్రమాలు ఉయ్యూరు రావి చెట్టు బజారు లో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో – 1- 21- 7-18 శనివారం -ఉదయం -9 గం .లకు శాకాంబరీ పూజ 2-23-7-18 సోమవారం- తొలి ఏకాదశి సందర్భంగా- సాయంత్రం 6-30గం … Continue reading
డా. శ్రీ మొవ్వవృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-2
డా. శ్రీ మొవ్వవృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-2 1-నైమిశ ఖండం – ఒకప్పుడు మహర్షులు సత్యలోకానికి వెళ్లి బ్రహ్మ దేవుని దర్శించి తాము దీర్ఘ సత్రయాగం చేయాలను కొంటున్నామని దానికి అనువైన చోటు ఏదో చెప్పమని కోరగా ,సంకల్ప మాత్రంగా ఒక రధాన్ని సృష్టించి ,అది ఆకాశ౦ లో సంచరిస్తూ రథ చక్రం యొక్క శీల … Continue reading
డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -8(చివరి భాగం)
డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -8(చివరి భాగం) ‘’అక్షర సరస్వతిని కళామూర్తి ,రసస్వరూపిణిగా అవతరింపజేసిన ఆలంకారిక చక్రవర్తులు ఆనంద వర్ధనుడు , అభినవగుప్తుడు కుంతలాచార్యుడు మొదలైనవారు.ఈ ఆలంకారిక సరస్వతి అభినయాత్మిక .అందుకే కుంతలుడు ఆమెను ‘’లాస్య మందిర నర్తకి గా ,,సూక్తి పరిస్పంద గా సుందరాభినయోజ్వల ‘’గా అభి … Continue reading
డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -7
డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -7 తురక రాజులాక్రమించిన ప్రాంతాలలో వారి పైశాచిక పాలన ,చేసిన పాపాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు మొవ్వ వృషాద్రిపతి కవి గారు – ‘’పరమ పతివ్రతా తరుణీ మణీశీల –మహిమ తత్కామాగ్ని మాడిపోయె మార్కొని నిలచిన మగవారి తలలెల్ల-గ్రామ శృంగార తోరణములయ్యె … Continue reading
‘గరుడగమనం” లో కోటి మంది
శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్ధ స్వామి రచించిన ”గరుడ గమన తవ చరణ కమల మిహ ”కృతి యు ట్యూబ్ లో కోటి మందికి పైగా వీక్షకులను అలరించి రికార్డ్ సృష్టించింది ‘శృంగేరి సిస్టర్స్ ,శ్రుతి రంజని, చి కోమలిఆశుతోష్ ,పీయూష్ బ్రదర్స్ , మొదలైన గాయకులు పాడిన విభిన్న వెర్షన్లు కోటి కి పైగా వ్యూలు సాధించటం అరుదైన … Continue reading
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-1
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-1 ఆంజనేయ విజయం అనే కసాపుర క్షేత్రమాహాత్మ్యం కావ్యాన్ని డా శ్రీ మొవ్వ వృషాద్రిపతి గారు రచించారు .దీనికి ఆశీర్వాద శ్రీముఖం అందజేశారు వారి గురువర్యులు ,కుర్తాళం సిద్దేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వాములవారు (పూర్వాశ్రమం లో శ్రీ ప్రసాద రాయ కులపతి గారు … Continue reading