Tag Archives: చరిత్ర –సాహిత్యం

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం (రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 1, 2015)                             గత 19 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే “మన్మధ ” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 21, 2014) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు.భారత దేశంతో సహా అన్ని దేశాల తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

శ్రీ చిన జీయర్ ఆధ్వర్యం లో మహా గోదా కల్యాణం -14-1-2015 జింఖాన గ్రౌండ్స్ విజయవాడ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఆంగ్ల నాటకాన్ని అనువదించిన తొలికవి –వావిలాల వాసుదేవ శాస్త్రి

ఆంగ్ల నాటకాన్ని అనువదించిన తొలికవి –వావిలాల వాసుదేవ శాస్త్రి అన్నిటా ప్రధములు ఆదునికాంధ్ర ప్రధమ నాటక కర్తలలో నాల్గవ వారు ,ఆంగ్ల నాటకాన్ని అనువదించిన మొట్టమొదటి వారు ,విషాదాంత నాటక రచనలో ప్రప్ర ప్రధములు ,తోలి సాంఘిక నాటకం రాసిన వారు ఒక్కరే ఆయనే వావిలాల వాసుదేవ శాస్త్రి గారు . ఆధునిక కవిత్రయం వడ్డాది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గౌరవ మేజిస్ట్రేట్ ,నటి ,పౌరహక్కుల నాయకురాలు –స్నేహలతా రెడ్డి

గౌరవ మేజిస్ట్రేట్ ,నటి ,పౌరహక్కుల నాయకురాలు –స్నేహలతా రెడ్డి స్పానిష్ మహిళ ‘’సంస్కార ‘’సినిమా పేరు వినగానే అందులోని కదా నాయిక స్నేహలతా రెడ్డి జ్ఞాపకం వస్తుంది .ఇందిర ఎమర్జెన్సీ లో చనిపోయిన స్నేహలత గుర్తొస్తుంది .పఠాభి భార్య అని తెలుస్తుంది .ఆమె జననం మనదేశం కాదని వింటే ఆశ్చర్యమూ వేస్తుంది .నాట్యం ,బాలల అభ్యుదయం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

తులసీ దాస దాసి –నేల నూతుల పార్వతీ కృష్ణ మూర్తి, దుఃఖ భాగినుల పాలిటి కల్ప తరువు –ముత్తా ఆండాళమ్మ

తులసీ దాస దాసి  –నేల నూతుల పార్వతీ కృష్ణ మూర్తి తెలుగు హిందీ భాషలలో సవ్య సాచిలాగా కవిత్వం అల్లిన దిట్ట శ్రీమతి నేల నూతుల పార్వతి .మర్మావుల సుబ్రహ్మణ్యం ,లక్ష్మీ నరసమ్మలు తలిదండ్రులు .1922లో సనాతన బ్రాహ్మణ సంప్రదాయం లో జన్మించారు .పదకొండేళ్ళకే నెల్లూరు వాసి నేల నూతుల  కృష్ణ మూర్తిగారి తో వివాహమై … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీరేశ లింగం గారి పై కావ్యం రాసిన –కోటికల పూడి సీతమ్మ,రాత్రి పాఠ శాల నడిపిన -జయంతి సూరమ్మ

వీరేశ లింగం గారి పై కావ్యం రాసిన  –కోటికల పూడి సీతమ్మ అబ్బూరి వారి ఇంటి ఆడపడుచు ,కోటికలపూడి వారింటి కోడలు అయిన సీతమ్మగారు 1874లో పుట్టారు .భర్త కోటికలపూడి రామారాగారు .భర్త రాజమండ్రిలో ఉద్యోగి అయినందున కాపురం అక్కడే పెట్టారు .అప్పుడే ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీర్శ లింగం పంతులుగారి శిష్యరికం చేసింది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు ,ప్రధాన నియంత ,దళపతి –శ్రీమతి గోళ్ళమూడి రత్నమ్మ

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు ,ప్రధాన నియంత ,దళపతి   –శ్రీమతి  గోళ్ళమూడి రత్నమ్మ 1886లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చేబ్రోలులో వాసి రెడ్డి సాంబయ్య ,పార్వతమ్మలకు గొల్లమూడి తత్నమ్మ ఏకైక సంతానం గా  జన్మించారు .చిన్ననాటి నుంచి చదువుపై అమిత శ్రద్ధ కనబరచేవారు .సంపన్న కుటుంబం కనుక ఆడ వారికి ఘోషా పధ్ధతి ఉండేది … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హరిజన సేవలో ధన్యురాలైన శ్రీమతి రామి నేని రామానుజమ్మ

హరిజన సేవలో ధన్యురాలైన శ్రీమతి రామి నేని రామానుజమ్మ ఎక్కడో మధ్య ప్రదేశ్ లోని బిలాస పూర్ లో జన్మించి ,ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణాజిల్లాలో ఒక కుగ్రామానికి కోడలుగా వచ్చి  మహాత్ముని పిలుపుకు స్పందించి సంఘ సేవలో అందునా ముఖ్యం గా హరిజన సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్న పునీతురాలు శ్రీమతి రామినేని రామానుజమ్మ … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సీనియర్ సిటిజను వాణి – వార్షికోత్సవం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

‘మూల ద్రావిడ తొలి చూలు బిడ్డ తెలుగు ” అంటున్న డా యు యె. అనంతమూర్తి

పుట్టుకతోనే తెలుగు మూలద్రావిడభాష నుంచి విడివిడిన స్వతంత్ర మాండలికమని, గిరిజన మాండలికాల మధ్య తెలుగు భాషాభివృద్ధి జరిగిందని వెంకటేశ్వర్లు ప్రతిపాదించారు. ఎల్లిస్‌, కాంబెల్‌, పట్టాభిరామశాసి్త్ర వంటి పరిశోధకులు తొలిదశలోనే గుర్తించిన తెలుగు ప్రత్యేక లక్షణాలను విస్తరింపజేయడంలో భద్రిరాజు, చేకూరి రామారావు వంటి భాషా పరిశోధకులు తగినంత శ్రద్ధ చూపించకపోవడమే కాక, కొన్ని పొరపాట్లు కూడా చేసారని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వనాధ 120 వ జయంతి ఉత్సవాలు -కల్ప వృక్ష గృహం లో ,ఘంటసాల సంగీత కళాశాలలో ఆహ్వానాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు పుస్తకం – విహారి

పూర్వాంగ్ల కవుల  ముచ్చట్లు    పుస్తకం   purvamgla kavula muchatlu   మాన్య మిత్రు   లు శ్రీ   దుర్గా   ప్ర  సాద్ గారూ , నమస్తే  మీరు ఎంతో సౌజన్యంతో పంపిన మీ రచన అందినది . కృతజ్ఞ  తలు .    అపూర్వమూ , అనితర సాధ్యమూ  ఐన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు– నాద త(ధ)నువు – త్యాగయ్య

పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు నాలుగైదు రోజుల క్రితం ఉయ్యూరు లైబ్రరీకి వెడితే  సరస్వతీ పుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి వ్యాస సంపుటి ‘’త్రిపుటి ‘’కనిపిస్తే తీసుకొని వచ్చి చదవటం ప్రారంభించా .సంగీత సాహిత్య శాస్త్ర,, వేదాంతవిషయాలలో వారికున్న అపూర్వ పాండిత్య గరిమ, వారి శేముషీ విభవం   చదివిన నాలుగైదు వ్యాసాల్లోనే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కొమ్మూరి వారి పాత బంగారం కదా-దేముడి గుడి

దేవాలయంలో దేవుడు వెయ్యి దీపాలముందు దేదీప్యమానంగా వెలిగి పోతున్నాడు. దేవాలయ ప్రాంగణంలో జనం కిటకిటలాడిపోతున్నారు. క్షణక్షణానికీ ఖంగు ఖంగుమని పెద్ద శబ్దంతో మోగే గంటలు చెవుల్ని చిల్లలు పడేట్లు చేస్తున్నాయి. పూజారి చదివే మంత్రాలు జన సందోహంలో కలిసిపోయి బయటికి అదో తమాషాగా, వింతగా వినబడుతున్నాయి. ఆ దారినే, ఆ సాయంత్రం కనుచీకటి పడే సమయాన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విదేశాలలో వినాయకుడు

విదేశాలలో వినాయకుడు పశ్చిమ ఆఫ్రికా లో ముస్లిం పాలన ఉన్న ఐవరీ కోస్ట్ దేశం  2013 వినాయక చవితి సందర్భం గా 25గ్రాముల బరు ఉన్న శ్రీ గణేశుని బొమ్మ ఉన్న  1,001వెండి నాణాలను ముద్రించింది .బంగారు రంగున్న వినాయకుని వాహనం అయిన మూషికం ఆకారం ఉన్న చిన్న బాక్స్ లో ఉంచి విడుదల చేశారు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ది స్పిరిట్ ఆఫ్ క్రిస్టమస్ మరియు నథింగ్ ఈజ్ ఇమ్పాసిబిల్

ది స్పిరిట్ ఆఫ్ క్రిస్టమస్ ప్రముఖ రచయితజి కే చెస్టర్ టన్ రాసిన పుస్తకం అది .అసలు పేరు గిల్బర్ట్ కీత్  చేస్టర్ టన్.29-5-1874లో పుట్టి 14-6-1936లో అరవై రెండవ ఏట చనిపోయాడు .ఆ శతాబ్దపు ‘’మెన్ ఆఫ్ లెటర్స్ ‘’లలో ప్రసిద్ధుడు .వందలాది పుస్తకాలు రాశాడు .కదా రచయితగా లబ్ధ ప్రసిద్ధుడు .అనేక వ్యాసాలూ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా శ్రీ రామడుగు వారి స్పందన

డా .స్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు రచించిన ”శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం ”చంపూ ప్రబంధ కావ్యం పై నేను ఇంటర్నెట్ లో రాసిన మూడు భాగాల సమీక్షను రా(రస)మడుగు వారికి పంపగా చదివి నాపై ఉన్న అభిమానం తో ప్రతిస్పందన గా   వారురాసిన మూడు పద్యాలను ఫోన్ లో చదివి వినిపించి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

జాతీయకవి స్వర్గీయ జాలాది విగ్రహావిష్కరణ

జాతీయకవి స్వర్గీయ జాలాది విగ్రహావిష్కరణ విజయవాడ లో శ్రీక్షేత్రయ్య కళా క్షేత్రం లో ఈ రోజు 9-8-2014ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ద  ప్రసాద్ గారు స్వంత ఖర్చులతో  జాతీయకవి ,జానపదకవిరాజ శేఖరుడు కళాప్రపూర్ణ స్వర్గీయ జాలాది రాజారావు గారి విగ్రహాన్ని తయారు చేయించి ఆవిష్కరణ   చేశారు  . ఆతర్వాత … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

డా జి వి పూర్ణ చంద్ -”ఆరోగ్య వేదం ”పుస్తకావిష్కరణ 16-8-14 హోటల్ ఐలాపురం లో ఉదయం పది గం లకు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అయో (య్యో )ధ్య

అయో (య్యో )ధ్య పురాణకాలం నుండి అయోధ్య ప్రసిద్ధి చెందింది. సరయూ నదీ తీరాన ఉన్న ఆ పట్టణం ఈ నాటి ఫైజా బాద్ కు దగ్గరలో ఉంది .సరయూ నది అత్యున్నత హిమాలయాలలోని కింద కైలాస పర్వతం వద్ద ఉన్న మానస సరోవరం నుండి జన్మించిందని కధనం .ఒకప్పుడు జన సంద్రం గా ఉన్న … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మధ్య భారత జీవన వాహిని -నర్మదా నది

మధ్య భారత జీవన వాహిని -నర్మదా నది నర్మదా నది అందమైన ,ఆహ్లాదమైన నది .నర్మదా మాత అని భక్తులంటారు .మధ్య భారతం లోని ‘’అమర కంట ‘’నర్మదకు జన్మస్థానం .ఇది మైకాల కొండల్లో ఉన్న అరణ్య ప్రాంతం .అక్కడి నుండి పడమటి వైపు ప్రవహించి అరేబియా సముద్రం లో ఉన్న గల్ఫ్ ఆఫ్ కాంబే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గణపతి ముని వర్ణించిన అర్ధ నారీశ్వరత్వం

గణపతి ముని వర్ణించిన అర్ధ నారీశ్వరత్వం కావ్య కంఠ ,వాసిష్ట గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’షస్ట శతకం’’ఏక వింశ స్తబకం  ‘’(21) లో ‘’అనుష్టుప్ ‘’వృత్తాలలో పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వరత్వాన్ని మహా వైభవం గా వర్ణించారు .ఆ సొగసు చూడ తరమా –చూద్దాం – ‘’ఇతం పీత్వాకుచం  స్కంధే ప్రసారితకరే తతః –జయతి స్మిత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మహారాష్ట్ర స్త్రీ విముక్తి ఉద్యమ సారధి పండిత రమా బాయి

మహారాష్ట్ర స్త్రీ విముక్తి ఉద్యమ సారధి పండిత రమా బాయి పడమటి మహారాష్ట్రలో అరణ్య ప్రాంత ,మైన గంగా మాల్ లో పండిత రమాబాయి 23-4-1858 న జన్మించింది .తండ్రి అనంత శాస్త్రి గోప్పపండితుడే కాక సంఘ సంస్కర్త కూడా .తొమ్మిదేళ్ళ చిన్న పిల్లను పెళ్లి చేసుకొని ,ఆమె కు విద్య నేర్పాడు .ఊరి బ్రాహ్మణులు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారత తొలి కార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి

భారత తొలి కార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి ఎందరెందరో  త్యాగ ఫలం గానో మనం స్వాతంత్ర్య ఫలాలను అనుభ విస్తున్నాం .వారి స్మరణ మనకు స్పూర్తిదాయకం కావాలి .కేరళ లో చర్మ కార వంశం లో పుట్టి దళిత విముక్తికి  దీక్షగా కృషి చేసిన ‘’అయ్యం కాలి ‘’గురించే మనం ఇప్పుడు తెలుసు కొంటున్నాం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సముద్ర మధనానికి యోగ శాస్త్రార్ధం చెప్పిన గణ పతి ముని

సముద్ర మధనానికి యోగ శాస్త్రార్ధం చెప్పిన గణ పతి ముని కావ్య కంఠ గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’పంచమ శతకం ,సప్త దశ స్తబకం లో ఉమా దేవి మందహాస వర్ణనను చంపక మాలా వృత్తం లో వర్ణించారు .అందులో క్షీర సాగర మధనం ప్రస్తావన తెచ్చి దానికి యోగ శాస్త్రార్ధాన్ని జోడించి చక్కని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఈజిప్ట్ స్త్రీ వాద రచయిత్రి బహుముఖ ప్రజ్ఞా శాలిని – డాక్టర్ నావల్ ఎల్ సాదావి

ఈజిప్ట్ స్త్రీ వాద రచయిత్రి  బహుముఖ ప్రజ్ఞా శాలిని  – డాక్టర్ నావల్ ఎల్ సాదావి ఈజిప్ట్ దేశం లో స్త్రీ వాద రచయిత్రిగా ,సాంఘిక సేవాకార్య క్రమ నిర్వాహకురాలిగా ,మానసిక శాస్త్ర  వైద్యురాలి  గా ఇస్లాం లో మహిళ లపై అనేక గ్రంధాలు రాసిన బహుముఖ పరజ్ఞా శాలి గా పేరొందిన నావల్ ఎల్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

​mt. S​V. KRISHNA ​JAYANTHI​’​ Selected For ​NATIONAL FELLOWSHIP ​From TELUGU LITERATURE

​mt. S​ V. KRISHNA ​JAYANTHI​ ‘ ​ Selected For   ​NATIONAL FELLOWSHIP   ​From   TELUGU LITERATURE  

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ -సోహేర్ అల్ కలమావి

ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ -సోహేర్ అల్ కలమావి   ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ -సోహేర్ అల్ కలమావి 1911జులై ఇరవైన జన్మించిన సోహేర్ అల్ కలమావి ప్రసిద్ధ రచయిత సాంఘిక సేవా దురందురాలు .ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ గా నిలిచిన రచయిత్రి .ఈజిప్ట్ సంస్కృతిక రంగాన్ని విద్యా వేత్తగా ,స్త్రీవాద రచయితగా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పతనమై పోతున్న ఈజిప్ట్ గ్రామీణ సంస్కృతికి వ్యధ చెందిన అలీఫా రిఫాత్

పతనమై పోతున్న ఈజిప్ట్ గ్రామీణ సంస్కృతికి వ్యధ చెందిన అలీఫా రిఫాత్ ఫాతిమా రిఫాత్ ఈజిప్ట్ లోని సంచలన రచయిత్రి .అలీఫా రిఫాత్ అనే మారుపెరుతోనే రచనలు చేసింది .గ్రామీణ ప్రాంతాలలో సెక్స్ లో స్త్రీల డైనమిజాన్ని  ,బాంధవ్యాలను కోల్పోవటాన్ని రచనల్లో ప్రతిఫలింప జేసింది .మతం లో ఇవి తీవ్ర  ధోరణులే అయినా ఆమె కు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బడే గులాంఅలీఖాన్ చివరి మజిలీ

బడే గులాంఅలీఖాన్ చివరి మజిలీ రచన: ఆర్వీ రామారావుహైదరాబాద్ అంటే ఇప్పుడు చాలా మందికి స్థిరాస్తి వ్యాపారానికి అనువైన చోటు అని మాత్రమే అర్థం అవుతుంది. రాష్ట్ర విభజనలో హైదరాబాద్ ఎవరిది అన్న చర్చ తీవ్రంగా మాత్రమే కాదు జుగుప్సాకరంగా కూడా సాగింది. మేం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం కనక మాకూ దాని మీద హక్కు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కవితా శబ్ద శిఖరాలు -2(చివరి భాగం )

కవితా శబ్ద శిఖరాలు -2(చివరి భాగం ) తెలుగు కవులలో అవకాశం పొందిన ఆలిండియా రేడియో మాజీ స్టేషన్ డైరెక్టర్ డా.ఆర్ .అనంత పద్మనాభ రావు ‘’బీడు వారిన నేల’’కవిత .బీడు వారిన గుండెతో రైతు రోదిస్తున్నాడని ,యాత్రలన్నీ మానవ మనో మాలిన్యక్షాళన మానస సరోవరాలు కావాలని ,మానవ మస్తిష్కం లో ఆలోచనా శిఖరాలు చిగురించాలని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మానవత్వానికి ఎత్తిన పతాక – నదీన్ గార్డిమేర్

మానవత్వానికి ఎత్తిన పతాక – నదీన్  గార్డిమేర్ తొంభై సంవత్సరాల సాఫల్య జీవితం గడిపి ,మహా కావ్యాలన దగిన గొప్ప రచనలు చేసి సాహిత్యం లో నోబెల్ పురస్కారాన్ని పొంది ,మానవ సేవా భాగ్యం లో తనవు ,మనసులను ధన్యం చేసుకొన్న దక్షిణాఫ్రికా మహిళా మాణిక్యం నదీన్ గార్డి మెర్ ఈ నెల పదమూడున పుట్టిన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రజలకోసమే పని చేసిన సమర్ధ ఐ .ఏ. ఎస్ .అధికారి శ్రీ పి.వి.ఆర్.కే .ప్రసాద్ -1

ప్రజలకోసమే  పని చేసిన సమర్ధ ఐ .ఏ. ఎస్ .అధికారి శ్రీ పి.వి.ఆర్.కే .ప్రసాద్ -1 ‘’సమాజ శ్రేయస్సుకోసం పని చేయటం ,సంకల్పం లో స్వార్ధం లేనంత వరకు దైవ బలం తప్పక తోడుగా ఉంటుందని నమ్మి ,నిబ్బరం ,మనో ధైర్యం ,పనిలో విశ్వాసం ,అపారమైన సృజనాత్మకత అద్భుత ప్రజా సంబంధాలు ,ఓర్పు ,లౌక్యం ,తార్కిక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

13th July Invitation

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఆంగ్ల కవిత్రయాన్ని అవపోసన పట్టిన కేతలీన్ రైన్

ఆంగ్ల కవిత్రయాన్ని అవపోసన పట్టిన కేతలీన్ రైన్ ఆమె బ్రిటన్ దేశపు కవి విమర్శకురాలు ,విద్యావేత్త మీదు మిక్కిలి విలియం బ్లేక్, యేట్స్ ,కాల్ రిడ్జి కవి  త్రయాన్ని   అధ్యయనం చేసి అధారిటీ అనిపించుకొని ,ఆధ్యాత్మక భావనలకు ఆలవాలం గా నిలిచి ముఖ్యం గా ప్లాటోనిజం నియో ప్లాటోనిజం లపై సాధికారమైన అవగాహన కలిగిన మహిళ. … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సంపాతి సాయం (కోతి మూక కు పక్షిసాయం )

సంపాతి సాయం (కోతి మూక కు పక్షిసాయం ) వాల్మీకం లో మహర్షి కధా గమనానికి ఎన్నుకొన్న పాత్రలు, అవి నిర్వహించే పాత్రా  చూస్తె అత్యాశ్చర్యమేస్తుంది .జటాయు పక్షి మానవ మాత్రులైన రామ లక్ష్మణులకు సీత జాడ చెప్పి గొప్ప మేలు చేశాడు .అతని అన్న సంపాతి సీతాన్వేషణలో సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోయి అతన్ని  ఉత్తి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-1

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-1   మధ్య ప్రదేశ్ లో బుందేల్ ఖండ్ రాజులు నిర్మించిన బృహత్తర దేవాలయ సముదాయం ఖజురహో లో ఉంది .వీటికి ఖజురహోదేవాలయాలంటారు .దేవాలయ బయటి భాగాన శృంగార రతి క్రీడలు వివిధ భంగిమలలో ,కామ శాస్త్రానికి ఉదాహరణలుగా కనిపిస్తాయి .కొందరు వీటిని జుగుప్సాకరం ,అశ్లీలం ,అమానుషం అన్నా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జటాయు రావణ యుద్ధం

జటాయు రావణ యుద్ధం తన మిత్రుడైన ఒక రాజు కోడల్ని ఎవడో రాక్షసుడు బలవంతం గా ఎత్తుకు పోతుంటే ,ఆమె ఆర్తనాదాలు విని ,ఆమె ప్రమాదం లో ఉందని గ్రహించి ఆమెను ఎలాగో అలాగా వాడి బారి నుండి  రక్షించి ,పాడాలని కృత నిశ్చయం తో ,ఆ కర్కోటక రాక్షసుడి తో తన శక్తి నంతా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఎంఎల్ సి శ్రీ కొల్లూరి

ఎంఎల్ సి శ్రీ కొల్లూరి యువకుడి గా ఉండి విద్యార్ధుల కోసం ఒక మాస పత్రిక పెట్టాలనే ఆలోచన రావటమే అరుదు .వచ్చిన ఆలోచనను ‘’తెలుగు విద్యార్ధి ‘’గా రూపొందించి అవిచ్చిన్నం గా అరవై ఒక్క ఏళ్ళుగా నడపటం అనితర సాధ్యం .అందులో విద్యార్ధులకు ఉపాధ్యాయ అధ్యాపకులకు బాల బాలికలకు అవసరమైన అన్ని విషయాలు ఉండేట్లు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీరామ చంద్రునికి ఇష్టమైన హేమంత ఋతువు

శ్రీరామ చంద్రునికి ఇష్టమైన హేమంత ఋతువు వాల్మీకి రామాయణం లో మహర్షి వాల్మీకి శ్రీరామునికి హేమంత ఋతువు అంటే చాలా ఇష్టం అని చెప్పాడు .అరణ్య వాసం లో సీతా రామ లక్ష్మణులు పంచవటి లో ప్రశాంతం గా ఉంటున్నారు . శరదృతువు వెళ్లి హేమంతం ప్రవేశించింది .ఒక రోజు సీతా సమేతం గా రామ … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

నేత్రావధానం –

                                                                        Sri Jaya Nama Ugadi Utsavam on Sunday March 30th, 2014 Telugu Mitrulandariki Namaskaram!   On behalf of SiliconAndhra family, I cordially invite you and your family to   Sri Jaya Nama Ugadi Utsavam at 4:30pm on Sunday March 30th, 2014 in Sunnyvale Hindu … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గోదే రాసిన ఫాస్ట్ నాటకం -2(చివరి భాగం )

   గోదే రాసిన ఫాస్ట్ నాటకం -2(చివరి భాగం ) గోదే కార్య కలాపాల లిస్టు చూస్తె ఆయన ప్రతిభ ఏమిటో యిట్టె తెలుస్తుంది .స్వతహాగా కవి ,నాటక రచయితా ,నాటక దర్శకుడు ,గొప్ప విమర్శకుడు ,విజ్ఞాన శాస్త్ర వేత్త ,మహా రాజకీయ వేత్త అంటే స్టేట్స్ మాన్ .ఇవన్నీ చూస్తె ఆయన ఉన్న కాలం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గోధే రాసిన ‘’ ఫాస్ట్ ‘’నాటకం

గోధే రాసిన  ‘’ ఫాస్ట్ ‘’నాటకం మహాకవి కాళిదాసు రచించిన ‘’అభిజ్ఞాన శాకుంతలం ‘’నాటకం చదివిన జర్మన్ నాటక కథ ,విమర్శకుడు దార్శనికుడు గోధే ఆనందం తో నృత్యం చేశాడని ‘’దివి ని భువి ని కలిపిన మహత్తర నాటకం ‘’అని శ్లాఘిన్చాడని చదివినప్పటి నుంచి ఆయనపై మహా క్రేజు ఏర్పడింది ఆయన రచనలు చదవాలనే కోరిక … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

విదేశాల్లో హారర్ సాహిత్యం

విదేశాల్లో హారర్ సాహిత్యం 1764లో హోరేస్ వాల్ పోల్ రాసిన’’ ది కాజిల్ ఆఫ్ ఆర్ త్రాంటో’’మొదటి గోతిక్ నవల గా వచ్చింది .1787లో ‘’విలియం బ్లాక్ ఫోర్డ్ ‘’రాసిన ‘’ వాతెక్’’విడుదల అయింది . ‘’ది మిస్టరీస్ ఆఫ్ ఉడాల్ ఫో ‘’హారర్ నవలను ‘’అన్నే రాడ్ క్లిఫ్ ‘’1794లో రాసి ప్రచురించాడు .1796 లో’’ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాకతీయుల కళాభిరుచి కూసుమంచి

  ఖమ్మం పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉన్న కూసుమంచిలో ఉన్న శివాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. తనకు అనేక విజయాలను కట్టబెట్టిన సదాశివుడి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా వెయ్యి శివాలయాల నిర్మాణం చేపట్టాడట కాకతీయ ప్రభువైన గణపతిదేవుడు. అందులో భాగంగానే క్రీస్తుశకం 1162 ప్రాంతంలో కూసుమంచిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆయన కాలంలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment