వీక్షకులు
- 1,120,940 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.7 వ భాగం.8.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.24 వ భాగం.8.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.19 వ భాగం.8.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.1112 వ భాగం.8.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.7.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.23 వ భాగం.7.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.18 వ భాగం.7.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.111 వ భాగం.7.2.26
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,729)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: గీర్వాణం -3
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 421-గురుదైవ అద్వై స్థితి కర్త –శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 421-గురుదైవ అద్వై స్థితి కర్త –శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ తెలుగు సంస్కృతాలలో పండితులై నెల్లూరు నగరానికే శోభామానులైన శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ ‘’గురుదైవ అద్వైత స్థితి ‘’అనే ఉత్తమ సంస్కృత గ్రంధ రచన చేశారు .యాభై ‘’భుజంగ ప్రయాత ‘’వృత్తాలలో వ్రాయ బడింది .కుర్తాళ పీఠాదిపతులుశ్రీ శివ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్యం –నెల్లూరు జిల్లా-
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్యం –నెల్లూరు జిల్లా- రచన -శ్రీ అమృతవాక్కుల శేషకుమార్-వేద సంస్కృత కళాశాల –నెల్లూరు 415-ఆశుకవి కేసరి –శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి (1892-1951) బహుగ్రంధ కర్త ,అవధాని ,బహు ప్రక్రియా పారంగతులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి 1892లో నెల్లూరు జిల్లా కరవది లో సీతారామయ్య ,కనక … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 412-శ్రీ జోశ్యుల సూర్య నారాయణ మూర్తిగారు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 412-శ్రీ జోశ్యుల సూర్య నారాయణ మూర్తిగారు కృష్ణా జిల్లా అవనిగడ్డ వాస్తవ్యులు శ్రీ జోశ్యుల సూర్యనారాయణ మూర్తి గారు సంస్కృతా౦ధ్రాలలొ మహా విద్వాంసులు .గొప్పకవి .కృష్ణా జిల్లా పరిషత్ లో తెలుగు పండితులుగా పని చేసి రిటైర్ అయ్యారు . తేనెల వాకల లాంటి పదాలతో అద్భుత ప్రసంగాలు చేసేవారు … Continue reading
గీర్వణకవుల కవితా గీర్వాణం -3 411-శతావధాని శేఖర శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
గీర్వణకవుల కవితా గీర్వాణం -3 411-శతావధాని శేఖర శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ 3-10-1957న గుంటూరు జిల్లా పొన్నూరులో పూర్నాంబ ,వెంకట సుబ్బా రావు దంపతులకు జన్మించిన ‘’అవధాని శేఖర ‘’శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,కృష్ణాజిల్లా అవనిగడ్డలో ప్రాధమిక మాధ్యమిక విద్య నేర్చారు .వీరి సహాధ్యాయి ప్రస్తుత ఆంద్ర రాష్ట్ర శాసన సభ ఉప … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 411-గాన కళా పూర్ణ -శ్రీ నల్లాన్ చక్ర వర్తుల కృష్ణమాచార్యులు
గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 411-గాన కళా పూర్ణ -శ్రీ నల్లాన్ చక్ర వర్తుల కృష్ణమాచార్యులు 15-9-1923 కృష్ణాజిల్లా జగ్గయ్య పేటలో వైష్ణవ కుటుంబం లో శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణ మాచార్యులు జన్మించారు .బాల్యం లోనే సంస్కృతాంధ్రాలలో ప్రావీణ్యం సంపాదించి సంగీతం లో ప్రవేశించారు .పారు పల్లి రామ క్రిష్నయ్య పంతులుగారి వద్ద గురుకులాభ్యాసం లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 – ఆంద్ర ప్రదేశ్ కు చెందిన కవులు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 410 నుండి రాస్తున్న కవులందరూ ఆంద్ర ప్రదేశ్ కు చెందినవారు ,స్వాతంత్ర్యానంతరం గత అరవై ఏళ్ళకు పైగా సంస్కృతం లో రచనలు చేసిన వారు, చేస్తున్నవారు .వీరందరి గురించి రాసే మహద్భాగ్యం నాకు కలిగినందుకు అది నా అదృష్టంగా భావిస్తున్నాను . వీరందరి విషయాలను సేకరించటానికి యు. జి .సి. ఒక … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 4౦9’’ఘటికా శతగ్రంధ ఘటనుడు -చెంగల్వ కాళకవి !(1590-1673)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 4౦9’’ఘటికా శతగ్రంధ ఘటనుడు -చెంగల్వ కాళకవి !(1590-1673) దక్షిణాంధ్ర యుగం లో తంజావూర్ రాజు రఘునాధ రాయలకాలం లోను విజయ రాఘవ రాయలకాలం లోను చెంగల్వ కాల కవి ఉన్నాడు రఘునాధుని ఆస్థానకవి కాలేదు ఆ గౌరవం విజయ రాఘవుడిచ్చాడు .పాకనాటి ఆరువేల నియోగి .తండ్రి వెంకటయ్య తల్లి కృష్ణాంబ.’’ఘటికా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 407-మాడ భూషి నరసింహా చార్యులు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 407-మాడ భూషి నరసింహా చార్యులు శ్రీవైష్ణవులైన మాడ భూషి నరసింహా చార్యులు పండిత వంశం లో జన్మించారు వీరి మూలపురుషుడు వెంకటా చార్యులు ఎనిమిది భాషలలో పండితుడు .పురాణ శాస్త్రాలలో అపార ప్రజన కలవాడు ‘’ప్రతి వాడ భయంకర ‘’బిరుడున్నవాడు .మహారాజులు ఈయన పాద పూజ చేసేవారు .చాలా గ్రంధాలు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 406-వర్షోత్సవ కీర్తనలు రాసిన శ్రీ కొలచిన యజ్న నారాయణ సోమయాజి (1835-1899)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 406-వర్షోత్సవ కీర్తనలు రాసిన శ్రీ కొలచిన యజ్న నారాయణ సోమయాజి (1835-1899) 1835 లో గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ కొలచిన యజ్న నారాయణ సోమయాజు గారి జీవిత చరిత్ర పెద్దగా తెలియలేదు .భార్య శ్రీమతి జగదీశ్వరమ్మ గారు .వారు నిత్య దేవీ ప్రసన్నుఅని ,పాదు కాంత శ్రీ విద్యా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 405’’-శ్రీ హర్ష నైషద దర్శన పరామర్శ’’కర్త శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 405’’-శ్రీ హర్ష నైషద దర్శన పరామర్శ’’కర్త శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారు శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి శ్రీమతి బాలా త్రిపుర సుందరి దంపతులకు 24-2-1945 న గుంటూరు జిల్లా రేపల్లె లో శ్రీ జయ సీతారామ శాస్త్రి గారు జన్మించారు .అక్కడే ప్రాధమిక ,ఉన్నత … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం 3- 403- బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 403- బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి ‘’నాకోసం మీరు కంచి కి ఇంత దూరం రావలసిన పని లేదు .చందోలు లో లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారున్నారు కదా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 402-చింతగుంట సుబ్బారావు (1932)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 402-చింతగుంట సుబ్బారావు (1932) శ్రీ చింత గుంత సుబ్బారావు శ్రీమతి తులసి బృంద శ్రీ చెన్నయ్య దంపతులకు గుంటూరులో 5-4-1932జన్మించారు .గుంటూరు ఇ.ఎల్ .సి.ఎం . హైస్కూల్, హిందూ కాలేజి హైస్కూల్ ల లో చదివి ,ఏ.సి కాలేజి లో డిగ్రీ1954లో పొందారు .విశాఖ పట్నం ఆంద్ర విశ్వ విద్యాలయం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
మూడవ గీర్వాణం సాహితీ బంధువులకు నమస్కారాలు .’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’(3)మూడవ భాగం ఈ రోజే ప్రారంభంచాను .ఇందులో మన తెలుగు కవుల సంస్కృత రచనల గురించి వివరిస్తాను . ఈ వ్యాస పరంపరను ‘’ఉభయ భారతి ‘’బిరుదాంకితులు ,సంస్కృత శతావధానం చేసి అందరిని ‘’అచ్చెరువు’’లో ముంచిన డా .శ్రీ చెరువు సత్యనారాయణశాస్త్రి గారి తో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
మూడవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 సాహితీ బంధువులకు నమస్కారాలు .’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’(3)మూడవ భాగం ఈ రోజే ప్రారంభంచాను .ఇందులో మన తెలుగు కవుల సంస్కృత రచనల గురించి వివరిస్తాను . ఈ వ్యాస పరంపరను ‘’ఉభయ భారతి ‘’బిరుదాంకితులు ,సంస్కృత శతావధానం చేసి అందరిని ‘’అచ్చెరువు’’లో ముంచిన డా … Continue reading
