సరసభారతి 128 ఆ కార్యక్రమంగా ”వ్యాస జయంతి ”

సరసభారతి 128 ఆ కార్యక్రమంగా ”వ్యాస జయంతి ”

27-7-18 శుక్రవారం ఆషాఢ పౌర్ణమి గురుపౌర్ణమి వ్యాస జయంతి సందర్భం సరసభారతి 128 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో  ఉదయం 8 గంటలకు ”వ్యాస జయంతి ”నిర్వహిస్తోంది
  కార్యక్రమ వివరాలు
ఉదయం 8 గం లకు -వ్యాస స్తోత్ర పఠనం -విష్ణు సహస్రనామ అష్టోత్తర పూజ
             8-30 గం  లకు – భగవద్గీత ఫేమ్ ,భగవద్గీత గాన ప్రచారాలకు ఇటీవలే మైసూర్ లో దత్త పీఠాదిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి నుండి ”స్వర్ణ పతకం ”పొందిన కుమారి మాది రాజు వెంకట బిందు దత్తశ్రీ (బి.టెక్).చే భగవద్గీత గాన ప్రవచనం  –
 అందరికీ ఆహ్వానం -పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
  గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు ,ఆలయ ధర్మకర్త 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.