వీక్షకులు
- 1,107,631 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: September 15, 2022
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.5వ భాగం.15.9.22
11 Video link
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
గాంధీ (యే)సర్వస్వం అనే గాంధీ త్రివేణిశ్రీ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో –గాంధీయే మార్గం
గాంధీ (యే)సర్వస్వం అనే గాంధీ త్రివేణిశ్రీ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో –గాంధీయే మార్గం (సిద్ధాంతాలు –ప్రభావాలు –పరిష్కారాలు )పేరిట రెండు భాగాలు ,అసలైన విప్లవవాది సిద్ధాంత కర్త గాంధీజీ అనే మూడు పుస్తకాలపై నా స్పందన .ఇవి వివిధ వ్యక్తులు రాసిన వ్యాసాల సంకలనాలు .మొదటి పుస్తకం లో28,రెండవభాగం లో 27,మూడవపుస్తకం లో 26 … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
న్యాయవాది, చిత్తూరు జిల్లా బోర్డ్ అధ్యక్షుడు ,మద్రాస్ రాష్ట్ర ముఖ్య మంత్రి ,జస్టిస్ పార్టీ నాయకుడు మునుస్వామి నాయుడు
1-న్యాయవాది, చిత్తూరు జిల్లా బోర్డ్ అధ్యక్షుడు ,మద్రాస్ రాష్ట్ర ముఖ్య మంత్రి ,జస్టిస్ పార్టీ నాయకుడు ,నిజాయితీకిమారుపేరు ,జమీందారీ వ్యతిరేకి ,రావు బహద్దర్ ,దివాన్ బహద్దర్- బొల్లిన మునుస్వామి నాయుడు బొల్లిన మునుస్వామి నాయుడు చిత్తూరు జిల్లా తిరుత్తని దగ్గర వేలాంజరి గ్రామమందు 1885లో జన్మించాడు. తండ్రి బొజ్జా నాయుడు. తల్లి అక్కమాంబ. వీరి పూర్వీకులు … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతిఖండం.2వ భాగం.15.9.22
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతిఖండం.2వ భాగం.15.9.22 Video link
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube
Leave a comment
రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ్యుడు ,మంత్రి ,ఆంధ్రోద్యమకారుడు ,కాఫీ బోర్డ్ అధ్యక్షుడు- హాల హర్వి సీతా రామ రెడ్డి
రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ్యుడు ,మంత్రి ,ఆంధ్రోద్యమకారుడు ,కాఫీ బోర్డ్ అధ్యక్షుడు- హాల హర్వి సీతా రామ రెడ్డి హాలహర్వి సీతారామరెడ్డి, రాయలసీమకు చెందిన రాజకీయనాయకుడు, స్వాతంత్ర్యసమరయోధుడు. బళ్ళారి నుండి మద్రాసు శాసనసభకు ఎన్నికై 1947 నుండి 1952 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ, పరిశ్రమలు, శ్రామిక శాఖల మంత్రిగా పనిచేశాడు. సీతారామరెడ్డి, … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
కాంగ్రెస్ అధ్యక్షుడు ,,పీపుల్స్ మాగజైన్ సంపాదకుడు ,,న్యాయవాది, రావు బహదూర్ శ్రీ వనప్పాకం అనంతా చార్యులు
కాంగ్రెస్ అధ్యక్షుడు ,,పీపుల్స్ మాగజైన్ సంపాదకుడు ,,న్యాయవాది, రావు బహదూర్ శ్రీ వనప్పాకం అనంతా చార్యులు పనప్పాకం అనంతాచార్యులు (పనప్పాకం ఆనందాచార్యులు) (1843 – 1907) అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు.[1] ఈయన ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విశేష స్థానం కలిగినవారు. 1884 సంవత్సరములో స్థాపించబడ్డ మద్రాసు మహాజనసభ అను కార్యాలోచన సభ వ్యవస్థాపకుడు, … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ,ఆపద్ధర్మగవర్నర్,చతుర్భాషా పండితుడు ,నాటకకర్త ,సంగీత నాటక అకాడెమి అధ్యక్షుడు -పాకాల వెంకట రాజమన్నార్
మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ,ఆపద్ధర్మగవర్నర్,చతుర్భాషా పండితుడు ,నాటకకర్త ,సంగీత నాటక అకాడెమి అధ్యక్షుడు -పాకాల వెంకట రాజమన్నార్ — పాకాల వెంకటరమణారావు రాజమన్నార్ (మే 1, 1901 – అక్టోబర్ 1, 1979) న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. 1948 నుండి 1961 వరకు మద్రాసు రాష్ట్రపు ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[1] … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment

