Monthly Archives: August 2018

ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ” – ఆరుద్ర జయంతి సందర్భంగా

ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ” —————————————————————– కవన రుద్రుడు ,నిత్య ప్రయోగ శీలి ,బహుముఖ ప్రజ్ఞా శాలి అయిదు దశాబ్దాలు సాహిత్య క్షేత్రాన్ని సుసంపన్నం చేసి ,73  మూడవ ఏట అలసి ,సొలసి ,దీర్ఘ నిద్ర లోకి జారు కున్న వాడు ఆరుద్ర అనే భాగవతుల సదా శివ శంకర శాస్త్రి .7+3==10    సంఖ్యా శాస్త్రం  లో. వందా పూర్తి అయినట్లే . శ్రీ రంగం శ్రీని వాస రావు వైష్ణవ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హరి కృష్ణ –ఒక పరిచయం

హరి కృష్ణ –ఒక పరిచయం అప్పుడు నేను పామర్రు హై స్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నాను .అవి ఎన్టి ఆర్ కొత్తగా తెలుగు దేశం పార్టీ పెట్టి  ఊరూరా ప్రచారం చేస్తున్న రోజులు .ఒక రోజు హరి కృష్ణ మా స్కూల్ కు మందీమార్బలంతో వచ్చి స్టాఫ్ నందర్నీ స్వయంగా కలిసి,నమస్కారం చేస్తూ  తెలుగు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అపర శ్రీరామ చంద్ర మూర్తి శ్రీ శంభుని శ్రీ రామచంద్ర మూర్తి గారి అస్తమయం

అపర శ్రీరామ చంద్ర మూర్తి శ్రీ శంభుని శ్రీ రామచంద్ర మూర్తి గారి అస్తమయం మా పెద్ద తోడల్లుడుగారు శ్రీ శంభుని శ్రీరామ చంద్ర మూర్తిగారు 90  ఏళ్ళ వయసులో ఖమ్మం లోని స్వగృహం లో 28-8-18 మంగళవారం రాత్రి 7-30 గం.లకు మరణించారు .సుమారు మూడేళ్ళ నుంచి మూత్రపిండాల బాధతో  హార్ట్ ఎటాక్ తో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సరసభారతి ,రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో వ్యావహారిక భాషోద్యమ సారధి శ్రీ గిడుగు రామమూర్తి గారి జయంతి (188 ) తెలుగు భాషా దినోత్సవం గా 29-8-18 బుధవారం సాయంత్రం రోటరీక్లబ్ ఆడిటోరియంలో

oogle.com/share/AF1QipMtLIYSln3Skv8LMgvWz_qJPBSygTAWgBd_p80bNN0XHI0gLLj5_o7tgnn_Wr4LKg?key=R1RhN3diN0gwWk9KTUZ1RHNfYjV6WlZuSUJyNS1B

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

  బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం10  గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,129 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

   తెలుగు భాషా దినోత్సవం  వ్యావహారిక భాషోద్యమ నాయకులు శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారి 188 వ జయంతిని ”తెలుగు భాషాదినోత్సవం” గా సరసభారతి, స్థానిక రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో రోటరీ క్లబ్ ఆడిటోరియం లో ,29-8-18 బుధవారం సాయంత్రం 5 గం లకు నిర్వహిస్తున్నాము . ఈ సందర్భంగా తెలుగు భాషకు … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

25-8-18 శనివారం సాయంత్రం ఉయ్యూరు ఎసి లైబ్రరీ లో సరసభారతి 12 9 వ కార్యక్రమంగా మాజీ ప్రధాని వాజ్ పాయ్ ,ప్రముఖ కధానికా రచయితా దావేదగిరి రాం బాబు ,జర్నలిస్ట్ పితామహుడు కులదీప్ నయ్యర్ మరియు కేరళ కర్నాటక వరదలలో అసువులు బాసినవారికి నివాళి

25-8-18 శనివారం సాయంత్రం ఉయ్యూరు ఎసి లైబ్రరీ లో సరసభారతి 12 9 వ కార్యక్రమంగా మాజీ ప్రధాని వాజ్ పాయ్ ,ప్రముఖ కధానికా రచయితా దావేదగిరి రాం బాబు ,జర్నలిస్ట్ పితామహుడు కులదీప్ నయ్యర్ మరియు కేరళ కర్నాటక వరదలలో అసువులు బాసినవారికి నివాళి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

Invitation

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

“24-8-18 శుక్రవారం మా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ”

https://photos.google.com/share/AF1QipOT4FWAWgHRbQ0jywZpfEcye0ed4NZ_3-IRK14T-vLt6zcafKjqa6g4C5moRuARCA?key=dTI2bllpUlA2cDBuZUU5TmZkXzVZeFlxVjBjOXJR

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ ముత్తేవి సీతారాం గారికి సద్గురు శివానంద మూర్తి పురస్కారం

కృష్ణాష్టమి సందర్భం గా హైదరాబాద్  సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ 2-9-18 ఆదివారం ఉదయం -పెదముత్తేవి ముముక్షు  పీఠాధిపతులు శ్రీ శ్రీ ముత్తేవి సీతారాం గారికి సద్గురు శివానంద మూర్తి స్మారక పురస్కారం అందజేస్తున్నారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు 

 వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు సాహితీ బంధువులకు 24-8-18 శుక్రవారం శ్రావణ  వరలక్ష్మి  వ్రత శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ —  

Posted in సమయం - సందర్భం | Leave a comment

ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కన్ను మూత

ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కన్ను మూత న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 95. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కులదీప్ నయ్యర్ 14 ఆగస్ట్ 1923లో పాకిస్తాన్‌లోని సియాల్కోటలో జన్మించారు. కులదీప్ ఉర్దూలో జర్నలిస్టుగా తన కెరీర్ ప్రారంభించారు. ది స్టేట్స్‌మెన్‌లో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

శ్రీ వాజ్ పాయ్ ,శ్రీ వేదగిరి లకు  శ్రద్ధాంజజలి   

శ్రీ వాజ్ పాయ్ ,శ్రీ వేదగిరి లకు  శ్రద్ధాంజజలి భారతరత్న భారత మాజీ ప్ర ధాని ,ప్రముఖ కవి  శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ ,ప్రసిద్ధ కథానికుడు డా . శ్రీ వేదగిరి రామ్ బాబు గార్లమృతి సందర్భంగా వారికి  శ్రద్ధాంజలి  ప్రత్యేక  కార్యక్రమాన్ని సరసభారతి 25-8-18 శనివారం సాయంత్రం 6 గం .స్థానిక శ్రీ మైనేని … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

  బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

  బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం10  గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,129 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీకృష్ణాష్టమి ప్రత్యే క కార్యక్రమం

3-9-18 సోమవారం శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణాష్టమి ,శ్రీ కృష్ణ జయంతి సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో ఉదయం శ్రీ విష్ణు సహస్రనామ శ్రీ కృష్ణఅష్టోత్తర పూజ ,విష్ణుసహస్ర నామపారాయణ ,సాయంత్రం ఆలయం అంతా బాలకృష్ణుని పాద ముద్రలతో అలంకారం , శ్రీ కృష్ణ  అష్టోత్తర పూజ ,అనంతరం డా శ్రీ వేదాంతం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 ‘’కథా వేద గిరి శృంగం’’ డా.రాంబాబు

 ‘’కథా వేద గిరి శృంగం’’ డా.రాంబాబు            ఆయనకు తెలుగుకథానిక ప్రాణం, తనువూ, మనసు ,ధ్యాస ,ఊపిరి   ఉచ్చ్వాస నిశ్వాసం .దాని కోసం జీవిత౦  త్యాగం చేసిన త్యాగమూర్తి .1910 లో గురజాడ రాసిన  తొలి తెలుగు కధానిక’దిద్దుబాటు ‘’  కు శతవత్సరాలు నిండిన సందర్భంగా తెలుగు కధానిక ను తానొక్కడే పల్లకీలో మోసి ,ఊరూరా తిప్పి ,సభలు సమావేశాలు ఏర్పరచి ప్రభుత్వాన్నీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఒక శకం సమాప్తి ,అయితే ?

ఒక శకం సమాప్తి ,అయితే ? మచ్చ లేని ,భీతిలేని ,ప్రజాస్వామ్య విలువలున్న,మిత్రధర్మం పాటించే రాజకీయ నీతి ఉన్న ,ఎదిరిని ఎప్పుడు ఎదిరించాలో ఎప్పుడు చూసి  దెబ్బ దిమ్మ తిరిగేట్టు కొట్టాలో చాణక్యం తెలిసిన , కర్మ భూమి భారతాన్ని అన్ని విధాలా ప్రపంచపటం పై అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ,ఫెడరల్ రాజ్యాంగ ధర్మాన్ని అక్షరాలాపాటించిన ,విదేశీ … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పాకిస్తాన్ లోని శ్రీ  హింగూ(గో)లా దేవి మహా శక్తిపీఠం

పాకిస్తాన్ లోని శ్రీ  హింగూ(గో)లా దేవి మహా శక్తిపీఠం అనగానే ఆశ్చర్యపోతున్నారా ?నిజంగానే ఉందంటే అవాక్కైపోతారా ?అవును ఉంది .ఇది బెలూచిస్తాన్ ,పాకిస్తాన్ హిందువులకు అత్యంత ముఖ్య యాత్రాస్థలి .అక్కడి ఇక్కడీ  క్షత్రియులకు కులదేవత దుర్గా మాత అనబడే హింగూలాదేవి ..కరాచీకి 250 కిలోమీటర్ల దూరం లో ఉంది .దాక్షాయణి శిరస్సు పడిన హింగోలా ప్రదేశం అవటం తో … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్

సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ పవిత్ర నర్మదానది ప్రవహించే మధ్యభారతమైన మధ్యప్రదేశ్ లో జన్మించి,  ఆ నదీమతల్లి పవిత్రతను హృదయం నిండా  నింపుకొని , అక్కడి ఉజ్జయినీ మహాకాళేశ్వరుని అనుగ్రహ విభూతి పొంది ,  కవికులగురువు మహాకవి కాళిదాస కవితా సాహితీ సారాన్ని గ్రోలి ,పేరులో బిహారీ ఉండటం తో మగధ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

గురుపూర్ణమి -జూన్ -జులై తెలుగు విద్యార్థిలో నా వ్యాసం

గురుపూర్ణమి -జూన్ -జులై తెలుగు విద్యార్థిలో నా వ్యాసం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కొండ గుహ తొలిచి కట్టిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం –తిరుప్పరం కుండ్రం

కొండ గుహ తొలిచి కట్టిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం –తిరుప్పరం కుండ్రం       తమిళనాడు లో ఉన్న ఆరు సుప్రసిద్ధ మురుగన్ అంటే సుబ్రహ్మణ్య దేవాలయాలలో తిరుప్పరం కుండ్రం దేవాలయమూ ప్రసిద్ధమైనదే .6 వ శతాబ్ది  పాండ్య రాజులు కట్టిన దేవాలయమిది .ఇక్కడే శూరపద్ముడు అనే రాక్షసుడిని సంహరించి  ఇంద్రుని కుమార్తె దేవయాన ను కుమారస్వామి వివాహమాడాడు .షణ్ముఖుడు ఇక్కడే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పరమ శివుడు రాసిన పద్యం -వ్యాస బృందం -ఆగస్టు సంచిక -సదాశివ బ్రహ్మేంద్ర ఆశ్రమము ,చిల్లకల్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యోగాఢ్య బలి -కేశవస్వామి భాగా నాగర్కర్ నేను రాసిన సిద్ధ యోగిపు౦గవులు పుస్తకం లోని ”యోగాఢ్య బాలి-కేశవస్వామి భాగానార్కర్ వ్యాసం ఆగస్ట్ గురు సాయి స్థాన్ లో పునర్ముద్రితం

Posted in రచనలు | Tagged | Leave a comment

నీటి పారుదల సాంకేతిక నిపుణులు –శ్రీ కుడితిపూడి శ్రీ రామ కృష్ణయ్య,మరియు శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు గారు

నీటి పారుదల సాంకేతిక నిపుణులు –శ్రీ కుడితిపూడి శ్రీ రామ కృష్ణయ్య,మరియు శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు గారు గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర బేతపూడి లో శ్రీ కుడితిపూడి శ్రీ రామకృష్ణయ్య 3-3- 1927 జన్మించారు .మద్రాస్ అన్నామలై యూని వర్సిటిలో చదివి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు .ఆంద్ర ప్రదేశ్ నీటి పారుదల శాఖలో నలభై … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  శ్రావణమాస విశిష్టత

  శ్రావణమాస విశిష్టత    శ్రావణ శుక్రవార వరలక్ష్మీ పూజ శూన్యమాస మైన తర్వాత వచ్చే శ్రావణమాసం కోసం పెళ్లీడు పిల్లలు ,పెళ్ళైన కొత్త దంపతులు ఆత్రంగా ఎదురు చూస్తుంటారు .శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చేదికనుక శ్రావణం .  మండే ఎండాకాలమైన గ్రీష్మ ఋతువు ,వెళ్లి  చల్లబరచే వర్ష ఋతువు ప్రవేశించి ఉపశమనం కలిగిస్తుంది .పంటలు వేసేకాలం .భూమి ఆకుపచ్చ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దక్కన్ సుబేదార్ ఔరంగజేబు విలువైన పత్రాలను భద్రపరచిన ఘనుడు

దక్కన్ సుబేదార్ ఔరంగజేబు విలువైన పత్రాలను భద్రపరచిన ఘనుడు మొఘల్ చక్రవర్తి షాజహాన్ కొడుకు ,ఆరవ మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు జీవితం లో ఎక్కువభాగం అంటే చివరి 27 ఏళ్ళు దక్షిణాపధం లో నే యుద్దాలలోనే  గడిపాడు .ఔరంగజేబ్ అంటే’’ సింహాసనానికి వన్నె తెచ్చేవాడు ‘’అని అర్ధం అతనికి ‘’ఆలంగీర్’’ అనే పేరు ఉంది దీనర్ధం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  బందరు గురు మహారాజ్ –శ్రీ పేర్నేటి గంగాధర రావు గారు

బందరు గురు మహారాజ్ –శ్రీ పేర్నేటి గంగాధర రావు గారు నేను అడ్డాడ హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు శ్రీ పేర్నేటిగంగాధరరావు గారు పామర్రుకు నాలుగు కిలోమీటర్ల దూరం అవనిగడ్డ దారిలో  మెయిన్ రోడ్డుకు ఎడం వైపు కొంచెం దూరం లో ఉన్న జమీ దగ్గుమిల్లి హెడ్ మాస్టర్ గా ఉన్నారు .ఆయనకు ముందు అక్కడ శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రెండవ ప్రపంచ యుద్ధం లో స్పెషల్ ఆపరేషన్స్ ఎక్సి క్యూటివ్ గా విఖ్యాతురాలైన – నూర్ ఇనాయత్ ఖాన్

రెండవ ప్రపంచ యుద్ధం లో స్పెషల్ ఆపరేషన్స్ ఎక్సి క్యూటివ్ గా విఖ్యాతురాలైన – నూర్ ఇనాయత్ ఖాన్ జనన విద్యాభ్యాసాలు: బ్రిటన్ లో మొదటి మహిళా వైర్లెస్ ఆపరేటర్ గా ఉన్న నూర్ ఇనాయత్ ఖాన్ బ్రిటిష్ ప్రభుత్వం ఆక్రమిత ఫ్రాన్స్ కు ఫ్రెంచ్ రెసిస్టన్స్ సాయం కోసం రెండవ ప్రపంచ యుద్ధం లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఎవరీ అర్యముడు ?

ఎవరీ అర్యముడు ? దీన్తస్సాదియ్యా ఏదైనా మనసు లో పడితే అదేమిటో తెలుసుకొనే దాకా తోచదు .మళ్ళీ ఇవాళ గీత విభూతి యోగం లో శ్లోకమొకటి ఆలోచనకు పదును పెట్టింది – ‘’అన౦తశ్చాస్మి నాగానాం ,వరుణోయాదసామహం –పిత్రూణామర్యమా చాస్మి యమః సంయతామహం ‘’ నాగులలో అనంతుడు అంటే ఆదిశేషు డను ,జలం ఇచ్చే వాళ్ళలో వరుణుడను … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

117వ నూతన మూలక౦ ‘’టేన్నేస్సిన్ ‘’ ఆవిష్కరించిన శాస్త్రవేత్త డా.శ్రీ ఆకునూరి రామయ్య

117వ నూతన మూలక౦ ‘’టేన్నేస్సిన్ ‘’ ఆవిష్కరించిన శాస్త్రవేత్త డా.శ్రీ ఆకునూరి రామయ్య శ్రీ ఆకునూరి రామయ్య ,20 మంది బృందం కలిసి 2010 లో పీరియాడిక్ టేబుల్ లో 11 7 వ మూలకం కనిపెట్టారు .ఇటీవలే దానికి ‘’టేన్నేస్సిన్ ‘’అని నామకరణం చేశారు .దీని సింబల్  ‘’Ts’’.ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్ రామయ్యగారు  వాండర్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రోజూ ఉదయం రెండుగంటలు మాత్రమే తెరచి ఉండే  శ్రీ వారాహి దేవి ఆలయం –వారణాసి

రోజూ ఉదయం రెండుగంటలు మాత్రమే తెరచి ఉండే  శ్రీ వారాహి దేవి ఆలయం –వారణాసి కాశీ అంటే వారణాసి లో శ్రీ వారాహి దేవి అమ్మవారి ఆలయానికి  కొన్ని ప్రత్యేకతలున్నాయి .ఆలయం భూ గృహం లో ఉండటం ఒక విశేషం అయితే ,రోజూ ఉదయం 5-30  గంటలనుండి 7-30  గంటల వరకు  రెండు గంటలు  మాత్ర మే తెరచి ఉండటం మరొక విచిత్రం .తర్వాత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లైట్  కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్,సూపర్ సానిక్  రూప శిల్పి –డా. శ్రీ కోట హరినారాయణ

లైట్  కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్,సూపర్ సానిక్  రూప శిల్పి –డా. శ్రీ కోట హరినారాయణ ఒరిస్సా రాష్ట్రం బరం పురం లోతెలుగు  బ్రాహ్మణ కుటుంబం లో శ్రీ కోట హరినారాయణ 194 3లో జన్మించారు .బెనారస్ హిందూ యూని వర్సిటిలో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రులై ,బెంగుళూరు ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో చేరి ఇంజనీరింగ్ లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎవరీ చిత్రరథుడు?

ఎవరీ చిత్రరథుడు? భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగం  ఇవాళ పారాయణ చేస్తుంటే లో శ్రీ కృష్ణ పరమాత్మ తన విభూతులు ఎవరెవరిలో ఉన్నాయో వివరిస్తూ – ‘’ఆశ్వత్దః సర్వ వృక్షాణా౦ ,దేవర్షీ ణా౦ చ నారదః –గంధర్వాణా౦ చిత్ర రథః సిద్ధానాం కపిలో మునిః’’అని చెప్పిన 26 వ శ్లోకం   యధాలాపం గా వెళ్ళిపోయింది .తర్వాత చిత్రరథుడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చర్మ విజ్ఞాన శాస్త్ర నిపుణులు –డా .యలవర్తి నాయుడమ్మ

చర్మ విజ్ఞాన శాస్త్ర నిపుణులు –డా .యలవర్తి నాయుడమ్మ 10-9-19 22 గుంటూరు జిల్లా తెనాలి తాలూకా యలవర్రు లో రైతు కుటుంబం లో జన్మించిన యలవర్తి నాయుడమ్మ ,అక్కడే ప్రాధమిక విద్య నేర్చి ,గుంటూరు ఎ .సి .కాలేజిలో ఇంటర్ చదివి ,19 43 లో బెనారస్ హిందూ యూని వర్సి టిలో బి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

యోగి నివృత్తి నాధుడు

యోగి నివృత్తి నాధుడు నాధ సంప్రదాయానికి చెందిన నివృత్తి నాధుడు 13 వ శతాబ్దపు మహారాష్ట్ర కు చెందిన మహా భక్తుడు,కవి ,తత్వవేత్త మహాయోగి .మొదటి వర్కారి సంత్ అయిన సంత్ జ్ఞానేశ్వర్ కు పెద్దన్నయ్య , గురువుకూడా .మహారాష్ట్ర  గోదావరీ తీరం లోని  పైఠాన్ దగ్గరున్న ఆపెగావ్ లో దేశస్థ బ్రాహ్మణ  కుటుంబం లో జన్మించాడు .అప్పుడు ఆ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సానెట్ లకు సాన బెట్టిన 95 ఏళ్ళ డా.రాచకొండ శర్మ గారు

సానెట్ లకు సాన బెట్టిన 95 ఏళ్ళ డా.రాచకొండ శర్మ గారు . సరసభారతికి, నాకు అత్యంత  ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణగారి డాక్టర్ బావగారు ,ఆయన అక్కగారు డా శ్రీమతి అన్నపూర్ణ గారి భర్తగారు ,’’లంపెన్ ప్రోలి టేరియట్’’ కథా శిల్పి శ్రీ రావి శాస్త్రిగారి తమ్ములు౦ గారు అయిన ,  డా శ్రీ రాచకొండ నరసింహ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 అణు ఇంధన కల్పన పిత  –డా.శ్రీ నిడమర్తి కొండలరావు

 అణు ఇంధన కల్పన పిత  –డా.శ్రీ నిడమర్తి కొండలరావు పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామం లో డా.శ్రీ నిడమర్తి కొండలరావు 15-7-1824 జన్మించారు .తండ్రి  మంగయ్య గారు .బెనారస్ హిందూ యూని వర్సిటి లో మెటలర్జీ లో ఇంజనీరింగ్ చదివి పాసై ,పశ్చిమ జర్మని లని’’ఆషెం యూని వర్సిటి లో చదివి 1955 లో మెటలర్జీ లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్లాక్ అండ్ వైట్ టి.వి. సోలార్ సెల్  రూపకర్త- యు వి .వర్లు

బ్లాక్ అండ్ వైట్ టి.వి. సోలార్ సెల్  రూపకర్త- యు వి .వర్లు కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలో16-12-1927 న  జన్మిచిన శ్రీ ఉప్పలపాటి వెంకటేశ్వర్లు ‘’యు. వి .వర్లు.’’గా సుప్రసిద్ధులు .ఘంటసాలలో సెకండరి విద్య పూర్తి  చేసి, బందరు హిందూ కాలేజి లో బి. ఎస్. సి .డిగ్రీ పొంది ,మద్రాస్ ఐ. ఐ .టి. లో  చేరి ,ఈ నాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’ఇండియన్’’ హానిమన్ ‘’హోమియో డాక్టర్ ఎం .గురు రాజు

‘’ఇండియన్’’ హానిమన్ ‘’హోమియో డాక్టర్ ఎం .గురు రాజు హోమియో వైద్యాన్ని జర్మన్ ఫిజిషియన్ సామ్యుల్  హానిమన్ కనిపెట్టి సంప్రదాయేతర వైద్య విధానం లో ఆయుర్వేదం తర్వాత అంతటి ప్రాముఖ్యతను తెచ్చాడు .ఇండియాలో ,ఆంధ్రాలో ముఖ్యం గా కృష్ణా జిల్లా కు హోమియో వైద్యం లో విప్లవాత్మక అభి వృద్ధి చెందించి ‘’ఇండియన్ హానిమన్’’అని పించుకున్నవారు డా.ఎం.గురురాజు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రఖ్యాత గణాంక శాస్త్ర వేత్త పద్మ విభూషణ్ డా. సి ఆర్ రావు

ప్రఖ్యాత గణాంక శాస్త్ర వేత్త పద్మ విభూషణ్ డా. సి ఆర్ రావు చల్యం  పూడి రాదా కృష్ణారావు గారు  అందరికీ  సి .ఆర్ .రావు గారు  గా పరిచయం .1920 సెప్టెంబర్ 10 న కర్నాటక బళ్లారి జిల్లా ‘’ హడగల్లి’’ లో జన్మించిన అచ్చమైన తెలుగు వారు . . పది మంది సంతానం లో ఎనిమిదవ వారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఏక్ దిన్ కా సుల్తాన్’’ గా  మొఘల్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజు పాలించిన నీళ్ళు మోసే ”భిస్టీ నిజాం”  

ఏక్ దిన్ కా సుల్తాన్’’ గా  మొఘల్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజు పాలించిన నీళ్ళు మోసే ”భిస్టీ నిజాం” ఢిల్లీ లో మేక  చర్మాలు అంటే తోళ్ళ తో పంది ఆకారపు సంచులలో నీళ్ళు నింపుకొని  వీపుకు  లేక బుజానికి  వ్రేలాడ దీసుకొని  ఇళ్ళకు నీళ్ళు చేర్చే వారిని ‘’భిస్టీలు ‘’అంటారు .వీళ్ళు ముస్లిం తెగకు చెందినవారు .మేక తోలును చాలా శుభ్రం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అంతరిక్ష పరిశోధన శాస్త్ర వేత్త ,ప్రముఖ పాప్యులర్ సైన్స్ రచయిత –డా మహీధర నళినీ మోహన రావు 

అంతరిక్ష పరిశోధన శాస్త్ర వేత్త ,ప్రముఖ పాప్యులర్ సైన్స్ రచయిత –డా మహీధర నళినీ మోహన రావు తూర్పు గోదావరి జిల్లా ముంగండ లోసంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం లో  డా .మహీధర నళినీ మోహన రావు 1933 లో ఆగస్ట్ 4  అంటే ఈ  ఈ రోజే  జన్మించారు .ఇక్కడే రస గంగాధరం అనే అలంకార శాస్త్రం రాసిన జగన్నాధ పండితరాయలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఔషధ మొక్కల శాస్త్ర వేత్త డా.శ్రీ కొప్పుల హేమాద్రి

ఔషధ మొక్కల శాస్త్ర వేత్త డా.శ్రీ కొప్పుల హేమాద్రి తూర్పు గోదావరి జిల్లా  గొల్లప్రోలు  లో జన్మించిన శ్రీ కొప్పుల హేమాద్రి అనకాపల్లి ఎమ్. ఎ.ఎల్ కాలేజీ లో కెమిస్ట్రీ లో బిఎస్ సి చదివి పాసై ,బాంబే యూని వర్సిటీనుండి  బి .ఎస్ .సి. ఆనర్స్ పొందారు .పూనా లోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులుగా చేరారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నైమిశారణ్యం లో శ్రీ లలితా దేవి మందిరం

శృంగి ఉత్తరప్రదేశ్ లోని  నైమిశారణ్యం లో శ్రీ లలితా దేవి ఆలయం అతి ప్రాచీనమైనది .108 శక్తి పీఠాలలోఒకటిగా ప్రసిద్ధి చెందింది .మధ్యయుగ కాలం నాటి ఈ ఆలయం విజయదత్తుల దండ యాత్రలో ధ్వంసమైంది .కాశీ దేవాలయాలను పునరుద్ధరించిన రాణీ అహల్యా బాయి  ఈ ఆలయ పునరుద్ధరణ చేసింది . తండ్రి దక్షప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి తనకూ భర్త … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కేన్సర్  మహమ్మారి సంహారి  డా శ్రీ నోరి దత్తాత్రేయుడు

కేన్సర్  మహమ్మారి సంహారి  డా శ్రీ నోరి దత్తాత్రేయుడు కృష్ణా జిల్లా ఉయ్యూరుకు దగ్గరలోని మంటాడ గ్రామం లో డా.శ్రీ నోరి దత్తాత్రేయుడు గారు 21-10-1947 న స్వతంత్ర భారత దేశం లో జన్మించారు .తండ్రి శ్రీ నోరి సత్యనారాయణగారు టీచర్ .తల్లి గారు శ్రీమతి కనక దుర్గ .చాలా పేద కుటుంబం నోరి వారిది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment