ప్రపంచదేశాల సారస్వతం 30-ఘనాసాహిత్యం

ప్రపంచదేశాల సారస్వతం 30-ఘనాసాహిత్యం

 

ఘనా  అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ఘనా, తూర్పు ఆఫ్రికాలోని ఒక దేశం. దీని పశ్చిమసరిహద్దులో ఐవరీకోస్ట్, ఉత్తరసరిహద్దులో బుర్కినాఫాసో, తూర్పున టోగో, దక్షిణసరిహద్దులో గినియా అఖాతం ఉన్నాయి. ఘనా అంటే సోనింకే భాషలో యోధుడైన రాజు అని అర్ధం. “[4] 1957 లో యునైటెడ్ కింగ్ డం నుండి స్వాతంత్ర్యం పొందినది.[5] ఇది పశ్చిమ ఆఫ్రికా గినియా అఖాతం, అట్లాంటికు మహాసముద్రం సమీపంలో ఉన్న ఒక దేశం. దేశవైశాల్యం 2,38,535 చ.కి.మీ.[4]

11 వ శతాబ్దంలో ప్రస్తుత ఘనా భూభాగంలో మొదటి శాశ్వత రాజ్యం స్థాపించబడింది. శతాబ్దాలుగా ఈప్రాంతంలో అనేక రాజ్యాలు, సామ్రాజ్యాలు ఉద్భవించాయి. వీటిలో ” అశాంతి రాజ్యం ” అత్యంత శక్తివంతమైనది.[6] 15 వ శతాబ్దం నుండి అనేక ఐరోపా శక్తులు వాణిజ్య హక్కుల కోసం ఈ ప్రాంతం కొరకు పోటీ పడ్డాయి. 19 వ శతాబ్దం చివరి నాటికి బ్రిటిషు వారు తీరంపై నియంత్రణను సాధించారు. శతాబ్ధకాలం కొనసాగిన స్థానిక ప్రతిఘటన తరువాత, ఘనా ప్రస్తుత సరిహద్దులు (1900 ల నాటికి) బ్రిటిషు గోల్డు కోస్టుగా స్థాపించబడ్డాయి. 1957 మార్చి 6 న యునైటెడు కింగ్డం నుండి స్వతంత్రం పొందింది.

ఘనా జనాభా సుమారు 30 మిలియన్లు ఘనాలో వివిధ రకాల జాతి, భాషా, మత సమూహాలను కలిగి ఉంది.[11] 2010 జనాభా లెక్కల ఆధారంగా జనాభాలో 71.2% క్రైస్తవులు, 17.6% ముస్లింలు, 5.2% మంది సాంప్రదాయ విశ్వాసాలను పాటించే ప్రజలు ఉన్నారు.[12] తీరప్రాంత సవన్నా నుండి ఉష్ణమండల వర్షారణ్యాలతో ఘనా భౌగోళిక, పర్యావరణ వైవిధ్యం కలిగి ఉంటుంది.

ఘనా అధ్యక్షుడి నేతృత్వంలోని ఏకీకృత రాజ్యాంగ ప్రజాస్వామ్యం.[13] ఘనా పెరుగుతున్న ఆర్థిక ప్రయోజనాలు, ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ దీనిని పశ్చిమ ఆఫ్రికాలో ప్రాంతీయ శక్తిగా మార్చాయి.[14] ఇది అలీన ఉద్యమదేశాలు, ఆఫ్రికా సమాఖ్య, ఎకనామికు కమ్యూనిటీ ఆఫ్ వెస్టు ఆఫ్రికన్ స్టేట్సు (ECOWAS), గ్రూప్ ఆఫ్ 24 (G24), కామన్వెల్తు నేషన్సు సభ్యదేశంగా ఉంది.[15]

పేరు వెనుక చరిత్ర

ఘనా అనే పదం శబ్దవ్యుత్పత్తికి “యోధుడైన రాజు” అంతేకాక ఇది పశ్చిమ ఆఫ్రికాలోని మధ్యయుగ ఘనా సామ్రాజ్యం రాజులకు ఇవ్వబడిన బిరుదుగా ఉండేది. అయితే ఈ సామ్రాజ్యం గినియా ప్రాంతంలో ఆధునిక ఘనా దేశం కంటే ఉత్తరాన ఉంది.[16

స్వతంత్ర]

1947 లో “ది బిగు సిక్సు” నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన యునైటెడు గోల్డు కోస్టు కన్వెన్షను (యుజిసిసి) 1946 లో గోల్డు కోస్టు శాసనసభ ఎన్నికల తరువాత “స్వల్ప-కాల వ్యవధిలో స్వయం పాలన” కొరకు పిలుపునిచ్చింది.[31][38] ఘనా మొదటి ప్రధాన మంత్రి మరియు ఘనా మొదటి అధ్యక్షుడు క్వామె న్క్రుమా, “ఇప్పుడు స్వయం పాలన” అనే నినాదంతో కన్వెన్షను పీపుల్సు పార్టీ (సిపిపి)ని ఏర్పాటు చేశారు.[31]

1951 లో గోల్డు కోస్టు శాసనసభ ఎన్నికలలో న్క్రుమా మెజారిటీ సాధించారు. గోల్డ్ కోస్ట్ ప్రభుత్వ వ్యాపారానికి నాయకుడిగా న్క్రుమా నియమితులయ్యారు.[31] గోల్డు కోస్టు ప్రాంతం యునైటెడు కింగ్డం నుండి 1957 మార్చి 6 న స్వాతంత్ర్యం ప్రకటించి ఘనా దేశాన్ని స్థాపించింది.[7][8][9]

1957 మార్చి 6 న ఉదయం 12 గంటలకు. న్క్రుమా ఘనా స్థాపన, స్వయంప్రతిపత్తిని ప్రకటించారు. 1960 జూలై 1 న ఘనా రాజ్యాంగ ప్రజాభిప్రాయ సేకరణ, ఘనా అధ్యక్ష ఎన్నికల తరువాత 1960 న్క్రుమా ఘనా మొదటి అధ్యక్షుడిగా రిపబ్లిక్కుగా ప్రకటించింది. మార్చి 6 దేశ స్వాతంత్ర్య దినోత్సవం, జూలై 1 ఇప్పుడు రిపబ్లిక్కు డేగా జరుపుకుంటారు.

స్వాతంత్ర్య సమయంలో న్క్రుమా ఇలా ప్రకటించాడు. “ఘనాలో పేదరికం, అజ్ఞానం, వ్యాధి నుండి నిర్మూలించడమే నా మొదటి లక్ష్యం. మన ప్రజల ఆరోగ్యం మెరుగుపడటం ద్వారా మన పురోగతిని సాధిస్తాం; పాఠశాలలో పిల్లల సంఖ్య, వారి విద్య నాణ్యత ద్వారా; మన పట్టణాలు, గ్రామాలలో నీరు, విద్యుత్తు లభ్యత ద్వారా; వారి సొంత వ్యవహారాలను నిర్వహించగలిగినందుకు మన ప్రజలు పొందే ఆనందం ద్వారా. మన ప్రజల సంక్షేమం మా ప్రధాన లక్ష్యం. దీని ద్వారా తీర్పు చెప్పమని ప్రభుత్వం అడుగుతుంది. “.[41] 1966 లో సైనిక అధికారుల బృందం న్క్రుమాను తిరుగుబాటులో పడగొట్టి ఘనాను నేషనలు లిబరేషను కౌన్సిలు అధికారం స్థాపించింది.[42]

1957 లో గోల్డు కోస్టు ఘనా అనే పేరును పొందినప్పుడు ఎరుపు, బంగారం, ఆకుపచ్చ, నల్లని నక్షత్రాలతో కూడిన ఘనా జెండా కొత్త జెండాగా మారింది.[43] దీనిని థియోడోసియా సలోం ఒకోహ్ రూపొందించాడు. ఎరుపు స్వాతంత్య్రం పోరాటంలో చిందించిన రక్తాన్ని సూచిస్తుంది, బంగారం ఘనా పారిశ్రామిక ఖనిజాల సంపదను సూచిస్తుంది, ఆకుపచ్చ ఘనా గొప్ప గడ్డి భూములను సూచిస్తుంది, నల్ల నక్షత్రం ఘనా ప్రజల చిహ్నం, ఆఫ్రికన్ విముక్తి సూచిస్తుంది.[44]

పాన్-ఆఫ్రికనిజం అనే భావనను ప్రోత్సహించిన మొట్టమొదటి ఆఫ్రికా దేశాధినేత న్క్రుమా. దీనిని యునైటెడు స్టేట్సు లోని పెన్సిల్వేనియాలోని లింకను విశ్వవిద్యాలయంలో తన అధ్యయనాల సమయంలో పరిచయం చేసాడు. ఆ సమయంలో మార్కసు గార్వే తన “బ్యాక్ టు ఆఫ్రికా ” ఉద్యమం ” ప్రాబల్యత సంపాదించాడు.[31] మార్కసు గార్వే, మార్టిను లూథరు కింగు జూనియరు, సహజసిద్ధమైన ఘనా విద్యావేత్త ” W. E. B. డు బోయిసు ” బోధనలను న్క్రుమా 1960 ల ఘనా ఏర్పాటుకు వినియోగించాడు. [31]

ఒసాగిఫో డాక్టరు క్వామే న్క్రుమా, ఆయన అలీనూద్యమం స్థాపన, కమ్యూనిజం – సోషలిజం వంటి తన సిద్ధాంతాలను బోధించడానికి క్వామే న్క్రుమా ఐడియాలజికలు ఇన్స్టిట్యూట్ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు.[45] ఆయన శతాబ్ది పుట్టినరోజు వేడుకలో ఆయన జీవిత విజయాలు ఘనావాసులు గుర్తించారు. ఈ రోజు ఘనాలో (వ్యవస్థాపక దినోత్సవం) ప్రభుత్వ సెలవుదినంగా స్థాపించబడింది.[46]

తిరుగుబాటు

“ఆపరేషను కోల్డు చాపు” అనే పేరుతో ఘనా సాయుధ దళాల తిరుగుబాటు ద్వారా న్క్రుమా ప్రభుత్వం పడగొట్టబడింది. ఎన్క్రూమా జో ఎన్లైతో వియత్నాం యుద్ధాన్ని ముగించడంలో సహాయపడటానికి వియత్నాంలోని హనోయీకి మిషను పంపడానికి పీపుల్సు రిపబ్లికు ఆఫ్ చైనాలో ఉన్నసమయంలో ఇది జరిగింది. 1966 ఫిబ్రవరి 24 న కల్నలు ఇమ్మాన్యుయేల్ కె. కోటోకా నేతృత్వంలో ఈ తిరుగుబాటు జరిగింది. లెఫ్టినెంటు జనరలు జోసెఫ్ ఎ. అంక్రా నేషనలు లిబరేషను కౌన్సిలు (ఎన్.ఎల్.సి) రూపొందించి దానికి అధ్యక్షత వహించారు.

1966 నుండి 1981 వరకు సాగిన ప్రత్యామ్నాయ సైనిక, పౌర ప్రభుత్వాల పాలన కారణంగా ఆర్ధిక అస్థిరత నెలకొంది. తాత్కాలిక జాతీయ రక్షణ మండలి (పిఎన్‌డిసి) ఫ్లైట్ లెఫ్టినెంటు జెర్రీ జాను రావ్లింగ్సు అధికారంలోకి రావడంతో ఇది ముగిసింది. ఈ మార్పులు 1981 లో ఘనా రాజ్యాంగాన్ని నిలిపివేసి ఘనాలో రాజకీయ పార్టీలను నిషేధించాయి.[ ఫలితంగా ఆర్థిక వ్యవస్థ త్వరలో క్షీణించింది. కాబట్టి రావ్లింగ్సు అనేక పాత ఆర్థిక విధానాలను మార్చడానికి సర్దుబాటు ప్రణాళిక గురించి చర్చలు జరిపారు. 1980 ల మధ్యలో ఆర్థిక వృద్ధి ప్రారంభం అయింది. 1992 లో ఘనా అధ్యక్ష ఎన్నికలో బహుళ పార్టీ వ్యవస్థ రాజకీయాలను పునరుద్ధరించే ఘనా కొత్త రాజ్యాంగం ప్రకటించబడింది; ఎన్నికలలో ఘనా అధ్యక్షుడిగా రావ్లింగ్సు ఎన్నికయ్యాడు. 1996 లో తిరిగి ఘనా సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికయ్యారు.

21 వ శతాబ్ధం

2000 ఘనా ఎన్నికలలో విజయం సాధించిన న్యూ పేట్రియాటికు పార్టీ (ఎన్‌పిపి) కు చెందిన జాను అగ్యెకుం కుఫూరు 2001 జనవరి 7 న ఘనా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 2004 ఘనా ఎన్నికలలో మళ్ళీ అధ్యక్ష పదవిని సాధించాడు. తద్వారా రెండు పదవీకాలాలు (పదం పరిమితి ) ఘనా అధ్యక్షుడిగా పనిచేశాడు. నాల్గవ రిపబ్లిక్కు ఆధ్వర్యంలో మొదటిసారిగా అధికారానికి చట్టబద్ధంగా ఎన్నుకోబడిన దేశాధినేత, నుండి మరొకరికి బదిలీ చేయబడింది.

2008 లో నిర్వహించబడిన ఘనా అధ్యక్ష ఎన్నికల తరువాత నేషనలు డెమోక్రటికు కాంగ్రెసు (ఎన్డిసి) జాను అట్టా మిల్సు తరువాత కుఫూరు ఘనా రిపబ్లిక్కు అధ్యక్ష పదవికి నియమితుడయ్యాడు. జాను అట్టా మిల్సు నాల్గవ రిపబ్లిక్కు ఆఫ్ ఘనా మూడవ అధ్యక్షుడిగానూ

,[ 2012 జూలై 24 న అప్పటి ఘనా ఉపాధ్యక్షుడు జాను డ్రామణి మహామా అధ్యక్షుడుగా నియమించబడ్డాడు.

ఘనా అధ్యక్ష ఎన్నికల తరువాత 2012 జాను డ్రామణి మహామా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. నాలుగవ రిపబ్లిక్కు ఆఫ్ ఘనా 4 వ అధ్యక్షుడిగా, 2013 జనవరి 7 న ఘనా 7 వ అధ్యక్షుడిగా ప్రారంభించి నాలుగేళ్ల కాలపరిమితి గల పదవీకాలం 7 జనవరి 2017 జనవరి 7 వరకు ఘనా అధ్యక్షుడిగా ఉండి[54] స్థిరమైన ప్రజాస్వామ్యంగా ఘనా హోదాను కొనసాగించారు.

2016 ఘనా అధ్యక్ష ఎన్నికలలో ], నానా అకుఫో-అడో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఘనా నాలుగవ రిపబ్లికు 5 వ అధ్యక్షుడిగా 2017 జనవరి 7 న ఘనా 8 వ అధ్యక్షుడిగా ప్రారంభించి 2021 జనవరి 7 వరకు ఘనా అధ్యక్షుడిగా నాలుగు కాలపరిమితి వరకు ఉంటాడని విశ్వసిస్తారు

ఆరోగ్యం మరియు బయోటెక్నాలజి

1970 లలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ఏజెన్సీ ఆర్ అండ్ డి, ప్రాక్టికలు రిసోర్సు (ప్రొడక్టు ప్రొడక్షను & డిస్ట్రిబ్యూషను / ప్రొవిజను)రెండిటిని నిర్వహించడానికి సెంటరు ఫరు సైంటిఫికు రీసెర్చి ఇన్ ప్లాంటు మెడిసిను స్థాపించింది. ప్రరధానంగా ఔషధ మొక్కలకు సంబంధించిన బయోటెక్నాలజీ రంగాలలో పనిచేయడానికి ఇది రూపొందించబడింది. ఇది మూలికా ఔషధం తయారీలో మరింత ఆధునిక పరిశోధనల కొరకు పనిచేస్తుంది. ఆరోగ్యం, బయోటెక్నాలజీ, సంబంధిత రంగాలలో విదేశీ విద్యార్థులకు విద్యా వనరుగా ఇది ద్వితీయ పాత్ర వహిస్తుంది.

విద్య

ఘనా విద్యా వ్యవస్థ మూడు భాగాలుగా విభజించబడింది: ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, తృతీయ విద్య. “ప్రాథమిక విద్య” 11 సంవత్సరాలు (వయస్సు 4‒15) ఉంటుంది.] దీనిని కిండరు గార్టెను (2 సంవత్సరాలు), ప్రైమరీ స్కూలు (3 సంవత్సరాల, 3 సంవత్సరాలు), జూనియరు హై (3 సంవత్సరాలు) గా విభజించారు. జూనియరు హై స్కూలు (జె.హెచ్.ఎస్) ప్రాథమిక విద్య సర్టిఫికేటు పరీక్ష (బి.ఇ.సి.ఇ) తో ముగుస్తుంది.బి.ఇ.సి.ఇ. సాధించిన తర్వాత, విద్యార్థి ద్వితీయ స్థాయికి వెళ్ళవచ్చు.[115] విద్యార్థికి సాధారణ విద్య (సీనియరు హైస్కూలు), వృత్తి విద్య (టెక్నికలు సీనియరు హై స్కూలు, టెక్నికలు అండు వొకేషనలు ఇన్స్టిట్యూట్సు చేత, నిర్వహించబడింది, భారీగా ప్రైవేటు సంస్థల ద్వారా పూర్తవుతుంది) మధ్య ఎంపిక ఉంటుంది. సీనియరు హై స్కూలు 3 సంవత్సరాల పాటు వెస్టు ఆఫ్రికన్ సెకండరీ స్కూలు సర్టిఫికేటు ఎగ్జామినేషను (వాస్సే) తో ముగుస్తుంది. విశ్వవిద్యాలయ బ్యాచిలరు డిగ్రీ ప్రోగ్రాంలో చేరడానికి వాస్సే అవసరం.] పాలిటెక్నిక్సు వృత్తి విద్యార్థులు ఎస్.హెచ్.ఎస్, టి.వి.ఐ అభ్యసించడానికి అర్హత సాధిస్తారు.

బ్యాచిలరు డిగ్రీ సాధారణంగా 4 సంవత్సరాలు ఉంటుంది. తరువాత 1- లేదా 2 సంవత్సరాల మాస్టర్స్ డిగ్రీని పొందవచ్చు. దీనిని 3 సంవత్సరాలలో పిహెచ్‌డి ద్వారా ముగించవచ్చు. ] పాలిటెక్నికు 2 లేదా 3 సంవత్సరాలు ఉంటుంది. [117] ఘనాలో అనేక విద్యా కళాశాలలు ఉన్నాయి.కిండరు గార్టెను నుండి అండరు గ్రాడ్యుయేటు డిగ్రీ స్థాయి వరకు ఘనా విద్యా విధానం 20 సంవత్సరాలు పడుతుంది.

భాషలు

ఘనా ఇంగ్లీషు అధికారిక భాషగానూ వాడుక భాషగానూ ఉంది.

అదనంగా, ప్రభుత్వ ప్రాయోజిత భాషల హోదా కలిగిన పదకొండు భాషలు ఉన్నాయి:

సాహిత్యం

ఘనా జాతీయ సాహిత్య రేడియో కార్యక్రమంతో పాటుగా వాయిసు ఆఫ్ ఘనా ప్రచురణ ఆఫ్రికన్ ఖండంలో మొట్టమొదటిదిగా గుర్తించబడుతుంది. ఘనా రచయితలలో ప్రముఖులు నవలా రచయితలు; ఇథియోపియా అన్బౌండు ) ” ది బ్యూటీఫులు వన్స్ ఆర్ నాట్ యట్ బర్ను ) ” టైల్ ఆఫ్ ది బ్లూ బర్డు (2009) పుస్తకాలతో అంతర్జాతీయ ప్రశంసలు పొందిన జెఇ కాస్లీ హేఫోర్డ్, ఐయి క్వీ అర్మా, నియి అయిక్వే పార్క్సు.] ప్రముఖ ఘనా నాటక రచయితలు, కవులు జో డి గ్రాఫ్టు, ఎఫువా సదర్లాండు నవలలతో పాటు, ఘనా థియేటరు, కవిత్వం వంటి ఇతర సాహిత్య కళలు కూడా జాతీయ స్థాయిలో మంచి అభివృద్ధి మరియు మద్దతును కలిగి ఉన్నాయి.

 

అదింక్రా

అదింక్రా

13 వ శతాబ్దంలో ఘనావాసులు తమ ప్రత్యేకమైన అడింక్రా ప్రింటింగు కళను అభివృద్ధి చేశారు. చేతితో ముద్రించిన, చేతితో ఎంబ్రాయిడరీ చేసిన అడింక్రా బట్టలు అప్పటి ఘనా రాజకుటుంబాల ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఉపయోగించడానికి తయారు చేయబడ్డాయి. ఉపయోగించబడ్డాయి. అడిన్క్రా సింబాలిజం కార్పసును రూపొందించే కళాఖాండాలన్నింటిలో ఒక సామెత, ఒక చారిత్రక సంఘటన, మానవ వైఖరి, ఎథాలజీ, మొక్కల జీవన రూపం, నిర్జీవమైన, మానవ నిర్మిత వస్తువుల ఆకారాల నుండి ఉద్భవించిన పేరు, అర్థం కానీ ఉంటాయి. ఇవి శైలీకృత రేఖాగణిత ఆకృతులలో గ్రాఫికలుగా ఇవ్వబడ్డాయి. మూలాంశాల అర్ధాలను సౌందర్యం, నీతి, మానవ సంబంధాలు, భావనలుగా వర్గీకరించవచ్చు.

అడిన్క్రా చిహ్నాలు పచ్చబొట్లు వలె అలంకార పనితీరును కలిగి ఉంటాయి. కానీ వీటికి సాంప్రదాయ జ్ఞానం, జీవిత అంశాలు లేదా పర్యావరణాన్ని తెలియజేసే ఉద్వేగభరితమైన సందేశాలను కూడా కలుపుతాయి. వీటిలో విభిన్న అర్థాలతో చాలా విభిన్న చిహ్నాలు ఉన్నాయి. ఇవి తరచుగా సామెతలతో ముడిపడి ఉంటాయి. ఆంథోనీ అప్పయ్య మాటల్లో చెప్పాలంటే, అక్షరాస్యత లేని సమాజంలో “సంక్లిష్టమైన, సూక్ష్మమైన అభ్యాసం, నమ్మకం ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి” సహకరిస్తున్న ఇవి ఒకటిగా ఉన్నాయి.[

సంగీతం మరియు నృత్యం

ఘనా సంగీతం విభిన్నమైనది వివిధ జాతుల, ప్రాంతాల మధ్య మారుతూ ఉంటుంది. ఘనాయను సంగీతం టాకింగు డ్రం బృందాలు, అకాను డ్రం, గోజే ఫిడిలు, కొలోకో లూటు, కోర్టు మ్యూజికు, అకాను సెపెరెవా, అకాను అటుంపను, గా క్పాన్లోగో స్టైల్సు, అసోంకో సంగీతంలో ఉపయోగించే లాగు జిలోఫోనుల వంటి అనేక రకాల సంగీత వాయిద్యాలను కలిగి ఉంది.ఘనా కళాకారుడు కోఫీ ఘనాబా సృష్టించిన ఆఫ్రికను జాజ్ అత్యంత ప్రసిద్ధ శైలిగా గుర్తించబడింది. దాని ప్రారంభ లౌకిక సంగీతాన్ని హైలైఫు అని పిలుస్తారు.[ హైలైఫు 19 వ శతాబ్దం చివరిలో, 20 వ శతాబ్దం ప్రారంభంలో ఉద్భవించింది. పశ్చిమ ఆఫ్రికా అంతటా వ్యాపించింది.[1990 లలో హైలైఫు, ఆఫ్రో-రెగె, డాంసుహాలు, హిప్‌హాపు ప్రభావాలను కలుపుకొని యువత కొత్త సంగీత శైలిని సృష్టించింది.ఈ హైబ్రిడును హిప్ లైఫు అని పిలుస్తారు.] “ఆఫ్రో రూట్సు” గాయకుడు, కార్యకర్త పాటల రచయిత రాకీ దావుని, ఆర్ అండు బి, సౌల్ సింగరు, రియాను బెన్సను, సర్కోడీ వంటి ఘనా కళాకారులు అంతర్జాతీయ విజయాన్ని సాధించారు.[ 2015 డిసెంబరులో రాకీ దవుని తన 6 వ స్టూడియో ఆల్బం కొరకు ” బ్రాంచెసు ఆఫ్ ది సేం ట్రీ ” పేరుపెట్టబడింది. పేరుతో 31 మార్చి 2015 మార్చి 31 న విడుదలైన ఉత్తమ రెగె ఆల్బం విభాగానికి గ్రామీ అవార్డుకు గ్రామీ అవార్డుకు ఎంపికైన మొదటి ఘనా సంగీతకారుడు అయ్యాడు.

ఘనా నృత్యం దాని సంగీతం వలె వైవిధ్యమైనది. వివిధ సందర్భాలలో సాంప్రదాయ నృత్యాలు, విభిన్న నృత్యాలు భాగంగా ఉన్నాయి.  ఘనా వేడుకలలో ఘనా నృత్యాలు భాగంగా ఉన్నాయి. ఈ నృత్యాలలో అడోవా, క్పాన్లోగో, అజోంటో, క్లామా, బమయ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.

ఘనేనియన్ సాహిత్యం ఫిక్షన్ కు ఎక్కువ విలువనిచ్చింది .యువరచయితలు విజ్రుమ్భించి రాస్తున్నారు .వారిలో కోఫీ అవూనోర్’’దిస్ ఎర్త్ మై బ్రదర్ ‘’అమ అట ఐడూ’’అవర్ సిస్టర్ కిల్లిజో ‘’అయి క్వేజి అర్మా ‘’ది హీలర్స్ ‘’నవలలు రాశారు. యువకవులూ వచ్చారు .క్రైం ఫిక్షన్ కూడా రాస్తున్నారు .ఇటీవల ‘’టైయేసేలాసి ‘’రాసిన ‘’ఘనా మస్ట్ గో ‘’అసాధారణ శైలిలో ఉంది .బోస్టన్ కుటుంబం లోని ఆరుగురు సభ్యుల కథ.మామలే కబుఅనే మహిళా రాసిన కవిత్వం కథలు బహుళ వ్యాప్తి చెందాయి .బర్ట్ అవార్డ్ ఆఫ్ ఆఫ్రికన్ లిటరేచర్ ‘’అవార్డ్ పొందింది .సోఫియా ఆకేం ఫాంగ్ రాసిన ‘’గ్రోయింగ్ యామ్స్ ఇన్ లండన్ ‘’అనే అడల్ట్ ఫిక్షన్ 14ఏళ్ళ బాలిక గురించి రాసినది .ఇక్కడ కూడా రివైవల్ ఉద్యమం బాగా వచ్చి పాతతరం వారిని గుర్తు చేసుకొంటున్నారు .రైటర్స్ బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు .నుబూకే ఫౌండేషన్ దీనికి విశేష కృషి చేస్తోంది .ఇటీవలే అక్రాలో మహిళా రచయితల సమావేశం ‘’యారి యారి సింపోజియం ‘’నిర్వహించారు.నాటక, కవిత్వ,ఫిక్షన్ రచయిత్రులు –సఫైర్ ,డోరోతీ  స్మార్ట్ .జేనెట్ బద్జన్ యాంగ్ మొదలైన వారు హాజరై విజయం చేకూర్చారు .

    సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల  సారస్వతం 28-ఆఫ్రికన్ సాహిత్యం

ప్రపంచ దేశాల  సారస్వతం

28-ఆఫ్రికన్ సాహిత్యం

 ఆఫ్రికన్ సాహిత్యం ఆఫ్రికా నుండి లేదా వచ్చిన సాహిత్యం మరియు మౌఖిక సాహిత్యాన్ని కలిగి ఉంటుంది (లేదా “వక్తృత్వం”, ఉగాండా పండితుడు పియో జిరిము చేత సృష్టించబడిన పదం).
జార్జ్ జోసెఫ్ సమకాలీన ఆఫ్రికాను అర్థం చేసుకోవడంలో ఆఫ్రికన్ సాహిత్యంపై తన అధ్యాయంలో పేర్కొన్నట్లుగా, సాహిత్యం యొక్క యూరోపియన్ అభిప్రాయాలు తరచూ కళ మరియు కంటెంట్ యొక్క విభజనను నొక్కిచెప్పాయి, ఆఫ్రికన్ అవగాహన కలుపుకొని ఉంది:

ఆఫ్రికన్ సాహిత్యంలో రెండు స్థాయిల సంప్రదాయం ఉంది: మౌఖిక మరియు వ్రాతపూర్వక. మౌఖిక సంప్రదాయం సాంస్కృతిక ప్రచారం యొక్క ఇరుసుగా సమాజ అవసరాలను నెరవేరుస్తుంది మరియు సామాజిక సమైక్యత యొక్క పనితీరును పంచుకుంటుంది. కుటుంబ సాయంత్రం లేదా ఒక రకమైన వృత్తిపరమైన కులం సంప్రదాయం యొక్క స్థలాన్ని సృష్టిస్తుంది. బెనిన్ కింగ్డమ్ ఎడ్ ప్రజల విషయంలో, రెండు రకాల కథనాలు వేరు చేయబడతాయి. సాయంత్రం రాత్రి (ఇబోటా) ఇకున్ అనే పవిత్ర స్థలంలో జరుగుతుంది, ఇది ఇంటి మధ్యలో ఉంది మరియు పూర్వీకుల ఆత్మకు అంకితం చేయబడింది. ఇబోటాలో, మాట్లాడాలనుకునేవారు మరియు పాడాలనుకునే వారు పాడతారు. పాల్గొనేవారి స్థానం తప్ప వేరే ప్రత్యేక వాగ్దానం లేదు. మరొకటి ఒకుపోబుహి అని పిలుస్తారు (దీని అర్థం “ప్రజలు నిద్రిస్తున్నప్పుడు ఒక పరికరం ధ్వనించండి”), మరియు అక్పాటా (కాంగో మూలం యొక్క ఏడు-స్ట్రింగ్ గిటార్) ఆడే ఒక ప్రొఫెషనల్ కథకుడు నవజాత శిశువుల పేరు, ఆచార సందర్భాలు మొదలైన వాటికి బాధ్యత వహిస్తాడు. ప్రకరణం యొక్క కర్మ వంటి పెద్ద రోజు. ఈ రెండింటి కథనాల మధ్య కఠినమైన వ్యత్యాసం లేదు, మరియు ప్రజల రోజువారీ అనుభవాలు మరియు ఒబా యొక్క పురాణం (కింగ్ బెనిన్ యొక్క విజయం వంటివి) ఆధారంగా అనేక రకాల విషయాలను ఎంపిక చేస్తారు. కొన్ని సందర్భాల్లో, అక్పాటాకు బదులుగా టైకో (ఎమ్మా) ఉపయోగించబడుతుంది మరియు కథనం కంటే నాటకీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి ఆధునిక పరివర్తనాలు గొప్పవి, మరియు అసలు కర్మ అర్ధం పోతుంది, ఇది రోజువారీ వాణిజ్య చర్యగా మారుతుంది. . ఈ సందర్భంలో, కథకుడు నటుడిగా పరిగణించబడతాడు మరియు డబ్బు పట్ల కొంత గౌరవం మరియు కొంత గౌరవం కలిగి ఉంటాడు.

మౌఖిక సాహిత్యం (పురాణాలు, ఇతిహాసాలు, పాత కథలు, సామెతలు, జానపద పాటలు మొదలైనవి) పని యొక్క ఉనికి మరియు ప్రసార ప్రదేశంతో సరిపోలుతాయి మరియు ఉత్పత్తి (సంజ్ఞ, ముఖ కవళికలు, అనుకరణ) ఒక రకమైన సాధారణ ప్రదర్శనగా పరిగణించవచ్చు వాస్తవిక భావాన్ని పెంచే కళ. ఒంటరి మాధ్యమం, ఇది కేవలం భాషా వ్యక్తీకరణలపై ఆధారపడుతుంది మరియు రచయిత మరియు లబ్ధిదారుడి మధ్య స్థలం మరియు సమయానికి విరామం ఇస్తుంది. ఈ రెండు విభిన్న సాహిత్య సంప్రదాయాల ఏకీకరణ కష్టం, అయితే “ఆఫ్రికన్” సాహిత్యం యొక్క జాతి ప్రత్యేకతను స్థాపించడానికి ఇష్టపడని రచయితలకు ఇది ఒక ముఖ్యమైన సమస్య. అచోలి తెగ యొక్క సాంప్రదాయ సంస్కృతిని త్రవ్వండి, మరియు అక్కడ నుండి, పాశ్చాత్య ఆధునికత యొక్క అలసట నుండి ఉపశమనం పొందండి. Okoto , ఇబో సంప్రదాయాన్ని రూపొందించడం అచేబ్ యోరుబా యొక్క గొప్ప, పౌరాణిక ప్రపంచాన్ని పునరుద్ధరించండి Shoinka , కికుయు పురాణాల మరియు జానపద పాటల వలస వ్యతిరేక భావాలను చదవండి Gugi వారి పని ఆఫ్రికన్ సంస్కృతి యొక్క కళంకాన్ని కడిగి, జాతి సంప్రదాయాలను పునర్నిర్వచించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అలాగే సెయింట్ బెనె , గుగి, షోయింకా, ఆర్మర్ కోల్ ఓమోటోసో (1943-), హుస్సేన్ ఇబ్రహీం హుస్సేన్ మరియు ఇతర స్వాహిలి రచయితలకు సినిమాలు, థియేటర్ మరియు ఎథ్నోగ్రఫీ పట్ల ఆసక్తి ఉంది, మీడియాను మార్చడం ద్వారా ఆఫ్రికన్ పాఠకుల సన్నగా ఉండటానికి ఇది ఉద్దేశించబడింది. రాజకీయ నిర్బంధించిన తరువాత జాతి భాషా రచయితగా మారి, రైతులు మరియు కార్మికుల నాటక ఉద్యమానికి అంకితమిచ్చిన గుగు విషయంలో, ఇది అసమ్మతివాదుల యుద్ధభూమిని మార్చడమే కాక, కొత్త పాఠకులను కూడా సంపాదించింది, తెరవడానికి సుముఖత ఉంది సృష్టిలో ప్రజల భాగస్వామ్యం మరియు కికుయు యొక్క జాతీయ సంప్రదాయంపై అంటుకునే మార్గం.

సాంప్రదాయ సంస్కృతి మరియు ఆధునిక పాశ్చాత్య

స్వాహిలి మరియు హౌసా వలసరాజ్యానికి ముందు అరబిక్ లిపిలో వ్రాసే సంప్రదాయం ఉంది. స్వాహిలి భాషలో, మాగజీ సాహిత్యం (622 లో, ముహమ్మద్ హింస కారణంగా మక్కా నుండి మదీనాకు పారిపోయిన తరువాత, అతను వెళ్ళిన విజయం గురించి పురాణ సాహిత్యం ఇది. “దాడి” సంప్రదాయం ఆధారంగా అనేక కవితలు ఉన్నాయి మరియు “దాడి”, అబ్దుల్లా బిన్ నాసిర్ (1720-1820), షేక్ ముహీల్-దిన్ (1778-1869), మ్వానా ・ క్వోనా మ్వానా కుపోనా (1810-60) మరియు ఇతరులు చురుకుగా ఉన్నారు. ఇస్లామిక్ శాంతిని బోధించే శాస్త్రీయ సాహిత్యం యొక్క ఈ సంప్రదాయాలు ముయాకా బిన్ హాజీ (1776-1840) వంటి ప్రత్యేకమైన ఉనికి ద్వారా మసీదు నుండి మార్కెట్‌కు తీసుకువెళ్లారు. Sherban ఆధునిక గద్య శైలి స్థాపించబడింది. ప్రస్తుతం ఉన్న స్వాహిలి రచయితలైన పెనినా ముహండో (1948-) మరియు యూఫ్రేస్ కెజిలాహాబీ (1944-) కార్యకలాపాలను విస్మరించలేము. పీటర్ అబ్రహామ్స్ (1919-) విషయంలో కూడా ఇదే పరిస్థితి, Mufarere , లా గుమా ఇటువంటి, వర్ణవివక్ష దిగువ పనికిమాలిన అనుభవాన్ని గీసిన మరియు దక్షిణాఫ్రికా సమకాలీన సాహిత్యాన్ని ప్రపంచ వేదికపై ఉంచిన రచయితలకు ఇది చెప్పవచ్చు. దక్షిణాఫ్రికాలో, ఆత్మహత్య రచయితల వంశపారంపర్యంగా టెన్బా కెన్ థెంబా (1924-69) మరియు నకాసా నాట్ నకాసా (1937-65), గువారా మాఫికా గ్వాలా (1946-), మాచోబా మ్తుతుజెలి మత్షోబా (1950-), ముసమనే ముబులెలో మజమనే ( 1948-)) పట్టణ శ్రామికుల సాహిత్యం అని పిలవబడే రచనల సమూహానికి ప్రతిఘటన మరియు తిరుగుబాటు స్ఫూర్తిని అందించారు, అయితే దీనికి పునాది సోతో భాషా థామస్ మోఫోలో (1875-1948) మరియు షోసా- ముకై శామ్యూల్ మఖాయి. (1875-1945), జూలూ డ్రోమో (1901-71) మరియు ఇతర దక్షిణ బంటు రచయితలు. చర్చి యొక్క సెన్సార్షిప్ ఉన్నప్పటికీ, మోఫోరో యొక్క ది ట్రావెలర్ టు ది ఈస్ట్ (1906), చకా (1925) మొదలైనవి క్రైస్తవ విమర్శలను, పట్టణ విలువను తిరస్కరించడం మరియు ఆఫ్రికన్ పరాయీకరణను పొందుపర్చాయి.

ఆఫ్రికన్ నల్లజాతి రచయితలు పాశ్చాత్య నల్ల ఆధునికవాదం యొక్క తిరుగుబాటు ఫ్రెంచ్ మార్టినిక్ నుండి రెనే మారన్ (1887-1960) రాసిన “బాట్సురా” (1921) నవల. ఫ్రెంచ్ ఈక్వటోరియల్ ఆఫ్రికాలో శ్వేతజాతీయుల పతనం వాస్తవ పరిశీలనల నుండి విమర్శించాడు, స్థానిక నివాసితుల కష్టాలను విజ్ఞప్తి చేశాడు మరియు వలసరాజ్యాల వ్యాపారం యొక్క మోసాన్ని బహిర్గతం చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత విలువల గందరగోళం మార్క్సిజం, అధివాస్తవికత మొదలైన వాటి పెరుగుదలకు దారితీసింది మరియు మేధావులు మరియు కళాకారులను పశ్చిమ ఐరోపా నుండి దూరం చేయడానికి దారితీసింది, కానీ మరోవైపు, జాతి గుర్తింపును కోరుకునే ఉద్యమాలు (హార్లెం పునరుజ్జీవనంతో పాటు , ఉదాహరణకు, క్యూబన్ ఆఫ్రోనెగ్రిస్మో ఉద్యమం) ప్రజాదరణ పొందింది. ఈ ధోరణి చివరికి పారిస్‌లో నివసిస్తున్న నల్లజాతి ఉన్నత వర్గాల వ్యతిరేకతను పిలిచింది. <పశ్చిమ ఐరోపాను అనుసరించడం కోల్పోయిన దానికంటే గొప్పది అనే మేల్కొలుపు Sangor , Ceser , డామా లియోన్ డమాస్ (1912-78) మరియు ఇతరులు తమ జాతి విశ్వాసాన్ని పునరుద్ధరిస్తారు మరియు ఆఫ్రికన్ పునరావాసం, వ్యక్తివాదం మరియు భౌతిక నాగరికతపై ఆఫ్రికన్ ఆధ్యాత్మిక మరియు సమాజ విలువను నొక్కి చెబుతారు. చనిపోయిన మరియు జీవించిన వారి సహజీవనం, ప్రకృతి మరియు మానవుల ఐక్యత, ఇది తెలుపు కంటే నలుపుకు అంతర్గత విలువను ఇస్తుంది నిర్లక్ష్యం ఈ ఉద్యమం ఆఫ్రికన్ జాతీయవాదానికి ఒక తాత్విక స్తంభంగా మారిందని ఖండించలేము. ఏదేమైనా, నిర్లక్ష్యం యొక్క సాంస్కృతిక ప్రాధాన్యత, వ్యక్తిత్వం కంటే సమూహ అనుభవం మరియు వ్యక్తులపై జాతి ప్రాధాన్యత యొక్క స్థానం, వ్యక్తుల సృజనాత్మకతను గౌరవిస్తుంది మరియు రాజకీయ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ముఫారేర్, షోయింకా, మరియు రుబాదిరి డేవిడ్ రుబాదిరి (1930 -) ఇంగ్లీష్ మాట్లాడే వైపు విమర్శలపై నిలబడండి. వాస్తవానికి, సాంప్రదాయ ఆఫ్రికాలో తిరుగుబాటు శక్తి పోరాటాన్ని వర్ణించే యంబో ఓయులోగుమ్ యొక్క (1940-) “హింస యొక్క ఆబ్లిగేషన్” (1968), ఫ్రెంచ్ మాట్లాడే కళాకారులు స్వయంగా నిర్లక్ష్యం ముగిసినట్లు ప్రకటించారు. టిచాయా యు టామ్సి (1931-88) ఒక ప్రత్యేకమైన కవి, నిర్లక్ష్యాన్ని విమర్శనాత్మకంగా అధిగమించడం ద్వారా తనదైన మార్గాన్ని తెరిచాడు.

దక్షిణాఫ్రికాతో పాటు, ప్రసారం మరియు ప్రచురణ వంటి జర్నలిజం మరియు ఘనా మరియు నైజీరియా ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉన్నత విద్యాసంస్థలుగా ఉన్న పశ్చిమ ఆఫ్రికా, ఆధునిక నవలల మక్కాలు. నైజీరియాలో, ఆఫ్రికన్ ఫిక్షన్ రంగంలో నివసించిన సిప్రియన్ ఎక్వెన్సి (1921-) కు ప్రసిద్ధి చెందాడు మరియు ప్రసిద్ధ నవలల రంగంలో చాలాకాలంగా చురుకుగా ఉన్నాడు మరియు యోర్బా కథనాలను కవర్ చేసే “డ్రింకర్” (1952). అమోస్ టుటుయోలా (1920-97) మరియు ఇతరులు, కానీ అచెహేవ్ తరువాతి తరం మీద ప్రభావం పరంగా నిలుస్తుంది. తన కన్య రచన గిరిజన కుదించు (1958) లో, అతను ఒక క్లాసిక్ ఇతివృత్తం, ఆఫ్రికన్ సాంప్రదాయ విలువలు మరియు పాశ్చాత్య ఆధునిక విలువల మధ్య సంఘర్షణ మరియు ఆఫ్రికన్ వైపు జరిగిన విషాదం. ఈనాటి ఆఫ్రికన్ రచయితల ప్రధాన ఇతివృత్తాలు పశ్చిమ ఐరోపా మరియు క్రైస్తవ మతంతో ఎన్‌కౌంటర్లు, వలస పాలన యొక్క ప్రారంభ దశ, పాశ్చాత్య విద్యను అంగీకరించడం మరియు తిప్పికొట్టడం, పట్టణీకరణ సమస్యలు, రాజకీయాలు మరియు స్వాతంత్ర్యానికి ముందు మరియు తరువాత రాష్ట్ర నిర్మాణం మొదలైనవి ఉన్నాయి. ప్రతిదానిలో, అద్భుతమైన రచనలు చేయవచ్చు చూడవచ్చు. మరియు వలసరాజ్యాల అనంతర యుగం ఏకరీతిగా తీవ్ర నిరాశకు గురై, స్వీయ-పరాయీకరణకు గురైందని చెప్పవచ్చు. అచేబే యొక్క “వన్ ఆఫ్ ది పీపుల్” (1966), అర్మా యొక్క “ది బ్యూటీ ఈజ్ నాట్ బర్న్” (1968), సెయింట్-బేన్ యొక్క “హరా” (1970), ఆనా కోఫీ అవూనోర్ (1935-) “ది ఎర్త్, మై బ్రదర్‌హుడ్” (1971) , మ్వాంగి యొక్క మెజా మవాంగి (1948-) యొక్క డౌన్ ది రివర్ రోడ్ (1976), గుగిస్ బ్లడ్ పెటల్స్ (1977), మొదలైనవి స్వాతంత్ర్యం తరువాత రాష్ట్రం ఏర్పడిన చీకటిలో ఒక భాగం మాత్రమే. , ఆనా, షోయింకా, గుగి మరియు ఇతరులు బలవంతంగా జైలు శిక్ష అనుభవించారు, లా గుమా, మాజిసి కునేనే (1930-2006), బెట్టీ ఈ ప్రవాసులు కొనసాగుతారు. ఎక్వెన్సి, అచేబే మరియు ఇరో ఎడ్డీ ఇరోహ్ యొక్క ఇటీవలి రచనలు బియాఫ్రా యుద్ధం యొక్క చీకటి నీడలను కలిగి ఉన్నాయి. ఏదేమైనా, గుగు «డిటెన్షన్: ది రైటర్స్ ప్రిజన్,» (1981) మరియు అర్మా «థౌజండ్ సీజన్స్» (1973) మరియు 《థెరపిస్ట్స్》 (1978) లలో ప్రయత్నించినట్లు జనాదరణ పొందిన చరిత్రను పునర్నిర్వచించే ఉద్యమం. ఆఫ్రికన్ సాహిత్యంలో ఒక కొత్త దిశ ఇప్పటికే మార్గదర్శకత్వం వహిస్తోందనేది ఒక ప్రకాశవంతమైన సంకేతం, ప్రస్తుత ఇరుకైన పరిస్థితి యొక్క చారిత్రక మూలాన్ని పున -పరిశీలించి, ఆఫ్రికా యొక్క చారిత్రక దృక్పథంలో ప్రాథమిక పరివర్తన కోసం ముందుకు వస్తోంది. మహిళా కళాకారులుగా, సదర్లాండ్ ఎఫువా సదర్లాండ్ (1924-96), ఒగోటో గ్రేస్ ఓగోట్ (1930-), నువాపా ఫ్లోరా న్వాపా (1931-93), హెడ్ బెస్సీ హెడ్ (1937-86), ఐడే అమ అటా ఐడూ (1942-), ఎమెచెటా ఇన్ బుచి ఎమెచెటా (1945-) మరియు ఇతరులతో పాటు, పిల్లల సాహిత్యం ప్రజాదరణ పొంది౦ది

సాహిత్యం లో నోబెల్ పొందినవారు –వోల్ సోయంకా ,జె .ఎం. కొట్జీ

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 27-దక్షిణ సూడాన్ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతంసారస్వతం

27-దక్షిణ సూడాన్ సాహిత్యం

దక్షిణ సూడాన్ అధికారిక నామం, దక్షిణ సూడాన్ రిపబ్లిక్ ,భూఖండాలే హద్దులుగా గల దేశం. ఇది తూర్పు మద్య ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో ఉంది. ఇది ఐక్యరాజ్యసమితి ఉత్తర ఆఫ్రికా ఉపప్రాంతంలో ఉంది.[6] దీని ప్రస్తుత రాజధాని, పెద్ద నగరం జూబా. భవిష్యత్తులో దేశం మధ్యలో గల రామ్సియల్ అనే ప్రదేశం రాజధాని అవుతుంది. దీని ఉత్తరసరిహద్దులో సూడాన్, ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రం, తూర్పుసరిహద్దులో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో కెన్యా, దక్షిణ సరిహద్దులో ఉగాండా, నైఋతి సరిహద్దులో కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు, పశ్చిమసరిహద్దులో మధ్య జబలు అంటారు. అంటే ఆఫ్రికా రిపబ్లిక్కులు ఉన్నాయి. దీనిలో సుడ్డు అనబడే చిత్తడినేల ప్రాంతం ఉంది. ఇది వైట్ నైలేచే ఏర్పడింది. దీనిని స్థానికంగా బారు అల్ (పర్వత సముద్రం) అంటారు.

సూడాన్, దక్షిణ సూడాన్ దేశాలను ఈజిప్టుని పరిపాలించిన మహమ్మద్ ఆలీ వంశం ఆక్రమించి ” ఆంగ్లో ఈజిప్షియను కండోమినియంగా పాలించబడింది. బ్రిటీషు సామ్రాజ్యంలో భాగంగా ఉన్న తరువాత 1956 లో స్వతంత్రం పొందాయి. మొదటి సూడాన్ అంతర్యుద్ధం తరువాత 1972 లో దక్షిణ సూడాన్ స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ఏర్పడి 1983 వరకు కొనసాగింది. రెండవ సూడాన్ అంతర్యుద్ధం 2005 శాంతి ఒప్పందంతో ముగిసింది. అదే సంవత్సరంలో స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పాటయింది.

2011 జనవరిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 98.83% ఓట్లు సాధించిన తరువాత 2011 జూలై 9న దక్షిణ సూడాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది.[8][9] తరువాత ఇది ఐక్యరాజ్యసమితిలో, ఆఫ్రికా సమాఖ్యలో సభ్యదేశం అయింది.

దక్షిణ సూడానులో 12 మిలియన్ల ప్రజలు ఉన్నారు. వీరిలో నిలోటికు ప్రజలు అధికంగా ఉన్నారు. క్రైస్తవ మతం సంఖ్యాపరంగా ఆధిఖ్యతలో ఉంది. 17 సెప్టెంబరులో ఐఖ్యరాజ్య ప్రతినిధి (చిల్డ్రెన్ అండ్ ఆర్ముడు కాంఫ్లిక్టు) మాట్లాడుతూ దక్షిణ సూడాన్ నివాసితులలో సగం మంది 18 సంవత్సరాల లోపు వారు ఉన్నారని చెప్పాడు.ఇది ఐక్యరాజ్యసమితి,ఆఫ్రికా సమాఖ్య  తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీ  ఇంటర్గవర్నమెంటల్ అథారిటీ ఆన్ డెవెలెప్మెంటులలో సభ్యదేశంగా ఉంది. 2012 జూలైలో దక్షిణ సుడాన్ జెనీవా ఒప్పందాల మీద సంతకం చేసింది. దక్షిణ సుడాన్ జాతి హింసను ఎదుర్కొంది. 2013 నుండి పౌర యుద్ధం సంభవించింది. 2018 నాటికి తాజా ఐక్యరాజ్య సమితి రిపోర్టు నివేదికలో దక్షిణ సుడాన్ దిగువస్థాయి నుండి మూడవ స్థానంలో ఉంది.అమెరికా ఫండు ఫర్ పీసు ” ఫ్రాజిలు స్టేట్సు ఇండెక్సు (గతంలో ఫెయిల్డ్ స్టేట్స్ ఇండెక్స్).

చరిత్ర

దక్షిణ సుడాను లోని నిలొటికు ప్రజలలో ప్రపంచప్రపంచ దేశాలసారస్వతం-అకోలి, అన్యుయాకు, బారి, దిన్కా, నుయరు, షిల్లాకు, కాలిగి (అరబికు ఫెరోఘే), ఇతరులు- మధ్యయుగ నబ్బియా పతనం సంభవించిన 10 వ శతాబ్దానికి ముందు దక్షిణ సుడాన్లోకి ప్రవేశించారు. 15 వ నుండి 19 వ శతాబ్దాల వరకు బహరు ఎల్ ఘజలు ప్రాంతం, ఉన్నత నైలు ప్రాంతాలకు అన్యుయాకు, బారి, దిన్కా, నుయరు, షిల్లాకు ప్రజలు వలసగా వచ్చి చేరుకున్నారు. అచోలి, బారి ప్రజలు ఈక్వెటోరియాలో స్థిరపడ్డారు. 16 వ శతాబ్దంలో దక్షిణ సుడాన్లోకి ప్రవేశించిన అజాండే, ముండూ, అవకాయ, బకా దక్షిణ సూడానుకు చేరుకుని ఈ ప్రాంతం అతిపెద్ద దేశం అయిన గ్రేటు ఈక్వెటోరియా ప్రాంతంను స్థాపించారు.

సంఖ్యాపరంగా డింకా అతిపెద్ద జాతి, న్యూయరు రెండవ అతిపెద్దది, అజాండే మూడవ అతిపెద్దది, బారి దేశంలో నాల్గవ అతిపెద్ద జాతి సమూహంగా ఉంటాయి. ఈ ప్రజలు పశ్చిమ ఇకాటోరియా ఉష్ణమండల వర్షారణ్యపు బెల్టులోని మరీడి, యాంబియో, టోంబురు జిల్లాల్లో కనిపిస్తారు. అయోండో క్లయింటు ఎయి, మద్య ఈక్వెటోరియా, పశ్చిమ బహరు ఎల్ గజలు ప్రాంతాలలో ఉంటారు. 18 వ శతాబ్దంలో అవంగరా సిబు అధికారంలోకి వచ్చి మిగిలిన అజాండె సమాజం మీద సాధించిన ఆధిపత్యం 20 వ శతాబ్దం వరకు కొనసాగింది.వైటు నైలు, క్రైస్తవ మిషనరీలను 1922 నాటి క్లోజ్డు డిస్ట్రిక్టు ఆర్డినెంసు (చూడండి హిస్టరీ ఆఫ్ ఆంగ్లో-ఈజిప్టు సుడాన్) దక్షిణాది ప్రాంతాలకు పంపించే బ్రిటీషు ప్రాధాన్యతతో భౌగోళిక సరిహద్దులు ఏర్పడ్డాయి. దీని వలన వారి సాంఘిక, సాంస్కృతిక వారసత్వాన్ని, అలాగే వారి రాజకీయ, మత సంస్థలను నిలుపుకోవటానికి వీలు కల్పించింది. బ్రిటిషు ఉత్తర అరబు ప్రాంతాల వరకు అభివృద్ధికి ప్రాముఖ్యత కల్పించి దక్షిణ ప్రాంతాలలో ఉన్న నల్లజాతీయులను విస్మరించింది. 1958 లో సూడాను మొట్టమొదటి స్వతంత్ర ఎన్నికల తర్వాత ఖార్టూం (పాఠశాలలు, రోడ్లు, వంతెనలు లేకపోవటం) దక్షిణప్రాంతాలను నిరంతరాయంగా విస్మరించడం తిరుగుబాటులు జరగడానికి, ఖండంలోని అతి పెద్ద పౌర యుద్ధం జరగడానికి దారి తీసింది.2012 నాటికి ఈ ప్రాంతంలో ప్రజలు ఆచోలి, అనియుకు, అజాండే, బకా, బాలండా బ్వివిరి, బారి, బోయా, దితిదా, డిన్కా, జియీ, కాలిగి, కుకు, లోతుకా, ముందరి, మురీ, నిలోటికు, నుయరు, షిల్లోకు, టోపోసా, జండే ఉన్నారు.

బానిసత్వం చరిత్రవ్యాప్తంగా సుడానీసు జీవితంలో ఒక సంస్థగా ఉంది. 19 వ శతాబ్దంలో దక్షిణాన బానిస వాణిజ్యం తీవ్రమైంది. ఉప-సహారా ఆఫ్రికాలో బ్రిటిషు అధికంగా బానిసత్వాన్ని అణిచివేసిన తరువాత కూడా ఇది కొనసాగింది. ముస్లిమేతర ప్రాంతాలలో జరిగిన వార్షిక బానిస దాడులు ఫలితంగా దక్షిణ సుడానులో అనేక వేలమందిని బానిసలుగా పట్టుకోవడం ఈ ప్రాంతం స్థిరత్వం, ఆర్ధిక వ్యవస్థను నాశనం చేయడం జరిగింది.

భాషలు

దక్షిణ సుడాను అధికార భాష ఆంగ్లం.

60 కి పైగా దేశీయ భాషలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిలో-సహారన్ భాషా కుటుంబంగా వర్గీకరించబడ్డాయి; సమిష్టిగా ఇవి నైలు సూడాను, మద్య సుడాను విభాగాలుగా విభజించబడ్డాయి.

మతం

దక్షిణ సుడాను మతాలలో సాంప్రదాయ స్థానిక మతాలు, క్రైస్తవ మతం, ఇస్లాం ఉన్నాయి.

సంస్కృతి

 

అనేక సంవత్సరాల పౌర యుద్ధం కారణంగా దక్షిణ సుడాను సంస్కృతి దాని పొరుగువారిచే భారీగా ప్రభావితమవుతూ ఉంది. చాలామంది దక్షిణ సుడానీయులు ఇథియోపియాకెన్యాఉగాండాలకు పారిపోయారు. అక్కడ వారు జాతీయులతో పరస్పరం మిశ్రితమై వారి భాషలు, సంస్కృతిని నేర్చుకున్నారు. దేశంలో మిగిలిపోయిన ప్రజలల్ఫ్ సుడాను, ఈజిప్టుకు ఉత్తరంగా వెళ్లి అరబు సంస్కృతిలో మిశ్రితమై ఉన్నారు.

సంగీతం

దక్షిణ సుడాను నుండి అనేక మంది సంగీత కళాకారులు ఇంగ్లీషు, స్వాహిలీ, అరబీ జుబా, వారి మాండలికం లేదా అన్ని మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. బార్బజు, యాబా ఏంజెలోసి వంటి పాపులర్ కళాకారులు ఆఫ్రో-బీటు, ఆర్ & బి, జుకు పాడతారు; డైనంకు రెగె విడుదలలకు ప్రసిద్ది చెందాడు; జానపద, రెగె, ఆఫ్రో-బీటు పాడుతున్న ఇమ్మాన్యూలు కెంబు. దక్షిణ సుడానీస్ సంగీత కళాకారుడు ఇమ్మాన్యూలు జలు తన ప్రత్యేకమైన హిప్ హాప్, సాహిత్యంలో సానుకూల సందేశాన్ని అంతర్జాతీయ స్థాయికి  తీసుకుని వెళ్ళాడు. మాజీ బాల సైనికుడు జెలు సంగీతకారుడిగా మారి యు.కె.లో మంచి ప్రసారం, ఆల్బం సమీక్షలను అందుకున్నాడు. టి.ఇ.డి. వంటి ప్రసిద్ధ చర్చా వేదికలలో ప్రధాన చర్చలలో ఉపన్యాసం చేయడానికి కూడా అవకాశం లభించింది.

సాహిత్యం –

ఇవాళ సూడాన్ లో ఆరబిక్ భాషలో రచనలు చేస్తున్నారు .కవిత్వం మాత్రం ఫర్ భాషలో వస్తోంది .జానపదం కూడా ఉంది.20వ శతాబ్దిలో మౌఖిక సాహిత్యానికి అక్షరారూపమిస్తున్నారు .అజాహి ,మదిహ్ కదా సాహిత్యం బాగా వ్యాప్తిలో ఉన్నాయి .ఇవి పౌరాణిక గాదలు.వీటితోపాటు మహమ్మద్ ప్రవక్త గురించిన కధలు గాధలూ కూడా వచ్చాయి .20వ శతాబ్దిలో పయోనీర్ వంటి పత్రికలు వచ్చాయి .ఇతర దేశాలను చూస్తూ ప్రస్తుతం వాస్తవ సాంఘిక నవలలు రాస్తున్నారు .’’ది వాస్ట్ ఎంప్టి నెస్’’నవలను మల్కార్ ఎడ్డార్ మహమ్మద్  రాస్తే 1960లో మరణానంతరం ప్రచురితమైంది .సుడానీస్ రచయితలలో ప్రసిద్ధుడు –అల్ తయ్యాబి సాలిహా .యితడు కధలు కూడా రాశాడు .ఇతని ప్రసిద్ధ నవల ‘’సీజన్ ఆఫ్ మైగ్రేషన్ టు ది నార్త్ ‘’1967లో ప్రచురితమైనది .ఇది ఇంగ్లాండ్ నుంచి సూడాన్ వచ్చే విద్యార్ధుల విషయం పై రాసింది .మొదట అరబిక్ లో తర్వాత ఇంగ్లిష్ ఫ్రెంచ్ భాషల్లో వచ్చింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం  26-  మాలి (ఆఫ్ర్రికన్ )సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

 26-  మాలి (ఆఫ్ర్రికన్ )సాహిత్యం

మాలి అధికారికంగా ” రిపబ్లిక్ ఆఫ్ మాలి ” అని పిలువబడుతుంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న భూబంధిత దేశం. భౌగోళికంగా పశ్చిమ ఆఫ్రికను క్రాటనులో భాగంగా ఉంది. వైశాల్యపరంగా మాలి ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా ఉంది. దేశవైశాల్యం 1,240,000 చదరపు కిలో మీటర్లు (480,000 చదరపు మైలు) ఉంది. మాలి జనాభా 18 మిలియన్లు.దేశ రాజధాని బామాకో. మాలి సార్వభౌమ దేశం. దేశంలోని ఎనిమిది ప్రాంతాలలో ఉత్తరప్రాంతం సహారా ఎడారిలో చొచ్చుకుని ఉంటుంది. అదే సమయంలో దేశంలో అధికసంఖ్యలో ప్రజలు నివసిస్తున్న దక్షిణ భాగంలో నైగరు, సెనెగలు నదులు ప్రవహిస్తున్నాయి. వ్యవసాయం, గనులు దేశం ఆర్ధిక కేంద్రాలుగా ఉన్నాయి. మాలి ముఖ్యమైన సహజ వనరులలో బంగారం ప్రాధాన్యత వహిస్తుండగా. ఉప్పు ఉత్పత్తిలో దేశం అతి పెద్ద నిర్మాతగా ఉంది.

ప్రస్తుతమున్న మాలి మూడు పశ్చిమ ఆఫ్రికా సామ్రాజ్యములలో భాగంగా ఉంటూ ట్రాన్స్-సహారన్ వర్తకాన్ని నియంత్రించింది: ఘనా సామ్రాజ్యం, మాలి సామ్రాజ్యం (దీనికి మాలి పేరు పెట్టబడింది), తూయింగ్ సామ్రాజ్యం. దేశ స్వర్ణ యుగంలో గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, సాహిత్యం, కళలు అభివృద్ధి చెందాయి.1300 లో శిఖరాగ్రస్థితిలో ఉన్న సమయంలో మాలి సామ్రాజ్యం ఆధునిక ఫ్రాన్సు కంటే రెండు రెట్లు అధిక వైశాల్యంతో ఆఫ్రికా పశ్చిమ తీరం వరకూ విస్తరించింది.] 19 వ శతాబ్దం చివరలో ఆఫ్రికా ఆక్రమణ సమయంలో మాలి నియంత్రణను ఫ్రాంసు స్వంతం చేసుకుంది. ఇది ఫ్రెంచ్ సుడాన్లో భాగంగా మారింది. ఫ్రెంచ్ సుడాన్ (సుడానీస్ రిపబ్లిక్గా పిలువబడేది) 1959 లో సెనెగల్తో కలిసి, 1960 లో మాలి ఫెడరేషనుగా స్వాతంత్ర్యం పొందింది. తరువాత కొంతకాలానికి సెనెగలు సమాఖ్య నుంచి ఉపసంహరించిన తరువాత సుడానీస్ రిపబ్లిక్కు మాలిని స్వయంగా స్వతంత్ర రిపబ్లిక్కుగా ప్రకటించింది. సుదీర్ఘకాలం ఏక-పార్టీ పాలన కొనసాగిన తర్వాత 1991 లో తలెత్తిన తిరుగుబాటు తరువాత కొత్త రాజ్యాంగం రూపొందించబడి తరువాత మాలిని ఒక బహుళ-పార్టీ ప్రజాస్వామ్య దేశంగా స్థాపించడింది.

2012 జనవరిలో ఉత్తర మాలిలో సాయుధ పోరాటాలు జరిగాయి. తిరుగుబాటు మార్చిలో తీవ్రరూపం దాల్చింది. తిరుగుబాటులో ఉత్తరప్రాంతం టువరెగ్ తిరుగుబాటుదారులు వశపరచుకుని ఏప్రిలులో అజావాడు పేరుతో కొత్త దేశాన్ని ప్రకటించారు.  టువరెక్ ప్రతిస్పందనగా 2013 జనవరిలో ఫ్రెంచి సైన్యం ” ఆపరేషన్ సర్వెలును ” ప్రారంభించింది. ఒక నెల తరువాత మాలీ, ఫ్రెంచి దళాలు ఉత్తరప్రాంతం లోని చాలా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. 2013 జూలై 28 న రెగ్యులర్ ఎన్నికలు జరిగాయి. ఆగస్టు 11 న జరిగిన రెండో రౌండ్ రన్-ఆఫ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. నవంబరు 24 న, డిసెంబరు 15 న జరిగాయి.

 మాలి ప్రజలలో అనేక సహ-సహారా జాతి సమూహాలు ఉన్నారు. బంబారా ప్రజలు అతిపెద్ద జాతి సమూహంగా ఉన్నారు. వీరు జనాభాలో 36.5% మంది ఉన్నారు.

మాలీలో సమిష్టిగా బంబారా, సోనింకే, ఖస్సోన్కే, మాలిన్కే (మండిన్కా అని కూడా పిలుస్తారు), మండే సమూహంలోని అన్ని భాగాలు కలిసి మాలి జనాభాలో 50% ఉన్నారు.ఇతర ముఖ్యమైన సమూహాలు (ఫులా 17%), వోల్టాయికు (12%), జుంగు (6%) , టువరెగు, మూరు (10%) ఉన్నారు.మాలి, నైగర్లలో మూర్లను అజవాఘు అరబ్బులు (సహారాలోని అజావాగు ప్రాంతం పేరుతో) అంటారు. వారు ప్రధానంగా హస్సనియను అరబిక్కు మాట్లాడతారు. ఇది అరబిక్కు ప్రాంతీయ మాండలికాలలో ఒకటి. వ్యక్తిగత పేర్లు మాలి ప్రాంతీయ గుర్తింపుల సమగ్రరూపాన్ని ప్రతిబింబిస్తాయి.ఈ ప్రాంతంలోని బానిసత్వం చారిత్రక వ్యాప్తి కారణంగా ఉత్తరప్రాంతంలో బెర్బెరు-సంతతికి చెందిన టువరెగు సంచార ప్రజలు, ముదురు రంగు చర్మంగల బెల్లా (తామషెకు ప్రజలు) ఒక విభాగంగా ఉన్నారు.

మాలిలో బానిసల సంతతికి చెందిన 8,00,000 మంది ప్రజలు ఉన్నారు.[35] మాలిలో శతాబ్దాలుగా బానిసత్వం కొనసాగింది.

20 వ శతాబ్దం మధ్యలో ఫ్రెంచి అధికారులు బానిసత్వం అణిచివేసే వరకు అరబ్బు ప్రజలు 20 వ శతాబ్దం వరకు బానిసలను ఉపయోగించారు. కొన్ని వంశావళి సంబంధాలు ఇంకా సాగుతున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం సుమారుగా 2,00,000 మంది మాలియన్లు ఇప్పటికీ బానిసలుగా ఉన్నారు. ఐరోపా, ఆఫ్రికా సంతతికి చెందిన స్పెయిను ముస్లింల మిశ్రమ ప్రజలు, అలాగే కొంతమంది ఫ్రెంచి, ఐరిషు, ఇటాలీ, పోర్చుగీసు మూలాలు కలిగిన ప్రజలు మాలిలో నివసిస్తున్నారు. అర్మా అని పిలువబడుతున్న ఈ ప్రజలు దేశం జనాభాలో 1% ఉన్నారు.

భాషలు

మాలి అధికార భాష ఫ్రెంచి. అదనంగా వివిధ జాతుల సమూహాలలో 40 కంటే అధికమైన భాషలు వాడుకలో ఉన్నాయి. మాలి జనాభాలో సుమారు 80% మంది బంబారాలో సంభాషించగలరు. ఇది ఒక ముఖ్యమైన ఫ్రాంకా భాషగా పనిచేస్తుంది.

మాలీలో ఫ్రెంచి, బంబారాతో సామీపసంబంధం ఉన్న 12 జాతీయ భాషలు ఉన్నాయి. అవి వరుసగా బోము, టైయాక్సో బోజో, టోరో సో డోనో, మాసినో ఫుల్ఫుల్డే, హస్సనియన్ అరబిక్, మమరా సేనౌఫో, కిటా మనిన్కాకాన్, సోనిన్కే, చెయినా సినోఫో, తమాషెఖ్, క్సాసంగక్సాంగో . ప్రతీభాషా ప్రాథమికంగా జాతి సమూహాలను అనుసంధానించిన మొదటి భాషగా చెప్పబడుతుంది.

మతం – 11 వ శతాబ్దంలో పశ్చిమాఫ్రికాలో ఇస్లాం పరిచయం అయ్యింది. ఇస్లాం ఈ ప్రాంతంలో చాలా వరకు ప్రధాన మతంగా ఉంది. సుమారుగా 90% మంది మాలియన్లు (ఎక్కువగా సున్నీ) ముస్లుములు ఉన్నారు. సుమారుగా 5% క్రైస్తవులు (సుమారుగా మూడింట రెండు వంతులు రోమన్ కాథలిక్కులు, ఒక వంతు ప్రొటెస్టంట్లు), మిగిలిన 5% స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా ఉంటారు. మాలియన్లలో నాస్తికత్వం, అజ్ఞేయవాదానికి చెందిన ప్రజలు చాలా అరుదుగా ఉన్నారు. వీరిలో ఎక్కువమంది వారి మతాన్ని దినసరి జీవితంలో ఆచరిస్తారు.

మాలి రాజ్యాంగం దేశాన్ని ఒక లౌకిక దేశంగా ఏర్పరుస్తుంది. మతం స్వేచ్ఛను కల్పిస్తుంది. ప్రభుత్వం ఈ హక్కును ఎక్కువగా గౌరవిస్తుంది.

మాలిలో చారిత్రాత్మకంగా పాటిస్తున్న ఇస్లాం స్థానిక పరిస్థితులకు అనుగుణమైనదిగా స్వీకరించబడింది; ముస్లింలు, అల్పసంఖ్యాక మత విశ్వాసాల అభ్యాసకులు సాధారణంగా స్నేహంగా ఉంటారు.2012 లో దేశం ఉత్తర భూభాగాలలో షరియా పాలన ప్రవేశపెట్టిన తరువాత ఉత్తర ప్రాంతంలో సంభవించిన తీవ్రమైన హింసను వివరించే ఓపెన్ డోర్స్ ప్రచురించిన క్రిస్టియన్ పీడన సూచికలో అధిక సంఖ్యలో (7 వ స్థానం) జాబితా చేయబడింది

విద్య -మాలి లోని ప్రజలకు విద్య ఉచితంగా ఇవ్వబడుతుంది. ఏడు నుండి పదహారు సంవత్సరాల వయస్సు మధ్య తొమ్మిది సంవత్సరాలకాలం నిర్బంధవిద్య తప్పనిసరి.  విధావ్యవస్థ 7 సంవత్సరాల వయస్సులో ప్రారంభించి ఆరు సంవత్సరాల ప్రాధమిక విద్య తరువాత ఆరు సంవత్సరాల ఉన్నత విద్యావిధానం కలిగి ఉంది.[81] కుటుంబాలకు యూనిఫాంలు, పుస్తకాలు, సరఫరా, హాజరుకు అవసరమైన ఇతర ఫీజులకు వ్యయంచేసే ఆర్ధికస్థోమత లేనందున మాలి ప్రాధమిక పాఠశాల నమోదుశాతం చాలా తక్కువగా ఉంటుంది.

2000-01 పాఠశాల సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల నమోదు రేటు 61% (71% పురుషులు, 51% స్త్రీలు) ఉంది. 1990 ల చివరిలో ఉన్నత పాఠశాల నమోదు రేటు 15% (పురుషులు 20%, ఆడవారి 10%).[81] గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు లేకపోవడం, ఉపాధ్యాయుల, వస్తువుల కొరత విద్యా వ్యవస్థను ప్రభావితమవుతుంది.[8

ఆరోగ్యం

పేదరికం, పోషకాహార లోపం, అపరిశుభ్రత, పారిశుద్ధ్యసౌకర్యాల లోపం కారణంగా మాలి అనేక ఆరోగ్య సవాళ్లను మాలి ఎదుర్కొంటుంది.

లింగ వివక్ష

2017 లో యునైటెడు నేషన్సు డెవలప్మెంటు ప్రోగ్రాం నివేదించిన ప్రకారం లింగ అసమానత సూచికలో 160 దేశాలలో మాలి 157 వ స్థానాన్ని పొందింది. మాలియన్ రాజ్యాంగం మహిళల హక్కులను కాపాడుతున్నప్పటికీ పలు చట్టాలు మహిళలపై వివక్షత కలిగి ఉన్నాయి.చట్టాలలోని నిబంధనలు వివాహం తర్వాత మహిళల నిర్ణయాధికారాన్ని పరిమితం చేస్తాయి. అందులో భర్త తన భార్యకంటే ఉన్నతుడౌతాడు.[91] స్త్రీలు వారి భర్తలను కనిపించకుండా దూరంగా ఉంటే నిందకుగురౌతారు. తమ పిల్లల చర్యల కొరకు కూడా మహిళలు నిందలను ఎదుర్కొంటారు. ఇది మహిళల స్థితి తక్కువగా పరిగణించే సాంస్కృతిక వైఖరిని ప్రోత్సహిస్తుంది.రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం లేకపోవడం రాజకీయాలు పురుషులతో సంబంధం కలిగి ఉండటం, మహిళలను ఈ రంగం నుండి తప్పించడానికి కారణంగా ఉంది.బాలికల విద్యాభ్యాసంలో బాలుర ఆధిపత్యం అధికంగా ఉంది. ఎందుకంటే బాలురకు విద్యను అందించడం తల్లిదండ్రులకు మంచి పెట్టుబడిగా భావించబడుతుంది.[91

సంగీతం

మాలీ సంగీత సంప్రదాయాలు గ్రియోట్సు నుండి తీసుకోబడ్డాయి. వీరు “మెమోరీస్ కీపర్స్” గా పిలవబడుతున్నారు.మాలీ సంగీతం విభిన్నంగా ఉంటూ అనేక విభిన్న కళా ప్రక్రియలను కలిగి ఉంది. సంగీతంలో కొంతమంది ప్రసిద్ధ మాలీ సంగీతకళాకారులలో కోరా (ప్రసిద్ధ సంగీతకారుడు), టౌమాని డయాబెటే, బెస్సెకో కౌయుయేట్, జాలీ నోగోని, బ్లూస్ గిటారిస్టు అలీ ఫర్కా టూరే, టువరెగు బ్యాండు టినారివేను, సాలిఫు వంటి అనేక గాయకులు ప్రాధాన్యత వహిస్తున్నారు. కెయిటా, ద్వయ అమాడౌ ఎట్ మరీయం, ఊమా సంగరే, రికో ట్రోరే, హబీబ్ కోయిటే ఆఫ్రో-పాప్ కళాకారులుగా ప్రాబల్యత సంతరించికున్నారు. మాలియన్ సంస్కృతిలో నృత్యం కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. స్నేహితుల మధ్య డ్యాన్స్ పార్టీలు సాధారణం. వేడుకల కార్యక్రమాలలో సాంప్రదాయ ముసుగు నృత్యాలు ప్రదర్శించబడతాయి.

సాహిత్యం

మాలీలో సాహిత్యం సంగీతం కంటే తక్కువ ప్రజాదరణ కలిగి ఉన్నప్పటికీ  అన్ని సమయాలలో మాలి ఆఫ్రికా అతి ప్రాముఖ్యమైన మేధో కేంద్రాలలో ఒకటిగా ఉంది. మాలి సాహిత్య సాంప్రదాయం ప్రధానంగా మౌఖికంగా ప్రాచుర్యం పొందింది. జలిస్ (పఠించడం, హృదయానికి తెలిసిన కథలు, చరిత్రలను పాటలరూపంలో కథనం చెప్పడం వంటి ప్రక్రియలలో ప్రదర్శించబడుతుంటాయి.అమడౌ హంపటే బా మాలి అత్యంత ప్రసిద్ధ చరిత్రకారుడుగా ఈ మౌఖిక సంప్రదాయాలను ప్రపంచాన్ని గుర్తుంచుకోవడానికి వీలుగా లిఖితరూపం ఇవ్వడానికి జీవితం అకింతం చేసాడు.

మాలియన్ రచయిత ” యమబో ఓయులోగ్యుయం ” వ్రాసిన ప్రసిద్ధి చెందిన నవల ” లే డెవోయిర్ డే వయోలెంసు ” ఇది 1968 ప్రిక్సు రెనాడోట్ను గెలుచుకుంది. కానీ ఇది ప్లాగియారిజం అన్న ఆరోపణల ద్వారా దెబ్బతింది.బాబా ట్రోరే, మోడిబో సౌంకలో కేయిటా, మాసా మకాన్ డయాబాటే, మౌసా కొనాటే, మరియు ఫాలీ డాబో సిసోకోలు ఇతరులు మలియన్ రచయితలుగా ప్రసిద్ధిచెందారు.ఊస్మేన్ సెంబి -ఉల్ఫ్ సేనేగేలెస్ నవల రాశాడు .ది ఎపిక్ ఆఫ్ సన్ డియాట రాశాడు మాసా మకాన్ డైబెట్.బంబారా ప్రజల గురించి వారిలో నుంచి వచ్చిన కెరీర్ రచయిత్రి మేర్సో కొండాటే.వోలోఫ్ సేనేగాలిస్ట్ నావలిస్ట్ ‘’గాడ్ బిట్స్ ఆఫ్ వుడ్ ’రాశాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం  25-లాటిన్ సాహిత్యం -2(చివరి భాగం )

ప్రపంచ దేశాల సారస్వతం

 25-లాటిన్ సాహిత్యం -2(చివరి భాగం )

క్రీ.శ.14-117వరకున్నకాలం లాటిన్  సాహిత్యానికి ‘’రజత యుగం ‘’.  ఉత్తమ శ్రేణి వచన రచనలొచ్చాయి..తాసి తుస్ -35-118,సుయెతోనియుస్-75-160లు చరిత్రను వైజ్ఞానిక దృష్టితో పరిశీలించి రాశారు సంప్రదాయం పాటిస్తూ చరిత్రరాశాడు ప్లిని. ఈ యుగం లో వ్యాజస్తుతి ,నిందాత్మక రచనలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి .సమాజాన్ని ఎడా పెడా వాయిస్తూ వెర్సియుస్ ప్లాకుస్ -34-62 రాశాడు .ఇంతకంటే తీవ్రంగా విజ్రుమ్భించి ,ఐరోపాఖండ సాహిత్యాన్ని పూర్తిగా మారుస్తూ కవిత్వం లో రాసినవాడు జువనెల్-55-130.అవినీతికి’’ చండా మార్కుడు ‘’అనిపించాడు .

శైలికి ప్రాముఖ్యమిచ్చి కొత్త దృక్పధం తో సాహిత్య మీమాంసా శాస్త్రం రాసినవాడు-క్వింతిలియస్ 35-100.ఇతనిది ప్రామాణిక సమీక్షగా అందరూ అంగీకరించారు .రోమ్ నగరం లో కామకేళీ విన్యాసాలను ,ప్రమాదాలను వ్యంగ్య౦ అనుపానంగా రాసాడు ‘’పెట్రోనియుస్.సాంస్కృతిక హైన్యాన్ని వచనం లో ‘’బంగారు గాడిద ‘’అనే కథ లో అద్భుతంగా చిత్రించాడు .ఇందులోని సైకి ,క్యుపిడ్ అంటే ‘’రతీ మన్మధుల కథ’’ తర్వాత కాలం లో కవులను విపరీతంగా ఆకర్షించింది .

  క్రీ.శ. 2వ శతాబ్ది నుంచి లాటిన్ వాజ్మయం క్రైస్తవుల చేతిలోకి పోయింది .ఈకాలం లో బెర్తులియస్-160-220 రాసిన ‘’అప్లో బేతికస్ క్రైస్తవ  ధర్మ ప్రాతిపదికంగా రాశాడు .ఓజో వంతమైన శైలి లో వ్యంగ్యాత్మకం గా రాశాడు .3వ శతాబ్దిలో మిమసియుస్  ఫెలిక్స్ డైలాగ్ రూపంగా ‘’అక్తావియుస్ ‘’రాసి క్రైస్తవాన్ని సమర్ధించాడు .ఆర్నోబియుస్-303,లక్తాన్తియుస్-250-310 లు అదే ధోరణి లో రాశారు .సెయింట్ జెరోం -345-420,సెయింట్ ఆగస్టిన్-354-420 లు ఈకాలపు ప్రసిద్ధ రచయితలు .4వ శతాబ్ది నుంచి లాటిన్ సాహిత్యం లో’’ ఆగస్టీన్ యుగం ‘’ఆరంభమైంది .జెరోం ,ఆంబ్రోస్ -340-378,పౌలినుస్ -353-431 హృదయ౦గమైన కవిత్వం రాశారు .దోనాతుస్,మర్తియానుస్ ,,కపెల్ల మొదలైనవారు  మిస్టిక్ కవిత్వం రాశారు .ఆధ్యాత్మిక దార్శనిక గ్రంధాలన్నీ ఆగస్తిన్ యుగం లోనే వచ్చాయి .జెరోం బైబుల్ ను లాటిన్ లోకి అనువాదం చేసిన మొదటి కవి .’’డివైన్ సిటి’’అనే అత్యుత్తమ ఆధాత్మిక గ్రంథం ఆత్మాను భూతితో రాశాడు సెయింట్ ఆగస్టిన్.

  ఆధ్యాత్మిక ,దార్శనిక విషయాలను క్రైస్తవం తో సమన్వయ పరచి కొత్త పోకడలలో రాసిన వారు –బోయే ధియుస్-480-525,కసియొ దూరస్ -480-570,సెయింట్ బెనెడిక్ట్-480-547,గ్రెగరీ-540-604.ఇందులో మొదటి ఇద్దరు ప్రాచీన గ్రీకు ,రోమన్ సంప్రదాయాలను కాపాడారు .రెండవ ఆయన అరిస్టాటిల్ రచనలను ప్రచారం లోకి తెచ్చాడు .సెయింట్ బెనెడిక్ట్ కృషి వలన చర్చిలు విద్యా ,కేంద్రాలుగా మారాయి . సేయేంట్ ఇసిడోర్-570-636’’ ఎతిమలోగే ‘’అనే ‘’విశ్వ కోశం ‘’రాశాడు .సేదూలియున్ క్రైస్తవ ధర్మ కవిత్వం రాశాడు .కావ్యకళా నిష్ణాతుడు-  ఫోర్త్ నాతాన్ -535-600 మధురగేయకవిత్వం రాశాడు .కొలుమ్బనుస్-543-615,బీడ్-673-735 లు గొప్పకవ్య నిర్మాతలు .మత కవిత్వ కవి ఆల్కుయిన్ -735-804,థియో డుల్ఫ్,పాల్,అన్గిల్బర్త్ ,ఐన్హార్డ్ లుపాస్ నేర్వుతస్ మౌరుస్ మొదలైనవారు .ప్రకృతి సౌందర ప్రేమిక కవి స్ట్రాబో.హోన్బిథా కవయిత్రి ఆకాలపు ‘’సాహిత్య అనురాగిణి’’గా  ప్రసిద్ధి చెందింది .

   11వ శతాబ్దిలో వ్యావహారిక ,ప్రాకృత భాషలు కూడా సాహిత్యభాషలుగా పరిణామం చెందాయి .18వ శతాబ్ది లో కూడా ఐరోపాలో లాటిన్ భాష సాంస్కృతిక భాషగా ఉన్నది .11వ శతాబ్దిలో యూని వర్సిటీలు వచ్చి గ్రీకు ,లాటిన్ లకు ప్రాధాన్యత పెరిగింది .అన్సేలం ,అనెలార్డ్-1079-1142,సాలిస్బరి కి చెందిన  జాన్ -1115-1180 లో లాటిన్ లోనే రచనలు చేశారు సెయింట్ థామస్ ఆక్వినస్ ఛాయా వాదానికి దగ్గరగా ‘’దియోలోజికా ‘’గ్రంథం రాశాడు .డాంటే-1265-1321లాటిన్ లో ఖండకావ్యాలు రాశాడు .ధామస్ అకేన్సిస్ -1380-1471’’ఇమితాతియో క్రిస్తీ’’ ను  కవితా ధోరణిలో  తాత్విక  వివేచనతో దార్శనిక౦గా రాశాడు .14వ శతాబ్దం లో పెట్రార్కా  ఖండకావ్యాలురాస్తే ,వచనరచనలు సిసిరో శైలిలో లాటిన్ లో రాశాడు .

  తర్వాత శాతాబ్దాలలోకూడా లాటిన్ భాషలోనే రచనలు వచ్చాయి .17వ శతాబ్ది ప్రముఖ శాస్త్రవేత్త న్యూటన్ లాటిన్ భాషలోనే ఫిజిక్స్ రాశాడు .19వ శాతాబ్దినుంచి లాటిన్ లో గొప్ప రచనలు రాలేదు కాని లాటిన్ గౌరవం తగ్గలేదు .యూరప్ వారు గ్రీకు,లాటిన్ లు వదిలేస్తే వారి సంస్కృతి నిర్జీవమే అవుతుంది . Latin moves with impressive dignity in the writings of OvidCicero, or Virgil. It reflects the seriousness and sense of responsibility that characterized the ruling class of Rome during the great years of the republic. But the Romans could also relax and allow what Horace called the “Italian vinegar” in their systems to pour forth in wit and satire.

    ఇంగ్లీష్ కవులు కూడా లాటిన్ లో కవిత్వం రాశారు .మిల్టన్ ఇంగ్లిష్ లో, లాటిన్ లో కవితలు రాశాడు ధామస్ కామ్పియాన్ ,జార్జి హెర్బర్ట్ ,ఆండ్రూ మార్వేల్ లు కూడా ..కొందరు లాటిన్ లోనే రాసి ఆభాష ఔన్నత్యాన్ని డిగ్నిటిని నిలబెట్టారు .దీనికి ఉదాహరణ ఆన్దోని ఆల్సోప్ ,విన్సెంట్ బోర్న్ వగైరా . 19వశతాబ్ది కవి వాల్టర్ సావేజ్ లాండర్ లాటిన్ లో రాసిన చివరికవి .

లాటిన్ లో 10 ప్రసిద్ధ రచనలు -1-సేలేక్టెడ్ వర్క్స్ బై సిసిరో 2-వర్జిల్ రాసిన ఎనిఎడ్ 3-ఓవిడ్ రాసిన మెటామార్ఫసిస్4-టాసిటస్ –హిస్టరీస్ 5-జూలియస్ సీజర్ రచన-ది కాంక్వెస్ట్ ఆఫ్ గాల్6-మార్కస్ ఆరిల్లస్ రచన –మెడిటేషన్స్ 7-ప్లిని రచన నేచురల్ హిస్టరీ 8-డేసేడిరస్ ఎరాస్మస్ రచన –ది ప్రైజ్ ఆఫ్ ఫాల్లిస్ 9-హోరేస్ రాసిన –ఓడ్స్10-ఆగస్టిన్ ఆఫ్ హిప్పో రచన-కన్ఫెషన్స్.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 25-లాటిన్ సాహిత్యం -1

లాటిన్ భాష –గ్రీకులు ట్రాయ్ నగరాన్ని ధ్వంసం చేశాక,ట్రాయ్ రాజకుటుంబాలు సురక్షిత స్థావరం కోసం వెతుకుతూ’’ ఈనియస్’’ నాయకత్వం లో ఇటలీ వచ్చారని కథనం ..వీరిభాష ఆర్య భాషా కుటుంబానికి చెందిన లాటిన్ .విభక్తులు ,వికరణలు ఈ భాషలో సంస్కృతం లో లాగానే చాలా ఉన్నాయి .ప్రస్తుతం మృత భాషగా ఉన్న లాటిన్ నుండి ఉత్పన్నమైన భాషలే ఇటలి ,ఫ్రాన్స్ ,స్పెయిన్ ,పోర్చుగల్ ,దక్షిణ అమెరికా భాషలు .లాటిన్ భాషా వాదులు గ్రీకుల సంపర్కం తో వాడిన లిపినే పశ్చిమ ఐరోపా వారు తీసుకొని ‘, ’రోమన్ లిపి ‘’అన్నారు .ఇంగ్లిష్ లోని జె,యుఅక్షరాలు  లాటిన్ లో లేవు .

  సాహిత్యం –అతిప్రాచీనకాల సాహిత్యం లో ప్రకృతి,దేవతలు,గీతాలు సూక్తాలు ,ప్రార్ధనలు ఉన్నాయి .’’ట్వెల్వ్ కమాండ్ మెంట్స్’’ ప్రాచీన రచన .క్రీ.పూ మొదటి శతాబ్దం లో సిసిరో తత్వ వేత్త రచనలు,ఉపన్యాసాలు మాత్రం  సాహిత్య పరమైనవి .వీటిలో ప్రాచీన సాహిత్య సంప్రదాయం  చెప్ప బడింది .సిసిరో కి పూర్వం లివియాస్  ఆండ్రో నికస్-క్రీ.పూ.284-202 గ్రీకు భాషలో ఉన్న హోమర్ కావ్యాన్ని అనువదించాడు .ఇతడు ,జెవియస్  -క్రీ.పూ.270-199 కొన్ని గ్రీకునాటకాలు కూడా తర్జుమా చేశారు .క్విన్తున్ ఎన్నియస్ ను క్రీ.పూ.239-169’’లాటిన్ సాహిత్య పిత ‘’అంటారు .19సర్గలు ,600పద్యాలతో వీరకావ్యాన్ని రాశాడు .ఇతని బంధువు వసూలియస్ –క్రీ.పూ.220-130 కొన్ని నాటకాలు రాశాడు .రిపబ్లిక్ గా ఉన్న ఇటలి దేశస్థులు ఆఫ్రికాలో చాలా చోట్ల స్థావరాలు ఏర్పాటు చేసికొన్నారు .అక్కడనుండి ఖైదీగా తీసుకు రాబడిన తెరింతియస్-క్రీ.పూ 195-156లాటిన్ నాటకాలు కళాఖండాలుగా రాసి ,ఐరోపాలో నాటక వాజ్మయానికి పునాదులు వేశాడు .అతడు రాసిన వాటిలో ఆరు సుఖాంత నాటకాలు లభిస్తున్నాయి .ఇతని తర్వాత ప్లాతస్-క్రీ.పూ.220-184 గొప్ప నాటకాలు రాసి నాటక సాహిత్యానికి ఉద్దీపన కలిగించాడు.

   గ్రీకుల ఖండ కావ్య విధానం లో లాటిన్ లో రాసినవారు కాతులస్-క్రీ.పూ.84-54,వలెరియస్  యేది తువస్,లిస్ నుస్  మొదలైనవారు .చతురింద్రియ గ్రాహ్యాలైన చిత్రాలతో ఖండకావ్యాలురాసిన వాడు –లేవియుస్ .హృదయాన్ని స్పందింపజేసి ,గొప్ప అనుభూతితో గేయాలు రాసినవాడు మాత్రం -కాతులస్ .భౌతిక వాదాన్ని ఇతి వృత్తంగా ‘’రేరుం నాతురా ‘’అనేమహాకావ్య౦ రాసిన  దార్శనిక కవి-  లుక్రేషియుస్-క్రీ.పూ.94-54.దార్శనిక భావాలను కవితాత్మకంగా రాసి రస సౌందర్యాన్ని సృష్టించాడు .వచనం లో విశిష్ట శైలి తో మార్గ దర్శనం చేసిన  వారు-కాథో-క్రీ.పూ.234-149,వారో –క్రీ.పూ. 116-27,సిసెరో- క్రీ.పూ.106-43,జూలియస్ సీజర్ –క్రీ.పూ.100-44 మొదలైన వారు .క్రీ.పూర్వం లో విచ్చిన్న శక్తులు అంతర్యుద్దాన్న్ని తెచ్చాయి .విజేత అగస్టస్ సీజర్ కాలపు మహాకవి వర్జిల్ –క్రీ.పూ.70-19.గ్రీకు కవిపితామహ హోమర్ తో సరి తూగ గల ఐతిహాసిక మహాకావ్యం ‘’ఈనియద్’’ను వర్జిల్ మహా కవి రాశాడు ఈనియస్ ఇటలి చేరిన  ఇతి వృత్తం  .భావం భావ చిత్రాలు రూప నిష్పాదన మహా శైలి,పాత్రపోషణ ,గుణాలు అలంకారాలతో ఈ వీరకావ్యానికి మించిన కావ్యం రాలేదని అభిప్రాయం .

   ఆగస్టస్ రాజు కాలం లాటిన్ భాషకు స్వర్ణయుగం వర్జిల్ ,హోరేస్ , ప్రొవెర్తియస్ ,ఓవిద్ మొదలైన మాహాకవులున్నకాలం అది.  వ్యంగ్యాత్మక అవహేళన కావ్యాలను హోరేస్ –క్రీ.పూ.65-8 రచించి ప్రసన్న గంభీర శైలిలో ‘’ఓడ్’’అనే ఖండకావ్యం ,గేయాలు ,సమీక్ష సిద్ధాంతాలు ,లేఖలు రాశాడు .ఎలిజీ కి సృష్టికర్త ప్రొవెర్తియుస్-క్రీ.పూ -47-15ఐతే, వ్యాప్తి చేసినవారు ,తిఖుల్లాస్ క్రీ.పూ.-55-16,ఐవిద్-క్రీ.పూ.43-18.మనోహర కావ్యదార తో ప్రోవెర్తియుస్ అసమానంగా రాశాడు .పౌరాణికం సంప్రదాయం కలిపి ‘’మెటామార్ఫోసిస్ ‘’అనే కావ్యాన్ని రాసినావాడు  ,ఓవిద్  కవి. కవిత్వం లో లాలిత్యం, పాత్రపోషణ  హృదయగ్రాహ్యమైన ప్రణయ కళ ఉన్నాయి .ఇతిహాసాన్ని గద్య౦ గా రాసినవాడు లీవీ –క్రీ.పూ.59-క్రీ.శ 17చరిత్రను కవిత దృష్టితో మలిచి గొప్ప ప్రయోగం చేశాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-3-20-ఉయ్యూరు

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

నాటి మోపిదేవి హైస్కూల్ ప్రియ శిష్యుడు చి .కృత్తి వెంటి మాధవ్ ఇవాళ మాఇంట్లో

నాటి మోపిదేవి హైస్కూల్ ప్రియ శిష్యుడు చి .కృత్తి వెంటి మాధవ్ ఇవాళ మాఇంట్లో

 

18-3-20 బుధవారం మధ్యాహ్నం మా ఇంట్లో 57ఏళ్ళనాటి మోపిదేవి హైస్కూల్ ప్రియ శిష్యుడు ,కేంద్ర సాహిత్య అకాడెమి  కార్యదర్శిశ్రీ కె.శ్రీనివాస్ పెద్దన్నయ్య చి. కృత్తివెంటి మాధవరావు(బొంబాయి ),అతని బాబాయి గారి కుమారుడు శ్రీ మూర్తి ,ఒంటిమిట్ట డాక్టర్ శ్రీ జి .శివ కుమార్ భార్య శ్రీమతి పద్మజ .

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 24-పోలిష్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

24-పోలిష్  సాహిత్యం

పోలిష్ భాష –ఇండో-యూరోపియన్ భాషా కుటుంబం లో స్లోవోనిక్ వర్గానికి చెందింది పోలిష్ భాష .పోలాండ్ దేశం లోనే కాక ఈ దేశవాసులు వలస వెళ్ళిన అమెరికా ,ఫ్రాన్స్ లలోకూడా ఇదే వారికి భాష .ఇందులో ఏడు మాండలికాలున్నాయి .ఇవి గ్రాంధిక భాషకు దగ్గరగానే ఉంటాయి .

సాహిత్యం -10వ శతాబ్ది కే పోలిష్ భాష అభివృద్ధి చెంది నా, మధ్యయుగం దాకా గ్రంథ రచన జరగక పోవటం విశేషం .దీనికి కారణం ఆ దేశీయులకు లాటిన్ భాషపైఉన్న మోజు మాత్రమె .10వశతాబ్దినుంచి 15 వ శతాబ్ది వరకు లాటిన్ భాష రాజ్యమేలింది .14వ శతాబ్దం లో వచ్చిన క్రైస్తవ గ్రంథాలన్నీ లాటిన్ లోనే రాయబడ్డాయి .15వ శతాబ్దిలో స్థానిక సమస్యలపై రాసినా , లాటిన్ లోనే అఘోరించారు .10వ శతాబ్దం లో సెయింట్ ఆరల్ బర్త్ మేరీ మాతను స్తుతిస్తూ రాసిన ‘’బెగర్జికా ‘’అనే బాగా ప్రచారమైన గీతం పోలిష్ భాషలో వచ్చినట్లు చెబుతారు .

16 వ శతాబ్దిలో పోలాండ్ లో వచ్చిన ఆర్ధిక సామాజిక రాజకీయ విప్లవాలు సాహిత్యం లో గొప్ప మార్పులు తెచ్చాయి .జాతీయోద్యమం బలపడి పత్రికారచన వచ్చింది .ఈ శతాబ్దం మొదట్లో ధనికులు, క్రాకో నగర ముద్రాపకులు కలిసి సాహిత్య పోషణ చేశారు .అందుచే పోలిష్ భాషలో మొదట రచన చేసిన బెర్ నాట్ ను మార్గదర్శిగా భావిస్తారు .16నుండి 17వ శతాబ్ది మధ్యవరకూ పోలిష్ భాష కు స్వర్ణయుగం .విషయ వైవిధ్యంతో గద్య పద్య రచనలు బాగా వచ్చాయి .నికాలస్ రెజ్,జాన్ కోచానో విస్కీ ,నికోలస్ సెవ్,షార్ జిన్స్కి సెబాస్టియన్ క్లోనో విజ్ ,సైమన్ సెమనో విజ్  ఈ కాలపు ప్రసిద్ధ పద్యకావ్య రచయితలు. వచన రచనలో స్టేని స్లాష్ జరజ చస్కి ,లూకాస్ గార్నికి ,పీటర్ స్కర్గా నిష్ణాతులు .

పోలిష్ సాహిత్య చరిత్రలో 17వ శతాబ్ది మధ్యనుంచి ,18వ శతాబ్ది ప్రారంభం వరకు ఉన్నదాన్ని ‘’బరోకీ యుగం ‘’అంటారు .స్వచ్చందమైన ,విశృ౦ఖలమైన కళా శైలికి ‘’బరోకీ’’ అని పేరు .ఎక్కువమంది రచయితలు  ఈ శైలిలో రాయటం వలన ఆపేరొచ్చింది .ఈ యుగం లో ‘’అతిశయోక్తి  అలంకారం’’ రాజ్యమేలింది .కొన్ని ఉదాత్త రచనలూ వచ్చాయి .ఇలారాసినవారిలో  వాస్లో పోటోకి ముఖ్యుడు .1681లో పోలాండ్ టర్కీపై  చేసిన యుద్ధగాధలను ,విజయాన్ని వర్ణిస్తూ యితడు రాసిన ఇతిహాసం మహా గొప్పకావ్యంగా ప్రసిద్ధం .మరో ప్రముఖ గేయకవి అందరూ మార్ స్టిన్ .మరో ఐతిహాసికుడు వెస్పాసియన్ కోచ వస్కి .హాస్యరస కావ్యాలను వోవలన్ స్కి రాశాడు .

18వ శతాబ్ది నుంచి 19వ శతాబ్ది ఆరంభం వరకు నీతిబోధక కావ్యాలు బాగా వచ్చాయి .ఇందులో అగ్నేషియస్ క్రాసిక్కి ప్రసిద్ధుడు .హాస్యం తో నీతిని బోధించే కావ్యాలురాశాడు .ఇతనికి దీటైనవాడు ట్రై౦ బెక్కె.మిగిలిన ప్రముఖులు కజేతవ్  వజీ రస్కి ,ఫ్రాన్సిస్ కరవ్ పింస్కిఫ్రాన్సిస్ నియాజ్జే. వచన రచనలో మేటిగా ఏడం నరుషే విస్కీ ,స్తనిప్లాస్టే షిస్,హూగో కొల్లెంతాన్ ప్రముఖులు.మధ్యయుగం నాటి పోలాండ్ చరిత్రను ఇంపైన శైలిలో నరుషె విస్కీ రాశాడు .సాంఘిక రాజకీయ సంస్కరణలకోసం రచన చేసి,అసమాన్యుడుఅనిపి౦చాడు  ష్టే షిస్.తాత్విక గ్రంథ రచనలో పేరు పొందాడు కొల్లెం తాజ్.నాటకరచనకూడా ఈకాలం లోనే వచ్చింది .మోలియర్ ను అనుకరిస్తూ చాలామంది రాశారు .స్వతంత్ర నాటకాలురాసిన మొదటివాడు  వాస్లా రజవిస్కి ,పోలిష్ చరిత్రలోని రసవత్తర ఘట్టాలను ఎన్నుకొని యితడు గొప్ప ట్రాజెడీలు రాశాడు .కాని నాటక వికాసాన్ని తెచ్చినవారు మాత్రం –వజేనక్ బొగు ప్లవిస్కి ,ఫ్రాన్సిస్ జోబిలస్కి .బొగు ప్లవిస్కి నాటకాలు రాయటమేకాక ,నాటక శాలలు నిర్మించి ప్రదర్శనలు కూడా వార్సా నగరంలో 1765లో నిర్వహించాడు.ఉత్తమ నాటకాలను రచయితలను ప్రోత్సహించాడు .దీనిఫలితంగా జోబిలస్కి ఉత్తమ ఉదాత్త నాటకాలు రాసి నాటకరంగానికి విశేష కీర్తి తెచ్చాడు .  ఫిర్ సిక్వ జలోటక్ అంటే ’’సోగ్గాడి పెళ్లి ప్రయత్నం’’ అనేఇతని నాటకం ఆ నాటిఉత్తమోత్తమనాటక౦.’’పోవ్ రియట్ పోసలా ‘’అంటే’’ ప్రతినిధి తిరిగి రాక ‘’అనే సుఖా౦తనాటకం రాశాడు  జూలియన్ ఉరిసిన్ నియమ శివిజ్ .ఇతడే ఐతిహాసిక గేయాలను –స్పీవీ హిస్టరియాని-అనే గేయకావ్యం కూడా రాశాడు .ఇప్పటికీ అందులోని గేయాలను ఉత్సాహంగా పాడుకొంటారు .

1863నుంచి ఇక్కడా కాల్పనిక  సాహిత్యం వచ్చింది. మార్గదర్శి కషిమిర్ బ్రోజేన్ స్కి .పీడితజన పక్షపాతి గా ప్రసిద్ధుడు .విల్నా యూని వర్సిటి సారస్వత కేంద్రంగా ఉండేది .వార్సాలోకూడా పోలిష్ సాహిత్యానికిఆదరణ బాగా ఉండేది .అప్పుడు పోలాండ్ రష్యాలో భాగం గా ఉండేది .స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు నడిచాయి .మిక్కీవిజ్ ,స్లోవస్కి,మొదలైనవారు షేక్స్పియర్ ను ఆదర్శంగా తీసుకొని రచనలు చేశారు . ఆంటోనీ వాల్ జీవిస్కి ,సూయన్ గోషినస్కి జోసేఫ్ బోధన్  జలేస్కి కూడా ప్రసిద్ధ రచయితలే .నవలారచనలో హెన్రి రాజవిస్కి ప్రముఖుడు .చారిత్రిక నవలకు  క్రాస్ విస్కీ ,జిగ్మంట్ కాశ్కో విస్కీ ,జిగ్మంట్ మిల్కో విస్కీ ప్రసిద్ధులు ..రచయితల రచనలవలన ప్రజలు ఉత్తేజితులై స్వాతంత్ర్యపోరాటం చేయగా ,1863 న తిరుగుబాటు వచ్చింది .ప్రభుత్వం అణచేసింది .

దీన్ని ప్రజలు గుణపాఠం గా భావించి ప్రజలు వాస్తవిక లోకి వచ్చి ,చైతన్య వంతులయ్యారు ఈ రచయితలలో హెన్రిక్ శీన్ ,కీవిజ్ రాసిన ‘’కోవాడిస్ ‘’గ్రంథంఅనేక ప్రపంచ భాషల్లోకి అనువాదం పొంది విశ్వ వ్యాప్త కీర్తి నార్జించింది .19వ శతాబ్దిలో యువకులు ‘’కళ కళ కొరకే ‘’అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేసి మొదటి ప్రపంచ యుద్ధం వరకు ప్రసిద్ధమైంది .ఈ వాదాన్ని కాజిమీర్ జ్ తత్మేజర్ ,జీనస్ ప్రజస్మిస్కి ,స్టాన్ స్లా విస్పియాన్ స్కి,జాస్ కస్ ప్రోవిజ్ ,లేపాల్డ్ స్టాఫ్   సమర్ధించారు ప్రసిద్ధ రచనలు చేశారు .మొదటి ప్రపంచయుద్ధం తర్వాత పోలాండ్ స్వాతంత్ర్యం పొందింది .సాహిత్యమూ అభి వృద్ధి చెందింది .భవిష్యత్ వాదం ,అభి వ్యక్తివాదాలు ప్రవేశించాయి .మస్తత్వ రచనలూ వచ్చాయి .వీటిలో ప్రసిద్ధుడు- వ్లాడిస్కో స్తవిస్లా రెయ్ మౌంట్  .ఇతని నవలలు  జేమియా ఒబీకనా ,చ్లోసి అంటే రైతు బాగా పాప్యులర్  అయి ఉత్తమ నవలలని పించాయి .1924లో ఇతనికి నోబెల్ ప్రైజ్ దక్కింది .గేయకవిత్వానికీ మంచి కాలం ఇది .బ్రోమినిస్కి  ,అతని అనుయాయులు గేయ రచనలో కొత్తపోకడలు పోయారు..రెండవ ప్రపంచ యుద్ధం లో పోలాండ్ మళ్ళీ అన్యాక్రాంతమై   దేశభక్తి మూడుపూలు ఆరుకాయలుకాసి ప్రసిద్ధ రచనలు వచ్చాయి .యుద్ధం తర్వాత సోషలిస్ట్ ప్రభుత్వమేర్పడి ,వర్గరహిత సమాజభావన తో చాలా రచనలు వచ్చాయి.

1730-40కాలాన్ని పోలిష్ వికాస యుగం అంటారు .వికాస యుగకవి  –ఇగ్నాసి క్రాసిక్కి  ని ‘’ది ప్రిన్స్ ఆఫ్ పోఎట్స్ ‘’అంటారు . ‘’అడ్వెంచర్స్ ఆఫ్ మిస్టర్ నికొలాస్ విజ్డం’’అనే పోలిష్ మొదటి నవల  రాసినవాడు లా ఫ్రాన్ టైన్.ఇతడు నాటకాలు కూడా రాసిన జర్నలిస్ట్ ,ఎన్ సైక్లో పీడియా నిర్మాత ,అనువాదకుడుకూడా .జాన్ పొటో క్కి –ఈజిప్టాలజిస్ట్ ,లింగ్విస్ట్ ,అడ్వెంచరర్.ఇతడి నవల ‘’ది మాన్యు స్క్రిప్ట్  ఫౌండ్ ఇన్ సగర్ గోస్సా ‘’ ప్రసిద్ధ నవలను  డేకామేరాన్ , అరేబియన్ నైట్స్ లతో పోలుస్తారు .1785 రోమా౦టిజం ఇక్కడ వ్యాప్తి చెందింది .జార్ చక్రవర్తుల ఉక్కు పాదాలకింద నలిగిపోయింది .పోలిష్ పాజిటివిజం,రొమాంటిజం లు యూరప్ సాహిత్య ప్రభావ జనితాలు .ఈరచయితలలో ఆడం మిక్కీవిజ్ ,గోజేన్ స్కి ,టొమాజ్ జాన్ ప్రసిద్ధులు .వీరి రచనలవలన స్వాతంత్ర్య కాంక్ష పెరిగి సావరిన్ ప్రభుత్వమేర్పడింది .మిస్టిజం రచనలొచ్చాయి .అణగారిన జాతులకవులు గా జూలియస్ సోవాస్కి ,జిగ్మౌంట్ క్రాసిస్కి ప్రసిద్ధులు

1918-39కాలాన్ని ‘’ఇంటర్ బెల్లం’’అంటారు .కవిత్వానికి మంచికాలం ‘’పోలిష్ అకాడెమి ఆఫ్ లిటరేచర్ ‘’ఏర్పడింది .ఈ యుగపు కవులు –బోలేస్లా లేస్మియన్.1945-56కాలం లో పోలిష్ రచనలన్నీ యుద్ధానంతరం వెలుగు చూశాయి .ఈకాలం లో 3లక్షలమంది పోలిష్ పౌరులు అరెస్ట్ అయ్యారు .6వేలమందికి మరణ శిక్ష విధించారు .కొందరు రచయితలను జైలులో చిత్రహి౦సలు పెట్టారు .స్వాతంత్రం పొందాక మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటి ఏర్పడి ప్రజలు ఊపిరి పీల్చుకొన్నారు .1956నుంచి గొప్ప రచనలు చేసిన ప్రముఖులలో కొందరు-గుస్టావ్ మొర్సేనిక్ ,పోలా గోజావిన్ స్కి ,కాజిమిర్ బ్రాన్దిజ్ ,ఆడం జగవేస్కి ,జాన్సూజ్ జైడేల్ ,లియోపార్డ్ టిం రాండ్ వగైరా లు .

సాహిత్యం లో నోబెల్ పొందిన రచయితలు –హెన్రి సీన్ కి విజ్ -1905,వ్లాడిస్లా రేమాంట్ -1924,ఇషాక్ బాషేఏస్సింగర్ -1978,జేస్లా మిలోజ్ -1980,విస్లాజిమ్బోస్క-1996,ఓల్గా టొకార్ కుజ్ -2018.వీరిలో విస్సాలోవా ,ఓల్గా లిద్దరూమహిళా రచయితలే

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శార్వరి ఉగాది వేడుకలు

సరసభారతి ఉగాది కార్యక్రమాలు యధా ప్రకారం జరుగుతాయి

సాహితీ బంధువులకు శుభ కామనలు-సరసభారతి ,ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్తంగా సరసభారతి 150 వ కార్యక్రమంగా నిర్వహించే శ్రీ శార్వరి ఉగాది వేడుకలు వాయిదా వేయలేదు.లోగడ తెలియ జేసిన విధంగానే 22-3-20 ఆదివారం మధ్యాహ్నం 3గం.లనుండి  ఉయ్యూరు రోటరీ క్లబ్ ఆడి టోరియం లో సంగీత విభావరి ,కవి సమ్మేళనం ,3పుస్తకాల ఆవిష్కరణ ,ఉగాది పురస్కార ,స్వయం సిద్ధ ,శ్రమశక్తి పురస్కారాలతో సహా అన్నీయధాప్రకారంగా  జరుగుతాయి .అందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

                 గబ్బిట దుర్గాప్రసాద్ -17-3-20-ఉయ్యూరు 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

ప్రపంచ దేశాల సారస్వతం 23-డచ్ సాహిత్యం

డచ్ భాష -ఇండో యూరోపియన్ భాషా కుటుంబం లో జర్మానిక్ వర్గ పడమటి శాఖకు చెందింది డచ్ భాష .హాలండ్ లో ఎక్కువభాగం ,ఉత్తర ఫ్రాన్స్ లో కొన్నిభాగాలలో డచ్ మాతృభాష .దక్షిణాఫ్రికా బోయర్ల భాష ఐన ఆఫ్రికాన్స్ కూడా డచ్ భాషయే.ఇందులో ఒక మాండలికంగా ఉన్న ఫ్లెమింగ్ 1200 నుంచి స్వతంత్ర భాషా ప్రతిపత్తి పొందింది .రైన్ నది పరిసర ప్రాంతాలలో ప్రాచీనకాలం లో ఉన్న కొన్ని జర్మానిక్ మాండలికాలు క్రమంగా కలిసి పోయి క్రీస్తు శకం ప్రారంభం లో సామాన్య భాష గా  మారి డచ్ భాష అయింది .ఐతే ఈప్రాచీన భాషలో సాహిత్యం ఏదీ రాలేదు .ప్రాచీన డచ్ క్రమంగా రూపురేఖలు మారి క్రీ.శ. 1100కు మధ్యయుగ డచ్ భాష గా మారింది .16వ శతాబ్ది దాక ఇదే వాడుకలో ఉన్నది .తర్వాత యూరప్ లో అరిగిన అనేక రాజకీయ పరిణామాలవలన  ఫ్లాండర్స్ రాష్ట్రం వాళ్ళు హాలండ్ కు వలసవచ్చి ,ద్వివిద సంస్కృతుల మేళన జరిగి,ఇవాల్టి డచ్ భాష ఏర్పడింది .హాలండ్ లో చాలా మాండలికాలున్నా ,సాహిత్యభాష గ్రాంధిక డచ్ భాష మాత్రమే. అందుకనే అక్కడి గ్రాంధిక భాషకు వ్యవహారిక భాషకు తేడాచాలా ఉంటుంది .రోమన్ లిపి లోనే డచ్ భాష రాస్తారు .

   సాహిత్యం –డచ్ జమీందార్లు డచ్ భాషా సాహిత్యానికి మొదట రూపంకల్పించారు .12వ శతాబ్దం లో ధనికులు కాలక్షేపానికి మాతృభాషలో రచనలు చేయటం మొదలెట్టారు .ఇవే తొలి సాహిత్య రచనలు .కాని విద్వాంసులు లాటిన్ భాషా మోజులో ,దేశీయ భాషలను ప్రోత్సహించకపోవటం తో  వ్యాప్తి తగ్గింది .దేశీయ భాషా రచనలలో దొరికిన దాని బట్టి 12 శతాబ్ది చివర్లో ‘’హెయిన్  రిక్ ఫన్ వాల్ డేకెన్  ను మొదటికవిగా,,ఆ శ్రీమంతుడు రాసినవే మొదటి రచనలుగా  భావిస్తారు .యితడు సెయింట్  సెర్వెషియస్ జీవిత చరిత్రను ,కొన్ని ఫ్రెంచ్ రచనలను అనువాదం చేశాడు .సుకుమార భావాలతో ఉన్న ఇతని శృంగార గీతాలు యూరప్ లోని చాలాభాషలలోని అనువాదం పొందాయి .ఇతన్ని ప్రేరణగా తీసుకొని కొందరు మధ్యయుగ డచ్ భాషలో కావ్యాలు రాశారు .వీరిలో’’ హాడెవిచ్’’ అనే కవయిత్రి ప్రసిద్ధురాలు .13వ శతాబ్దం లో మిస్టిక్ పోయెట్రి బాగా వచ్చింది .

  15వ శతాబ్ది లో బర్గండీ రాజులు హాలండ్ ను జయించటం,లాటిన్ పై వీరాభిమానం ఉండటం తో   డచ్ సాహిత్యానికి విఘాతం కలిగి,17వ శతాబ్ది దాకా స్తబ్దత ఏర్పడింది సాహిత్యం లో ..17వ శతాబ్దం లో పీటర్ కార్నిలిషూస్ హూఫ్ ట్ -1581-1647,గెర్ బ్రాండ్ అడ్నాస్ జూన్ బ్రేడేరో లు దేశ భాషనూ ఉద్ధరించాలనే సంకల్పం తో మధురంగా సుకుమార శైలిలో గేయాలు నాటకాలు రాశారు .శైలిలో వీరిద్దర్నీ మించిన వారు ఆ సాహిత్యం లో లేరు అని అభిజ్నులభావన .ఈ శతాబ్దం మొదట్లో జూస్ట్ ఫన్ డెన్ వాండేల్-1587-1679 సుప్రసిద్ధ రచయితగా పేరు పొంది’’డచ్ కవితా సార్వభౌముడు ‘’అనే బిరుదు పొందాడు అధిక్షేపకావ్యాలతో సహా అనేక గద్య పద్య రచనలితడు చేశాడు.నాటకరచనలోనూ అందెవేసిన చేయిగా ప్రసిద్ధుడయ్యాడు .అతని ‘’లూసిఫర్ ‘’నాటకం  ఉత్తమ శ్రేణికి చెందింది .దేవుడిని ధిక్కరించి దేవతాగణ౦ తిరుగుబాటు చేసి  విఫలమైన విషాదాంత నాటకం ఇది .ఈ నాటికీదీన్ని మించిన నాటకం లేదంటారు .ఆడంబరం లేని పద లాలిత్యం కమ్మని కవితాశైలి ఇతని సొమ్ము .ఎందరో అనుకరించే ప్రయత్నం చేసి విఫలురయ్యారు .

     వాండేల్ తర్వాత చాలాకాలం దాకా పేరుపొందిన రచయితలు  లేరు .అధిక్షేప విమర్శనాత్మక కావ్యరచన బాగానే వచ్చింది .ముల్తా తులీ ఉరఫ్ ఎడ్వర్డ్ డవెస్ డెక్కర్-1820-1887 దీనిలో ప్రసిద్ధుడు .ఇతని ‘’మేక్స్ హెవ్ లార్ అనే నవల లో డచ్ అధికారులు జావా ద్వీపం లో చేసేదారుణాలను సునిసితహాస్యం తో అధిక్షేపించాడు .ఇతనికాలం వాడే ఐన పట్ జీటర్-1808-1875,బుస్కేన్ హుట్ లు ‘’ది గైడ్ ‘’అనే మాసపత్రిక నడిపారు .మంచి విమర్శ ,విశ్లేషణలతో ఎన్నో రచనలను ఆపత్రికలో సమీక్షించారు .1880 పునరుజ్జీవన ఉద్యమం వచ్చి యువత నాయకత్వం వహించింది .విల్లెం క్లూస్ -1859-1938,ఆల్బర్ట్ వెర్ వే-1865-1937,లడ్విక్ ఫన్ డై జెల్అనే మారుపేరున్న కెరెల్ అల్బర్డింగ్ దిం వీరిలో ముఖ్యమైనవారు .వీరు ‘’నవీ గైడ్స్ ‘’మాసపత్రిక పెట్టి కావ్య  ప్రయోజనంరసానుభూతి మాత్రమె అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు ,తమశైలికి ‘’వర్డ్ ఆర్ట్ ‘’అంటే పదాత్మక కళ అని పెరుపెట్టుకొన్నారు .వేలాది పదాల సృష్టికర్తలయ్యారు వీరు .వీరివలన భాష పరిపుష్టి పొందింది

  1880 తర్వాత దశాబ్దానికి ఒక వాదం బయల్దేరాయి .కాలం గడిచినకొద్దీ వీటిలోని వైరుధ్యాలన్నీ మాసి పోయి అన్నీ సాహిత్యాభి వృద్దికే అనే భావం ఏర్పడింది .చుట్టూ ఉన్న పరిస్థితులపై ఈకవులకు అసంతృప్తికలిగి కవిత్వం లో బహిర్గతమైంది .

  విలియం ఆఫ్ ఎబెర్స్ బెర్గ్ అనే జర్మన్ ఆబ్బట్  సాంగ్ ఆఫ్ సాల్మన్ కు రాసిన వ్యాఖ్యానం పురాతన వ్రాత ప్రతి .అతిప్రాచీన కవిత్వం ను వెస్ట్ ఫ్లెమింగ్ మాంక్ 1100లో రాసిన ‘’హేబ్బాన్ ఒల్లా ఒగ్లా ‘’.ఓల్డ్ డచ్ కు చెందిన’’రైన్ లాండిక్ రైమింగ్ బైబిల్ ‘’ప్రసిద్ధమైనది.20వ శతాబ్దిలో చారిత్రిక రచన జోహాన్ హూజింగా చేశాడు .ఇది అనేకభాషలలోకి అనువాదం పొందింది .ఎందరో రచయితలకు ప్రేరణకలిగించింది  .న్యు ఆబ్జెక్టివిటి ఫోరం ఏర్పడి కొత్తరచనలు వచ్చాయి .బోర్డే విజిక్ రాసిన ‘’బింట్’’కథ కు బ్రహ్మ రధం పట్టారు .ఎడ్గార్ డు పెళ్ళాన్ కొత్త నవలలు రాసి పేరుపొందాడు .రెండవ ప్రపంచయుద్ధం తర్వాత అన్నే ఫ్రాంక్ అనే జ్యూయిష్ బాలిక రాసిన ‘డైరీ ‘’కొత్త  రికార్డ్ సృష్టించి   పలుభాషలలోకి తర్జుమా అయింది .ఈ డైరీ చాలామందిలో ప్రేరణకలిగించి తమ అనుభవాలతో ఉన్న డైరీలు వచ్చాయి .మారగా మింకో రాసిన చైల్డ్ హుడ్, రచయిత్రి హెల్లా హాసీ రచనలు  ప్రసిద్ధి చెందినవే .ఐడియలిజం అదృశ్యమైంది .

 టాప్ టెన్ రైటర్స్ గా –గేరార్డ్   రీవ్ ,ఫ్రెడరిక్ హీర్మన్ , హారీ మూస్లిష్ ,జాన్ వోకేర్స్ ,అన్నేఫ్రాంక్ ,డిక్ బ్రూనా ,అన్నీ ష్మిస్ట్ ,  హెల్లా హాసే ,బాంట్ జెర్,మైకేల్ ఫేబెర్.

  80నవలలు రాసిన హార్రీ మూస్లిష్ కు నవలా సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ వచ్చింది .

 ఫెడ్రిక్ హీర్మాన్ ,గేరార్డ్ రీవ్ ,హారీమూస్లిష్ లను ‘’త్రీ జైన్ట్స్ ఇన్ డచ్ లిటరేచర్ ‘’అని గౌరవంగా పిలుస్తారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-3-20-ఉయ్యూరు 

image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 22-  ఇటాలియన్  సాహిత్యం -2(చివరి భాగం )

ప్రపంచ దేశాల సారస్వతం

22-  ఇటాలియన్  సాహిత్యం -2(చివరి భాగం )

నిత్య జీవిత సమస్యలతో బాందేల్లో నావెల్లాలు రాశాడు .దానినుంచే నవల పేరు వచ్చింది షేక్స్పియర్ నాటకాలకు ఇటాలియన్ నవలలే ప్రేరణ .నాటకాలు రాసినవారు రేసేల్లె ,జిరాల్డీ,స్పెరోనీ మున్నగువారు .మాకియవిల్లీ మాన్ద్రగోలా  బ్రూనో రాసిన ఇల కాండేలాయియో నాటకాలు ప్రసిద్ధాలు అరియోస్తో ‘’ఓర్లాండో పూరియోనో ‘’ప్రబంధం రాశాడు .17వ శతాబ్దిలో చర్చి పెత్తనం పెరిగి రచన తగ్గింది .ఆడంబర శైలి మారి కమనీయ రచనలు వచ్చాయి .18వ శతాబ్దిలో వ్యక్తి స్వాతంత్ర్యం చైతన్యం తో రచనలు వచ్చాయి. శుద్ధ సాహిత్యాన్ని గొల్దోనీ రాశాడు .1816లో నవీన భావాలతో కావ్యాలు వచ్చాయి .వేల్లికో వివాదాస్పద ఫ్రాన్సెస్కా దరిమిని నాటకం రాశాడు .రాష్ట్రీయ భావనతో కూడా నవలలు రాశారు. ధ్వనికావ్యాలు జియుస్తీ తో ప్రారంభమయ్యాయి .1870లో ఇటలీకి స్వాతంత్ర్యం వచ్చి యదార్ధవాద రచనలు విరివిగా వచ్చాయి .నాటకాలను పునరుద్దీపింప జేసినవారు ఫావోలో ఫెరారీ, రోబెర్తో బ్రాకో లు .20వ శతాబ్ది సాహిత్యాన్ని గాబ్రియేలేదా మంజియో ప్రారంభించాడు .ఇతనిప్రభావం స్వేవో,బ్రూనో మొదలైన వారిపై ఉన్నది .వీరంతా నియంతృత్వాన్ని సమర్ధించారు .మారినేట్టి అధ్యక్షతన ఒక సాహిత్య సమితి ఏర్పడి నవ్యోత్సాహంతో కవులు కవిత్వం చెప్పారు. వీరిలో పపీనీ ప్రఖ్యాతుడు .ఇతని ఆత్మకథ ఉన్ ఉయో మోఫినితో బాగా పాప్యులర్ అయింది కోరజ్జోనీ ధ్వని ప్రధాన కావ్యాలురాశాడు .రెల్లీ గోప్పనాటకాలు రాసి ఆ రంగాన్ని ప్రభావితం చేశాడు .క్రోచే 20వ శతాబ్ద సాహిత్య సౌందర్య మీమాంసలో అభి వ్యక్తి వాదాన్ని నెలకొల్పాడు .

  1230లో తలీలో సిలికాన్ స్కూల్ వచ్చి ఒకేరకమైన రచనలు వెలువడినాయి .సార్డా నియా రాజు  ఎంజియో దీనికి ప్రేరణ .స్టాండర్డ్ ఇటాలియన్ లో కవిత్వం వచ్చి రెండవ ఫ్రెడరిక్ కాలం లో కొత్త దొరణలేర్పడ్డాయి ‘’.ఉమ్బ్రియాలో జాకోపోన్ డ తోడి ‘’కవి మతభావకవిత్వం రాశాడు .13శతాబ్ది లో టస్కన్ లో లాటిన్ కు దగ్గరగా ఉన్న భాష మాట్లేడేవారు .అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వం క్రోత్తశైలి కవిత్వానికి నాంది పలికింది .19,20 శతాబ్దాలలో ఎమిలీ జోలా ప్రభావం ఇటాలియన్ రచయితలపై పడింది .ఆ ధోరణిలో   గ్రాజిల్లా డేలేద్డారచనలు చేసింది .స్త్రీలు ప్రోగ్రెసివ్ భావాలతో గొప్ప రచనలు చేశారు .హక్కులకోసం స్త్రీవాద రచనలు వచ్చాయి .మేరియా మేస్సినా రాసిన ‘’ఏ హౌస్ ఇన్ ది షాడోస్ ‘’,లారా డీఫిల్కా రచన ‘’ఫియర్ ఆఫ్ ది డే’’ రచనలు స్త్రీల జాగృతిని తెలియజేసేవి .

  టాప్10 ఇటాలియన్ రచయితలు

1-డాంటే అలిఘరి-డివైన్ కామెడి 2-ఫ్రాన్సేస్కో పెట్రార్కా –ది ట్రయంఫ్స్ 3-జియోవన్నీ బోకాస్సియో –డేకామేరన్4-నికోల్లో డీబెర్నార్డో డీ మాకివిల్లి-ఇల్ ప్రిన్సైప్ 5-లుడోవికో అరిస్టో-కస్సారికా 6-అలెస్సాండ్రోమాన్జోని –ది బెట్రో తెడ్ 7-ఆల్బెర్టో మొరావియా –గిలి ఇన్ డిఫరెంసి 8-ప్రిమో మైకేల్ లేవి-దిస్ ఈజ్ ఎ మాన్ 9-ఇటాలో కాల్వెనో –ది క్రో కమ్స్ లాస్ట్ 10-అమ్బెర్టో ఇకో –ది నేం ఆఫ్ ది రోజ్.

  ఇటాలియన్ రచయితలలో  నోబెల్ పురస్కారం పొందినవారు -1-జియోసు కార్డకి -1906 2-గ్రాజియా డేలేడ్డా-1926-3-లుయిజి పిరాన్డేల్లో-1934 4-సాల్వటోర్ క్వాసిమోడో-1959.

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 21-అరబ్బీ సాహిత్యం -2(చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం

21-అరబ్బీ సాహిత్యం -2(చివరిభాగం )

ఖసీదాలను ప్రాచీన పద్ధతిలో రాసే అబూ హమ్మాం -845అల్ బుహతురి -897ముఖ్యులు .సిరియా నుంచి బాగ్దాద్ వచ్చి రాజాశ్రయం పొంది ,అక్కడే ఉండి’’అల్-హసన్ ‘’అనే స్పుట గేయ సంకలనం సమకూర్చారు .అప్పుడే స్పెయిన్ లో మువా షాహ్,జజాల్ అనే ఇద్దరు కొత్త కావ్యశైలి కవిత్వం రాశారు .అబ్బానీ సైఫుద్దౌలా హందానీ సభ అరబ్బీ సాహిత్య కేంద్రంగా విలసిల్లింది .అక్కడే అల్-ము-తనబ్బీ అనే గొప్ప కవి ఉండేవాడు .1054కు చెందిన అంధకవి మ –అరి ఇస్లాం, గ్రీకు  ,భారతీయ వేదాంతాలలో నిష్ణాతుడు .సాహిత్య విమర్శలతోపాటు,సకత్ –ఉల్-జంద్,లుజుం –మయా లుజుం మహా కావ్యాలుకూడా రాశాడు .సమకాలీన  పరిస్థితుల్ని రాజకీయాల్ని,ప్రభుత్వ తీరు తెన్నుల్ని  తీవ్రంగా తన రనలద్వారా విమర్శించేవాడు .అబ్బానీ ఖలీఫా ద్వారా పార్శీ గ్రీకు సిరియా సాహిత్య రచనల అనువాదం తో గద్య రచనలకు మంచి ప్రోత్సాహం లభించింది .పార్శీ నుంచి లలిత సాహిత్యం ,గ్రీకు నుంచి తత్వ శాస్త్రం ,భౌతిక శాస్త్రం భారత్ నుంచి గణిత శాస్త్రం లను అనువదించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది .పంచతంత్రం ,ఖుదాయి నామా ,అరేబియన్ నైట్స్ అనే కథాత్మక రచనలు బహు జనాదరణ పొందాయి . కితాబ్ –ఉల్-బయాన్ ,అల్-త-బయీన్ ,అలముబాష్ అనే మంచి కథలు రాశాడు . బస్రా నివాసి  చారిత్రకుడు భాషా శాస్త్రవేత్త ఇబ్నకు –తైబా-883అల్ జహీజ్ కు సమకాలికుడు –ఆదాబ్ –ఉల్-కబీర్ గ్రంథం రాసి వ్యాకరణం భాషా సమస్యలను చర్చించాడు .ఇతని ఇతర రచనలు –ఉలమా ఆరిఫ్ ,మెయిన్ ఉల్ అబ్బార్ ,

  విజ్ఞాన సర్వస్వ రచనకూడా బాగా జరిగింది. స్పెయిన్ నివాసి ఇబ్న – అబ్దుల్ –ఖని -939 దీనిలో నిపుణుడు. రాగిల్ ఉల్ ఇఫహామి -1109,అజ్-జ-సమరి -1143కూడా విజ్ఞానసర్వస్వ కారులే .రాజకీయ కరపత్రాలలో ఆలంకారిక గద్య శైలి ప్రవేశించి బాగా ఆకర్షణ తెచ్చింది .

   ఈ కాలం లోనే ‘’మకమా ‘’అనే ఏకాంకికలు బాగా ప్రచారమయ్యాయి ..వీటిలో వచన గేయాలుంటాయి .వీటిలో ప్రసిద్ధుడు ,ప్రథముడు-అహమ్మద్-ఉల్-హన్దునీ-1007,.మకామా ప్రతిష్ట పెంచినవాడు అల్-హరీరీ -1121.యుద్ధ గాథలు,అత్తారా కథలు ,చారిత్రకగాథలు  బాగా ప్రచారం పొందాయి .

   ఆరబ్ మొదటి తత్వగ్రంథ రచయిత-అబూ యూసఫ్ –యాకూబ్ –ఉల్ –కింది-862,యితడు తత్త్వం తోపాటు జ్యోతిషం వైద్యం సంగీతం  గణితం లలో కూడా 200 రచనలు చేశాడు .వేదాంత రచయితలలలో అబూ సనర్ –ఉల్ ఫరాబి -950,అబూ –అలీ –ఇబ్నె సీనా ,అల్    గజ్జాలీ ముఖ్యులు .తత్వ చింతనలో నూతనమార్గాన్వేషి. ఇబ్నరాన్  షర్ద్-1198,ఐతే అబ్న ఆవజ్జా -1139 దీన్ని కొనసాగించాడు .పాశ్చాత్య తత్వశాస్త్రం లో ఇబ్న-తుఫైల్ సుప్రసిద్ధుడు .అల్-ఖ్వారాజ్మీ ,తావీత్ ఇబ్న కుర్రా ,అల్-క-రఖి గణిత శాస్త్ర గ్రంథాలు,ఇబ్రహీం అల్ ఫజరీ  జ్యోతిష గ్రంథాలు ,రాశారు .బాగ్దాద్ ,డమాస్కస్ ,కాహిరా లలో నక్షత్ర శాలలు ఏర్పడటం తో ఖగోళ వాజ్మయం వృద్ధి చెందింది .అబూ జకారియా ఆర్ రాజీ -932,అజ్ జహారోయి -1009,ఇబ్న సీనా -1037,ఇబ్న మసావహ్-1015,ఇబ్న మొయూర్-1209మొదలైన వారు వైద్య గ్రంథాలు రాశారు .వైద్య ప్రయోగ శాలలు ఔషధాలయాలు బాగా అభి వృద్ధి చెందాయి .ఖలీఫాల కాలం లో సువ్యస్తిత వలన ,రవాణా సౌకర్యాలవలనా భూగోళ విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెందింది .ఇబ్న ఖుర్ డాద్ బీహ్,కూబీ ,ఇబ్న రూస్తా ,అల్ మక్దసి అల్ బెరూని ,యాత్రా సాహిత్యం రాశారు .నకిరీ ,యాకూబ్ లు భౌగోళిక నిఘంటు నిర్మాణం చేశారు .పైగంబర్ మొహమ్మద్ జీవిత చరిత్ర ఇబ్న ఇషాక్ రాస్తే ,ఇబ్న ఇషం దాన్ని సంస్కరించి ప్రచురించాడు .స్పెయిన్ కు చెందిన హిసముద్దీన్-ఇబ్న అల్-ఖలీల్ గొప్ప చారిత్రిక పరిశోధకుడు .అల్ మకరి రాసిన అరబ్బుల సాంస్కృతిక ,సాహిత్య వికాసాల గూర్చిన గ్రంథం ప్రసిద్ధ రచన .

  మంగోలుల దాడులవలన బాగ్దాద్ పతనం చెంది సిరియా ఈజిప్ట్ దేశాలు ఆరబ్ సంస్కృతీ కేంద్రాలయ్యాయి .సాహిత్య స్వరూప స్వభావాలు కూడా మార్పు చెందాయి ..ఇబ్న అల్ అస్కాలాని ,జలాలుద్దీన్ అల్ మహార్లి ,జలాలుద్దీన్ అనా సయీదీ,శలీబుద్దీన్అల్ కస్తలని  ,ఇబ్న తైమియా ,ఇబ్న ఉల్జౌజియా ,తకీ ఉద్దీన్ అస్ సుబకీ ,అల్ రౌరానీ ఈ యుగ సుప్రసిద్ధ రచయితలు .ఇబ్న ఖల్ దూన్ -1403చరిత్ర సాంఘిక శాస్త్ర రచనలలో నూత్న ఒరవడి ప్రవేశ పెట్టాడు .మొత్తం ఆరబ్ సాహిత్యాన్ని  మదించి కష్ ఫుల్ జుమాన్ అనే పరిశోధనాత్మక రచన చేశాడు టర్కీకి చెందిన హాజిఖల్ ఫా-1657.ఇండియాలో కూడా ఇస్లాం ప్రభావం పెరిగింది వ్యాపారం కోసం దక్షిణ భారత పడమటి తీరం చేరిన అరబ్బులు నివాసం ఉన్నారు .భారత్ వదిలి మధ్యప్రాచ్యం చేరిన భారతీయ ముస్లిం లలో అబూ అతావుల్ సింధీ కవిగా ,హసన్ అలీ సగని భాషా శాస్త్ర వేత్తగా ,సాఫీ ఉద్దీన్ అల్ హిందీ న్యాయ శాస్త్ర కోవిదుడుగా ప్రసిద్ధులు .మహీబు ఉల్లా బిహారీ -1707రాసిన ‘’సల్లుం ఉల్-ఉలూక్ ‘’గొప్ప తర్క శాస్త్ర గ్రంథం.

  సద్ బిన్ సమాన్ ,నిజాముద్దీన్ జౌలియా ,నజీరుద్దీన్ చిరాగ్ దేహాలని ,షహబుద్దీన్ ,అమీర్ ఖుస్రో ,ఆరబ్ సాహిత్యానికి అపార సేవ చేసిన భారతీయులు .మలబారు తీర వాసి ముహమ్మద్ –బ-అబ్దుల్ –అజీజ్ అనే రచయిత కాలికట్ జామోరిన్ కు ,పోర్చుగీస్ వారికి జరిగిన యుద్ధాన్ని 500పద్యాలతో ‘’ముస్నవీ ‘’రాశాడు .సయ్యద్ ఆలీఖాన్ ఇబ్నె మాసూం ,సయ్యద్ అబ్దుల్ జలీల్ బిల్గ్రామీ ,సయ్యద్ గులాం ఆలీ ఆజాద్ ,ఆలీ ముక్తకీ ,షాహ్ వలీ ఉల్లా ఆరబ్ సాహిత్య ప్రముఖ కవులు .జహీర్ ఆలీ రాసిన ‘’తాజ్ ‘’గ్రంథం దేశ విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది .

   1793లో పాశ్చాత్య నాగరకత సంపర్కం తో ఆరబ్ సాహిత్యం కొత్త పుంతలు తొక్కి,ఆధునిక యుగానికి నాంది పలికింది.పాఠశాలలు ముద్రణాలయాలు ,పత్రికలు ఐరోపా సాహిత్య అనువాదాలతో సాహిత్యం కొత్త గుబాళింపు పొందింది .భాషలో మార్పు వచ్చి వ్యావహారిక భాషా రచనలు విరివిగా వచ్చాయి .కథలు,నవలలు విమర్శ లపై పాశ్చాత్య ప్రభావం పడింది .షేక్ మహమ్మద్ అబ్దుల్ ఖురాన్ పై రాసిన వ్యాఖ్యానం ఇస్లాం కు కొత్తజవజీవాలనిచ్చింది .కావ్య వస్తువు ,ఛందస్సులలో గొప్ప మార్పులొచ్చాయి .నాటకాలు సినిమాల ద్వారా సాహిత్యం జన సామాన్యానికి చేరువైంది .

   10వ శాతాబ్దినాటికే ఆరబ్ డైరీలు వాడకం లో ఉన్నాయి .ఇవి ఈనాటి డైరీలులాగానే ఉండేవి .11వ శతాబ్ది ఐబాన్ బన్నా రాసిన డైరీ బయటపడింది .ఆరబ్ సెటైర్ కవితకు ‘హిజా’’అనిపేరు .ఈరచనలో ప్రసిద్ధుడు అల్ జహీర్ 9వ శతాబ్దివాడు .10వ శతాబ్దం లో తాలిబీ  సెటైర్ సాహిత్యం అంతా ఏర్చి కూర్చాడు .అరిస్టాటిల్ పోయేటిక్స్ వచ్చాక సెటైర్ కుకామేడి కి విభజన పోయింది .మధ్యయుగ ఇస్లాం కాలంలో తోలుబొమ్మలాటలు ,పాషన్ ప్లే లు బాగా ఉండేవి .ఆధునిక యుగం లోనే నాటక శాలలేర్పడ్డాయి .19వ శతాబ్దిలో సుప్రసిద్ధ కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో ను జబ్రైబ్రహిం జబ్రా మొదలైనవారు అరబ్బీ లోకి అనువాదం చేశారు .20వ శతాబ్దం లో రచయితలపై సెన్సార్ షిప్ ఉండేది .ఇరాక్ కు చెందిన మొహమ్మద్ సయీద్ ‘’సద్దాం సిటి ‘’పేరుతొ బిన్ బర్కా అలీ పుస్తకం బాగా ప్రచారం పొందింది .ప్రభుత్వ వ్యతిరేక రచనలు చేస్తున్నారన్న అభియోగం తో సోనల్లా ఇబ్రహీం ,అబ్దుల్ రహ్మాన్ మున్సిఫ్ లనుప్రభుత్వం అరెస్ట్ చేసింది .తాహా హుస్సేన్ ‘’ది ఫ్యూచర్ ఆఫ్ కల్చర్ ఆఫ్ ఈజిప్ట్ ‘’రాసి ఆరబ్ జాతీయవాదానికి ఊపు తెచ్చాడు .స్త్రీల హక్కు ఉద్యమానికీ మంచి రచనలు వచ్చాయి .19,20శతాబ్దాలలో ఆరబిక్ రినైసెన్స్ ఉద్యమ౦ ప్రారంభమై క్లాసిక్ కవిత్వాన్ని పునరుద్ధరించే కార్యక్రమం ప్రారంభమైంది .నవీన సంప్రదాయ వాదులుగా పిలువబడిన ఈకవులు సంప్రదాయ కవిత్వ రచన చేశారు .కొత్తతరం కవులు నియోక్లాసికల్ కవిత్వం రాశారు .వచన కవిత్వానికి ఆద్యులు బద్రి షకీర్  అల్ సయ్యబ్ ,నాజిక్ అల్ మలైకా కవులు .ఆధునిక కవిత్వం కూడా పూలూ కాయలూ కాసింది .’’ఆదునిస్ ‘’ఇందులో ప్రసిద్ధుడు .పాలస్తీనా జాతీయకవిగామహమూద్ దార్విష్  ప్రసిద్ధుడు .ఈయన అంత్యక్రియలకు లక్షలాది జనం హాజరై నివాళులు అర్పించారు .ఆధునిక నవల పలుపోకడలు పోయింది .కుటుంబ నేపధ్య నవలలు బాగా వచ్చాయి .నాగిబ్ మహ్ ఫుజ్ నవల కైరో నగర జీవితాన్ని ట్రయాలజి గా రాసి నోబెల్ బహుమతి1988లో  పొందాడు .నవలామణుల  నవలలు తక్కువే .యుద్ధానంతర  రచయితలలలో రబాబ్ అల్కాజ్మి –ఇరాక్ ,జలీలా రీడా-ఈజిప్ట్ ,సల్మా ఖాద్రా జయ్యూసి –పాలస్తీనా ,లామిలా అబ్బాస్ అమరా –ఇరాక్ ప్రముఖులు .సమకాలీన మహిళా రచయిత్రులు ఆరబ్ భాషలోనేకాక ఇంగ్లిష్ ,ఫ్రెంచ్ జర్మన్ సాహిత్య రచనలు చేస్తున్నారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-3-20-ఉయ్యూరు

image.png
image.png
image.png
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కరోనా !మత్ డరోనా

కరోనా !మత్ డరోనా
తుమ్ముకు౦టూ,దగ్గుకుంటూ చీదుకొంటూ ఊడిపడ్డాడు మా బామ్మర్ది బ్రహ్మ౦. వాకిట్లోనే వాణ్ని చూసి వాళ్ళ అక్కయ్య లోపలిగదిలోకి తీసుకు వెళ్లి తలమీద దుప్పటేసి సాంబ్రాణి పోగేసి ,కాఫీ నోట్లో పోసి జండూ ,అమృతాంజన్ రాసి తనకు తెలిసిన హోమియో మందు మింగించాక కొంచెం స్తిమితపడి బయటికొచ్చాడు నాతో మాట్లాడటానికి .’’బావా! అక్క భలేగా క్వారంటైన్ మెయింటైన్ చేస్తోందే .దెబ్బతో నా రోగం కుదిర్చి మామూలు మనిషిని చేసింది అక్క గ్రేట్ బావా ‘’అన్నాడు .’’అవున్రా మీ అక్కకు ముందు జాగ్రత్తలు ఎక్కువ .ఎప్పుడూ చిమ్మున చీది ఎరగదు .ఎవరికైనా ఏదైనా చేస్తే వెంటనే రియాక్టయి తగ్గేదాకా ఊరుకోదు .నా విషయం లోనైనా అంతే .సరేకాని ఇంతహడావిడి గా ఎందుకు ఊడిపడ్డావ్ ?.’’అన్నాను .ప్రపంచమంతా కరోనా వైరస్ తో బాధపడుతుంటే మీరిద్దరూ ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చా .’’అన్నాడు .’’సడేలే సంబడం . ఫోన్ చేస్తే సరిపోయేదిగా ?’’అన్నాను .’’ఓరి బాబోయ్ !ఫోన్ చేస్తే దగ్గు జలుబు తుమ్ములు పది నిమిషాలు వినిపించి అర్ధంకాని హిందీలో ఏదో ఏదో చెప్పి కంగారు పెడుతున్నారు .అది లైన్ లోకి వచ్చి మాట్లాడుదామనుకొంటే మళ్ళీ మన వాయిస్ కూ బ్రేకే ‘’ఈ బాధ భారించేలోపు బండీ మీద అయిదు నిమిషాల్లో వాలి పోవచ్చని వచ్చాను .’’సరే సంతోషం .ఏమిటి తాజాకబుర్లు ?’’అడిగాను .’’కరోనాకు కారణమైన చైనాలో ఊళ్లకు ఊళ్ళే ఖాళీ అయ్యాయట.సుమారు ‘’లకారం’’ దాకా పైకి పోయారని అంటున్నారు ‘’అన్నాడు .’’లేదురా వాళ్లలెక్కప్రకారం 3వేలు దాటలేదని కదా ?’’అన్నాన్నేను .’’జనం కంగారు పడతారని తగ్గించి చెప్పారని అనధికార వార్తలు బావా ‘’ అన్నాడు .’’ఏదో రా దేన్నీ నమ్మాలో తెలీట్లేదు ‘’అన్నాను .’’అసలు ఆరోగ్య శాఖా మంత్రులకే కొన్ని దేశాల్లో సోకిందట బా ‘’అన్నాడు .’’వైరస్ కు నీ ,నా భేదం ఉండదు కదరా ‘’అన్నాను .’’మనదేశం లో మన రాష్ట్రం లోకూడా పాకిందా ?’’అడిగా .’’పాకుతోంది శరవేగంగా .’’అన్నాడు .’’మరి చర్యలు తీసుకొంటున్నారా’’ప్రశ్నించా .మందులు లేవట .మాస్కులు లేవట .అమెరికాలోనే అందుబాటులో లేక 36 రాష్ట్రాల్లో ఎమర్జెన్సి ప్రకటించి ఉద్యోగస్తులను వర్క్ ఫ్రం హోం చేయమంటున్నారు .గేమ్స్, టూరిజం ప్రోగ్రామ్స్ అన్నీ కట్ చేశారు .షోలను ప్రేక్షకులు రాకుండా ముసలి ముతకా నిర్వహిస్తున్నారట .చాలాదేశాలు విమాన ప్రయాణాలు రద్దు చేశాయి .ఒక వేళ వస్తే కనీసం 15రోజులు క్వారంటైన్ లో ఉంచి టెస్ట్ లు చేసి పంపిస్తున్నారు .నువ్వు టివిలు చూడవు .నీకెలా తెలుస్తాయిలే ‘’అని ఎద్దేవా చేశాడు.
‘’మన రాష్ట్రం లో స్థానిక సంస్థలకు .ఎన్నికలట’’అన్నాన్నేను .’’అవున్ బా . ఇంత విపత్కర పరిస్థితి లోనూ ఎన్నికలు జరపాల్సిందే అని కోర్ట్ హుకుం .తప్పలేదు ప్రభుత్వానికి .’’అన్నాడు .’’మరి నామినేషన్లు ,ప్రచారం వగైరా ఎలా ‘’అడిగా .మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం .అందుకే అప్పోజిషన్ వారు నామినేషన్ వేయటానికి దగ్గు తుమ్మూ చీదుడులతో వస్తే వైరస్ మరీ పెరిగిపోతుందని ,అధికార పక్షం వారే అన్ని చోట్లా అడ్డుకొని ,వినకపోతే పోలీసులతో బెదిరించి,నాయకులు కొంపలు తగలబెడతామని హెచ్చరిస్తూ ,ప్రతిపక్ష నాయకుల కార్లను దూలాలతో రాళ్ళతో ,తలలను దుడ్డుకర్రలతో చావమోది నామినేషన్ వేయకుండా అడ్డు పడుతూ ‘’ప్రజారోగ్యం’’ కాపాడు తున్నారు .ఇది గిట్టని బాబు ,కన్నా లు ప్రజాస్వామయం ఖూనీ అని గగ్గోలు పెడుతూ ప్రభుత్వాన్నే భయపెడుతున్నారు .కాకిగోల చేస్తున్నారు .మంత్రులు యధాప్రకారం’’ బూతు’’ ప్రవచనాలతో ‘’ బూతు’’లను ఆక్రమించే పనిలో ఉన్నారు ఎలాగైనా గెలవాలి .లేకుంటే అన్న మాటేసి వేటేస్తాడని భయం .అందుకే అంతగా బరి తెగిస్తున్నారు ‘’అన్నాడు ఊపిరి పీల్చుకొని .’’ఇది ప్రజాస్వామ్యమా ‘’అడిగాన్నేను .’’ప్రజాస్వామ్యమోకాదో కాని ప్రజల్ని కరోనా నుంచి కాపాడే గోప్పఆయుధం మాత్రం నిజం .దీనిలో ఖాఖీలుఎంతో సహకరిస్తూ ప్రజారోగ్యం కాపాడుతున్నారు ప్రతిపక్షాల నుంచి ‘’అన్నాడు . ‘’కేంద్ర ప్రభుత్వం సంగతు లేమిట్రా’’అన్న నా ప్రశ్నకు ‘’ఉ౦డుబావా .మధ్యప్రదేశ్ లో జంప్ జిలానీలను ఒక చోట హోటల్ అనే క్వారంటైన్ లో ఉంచి కరోనా నుంచి రక్షణ కల్పించి ,తగిన సమయానికి భోపాల్ చేర్చటానికి,’’కమలనాద్ ‘’ప్రభుత్వాన్ని పడగొట్టి ‘’కమలనాధుల ‘’ప్రభుత్వం మళ్ళీ తీసుకురావటానికి,ప్రజాస్వామ్య రక్షణకు ఆపసోపాలు పడుతుంటే కరోనా గోల ఎవరికి పట్టింది ‘’వాళ్ళంతా ‘’కరోనా !మత్ డర్నా’’అన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లున్నారు .’’అన్నాడు .
ఒరేయ్!ఇన్ని కబుర్లు చెప్పావ్ .అసలు కరోనా అంటే ఏమిటి ఆ వైరస్ ఎలా వ్యాపిస్తుంది .నివారణ చర్యలేమిటో నాకు కాస్త వివరించరా ‘’అన్నాను .అమాంతం కాళ్ళమీద పడి అది తెలుసుకోవటానికే నీ దగ్గరకొచ్చాను బావా ‘’అని బావురుమన్నాడు .ఇక నాకు తప్పదుగా .విషయం చెప్పాను ఈ విధంగా ‘’కరోనా అంటే కిరీటం అని అర్ధం. గ్రహణం పట్టినప్పుడు సూర్యుని చుట్టూ కరోనా ఏర్పడుతుంది .అలాగే ఈ వైరస్ అంటే సూక్ష్మజీవిని సూక్ష దర్శినితో పరిశీలిస్తే కిరీటం ఆకారం లో కనిపిస్తుంది కనుక కరోనా అని పేరు పెట్టారు .ఈ వైరస్ కలుగ జేసే జబ్బు పేరు ‘’కోవిడ్-19’’.కరోనా వైరస్(corona virus ) పేరులోని కో,వి లకు డిసీజ్ అంటే జబ్బు చేరిస్తే వచ్చిన మాట ‘’కోవిడ్’’.ఈ వైరస్సోకినతర్వాత జబ్బు లక్షణాలు బయట పడటానికి సుమారు 14రోజులు పట్టవచ్చు .ఒక్కోసారి అయిదారు రోజుల్లోనే బయట పడచ్చు .ఈ వైరస్ శ్వాస కోశాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది .1960లోనే ఈవైరస్ ను గుర్తించి ,ఇప్పటిదాకా 6రకాల కరోనా వైరస్ లను కనిపెట్టారు .ఇవన్నీ పక్షులు ,పాలిచ్చే జంతువులపై ఎక్కువ ప్రభావం చూపించాయి కాని ఇప్పుడు వచ్చిన ఈ వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మహా డేంజర్ అయింది .ఈ వైరస్ సోకితే జలుగు దగ్గు ,జ్వరం ఛాతీలో నొప్పి వచ్చి ఊపిరి పీల్చటం కష్టం అవుతుంది .తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు తీస్తుంది .
ఇప్పుడొచ్చిన కరోనా వైరస్ 19,20 చైనాలోని ఊహాన్ లో 2019 డిసెంబర్ 1 న గుర్తిమ్పబడి ,2020మార్చి 5 నాటికి ప్రపంచ వ్యాప్తి అయి సుమారు లక్షకేసులు రుజువయ్యాయి .మధ్యచైనా దక్షిణ కొరియా ,ఇటలి ,ఇరాన్ లలో వ్యాపించి 3వేలకు పైగా చనిపోయారని వార్త.దీని వ్యాప్తి అరికట్టటానికి చైనా’’హూబి లాక్ డౌన్’’,కర్ఫ్యూ వంటి చర్యలు చేబట్టింది .జపనీస్ సముద్రం లో బ్రిటిష్ క్రూయిజ్ షిప్ ‘’డడైమ౦డ్ ప్రిన్సెస్ ‘’ను నిర్బంధించి ఉంచారు .ఇటలీ లాక్ డౌన్ ప్రకటించింది .విమానాశ్రయాలు రైల్వే బస్ స్టేషన్లలో తనిఖీలు ఆరోగ్యప్రకటనలు స్క్రీనింగ్ ద్వారా ఏర్పాటు చేశారు .చైనా ఇటలీ ఇరాన్ దేశాలకు ప్రయాణాలు చేయవద్దని చాలా దేశాలు ప్రకటించాయి .చైనా ఇరాన్ జపాన్ ఇటలీ దేశాలలో బడులన్నీ మూసేశారు .అమెరికాలో చాలా రాష్ట్రాలలో ఎమర్జెన్సి విధించి ఉద్యోగులను ఇంట్లో నుంచే పని చేసే వీలు కలిపించారు ‘’అన్నాను .మాబామ్మర్ది బ్రహ్మం మొహం లో వింత వెలుగు కనిపించి ‘’అందుకే బావా !నీ దగ్గరకోచ్చేది. తిట్టినా విషయం సూటిగా సుత్తిలేకుండా చెబుతావ్ .ఇంతకీ తీసుకోవాల్సిన జాగ్రత్త లేమితో సెలవీయండి బా గారూ ‘’అన్నాడు ‘’చేతులు ,కాళ్ళు వేడినీటితో శుభ్రంగా కడుక్కునిమాత్రమే ముక్కు నోరు దగ్గర చేతులు పెట్టాలి .పచ్చిగా ఉన్నవి, సగం ఉడికించినవి తినకూడదు .ముక్కుకు మాస్క్ పెట్టుకోవాలి లేకపోతె టిస్యు పేపర్ ఉంచుకోవాలి .దగ్గు తుమ్ము జ్వరం ఉన్నవారికి సాధ్యమైన౦త దూరంగా ఉండాలి ‘’అన్నాను .’’ ఈజాగ్రత్తలన్నీ తీసుకొంటే ‘’కరోనా !మత్ డరోనా ‘’కదా బావా అంటూ ఎగిరిపారిపోయాడు బామ్మర్ది బ్రాహ్మి .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-3-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

  2-ప్రపంచ దేశాల సారస్వతం 21-అరబ్బీ సాహిత్యం -1

  21-ప్రపంచ దేశాల సారస్వతం

21-అరబ్బీ సాహిత్యం -1

అరబ్బీ భాష –క్రీ .పూ.4వేల సంవత్సరాల క్రితమే ఆరబ్ నాగరికత ఉందని ,క్రీ.పూ.6వేలు నాటికే అక్కడి నాగరకత ,సంస్కృతీ ఉచ్చ స్థితి లో ఉన్నాయని పురాతత్వ పరిశోధనవలన తెలుస్తోంది .అరెబిక్ భాష సెమెటిక్ భాషా కుటుంబానికి చెందింది .ఉత్తర అరబ్ దేశం లోనగర సంస్కృతికి నిలయమైన అరబ్బీ భాష కు ,మక్కా క్షేత్రం గొప్ప ఆశ్రయం .ఈ భాష సార్ధవాహుల ద్వారా మెసపొటేమియాకు వ్యాపించి అక్కడ పరి ష్కృతి  పొంది ,ఉదాత్తభాషగా రూపు దాల్చింది ..క్రీ.శ.7వశతాబ్ది తర్వాత ఇస్లాం మతం తో పాటు అరబ్బీ భాషా సంస్కృతులు సమస్త ప్రాక్ మధ్యమ దేశాలలో ,ఆసియా ,ఆఫ్రికా ఖండ౦ కొన్ని ప్రాంతాల్లో వ్యాపించింది .అన్ని వ్యవహారాలూ ఆ భాషలోనే జరిగేవి .13వ శతాబ్దం లో ఖురాన్ ప్రభావం జావా ,మాల్టా, ఈజిప్ట్ ,స్పెయిన్, సిసిలీ మొదలైన చోట్ల విస్తృత మైంది .ఇప్పటికీ మధ్య ప్రాచ్యం లో అదే మాతృభాష మాత్రమేకాక ప్రపంచం లోని మహామ్మదీయ సంస్కృతికి మూల భూతంగా ఉన్నది .మాండలికాలలో తేడాలున్నా ,గ్రాంధిక భాషా మూలం ఒక్కటిగానే నిలిచి ఉంది.

   సాహిత్యం –అరబ్బీ సాహిత్యం ఉత్పత్తి ,వికాసం అంతా కవిత్వం ద్వారానే ప్రారంభమైంది .మంత్రాలలో  అంత్యప్రాసల తో ఉన్న గద్యాలే ,క్రమంగా లయాన్వితాలై అనేక ఛందస్సులుగా మారాయి .యాత్రికుల వియోగ గాధలను వర్ణించే ‘’ఖసీదా ‘’అనే గేయాలు  బాగా ప్రచారం లో ఉండేవి వేట ,ఒంటెలు తుఫాను మొదలైన ఎడారి జీవనానికి చెందిన విషయాలు ముఖ్యంగా   వర్ణింప బడేవి .ఆనాటి సామూహిక  జీవితం, సాంఘిక పరిస్థితులు ,యుద్ధాలు మానవ ప్రవృత్తులు వర్ణించే గేయాలను పాడేవారిని ‘’రాసో ‘’అంటారు .ఇస్లాం మతానికి ముందు అనేక ఖసీదాలు రాసి ప్రసిద్ధి చెందినకవి ఉమ్రా –ఉల్ –కైస్.గద్య సాహిత్యం లో మొట్ట మొదటిది ఖురాను గ్రంధం .రాసూలు మహమ్మద్ కు దేవదూతలచే లభించిన తత్వ జ్ఞానాన్ని ,మత సాంఘిక ఆదర్శాలను విధి ,నిషేధాలను వివరించే ఖురాన్  మహామ్మదీయులందరికి ఏకైన పవిత్ర ధర్మ గ్రంథం.ఖురాన్ రచనా కాలానికి అరబ్బీ లిపి చాలా దోష భూయిష్టంగా,అసంపూర్ణంగా  ఉండేది .కనుక వాక్యార్ధ నిర్ణయం చేయటానికి ,వ్యాకరణ ,శబ్ద భాషా సాహిత్యాల అవసరం  తప్పని సరి .ఖురాన్ శైలి ఆనాటి గద్యానికిమూలం. నేటికీ అదే ఆదర్శప్రాయం .ఉపదేశాలకు ధార్మిక విషయ బోధనకు వచనమే అందరికి అందుబాటు .పైగంబర్ ,ఖలీఫాలకాలం లో కావ్య రచనకు ప్రోత్సాహం లేక గద్యమే ప్రచారమైంది .

  ఖలీఫాలకాలం లో ఇస్లాం మత సిద్దాన్తాలతోపాటు ,ఉన్నత సామాన్య వర్గాలలో స్వేచ్చా విలాసాలు ,రాజకీయాలు ఎక్కువగా ఉండేవి .భోగలాలస     విస్తృతమైనది –ఇప్పుడు ఆసరా లభించి కవులు విజ్రుమ్భించారు .శృంగారం ఏరులై కవిత్వం లో ప్రవహించింది .బుదానియా జమీత్ బ –మమార్ ,లుబనా –కైస్  బ జరీహ్,లైలా –మజ్ను వంటి ప్రేమకావ్యాలు వచ్చి ఇరాన్ ,టర్కీ మొదలైన దేశాలలో బాగా ఆదరణ పొందాయి .ఈ కావ్యాలే తర్వాత జానపద గాధలుగా వ్యాప్తి చెందాయి .వీటిలో ఉమర్ –బ –రబియా కు విశేష స్థానం లభించింది .కుర్రేషు  కు చెందిన ఈ రచనలు సంకలన రూపం పొందాయి .ఈ రచనలలో గజల్స్ ప్రాచుర్యం పొందాయి .కవిత్వం ప్రాభవం పొందటానికి మరో కారణం కూడా ఉంది .ఖురాన్ ఘట్టాలు అర్ధం కావాలంటే కావ్యజ్ఞానం అవసరం .కనుక ఖురాన్ అధ్యయనం ,వ్యాఖ్యానాలకు కవిత్వం గొప్ప సాధనంగా ఉపయోగ పడింది .మొత్తం మీద అరబ్బీ కవిత్వ, వచనరచనలకు ఖురానే మూలం అయింది .ఖురాన్ సిద్ధాంత నిరూపణకోసం ఏకంగా ఒక ప్రత్యేక వాజ్మయమే ఏర్పడింది .అనేక ఖురాన్ ప్రతులను ఒక చోట చేర్చి సమగ్ర రూపం కల్పించినవాడు ఇబ్న జబీర్ –ఉల్ –తహరి. .   ఖలీఫాల రాజధాని డమాస్కస్ నుంచి బాగ్దాద్ కు మారాక ,అరబ్బీ రాజకీయ ,సాంఘిక లౌకిక    సంస్కృతుల పై పారశీక ప్రభావం ఎక్కువైంది .క్రొత్త  రచనా ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. ఆధ్యాత్మిక  ధార్మిక ,వేదాంత భూగోళ ,భౌతిక శాస్త్రాది శాఖలు వాజ్మయం లో  యేర్పడ్డాయి.13వ శతాబ్దం నాటికి సాహిత్యం లో సాంప్రదాయానికి వ్యతిరేకంగా గ్రీకు ,క్రైస్తవ వాజ్మయ ప్రభావాలతో జాతీయ ఉద్యమం ప్రారంభమైంది . దీన్ని ప్రారంభించినవారు 995కాలం వాడైన-అబుల్ హసన్ –అల్-అష్కి మరియు మన్సూర్ అల్-మతుర్దీ-944.ఈ ఉద్యమఫలితంగా వచ్చిన వేదా౦త మార్గమే  ‘’కలాం ‘’.దీని సిద్దాన్తవాది ఇందులోని సాహిత్యానికి ప్రతినిధి  అబూబకర్ వలీల్లాని -1085.ఇతని రచన –కితాబ్ –అల్ మిలల్ –వల్నిహాల్ గ్రంథం.అన్ని సిద్ధాంతాలను క్రోడీకరించి ఇస్లాం కు మెరుగులు దిద్దాడు .ప్రాచీన సంప్రదాయకవి షేక్ అబ్దుల్ –కాదిర్ –జీలాని  ముఖ్యమైన ‘’అల్-కదీరియా’’ గ్రంథం రాశాడు .ఈకాలం వాడే అల్ –గజ్జలి -1111ప్రముఖ సూఫీ విద్వాంసుడు నిగూఢమైన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని వర్ణించాడు .ఈ రచన వలననే ఇస్లాం లో సూఫీకి స్థానం లభించింది .పాశ్చాత్య దేశాలో ఖోరాన్ ,అరబ్బీ పఠన,పాఠనాలు పెరగటం తో అక్కడ కూడా గ్రంథరచన జరిగింది .స్పెయిన్ వారైన అల్ దనీ,అల్ షతీబీ లు ఖోరాన్ ఉచ్చారణ విధానం పై పుస్తకం రాశారు .

  అబూ అసదుద్దౌలా -685-మొదటి వ్యాకరణం రాశాడు .అరబ్బీ వ్యాకరణ పరిశీలన అంతా కుఫ్రా ,బస్రా నగరాలలోనే ఎక్కువగా జరిగేది .దీనిపై రెండు భిన్నవాదాలు వచ్చాయి .వ్యాకరణ ప్రకా౦డు లు –ఖాబీల్ –బిల్అహ్మద్ ,అబూ –శిర్ అమర్ ,బిన్ఉస్మాన్ లు .వ్యాకరణం లో దిట్ట లైన వారు కూడా వర్ణనాత్మక గ్రంధాలు రాయటం విశేషం .వీటి తర్వాత నిఘంటువులు వ్యాకరణాలు వచ్చాయి .అబూబకర్-ఇబ్న-రైద్,అల్ -మొహర్రద్ లు నిఘంటు నిర్మాతలు .అల్ముహర్రద్    విజ్ఞాన సర్వస్వం ‘’కితాబ్ –ఉల్-కామిల్ ‘’రచించాడు .కుఫాలో ఉన్న వ్యాకరణ పండితులలో కిసాయీ ,ఫెర్రా ,ఇబ్న అల్ ముఖ్యులు ‘’కితాబ్ –ఉల్-ఫసీహ్ ‘’అనే విజ్ఞాన కోశాన్ని’’ తాలబ్ ‘’రచించాడు .బాగ్దాదు లో ఇబ్న –ఖలాలియా ,ఇబ్న –అహమ్మద్ ,ఇబ్న –ఫారిస్ ప్రముఖ అరబ్బీ పండితులు .అల్ జమ్ఖ సమ్రీ రాసిన డిక్షనరీ ,గ్రామర్ చాలా ప్రసిద్ధమైనవి .ఇరాన్ సంపర్కం వలన అరబ్బీ కావ్యానికి సౌకుమార్యం, లాలిత్యం,మధురోక్తులు  భాషలో పెరిగాయి  హర ఇబ్న ఉర్ద్ ,సలీహ్ ఇబ్న-అబ్దుల్ –ఖుద్దూస్ ,అబు-నివాస్ ,అబుల్ –అతాహి ,అబూ తమ్మాన్ ప్రసిద్ధ ఆరబ్ కవులు. అబూ నివాస్ రాసిన –జుహది యాత్ ,అబుల్ –అతాహి రాసిన జుహద్ లు ప్రసిద్ధ అరబ్బీ కావ్యాలు .

     సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం -13

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం -13
దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -13
1351-పంజాబ్ తొలి ప్రముఖ రచయిత్రి –అమృతా ప్రీతం 1352-కవిపాదుషా పువ్వాడ శేషగిరి రావు గారి మహోన్నత వ్యక్తిత్వం 1353-క్షత్ర బందూపాఖ్యానం –డా సర్వా సీతారామ శాస్త్రి గారి పరిశోధనగ్రంథ విశేషాలు -2భాగాలు 1354-ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం పునరుద్ధరణ 1355-గాంధీ మహాత్ముడైన విధం -4భాగాలు 1356-చుండి కాళయామాత్యుడు 1357-బాబు నిన్నంతా బాగా బిజీబిజీ 1358-పామర్రు హైస్కూల్ 1981 టెన్త్ క్లాస్ బాచ్ విద్యార్ధుల సమ్మెళన విశేషాలు 1359-వాణస కందన మంత్రి 1360-అపూర్వ ఆంద్ర పూర్వామాత్యులు -30భాగాలు 1361-ఇవేమీ బర్త్ డేలురా బాబోయ్ 1362-గోదావరి వారి కృష్ణా తీర సభ –గోరసం వారి’’ ఆటవవెలదులతోట’’ఆవిష్కరణ సభ విశేషాలు 1363-నడయాడే దైవం కంచి పరమాచార్య 1364-తెలుగులో మొదటి ప్రింటింగ్- 4భాగాలు 1365-కమనీయం రమణీయం దువ్వూరి వారి స్వీయ చరిత్ర -4భాగాలు 1366-117 వ కార్యక్రమ౦గా సరసభారతి గురుపూజోత్సవ విశేషాలు 1367-అంతర్ధ్వని కావ్యకర్త –ప్రభునాథ ద్వివేది 1368-మమ జనని కర్త-రమాకాంత శుక్లా 1369-వేమన శతకాన్ని సంస్కృతీకరి౦చిన ఎస్. ఎస్ .రామ దేశికన్ 1370-అమెరికా అణుశక్తి కమీషన్ అధ్యక్షురాలైన -డిక్సి లీ రే 1371-ప్రాచ్య శిక్షణా దర్శనకర్త –దేవీప్రసాద్ ద్వివేది 1372-అదో పాండిత్య రాజసం –దండి భట్ల విశ్వనాథ శర్మగారి గురించి 1373-సర్వ స్వతంత్రులైన ఇద్దరు విశ్వనాథ శాస్త్రులు 1374-చిట్టిగూడూర్ లో సంస్కృత విద్యాలయం ఏర్పడిన విధానం బెట్టిదనిన 1375-గద్య పద్య ధారణా సరస్వతి చిరంజీవి విష్ణుభట్ల కార్తీక్ బందరులో ధారణావధానం విశేషాలు 1376-గాంధీజీ –ఆధునికత- 7భాగాలు 1377-మలి సంధ్యలో డా రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానం లో సూర్యోదయం ‘’సమీక్ష 1378-తెలుగుకు బదులు –నవ్వుతాలికి 1379-దక్షిణాసియాలో స్త్రీ విముక్తి ఉద్యమ మార్గ దర్శి బేగం రోకెయ 1380-మనమెరుగని మరో జొన్నలగడ్డ 1381-అదొక్కటే మందు అన్నిటికీ –సరదా రచన 1382-అంతేగా –అంతేమరి హాస్య రచన 1383-మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ అమ్మతనం 1384-ఈ నాటి అనుబంధమేనాటిదో 1385-బ్రహ్మశ్రీ తాతా రాయుడు శాస్త్రిగారి ప్రతిభా శేముషి 1386-డజనున్నర కథల్లో మణుగున్నర హాస్యం ‘’పన్ ‘’డిం చిన మాడుగుల 1387-ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రదానం చేసిన ‘’జ్ఞాన జ్యోతి ‘’పురస్కార సభా విశేషాలు 1388-శ్రీమతి డొక్కా సీతమ్మగారికి పంచప్రక్రియ కవితామృత నైవేద్యం –పుస్తక సమీక్ష 1389-దువ్వూరివారికి దక్కిన తెలుగు లెక్చరర్ పోస్ట్ 1390-వినమ్ర కృతజ్ఞతాంజలి –అవార్డ్ పై స్పందన 1391-దువ్వూరి వారి రమణీయం పై రమణీయ భావనలు 1392-కూతురుకానికూతురే తల్లికాని తల్లి -2భాగాలు 1393-‘’నూక వప్పె చిమాఃక్రమాత్ ‘’దువ్వూరి వారు చెప్పిన వింతకథా విశేషం 1394-అమెరికా మొదటి సెకండ్ లేడీ ,సెకండ్ ఫస్ట్ లేడి –ఆబిగైల్ ఆడమ్స్ 1395-ఇద్దరూ ఇద్దరే మహానుభావులు 1396-నాలుగవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు విశేషాలు -3భాగాలు 1397-స్వీడిష్ భాషా సాహిత్యం -2భాగాలు 1398-దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు-61భాగాలు 1399-సంగీతజ్ఞగబ్బిట యగ్గెన్న శాస్త్రి 1400-ఆస్ట్రే లియన్ సాహిత్యం -2భాగాలు 1401-సౌమ్యనాథ దేవాలయం –నందలూర్ .1402-శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం –దేవుని కడప 1403-ఒంటిమిట్ట కోదండరామ స్వామి దేవాలయం -4 భాగాలు 1404-మా ఒంటిమిట్ట క్షేత్ర సందర్శనం -3భాగాలు 1405-మహా భక్త శిఖామణులు -20భాగాలు 1406-శ్రీ రమణీయ రామాయణం –ముళ్ళపూడి రమణ గారి శ్రీమతి శ్రీదేవి రాసినరామాయణం విశేషాలు.
2020 జనవరి నుంచి మార్చి 8వరకు
1407-టర్కిష్ సాహిత్యం 1408-కిరాతార్జునీయం -13 భాగాలు 1409-థాయ్ సాహిత్యం 1410-జపనీస్ సాహిత్యం -6భాగాలు 1411 –ఐరిష్ సాహిత్యం -2భాగాలు 1412-కొరియన్ సాహిత్యం-2భాగాలు 1413-స్కాండి నేవియన్ సాహిత్యం 1414-నార్వీజియన్ సాహిత్యం -2భాగాలు 1415-సరసభారతి జరిపిన 173వ త్యాగరాజ ఆరాధనోత్సవ విశేషాలు 1416-ఐస్ లాండిక్ సాహిత్యం -2భాగాలు 1417-ఉత్తరద్వార దర్శనం అంటే ఏమిటి 1418-ఫ్రెంచ్ అస్తిత్వ వాద మేధావి ,మహిళోద్యమనాయకురాలు –సైమన్ డీ బోవర్ 1419-అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థాన౦ -13భాగాలు 1420-గుండె లోతుల్లోంచి ఉబికిన ‘’తెలుగు బిడ్డ ‘’ముందుమాటలు 1421-కాశీ వారి శ్రీ వెంకటేశ్వర శతకం –సమీక్ష 1422-సంస్కృతాంధ్ర పండితకవి,నాద తపస్వి , హైదరాబాద్ లో శ్రీ త్యాగరాజ ఆలయ నిర్మాత కోల్లెగాల్ ఆర్ సుబ్రహ్మణ్యం 1423-గ్రీకు సాహిత్యం 1424-హీబ్రూ సాహిత్యం-2భాగాలు 1425-సింహళీ సాహిత్యం 1426-ప్రవచన ప్రభావం –హాస్యం 1427-బర్మీస్ సాహిత్యం 1428-పారశీక సాహిత్యం -4భాగాలు 1429-కమ్మని కాఫీ ఇచ్చిన చేత్తోనే ముకుంద కందమాల అల్లిన –కాశిరాజు 1430-శ్రీ లేఖ సాహితి వారి మూడు ఆణిముత్యాలు –పుస్తక సమీక్ష
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-3-20-ఉయ్యూరు .

Posted in రచనలు | Tagged | Leave a comment

కమ్మని కాఫీ ఇచ్చిన చేత్తోనే ముకుంద కంద మాల అల్లిన’’ కాశిరాజు ‘’

కమ్మని కాఫీ ఇచ్చిన చేత్తోనే ముకుంద కంద మాల అల్లిన’’ కాశిరాజు ‘’

నాకు పరిచయం లేకపోయినా మళ్ళీ రెండు కవితా పొత్తాలుపంపారు శ్రీ కాశీరాజు లక్ష్మీనారాయణ పండిత కవి .ధన్యవాదాలు .రెండూ 2019జులై లో విడుదలైన తాజా పుస్తకాలే .మొదటిది ‘’కాఫీ శతకం ‘’రెండోది ‘’ముకుంద శతకం ‘’.మొన్న 6వ తేదీ అందగా ఇవాళ 8వ తేదీ చదివేశాను .శ్రీ జొన్నవిత్తుల ‘కాఫీ దండకం ‘’తో సుప్రసిద్దుడయ్యాడు .ఈకవికీ ‘’కుదిరితే ఒక  కప్పు కాఫీ ‘’అలవాటు బాగా తెలిసిన వాడే .కాఫీ ఆవిర్భావం ,కలిపే తీరు,రంగు రుచి వాసనా , ఇచ్చే కిక్కూ,కమనీయంగా వర్ణించాడు .ఐతే అట్టమీద బొమ్మ కొంచెం ‘’రాక్షసం ‘’గా ఉందని పించింది .

    ‘’తొలిచూపు వలపు ,తొలకరిచిరు జల్లు ,తుహినం ,కులసతి స్మేరం  కంటే కాఫీ ‘’చిలిపిగా ఊరిస్తుందట కవికి .మనకీ అంతేగా .’’చక్కని కాఫీ పొడితో –చిక్కని సారమ్ము (డికాషన్ )దీసి చిచ్చర పాలన్-చక్కర కల్పినతోడనె’’చవులూరిస్తుంది .ఎందుకండీ ‘’ఎలనాగ ఆలింగనం ,వలకారి పయోధరాలు ?’’వాటిల్లో లేని మాధుర్యం కాఫీలో కలదని’’ కప్పు’’ బజాయించి చెప్పాడు కవి .రోగీ వైద్యుడూ ఒకే రకంగా ఆలోచిస్తే కేమిస్ట్రి  కుదిరి వ్యాధి దూరమౌతుంది .అందుకే డాక్టర్  ‘’త్వరగా ఉపశన మీయ ‘’జ్వరం బిళ్ళను కప్పు కాఫీతో వేసుకోమని సూచించటం తో  ‘’వెజ్జునకు అనుజ’’అవుతుందట కాఫీ సోదరి .ఎవరి టేస్ట్ వారిది .కొందరు వేడి వేడిగా కొందరు చల్లర్చుకొంటూ కొందరూదుకొంటూ  పలు విన్యాసాలతో కాఫీ దేవిని స్వీకరిస్తారు .ఆవైభోగాన్ని కవి ‘’పొగతో కొందరు ద్రావగ-నెగబీల్చుచు గొంతమంది ,ఎక్కటి రొదతో –నెగసెడి మక్కువ గొందరు –నొగరుగ నానంగ రుచియు నొక్కటె కాఫీ ‘’అని కమ్మగా చెప్పాడు కవి .ఎన్నెన్నో పానీయాలున్నాయ్ మత్తెక్కి౦చేవీ , కిక్కిచ్చేవీ,ఉషారిచ్చేవీ ,నిస్సత్తువ పోగొట్టేవీ .కాని కవికి ‘’వాటన్నిటిలో –మానసిక పికం –ఉప్పొంగేట్లు గానం చేయించగలిగే గరీయమైంది కాఫీ ఒక్కటే అంటాడు కవి భావ గర్భితంగా .ప్రవరునికాలం లో కాఫీయే ఉంటె ,వరూదినికి పూతచరిత్రుడైన ‘’బాపని’’ నీతి తప్పించటానికి అన్ని విధాలుగా చెలరేగాల్సిన అవసరం లేదట .కప్పు కాఫీ ఇస్తే ఇనుప కచ్చడాల్ కట్టిన అతడి మనసు చెదరదా ?అన్నాడు .సులభ తరుణోపాయం చెప్పాడు .బాతాఖానీ కబుర్లకోసం చేరే మిత్రుల కాఫీ సేవిస్తూ పాతరోజులు రుచులు తవ్వి తలపోస్తారు .దానితో తాదాత్మ్యమేకాదు సంతోషం విలసిల్లుతుంది .ఉష్ణం ఉగ్రంగా ప్రకోపించి నోరు చేదై,తిండియావ లేకపోతె ‘’తీరగు పానీయమై ‘’కారణజన్మురాలౌతుంది కాఫీ నెచ్చెలి .ప్రేమ ముదిరి ,మాట్లాడుకోటానికి వీలు లేకపోతె ప్రేయసి కాని ప్రియుడు కాని ‘’కుదిరితే ఒక కప్పు కాఫీ తాగుదాం ‘’అని ఆహ్వానించి ఊసుల మైకం లో పడిపోతారు .’’పద్యానికి ప్రాసయతులు –సేద్యానికి విత్తు ,వానచినుకుల్ మడికిన్ –వాద్యానికి శ్రుతిలయలు ది-న ఆద్యానికి నీవు చాల అక్కర కాఫీ ‘’అని కాఫీ ప్రాముఖ్యత తెలియజేస్తాడు కవి .అంతేనా ?యాగానికి ఆజ్యం ,వ్యాజ్యానికి సాక్షి ,రాజ్యానికి మంత్రి యెంత ముఖ్యమో ‘’ఉపభోజ్యానికి మొదటి ముఖం కాఫీ ‘’ట.ప్రాచీనకాలం లో మజ్జిగ ,ఆర్వాచీనం లో కాఫీ ‘’ప్రధమ ఔషధాలట.’’చల్ల స్వాస్త్యం ఇస్తే,  ఓజనిచ్చె మోహన కాఫీ   ‘’అయిందట .సవనం (యాగం )లో సోమరసం ,కవనం లో ఆత్మరసం,యుద్ధం లో వీరరసం ,పట్టు విడుపుల లోకరుణ రసం ఒక్కొక్కటే ఐతే ‘’నవరస సారమ్ము నీవ నవయుగ కాఫీ ‘’అన్నాడు గడుసుగా .బాగా చైతన్యం ఇచ్చి ,రాగద్వేషాలు లేకుండా రంజిల్ల జేస్తుందట కాఫీ .పొద్దున్నే కార్యోన్ముఖులైనవారికి శ్రమనిర్వీర్యం చేసి బలిమి ,ఔదార్యం కలిగిస్తుంది .’’నిను సేవించియు పొలమున –పని చేసేది రైతు చెమట  వర్షపు చినుకై –పెను సారము నింపి పుడమి –కనువగు ఫలసాయమిచ్చు త్యాగివి కాఫీ ‘’అని కాఫీ త్యాగగుణాన్నికూడా కొత్తకోణం లో చెప్పాడు కవి .పొలాల్లో పని చేసేవారు కాఫీ కంటే టీ అనే చాయ్  నే ఎక్కువగా తాగుతారని కవి గమనించి ఉండడు.ఏది తాగినా ఫలితం ఒక్కటే .మొత్తం మీద కాఫీ పై చాల సాఫ్ట్ కార్నర్ గా ఉన్నాడుకవి .నెగటివ్ భావాలు లేకుండా పాజిటివ్ గా కాఫీ గుణగాన కీర్తన చేసి సుభాష్ అనిపించాడు కవి .

   అందమైన కందాలతో రాసిన దే ‘’ముకుంద శతకం ‘’దీన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం లో దాదాపు 40సంవత్సరాలు వయోలిన్, గాత్ర సంగీత,హరికథ,మొదలైన ప్రక్రియలలో అమృతం పంచి సంస్కృతాంధ్ర సాహిత్యాలలో సత్కావ్యాలెన్నో రచించి వాగ్గేయకారు లని పించుకొన్న కవి సంగీత సాహిత్య కళానిధి ,శాస్త్ర కోవిదులు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులవారికి అఒకిత మివ్వటం  సముచితం గా ఉన్నది .బాలకృష్ణ లీల ,దుస్ట శిక్షణ శిస్ట రక్షణ  ,గోపాలకులతో క్రీడా విలాసం ,స్నేహ వాత్సల్య, భక్తీ ,వంశీ  నాద ప్రమోదం ,అన్నీ కలిపి రాసిన కంద శతకం .ఎనెక్డోట్స్ లా ఉన్నాయే కాని ప్రత్యేకత కనిపించలేదు .చదివి మురిసి పులకించి ,ఉదాహరించాల్సిన పద్యాలు నాకు తక్కువగా కనిపించాయి.భక్తి పారమ్యానికి తక్కువేమీ లేదు .కాఫీ ఇచ్చిన చేత్తో నే రాసినా, ఆ కాఫీ రుచి రాలేదేమో అని పించింది .పోతన భాగవత వాసన తో ఉన్నాయి పద్యాలు –ఉదాహరణకు –బాలుండీతడు ,ఘనతర శైలంబిది ‘’.ఐతే ‘’అక్కజమైన చెలువమది –చిక్కడు తలక్రిందులైన శిశుపాలునికిన్ –దక్కదు కేసరి సొత్తది-నక్కను చేబట్ట బోదు నాతి ముకుందా ‘’మంచి పద్యం అయినా పోతన ఛాయ వెంటాడింది .’’లాక్షా గృహ దహనమ్మున-రక్షింపను పాండవుల సొరంగము త్రవ్వన్ – దక్షుని పూన్చితివిజగ –ద్రక్షక నీ యండ మాకు రక్ష ముకుందా ‘’ క్షకార ప్రయోగం  బాగుంది అనుకొన్న భావం కుదిరింది .ఎన్నని ముకుందుని లీలలు ? అన్నీ వర్ణించటం సాధ్యమా ,తరమా అందుకే సింపుల్ గా ‘’భవదీయ దయను గూర్చెద –భవ  బంధమ్ములను ద్రెంపి’’పాహి ముకుందా అని కవి ఆర్తిగా నివేది౦చు కొన్నాడు ఆ వేణు వినోదునికి .

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి 150వ కార్యక్రమ౦గా శ్రీ శార్వరి ఉగాది వేడుకల ఆహ్వానం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం -10 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -10

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం -10

దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -10

2019ఫిబ్రవరి నుంచి

1201-మాతృభాషను అందాల మెక్కించిన ‘’ఐస్ లాండ్ దేశం ‘’1202-అలెక్జాండర్  అశ్వం -బుసెఫెలస్1203-సరసభారతి నిర్వహించిన  శ్రీ వికారి ఉగాది వేడుకల విశేషాలు 1204-దక్షిణ భారత దేశం లో నవదంపతులకు అరుంధతీ నక్షత్రం చూపించటం లో అంతరార్ధం-డా ఆకునూరి రామయ్య గారి ఆంగ్లవ్యాసానికి నా అనువాదం 2005-శ్రీ సుభద్రా బలరామసమేత జగన్నాథస్వామి ఆలయం -వడాలి 2006-కృష్ణా జిల్లా పామర్రు ప్రాముఖ్యత -శివ వెంకట కవుల రచన ఆధారంగా -2భాగాలు 2007-విహంగ మహిళా వెబ్ మాస పత్రిక సంపాదకురాలు డా పుట్ల హేమలత మరణ2008-మార్గశిరం లో హృ -హర కైంకర్యం -శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ పద్య రచనలోని విశేషాలు2009-చికిత్సా సార సంగ్రహ కర్త -చక్రపాణి దత్త -11వ శతాబ్దం 1210-విరాట పర్వ మణిప్రవాళ మంజరి కర్త -కె.రామ చంద్ర శర్మ-20వ శతాబ్ది 1211-డా సర్వా చిదంబర సీతారామ శాస్త్రి ‘’సర్వ విద్యాపారంగత్వ ప్రతీక -శ్రీ గాయత్రి మాహాత్మ్యం ‘’1212-నాట్య శాస్త్ర విజ్నాన సర్వస్వం కర్త -డా.ఆధా వల్లభ త్రిపాఠీ-19వ శతాబ్దం 1213-స్ఫోట వ్యాకరణ కర్త -స్ఫోటాయనుడు-క్రీ.శ. 6వ శతాబ్ది  1214-ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ ఉప్పులూరి మల్లికార్జున శర్మ మరణం 1215-జానపద గీత గాయక మణి-శ్రీమతి విజమూరి అనసూయ మృతి 1216-విజయవాడ పోస్టల్ శాఖ ,పోస్ట్ మాన్ లకు అభినందన లేఖ 1217-మానవ భద్రత పై మహాత్ముని దృక్కోణం 1218-ఇంగ్లాండ్ కాల్పనికవాద కవయిత్రి -యెలిజబెత్ బారెల్ బ్రౌనింగ్ 1219-నెల్లూరు లో సర్వేపల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అందించిన ఉగాది పురస్కార సభా విశేషాలు 1220-దండీ మార్చ్ అనే ఉప్పు సత్యాగ్రహం 1221-సమర్ధతకు మారుపేరు గుడివాడ ఉపవిద్యా శాఖాధికారిణి శ్రీమతి ఇందీవరం1222-ఉత్తమ శిష్యుడు పారుపూడి గంగాధరరావు మరణం 1223-జనాలను భయబ్రాంతుల్ని చేసిన పిండారీలు 1224-త్యాగధనులకు మానాన్నగారు విద్వాన్ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారి ఘన నివాళి ‘’త్యాగధనులు ‘’పుస్తకం 1225-శివుని రుద్రతాండవ ఆంతర్యం 1226-గుడ్లవల్లేరు హైస్కూల్ సాహితీ దినోత్సవం లో నా ప్రసంగం 1227-అమెరికా జాజ్ సంగీత రాణి -యెల్లా ఫిట్జరాల్డ్1228-మా అన్నగారబ్బాయి గబ్బిట రామనాధ్ పదవీ విరమణ సభా విశేషాలు 1229-శతవసంతాల శ్రీ సూర్య రాయ నిత్యానంద గ్రంథాలయం-పిఠాపురం1230-త్రికాలజ్నాన యోగి ప్రకాశానంద స్వామి 1231-అగ్నికి ఆహుతికాబోయి చేతికి చిక్కిన శ్రీ కోట పేరి శాస్త్రి గారి శ్రీ ఆనందేశ్వర శతకం విశేషాలు -2భాగాలు 1232-63యేళ్ళక్రిందటి  స్నేహితుడు -శిష్ట్లా సోమయాజులు మా ఇంట్లో 1233-శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మరణం తో చెమ్మగిల్లిన ఆంధ్ర రంగస్థలం1234-ఈ కిటు కేమిటిసమకాలీన రాజకీయం పై1235-మంతెనగ్రామ శ్రీ వీరభద్రాలయం లో మొట్టమొదటి నా పంచాంగ శ్రవణం విశేషాలు1236-సీతా విజయ చంపు కర్త -పరశురామ పంతుల అనంత రామ పండితుడు 1237-సూక్తి సుధోదయ వ్యాఖ్యకర్త -సారంగు తమ్మయ్య 1238-శైవా చార సంగ్రహ కర్త -శివరామ లింగరాజు -3భాగాలు 1239-కుందావజ్జల గోపాలసూరి 1240-వేముల రామభట్టు 1241-చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగునెప్పుడూ తెలుసుకో -సమకాలీన రాజకీయం పై 1242-ఆంధ్రాలో త్వరలో కమలం ప్రభుత్వమొస్తుందా 1243-పాల్కురికి సోమనాధుని’’మల్లికార్జున పండితారాధ్యోదాహరణ కావ్యం 1244-పరశురామ పంతుల లింగమూర్తి రెండు శతకాలు 1245-నేబతి కృష్ణయామాత్యుడు 1246-గోపతిలింగకవి1247-త్రిలోక భేది కవి 1248-పొత్తపి వెంకటామాత్యుడు 1249-యేదుట్ల  శేషాచలుడు 1250-ఇజ్రాయిల్ యేకైక మహిళా ప్రధాని -గోల్డామీర్.

మీ -గబ్బిటదుర్గాప్రసాద్ -3-3-20-కాంప్- మల్లాపూర్ -హైదారాబాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

లేఖ సాహితి వారి మూడు ఆణిముత్యాలు

 లేఖ సాహితి వారి మూడు ఆణిముత్యాలు

మిత్రులు ,శ్రీలేఖ సాహితి సంస్థ అధ్యక్షులుడా. శ్రీమాన్ తిరుకోవలూర్ శ్రీరంగస్వామి గతవారంనాకు సంస్థ ప్రచురించిన  మూడు పుస్తకాలు పంపారు . అంది, చదివే సావకాశం లేక 28రాత్రి హైదారాబాద్ వస్తూ నాతో తెచ్చుకొని ,ఆది సోమవారాలలో చదివాను .వాటి గురించి నాలుగు మాటలు రాయటం ధర్మం అని భావించి ప్రయత్నిస్తున్నాను .

1-తెలంగాణా నవలా సాహిత్యం

శ్రీ లేఖ సాహితి శ్రీ రంగస్వామి సంపాదకత్వం లోతెలంగాణాలోని 9జిల్లాలలో వచ్చిన నవలలు ఆయా రచయితలపై  వెలువరించిన వ్యాస సంకలనం .ముందుగా ఇలాంటి కృషి జరిపిన స్వామిగారినీ వ్యాస రచయితలను  మనస్ఫూర్తిగా  అభినందిస్తున్నాను .మా ఆంధ్రరాస్ట్ర0 లో ఇలాంటి ప్రయత్నం జరిగిందో లేదో  నాకు తెలియదు  చేసి ఉంటే సంతోషం .లేకపోతే ఆ దిశగా ప్రయత్నించమని కోరిక .నల్గొండ  నవలా సాహిత్యం పై డా.  రావి ప్రేమలత  రాశారు  .తొలి తెలుగు నవల ఈ నెలలోనే ఉద్భవించిందని  రచయిత  నల్లగొండ జిల్లా మునగాలమండలం బేతవోలు వాసి తడకమళ్ళ  వేంకటకృష్ణారావు  ‘’అనీ 1866లో రాసిన  నవల ‘’కంబు కంధర చరిత్ర  ‘’అని శేషభట్టారు వెంకటాచార్యులు ‘’ప్రాకృత దాంపత్యం ‘’నవల రాశారని ఇది ప్రకృతిని  ఇతివృత్తంగా రాసిన నవల .ప్రకృతి ఈశ్వరుడు .భూమి  కధానాయిక .ఆకాశం హీరో .షబ్నవీసు వెంకట నరసింహారావుబాలికా విలాపంరాశారు అజ్మతుల్లా ఖాన్ సంస్కృతాంధ్ర ఉర్దూలాలలో పండిత శ్రేష్టుడు.గ్రంధాలను విష్ణుమూర్తికి అంకితమిచ్చిన భక్త శిఖామణి. సుశీల సుజాత రంపరాకాసి ,మణిమొదలైన స్త్రీ పేర్లతో నవలలు రాశారు .సాంఘికాలే ,నీతి ధర్మాలకే ప్రాధాన్యం ..వట్టికోట ఆళ్వారు స్వామి ‘’ప్రజలమనిషి ‘’నవలకు జనం బ్రహ్మ రధం పట్టారు .ఒకరకంగా అది ఆయన జీవితమే ,తెలంగాణా విమోచన ఉద్యమం పై డా ముదిగొండ సుజాతారెడ్డి ‘’మలుపు తిరిగిన రధ చక్రాలు ‘’రాసి తొలి మహిళా నవలా రచయిత్రి గా పేరుపొందారు .మహమ్మద్ అబ్దుల్లా ‘’శిధిల గృహాలు ‘’,సత్యభామ శపధం వగైరా నవలలు రాశారు  .నోముల సత్యనారాయణ చైనా నవలను ‘’నాకుటుంబం ‘’పేరుతో అనువదించారు . 

  రంగారెడ్డి జిల్లా నవలా సాహిత్యం పై డా.రాయవరపు సూర్యప్రకాశ రావు ,మహబూబ్ నగర్ -పై డా భీమ్ పల్లి శ్రీకాంత్,మెదక్-ఐతా చంద్రయ్య ,నిజామాబాద్ -డా నమిలికొండ రవీందర్ ,అదిలాబాద్ -గోపగాని రవీందర్ ,కరీం నగర్ -శ్రీ దాస్యం లక్ష్మయ్య ,ఖమ్మం -శ్రీ తాడికొండల నరసింహం ,టి వంశీ కృష్ణ ,వరంగల్ డా శ్రీరంగస్వామి తమపరిధిలో మంచి సేకరణలతో గొప్ప వ్యాసాలను రాసి రంగస్వామి ఆలోచనకు అక్షర రూపం చేకూర్చి బాధ్యత సక్రమంగా నిర్వహించి అభినందనలు అందుకున్నారు .

2-శ్రీ రామ శతకం -3-శ్రీరామ శతకం -విశిస్టాద్వైత సౌరభం  

శతకాన్ని రంగస్వామి గారి తండ్రిగారు కీ శే .శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి రాశారు .వారే రాసిన మాతృస్మృతి ,మొదలైనవి కలిపి ప్రచురించారు .ధారాశుద్ధికి విశిస్టాద్వైత సిద్ధాంతానికి అవలంబనంగా రాసిన శతకం .కవిగారి శతజయంతి సందర్భంగా మలిముద్రణగా తెచ్చారు .మూడవ పుస్తకం రంగస్వామి తల్లిగారు కీ.శే శ్రీమతి తాయమ్మగారి కి అంకితంగా పై శతకం లోని విశిస్టాద్వైత సౌరభం అంతటినీ పిండి వడబోసి సారంగా బహు ప్రసిద్ధులైన రచయితల తో రాయించి తెచ్చిన వ్యాస సంకలనం.శతకం లోని యే పద్యాన్నీ యే భావన్నీ వదలకుండా కూర్చిన అక్షరమాలిక .రంగస్వామి గారి మాతా ,పితరుల కు కైమోడ్పు గా వెలువరించి రుణం తీర్చుకొని అందరికీ ఆదర్శప్రాయమైనందుకు శ్రీ రంగస్వామిని గారెని మనసారా అభినందిస్తున్నాను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-3-20-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-9 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -9

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-9

దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -9

1101-సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి 1102-అణు ఇంధన కల్పన పిత –డా.నిడమర్తి కొండలరావు 1103ప్రముఖ గణాంక శాసత్ర వేత్త పద్మభూషణ్ సివ.ఆర్.  రావు  1104 –‘’ఏక్ దిన్ కా సుల్తాన్ ‘’లా మొఘల్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజు పాలించిన నీళ్ళు మోసే –భిస్టీ నిజాం 1105-నైమిశారణ్యం లో శ్రీ లలితా  దేవి మందిరం 1106-కేన్సర్ మహమ్మారి సంహారి డా నోరి దత్తాత్రేయుడు 1107-బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ  సూపర్ స్టార్ పైడి జయరాజ్ 1108-హైదరాబాద్ ఇ.సి.ఎల్ .నిర్మాణ రూప శిల్పి –డా ఎ.యెస్.రావు 1109-21వ శతాబ్దిలో కూడా గాంధీజీ సంస్మరించాల్సిన అవసరం ఉన్నదా-5భాగాలు  1110-చంద్రభాగ్ త్రిపాఠీ చేసిన వారధ సేవాగ్రాం  సందర్శన 1113-సుప్రీమే సుప్రీమా –అయోధ్య వివాదం పై 1114-ధనికొండ హనుమ౦తరావు 1115-గాంధీ సత్యాగ్రహం ,అహింసా వ్రతం ,సహాయ నిరాకరణ లపై రేడియో ప్రసంగాలు -4భాగాలు 1116-ఇసన్నపల్లి కాలభైరవాలయం 1117-‘’రాఫెల్ ఇప్పించు రఫ్ఫాడిస్తా’’తాతా-మనవళ్ళ సరస సంభాషణం  1118-మనసు దోచే మారేడుమిల్లి  అందచందాలు 1119-7వ ఎడ్వర్డ్ చక్రవర్తి పట్టాభిషేకానికి జైపూర్ నుంచి అపార పవిత్ర గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజు సవాయ్ రెండవ మాధవరావు 1120-కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి 1121-అతిప్రాచీన శ్రీ ము౦డేశ్వర దేవాలయం –బీహార్ 1122-వెయ్యేళ్ళనాటి అద్భుత గణపతి 1123-డా శ్రీ దక్షిణామూర్తిగారు నుతించిన శ్రీ విష్ణు శతకం –సమీక్ష 1124-హాస్యం జాలువారు రావూరు వెంకట సత్యనారాయణ రావు 1125-అరణ్యాలలో మహర్షులు దర్శించిన ఆరణ్యకాలు 1126-శ్రీ యాజన వల్క్యమహర్షి చరిత్ర -1127-మనకు తెలియని శ్రీ కృష్ణ సంతాన లీలలు 1128-మరో స్వయం సిద్ధ డా.శ్రీమతి కోనేరు (కోగంటి )లక్ష్మీ ప్రమీల –రాసిన ‘’పేరంట్రాళ్ళు ‘’పుస్తక సమీక్ష 1129-విజయవాడ శారదా స్రవంతి కార్యక్రమం లో ముఖ్య అతిధిగా ప్రసంగం 1130-శ్రీ శంభుని మూర్తిగారి 12వ రోజు కార్యక్రమం 1131-గురుగీత గ్రంథావిష్కరణ  విశేషాలు 1132-అద్వితీయ అపురూప సౌ౦దర్యాకర్షణ  కల కపుర్తల యువరాణి సీతాదేవి 1133-ఒకే ఒక చెట్టుకు 21లక్షల రూపాయల నిరంతర సెక్యూరిటి 1134-ప్రేమముక్తక సంస్కృత కవయిత్రి భావకా దేవి 1135-వే ‘’మురికి ‘’చెత్తపలుకు  -ఆంధ్రజ్యోతి కథనం పై 1136-డా ధూళిపాళ రామకృష్ణసంస్కృత కవిత  ‘’వందే కాశ్మీర భారతం ‘’పై సమీక్ష 1137-విస్మృత రష్యా విప్లవ వీరవనిత –ఇనెస్సా ఆర్మాండ్ 1138-ప్రతీకార పౌరుష పరాక్రమాలతో భగభగ మండే భగదత్తుడు 1139-సంస్కృత కీర్తనలు రాసిన భద్రాచల రామ దాసు 1140-సింహగిరి వచనాలకర్త సింహగిరి కృష్ణమాచార్యులు 1141-సగటు తెలివి తేటల గాంధీ సాటిలేని మహాత్ముడయ్యాడు -3భాగాలు 1142-ఫిజిక్స్ లో నోబెల్ పొందిన మూడవ మహిళ-డొన్నా స్ట్రిక్ లాండ్ 1143-ధర్మపురి రామ లింగేశ్వర శతకకర్త –శ్రీ కొరిడే విశ్వనాథ శర్మ 1144-కరగ్రహారం యోగి ఫరీద్ మస్తాన్ ఔలియా 1145-శ్రీ విద్యోపాసకులు ,,బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త –బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి 1146-ఉయ్యూరు గ్రంథాలయ వారోత్సవాలలో ప్రసంగం 1147-ధ్వని కోణం లో మను చరిత్ర డా కొరిడే రాజన్నకవి గారి మను చరిత్ర పై సమీక్ష -7భాగాలు 1148-శ్రీమతి మంగళగిరి ప్రమీలాదేవి బహుముఖీన ప్రతిభ 1149-కవన శర్మ 1150-ఉయ్యూరు బ్రాహ్మణ సంఘానికి వెన్నెముక శ్రీ మంత్రాల రాధాకృష్ణమూర్తి .

  1151-ఫిన్లాండ్ దేశం లో విద్యావిధానం -3భాగాలు -1152-శ్రీ దాసు శ్రీరాములుగారు 1153-శాసనాలై నిలిచిన మహాకవులు -2భాగాలు 1154-సంస్కృత చలన చిత్రాలు 1155-వాడుక సంస్కృతభాషా ప్రచారకుడు –ఆర్.రామ చంద్రన్ 1156-నన్నయ ,రాజరాజేంద్రుడు సందర్శించిన దేవాలయం –కృష్ణాజిల్లా కలిదిండి శ్రీ పాతాళ భోగేశ్వరాలయం విశేషాలు 1157-అంతర్వేది క్షేత్ర విశేషాలు 1158-గాయత్రి వృత్త ఛందః ప్రకరణ కర్త ,అష్టభాషా కవి ,గాయకుడు ,వాగ్గేయకారుడు శ్రీ పి.బి. శ్రీనివాస్ 1159-రాస లీల ఉత్కృష్ట మధుర భక్తికి తార్కాణ-అనీబీసెంట్ -5భాగాలు 1160-కొత్త కోణం లో వెలమ వంశ చరిత్ర –శ్రీ ఆవాల బుచ్చి రెడ్డిగారి పరిశోధన గ్రంథ సమీక్ష 1161-శంకర విజయ కర్త –ఆనంద గిరి -8వ శతాబ్ది 1162-అమృత యోగిని –కృష్ణాజిల్లా పెన్మత్స సీతమ్మ అవధూత 1163-న్యాయ సార కర్త –భా సర్వజ్ఞ-8వ శతాబ్ది 1164-సంస్కృత శబ్దమంజరికర్త –అభినవ కాళిదాసు మధ్యమందిర సర్వ మంగళ శాస్త్రి 1165-నీతి ద్వి షష్టి కా కర్త –రాజా సుందర పాండ్య 1166-ఆడపిల్లలను కాసే చెట్లు అనే నారీ లత పుష్పాల చెట్ల విశేషాలు1167-సంస్కృత పందిటకవి –శ్రీ  వెల్మ కన్నె హన్మాన్ శర్మ1168-‘’శారదా విపంచి ‘’‘ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు 1169-సమాచార హక్కు చట్ట ఉద్యమ  నాయకురాలు- అరుణ్ రాయ్ 1170-పూర్వ మీమాంసా దర్శనకర్త –శ్రీవిరూపాక్ష పీఠ శ్రీశ్రీ కళ్యానంద స్వామి 1171-మందాక్రాంత సౌందర్య లహరి కర్త –శ్రీపాదుక  ఆచార్య కొల్లూరు అవతార శర్మ 1172-ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు డా నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పుస్తక విశేషాలు 1173-ఉత్తర సముద్రం అడుగున 8వేల ఏళ్ళ క్రిందటి పీఠభూమి-విశేషాలు

               2019 జనవరి నుంచి

 1174-‘’మందు బిళ్ళల్లాంటి ‘’డా మక్కేన శ్రీను గారి ‘’గోరంత నానోలు ‘’సమీక్ష 1175-సోషలిస్ట్ డైనమైట్ ,రెబెల్,ఏక వ్యక్తి సైన్యం ,నిర్భయ నిరాడంబరుడు ‘’జార్జి ది జయంట్ కిల్లర్ ‘’జార్జి ఫెర్నా౦ డెజ్ 1176-మహా సంస్కృత విద్వాంసుడు ,లింగ్విస్ట్  పద్మశ్రీ మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి 1177-సాహిత్య సరస్వతి ,కవిరాజు శ్రీ కడెము వెంకట సుబ్బారావు గారి –వీరరసకావ్యం-  ‘’ఖడ్గతిక్కన ‘’సమీక్ష 1178-సరసభారతి 136వ త్యాగరాజ ఆరాధనోత్సవ విశేషాలు 1179-హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో  శ్రీ నోరి చారిటబుల్ ట్రస్ట్ వారు గురుపూజోత్సవ సందర్భంగా నాకు శ్రీ కళా సుబ్బారావు స్మారక అవార్డ్ అంద జేసిన సభా విశేషాలు  1180-చౌడేశ్వరీ సుప్రభాత కర్త-శ్రీ కడెము వెంకట సుబ్బారావు –వేటపాలెం 1181-శృంగార భాణకర్త –వెల్లాల ఉమామహేశ్వరకవి 1182-సంస్కృత వేత్త విశ్వనాథ గోపాల కృష్ణ శాస్త్రి 1183-పోతన భాగవతాన్ని సంస్కృతీకరి౦చిన –శ్రీసన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి 1184-భగవద్గీతా ప్రబంధ మీమాంస కర్త –లక్ష్మీపురం శ్రీనివాసాచార్యులు -20వ శతాబ్ది 1185-ఆసఫ్ విలాస సమీక్ష కర్త –డా జయశ్రీ చట్టోపాధ్యాయ 1186-హిందూ మహా సముద్రం లోని పురాతన తమిళనాడు ‘’కుమారి ఖండం ‘’అని చెప్పిన -కంచిపప్ప శివ చారియర్ 1187-స్వామి అగేహానంద భారతి 1188-డా.పుట్టపర్తి నాగాపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రింఛోళి’’-7భాగాలు 1189-విక్రమాశ్వత్ద మీయం కర్త –మహామహోపాధ్యాయ చిలుకూరి నారాయణ రావు 1190-అరుదైన కృష్ణా జిల్లాకవి శ్రీ భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి 1191-సదా ముక్తి సుధాకరం కర్త –కాకరపర్తి కృష్ణ శాస్త్రి 1193-అమరావాణి ప్రసారాలు –కవిసామ్రాట్ డా.పైడిపాటి సుబ్బరామశాస్త్రి  1194-శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని ‘’రగడల తిరుగీతిక ‘’ సమీక్ష 1195-అయిదు సంస్కృత నవలలు రాసిన –డా .శ్రీనాథ హసూర్కర్ 1196-అజ్ఞాతకవి సంస్కృతం లో రాసిన ‘’కౌండిన్య శిక్ష ‘’1197-వేటపాలెం గ్రంథాలయ సందర్శన యాత్ర 1198-అజ్ఞాతకవి సంస్కృత రచన –ఆయుర్వేదాబ్ధి సారం 1199-శొంఠి భద్రాద్రి రామశాస్త్రి 1200-విజయవాడలో జనవరి లో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు సమీక్ష -2భాగాలు

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-20-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

చలపాక కాలం కథలపై రివ్యూ

చలపాక కాలం కథలపై రివ్యూ

Posted in సమీక్ష | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-8 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -8

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-8
దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -8

1001-విచిత్ర రామాయణ కర్త –నరసింహ దేవర వెంకటశాస్త్రి 1002-కూర్చేది ఒకరైతే ఊడ్చేది వేరొకరు –బ్యాంకుల దీన స్థితి 1003-సంస్కృత బాల విధవ కర్త –దీనారావు దయాలు 1004-బ్రహ్మాండ భా౦డోత్సవాలు –శ్రీకాకుళ౦తెలుగు భాషా దినోత్సవాల సమీక్ష 1005-ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే –లోక్ సభా దృశ్యాలపై 1006-ఆంద్ర మాలవ్యా –శ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ పంతులుగారు 1007-దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు 1008-శుభం భూయాత్ –జివిఎల్ నరసింహారావు రాజ్య సభ సభభ్యుడైనందుకు 1009-విశ్వనాథ వారి నా రాముడు 1010-విలంబికి వికసించిన కవితల అనప పువ్వులు –హోసూర్ వారి ఉగాది కవితా సంకలనం పై సమీక్ష 1011-వరకవి యోగి కైవారం తాతగారికి ఘన ‘’వసంత కైవారం ‘’-హోసూరు వారి పుస్తకం విశేషాలు -3భాగాలు 1012-భూమి తిరగటం లేదా లేక మోసం గుర్రో కథ 1013-ఎమర్జెన్సీ రోజులు మళ్ళీ వస్తాయా –ప్రస్తుత రాజకీయం పై 1014-లలితా సంగీత రే( రా)జు –మోహనరాజు 1015-షార్లెట్ లో ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ‘ఆవిష్కరణ విశేషాలు 1016-మొవ్వ ఉగాదికార్యక్రమం నా ఉపన్యాసం వగైరా విశేషాలు 1017-నటనలో వెలుగులు ,జీవితం లో చీకటి వెరసి గబ్బిట బాల సుందరశాస్త్రి 1018-సరసభారతి శ్రీవిలంబి ఉగాది వేడుకల విశేషాలు 1019-శ్రీ జయేంద్ర స్వామికి సరసభారతి శ్రద్ధాంజలి ప్రొఫెసర్ గబ్బిట ఆంజనేయశాస్త్రి గారి ఉపన్యాసం 1020 –దక్షిణ కొరియా మహిళా తేజం –యూన్ మీరే 1021-మట్టి నుంచి విస్తరించిన మౌన సవ్వడి –డా మక్కేన శ్రీనుగారి కవితా సంపుటి సమీక్ష 1022-త్రిపుర సంహారం –త్రిపురలో కమ్మీలు డమ్మీలైన సందర్భంగా 1023-మానవీయ మూర్తి శీ జయేంద్ర సరస్వతి 1024-ఉయ్యూరు విష్ణాలయం లో బ్రహ్మోత్సవాల పునరుద్ధరణ 1025-నా తెలుగు రచనకు ఉయ్యూరు నాటకోత్సవ పురస్కార విశేషాలు 1026-తృప్తిగా తల్లి ఋణం తీర్చుకొన్న తనయులు –మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం పై 1027-మా దుర్గక్కయ్య –ఎన్నెన్నో జ్ఞాపకాలు-5భాగాలు -1028-మోడీ దీక్ష –నా పాతజ్ఞాపకాలు 1029-ఎల్బి శ్రీరాం హార్ట్ ఫిలిం –పసుపు కుంకుమ –సమీక్ష 1030-కర్ణ కఠోర భీభత్స ‘’రంగస్థలం ‘’సినీ సమీక్ష 1031-బ్రెజిల్ ప్రధమ మహిళాధ్యక్షురాలు –దిల్మావానా రౌసెల్ 1032-అనుకోకుండా హైదరాబాద్ లో 2-4-18 మా మనవడు ఛి శ్రీకేత్ ఉపనయన సందర్భంగా జరిగిన సరసభారతి 121కార్యక్రమం లో ప్రవహించిన వేద,సంగీత ఝరి 1033-క్విజ్జో క్విజ్జు –కవిత 1034-పామర్రు జిల్లాపరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్దుల అపూర్వ సమ్మేళన విశేషాలు 1035-ర( మ )ణదీక్షితులు 1036-చూసే వ్యక్తి ఎత్తును బట్టి అంతే ఎత్తులో కనిపించే తొలితిరుపతి ‘’శృంగార వల్లభ స్వామి ‘’1037-రెంటికీచేడ్డ’’ రేవణ్ణ’’ కర్ణాటక రాజకీయం 1038-నెలలోపే ముగ్గురు ప్రతిభా మూర్తుల అస్తమయం-రజని ,పెద్దిభొట్ల ,యద్దనపూడి 1039-మూల భారతం లో లేని పాత్ర సృష్టి తో ‘’కిరాతార్జునీయం ‘’కు కావ్య పుష్టి కలిగించిన భారవి కవి 1040-గుడ్డిరాజుకు కూడా లేనంత పుత్రప్రేమ –దేవగౌడ పై 1041-నోరు మెదపలేదేం-కర్నాటక రభస 1042-ఎడ్డీ నడ్డి విరిచిన సుప్రీం 1043-నడిరోడ్డున ప్రజాస్వామ్యం 1044-రాజకీయ కలగూర గంప 1045-దక్షిణ నాయకుడొచ్చేశాడు జాగ్రతొ౦ జాగ్రత 1046-కవిరాజమౌళి, కవి సార్వభౌమ ,మధురకవి ,అష్టావధాని ,కనకాభి షేకి బ్రహ్మశ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ కవి 1047-మూడవ ‘’జలప్రళయం ‘’సమీక్ష 1048-చిన్న రసం పెద్ద మోసం గురో 1049-బాత్ నీత్-హాస్యరచన 1050-మాతృత్వ ,కర్తృత్వ నేత్రుత్వ ప్రబోధకురాలు –వందనీయ లక్ష్మీ బాయ్ కేల్కర్
1051-సరసభారతి శ్రీ విలంబి ఉగాది వేడుకలలో ఏక వీర నవలపై 2గంటలు ఏక ధాటిగా ప్రసంగించిన శ్రీమతి బెల్లంకొండ శివకుమారి ప్రసంగం అభినందనల విశేషాలు 1052-అడ్డాడ హై స్కూల్ లో హెడ్ మాస్టర్ గా నేను చేసిన ప్రయోగాలు ,సాధించిన సాఫల్యాలు 1053-హెర్మన్ మెల్విల్లీ రచనా వైభవం -2భాగాలు 1054-హెమింగ్ వే రచనా చాతుర్యం-2భాగాలు 1055-సాహితీ కితకితలు –ద్వా నా శాస్త్రి రచన విశేషాలు 1056-ఉత్తరా’’ శోక’’ ఖండం –కేదార్ నాథ్ వర్ష ఖడ్గ ప్రహారం పై -1057-చైతన్య స్రవంతి ప్రక్రియ పోషకుడు –విలియం ఫాక్నర్ -2భాగాలు -1058-అమెరికా మహర్షి హేన్రిడ్ డేవిడ్ థోరో-అమెరికా ప్రెసిడెంట్ ఏబ్ లింకన్ గురించి కొన్ని విశేషాలు 1059-ముప్పాళ్ళ లో అమ్మ లాంటి సీతారామమ్మ గారు 1060-బుద్ధిగడ్డితిని’’ఇద్దరమ్మాయిలు ‘’తో వెళ్ళా –సినీ విశేషాలు 1061-శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఘంటసాల గారి మేనల్లుడు శ్రీ ఆమంచి చంద్ర శేఖర్ సంగీత విభావరి విశేషాలు 1062-కోన సీమ అందాలకు పవిత్ర వేదం సొబఅగులు,సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -20భాగాలు 1063-గురుపూర్ణిమ –వ్యాస జయంతి విశేషాలు 1064-విన్ధ్యవాసిని బీజసాన్ దుర్గా దేవి ఆలయం 1065-బ్రహ్మజ్ఞాన యోగి –బ్రహ్మ స్వామి 1066-సరసభారతి 122కార్యక్రమం వ్యాస జయంతి విశేషాలు 1067-చారిత్రకమైన గుజరాత్ ప్రసిద్ధ దిగుడు బావులు 1068-శ్రీపతి ‘’శయన ‘’సల్లాపాలు -శయన ఏకాదశి సందర్బహంగా శ్రీ కి, శ్రీపతికి మధ్య జరిగినట్లు ఊహించిన సరదా సంవాదం 1069-తొలి లేక శయన ఏకాదశి విశేషాలు 1070-సాలగ్రామ స్వయం భూ క్షేత్రం శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభస్వామి దేవాలయం –వికారాబాద్ 1071-జుమ్లా ఫిదా –రాహుల్ మోడీ ని కౌగలించిన విషయ విశేషాలు 1072-డా .మొవ్వ వృషాద్రి పతిగారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-8భాగాలు 1073-వాణీ సమార్చనలో శ్రీమతి వాణీ కుమారి -1074-నిజంగానే మట్టి పొరల్లోంచి పెల్లుబికిన కవితా ధార –సోమేపల్లి వారి కవితా సంపుటి సమీక్ష 1075-డా.మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’విశేషాలు -6భాగాలు 1076-సుపరిపాలన ,వీరత్వం మూర్తీభవించిన ఇద్దరు గుజరాత్ మహా రాణులు 1077-సరసభారతి 126వ కార్యక్రమం-ప్రతిభామూర్తులు రజని పెద్దిభొట్ల ,యద్దనపూడి లపై డిగ్రీ విద్యార్ధులకు అవగాహన సదస్సు –విశేషాలు 1078-నటుడు హరి కృష్ణ –ఒక పరిచయం 1079-అపర శ్రీరామ చంద్రమూర్తి మా తోడల్లుడు శ్రీ శంభుని శ్రీ రామ చంద్ర మూర్తి అస్తమయం 1080-సరసభారతి రోటరీక్లబ్ కలిసి నిర్వహించిన గిడుగు 188జయంతి విశేషాలు 1081-129 వసరసభారతి కార్యక్రమం -శ్రీ కోట గురువరేణ్యుల గురుపూజా మహోత్సవ విశేషాలు 1082-వాజ్ పేయి ,వేదగిరి,ఉలదీప్ నయ్యర్ ల మరణానికి సరసభారతి నిర్వహించన నివాళి విశేషాలు 1083-సరసభారతి శ్రీ కృష్ణాష్టమి కార్యక్రమ విశేషాలు 1084-కథా ‘’వేదగిరి శృంగం’’డా.రాం బాబు 1085-పాకిస్థాన్లో హింగోలా దేవిమహా శక్తి పీఠం1086- కొండ గుహ తొలిచి కట్టిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం-తిరుప్పరం కుండ్రం 1087-పరమ శివుడు వ్రాసిన పద్యం 1088-శ్రావణ మాస విశిష్టత –సరసభారతి కార్యక్రమ విశేషాలు 1089-దక్కన్ సుబేదార్ ఔరంగా జేబు విలువైన పత్రాలను భద్రపరచిన ఘనుడు -1090-బందరు గురుమహరాజ్ –శ్రీ పెర్నేటి గంగాధరరావు గారు 1091-రెండవ ప్రపంచ యుద్ధం లో’’ స్పెషల్ ఆపరేషన్స్ ఎక్సి క్యూటివ్ ‘’గా విఖ్యాతురాలైన మహిళ-నూర్ ఇనాయత్ ఖాన్ 1092-ఎవరీ ఆర్యముడు ?1093-‘’117వ మూలకం టెన్నిస్సిన్’’ ఆవిష్కరించిన ఆంధ్రే శాస్త్ర తేజం డా ఆకునూరి వెంకట రామయ్య 1094-రోజూ రెండు గంటలు మాత్రమె తెరచి ఉండే వారాహీ దేవాలయం –వారణాసి 1095-లైట్ కా౦బర్ ఎయిర్ క్రాఫ్ట్ ,సూపర్ సానిక్ రూప శిల్పి –డా.కోట హరినారాయణ 1096-ఎవరీ చిత్ర రధుడు 1097-యోగి నివృత్తి నాథుడు 1098-సానెట్ లకు సానబెట్టిన 95ఏళ్ళ డా రాచ కొండ నరసింహ శర్మగారు 1099-బ్లాక్ అండ్ వైట్ టి.వి. రూపకర్త –యు.వి .వర్లు-1100 –ఇండియన్ హానిమన్ –హోమియో డాక్టర్ ఎం.గురురాజు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-2-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ఓ తెలుగు బిడ్డా ”కవితా సంపుటి ఆవిష్కరణ

ఛిసౌ బిందు పెళ్లి లో మేనమామ రామరాజు రాసిన ”ఓ తెలుగు బిడ్డా ”కవితా సంపుటి ఆవిష్కరణ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-7 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -7

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-7

దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -7

2017 మే నుండి (2017 ఏప్రిల్ నుండి అక్టోబర్ 3వరకు అమెరికాలో ని షార్లెట్ లో మా అమ్మాయి గారింట్లో నెట్ లో రాసినవే అన్నీ )

901-అమెర్రికాలోని షార్లెట్ యూని వర్సిటి బంగారు గని కార్మికుని శిలా విగ్రహం ,ఆ యూని వర్సిటీకి పునరుజ్జీవనం తెచ్చిన మహిళ నెర్స్ బొన్నీ కోన్ 902-మనవడు సంకల్ప్ షార్లెట్ యూని వర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఉత్సవ విశేషాలు 903-షార్లెట్ లో మా అమ్మాయిగారింట్లో  నా 53వ సుందరకాండ పారాయణ ,శ్రీ హనుమజ్జయంతి విశేషాలు 904-టు కిల్ ఎ మేకింగ్ బర్డ్ రాసిన  అమెరికా నవలా కారుడు హార్ఫర్ లీ విశేషాలు 905-షార్లెట్ లో సత్యసాయి మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ జయంతి విశేషాలు 906-షార్లెట్ లో బంధువు వేలూరి పవన్ ఇంట్లో వాళ్ళమ్మాయి బంతి భోజన విశేషాలు 907-జర్మన్ లో నాజీల ఘోరకలి -5భాగాలు 908-ప్రసిద్ధులైన అయిదుగురు హవాయ్ మహిళలు 909-వైకింగ్ శకం -3భాగాలు 910షార్లెట్ లోకుమారి గాయత్రికి సరసభారతి  ‘’షార్లెట్ స్కైలార్క్ ‘’బిరుదు,పురస్కార విశేషాలు  911-అస్సాం లో సంస్కృత రచనా వ్యాసంగం 912-శ్రీ ఆంజనేయస్వామి రాసిన శ్రీ హనుమద్రామాయణ–విశేషాలు  913-గజపతులకాలం లో ఒరిస్సాలో వర్ధిల్లిన గీర్వాణ సాహిత్యం 914’’డి.జె.’’ఎక్సెలెంట్ ,ఫన్టాస్టిక్ ,మైండ్ బ్లోయింగ్ –దువ్వాడ జగన్నాధం సినీ సమీక్ష 914-ఆశ్వశాస్త్ర కర్త –శైలఘోషుడు 915-యధా –తధా-నాన్ స్టిక్ వస్తువుఅలపై తమాషా రాత 916-కాశ్మీర్ శైవ వాజ్మయ దీధితి –పండిట్ హరభట్ట శాస్త్రి జాదూ 917-షార్లెట్ మా అమ్మాయివిశేషాలు గారింట్లో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం  918-వివిధ రుశులపెర్లతో వర్ధిల్లిన బ్రాహ్మణాలు 919-విశ్వంభర నారాయణీయం –నారాయణ రెడ్డి గారిపై రచన 920-కాశ్మీర్ సర్వజ్ఞ శారదా పీఠం921-లల్లవాక్యానికర్త –లల్లాదేవి 922-అమెరికన్ జానపద సాహిత్య పోషకురాలు-జోరా నీలే హర్ స్టన్923-సినారె మరణానికి సంతాపం 924-అశ్వనీ దేవతలపై స్తోత్రం రాసిన- ఘోష బిసి-1500  924-కస్తాల కడగళ్ళ నుంచి విశ్వ చైతన్య పరవళ్ళ వరకు –బౌద్ధ యోగిని పాటాచార్య 925-రాణీ మృగావతీ రాకుమారి మల్లినాథ926-శ్రీ రమణ భగవాన్ సన్నిధి 927-ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -3భాగాలు 928-అఘోరీ బాబా -2భాగాలు 929-రాంకీ ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ విశేషాలు 930ఇచ్ఛా  మరణం ఇచ్ఛాగమనం పొందిన యోగి –బెంగాలీ బాబా 931-చచ్చి ,బ్రతికి ,బోధించి దేహత్యాగం చేసిన యోగి -934-స్వామిరామా చేసిన గుగ్గురు దర్శన విశేషాలు -3భాగాలు 935-56వ సుందరకాండ పారాయణ విశేషాలు 936 –భారతీయ కళా సంస్కృతులను విశ్వవ్యాప్తం చేసిన శ్రీమతి పుపుల్ జయకర్ 937-భూమిపై మూలకాలకు ,అంతరిక్ష మార్పులకు సంబంధం ఉన్నదా-2భాగాలు 938-హిమాలయాలలో పరమ హంస ధామం 939-బ్లండరే బ్లండర్-4భాగాలు –అయిన్ స్టీన్ ధీరీపై పప్పులో కాలేసిన వారి విషయాలు 940-సమన్వయ యోగ ప్రచారకులు –స్వామి శివానంద 941-చతుర్వర్గ చింతామణి కర్త –హేమాద్రిపంత్ 942-ధనుర్వేద కర్త –సారంగధర 943-పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి 944-వేదగణిత గ్రంధకర్త డా. రేమెళ్ళ అవధానులు 945-సంస్కృత క్రీస్తుభాగవత మహాకావ్య కర్త –దేవాస్సియా 946-నడయాడే సంస్కృత సర్వస్వం –పండిట్ ముఫ్తీ మొహమ్మద్ సర్వార్ ఫరూకి 947-సంస్కృత ఖేట కౌతుకం కర్త –అబ్దుల్ రహీం ఖాన్ ఎఖానా 948-సంస్కృత దేవాలయస్య దీపః –కర్త పద్మశ్రీ నహీద్ అబీది 949-విషాద లహరి కర్త –కవిచక్రవర్తి ద్విభాష్యం విజయ సారధి 950-హాస్యపు ఉండ్రాళ్ళు –సరదా రచన .

951-సమయ సార గ్రంథకర్త –ఆచార్య కుందకుంద-క్రీ.పూ .8వ శతాబ్ది 952-తంజావూర్ సంగీత చతుస్టయం-953-భారత స్వాతంత్రోద్యమం లో పాల్గొన్న గోవా మహిళామూర్తులు -954-మా అమ్మయిగారింట్లో కృష్ణాష్టమి విశేషాలు 955-సంసారం లో రిగమపదనిసలు –ఆటగాళ్ళ భార్యల మనోగతం –సరదా రచన 956-పుట్టపర్తి సాయిబాబా ఆంతరంగికుడు ,సనాతన సారధి సారధి బాబా చరిత్ర రాసిన కస్తూరి పై ‘’కస్తూరి’’ సేవా పరిమళ వ్యాప్తి -5భాగాలు 957-సంస్కృత దర్శనమాల కర్త-నారాయణ గురు 958-ఆంగ్ల సామ్రాజ్యం సంసృత మహాకావ్యకర్త  -ఎ.ఆర్ .రాజవర్మ 959-సుదాపరిమళ వ్యాఖ్యకర్త శ్రీ రాఘవేంద్రస్వామి 960-దశాశాల దసరా పై  నీళ్ళు జల్లినవేళ -961-మా బామ్మర్ది డౌట్లు –సరదా రచన 962-భక్త పురందరదాసు 963-భక్త కనకదాసు 964-నవరాత్రి సుందరకాండ పారాయణ విశేషాలు 965-షార్లెట్ లో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా విశేషాలు 966-పాకిస్తాన్ లో చివురిస్తున్న మహిళాభ్యుదయం 967-మధ్యప్రదేశ్ రాష్ట్ర సంస్కృత సేవ 968-18ఏళ్ళతర్వాత ధర్మపురి పునర్దర్శనం 968-వైష్ణవ కవి శైవకవిగా మారిన చక్రపాణి రంగనాధుడు 969-నిరంతర సాహితీసేవలో కవిరత్నం అంబటి పూడి వెంకట రత్న కవి 970-సత్య దుర్గేశ్వర కవులు 971-పాండవులకు కలియుగ రహస్యాలు చెప్పిన శ్రీ కృష్ణుడు 972-నో నో స్టాపిట్ స్టాపిట్ –టివి ప్రభావం పై వ్యంగ్యరచన 973-శ్రీ శంకరుల శివానందలహరి ఆంతర్యం -12భాగాలు 974-ఏనాటి అనుబంధమో ?షార్లెట్ లో కలిసిన 52ఏళ్ళక్రిందటి శిష్యురాలు శ్రీమతి పసుమర్తి లక్ష్మి విశేషాలు 975-షార్లెట్ లో సరసభారతి దసరా సరదా సాహితీ కదంబం విశేషాలు 976-జగదానండా రామం –నిరతాన్న దాత అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారి మునిమనవడిగారబ్బాయి శ్రీ డొక్కా రామభద్ర (ఆస్టిన్ అమెరికా)రాసిన ‘’ఆత్మా రామం ‘’పుస్తక సమీక్ష 977-విజయవాడ లో 50వ గ్రంథాలయ వారోత్సవం లో నా కవిత –‘’మాదుర్యపాత్ర ‘’978-ప్రపంచ రెండవ మహిళా రాయబారి –రష్యాకు చెందిన-అలెక్జాండ్రా  మైఖేలో వానా దొమెంటో విచ్ 979-ఆంద్ర బిల్హణ,ఆంద్ర –సంస్కృత నిఘంటుకర్త –శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి 980-సర్సభారతి 116వ సమావేశంగా రేపల్లెలో’’ గ్రంథద్వయ ‘’ఆవిష్కరణ విశేషాలు 981-షట్కర్మ యుక్తా 982-మనిషిలో మనిషి గుజరాత్ శాసనసభ ఎన్నికల విశేషాలు 983-మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త –డా పుచ్చా వెంకటేశ్వర్లు -14భాగాలు 984-తిట్లు కన్నీటి బొట్లు ఓట్లు –గుజరాత్ ఎన్నికలపై 985-భారత తొలి మహిళామంత్రి –రాజకుమారీ అమృతకౌర్.

2018

986- అమోఘ మాఘ మాసం –ప్రసంగం 987-గణతంత్ర లో తంత్రమే మిగిలింది-యెవరికీ పట్టని రిపబ్లిక్ డే గురించి 989-సంస్కృత ఖురాన్ కర్త –సహరాణాపూర్ రజియా సుల్తానా 990-హోసూర్ జానపద గాథా షడ్విమ్శతి శతి’’ దణి’’సమీక్ష 991-సాంబశివుని ‘’శ్రీరామ తీర్ధం ‘’-విజీనగరం సాహితీపిపాసి శ్రీ వేలమూరి నాగేశ్వరావు గారి పరిచయ విశేషాలు 992-చిట్టి రాష్ట్రానికి పోట్టి గవర్నర్ శ్రీ బూర్గుల రామ కృష్ణారావు –సాహితీ మనీష 993-ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతిడొక్కా సీతమ్మగారు 994-సరసభారతి అరిపిన త్యాగరాజ ఆరాధనోత్సవం 995-మహిళాస్పీకర్ -సుశీలానయ్యర్ 996-అభినవ కాళిదాసు-శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి -4భాగాలు 997-కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా ప్రస్థానం-998-కథక ముని ‘’రాజు ‘’మునిపల్లె రాజు గారిపై 999-అమృత హాస్యం ,అతిలోక సౌందర్యం అస్తమయం –హాస్యనటుడు గు౦డు హనుమంతరావు ,వెండితెర దేవత శ్రీదేవి మరణం పై 1000-తెలుగు కవి తేజం –విస్మృత కవుల గురించి .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-2-20-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఉయ్యూరు వివాహ౦, ఉపనయనం చిత్రాలు

26-2-20బుధవారం ఉదయం ఉయ్యూరు దత్త గుడి కళ్యాణ మండపం లో చి .సౌ. మాదిరాజు బిందు దత్తశ్రీ వివాహ౦,కంటి డా. జయశ్రీ గారితో మా శ్రీమతి ,అన౦తరం ఎయలమర్రు లో ప్రొఫెసర్ శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారింట్లో మనవడు(రెండవకుమారుడు ప్రొఫెసర్ మాణిక్య శాస్త్రి తనయుడు) చి.జయకార్తీక విశ్వనాథ్ఉపనయనం ,అక్కడే నాకు మానికొండ హైస్కూల్ లో 53 ఏళ్ళ క్రితం శిష్యుడు ,ఇంటిపేరుతో సహా నాపేరే ఉన్నసహనామధేయుడు గబ్బిట దుర్గా ప్రసాద్ (తెల్లమీసాలు ఉత్తరీయం )మా కుటుంబ స్నేహితురాలు శ్రీమతి మల్లికాంబ గారు ఉన్న చిత్రాలు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-6 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -6

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-6

దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -6

2016  డిసెంబర్ నుంచి

801-నువ్వైనా చెప్పవమ్మ మోడీకి –కవిత 802-నడయాడే దైవం –కంచిపరమాచార్య 803-నైరూప్య చిత్రకారులు –డా.ఎస్వి రామారావు –పై రేడియో నా టాక్ 804-పంచశతికవి మూకకవి -3భాగాలు 805-బోల్తా కొట్టి౦ది లే బుల్ బుల్ పిట్టా –పెద్దనోట్ల రద్దు బోమేరాంగ్ పై కవిత 806-మోతాదు మించిన మోదుడు

2017

807-భారత ధ్వని దర్శన పరిశోధకులు –ప్రాచార్య శలాక రఘు నాథ శర్మ 808-భక్త రామదాసు జన్మ దినాన శలాక వారు గ్రంథ కర్త రామప్ప ను సంస్మరణ చేసిన తీరు -809-కాలిదాస శ్లోక శతపత్రం –శలాక వారి రచన విశ్లేషణ 810 –దాశరధ మహారాజు నిస్సంగత్వం –శలాక వారి వివరణ విశేషాలు 811-కంప్యూటర్ తిట్ల దండకం –సరదా రచన 812-కోపం లో జమదని ఆప్యాయతలో హృదయ దఘ్ని-చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారిపై 813-ఎందుకో అనుకొంటి గొంగూరకీ –హాస్య కవిత 814-చిలిపి ‘’వరద ‘’అబ్బూరి వరద రాజేశ్వరరావు పై 815-హాస్యపు’’ వరద ‘’-అబ్బూరిపై 816-శ్రీ’’ పూర్ణ’’సుబ్బారావు గార్లు  పుస్తక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు పై 817-మనుస్మృతికి మహా భాష్యకర్త –మేదాతిధి-క్రీ.శ.1000 818 –శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలపై ‘’శతక త్రయం ‘’ఆవిష్కరణ విశేషాలు 819-సాహో సాయీ ,చిరంతన ,బాల,క్రిష్ శాతకర్ణి సామ్రాట్ –శాతకర్ణి సినీ సమీక్ష 820-రాస్ట్రీయ సంస్కృత సంస్థాన్  వైస్ చాన్సలర్ –డా వెంపటి కుటుంబ శాస్త్రి-2భాగాలు  821-గోగోగో గోవి౦దారామ –బందరు పోర్ట్ పై కవిత 822-వెయ్యి శ్లోకాల’’ చైతన్య నందనం’’ –డా బ్రహ్మశ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి సంస్కృత రచనా విశేషాలు 823-రాజమండ్రి నన్నయ విశ్వ విద్యాలయం లో  విహంగ మహిళా వెబ్ మాసపత్రిక నాకు పురస్కారం అందించిన సభా విశేషాలు 824-వరంగల్ వాసి డా టి.రంగస్వామిగారితో 22ఏళ్ళుగా సాగుతున్న సాహితీ అనుబంధం 825-మహిళామహిమ ‘’విహ0గ ‘’  విహంగ సేవ పై వ్యాసం 826-సరసభారతి జరిపిన త్యాగరాజఆరాధన  ,బాలమురళీ  సంస్మరణ  సభ ,పురస్కార ప్రదానం  విశేషాలు  – 827-నాద బ్రహ్మ ద్వయం –త్యాగయ్య బాలమురళీ లపై వ్యాస౦ -828-సంస్కృత చలన చిత్ర దర్శకుడు .జి వి అయ్యర్ 829-అమృతం వంటిదే ఫ్యన్ బకెట్ కూడా 830-నాకూ ఓ చాన్స్ ఇవ్వండి –సరదా రచన 831-భారత తొలి,ఫ్రెంచ్ రచయిత్రి-తోరు దత్ 832-సంస్కృత యదువంశ మహాకావ్యకర్త –గలగిరి రామా చార్య-833-ముక్కోటి పరమార్ధం 834-ఐర్లాండ్ సాంఘిక సంస్కర్త –అన్నాహస్లాం  835-విశ్వనాథ వేయి పడగలు నవలకు సంస్క్రుతానువాదం చేసిన డా .అయ్యగారి ప్రభావతీ దేవి -3భాగాలు 836-బెజవాడ పుస్తకమహోత్సవం లో బాలమురళి సంస్మరణ సభ విశేషాలు 837-మోపి దేవి హై స్కూల్ పూర్వ  విద్యార్ధి సమ్మేళన విశేషాలు 838-డా అయ్యగారి ప్రభావతీ దేవి గారి పరిచయ విశేషాలు 839-పద్యానికి బ్రహ్మరధం పట్టిన శ్రీ కాకుళం పద్య కవితా బ్రహ్మోత్సవాలు -2భాగాలు 840-వరద –‘’కవన కుతూహలం—విశేషాలు -3భాగాలు 841-డా రాళ్ళబండి కవితా ప్రాసాద్ ‘’ఒంటరి పూలబుట్ట ‘’కు సంస్క్రుతానువాదం చేసిన డా రాణి సదాశివ మూర్తి 842-పోలవరం ప్రాజెక్ట్ ‘’తెలుగు తల్లికి జలమణిహారం ‘’ సందర్శన విశేషాలు -3భాగాలు -843-పన్నీరు కన్నీరు మున్నీరు –తమిళ రాజకీయం పై రచన 844-పోస్ట్ ఇప్రెష నిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్-పాల్ సిజేన్845-వరద జ్ఞాపకాల వెల్లువే’’  వరదకాలం ‘’846-ధృత రాష్ట్రలో (కౌ )గిలి -3భాగాలు 847-మైక్రో నానీ పై మాక్రో పరిశోధన చేసిన చలపాక 848-బాపు మెచ్చిన పద్యకవి గబ్బిట వెంకటరావు 849-అమెరికాలో మైనేని వారి వేటపాలెం అనబడే హ౦ట్స్ విల్ లో ఉయ్యూరు డాక్టర్ కాకాని ప్రసాద్ గారింట్లో మైనేనిగారు నేనూ గడిపిన మధుర క్షణాలు 850-శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారి –విజయవాడ ‘’నవ్య నాద నీరాజనం ‘’విశేషాలు

851-పోనాకా సమస్య పై ఉద్యమించిన నేటివ్ అమెరికన్ మహిళ-సుసెట్టీ లాప్లెషీ -852-శ్రీ సూర్య నారా (నామా )యణం-853-రథ సప్తమి ఎలా చెయ్యాలి ?854-స.సు.మ.కాసేపు  నవ్వుకోటానికే అని మర్చి పోరుగా855- ఉగాది ‘’పచ్చడి పచ్చడి’’తిన్నవాళ్ళు –కవిత 856-సరసభారతి హేవలంబి ఉగాది వేడుకలవిశేషాలు  857-శ్రుతిసార సముద్ధరణ కర్త –తోటకాచార్య-8వశతాబ్ది 858-మాండూక్య కారికకర్త –గౌదపాదుకాచార్య  859-శ్రీ గోవింద భగవత్పాదులు 860-శ్రీ గోవింద భగగవత్పాదులు 861-మిలీనియం సంస్కృత పురస్కారగ్రహీత –పద్మశ్రీ దేవీదత్తశర్మ 862-డైరీని సంస్కృతం లోనే రాసుకొన్నయాత్రా సాహిత్యపిత  రాహుల్  సాంకృత్యాయన్ 863-చేజెర్ల దేవాలయ విశేషాలు 864-మమతామయి శ్రీమతి చర్ల సుశీల -2భాగాలు 865-కవి సార్వభౌమ ,మహామహోపాధ్యాయ కవిరాజ ,కవి కళాపూర్ణ ఆంధ్రప్రదేశ్ఆస్థాన కవి బ్రహ్మశ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు -2 866-మా విశాఖ విజిట్ 867-విజయవాడలో జరిగిన బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారిశాతజయంతి ఉత్సవ సమీక్ష  868-అన్యాయం పై పోరాడుతున్న ముగ్గురు భారత నారీ మూర్తులు 869-ప్రాతిశాఖ్యానం పరిచయః ‘’కర్త –డా గబ్బిట శ్రీనివాస శాస్త్రి 870-ఆధునిక ఆంగ్ల సాహిత్య సారధి –జెర్ ట్రూడ్ స్టెయిన్ 871-కరపత్రా స్వామి అధ్యాతిక కరదీపికలో విశేషాలు 872-జ్యోతిర్మఠం పీఠాధిపతి-స్వామి బ్రహ్మానంద సరస్వతి 873-మణిద్వీప పూజ 874-కొందరు హిమాలయ యోగులు -2భాగాలు 875-బైజాంటిన్ నాగరకత -3భాగాలు 876-సోమలత ను గుర్తించిన ఆధునిక వైద్యుడు- వైద్య భైరవ దత్త 877-పుట్టపర్తి సాయి గాయత్రి  మంత్రంరాసిన –ఘండికోట వెంకతసుబ్బారావు 878-గ్రీకు నావికా దళ పిత –డేమిస్టో క్లెస్ 879-నేతి-నేతి- ఏతి 880-హిమాలయ గుహాంతర   ఆశ్రమ (మఠ)జీవిత విధానం 881-విదేశీ హాస్యరసం ప్రవహించిన విదానంబెట్టి దనిన-882-ట్రోజన్ హార్స్ నిజమా కల్పనా ?883-గ్రీకు ప్రజాస్వామ్య ప్రదాత –సోలోన్ 884-‘’వరద’’ లో తేలిన తేట ఊట -7భాగాలు 885-బ్రాహ్మ రాజాధి రాజు గౌతమీ పుత్ర శాతకర్ణి 886-అయిదవ సారి అమెరికా ప్రయాణం లో ‘’పదనిసలు ‘’887-ప్రపంచ తొలి మహిళా ఫెడరలిస్ట్ ,హంగేరీ దేశ  రాయబారి –రోసికా హ్విమ్మర్ 888-నాగయ్యగారి త్యాగయ్య రామ సుధారస పానం 889-దేవతల దివ్య ధామం –హిమాలయాలలోని ‘’జ్ఞానగంజ్ ‘’890-ఆపన్న హస్తాలు –హిమాలయ మహిమాన్విత యోగి విశేషాలు 891-అమెరికా అమర వీరుల సంస్మరణ దినం 892-అమెరికాలో ఫియట్టీ లో జరిగిన సత్యసాయి రిట్రీట్ విశేషాలు -2భాగాలు 893-ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం గడిపి వెళ్ళాడా ?894-గణిత వేదాంతం 895-యోగి భోగి రోగి –హిమాలయ ఋషుల కొన్ని విశేషాలు 896-నోర్సేగాడ్స్ 897-మధ్యయుగాల వైద్య విధానం -2భాగాలు 898-భయాందోళనలు ఎలాపోతాయి ?899-పీఠాధిపత్యం బందిఖానాయై పారిపోయిన పీఠాదిపతి 900-గెలాక్సిఆఫ్ కృష్ణా జిల్లా హెడ్ మాస్టర్స్ -2భాగాలు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-2-20-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-5 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -5

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-5

దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -5

2015డిసెంబర్ నుంచి

701-ప్రపంచ౦ లో అతిశక్తివంతమైన తొలి మహిళా ప్రధాని –సిరిమావో బండారునాయకే 702-కోటప్పకొండ వైశిష్ట్యం 703-కోరి కొలువైన కైలాస వాసుడు 704-మహా మహోపాధ్యాయ,తర్కవేదాంత బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు 705-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన హెచ్ .జి .వెల్స్-3భాగాలు 706సంక్షేమకార్యక్రమ స్పూర్తి –సంఘాల్ మన్మోహిని జెట్టి

2016నుంచి

707-సరసభారతి జరిపిన త్యాగరాజ ఆరాధనోత్సవం 707-నవీన పతంజలి శ్రీధర పేరుసూరి 708-అనాదల పాలిటి అమ్మ –సింధూ తాయ్   సష్కల్ 709-చైనా రిపబ్లిక్ పిత –సన్యట్ సేన్ 710-కేమోటాలజి పిత డా కొలచల సీతారామయ్య –పుల్లేరు నుంచి ఓల్గా దాకా పుస్తకావిష్కరణ సభ విశేషాలు 711-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ –ఫ్రాంక్ లాయడ్ రైట్ 712-రామాయణ సారోద్ధారం చేసిన –శ్రీ ములుకుట్ల నరసి౦హావధాని-2భాగాలు 713-తూములూరు వారి ‘’పద్య యోగ వైభవం ‘’పై సమీక్ష -2భాగాలు 714-జర్మనీలో భారత స్వాతంత్ర్య  పతాక ఆవిష్కరించిన –మేడం కామా 715-భౌతిక ,ఖగోళ శాస్త్రవేత్త –స్టీఫెన్ హాకింగ్ 716-ఉయ్యూరు నారాయణ టెక్ని ఇ స్కూల్ లో ముఖ్యఅతిధిగా నాప్రసంగం 717-రేడియో యాక్టివిటి కనిపెట్టి నోబెల్ అవార్డ్ పొందిన –మేరీ క్యూరీ -3భాగాలు 718-ఒరిస్సా ఖగోళ శాస్త్రవేత్త –పటాని సమ౦త్ 719’కాల్క్యులస్ కు ఆద్యుడు –భాస్కరాచార్య 720-‘’అరణ్య పర్వాన్ని నన్నయ్యే రాశాడు ‘’అని నొక్కి వక్కాణి౦చిన శ్రీ కోడూరు పాండురంగారావు 721-తమాషా కలయిక  722—యక్ష ప్రశ్నల సమాధానాలలో యుధిష్టిరుడు ప్రదర్శించిన ధీశక్తి చతురత ,లోకజ్ఞత -7భాగాలు 723-వేస్సవిలో ఒక చల్లని ‘’కథా’’సాయంత్రం –హైదరాబాద్ శ్రీ అనిల్ అట్లూరి గారింట్లో సాహితీ కార్యక్రమ సమీక్ష 724-అమెరికన్ విద్యా వ్యవస్థలో అత్యున్నత పదవి నలంకరించిన –మేరీ చర్చ్ టెరెల్ 725-ఐలూరు దగ్గర కూడేరు లో మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రిగారి టెంపుల్ కాంప్లెక్స్ లో నా ధార్మిక ప్రసంగం 726-సరసభారతి జరిపిన శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకల విశేషాలు727-భరద్వాజ ,పుట్టపర్తి ల శివ తాండవం 728-భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -10భాగాలు 729-ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే-ఉయ్యూరు లో జరిగిన తెలుగు నాటక రంగ దినోత్సవ కార్యక్రమం లో ప్రదర్శించిన నాటకాలపై సమీక్ష 730-అని నేనన్నాన౦టే ఏమీ అనుకోకండి -3భాగాలు –పద్మశ్రీ పురస్కారాలపై బాధ ఆక్రోశం ఆవేదన 731-సంపాదకులకే సంపాదకుడు సి.రా-అంటే సింగరాజు రామచంద్రరావు -2భాగాలు 732-బ్రెయిల్ వీర నారి –రాణి దందార దాస్  పాల్మర్ 733’’ఆ సంస్కారానికి నమస్కారం’’ –శ్రీ దుర్ముఖి  ఉగాది వేడుకలలో మాకు తెలీకుండా గుట్టు చప్పుడుకాకుండా పాల్గొని, బెజవాడ ఇంటికి వెళ్లి ఫోన్ చేసి అభినందించిన డా ముళ్ళపూడి జయ సీతారామశాస్త్రి గారి వ్యక్తిత్వ ఆవిష్కరణ  -734-20వ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత-మార్సెల్ ప్రౌస్ట్ -3భాగాలు 735-బుద్ధ ప్రసాద్ గారిపై ప్రచురించిన ‘’బుద్ధయానం ‘’లో నారచన 736-బ్రదర్స్ డే సందర్భంగా శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో ‘’మా అన్నయ్య ‘’పుస్తకావిష్కరణ 737-భరద్వాజ మహర్షి ‘’శివకర్ణామృతం ‘’లో శివ సంసారం ,శృంగారం ,పంచాక్షరి ,రామాకృతి శివాకృతి వైభవాలు -3భాగాలు 738-శ్రీ శంకరం లోక శంకరం -3భాగాలు 739-ఆధునిక సాహిత్య రథ సారధి –జెర్ ట్రూడ్ స్టెయిన్ -3భాగాలు 740- విక్టోరియా యుగపు వేశ్యావృత్తిసంస్కరణోద్యమ నాయకురాలు –జోసెఫిన్ బట్లర్ 741-వీణ వైభవం విన్నారా కన్నారా 742-ఆధునిక సమకాలీన నృత్యానికి ప్రాణం పోసిన –ఇసడోరా డంకన్-3భాగాలు 743-ప్రతీకాత్మక ,హాస్యాత్మక ,పురాణ నవలా రచయిత-థామస్ మాన్-3భాగాలు 744-జర్మన్ సంగీత స్రష్ట ఆర్గాన్ నిర్మాత ,వేదాంతి –ఆల్బర్ట్ స్క్వీజర్ -3భాగాలు 745-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన ఎర్నెస్ట్ హెమింగ్ వే-3భాగాలు 746—బలమున్న వాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత –అడాల్ఫ్ హిట్లర్ -4భాగాలు 747-చంద్ర శేఖరయ్యగారి ‘’కవితా చంద్రహారం ‘’పుస్తక సమీక్ష 748-ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ లో కోట మాస్టారి గురుపూజోత్సవం విషయాలు 749-మా శర్మన్నయ్యచిరంజీవి –కవిత 750-సాహిత్యం లో మొదటి మొదటి నోబెల్ పొందిన అమెరికన్ రచయిత-సింక్లేర్ లెవిస్

751 –ఆంగ్ల ఆస్ట్రో ఫిజిసిస్ట్ ,సైన్స్ ఫిలాసఫర్ –ఆర్ధర్ ఎడ్డి౦గ్టన్ 752-నైరూప్య చిత్రకారుడు శ్రీ ఎస్ వి రామారావు గారికి ఉయ్యూరులో  సరసభారతి ఘన సన్మాన సభా విశేషాలు 753-మట్టిపరిమళ౦ గుబాళించినచిక్కని చక్కని కవితలే ‘’వెన్ను విరిగిన కంకులు ‘’డా మక్కేన శ్రీనుగారి కవితా సంపుటి సమీక్ష 754-మధురం మధురం మాధవనామం –మధుర శ్రీకృష్ణాలయ విశేషాలు 755-కన్నయ్య సన్నిధిలో చూడయ్య –మిత్రుడు టి.వి .సత్యనారాయణ కథ పరామర్శ  756-కృష్ణం వందే జగద్గురుం –కృష్ణాష్టమి రచన 757-కృష్ణా పుష్కరాల ఆయాస అనుభవ ఆకాంక్షలు 758-పుష్క(ల )ర హాస్యం-2భాగాలు  759-స్వాతంత్ర్యోద్యమ అస్సాం అమర నారీమణులు –కనకలతా బారువా ,సతి జయమతి 760 –కళాప్రపూర్ణ వీణ చిట్టిబాబు 761-నా కృష్ణా పుష్కర అనుభవాలు,అలంపురం విశేషాలు  -4భాగాలు 762-హోసూరు తెలుగులా ఉసురు పోసుకోకండి 763-ఆమని కోయిల సంగీత మహామహోపాధ్యాయ- ఈమని శంకరశాస్త్రి -8భాగాలు 764-శివ కర్ణామృతం రాసిన సరస్వతీపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులు -2భాగాలు 765-నా క్కృష్ణాపుష్కరానుభవం 765-జ్వలించే విప్లవభావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి ,నియో రొమాంటిక్ సర్రలిస్ట్  కవి –డిలాన్ థామస్-2భాగాలు 766-తాడినాడ భాస్కరరావు గారి ‘’అమ్మ ;;కవితా గీతికల సమీక్ష 768-ఉత్తరాంధ్ర దరిద్రం పై శ్రీమతి శీలా సుభద్ర కథ’’వానావానా కన్నీళ్లు ‘’సమీక్ష769-దేవీ ప్రాశస్త్యం –ధార్మిక ప్రసంగం 770-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -41 భాగాలు 771-మణిపూర్ ఉక్కు మహిళ-ఐరాం షర్మిల 772-లాభా పేక్ష లేని స్వచ్చంద సేవా సంస్థ రాజమండ్రి గౌతమీ కంటి హాస్పిటల్ 773-సరస్వతీ పుత్రుని వీక్షణం లో విశ్వనాథ-3భాగాలు 774-కోటి కొక్కడైన కోలాచలం వెంకటరావు -2భాగాలు 775-ఉయ్యూరు శాంతినికేతన్ హైస్కూల్ లో ‘’కాలుష్యరహిత  దీపావళి ‘’అవగాహన సదస్సులో ప్రసంగం 776-జర్మనీ రైతుల తిరుగుబాటు బావుటా 777-దశ ప్రాణి విలాపమే శ్రీ దక్షిణామూర్తిగారి’’విశ్వ విలాపం ‘’సమీక్ష 778- సర్జికల్ దసరా సరదా –హాస్య రచన 779-ఉభయకవిమిత్రులు ,సంస్కృత సాహిత్య రత్న –శ్రీ కొరిడె రాజన్న కవి 780 –కెనడా యోగి ,తత్వవేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ ఉడ్ 781 –అమెరికా యోగిని జ్యోతిప్రియ అనే జూడిత్ టైబెర్గ్ 782-రామదాసుతో రామయ్య సొద- ఊహాత్మక రచన 783-మణిపూర్ మత,సాంఘిక, స్వాతంత్రోద్యమ నాయకురాలు –పద్మభూషణ్ రాణి గైదేన్లూ784-ఋగ్వేదాన్ని  స్వంత గొంతుతో చదివి రికార్డ్ చేసిప్రచురించిన బ్రిటిష్ భాషాపండితుడు ఫ్రీడ్రిక్ మాక్స్ ముల్లర్ 785-ఆంగ్లో-ఇండియన్ పద నిఘంటు కర్త-ఆర్ధర్ కోక్ బర్నేల్ 786-సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత –ఆటోవాన్ బోహ్ట్ లింక్ 787-హితోపదేశంపై పరిశోధన చేసిన –జోహాన్నెస్ హెర్టేల్-788-లలిత విస్తారసూత్రాన్నిఅనువదించిన జర్మన్ ఫైలాలజిస్ట్ –సాల్మన్ లెఫ్ మాన్ 789-సేద దీర్చి హాయి గూర్చే ఉప్పలధడియం వారి ‘’దక్షిణా నిలం ‘’సమీక్ష 790-గీర్వాణ ఆంద్ర  భాషా మేలి చెరువు శ్రీ మేళ్ళ చెర్వు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు-2భాగాలు  791-రద్దు లో పనిలో పనిగా –పెద్ద నోట్లరద్దు పై  792-ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయిత్రులు 793-ఆంధ్రపత్రిక శత వసంతోత్సవం విశేషాలు 794-పుష్పదంతుని శివ మహిమ్న స్తోత్రం –వేదుల వారి రచన విశేషాలు-7భాగాలు 795-95ఏళ్ళ ఉవాకుదితో 77 ఏళ్ళ నేను –శ్రీ పివి సన్యాసి రావు గారి గురించి 796-ఇమాన్యుల్ కాంట్ దృష్టిలో వికాసం అంటే ఏమిటి 797-విశ్వ విజేత అలేగ్జాండర్ అవాక్కైన సదర్భం 798-‘’నిజమైన కవి స్వభాషలోనే రాయాలి ‘’అని చెప్పిన జర్మన్ కవి-జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డేర్799-యూరోపియన్ పురాణాలన్నీ హిందూ మూలాల ఆధారితాలే అని చెప్పిన –ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్  800-విస్తృత పరిశోధకుడు –సంస్కృత ప్రొఫెసర్ ప్రమోద్ గణేష్ లాల్యే

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-2-20-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్దానం –4 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -4

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్దానం –4

దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -4

2015 నుంచి

601-చలపాక ‘’జీవితం ‘’సమీక్ష 602-శ్రీమతి వారణాసి సూర్యకుమారి శతకం ‘’శ్రీ ఆంజనేయం ‘’సమీక్ష 603-హాస్యనటుడు ఎం.ఎస్.నారాయణ 604-సరసభారతి నిర్వహించిన త్యాగరాజ ఆరాధనోత్సవా విశేషాలు 605-పుస్తక సరస్వతీ సందర్శనం –బుక్ ఫెస్టివల్  విశేషాలు 606-దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన శ్రీమతి చుండూరి రత్నమ్మ 607-శ్రీ వెలగా వెంకటప్పయ్య  శ్రీ గూడపాటి కోటేశ్వరరావు గార్ల మృతికి సంతాప సభ విశేషాలు 608-దేవులపల్లి కృష్ణ శాస్త్రి పై సరసభారతి అమరావాణి స్కూల్ లో నిర్వహించిన అవగాహన సభా విశేషాలు 609-అభినవానంద వర్ధన ,రస జగన్నాథ శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ 610-శివరాత్రి స్పెషల్ ద్విప్లెట్స్-కవిత్వం 611-మినీ ద్విపద్స్-3 612-‘’భారతం పై తుదితీర్పు ‘’ప్రసాదరాయ కులపతి వగైరాల ప్రదర్శనపై విశేషాలు 613-పడుగు పేకల మధ్య వీర్రాజు గారి జీవితం –శీలా వీర్రాజు జీవితం పై వ్యాఖ్యానం -6భాగాలు 614-కాశ్మీర్ లో మతసహనం బోధించిన ఇద్దరు మహిళామణులు 615-కోస్తాంధ్ర మధ్యతరగతి కుటుంబాలు –మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలకోసం పరిశోధనా పత్రం 616-బందరులో కవితా ప్రసాద్ కు శ్రద్ధాంజలి  కార్యక్రమం లో ప్రసంగం 617-వీర్రాజీయ శీలం -2భాగాలు 618-సరసభారతి మన్మధ ఉగాది వేడుకలు 619-శ్రీవారి దర్శనం లో రెండు విభిన్న అనుభూతులు 620-క్రిస్టియన్స్ సైన్స్ ఉద్యమకారిణి –మేరీ బెకర్ 621-ప్రాచీన గ్రీకు కవయిత్రి –సఫో 621-తాపోపశమనం –బావ బామ్మర్ది హాస్య రచన 623-అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు –మార్క్ ట్వేన్-4భాగాలు 624-ఇటలీ మహిళోద్యమ నిర్మాత –మోజొన్ని625-విమర్శనా విరాణ్మూర్తి-కాశీభట్ల బ్రహ్మయ్య గారు -6భాగాలు 626-భానుడి  భగభగ-గప్పా గొప్పల్  -సరదా రచన 627-రెడియోనాటకం –రావణ -దాన్యమాలి పై స్పందన 628-ఆనంద రామాయణం విశేషాలు -10భాగాలు 629-ఎండ టు దిపవర్ ఆఫ్ ఎండ -630-రెండుముక్కలాట –రాష్ట్ర విభజనపై సరదా రచన 631-ఇటలీ శాంతి కాముక ఉద్యమ మహిళ లిద్దరు632-అమ్మకు వందనం –కవిత 633-బందా గారి మహర్షి భరద్వాజ చరిత్ర పై స్పందన 634-తెల్లవారిపై కోర్టు కేసు గెలిచిన నల్లజాతి మహిళ –సౌజర్నార్ ట్రూత్ 635-గోపాల కృష్ణాష్టకం –మైనేని గారిపై వ్యాసం -2భాగాలు 636-వికలాంగుల స్పూర్తి హెలెన్ కెల్లెర్ 637-పతంజలి చేసిన మహోప ‘’యోగం ‘’638-శశి బిటెక్ –టివి సీరియల్ శశిరేఖా పరిణయం లో శశిపాత్ర దారిని పై స్పందన 639-అమెరికా సాంఘిక సంస్కర్త ,క్వేకర్ ఉద్యమనాయకురాలు –లుక్రేషియా కాపిన్ మోట్ 640-రాలిన 80వసంతాల మోదుపూ(వు)లు –దాశరధి రంగాచార్య 641-ఉప్పలధడియం వెంకటేశ్వర రచన’’ పాఠం ‘’ సమీక్ష -2భాగాలు 642-ఇద్దరు యువ నార్వేజియన్ రచయిత్రులు 643-నింగికెగిరిన ధ్రువతార భారతరత్నఅబుల్  కలాం 644-సుమధుర గాయకుడు రామకృష్ణ 645-గోదావరి పుష్కర యాత్ర 646-వైభవ జన పుష్కర గోదారి –కవిత 647-విప్లవాన్నీ వేదాన్నీ సమాదరించిన అక్షర వాచస్పతి –రంగాచార్య –రమ్యభారతి కోసం వ్యాసం 648-పుష్కర ప్రమాదం తిలాపాపం తలాపిడికెడు 649-తిరుపతి వెంకన్న గంట అవతారమే  వేదాంత దేశికులు -2భాగాలు 650-కలికాల సర్వజ్ఞుడు హేమచంద్రసూరి -4భాగాలు ‘

   651-విజయవాడ రేడియోలో సూక్తి సుధ-5భాగాలు 652-దిక్కు లేని తెలుగు 653-పెద్దనగారి పెద్ద ఉత్పలమాలిక కు పతంజలి గారి వ్యాఖ్యానం పై స్పందన 654-‘’మేము సైతం’’ వికలాంగ కదల సంకలానికి  నా ముందుమాటలు 655-పాణిని-2భాగాలు 656-అర్ధరాత్రి స్వాతంత్ర్యం మొదలైన కవితలు 657-సుత్తి కొట్టకండి మహాప్రభో 658-కలాం కు నివాళి  పరిమ్కాయల జూనియర్ కాలేజిలో ప్రసంగం 659-విశ్వనాథ చేసిన విశ్వ సాహిత్యాధ్యయనం 660-విశ్వనాథ రాయాలనుకొని రాయని రచనలు 661-విశ్వనాథ సోదరులు కర్త ,కర్మ ,క్రియలు 662-విశ్వనాథ’’ కొంటె కోణంగి’’ 663-విశ్వనాథ మెత్తని ఎద 664-విశ్వనాథ వర్షం కురిపించగలడా ?665-రామాయణ మహా భారతాలకు ఖచ్చితమైన కాల నిర్ణయం 666-హర్ష నైషదదర్శన పరామర్శ చేసిన –డా శ్రీ ముళ్ళపూడి జయసీతారామ శాస్త్రి గారు 667-శ్రీ ఎస్ ఆర్ భల్లం ‘’వేకువ పిట్ట ‘’రచన విశేషాలు 668-శ్రీ భల్లం రచనలు 669-పేదలకు సేవ చేసినా  వారికి పట్టక బాల్కనీకే పరిమితమైన’’ శ్రీమంతుడు—సినీ రివ్యు 670-డా.వెంకటేశ్వర గారి మధ్యాక్కరలు  -సమీక్ష 671-‘’తెలుగు భాషోద్యమం –విశ్వనాథ ప్రేరణ ‘’విజయవాడ లో ‘’విశ్వనాథ సాహితీ వైభవ సదస్సు’’లో నా పాత్ర సమర్పణ వ్యాసం  672-బాల త్రిపుర సుందరీమంత్ర మహా యోగి –బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు 673-81వ సమావేశం గా సరసభారతి నిర్వహించిన గురుపూజోత్సవం విశేషాలు 674-‘’నీ అన్యాయం సిగ గొయ్య ‘’అని మేస్టారి నే అన్న ‘’విశ్వనాథ’’ 675- అచ్చెరువు గొలిపే డా.చరువు సత్యనారాయణగారి  గీర్వాణభాషా శేముషి -3భాగాలు 676- భరద్వాజ విందు –తెలుగు వెలుగు లో ప్రచురితమైన వ్యాసం 677-ఎమెచ్యూర్ రేడియో –అనే హాం రేడియో -4భాగాలు

678-దోమాత్మ –సరదా రచన 679-కపోతానికి శరణిచ్చి ,డేగకు శరీర మాంసాన్ని కోసిచ్చిన శిబి చక్రవర్తి ;;కపోతెశ్వరుడైన ‘’చేజెర్ల విశేషాలు 680- క్వాంటం సిద్ధాంత ప్రవక్త –మాక్స్ ప్లాంక్ -2భాగాలు 681-అన్నిటా ప్రథమ౦గా నిలచిన డా ముత్తు లక్ష్మీ రెడ్డి 682-తెనాలి వారి ‘’బాపు రస రేఖ ‘’పుస్తకం విశేషాలు -3భాగాలు 683-స్పష్టమైన వినిమయం కోసం నినదించిన అమెరికా ఆర్ధిక వేత్త –ధార్ స్టెయిన్ వెబ్లెన్ -2భాగాలు 684-ఒంటరితనం అమ్మతనం ,,కమ్మదనం కలబోసిన శీలా సుభద్రాదేవి ‘’ఏకాంత సమూహాలు ‘’  సమీక్ష 685-లోతైన శాంతి వేదాంతం వైపుకు -2భాగాలు 686-విశ్వనాథ సాహిత్య యుగ దశలు -4 687-విశ్వ నాథీయం 688-ఈకాలానికి తగిన నాటిక ‘’తూర్పు పడమర ‘’డా మాదిరాజు రామలింగేశ్వర రావు గారి రచన లోని విశేషాలు 689-రాజకీయ ‘’భోగరాజు ‘’పట్టాభి సీతారామయ్య 690-నవ్యాంధ్ర ననవ నిర్మాణం ‘’పై విజయవాడలో సరసభారతి రమ్యభారతి కలసి నిర్వహించిన కవిసమ్మేలనం విశేషాలు 691-లింగోద్భవ వృత్తమాలికా స్తుతి –బాలకవి చెరువు సత్యనారాయణ శాస్త్రి 8ఏళ్ళ వయసులో రాసిన సంస్కృత పద్యాల పరిచయం -5భాగాలు 692-అక్కినేని వ్యక్తిత్వ వికసనం –డా గోవిందరాజు చక్రధర్  రచనా సమీక్ష 693-ఇంప్రెషనిస్ట్ పెయింటర్ –హెన్రి డీ టొలేసే లాట్రే-2భాగాలు 694-ఆసియా శాసన సభకు అధ్యక్షత వహించిన బేగం షా నవాజ్ 695-బీహార్ ఠపాసులు బీహార్ అసెంబ్లీ ఎన్నిక ఫలితాల విశేషాలు 696-జిల్లెళ్ళమూడి అమ్మ పై సంస్కృత స్తుతి సుప్రభాత కర్త –డా పన్నాల రాధాకృష్ణ శర్మ 697-‘’ఐతే ఒకే ‘’తో కొండంత హాస్యం సృస్టించిన కొండవలస ఆవలి తీరాలకు’’ వలస’’ పోయాడు 698-చిన్న కథకు ప్రాణం పోసిన చెకోవ్ -3భాగాలు 699-ప్రపంచ సంగీతానికే కొత్తఇంప్రెష నిస్ట్  వెలుగులు అద్దిన-క్లాడ్ ఏషిలీ డెబూసీ-3భాగాలు  700- భాషా శాస్త్రవేత్త,న్యాయ విద్యా ప్రవీణ ,బెనారస్ హిందూ యూనివర్సిటి వేదా౦తా చార్య డా .గబ్బిట ఆంజనేయ శాస్త్రి  

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-2-20-ఉయ్యూరు 

 
Posted in రచనలు | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-3 దుర్గా ‘’వ్యాస కవితా ‘’ప్రసాదం -3

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-3

దుర్గా ‘’వ్యాస కవితా ‘’ప్రసాదం -3

2014జులై నుండి

451-అమెరికాస్వరమాదుర్య సంగీతకారుడు జార్జ్ జేస్విన్ -2భాగాలు 452-అమెరికన్ నవలా కదా రచయితా-స్కాట్ ఫిట్జ రాల్డ్ 453-జర్మనీ నియంత –అడాల్ఫ్ హిట్లర్ -4భాగాలు 454-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు చార్లీ చాప్లిన్ -4భాగాలు455-చంద్ర శేఖరం గారి ‘’కవితా చంద్రహారం –పుస్తక సమీక్ష 456-కోట మాస్టారి గురుపూజోత్సవం 457-ఆధునిక కవిత్వ మార్గదర్శి టి.ఎస్.ఇలియెట్-2భాగాలు 458-ఇద్దరు చిట్టగాంగ్ వీర నారీమణులు 459-అమెరికా మొదటి సాహిత్య నోబెల్ పొందిన సింక్లైర్ లేవిస్ -2భాగాలు 460-జెక్ నవలా రచయిత ఫ్రాంజ్ కాఫ్కా-3భాగాలు 461-మల్లినాథ సూరి వంశీకుడు –శ్రీకోలాచలం  వెంకటరావు  జీవిత విశేషాలు -2భాగాలు462-విజయవాడలో మా అన్నయ్య కవితా సంకలనం ఆవిష్కరణ విశేషాలు  463-మామేనమామ కొడుకు విశ్వనాథం464-లిబరలిజం తో నాల్గు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన రూజ్ వెల్ట్-4భాగాలు 465-‘’మునిగిపోతున్న బల్లకట్టు ‘’శ్రీ ఎ.వి.రెడ్డి శాస్త్రి ఉత్తరాంధ్ర  కథ విశ్లేషణ ,నాకంఠ స్వరం తో 466-ప్రపంచ ప్రసిద్ధ నైరూప్య చిత్రకారుడు పాబ్లో పికాసో -4భాగాలు 467-పుట్టపర్తి వారి పుట్ట తేనే పలుకులు –నాదధ(త)నువు-త్యాగయ్య 468-కృష్ణా జిల్లా కాటూరులో సరసభారతి నిర్వహించిన  సినీ సంగీత దర్శకుడు పెంద్యాలనాగేశ్వరావు 30వ వర్ధ౦తి సభా విశేషాలు 469-ఓంకార సంకేతమే వినాయక స్వరూపం 470-మంచి కథ కు’’ ఆది’’భట్ల నారాయణ దాసుగారు 471-విదేశాలలో వినాయకుడు 472-ఆంటోని డీసెంట్ ఎక్సూపరి అనే పైలట్ పై ఎం.డి.రాబిన్సన్ నవల –విశేషాలు 473-పూర్వా౦గ్ల కవిత్వ ముచ్చట్లు –గ్రంథావిష్కరణ సభ  విశేషాలు 474-వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చిన నవలాకారుడు -జార్జ్ ఆర్వెల్ 476-సోమర్సెట్ మాం జీవిత రచనా విశేషాలు 477-దిస్పిరిట్ ఆఫ్ క్రిస్మస్,మరియు నధింగ్ ఈజ్ ఇమ్పాస్సిబుల్  పుస్తకాల విశేషాలు 478-వాన్టింగ్ ఫర్ గాడెట్-సామ్యుల్ బెకెట్ నాటక విశేషాలు 479-వడ్డనల ఇ డ్డేనలు-అసెంబ్లీ సమావేశాలపై కవిత 480-చిన్నారి చైనా కథలు481-కవి తత్వవేత్త –జార్జి శాంతాయన 482-అల్జీరియా రచయితఆల్బర్ట్ కామూ నవల ‘’ది స్ట్రేంజర్ ‘’విశేషాలు 483-

ఫ్రెంచ్ విప్లవ స్పూర్తి –ఒల్టైర్-3భాగాలు 484-డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారు రచించిన శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం ప్రబంధం పై నాసమీక్ష 485అమెరికన్ రచయితా కాన్రాడ్ రిచెర్ –రచన -హ్యూమన్ వైబ్రేషన్స్ లో విశేషాలు 486-పరమేశ్వరి విశ్వవ్యాపకత్వాన్ని ,విశ్వ రూపాన్నీ దర్శించిన గణపతి ముని 487-కొసరు కోతికొమ్మచ్చి –బాపు రమణ –విశేషాలు

488-ఉమా దేవి బీజాక్షర వివరణ చేసిన గణపతి ముని 489-గణపతి ముని చేసిన ఆధ్యాత్మిక సర్వోపచార పూజ 490-ఆజోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా –రాణి మంగై వేలునాచియార్ 491-జాతీయకవి స్వర్గీయ జాలాది విగ్రహావిష్కరణ సభ విశేషాలు 492-కేరళ మహిళా స్వాతంత్ర్య సమారాయోధులు -4గురిగురించి 493-అయో (య్యో)ధ్య పుర విశేషాలు 494-ఒరిస్సా చిన్నారి మదర్ తెరిస్సా ,స్వాతంత్రోద్యమనాయకురాలు పార్వతి గిరి 495-మధ్య ప్రదేశ్ ఆదివాసీ స్వాతంత్ర్య యోధుల్ని బందిపోట్లుగా రికార్డ చేసిన బ్రిటిష్ ప్రభుత్వం 496-అస్సాం స్వాతంత్ర్య సమరయోధురాళ్ళు –కనకలతా బారువా ,అమరజీవి కుశాల్ కొన్వార్ 497-మధ్యభారత ఈవన వాహిని నర్మదానది 498-మనం మరచిన బీహారీ స్వాతంత్రోద్యమ నాయకులు 499-గణపతి ముని వర్ణించిన అర్ధనారీశ్వర తత్త్వం 500-మహారాష్ట్ర స్త్రీవిముక్తి ఉద్యమనాయకురాలు పండిత రమాబాయి .

   551-రామాయణ కల్ప వృక్షం లో సాహితీ రీతులు 552-పుట్టపర్తి వారి సందేశం లో గ్రామ వర్ణన 553-భారత తొలికార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి 554-ఫిలాసఫర్ క్వీన్ –రాణి అహల్యాబాయ్ హోల్కార్ 555-94ఏళ్ళ వయసులోనూ’’ రజనీ ‘’గంధమైన గానం -556-భారత స్వాతంత్రోద్యమం లో ముస్లిం మహిళలు -3భాగాలు 557-సముద్ర మాధనానికి యోగ శాస్త్రం చెప్పిన గణపతి ముని 558-హిందూ స్థాన్ ఇండియా అంటే -559-ఇండియా అంటే –డయానా లెక్ రచనా విశేషాలు 560-పద్మరాజు శతజయంతి సభా సమాచారం 561-‘’రేడియో ఉల్లి—ఇది చాలాఘాటు గుర్రో ‘’దసరా సరదా హాస్య వ్యంగ్య రచన 562-దశదిశలా దశమి  563-దసరా జోకట్లు –హాస్యరచన 564- శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రహస్యం –త్రికూట రహస్యం 565-ఇలపావులూరి వారి శ్రీ సహస్రిక 566-సర్సభారతి ఒకేనెలలో 3ఊళ్ళల్లో 5 సభల విశేషాలు 567-శ్రీ షీలా వీర్రాజు గారికి బాపురమణ ల స్మారక పురస్కార సభా విశేషాలు 568-పుట్టపర్తి వారి పుట్టతేనే చినుకులు -15భాగాలు 569-కొందరు గురు శిష్యులను గురించి –గురుపూజోత్సవం సందర్భ రచన 570-మైనేనివారుపంపిన -రీనె గునాన్ –అబ్దుల్ వహీద్ యాహ్వా –ఆధ్యాత్మిక వ్యాస సంపుటి విశేషాలు 571-గుడ్బై బాపూజీ –కవిత 572-అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు –4భాగాలు 573ఇజ్రాయిల్ శాంతికాముక రచయిత్రి ఆదాఅహరోని 574రమణ చెప్పిన బాపు కథ- 574-తుస్సు టపాసులు –సరదా రచన 575-హూదూద్దుదంతం –తుఫాన్ పై కవిత -576-చీటీతలస్వామి అవధూత వెంకయ్య స్వామి 577-తోలిజంటకవయిత్రి ,సాంఘిక సేవాతత్పరురాలు –పొనకా కనకమ్మ

778-దసరా జోకు కేకులు -579-కార్య సిద్ధికి శమీపూజ 580-శ్రీమాతా శ్రీ మహా రాజ్ఞీ-581-ఉయ్యూరు బెజవాడ చీరాలపట్ట ణా లలో గాంధీజీ 582-జయాపజయా –దసరా ద్విపదలు –కవిత 583-ఒకే రోజు మూడు క్షేత్రాల సందర్శనం 584-మొట్టమొదటి ముస్లిం స్త్రీవాద రచయిత్రి రోకియా సఖావాత్ హుసేన్ 585-శ్రీ విద్యా సరస్వతీ దేవాలయం- వర్గల్ 586-ద్విభాషా రచయిత్రి –కేతకీ కుశారీ దిషాన్ 587-త్రిపుర పూర్ణమి అనే కార్తీక పూర్ణమి 588-సరస భారతి జరిపిన శంకరం బాడి సుందరాచారి శత జయంతి ఉత్సవ విశేషాలు 589-ఆంగ్లనాతకాన్ని అనువదించిన తొలికవి-వావిలాల వాసుదేవ శాస్త్రి 590-సర్వాంగ సుందరంగా వికలాంగ కథలు -2భాగాలు 591-ఉయ్యూరు పెన్షనర్స్ డే విశేషాలు 592-ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు ,ప్రధాన నియంత ,దళపతి శ్రీమతి గోళ్ళమూడి రత్నమ్మ 593-మద్రాస్ లో ముళ్ళపూడి బాపులతో గడిపిన మధుర క్షణాలు 594-హరిజన సేవలో ధన్యురాలైన రామినేని రామానుజమ్మ 595-మరో అన్నపూర్ణ ,కరుణాన్తరంగ శ్రీమతి కైవారం బాలాంబ 596-ధర్మ శాస్త్ర నిధి న్యాయాదీశకవి –గుండూరావు హర్కారే 597-ఆల్బర్ట్ కాము భావనలు 598-వితంతు సమస్యల నవలా రచయిత్రి –నిరుపమా దేవి 599-మహా వ్యాఖ్యానకర్త –శ్రీ అద్దేపల్లి కృష్ణ శాస్త్రి 600-దర్శనీయ దైవ క్షేత్రాలు –ఆవిష్కరణ సభా విశేషాలు

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-2-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి వీక్షకుల సంఖ్య 7లక్షలకు దాటింది

[: సరసభారతి వీక్షకుల సంఖ్య 7లక్షలకు దాటింది
సాహితీ బంధువులకు శివరాత్రి శుభాకాంక్షలు -సరసభారతి బ్లాగ్ వీక్షకుల సంఖ్య ఈ శివరాత్రి పర్వదినం 21-2-20 సాయంత్రం 4-30కు 7,16,760 అక్షరాలా ”ఏడు లక్షల పదహారు వేల ఏడు వందల అరవై ”అని తెలియ జేయటానికి మహదానందంగా ఉంది .సంఖ్య 5లక్షలు దాటాక ,మళ్ళీ ఇవాళే చూడాలనిపించిచూసి ఆశ్చర్య ఆనందాలు పొందాను మీకూ ఆ అనుభూతి ని పంచుతున్నాను .సరసభారతిపైనా ,నిర్వహించేకార్యక్రమాలపైనా ,పెడుతున్న పోస్ట్ లపైనా మీ అందరికి ఉన్న అభిరుచికి ఇదే నిదర్శనం .ఈ విజయం మన అందరిది అని సవినయంగా మనవి చేస్తున్నాను –
మహాశివరాత్రి శుభాకాంక్షలతో
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -21-2-20–ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

గుండె లోతుల్లోంచి ఉబికిన’’ తెలుగు బిడ్డ ‘

గుండె లోతుల్లోంచి ఉబికిన’’ తెలుగు బిడ్డ ‘’

స్వతహాగా తెలుగు పండితుడు , కవి  సరసభారతికి, నాకూ దశాబ్ద కాలం గా పరిచయము  న్నవాడు ,మా కార్యదర్శి శ్రీమతి శివ లక్ష్మి తమ్ముడు, చి .యల్లాప్రగడ వెంకట రామరాజు లోకాన్ని తనకళ్ళతో చూసి అనుభూతి పొంది రాసిన శతకం ఇది .మనకూ అలాగే కనిపిస్తుంది సత్యవాక్కులే అన్నీ .జాతిఖ్యాతికి తెగులు మనిషి మెదడుకు పగులు దాన్ని నివారించేది దేశ భక్తి ,భాష భావం వెన్న ,గద్య బంధం మిన్న ,చిన్న విజయం  అన్నింటికీ  మిన్న ,బతుకు అల్పం కాదు ,ధన్యజీవిగా కదులు ,బలము బుద్ధినితేదు,తపనను నిలిపేది గెలుపు,దివ్యమైనది నవ్వు ,మనిషిని ఒంపేది యావ ,ఉన్నతికి అహము విడుచుట హద్దు ,దారి తప్పి వగచి ప్రయోజనం లేదు ,ఎవరైనా కూటికోసమే వేట చేస్తారు ,డబ్బు చప్పుడే వారికి బాట ,గుడీ ,బడీ మింగే వాడు సంఘజీవి కాడు,మమత చూపని మనసు లోతు తెలియని సరస్సు ,శ్రమ తోనే వెలుగు సాధ్యం, యువత మమత పంచాలి ,విద్య వినయాలు మిన్న ,ముఖం మెరుపుకు నవ్వు ,కనుల ఆనందానికి పువ్వు ,నవ్వును మాత్రం ఎప్పుడూ తవ్వుతూనే ఉండు ,ప్రాయం, కాయం అంతమొందేవే కనుక సాయం తో చిరంజీవి కావాలి ,తెలుగు వెలుగుతూ ఉంటె చీకట్లు తొలగి ,ధైర్యం కలుగుతుంది  అనే అనేక విషయాలను లయబద్ధంగా ,క్రాంత దర్శకంగా , ప్రబోధాత్మకంగా ,ఆరుద్ర  కూనలమ్మ పదాల్లా కూర్చి’’ మన్ పసంద్ ‘’ చేశాడు తిల్లానాల్లా యల్లా ప్రగడ . వేదనా, ఆవేదన ,సానుభూతి, తపనా ఉన్న ముక్తకాలు .ఆవేశం ఆక్రోశం లేనివి .మనసు లోతుల్లోంచి వచ్చినవి .కనుకనే ఆణిముత్యాల్లా, సొగసుగా, సుందర బందుర౦గా ,  వీనులకి౦పుగా  ఉన్నాయి . మరింత సాహితీ సేవలో రాణించాలని రామరాజు నిజంగానే’’ సాహిత్య  విజయ రామరాజు ‘’కావాలని ఆశిస్తూ, ఆశీర్వ దిస్తున్నాను .

గబ్బిట దుర్గాప్రసాద్ -18-2-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కాశీ’’వారి వేంకటేశ్వర శతకం

 

కాశీ’’వారి వేంకటేశ్వర శతకం

శ్రీ కాశిరాజు లక్ష్మీ నారాయణ రచించి ,పోరంకి భద్ర గిరి-ధ్రువ కోకిల బృందం 2020 జనవరి లో ప్రచురించి  నాకు ఆత్మీయంగా పంపిన శ్రీ వేంకటేశ్వర శతకం ఇవాళ మహా శివ రాత్రి పర్వదినాన అందటం ,ఉదయం 11-30వరకు పూజాదికాలు ,మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,బిల్వార్చనాదులతో సరిపోవటం  భోజనం చేసి కాసేపు కునికి ,మధ్యాహ్నం 3కు లేచి చదివి ,రసవంతమైన దారాశుద్ధిగల భక్తి శతకం కనుక శివరాత్రినాడు దానిపై స్పందిస్తే భక్తీముక్తీ అనిపించి రాస్తున్నాను .ఇప్పటికే భవానీ శతకం ,కులశేఖరాళ్వార్ ముకుందమాల-అనువాదం  ,ముకుంద శతకం  శతకం ,కాఫీ శతకం రాసిన అనుభవం కవిగారిది .కొంతకాలం మిత్రుడు ఎన్. సి .హెచ్. చక్రవర్తి గారితో కలిసి జంటకవిత్వమూ రాశారు .కవి విశ్రాంత కృష్ణా జిల్లాపరిషత్ ప్రధమ శ్రేణి తెలుగుపండితుడు కావటం తో, పాఠాలలో కవిత్వం చెప్పీ చెప్పీ ,చదివే రోజుల్లో క్షుణ్ణంగా నేర్చీ నేర్చీ అనుభవమున్నవారు .నాకు ఈ పుస్తకం తోనే వారి పరిచయం .నన్నెలా తెలుసుకొని పంపారో ఆ శ్రీనివాసునికే ఎరుక .

సురధుని కడుగు పాదాలకు శతకం అంకితం చేశారు .మొదటిపద్యమే మనోహరంగా ఉంది .’’శ్రీవర  పద్మనాభ రవి శీతకరాక్ష భుజంగ మర్దనా ,-క్ష్మావర పద్మపద హరిచందన చర్చిత కైటభారి’’అంటూ ధారగా పారింది కవిత్వం భక్తి నిండారగా .తనబ్రతుకు పండుగ అవటానికి ఈరచన చేశారట .పుష్పాలు ఫలాలు  తోయం ఇద్దామనుకొంటే అన్నీ ఎంగిలి చేసినవే కనుక ‘’ఎంగిలికాని నామనము నిచ్చెద’’అంటారు భక్తీఅర్తీ చమత్కారాలతో .రసవత్తరంగా వేణువు వేణువైనట్లు  శ్రీనివాసుడు వకుళమాతను చేరాడట .’’మానసవీధి,నీ మృదుల మంజుల భావపరంపరల్ సదా జ్ఞాన పరీమళమ్ములువెదజల్ల ‘’కోరిక కవిగారిది .అర్ధం కాని నుదుటి గీతలు సార్ధకం చేయమని కోరారు .వార్ధి భుజ౦గ తల్పమున ,వార్ధిజ పాదములొత్త,లోకముల్ వర్ధిల జేసే ‘’ జగన్నాయకుడు తన క౦టకమయ బాటకు బాసటగా ఉండమని కోరారు .తాను మంద బుద్ధియై ‘’మోక్షమనే  కమలాన్ని’’వదిలి ఐహిక సుఖాల వెంటబడిన వాడినని , అమలిన భక్తి నిమ్మని వేడుకొన్నారు .నారాయణ వృక్షవంత  శిఖరంమున నిలిచిన వేంకటేశ్వరుడు అనటం బాగుంది .ఆలయ పాలక వర్గం భక్తులిచ్చే విశేష ధనరాసులను స్వామికై౦కర్యానికి , లేక లోక కల్యాణానికి ఉపయోగించకుండా ‘’తెగ మింగే హైన్య వికార వర్తనులను ‘’అంతం చేయమని నిష్కర్షగా కోరారు .మహాభక్తుడు అన్నమయ్య ‘’సురరిపు శోణిత ప్రభల శోభిలు నందకం ‘’శ్రీనివాసునికి ‘’సరససురాగ భావములు జాను తెనుంగున నాలపించి కాంచన హారం వేశాడట.కొండంత వేల్పు తనను శతాధిక పద్య రచన తో నుతింప జేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని ,భవసాగర తీరాన్ని దాటి౦పజేసి,దయ చూపిన ‘’దాన వార్తి కర ,శుక్తి సుదర్శన ధారి’’మాధవునికి జోతలు సమర్పించి ‘’నను జూడవె ప్రేమను  వేంకటేశ్వరా ‘’  అంటూ శతకం పూర్తి చేశారు మధు మధురంగా మధురకవి కాశి రాజు లక్ష్మీనారాయణ కవి .

మహా శివరాత్రి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-2-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శివరాత్రి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

మా 55వ వివాహ వసంతోత్సవం

మా 55వ వివాహ వసంతోత్సవం
ఈ రోజు ఫిబ్రవరి 21 మా దంపతుల 55వ వివాహ వసంతోత్సవం సందర్భంగా సాహితీ బంధువులకు ,బంధు మిత్రులకు ,కుటుంబ సభ్యులకు శుభ కామనలు అంద జేస్తున్నాము
–గబ్బిట దుర్గా ప్రసాద్ ,ప్రభావతి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-2

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-2

దుర్గా ‘’వ్యాస కవితా ‘’ప్రసాదం -2

2013 ఆగస్ట్ నుంచి

351-మరుగున పడిన మతాలూ ,మతాచార్యులు-33భాగాలు  352-సరసభారతి సమైక్య కవి సమ్మేళనం 353-‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తెగని నారీ జ్ఞాపకాలు-8భాగాలు  354-కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -2 భాగాలు 355-సకల కళా ప్రపూర్ణుడు-డి.హెచ్ .లారెన్స్-2భాగాలు 356-అన్నే ఫ్రాంక్ –నాజీ దురంతాలపై డైరీ రాసిన 16ఏళ్ళ జర్మన్ బాలిక 357-అమెరికా నాటకరంగాన్ని మరో మలుపు త్రిప్పిన టేన్నేసే విలియమ్స్ -2భాగాలు 358-ఎడిత్ వార్టన్ అమెరికన్ నవలారచయిత్రి ,359-ట్వెల్వ్ యాంగ్రి మెన్-రోనాల్డ్ రోస్ నాటక విశేషాలు  360-సాహితీ నల్లవజ్రం –మాయా ఏంజె లో361-ది సీ అండ్ ది బెల్స్ –చిలీ దేశపు  నోబెల్ పురస్కార గ్రహీత పాబ్లో నెరూడా కవితాత్మ 362-జ్వలించే అగ్నిపర్వతం ఎజ్రా పౌండ్ 363-శ్రీ మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి సభ విశేషాలు 364-98నాటౌట్ ప్రముఖ పాత్రియుడు కుష్వంత్ సింగ్ చెప్పిన జీవిత అత్యాలు 365-వేయిపడగలు –రేడియో ధారావాహిక నాటకం పై నా స్పందన 12భాగాలు 366-అపర అన్నపూర్ణ నిరతాన్న దాత శ్రీమతి డొక్కా సీతమ్మగారిపై సర్సభారతి నిర్వహించిన రెండు సభల విశేషాలు 367-ఆ నాటి ‘’య౦గ్ టర్క్’’ లాంటి వాళ్ళే ఈనాడు కాంగ్రెస్ ను కాపాడగలరు 368-‘’బాపి’’ బావ 369-ఉయ్యూరులో శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు కు సన్మాన విషయాలు 370-ఉత్తమ దేశికుడు ఆదర్శ ప్రధానోపాధ్యాయుడు డా.ధామస్ ఆర్నోల్డ్ 371-కథ కంచికి –హాస్య రచన 372-ప్రభుత్వ సాంఘిక శాస్త్ర పుస్తకాలు –కనిపించిన దోషాలు గుణాలు 373-మెక్సికో మహిళా దీపం రోసారియా కాష్టలనాస్ 374-అపర భగీరదీయం –ఆధునిక ద్రష్ట కాటన్ వ్యక్తిత్వం -5భాగాలు 375-రాజకీయ ‘’ద్విప్లెట్స్’’కవితలు 376-‘’అశోక్ ది గ్రేట్’’-ఎన్జీవో నాయకుడు 63రోజులు దిగ్విజయంగా సమ్మె నడిపిన సందర్భంగా 377-హృదయస్పందన గాంభీర్యం ఉదాత్తత లేని ‘’వాది’’శంకరాచార్య –సినీ రివ్యు 378-శ్రీదేవి భండాసుర వధలో అంతరార్ధం -8భాగాలు 379-ఉయ్యూరు యోగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఎక్కిరాల వేదవ్యాససంస్మరణ సభా విశేషాలు 380-బాధితుల బాధలు స్వీకరించి అనుభవించిన యోగిని –తెరేసే న్యూమన్

2014

381హోమర్ నుండి జాయిస్ దాకా 2భాగాలు 382గోవిందరాజు చక్రధర్ రాసిన ‘’మీడియా సంగతులు ‘’అనే పెద్దబాలశిక్ష –నా సమీక్ష 383రావూరి భరద్వాజ పై అమరవాణీ స్కూల్ లో సరసభారతి జరిపిన అవగాహన సదస్సు విశేషాలు 384సినీ అష్టావధాని ‘’బహు’’ మతి భానుమతి 385-గురువులకు గురువు ,దేవీస్వరూపిణి-ఆన౦దమయీ మా 386-వాయుసేనలో మొదటి మహిళా మార్షల్ –పద్మావతి బందో  పాధ్యాయ 387-నాటకాల ఎసెట్ సామ్యుల్ బెకెట్ 388-చిత్తూర్పులో ఆచార్య పింగళి జయంతి వర్ధంతి సభా విశేషాలు 389-గొల్లభామ సువర్ణ సుందరైసీతమ్మ తల్లిగా రూపాంతరం చెందినఅంజలీ (అంజనీ )దేవి390-సూర్య భాగావానునిద్వాదశ నామాల వివరణ -6 భాగాలు 391-ఆచార్య పింగళి లక్ష్మీకాంత దర్శనం,మూర్తిమత్వం 392 హఠాత్తుగా అస్తమించిన ‘’ఉదయ కిరణం ‘’393-బాల్జాక్ 394 –బిల్ పోర్టర్ 395-జీన్ జాక్వెస్ రూసో 396-హాస్యనాటకకర్త –మోలియర్ 397-పాశ్చాత్య దేశ బాల సాహిత్యం 398-చల్లపల్లిలో కేసిపిసియివో శ్రీ జి వెంకటేశ్వరరావు గారింట్లో మహాశివరాత్రి పై ఉపన్యాసం 399-అత్తుకాల్ భగవతి ఆలయం –కేరళ 400-మొదటి తర౦ ఆసియా మహిళా డాక్టర్ –కాదంబినీ గంగూలీ

401-ఆస్కార్ వైల్డ్ -2భాగాలు 402-ఉయ్యూరు మునిసిపల్ ఎన్నికల సందర్భంగా లోకల్ చానెల్ వారు ఏర్పాటు చేసిన సమావేశం లో నాప్రసంగం 403-పుల్లెల వారి ప్రస్తావనలు -3 భాగాలు 404-ఆర్ధర్ మిల్లర్   నాటకం ‘’డెత్ ఆఫ్ ఎ సేల్స్ మాన్’’ విశేషాలు 405-వ్యాకరణ పా(వా )ణి పాణిని406-పురాణం సూరి శాస్త్రి గారి నాటక విమర్శ విశేషాలు -2భాగాలు 407-మేరికన్ రచయిత హెమింగ్ వే చివరి రోజులు 408-ఇద్దరు ప్రముఖ అమెరికన్ నాటక రచయితలు 409-కార్టూ నిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్యు మీచ్యు ‘’విశేషాలు -4భాగాలు 410-మహిళా రచనా సవ్య సాచి –చంద్రికా బాలన్ 411-దక్షిణాఫ్రికా కథలు విశేషాలు 412-బ్రౌన్ సాహిత్య గుడి పూజారి –స్వర్గీయ శ్రీ జానుంద్ది హనుమచ్చాస్త్రి 413-జర్మన్ రచయిత తత్వవేత్త గోథే రాసిన ఫాస్ట్ నాటకం విశేషాలు -2భాగాలు  414-విదేశాలలో హారర్ సాహిత్యం

415-శ్రీవాణి పలుకుల లో ఆబాల గోపాలం –ఉయ్యూరు ఫిలిం క్లబ్ విశేషాలు 416-అమెరికా తత్వవేత్త కవి విశ్లేషకుడు రాల్ఫ్ వాల్డో  ఎమర్సన్ -2భాగాలు 417-అమెరికాలో సర్సభారతి జరిపించిన శ్రీ శంకర జయంతి 418-బూతులు ఆగి బూత్ పని ప్రారమభం –ఎలెక్షన్ కవిత 419-అమెరికా నాటక నాలుగవ స్థంభం థారంటన్ వైల్డర్ 420—అమెరికన్ రచయిత జాన్ అప్ డైక్,చైతన్య శిఖరం ఎలీస్ వాకర్ 421-ఐరిష్ కవి విలియం బట్లర్ యేట్స్422-అమెరికా నవలాకారుడు హెర్మన్  మెల్ విల్లీ 423-పేద ముత్తేవి ఓరియెంటల్ హైస్కూల్ వార్షికోత్సవం లో నా ప్రసంగం 424-శ్రీ జయనామ సంవత్సర ఉగాది వేడుకల విశేషాలు 425-మాణిక్యాలకు మాణిక్యం –శ్రీ చలపాక ప్రకాష్ 426-జయ (వసంత )హేల –కవిత 426-శ్రీ రామాయణ పరమార్ధం 427-శ్రీరామునికి ఇష్టమైన హేమంత ఋతువు 428-ఉయ్యూరులో ఉగాదికి ఒక రోజు ముందే కూసిన కోయి(ఈ )ల –శ్రీ జయ ఉగాది వేడుకల విశేషాలు ఈల శివప్రసాద్ కచేరీ 429-మహిళామాణిక్యాలు పుస్తకం అంకితం పొందిన శ్రీమతి మైనేని సత్యవతి గారి పరిచయం 430-ఈల ఘనాపాఠీ కొమరవోలు శివప్రసాద్ 431-శ్రీ జి వల్లీశ్వర్ పరిచయం 432-గుజరాత్ మహిళా సాంఘిక సంస్కర్త –విద్యా గౌరీ నీలకంఠ 433-హాలిక కవి రాబర్ట్ బర్న్స్ 434-మోడీ చంద్రోదయం తర్వాత –కవిత 435-నాన్సెన్స్  ఈ సీరియళ్ళు ఆపండి 436-ఆంధ్రాలో పీర్లు గుండాన పడ్డాక –ఎన్నికల కవిత 437-విద్యారణ్య స్వామిది ధర్మపురి అంటున్న డా సంగనభట్ల నరసయ్య 438-ఆంధ్రత్వం  ఆంద్ర తేజం –చారిత్రకులు న్యాయవాది స్వాతంత్ర్య సమారా యోధులు శ్రీ దిగవల్లి శివరావు గారి గురించి 439-సోనియా సభ వెలవెల-ద్విప్లేట్స్ కవిత 440-సాంఘిక సేవలో తరించిన మేరీ క్లబ్ వాలా జాదవ్ 441-ఒక పిండం బయట పడ్డాక –తెలంగాణా ఎన్నిక పై ద్విప్లేట్ 442-చిన్న ‘’బుష్’’ ది పెద్ద చరిత్రే 443- తాజా (టీ) మోడీ –కవిత 444-ఖజురహో ఆలయాలు ఇచ్చే సందేశం ఏమిటి 445-జటాయు –రావణ యుద్ధం 446-బు(డ్డి)ద్దిమంతుడు సినీ సమీక్ష 447-డిం.టిం.ప్రజ-సరదా రచన 448-ఎ(వి)లక్షణీయం-సరదా జరదా449-కొల్లూరి కి  సరసభారతి జరిపిన సంతాప సభ విశేషాలు 450-స్వర్గీయ ఆలూరి భుజంగరావు గారి గురించి జ్ఞాపకాలు

గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-20-ఉయ్యూరు

Posted in రచనలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం -1

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం  -1

https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D

 

తల్లి తండ్రులు

జననం -27-6-1940-ఉయ్యూరు -కృష్ణా జిల్లా

తలిదండ్రులు –గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి –

విద్య

-ఎం ఏ ,తెలుగు ,బి.ఎస్ సి. బి.ఎడ్ .

భార్య

ప్రభావతి

ఉద్యోగం

ఫిజికల్ సైన్స్ టీచర్, పదానోపాధ్యాయుడు  -కృష్ణా జిల్లా పరిషత్ (1963-1998)

కుటుంబం

కొడుకులు కోడళ్ళు మనుమలు/మనుమరాండ్రు
గబ్బిట మృత్యుంజయ శాస్త్రి సమత సంకల్ప్,భువన్ సాయి తేజ
లక్ష్మీ నరసింహ శర్మ ఇందిర శ్రీ హర్ష సాయి ,హర్షి తాంజని
నాగ గోపాల కృష్ణ మూర్తి రాణి గౌతమ శ్రీ చరణ్ ,రమ్య
వెంకట రమణ మహేశ్వరి
కూతురు అల్లుడు
కోమలి విజయలక్ష్మి సా౦బావధాని శ్రీకేత్ ,ఆశుతోష్ ,పీయూష్

సాహితీ పురస్కారాలు[

వరుస సత్కారం వివరాలు
1 సాహిత్య పరిషత్ –మచిలీ పట్నం  వారి పురస్కారం
2 చిన్నయసూరి పురస్కారం
3 విహంగ వెబ్   మహిళా మాసపత్రిక పురస్కారం జనవరి 2017
4 శారదా స్రవంతి-విజయవాడ  ఉగాది పురస్కారం ఏప్రిల్ 2019
5 సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ –నెల్లూరు ఉగాది పురస్కారం –ఏప్రిల్-2019
6 శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు సారక సాహితీ పురస్కారం-గుడివాడ జూన్ -2019
7 నోరి చారిటబుల్ ట్రస్ట్  వారి –కళా సుబ్బారావు స్మారక సాహితీ పురస్కారం త్యాగరాజ గానసభ –హైదరాబాద్
8 ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అందజేసిన ‘’జ్ఞానజ్యోతి ‘’పురస్కారం నవంబర్ 2019.

సాహిత్య వ్యాసంగం

–  అధ్యకుడు-సరభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ-ఉయ్యూరు

– 10 ఏళ్ళలో 150 కార్యక్రమాల నిర్వహణ .ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు నిర్వహి౦ఛి  ప్రముఖులను సన్మాని౦చటం

– జిల్లాలోని ప్రముఖులతో కవిసమ్మేళనం నిర్వహించటం ,పుస్తకావిష్కరణలు .

— ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయ దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్త

–స్వామి సేవలో, అనునిత్య సాహితీ  వ్యాసంగం లో .సరసభారతి ,శ్రీ సువర్చలాజనేయ అనే 2 బ్లాగుల నిర్వహణ .నిత్యం అంతర్జాల రచన.

— విహంగ మహిళా వెబ్ మాసపత్రికు 2012నుంచి ఇప్పటివరకు ప్రతినెలా వివిధరంగాలలో ప్రసిద్ధులైన మహిళ పై ధారావాహికంగా సుమారు 90 మంది మహిళా మాణిక్యాలపై వ్యాసాలు

ముద్రి౦పబడిన స్వీయ రచనలు –

వరుస పుస్తకం పేరు వివరాలు
1 ఆంధ్ర వేద శాస్త్ర విద్యాలంకారులు
2 జనవేమన
3 దర్శనీయ దేవాలయాలు
4 శ్రీ హనుమత్ కథా నిధి
5 శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం
6 సిద్ధ యోగిపు౦గవులు
7 మహిళా మాణిక్యాలు
8 పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు 125 మంది ఇంగ్లాండ్, అమెరికా దేశాల కవుల చరిత్ర
9 దర్శనీయ దైవ క్షేత్రాలు
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-3 భాగాలు 1090 సంస్కృత కవుల జీవిత, సాహిత్య సమగ్ర విషయాలు
11 గీర్వాణ౦- -1 146 కవుల జీవిత విషయాలు
12 గీర్వాణ౦- -2 482 కవుల జీవిత విషయాలు
13 గీర్వాణ౦- -3 462 కవుల జీవిత విషయాలు
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు 422 ఆంజనేయ దేవాలయాల విశేషాలు
14 మొదటిభాగం [1] దేశ ,విదేశాలలోని 201 ఆంజనేయ దేవాలయాల విశేషాలు
15 రెండవ భాగం 221 ఆంజనేయ దేవాలయాల విశేషాలు
16 కేమోటాలాజి పిత డా.కొలాచల సీతారామయ్య ఉయ్యూరుకు చెందిన ఆయిల్ సైన్స్ రష్యా లో స్థిరపడి ఆ దేశ శాస్త్ర సాంకేతిక శాస్త్రజ్ఞుడు
17 దైవ చిత్తం ప్రఖ్యాత శాస్త్రవేత్త –స్టీఫెన్ హాకింగ్ రాసిన –‘’ది ఆరిజినాఫ్ టైం ‘’లోని విషయాలను మన వేద,ఉపనిషత్ ,పురాణాల లోని విషయాలతో పోల్చిన తులనాత్మకరచన
18 బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శతజయంతి  కరదీపిక
19 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు (ప్రపంచ చరిత్రను మలుపు త్రిప్పిన వివిధ రంగాలకు చెందిన 91 మంది ప్రపంచ ప్రముఖుల జీవితం ,కృషి పై 704పేజీల సమగ్ర గ్రంథం)
20 షార్లెట్ సాహితీ మైత్రీ బంధం pdf (2012,2017) అమెరికా నార్త్ కరోలిన లోని షార్లెట్ నగర సందర్శనం -అక్కడి వ్యక్తుల ,సాహిత్య సాంస్కృతిక సంస్థల ,,సరసభారతి స్థాపన ,కార్యక్రమాల విశేషాల యాత్రా సాహిత్యం
21 అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య 117 వ మూలకం టెన్నిస్సిన్ –‘’Ts’’ ను ఆవిష్కరించిన ఆంధ్ర అణుశాస్త్ర వేత్త)  తెలుగులో వీరిపై వెలువడినతొలి పుస్తకం –అమెరికాలో రెండు చోట్ల ,ఉయ్యూరులో మూడవసారి ఆవిష్కరింపబడిన అరుదైన పుస్తకం
22 ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధన పిత –డా .పుచ్చా వెంకటేశ్వర్లు జర్ కిరణాలపై అత్యద్భుత ప్రయోగాలు చేసి ,ఎందరికో మార్గదర్శి యై ,ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి ,కాన్పూర్ ఐ. ఐ .టి.,అలబామా అగ్రికల్చరల్ అండ్  మెకానికల్ యూని వర్సి టీల స్థాపన ,అభి వృద్ధిలో భాగస్వామి ఐన ఆంద్ర శాస్త్ర సాంకేతిక వేత్త )-వీరిపై తెలుగులో వచ్చిన మొట్ట మొదటి పుస్తకం
వరుస పుస్తకం పేరు వివరాలు
22-3-20 సరసభారతి 150 వ కార్యక్రమంగా  నిర్వహిస్తున్నశ్రీ శార్వరి ఉగాది వేడుకలలో ఆవిష్కరి౦పబడే   పుస్తకాలు
23 ఊసుల్లో ఉయ్యూరు ఉయ్యూరుతో ,అక్కడి వ్యక్తులు,సంస్థలు మొదలైనవాటితో నాకున్న 75ఏళ్ళ అనుబంధం ,జ్ఞాపకాలు అనుభవాల నాస్టాల్జియా
24 సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా (2002 నుంచి 2015 వరకు -6 రాష్ట్రాలలో మా క్షేత్ర సందర్శన విశేషాల యాత్రా సాహిత్యం)
25 ఆధునిక ఆంద్ర శాస్త్ర మాణిక్యాలు (వివిధరంగాలకు చెందిన 62మంది ఆంద్ర శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, చేసిన అమోఘ కృషి )

సంపాదకత్వం లో సరసభారతి ప్రచురించిన పుస్తకాలు

వరుస రచన వివరాలు
1 జ్యోతిస్సంశ్లేషణం [2]
2 ఉయ్యూరు ఊసులు [3]
3 నవకవితా వసంతం
4 మా అక్కయ్య
5 ‘’ఆదిత్య ‘’హృదయం [4]
6 త్యాగి పే’’రెడీలు’
7 శ్రీరామవాణి
8 మా అన్నయ్య
9 శ్రీ సువర్చలా వాయు నందన శతకం [5]
10 శ్రీ సువర్చలా మారుతి శతకం [6]
11 శ్రీ సువర్చలేశ్వర శతకం [7] [8]
12 వసుధైక కుటుంబం
13 సాహితీ స్రవంతి (సాహితీ మండలి తరఫున )

అంతర్జాలం లో రాసి,గ్రంథ రూపం దాల్చని  వివిధ రచనలు[

వరుస రచన వివరాలు
1 గణిత శాస్త్ర వేత్త –ఇమాన్యుల్ కాంట్
2 సింఫనీ మాంత్రికుడు –బీథోవెన్
3 కోన సీమ ఆహితాగ్నులు
4 వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష
5 అలనాటి విజ్ఞాన శాస్త్ర వేత్తలు
6 యాజ్ఞ్యవల్క్య మహర్షి జీవితం
7 కాశీఖండం
8 భీమఖండం
9 గౌతమీ మహాత్మ్యం
10 నా దారి తీరు స్వీయ చరిత్ర
11 కోరాడ రామకృష్ణయ్య గారి కోవిదత్వం
12 ప్రపంచ దేశాల సాహిత్యం
13 గానకవి రాజు –సంగీత సద్గురు త్యాగరాజ స్వామి
14 ప్రసిద్ధాంధ్ర మంత్రి పుంగవులు
15 కిరాతార్జునీయం
16 గీర్వాణకవుల కవితా  గీర్వాణం-4 వ భాగం 550 మంది సంస్కృత రచయితల సాహితీ విశేషాలు
17 పంచారామ క్షేత్ర విశేషాలు
18 చిత్రకళా విశ్వనాథుని కీర్తి కిరీటం లో మరో ఆభరణం –శంకరాభరణం
19 కృష్ణా జిల్లా సంస్థానాలు సాహిత్య సేవ
20 అమరగాయకుడు ఘంటసాల
21 విరాట ఉద్యోగాదిపర్వాలలో తిక్కన పద్య సౌరభం
22 శ్రీ కృష్ణ తత్త్వం
23 సదా శివ  బ్రహ్మేంద్ర  కీర్తనలలో అద్వైతామృతం
24 ఫాహియాన్ సఫల యాత్ర
25 స్వామి శివానందుల ఉపనిషత్ సారం
26 కన్యాశుల్కం లో కరటక శాస్త్రి
27 దర్శనీయ శివాలయాలు
28 దర్శనీయ దేవీ ఆలయాలు
29 దర్శనీయ వినాయక దేవాలయాలు
30 కేతు విశ్వనాధ రెడ్డి కథలు
31 మధురాంతకం రాజారాం కథలు
32 గొల్లపూడి కథామారుతీరావు
33 వేలూరి శివరామ శాస్త్రిగారి కథలు
34 కాళిదాసు శకుంతల
35 పుట్టపర్తివారి శివతాండవం
36 విప్లవసింహం –ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
37 ప్రాచీన కాశీ నగరం
38 ముద్రా రాక్షసం లో మానవీయ ముద్ర
39 వందేళ్ళ తెలుగు కథ సామాజికాంశం
40 బ్రాహ్మణాల కథా కమామీషు
41 వీక్లీ అమెరికా
42 అమెరికా డైరి
43 వరద సాహితీ స్రవంతి
44 కొందరు హిమాలయ యోగులు
45 అలంకారిక ఆనంద నందనం
46 శ్రీ శంకరుల శివానందలహరి ఆంతర్యం
47 గాంధీజీ 21వ శతాబ్ది
48 ఇది విన్నారా కన్నారా సంగీత జ్ఞుల విశేషాలు
49 బాపు-రమణీయం
50 ఖడ్గతిక్కన కావ్య సమీక్ష
51 దాక్షిణాత్య గానకళా తపస్సంపన్నులు త్యాగరాజ స్వామి ,శిష్య ప్రశిష్య పరంపర ,సమకాలికులు నుంచి నేటివరకు ఆంధ్రగాయకులు
52 మహా భక్త శిఖామణులు
53 అనుభూతికవి తిలక్
54 అధర్వవేదం –వ్రాత్య ’డా సంపూర్ణానంద్ ఇంగ్లిష్ పుస్తకానికి నా అనువాదం
55 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్యలహరి
56 చరిత్ర కెక్కని చరితార్ధులు
57 అమెరికాలో జర్మన్ హవా

 

5-అంతర్జాలం లో నేను రాసి,గ్రంథ రూపం దాల్చని  వివిధ రచనలు

1-గణిత శాస్త్ర వేత్త –ఇమాన్యుల్ కాంట్ 2-సింఫనీ మాంత్రికుడు –బీథోవెన్ 3-కోన సీమ ఆహితాగ్నులు 4-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష  5-అలనాటి విజ్ఞాన శాస్త్ర వేత్తలు 6-యాజ్ఞ్యవల్క్య మహర్షి జీవితం 7-కాశీఖండం 8-భీమఖండం 9-గౌతమీ మహాత్మ్యం 10-నా దారి తీరు (స్వీయ చరిత్ర )11-కోరాడ రామకృష్ణయ్య గారి కోవిదత్వం 12-ప్రపంచ దేశాల సాహిత్యం 13-గానకవి రాజు –సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 14-ప్రసిద్ధాంధ్ర మంత్రి పుంగవులు 15-కిరాతార్జునీయం 16-గీర్వాణకవుల కవితా  గీర్వాణం-4 వ భాగం -550మంది సంస్కృత రచయితల సాహితీ విశేషాలు 17-పంచారామ క్షేత్ర విశేషాలు 18-చిత్రకళా విశ్వనాథుని కీర్తి కిరీటం లో మరో ఆభరణం –శంకరాభరణం 19-కృష్ణా జిల్లా సంస్థానాలు –సాహిత్య సేవ 20-అమరగాయకుడు ఘంటసాల 21-విరాట ఉద్యోగాదిపర్వాలలో తిక్కన పద్య సౌరభం 22-శ్రీ కృష్ణ తత్త్వం 23-సదా శివ  బ్రహ్మేంద్ర  కీర్తనలలో అద్వైతామృతం 24-ఫాహియాన్ సఫల యాత్ర 25-స్వామి శివానందుల ఉపనిషత్ సారం 26-కన్యాశుల్కం లో కరటక శాస్త్రి 27-దర్శనీయ శివాలయాలు 28-దర్శనీయ దేవీ ఆలయాలు 29-దర్శనీయ వినాయక దేవాలయాలు 30-కేతు విశ్వనాధ రెడ్డి కథలు 31-మధురాంతకం రాజారాం కథలు 32-గొల్లపూడి కథామారుతీరావు  33-వేలూరి శివరామ శాస్త్రిగారి కథలు34-కాళిదాసు శకుంతల 35-పుట్టపర్తివారి శివతాండవం 36-విప్లవసింహం –ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 37-ప్రాచీనకాశీ నగరం 38-ముద్రా రాక్షసం లో మానవీయ ముద్ర 39-వందేళ్ళ తెలుగు కథ సామాజికాంశం 40-బ్రాహ్మణాల కథా కమామీషు 41-వీక్లీ అమెరికా 42- అమెరికా డైరి 43-వరద సాహితీ స్రవంతి 44-కొందరు హిమాలయ యోగులు 45-అలంకారిక ఆనంద నందనం 46-శ్రీ శంకరుల శివానందలహరి ఆంతర్యం 47-గాంధీజీ -21వ శతాబ్ది 48-ఇది విన్నారా కన్నారా (సంగీత జ్ఞుల విశేషాలు )49-బాపు-రమణీయం 50- ఖడ్గతిక్కన కావ్య సమీక్ష 51-దాక్షిణాత్య గానకళా తపస్సంపన్నులు (త్యాగరాజ స్వామి ,శిష్య ప్రశిష్య పరంపర ,సమకాలికులు నుంచి నేటివరకు ఆంధ్రగాయకులు ).52-మహా భక్త శిఖామణులు .53-అనుభూతికవి తిలక్ 54-అధర్వవేదం –వ్రాత్యఖండం ‘’డా సంపూర్ణానంద్ ఇంగ్లిష్ పుస్తకానికి నా అనువాదం 54-చరిత్ర కెక్కని చరితార్ధులు 55-శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్యలహరి 56-అమెరికాలో జర్మన్ హవా

మొదలైనవి

5-విహంగ మహిళా వెబ్ మాసపత్రికు 2012నుంచి ఇప్పటివరకు ప్రతినెలా వివిధరంగాలలో ప్రసిద్ధులైన మహిళ పై ధారావాహికంగా సుమారు 90మంది మహిళా మాణిక్యాలపై రాశాను .వారి అవార్డ్ కూడా అందుకొన్నాను .

పొందిన సాహితీ పురస్కారాలు

1-సాహిత్య పరిషత్ –మచిలీ పట్నం  వారి పురస్కారం

2-చిన్నయసూరి పురస్కారం

3-విహంగ వెబ్   మహిళా మాసపత్రిక పురస్కారం –జనవరి 2017

4-శారదా స్రవంతి-విజయవాడ  ఉగాది పురస్కారం -2019ఏప్రిల్

5-సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ –నెల్లూరు –ఉగాది పురస్కారం –ఏప్రిల్-2019

6-శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు సారక సాహితీ పురస్కారం-గుడివాడ  –జూన్ -2019

7-నోరి చారిటబుల్ ట్రస్ట్  వారి –కళా సుబ్బారావు స్మారక సాహితీ పురస్కారం –త్యాగరాజ గానసభ –హైదరాబాద్

8-ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అందజేసిన ‘’జ్ఞానజ్యోతి ‘’పురస్కారం –నవంబర్ 2019.

2011నుంచి అంతర్జాలం లో రాసిన వ్యాసాలూ కవితలు –  దుర్గా’’ వ్యాస కవితా  ‘’ ప్రసాదం

2011

1-రక్తపోటు తగ్గించే పుచ్చకాయ 2-రవణ ఆసెం 3-ముళ్ళపూడి –బాపు దర్శనం 4-బాపు రామనలకు ఈ ఏడు కూడా పద్మ పురస్కారాలు రాలేదు (సరదా రచన )5-దేవుడి సొత్తు తింటే విపత్తే(ఆలోచనాలోచనం )6-ఆరుద్ర సినీముద్ర 7- చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అమూల్యాభరణం –శంకరాభరణం 8- శ్రీ అరవిందులు 9-అద్భుత శాంతి (మైకేల్ ఎంజేలో ‘’ఎమేజింగ్ పీస్ ‘’కవిత కు అనువాదం10 –తెలివైన వోటరు (కవిత )11-విపరీత వింత ప్రతిజ్ఞా అనే పేరడీ 12-పేరడీకాదు గారడీ కాదు అసలైన నా మనో భావం 13-భారతీయ విజ్ఞాన సర్వస్వమే మహాభారతం 14-కీచక వధ –తిక్కన నేర్పు 15-భరాగో గారి హాస్యం 16-విరాటపర్వం లో తిక్కన విరాట్ స్వరూపం 17-విజయవాడ లో సుశ్రుత ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభోత్సవం లో ప్రసంగం 18-డింగరి కి అప్పుడే 60 ఏళ్ళా19-శాశ్వతానందం –ఆలోచనాలోచనం 20-వినదగు నెవ్వరు చెప్పిన –ఆలోచనాలోచనం 21-కొల్లేరు అవినీతి వ్యాసాలు 22-pun పసంద్- కవిత 23-తిక్కన పద్య సౌరభం 24-పద్య విత్తం లో దాగి ఉన్న భావ వృక్షం 25-పూజను బట్టి పురుషార్ధం –ఆలోచనాలోచనం 26-నవ్వులపువ్వులు 27-ఆనంద రమణాయణం-కోతి కొమ్మచ్చి 28-తెలుగు నాటక దినోత్సవ సందర్భంగా 29-గొల్లపూడి జన్మదిన సందర్భంగా ఒక కద30-తల్లికి పిల్లపై సమాన ప్రేమ ఉండాలి –ఆలోచనాలోచనం 31-ఉయ్యూరులో గాంధీ స్మృతి శాంతియాత్ర 32-చిలుకూరి వెంకటేశ్వర్లు శ్రీమద్రామాయణ రచన 33-శ్లేష క్రీడలు –కవితలు 34-మరో జయప్రకాష్ నారాయణ్ –అన్నా హజారే 35-నిత్య పరిశోధకుడు ఆరుద్ర 36-ఉయ్యూరులో గణిత అష్టావధానం  37-టుమ్రీలు –కవితలు 38-చిట్టికవితల చిట్టా 39-కొమ్మ బొమ్మ అమ్మ –కవిత 40-గద్య నన్నయ చిన్నయ సూరి 41-శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం 42-సువర్చలాన్జనేయం 43-నిర్ వచనాలు –హాస్యరచన 44-మే ఎండలు –కవిత 45-ఏపులు మన పూర్వీకులే 46-ఫ్రాన్స్ నాటకకర్త సామ్యుల్ బెకెట్ 47-కళా స్రష్ట విశ్వనాద్48-డాల్ఫిన్లు మనకజిన్లు 49-అన౦తత్వం –ఇన్ఫినిటి 50-ప్రయాణం లో పదనిసలు –హాస్య రచన 51-అమెరికా నాటక రచయిత టెన్నెస్సీ విలియమ్స్ 52-వారస్త్వమా ?53-చివరకు మిగిలేది –శ్యాం నారాయణ్ కు జాబు 54-‘’ఎర్ర పొద్దు ‘’గుమ్కిందా? ఎన్నికల విశ్లేషణ 55-గంగా పుష్కరం 56-ప్రతిమ –ప్రతీక 57-ఆముక్తమాల్యద –ముక్తిమాల్యద 58-ఉత్తర కాండ –శ్రీరామ తత్త్వం 59-సృష్టి రహస్యాలు 60-కరుణశ్రీకి కవితాంజలి 61-కట్-కట్-కట్-రాంగ్ నంబర్ –కధానిక 62-సాహితీ సంపెంగలు 63-డుంబు బుజ్జాయి 64-సాహిత్య సమోసాలు –రెండో వాయి 65-రహస్యం దాగదు –ఆలోచనాలోచనం 66-అబ్బూరి వరప్రసాద్ గాత్ర సంపద 67-రవి కవికి అక్షర అర్ఘ్యం 68-వంద వందనాలు 69-ఆధ్యాత్మిక జ్యోతి ఆది శంకరులు 70-అమ్మకో రోజు –కవిత 71-ఒకరికంటే ఒకరు ఘనులు –ఆలోచనాలోచనం 72-శ్రీశ్రీ జయంతి కానుక 73-విశ్వనాధ విరాట్  స్వరూపం 74-జనశ్రీ శ్రీ –కవిత 75-స్వర్ణయుగం –అక్షయ తృతీయ కవిత 76-తెలుగు కధలలో జీవిత సత్యాలు 77-ప్రాచీన భారతం లో పశు పెంపకం  78-సరసభారతి 2 వ వందనాలు 79-యాభై ఏళ్ళ ప్రతిభా చంద్ర గ్రహణం –సైంటిస్ట్ చంద్ర శేఖర్ కు నోబెల్ రావటం ఆలస్యమైన విషయం80-గ్రామీణ క్రీడలు 81-జనక మహోత్సవం –ఫాదర్స్ డే 82-కొందరు మహోన్నతుల జ్ఞాపక శకలాలు-2భాగాలు   83-ఫాదర్స్ డే –కవిత 84-ఎవరు తల్లీ –కవిత 85-ఎల్లలు –కవిత 85-నిత్య హరిత శ్రీశ్రీ – 3భాగాలు 86-బాలెట్-బాలే –చిన్ని కవితలు 87-మరకమంచిదే –కవిత 88-అతిధి సంరక్షణ –ఆలోచనాలోచనం 89-తృష్ణ అనర్ధం –ఆలోచనాలోచనం 90-అపాయం తప్పిన్చెఉపాయమ్ –ఆలోచనా లోచనం 91-నటరాజ జ్ఞాపకాలు 92-మూడు ముత్యాలు –శ్యాం నారాయణ పంపిన మూడు పుస్తకాలపై స్పందన ,93కొడవటిగంటి చెప్పిన మూడు కధకాని కధలు 94-మాదీస్వతంత్ర దేశం గీత రచన లో రజని ప్రతిభ 95-రేపటి తెలుగు ప్రజలు -96-పద్య మందహాసం 97-రెండు మహోన్నతశిఖరాలు –నటరాజ రామకృష్ణ ,ఎఫ్ ఏం హుసేన్98-ప్రసాద్ punch చేసే గాయాలు –కవితలు 99-నృత్య తపస్వి నటరాజ రామకృష్ణ పద్మశ్రీ 100-మల్లాది వారి ‘’కృష్ణా తీరం ‘’నవలలో అన్నప్ప అన్న వైబోగం 101-రాయల వసంతరుతు వర్ణన 102-రాయల గ్రీష్మరుతు వర్ణన 103-రాయల శరద్రుతు వర్ణన 104-శ్రీ మధురాంతకం రాజారాం 105-అస్పృశ్యత పై సమరం మహాత్ముని కంటే ముందే ప్రారంభమైంది 106-ఇంటింటికీ విద్యుత్ కేంద్రం 107-శంకర్ బొమ్మలకొలువు 108-ఆరుద్రాభి షేకం 109-సరసభారతి ప్రగతి 110-ఎంఎస్ సుబ్బులక్ష్మికి స్మృతి గీతం –సమీక్ష 111-ఆరుద్రునికి ఇంకో రుద్రం -112-ఆరుద్ర మరోపార్శ్వం –సినీవాలి 113-సంస్కృత ముక్తకాలు 114- రెండవ ప్రపంచ తెలుగు రచయితల సభల సమీక్ష -7 భాగాలు 115-చెంప దెబ్బల చండ్ర నిప్పుల చంద్రబాబు 116-శాస్త్రవేత్త ఆర్ధర్ సి క్లార్క్ 117-చంద్రయానం 118-మూడు దేశాలు భిన్నభావాలు 119-కృష్ణ బిలం-బ్లాక్ హోల్స్  -2 భాగాలు 120-కుజ గ్రహ నివాసం 121-థాయ్ లాండ్ విశేషాలు 122-డా.వసంత్ రచన తెల్లకొక్కెర తెప్పం పుస్తక పై సమీక్ష 123-టర్కీ రచయిత ఓర్హం పానుక్ 124-శ్రీరమణ వాణి 125-హోరెత్తిస్తున్న హోసూర్ ప్రజావాణి-4భాగాలు 126-అలాస్కా విశేషాలు 127-అన్నం పెట్టిన చేతులతోనే అడుక్కు నే స్థితిలో సైంటిస్ట్ హేబర్128-అమెరికా జాతీయ కవి –వాల్ట్ విట్మన్ -3భాగాలు 129-మరిన్ని స్టీన్ బెక్ స్మృతులు130-వైద్యో నారాయనో హరి డాక్టర్ వి 131-పీయూష లహరి 132-అమృత బిందువులు 133-సుధా సింధు 134-ధర్మదార 135-ఆలోచనామృతం 136-హిమాలయ యోగుల దివ్య భావనలు 137-బ్లూ వేల్స్-blue whales 138-హమ్మింగ్ బర్డ్ 139-హాస్యపు ఉండ్రాళ్ళు 140-శ్రీ గణేష్ శ్రీ కృష్ణ 141-దివి సీమ గాంధి శ్రీ మండలి రాజగోపాలరావు గారు 142-అవినీతి వ్యతిరేక ఉద్యమం –ఉయ్యూరు రోటరిక్లబ్ లో నా ప్రసంగం 143-శ్రీ కృష్ణ తత్త్వం –గోపికా భక్తి-2 భాగాలు  144-దేశీయ ప్రభుత్వం ఏర్పరచాలి –దేశం క్లిస్టపరిస్థితులలో ఉంది 145-నన్నయ నుంచి నారాయణ రెడ్డి దాకా –నారాయణీయం 145ఆంద్ర ప్రదేశ్ లో హాలిడేమూడ్ 146-ఏడు కొండలపై అయిదడుగుల అందగాడు 147-‘’మో’’హరించిన జ్ఞాపకాలు 148-సంపూర్ణ ఆహారం –అవిసె 149-నాకు నచ్చిన రెండు మంచి కవితలు 150-శ్రీరమణ కథ –మిధునం 151-నేను చదివిన ‘’ఓ మధుర జ్ఞాపకం ‘’152-సర్వే పల్లి జన్మ దినమే గురు పూజోత్సవం 153-ఆంధ్రా బిర్లా –ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 154-విశ్వాత్మ లోకి విశ్వ నరుడు నండూరి రామమోహన రావు 155-అవసర రచనలతో అందరి వాడిన అవసరాల రామకృష్ణారావు 156-సాఫ్ట్ కార్నర్ నియంతలు 157-కాసేపైనా నవ్వు కో౦డి –దీపావళి స్పెషల్ హాస్యం 158-దీపావళి టపాసులు –హాస్య రచన 159-తెలిసిన పాటలు –తెలియని మాటలు 160-నవ దీపావళి –కవిత 161-ప్రపంచ తెలుగు తొలి అడుగు సభ 162-మంచి నియంత –గడాఫీ 162-గురజాడ కన్యా శుల్కం సమీక్ష  -7భాగాలు 163-ఉయ్యూరు సరసభారతి జరిపిన గురజాడ టాగూర్ 150వ జయంతి సభ విశేషాలు164-మార్టిన్ గార్డనర్ -2భాగాలు ,165 –డాంబికుడు,దార్శనికుడు మాల్ రక్స్ -2భాగాలు 166-పద్మ ప్రాభ్రుతకం(తామర పువ్వు కానుక )లో అలంకార సంపద -3భాగాలు 167-నాటకకర్త –వైల్డేరిజం 168-ముక్కోతి కొమ్మచ్చి లో రమణ నానుడి 169-సత్యం శివం సుందరం –సత్యసాయి పై నా ఆంగ్లకవిత .

170నాటక రచయిత వైల్డర్,171-ఫాహియాన్ సఫల యాత్ర ,172-సర్వం పూజ్యం ‘’శ్రీరామ రాజ్యం173- ‘’పూజ్యం లో ఆజ్యం ,174-తెలుగు జాతి రత్నాలు 175-రెండు చారిత్రిక మహానగరాలు 176-కార్తీకమాస శోభ 177-విజయవాడలో నవంబర్  21కవిసమ్మేళనం విశేషాలు 178-ఒక ‘’కీర్తి ‘’శేషురాలు 179-సరికొత్త వేదిక నిర్మిద్దాం -44వ గ్రంధాలయ వార్షికోత్సవం లో నా కవిత 180-మానవీయ మూర్తి –సినేకా వేదాంతి-4భాగాలు 181-కార్టూన్ రంగం లో సంచలనం –చార్లెస్ ఎం షుల్జ్ .182-‘’చివరికి మిగిలేది ‘’ఎన్ని భాషలలో వచ్చినా నటనాపరంగా చివరికి మిగిలేది సావిత్రే183-భారత చరిత్ర భాస్కరులు శ్రీ కోట వెంకటాచలం 184-పేరడీ –కవిత 185-ముదిమిలోను యవ్వనోత్సాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వరావు -6భాగాలు 186-విశ్వం చాలని కవి కవిసామ్రాట్ విశ్వ నాథ 187 –రావికవి రవీంద్రనాథ టాగూర్ 188-నిమ్బార్కర్ ఆచార్య వేదాంత దర్శనం -2భాగాలు 189-బౌద్ధంలో వచ్చిన పరిణామాలు -3భాగాలు 190-అన్నిటికంటే ఆవల –హాప్కిన్ శాస్త్రవేత్త సృజన హైపర్  డైమెన్షన్ వస్తువులు -2భాగాలు 191-సరసభారతి ఐదు వందనాలు 192-రస గంగాధరుడు జగన్నాథ పండితరాయలు 193-భారత భూ భారం మోసే ‘’సహస్ర ఫణ్’’-కవిత 194-అమ్మో పూలు –కవిత 195-కేతు విశ్వనాథ రెడ్డి గడ్డి కథ 196-మహా వ్యాఖ్యాత కోలాచలం మల్లినాథసూరి 197-ఇలను వీడిన ‘’ఇలపావులూరి’’198-సదా సంచారి సాంకృత్యాయన్ 199-దివ్య ధామ సందర్శనం –కేదార్ బదరి వగైరా యాత్ర -12భాగాలు 200-గానవాటిక –పొన్నాడ ప్రకాశరావు 201-ఆదిత్య ప్రసాద్ సంగీత సభ విశేషాలు   202- శ్రీ గురుభ్యోం నమః –ప్రాధమిక సెకండరీ విద్యా గురువుల  స్మరణ 203-నాటి రాజరిక వ్యవస్థ 204-కృష్ణా జిల్లా రిటైర్డ్ హెడ్ మాస్టర్ల సరదా సమావేశం విశేషాలు 205-వేదంవారి ప్రతాపరుద్రీయ నాటకం -8భాగాలు 206-డిజిటల్ లైబ్రరి –శ్యాం నారాయణ కృషి 207-ఘంటసాల 89వ జయంతి నాడు అమరవాణి స్కూల్ లో నా ప్రసంగం 208-కవితా పారిజాతం తిమ్మన పారిజాతాపహరణం -2 భాగాలు 209-శివరామ కథామృతం-శకునం 210-భగవద్గీత నవీన కర్మ సిద్ధాంతం 211-నవ్య న్యాయ సిద్ధాంతానికి కాణాచి –నవద్వీపం

2012

212-కాళిదాసు ప్రియం వద -3భాగాలు 213-ధీర వనిత రాణిమా214-పద్య పుష్పకం –కవిత 215-శుభాకాంక్షలు –కవిత 216-బ్రిటన్ లో తెలుగు బ్రౌన్ –గూటాల కృష్ణమూర్తి 217-కళకు రిటైర్మెంట్ లేదు 218-మచిలీపట్నం సాహితీ మిత్రుల సభలో నా ప్రసంగం 219-విహారి పదచిత్ర రామాయణం 220-మధ్యధరాలో ఆ రాత్రి 221-పొంగల్ హంగామా –సరదా రచన 222-ఏదో కొత్త క్రాంతి some క్రాంతి –కవిత 223-శని రాత్రి –దీర్ఘ కవిత 1977దివిసీమ ఉప్పెనపై 224-నన్నయ కళా సమితి పాతబంగారం 225-ఆకాశ దేవర  -నగ్నముని విలోమ కథ 226-‘’పోతన’’లో తాను -6భాగాలు 227-ముక్కోటి ప్రాముఖ్యం 228-అల౦కార శాస్త్రకర్త విద్యా నాథ కవి చంద్రుడు 229-మున్నీటిపై నారాయణుడు -2భాగాలు 230-మహాభారతం లో యక్ష ప్రశ్నలు 231–ముగ్గురు మహిళా మణులు232-చేమకూర కవి విజయ విలాసం 233 –నవ్వితే మీసోమ్మేదీ పోదు నవ్వండి –హాస్య రచన 234-ప్రాచీన కాశీనగరం-5భాగాలు 235-తెలుగు వాడి వ్యంగ్యనాడి ఆగిపోయి ఏడాదయిందా  236-యజ్ఞ నృత్య సృష్టి కర్త –సప్పాఅప్పారావు-4భాగాలు  237- శ్రీ శైల సందర్శనం -6భాగాలు 238-శ్రీపాద వారి అనుభవాల జుంటి తేనెలు ,జ్ఞాపకాల దొంతర మల్లెలు -8భాగాలు 239-వ్యాస, వాల్మీకి హృదయ మర్మజ్ఞులు శ్రీ కాళూరి వ్యాసమూర్తి 240-దివ్యయోగి అక్కమహాదేవి 241-మహాత్ముని ప్రభావం 242-ఏకైక అమెరికన్ 243-నలుని కథలో భారత కథ 244-విశ్వ నాథ జాన్సన్ కు బాస్వెల్ శ్రీ మల్లంపల్లి శరభయ్యగారు-3భాగాలు  245- అసమాన జాతీయకవి మంగిపూడి వెంకటేశ్వర శర్మ 246-బొచ్చు –హాస్యకవిత 247-వేలూరి వారి  డిప్రెషన్ చెంబు కథ-5భాగాలు 248-అభద్ర భారతం –కవిత 249-వేలూరి వారి కథ –దేవుడు 250-వేలూరి వారి –ఒకటే చీర 251-వేలూరి వారి –వరప్రసాది 252-వేలూరి వారి నమశ్శివాయ -253-వింత ఆలయాలు విచిత్ర విశేషాలు -50 దేవాలయాలపై 254-వేలూరి వారి గన్నేరు 255-వేలూరి వారి సిపాయి-2భాగాలు 256-అందరి నేస్తం చార్లెస్ డికెన్స్ -7భాగాలు 257-మనం మరచిన మహా వీరుడు అన్నప్రగ్గడ 258-ఉగాది సందడి  -సరదా రచన 259-ఆనంద నందనుడు –ఉగాది కవిత 260-మంచికి పెద్దమనిషి శ్రీదేవినేని మధుసూదనరావు 261-కలాం మీకు సలాం 262-ధార్మిక విప్లవ వీరుడు

263–పద్మశ్రీ తుర్లపాటి కలం గళం  బలం -3భాగాలు ,264-శ్రీ టివి సత్యనారాయణ మధుర సుధలు పై సమీక్ష శ్రీకృష్ణ లీలామృతం కథలు 265-రాజకీయ ‘’బాల్’’ ఆటాడిన  ‘’దాకరే ‘’

266-వైష్ణవ జనతో గీత రచయితా భావం 267-పేలని కాలని టపాసులు –హాస్య కవిత 268-దివి ఆణిముత్యం కృత్తి వెంటి శ్రీనివాసరావు 269-అవును వాళ్ళిద్దరూ –బాపు రమణలపై కవిత 270-విహారిగారి పదచిత్ర రామాయణం అరణ్యకాండ –నా మనోభావం 271-అన్నిటా ము౦దున్న అమెరికన్  మహిళ- లిడియా మేరియా చైల్డ్ 272-పివి కి నివాళి 273-రుక్మిణీ పరిణయ సంజీవని -5భాగాలు 274-మోక్షం ఇచ్చే ముక్కోటి 275-కాలక్షేపానికి కమ్మని కబుర్లు -3భాగాలు 276-శ్రీరమణ మిధునం పై మధనం 277-వంచన ,వివక్షతకు గురైన వనితా శాస్త్రవేత్త –లైస్ మీట్నర్ 278-ఉయ్యూరులో జరిగిన ప్రపంచ తెలుగు సభలు 279-నూజివీడులో జరిగిన ప్రపంచ తెలుగు సభలు 280-తొట్లవల్లూరు తెలుగు సభలు

2013

281-సీత అయోధ్యకు తిరిగొచ్చాక 282-షహజాన్పూర్ శ్రీ రామ చంద్ర మహారాజ్ -2భాగాలు 283-‘’మురళీ కృష్ణ ‘’హారర్ కథలలో కొత్తదనపు ‘’కస్తూరి గుబాళింభాగాలు పు-3భాగాలు  284-భ.కా.రా. మేస్టారి చమత్ ‘’కారాలూ మిరియాలూ -6 285-సీతమ్మ లేదు వాకిలీ లేదు సంపదా లేదు మల్లెకు ప్రాధాన్యం లేదు –సినీ రివ్యు 286-సంక్రాంతికి గోచీలు నూలుపోగులూ స్కెచ్ 287-మకర సంక్రాంతి విశేషాలు 288-సితార రత్న రవి శంకర్ ,మరియు తెలుగు వైభవం కవితలు 289-తెన్నేరు లో దేవినేని వారింట మాజీ హెడ్ మాస్టర్ల సమావేశం 290-చిలుకూరి వారి వచన రామాయణం పై సమీక్ష -7 భాగాలు 291-వృద్ధ మిదునాలు ఊరేగిస్తున్న’’ మిధునం ‘’292 విజయవాడ పుస్తక మహోత్సవంలో ఆచార్య తిరుమల రామచంద్ర జయంతి సభ  విశేషాలు 293 –అశోపహతుల పాలిటి స్వర్గం Carinton Care 294-రాలిన కథా గంధం శ్రీ  వే౦కా స్వామి శర్మ295-వందేళ్ళ తెలుగు కథ సామాజికాంశం -6భాగాలు 296-నవ్వులపందిరి కాట్రగడ్డ వెంకట్రావ్ రచనపై సమీక్ష 297-శ్రీ శంకర స్మరణం 298-ఎల్లలు దాటినా ఎల్లా మృదంగ నాదం -2భాగాలు 299-చిత్రకళ 300-ప్రజాస్వామ్య విజయ సూచీ సూకీ –కవిత 301-లాటిట్యూడ్ జీరో 301-మై స్ట్రోక్ ఆఫ్ లక్-హాలీవుడ్ నటుడు కర్క్ డగ్లాస్ రచనా విశేషాలు 302-లెర్నింగ్ టు ఫాల్-ఫిలిప్స్ సమ్మన్స్ రచనలో విశేషాలు 303-టెర్రా ఫర్మ-జేమ్స్ లారెన్స్ పావెల్ రాసిన పుస్తకం విశేషాలు 304-మన’’ అగాధమీ’’లు  305-చినుకు నవ వసంత సంచికపై విశ్లేషణ 306-రిడెమ్షన్ సాంగ్ (విముక్తి గీతం )–బెర్టైస్ బెర్రీ నవలా విశేషాలు 307-లాఫింగ్ బాయ్ –ఆలివర్ లా ఫోర్జ్  రాసిన  పోయేటిక్ ప్రోజ్  నవల సంగతులు 308-ఇంగ్లాండ్ సాహస కన్య –గ్రేస్ డార్లింగ్ 309-టు సీ అగైన్ –ఆలిస్ ఆడమ్స్ కథా సంపుటి విశేషాలు 310-ది ఫిషర్ మాన్స్ సన్-మైకేల్ కొవ్ నవలా విశేషాలు 311-విశ్వనాథ కల్ప వృక్ష వైశిష్ట్యం 312-శ్రీ కృష్ణుడు ఇంద్రుని అవతారం –కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని రచనలో విశేషాలు 313-మహర్షి స్థానానికి జ్ఞాన పీఠ స్థానానికి ఎదిగిన రావూరి భరద్వాజ 314-అన్నమయ్య స్మృతిలో -2భాగాలు 315—కొందరు ఆధునిక రెడ్డి కవులు -7భాగాలు 316-ఆధునిక విమర్శకు యుగ పురుషుడు సి ఆర్ .రెడ్డి 317-మా గరుడా చలం  మాస్టారు 318-నా పేరడీ ,మరియు నల్లూరి బసవ లింగం గారి పద్యాలు 319-పూసపాటి వారి విజయనగర కోట వైభవం 320-ఆశుకవి ఒగిరాల సుబ్రహ్మణ్యంగారి ‘’అర్థ శతకం ‘’ సమీక్ష న

321-అగాతా క్రిస్టీ 322-ఆంధోనీ ట్రాలోప్ 323-దేనియల్ డీఫో 324-జేమ్స్ జాయిస్ 325-నేర ప్రవృత్తి నివృత్తికి అంకితమైన –లేడీ కార్పెంటర్ 326-వందమంది బాలికల తల్లి –లేనోర్ కరోల్ నవలా విశేషాలు 327-కాంటర్ బారీ టేల్స్ –చాజర్ రాసిన కథల విశేషాలు 328-మేధావి శాస్త్ర వేత్త ఆల్డస్ హక్స్లీ 329-క్వయట్ లైఫ్ (ప్రశాంత జీవితం )జపాన్ రచయిత కంజబారోఓయీ నవలా విశేషాలు 330-ప్రయోగాత్మక అమెరికన్ నాటక కర్త –యూజీన్ ఓనీల్ 331-రచయితల రచయిత-కేధరీన్ మాన్స్ ఫీల్డ్ 332-అభాగిని సిల్వియా పాత్ 333-మేధావి ఐయిన్ స్టీన్ గురించి కొన్ని జ్ఞాపకాలు 334-వాయు వీరుడు చార్లెస్ లిండ్ బర్గ్ 335-అమెరికా పై స్పానిష్ ప్రభావం 336-నల్లజాతి ముస్లిం మత పెద్ద –మాల్కం ఎక్స్ 337-విజిల్ విజార్డ్ ఈల పాట శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ -2భాగాలు 338-ఆమెరికా ఆది వాసీలు –చెరోకీలు 339-నాట్యకళా విభూషణ వెంపటి చినసత్యం 340-తిక్కన యుద్ధ పంచకం లో వికసించిన మానవ ప్రకృతి -8భాగాలు 341-విశ్వావిర్భావం 342-శాస్త్ర  సామాజిక  రాజకీయ వేత్త –బెంజమిన్ ఫ్రా౦క్లిన్ 343-మొదటి సారి  అమెరికా అధ్యక్షులైన తండ్రీ కొడుకులు 344-పో’’పై చీకటి వెలుగులు 345-పరమాచార్య పథం346-జెఫర్స నీయం 347-సింహబల శూరుడు –బీ ఉల్ఫ్348-అమెరికాలో ఆంద్ర తేజం –కూచిపూడి’’నృత్య రత్న’’  రత్నపాప 349-అలెగ్జాండ్రియా గ్రంథాలయం350-అలెగ్జాండర్ కాలం లో పర్షియా సమాజం

మీ -గబ్బిట  దుర్గాప్రసాద్ -19-2-20 -ఉయ్యూరు

 

Posted in రచనలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

సరసభారతి కార్య దర్శి శ్రీమతి శివలక్ష్మి దంపతులకుమార్తె చి సౌ బిందు దత్తశ్రీ వివాహ శుభ లేఖ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణ దేవరాయల ఉత్సవం శ్రీకాకుళం లో కవులు రచయితలూ లేకుండా మొక్కుబడిగా జరిపిన వైనం

కృష్ణ దేవరాయల ఉత్సవం శ్రీకాకుళం లో కవులు రచయితలూ లేకుండా మొక్కుబడిగా జరిపిన వైనం

12 వ తేదీ మేము శ్రీకాకుళ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఫా0 ఫ్లెట్

Posted in సభలు సమావేశాలు | Leave a comment

నాద తపస్వి ,సంస్కృతాంధ్ర పండిత కవి ,హైదరాబాద్ విద్యానగర్ లో శ్రీ త్యాగరాజ స్వామి ఆలయ నిర్మాత కొల్లేగాళ్ ఆర్

నాద తపస్వి ,సంస్కృతాంధ్ర పండిత కవి ,హైదరాబాద్ విద్యానగర్ లో శ్రీ త్యాగరాజ స్వామి ఆలయ నిర్మాత కొల్లేగాళ్ ఆర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అష్టావధాని ,సంస్క్రుతాన్ధ్రకవి ,సిద్ది పేట దగ్గర అనంత సాగర్ లో నిలుచున్న సరస్వతి విగ్రహ ఆలయ నిర్మాత అస్తకాల నరసింహ శర్మ -మూసి -ఫిబ్రవరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూరీ లో సంస్కృత ప్రొఫెసర్ డా. గబ్బిట మాణిక్య శాస్త్రి కుమారుని యలమర్రు లో జరిగే ఉపనయన శుభలేఖ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

13-2-20గురువారం మధ్యాహ్నం మా ఇంట్లో 67ఏళ్ళ క్రిందటి మా గురువుగారు కీ.శే.వేమూరి శివరామ కృష్ణయ్యగారి కుమారుడు నా స్కూల్ సహాధ్యాయి కీ.శే.వేమూరి దుర్గయ్య భార్య శ్రీమతి ఇందిర, కోడలు శ్రీమతి మారుతీ సీతారాం

13-2-20గురువారం మధ్యాహ్నం మా ఇంట్లో 67ఏళ్ళ క్రిందటి మా గురువుగారు కీ.శే.వేమూరి శివరామ కృష్ణయ్యగారి కుమారుడు నా స్కూల్ సహాధ్యాయి కీ.శే.వేమూరి దుర్గయ్య భార్య శ్రీమతి ఇందిర, కోడలు శ్రీమతి మారుతీ సీతారాం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

12-2-20బుధవారం శ్రీ భూదేవీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయం

12-2-20బుధవారం ఉయ్యూరు దగ్గర చాగంటిపాడు శ్రీ భూదేవీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయం లో ఆలయ వంశపారంపర్య అర్చకులు ,ఉయూరులో ఆయుర్వేద వైద్యులు శ్రీ దీవి చిన్మయ గారి మనవడు (కూతురు, అల్లుడు దంపతులకుమారుడు )చి సూర్య శ్రీ కిరణ్ ఉపనయన వేడుక ,అనంతరం మేమిద్దరం ,మాకోడలు రాణి ,ఒకప్పటి రేవుపట్టణం ,బౌద్ధ క్షేత్రం అయిన ఘంటసాల లో శ్రీ బాలపార్వతీసమేత జలదీశ్వరాలయ సందర్శనం (ఒకే పానువట్టం పై శివలింగం ,అమ్మవారు ఉన్న అరుదైన దేవాలయం ) అన౦తరం ,ఆంద్ర శాతవాహనుల రాజధాని ,రాయలు ఆముక్తమాల్యద ప్రబంధ రచనకు శ్రీకారం చుట్టిన,గాయకసార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు జన్మించిన శ్రీకాకుళ క్షేత్రం లోని ,కాసుల పురుషోత్తమకవిచే సేవల౦దుకొన్న ఆంద్ర మహావిష్ణువు దేవాలయ దర్శన చిత్రాలు

Posted in దేవాలయం | Tagged | Leave a comment

ప్రపంచదేశాల సారస్వతం 20- గ్రీకు సాహిత్యం

image.png

భాష –ఐరోపా దేశం లో అనేక దేశాల సాహిత్యానికి ప్రాణం ,భారతీయ వాజ్మయానికి సంస్కృత భాషలాగా అంతర్యామిగా,ఆదర్శ ప్రాయంగా  ఉన్నాయి గ్రీకు భాష ,సాహిత్యాలు .గ్రీకు లో పండితులైతే సర్వం కరతలామలకం అనే అభి ప్రాయం ఉంది .’’కోటీశ్వరులే గ్రీకు సాహిత్యం లో పారంగతులౌతారు . గ్రీకు బోధించాలన్నా ఆచార్యులు కోటీశ్వరులై ఉండాలి ‘’అన్నాడు బెర్నార్డ్ షా .అంత ఖరీదైన భాషా సాహిత్యాలన్నమాట ఆనాడు .

  గ్రీకు ఆర్యభాషా కుటుంబానికి చెందిన భాష .విభక్తులు ,వికరుణులుపూర్తిగా ఉండటం తో నేర్వటానికి అమితాసక్తి, ఓర్పు,పట్టుదల  ఉండాలి .అందుకే ఏదైనా అర్ధం కాకపొతే ‘’గ్రీక్ అండ్ లాటిన్ ‘’గా ఉంది అనే సామెత వచ్చింది .సంస్కృతం వస్తే దీన్ని నేర్వటం’’ వీజీ ‘’.మా౦డలీకాలూ ఉన్నాయి .డోరిక్,అట్టిక్ లు వీటిలో ముఖ్యమైనవి .అట్టిక్ భాష నుంఛి వచ్చిన వాటినే   పూర్వం గ్రీకులు సాహిత్యానికి వాడారు .దీనికి వికృతి ఇప్పుడు గ్రీకులో వ్యవహారంగా ఉన్న భాష .

   సాహిత్యం –క్రీ.పూ.323వరకు వీరగాథలు,ప్రజాస్వామ్య నగరరాజ్యాలు ,అత్యుత్తమ రూపకాలు ,వివిధరంగాలలో జ్ఞానం ,దార్శనిక వివేచన గ్రీకు సాహిత్యం లో వర్ధిల్లాయి .అందుకే అది ‘స్వర్ణయుగం ‘’అన్నారు .ఈ సాహిత్యకారులు ఆసియా నుంచి వచ్చి ‘’మినోస్ ‘’నగరం లో స్థిరపడి ,క్రమంగా గ్రీక్ దేశం చేరారు .క్రీ.పూ 8వ శతాబ్దిలో ప్రక్క దేశాలవారైన’’ పొయేనీషియన్’’ ల నుండి హిబ్రు లిపిని తీసుకొని ,5 వ శతాబ్దిలో లిఖిత రూప గ్రంథాలను తయారు చేసుకొన్నారు .

  గ్రీకుల మొదటికావ్యం క్రీ.పూ.10 వ శతాబ్ది కి చెందిన గుడ్డివాడైనకవి ‘’హోమర్ ‘’రాసిన ‘’ఇలియడ్’’.ట్రాయ్ ముఖ్యపట్టణం గా ఉన్న ఆసియాలోని ‘’ఇలియం’’ దేశం తో గ్రీకులు ఐదేళ్ళు యుద్ధం చేసి వారిని జయించిన వీర ఐతిహాసిక పురాణ గాథ ఇలియడ్.దీనిని వర్జిల్, మిల్టన్ మొదలైన కవులు  అనుకరించారు .పదవ సంవత్సరం లో జరిగిన యుద్ధాన్నే హోమర్ ముఖ్య కథ గా తీసుకొన్నాడు .ఇందులో ఎకిలీన్ ,హెక్టర్ మొదలైన ఆదర్శ వీరుల చిత్రణ అత్యద్భుతం ,రసవంతంకూడా .యుద్ధ వర్ణన ,సైనిక విన్యాసాలు సినిమాచూస్తున్నంత స్పష్టంగా కళ్ళకు కట్టించాడు .భావన ,కవితా ప్రవాహం,భావ చిత్రాలు ,శబ్దార్ధ కలయిక మొదలైనవి అతిలోక సౌందర్యంగా దర్శనమిస్తాయి .చైతన్యం ,ఉదాత్తత కల మహాకావ్యం ఇలియడ్ అంటే క్లాసిక్ .

   యుద్ధం అయ్యాక తుఫానులకు గురై ,దారి తప్పి ఇంటిని వెదుకుతూ వచ్చిన వీరుడు ‘’యులిసిస్’’ ,అతని అనుయాయుల గాథలను హోమర్ మహాకవి ‘’ఒడిస్సీ ‘’పేరిట రాశాడు .ఈ గాథలను హోమర్ వీధుల వెంట పాడుకొంటూ పోతూ ఉంటె ,తరువాత తరం వారు వాటిని సేకరించి భద్రపరచారు .మధ్యమధ్య కొన్ని తర్వాత కాలపు రచనలు అందులో చొప్పించారు .దార్శనికుడు ,సమీక్షకుడు ఐన’’ ప్లేటో’’ పండితుడు అన్నిటిని నిశితంగా పరిశీలించి ,శోధించి ,పరిష్కరించి అసలైన హోమర్ కావ్యాన్ని లోకానికి అందించి ఆమహాకవి శ్రమకు సార్ధకత కల్పించాడు .

   తర్వాతకాలం లో హోమర్ కావ్యాలకు అనుకరణలు చాలా వచ్చాయి .8వ శతాబ్దం లో దేవతా స్తుతులు చాలావచ్చాయి .సామాన్యుల భాషలో ‘’హేసియోడ్’’కవి ఖండకావ్యాలు రాసి వారి భావాలను వర్ణించాడు .గ్రీకుల పౌరాణిక విశ్వాసాలను ‘’థియో గోని ‘’గ్రంథం లో విశ్లేషించాడు .హోమర్ వాడిన భాష గ్రీసు దేశం లోని ఇయోన్ ప్రాంతభాష .ఈ ప్రాంతం తో భారతీయులకు సంబంధాలు బాగా ఉండటం వలన గ్రీకులను’’ యవనులు ‘’అని పిలిచారు యవనభాష ను ఎసియోడ్ వదిలేసినా ,దార్శనిక వివేచనతో అక్కడి వారు ఛందో రూపం లో క్రీ.పూ.6 వశతాబ్దం లోనే రాశారు .అప్పుడే ‘’ఆర్ఫిక్ ‘’సంప్రదాయం వచ్చింది .క్రమంగా క్రీ.పూ.5 వ శతాబ్దికి ప్రజాస్వామ్యం ,వ్యక్తిస్వేచ్చ ,అభి వృద్ధి చెందాయి .గేయకవిత్వం బాగా వచ్చింది ‘’లైర్ ‘’అనే వాయిద్యంతో ఈ గేయాలు పాడేవారు .లైర్ నుంచి వచ్చిన గీతాలుకనుక వీటిని ‘’లిరిక్’’ లు అన్నారు .వీటిలో శోకం ,విరహం ఎక్కువ .ఆర్టేయస్ ,సొలాన్ ,థి యోగ్నిస్  లు రాసిన రాజకీయ  గీతాలు  లభించాయి .క్రీ.పూ 7 వ శతాబ్దం లో ఇయామ్బిక్ ఛందస్సులో ‘’ఆర్కి లోకుస్ ‘’కవి భగ్నప్రేమ గూర్చి రాసి పాడాడు .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-2-20-ఉయ్యూరు

 

image.png

 image.png

image.png
image.png

— 

image.png
Posted in ప్రవచనం | Tagged | Leave a comment

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు ,మరియు జగదాంబాసమేత శ్రీ సోమేశ్వరస్వామి కల్యాణానంతర ఊరేగింపు

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు ,మరియు జగదాంబాసమేత శ్రీ సోమేశ్వరస్వామి కల్యాణానంతర ఊరేగింపు

8-2-20శనివారం సాయంత్రం ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ సందడి లో మనవడు చరణ్ తో మామ్మ ,తాత మరియు శ్రీ జగదాంబా సమేత సోమేశ్వరస్వామి కి నిన్న జరిగిన కల్యాణం తర్వాత ఇవాళ ఊరేగింపు చిత్రోత్సవం

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment