Monthly Archives: October 2020

శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో -శ్రీ శార్వరి నవరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు

  శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో -శ్రీ శార్వరి నవరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో నిజ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 17-10-20 శనివారం నుండి 25-10-20శుద్ధ దశమి ఆదివారం వరకు నవరాత్రి దసరా ఉత్సవాల సందర్భం గా  ప్రతిరోజూ సాయంత్రం 6-30నుండి నుండి స్వామి వార్లకు ప్రత్యేకపూజ ,,శ్రీ … Continue reading

Posted in దేవాలయం | Leave a comment

మిసిమి ‘’విజ్ఞాన సర్వస్వ కలిమి ‘’

  మిసిమి ‘’విజ్ఞాన సర్వస్వ కలిమి ‘’ అక్టోబర్ మిసిమి మహాత్ముని స్మృతి నీరాజనంగా ముఖ చిత్రాలతో ,ఆయనకు వచ్చిన ఆధ్యాత్మిక సందేహాలూ , శతావధాని రాజచంద్ర వివరణాత్మక సమాధానాలతో మోక్ష గామిని చేయటం మనకు దాదాపుతెలియనివే ,తెలిసిన  బాపూ పురుడుపోసిన కావూరు వినయాశ్రమ విశేషాలు కమ్మగా ఉంటే ,నాట్య సంస్కృతికి కూచి పూడి ఆభరణమైన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-6

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-6 ‘’చిచ్చులపిడుగు ‘’ ఏకాంకిక రాసిన  రామచంద్రుని వెంకటప్ప స్వగ్రామం ఒంగోలుదగ్గర టంగుటూరు .అచ్యుతుని వెంకటరావు అనే మారు పేరుతొ కాంగ్రెస్ ప్రచారం చేసి ఆరునెలలు జైలు కెళ్ళాడు  .రాజమండ్రి జైలులో బులుసు సంబమూర్తిగారితో పరిచయమేర్పడి కుడిభుజంగా ఉంటూ ,విడుదల తర్వాత ఆయనతో కాకినాడ చేరాడు .సీతానగరం ఆశ్రమం ఏర్పడినప్పుడు మూర్తిగారు అతనిని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-5

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-5 ‘’కాంగ్రెస్ ‘’మొదటి పత్రిక ఒక ఫుల్ స్కేప్ కాగితం పై సైక్లో స్టైల్ లో వెలువడింది తర్వాత 14పేజీలలో రాయల్ సైజ్ లో వచ్చేది .’’విదేశీ వస్తువులు బ్రిటిష్ వస్తువులు ,మత్తు పదార్ధాల ప్రకటనలు పత్రిక ముద్రించదు.ఆధిని వేశ ప్రతిపత్తికి అనుకూలం గా సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రతిపాదిస్తుంది ‘’అని పత్రిక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రసార ప్రయోక్త, పారమార్థికుడు వేటూరి ఆనందమూర్తి

ప్రొఫెసర్ గిడుగు సీతాపతిగారు   వేటూరి వారి ప్రత్యేకతను వివరిస్తూ ‘’మన ప్రాచీన ,మధ్యయుగ రచయితలు తమ వచన రచనలలో కొన్ని వ్యావాహారిక పద్ధతులు అనుసరించారు అసలు రచనలో మరోరకమైన వ్యాకరణ భాష ,శైలి లో రాస్తూనే . తాళపత్రాలలో ఉన్న ఈ విషయాలను అంతకు ముందు ఎవరూ గుర్తించనే లేదు .వాటినన్నిటినీ తేటతెల్లంగా ఉదాహరించారు వేటూరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రసార ప్రయోక్త, పారమార్థికుడు

ప్రసార ప్రయోక్త, పారమార్థికుడు   దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆచంట జానకిరాం, గుర్రం జాషువా, దాశరథి, రావూరి భరద్వాజ, భాస్కరభట్ల, గోపీచంద్, బుచ్చిబాబు వంటి ప్రముఖుల కోవలో చెప్పుకోదగ్గ రేడియో కళాకారుడు వేలూరి సహజానంద. 1977లో పెనుతుఫానుతో దివిసీమ కకావికలమైనపుడు సహజానంద రూపొందిచిన అశ్రుఘోష కార్యక్రమం విలక్షణమైనది, అపురూపమైనది. హైదరాబాదు ఆకాశవాణిలో సుమారు రెండు దశాబ్దాలు పని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరిశోధన’’ ఆనందమూర్తి’’ శ్రీ వేటూరి -1

పరిశోధన’’ ఆనంద మూర్తి’’ శ్రీ వేటూరి -1 తండ్రి చేసిన పరిశోధన కొనసాగించటం చరిత్రలో అరుదైన విషయం .అలాంటి దాన్ని సాధించిన వారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కుమారుడు ప్రొఫెసర్ శ్రీ ఆనంద మూర్తి .తాళ్ళపాక కవుల సంగీత పదాలపై చాలా కృషి జరగాలని భావించి తాళ్ళపాక కవుల సంగీత విజ్ఞానపు మెరుగులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన సుకవి ఆత్రేయ -3(చివరి భాగం )

 సాధారణంగా ఆత్రేయ రాత్రిళ్ళు మెరీనా బీచ్ కు వెళ్లి రాస్తూ ఉండేవాడు .వెలుగు నీడలు సినిమాకు ఆత్రేయతో అర్ధవంతమైన డైలాగ్స్ రాయించాలని నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు ఆత్రేయకు ఒకకారు అసిస్టెంట్ డైరెక్టర్ కేవిరావు, బాయ్ నీ అప్పగించి కేరళలోని పీచీ డాం గెస్ట్ హౌస్ కు పంపాడు. నెలరోజుల్లో స్క్రిప్ట్ రెడీ చేసేశాడు ఆత్రేయ మధురస్వప్నం సినిమాకు మాటలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -3-చివరిభాగం

శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -3-చివరిభాగం యాదవగిరికి నాలుగు వైపులా అష్టాక్షరీ మహా మంత్రాలతో అష్ట తీర్దాలు ఏర్పడి భక్తులను ఆదుకొంటున్నాయి .ఒక యదువంశరాజు పర్వతం చుట్టూ నాలుగు వైపులా కోటకట్టించి ‘’మేలు కోట ‘’అని పేరుపెట్టాడు .అప్పటినుంచి యతి నారాయణపురం ను మేల్కోట అంటున్నారు .ఫాల్గుణ శుద్ధ రోహిణీ నక్షత్రం రోజున స్వామికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

, శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -2

, శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -2  ఒకసారి బలరాముడు ఇక్కడకు వచ్చి పుష్కరిణీ స్నానం చేసి తిరునాయణ దర్శనం చేసి ,తమింట్లో ఉన్న రామప్రియ మూర్తికీ ఇక్కడి స్వామికీ తేడా ఏమీ లేదని గ్రహించి ,బృందావనం వెళ్లి కృష్ణుడికి చెప్పాడు .ఆయనక్కూడా స్వామిని దర్శించాలనే కోరికకలిగి పరివారంతోనూ తామ అర్చామూర్తి రామప్రియ తోనూ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -1  

శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -1 శ్రీ తిరునారాయణ పురక్షేత్రాన్నే ‘’మేల్కోటయాదగిరి  క్షేత్రం’’ అంటారు .ఈ క్షేత్ర  మహాత్మ్యం నారదీయ పురాణం లో ఉన్నది .నారదునికి బ్రహ్మ సవిస్తరంగా ఈక్షేత్ర మాహాత్మ్యాన్ని వివరిస్తాడు .సహ్యపర్వతాలకు తూర్పున ఉన్న కావేరీ ప్రక్కన ఉన్న క్షేత్రమే ఇది .కర్ణాటకలో మాండ్యా జిల్లాలో ఉన్నది . కృతయుగం లో సనత్కుమారుడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుమారు 10ఏళ్ళక్రితం నేను శూద్రకుని ”పద్మ ప్రాద్భుతకం ”అనే బాణం పై రాసిన వ్యాసం ఈ అక్టోబరు మిసిమిలో ప్రచురితం

     

Posted in రచనలు | Tagged | Leave a comment

నువ్వు కొండ మహాత్మ్యం

నువ్వు కొండ మహాత్మ్యం నువ్వు కొండకు వ్యవహారిక నామం బెండి కొండ .విశాఖ జిల్లా టెక్కలి తాలూకా పాత టెక్కలి జమీన్ లో ఉన్నది .ఒకప్పుడు ఈ కొండ ఇద్దరు వర్తకుల నువ్వుల రాశి .వారు తిలాధిపతి శనీశ్వరుని తృప్తి కలిగించకపోవటం వలన ఆగ్రహం కలిగి వాళ్ళ నువ్వుల రాశిని పెద్ద కొండగా మార్చాడట .పశ్చాత్తాపం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మర్రి గుంట శ్రీ పాండురంగ స్వామి దేవాలయం

మర్రి గుంట శ్రీ పాండురంగ స్వామి దేవాలయం కలియుగం లో భక్త పుండరీకుని ఉద్ధరించాలని పు౦డరీకాక్షుడైన శ్రీ మహా విష్ణువు మహారాష్ట్ర చంద్ర భాగా నదీ తీరం లో పండరీపురం లో పాండురంగ నామం తో వెలిశాడు .జ్ఞాన దేవ నామదేవ ,ఘోరాకుభార్ ,తుకారాం ,తులసీదాస్ ,సక్కూబాయి, మీరాబాయ్, జ్ఞానాబాయ్ గోమాబాయ్ మొదలైన భక్తులను రక్షించాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన సుకవి ఆత్రేయ -2

     మన సుకవి  ఆత్రేయ -2 శ్రీమతి పద్మావతి గారిని ఆత్రేయ 1940 ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకొన్నాడు .కాని అంతకు ముందే పీకలలోతు ప్రేమలో పడ్డాడు వీణా పాణిని  ‘’బాణం ‘’గారితో .కాని పెళ్లి చేసుకోలేకపోయాడు .ఇప్పుడు పెళ్లి అయిందికాని ప్రియురాల్ని మర్చి పోలేక పోతున్నాడు .ఈప్రేమ గాయమే ఆయన ప్రేమ పాటలకు, … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుంకర కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు

సుంకర కోటేశ్వరరావు గారికి నమస్తే .సరసభారతి పై మీకున్న అభిమానం మాటలతో చెప్పలేనిది . సరసభారతి సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను గమనిస్తున్న మీరు అడగకుండానే  ఎన్నో సార్లుసరసభారతి కి విలువైన విరాళాలు అందజేస్తున్నారు .మీ వదాన్యత ఆదర్శప్రాయం సాహిత్య సాంస్కృతికాల వ్యాప్తికి ఉద్దీపనాలుగా ,మాకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారు మీరు .   అనుకోకుండా నిన్న   సరసభారతి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మన సుకవి ఆత్రేయ -1

మన సుకవి ఆత్రేయ -1 రోడ్డున పడ్డ మనిషికి రోడ్డుపై గాంధీ బొమ్మే ధైర్యం చెప్పి ముందుకు సాగేట్లు చేసింది .అదే ప్రబోధ  గీతం  అయింది .దాన్ని అందరికీ నచ్చేట్లు మొదటి చిత్రం ‘’దీక్ష ‘’లో ‘’పోరా బాబూ పో ‘’అని వెన్ను తట్టాడు ఆత్రేయ .సంగీతం పెండ్యాల అందిస్తే ,ఘంటసాల అమరగానం కొండంత బలం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-4

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-4 22-3-1922న అన్నపూర్ణయ్య గారు ఆంధ్రయువజన స్వరాజ్య సభ తరఫున ‘’కాంగ్రెస్ ‘’అనే సైక్లో స్టైల్ వార పత్రిక ప్రారంభించారు .క్రొవ్విడి లింగరాజుగారు సహాయ సంపాదకులు .అందులోని ఒక వ్యాసం దేశ ద్రోహం నేరం కింద వస్తుందని సంపాదకులైన మద్దూరి వారికి 18నెలలు శిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం 1923ఫిబ్రవరి నుంచి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తెలుగు వె;లుగు అక్టోబర్ 2020- ఉయ్యురు గ్రామా చరిత్ర — ఊసుల్లో ఉయ్యురు పుస్తక సమీక్ష

  తెలుగు వె;లుగు అక్టోబర్ 2020- ఉయ్యురు గ్రామా చరిత్ర — ఊసుల్లో ఉయ్యురు పుస్తక సమీక్ష https://teluguvelugu.eenadu.net/magazine/flipbook/2020_10#teluguvelugu/page97      

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-3

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-3 హోంరూల్ ఉద్యమం ఉవ్వెత్తుగా ఎగసి పడుతున్నకాలం లో అనిబిసెంట్ శిష్యుడు రాం కాకినాడ వచ్చి గంభీర ఉపన్యాసాలతో ప్రేరణ కల్గించాడు .ప్రిన్సిపాల్ నాయుడు గారు విద్యార్షులు ఆ సభలలో పూల్గొన కూడదని నిషేధం విధించారు .ఏం జరిగితే అది జరుగుతుందని మొండి ధైర్యంగా  పూర్ణయ్యగారు మీటింగ్ కు వెళ్లి ,మర్నాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన డా .చర్ల సిస్టర్స్ డా. విధుల ,డా .మృదుల-100 – గబ్బిట దుర్గా ప్రసాద్

సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన డా .చర్ల సిస్టర్స్ డా. విధుల ,డా .మృదుల-100 – గబ్బిట దుర్గా ప్రసాద్  01/10/2020 విహంగ మహిళా పత్రిక చర్ల సిస్టర్స్ అంటే కళాప్రపూర్ణ శ్రీ చర్ల గణపతి శాస్త్రి ,కరుణామయి శ్రీ మతి చర్ల సుశీల దంపతుల కుమార్తెలు .ఒకే నాణానికి ఇరు పార్శ్వాలు.చర్ల సిస్టర్స్ అంటే డా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కు సాదర ఆహ్వానం

సాహితీ మిత్రులందరికీ వందనాలు. రాబోయే శని, ఆది వారాలలో ..అనగా అక్టోబర్ 10-11, 2020 లలో జరుగుతున్న 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకి సర్వం సిధ్ధం అయింది. తొలి ప్రకటన కే దేశదేశాల వక్తల నుంచి వచ్చిన అనూహ్యమైన స్పందన  దృష్ట్యా ముందుగా అనుకున్న 24 గంటల నిర్విరామ సదస్సుని మరొక 8 గంటల సమానాంతర వేదిక ద్వారా … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య

  మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-2 ఆంధ్ర భీష్మన్యాపతి సుబ్బారావు ,యుగకర్త కందుకూరి వీరేశలింగం ,ఆంద్ర కేసరి ప్రకాశం ,ఆంద్ర బెర్నార్డ్ షా చిలక మర్తి ,గాంధేయవాది బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం,వందేమాతరం ఉద్యమనాయకుడు గ్రంథాలయోద్యమ సారధి గాడి చర్ల హరి సర్వోత్తమ రావు  గార్ల  కార్యక్షేత్రమైన రాజమండ్రి లో ,’’ఆఖరి శ్వాస వరకు రాజమండ్రిలోనే ఉంటూ దేశసేవ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య -1

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య  -1 భార్యా పిల్లల్ని పోషించే బాధ్యతకూడా దేవుడిపై భారం వేసి ,దేశం కోసం 55ఏళ్ళు దీక్షగా శ్రమించి ,అందులో 11సంవత్సరాలు జైలులో గడిపిన మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య ఈ తరం వారికి ఎవరికీ తెలియదు .కాంగ్రెస్ ,నవశక్తి , జయభారత్ ,వెలుగు పత్రికలు నడిపి ,స్వతంత్రం ముందూ ఆతర్వాత కూడా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా. రామయ్య గారి పైరాసిన పుస్తకం ఇంగ్లీష్  అనువాదం-శుభవార్త  

డా. రామయ్య గారి పైరాసిన పుస్తకం ఇంగ్లీష్  అనువాదం-శుభవార్త   –సాహితీ బంధువులకు శుభకామనలు  – ప్రముఖ అణుశాస్త్ర వేత్త ,117 వ మూలకం టెన్నిస్సిన్ ను ఆవిష్కరించిన  ఆంద్ర శాస్త్రజ్ఞులు డా ఆకునూరి వెంకటరామయ్య గారి జీవితం పై నేను రాసిన పుస్తకం సరసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు స్పాన్సర్ చేసి సరసభారతి … Continue reading

Posted in పుస్తకాలు | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -11 8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -2

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -11 8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -2 టెలోస్ లో స్నేహవతావరణం ఉన్నా ,సాహసాలు కూడా ఎక్కువే .టౌన్ బయట అడవి అందులో అడవి జంతువులూ ఉంటాయి .ఇక్కడ చాలా జాతులవారున్నారు ,ఎవరి తరహాజీవితం వారిదే .వాళ్ళ ఆచార వ్యవహారాలూ వేరే అర్ధం చేసుకోవటం కష్టం కూడా .ఐతే మిగిలినవాళ్ళు పట్టించుకోరు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం       203-అమెరికాదేశ సాహిత్యం -20

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -20 20వ శతాబ్ది సాహిత్యం -12 ఆఫ్రో అమెరికన్ సాహిత్యం నల్లజాతి రచయితలు  రిచార్డ్ రైట్ సాంఘిక నిరసన కోప మార్గానికి భిన్నమైన దాన్ని అనుసరించారు. జేమ్స్ బాల్డ్విన్ ,రాల్ఫ్ ఎల్లిసన్ లురైట్ ప్రభావితులు .నల్లవారి జీవితాల సంక్లిష్టత పై వివాదాత్మక వ్యాసాలూ రాశారు .బాల్ద్ద్విన్ ‘’గో టెల్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment