This gallery contains 60 photos.
శ్రీమతి డొక్కా సీతమ్మగారి పై సరసభారతి నిత్వహించిన సాంస్కృతిక కార్యక్రమము సరస భారతి 52వ సమావేశ విశేషాలు
అపర భగీరదీయం -5(చివరి భాగం ) ఆధునిక ద్రష్ట కాటన్ వ్యక్తిత్వం సర్వ సమర్ధుడైన మిలిటరీ ఇంజినీర్ మాత్రమే కాదు ఉదాత్త వ్యక్తిత్వం మూర్తీభవించిన వాడు సర్ ఆర్ధర్ కాటన్ దొర కేవలం ఒక్క ఏడాది మాత్రమె బర్మా యుద్ధం లో సైన్య విభాగానికి … Continue reading
అపర భగీరధీయం—4 డొక్కా సీతమ్మ గారి లంకల గన్నవరం వద్ద ‘’ ఆక్విడేక్ట్ ‘’ గోదావరి సెంట్రల్ డెల్టా లో వసిష్ట గోదావరికి ,దాని పాయ అయిన వైనతేయ నదికి మధ్య’’ నగరం అనే సార వంత మైన భూఖండం’’ ఉంది .దీన్ని ‘’గోదావరి ఉద్యానం ‘’అని ముద్దుగా పిలుచుకొంటారు .1851నాటికి నగర ఖండం లో … Continue reading
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ యుక్తవయస్సులో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి కాదంబరి. సొంత వదిన అయినా, తన కన్నా వయస్సులో రెండేళ్లు పెద్దదయినా ఆమెతో ఠాగూర్కు ఎలాంటి అనుబం«ధం ఉందనే విషయంపై అనేక కథనాలు వెలువడ్డాయి. తాజాగా ప్రముఖ మానసిక విశ్లేషకుడు సుధీర్ కాకర్ రాసిన ‘యంగ్ ఠాగూర్’లో ఈ అనుబంధానికి సంబంధించిన విశ్లేషణ … Continue reading
అపర భగీరధం -3 గోదారి కంఠాభరణం ఆనకట్ట పూర్తి గోదావరి వరదలోచ్చినా ,రాళ్ళు పగల కొట్టటం ,సున్నం కాల్చేపని ,ఇటుక తయారీ నిర్విఘ్నం గా జరుగుతూనే ఉన్నాయి .రెండో రైల్ మార్గం పనులూ అయిపోయాయి .ఆరున్నర మైళ్ళ పొడవు గల రైల్వే లైన్ కు కావాల్సిన కర్ర పట్టాలు అమర్చారు .పట్టాల పై భాగాన్ని … Continue reading
అపర భగీరధీయం –2 ఆనకట్ట నిర్మాణ పనులు షురూ రాజ మంద్రికి నాలుగు కిలో మీటర్ల దూరం లో ఉన్న ధవళేశ్వరం వద్ద ఆనకట్టనిర్మాణా నికి అనువైన స్థలం గా భావించారు .దీనికి ఎగువన నదిని … Continue reading
అపర భగీరధీయం-1 తన పూర్వీకులైన సగరుల భస్మ రాశులపై దివిజ గంగను భూమి మీదకు తెప్పించి వారి ప్రేతాత్మలకు విముక్తి కలిగించి అమరత్వాన్ని కల్పించాడు భగీరధుడు .దీనికి ఆయనకు ఎన్నో అడ్డన్కులేర్పడ్డాయి గంగను భూమి మీదకు దిమ్పాలంటే సరాసరి అది పడితే భూమి బ్రద్దలై పోతుంది అందుకని ముందుశివుని జటాజూటం లోకి అక్కడినుండి హిమాలయ పర్వతాలపై … Continue reading
రాచకీయ ”ద్విప్లేట్స్” 21–విభజన కే సైఅని ఒంటికాలితో వస్తున్న హోమ్ ”షిండే ” కలగాపులగం గా తొందర పడి ఇష్టం వచ్చినట్లు వండుతున్నాడు ”ఆండే”(గుడ్లు ) 22-ఎవరి మీదైనా దాడికి రెడీ ,కయ్యానికి … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -3 బ్రహ్మ గుప్తుడు ”గణక చక్ర వర్తిచూడామణి ”అని బిరుదు పొందిన బ్రహ్మ గుప్తుడు గుజరాత్ లో భిల్లమాల గ్రామం లో 598 లో జన్మించాడు .ఆర్యభట్టు రాసినఖగోళ … Continue reading
గంటల తరబడి ఆపకుండా నవ్వించడం జోక్ కాదు. కాని విశాఖపట్టణంలోని కోరుకొండ రంగారావుకు మాత్రం జోక్తో పెట్టిన విద్య. అయన కదిలొస్తే జోక్, నడిచొస్తే జోక్, షర్టు మడతెడితే జోక్. వైవిధ్యమైన కామెడీ స్క్రిప్ట్స్, కామెడీ ప్లేలెట్స్లతో అదరగొట్టేస్తున్న ఈయన.. జోకులరాజ్యంలో పాతుకుపోయిన పాత రికార్డులన్నీ తుడిపేస్తున్నారు. ఈ మధ్యనే ఆపకుండా 654 జోకులు … Continue reading
రాష్ట్రంలో తెలుగు భాష, సాంస్కృతిక వికాసానికి ఒక కొత్త విధానాన్ని రూపొందించాలని, యువతకు కళా రంగంలో అవకాశాలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్పష్టమైన సాంస్కృతిక విధానం లేని మన రాష్ట్రంలో తప్పటడుగుల శతరూప కార్యక్రమం కొత్తపుంతల్లో సాగుతోంది. ప్రతిభావంతులైన కళాకారుల సృజన, ప్రదర్శనా పాటవాలకు ప్రోత్సాహక వేదికగా ఆ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. వరుసగా వంద … Continue reading
అక్షరంలో.. ఆచరణలో..ఆజానుబాహువు 1948వ సంవత్సరం.. ‘రేరాణి’ పత్రికలో ‘అలవాటయిన ప్రాణం’ అనే కథలో పరిధికి మించిన శృంగారం రాశాడని ఒక 21 ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 500 రూపాయల జరిమాన కట్టకపోతే ఆరు నెలల జైలుశిక్ష అనుభవించవలసి ఉంటుందని జడ్జి తీర్పునిచ్చాడు. ‘రేరాణి’ పత్రికాధిపతి ఆలపాటి రవీంద్రనాథ్ జరిమానా కట్టి ఆ … Continue reading
నా దారి తీరు -46 స్పాట్ లో సరిగమలు రోజూ తిరగలేక పోతే బందర్లో బాలమ్మ గారింట్లో ఉండి పోయే వాడిని .వాళ్ళ హాలులో ఒక చోట నా బాగ్ పెట్టుకొని స్నానం అవీ అక్కడే చేసే వాడిని బాలమ్మ గారు నాకు ఉదయం రోజూ కాఫీ ఇచ్చేవారు .సాయంత్రం స్పాట్ నుంచి రాగానే టీ … Continue reading
వేయి పడగలు –రేడియో నాటకం -12వ భాగం ఈ రోజు శని వారం ఉదయం ఎడుమ్బావుకు హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం తొలి తెలుగు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన వేయి పడగలు నవలకు నాటకీ కరణం చేసిన పన్నేండవ భాగం విన్నాను .ముందు మాట చెప్పినవారు మన రాష్ట్రం లోని జానపద … Continue reading
From: Ramineni Bhaskaredra Rao <bhaskarrsd@gmail.com> Date: 2013/10/26 Subject: నిజాం ఆంధ్రులకు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారి ఉద్బోధ 8 1 1938 ఆంధ్ర పత్రిక To: నిజాం ఆంధ్రులలో ప్రముఖుడు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు ఆంధ్ర భాష, ఆంధ్ర సంస్కృతి, ఆంధ్ర వ్యక్తిత్వం సంరక్షించడం గూర్చి, ఆంధ్రులలో ఐకమత్యం గురించి, నిజాం రాజ్యంలో … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -2 అలనాటి మన గణిత శాస్ట్ర జ్నులు మేధా తిధి ప్రాచీన భారతం లో గణిత శాస్త్రం కోసం కృషి చేసిన మొదటి శాస్త్ర వేత్త మేధా తిధి .ఈయన్ శ్రుత పాండిత్యం వల్లనే గణితాన్ని విస్తరించాడని వరాహ మిహిరుడు ,ఆర్య బహ్ట్టు భాస్కరా చార్యులు … Continue reading
నా దారి తీరు -45 స్పాట్ లో పదనిసలు బందరు స్పాట్ లో తమాషా విషయాలెన్నో ఉన్నాయి .తెలుగు పండితులు రోజు సాయంత్రం పూట అయిపోగానే అందరు ఒక రూమ్ లో సమావేశమై ఏదోఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించేవారు .స్వంత కవిత్వాలు విని పించేవారు .మంచి గ్రంధాలను సమీక్షించే … Continue reading
రాచకీయ ‘’ద్విప్లెట్స్’’ -1 రాచకీయ ‘’ద్విప్లెట్స్’’-2 11-బుద్ధ జీవి ,సంస్కారి,సమస్యా పరిష్కారి ‘’ప్రెసిడెంట్ ప్రణబ్ ‘’ ఈ రోజు విభజన సమస్యకు అందరికి అయ్యాడు ‘’మంత్రం ప్రణవం’’ 12-సమస్య సృష్టించి భగ్గున మండుతుంటే వినోదం చూస్తోంది ‘’కోర్ కమిటీ ‘’’ సానుకూల స్పందన,ముందుచూపులేని చెవిటి మూగా అయిన ’’ దగా కోర్ కమిటీ ‘’ 13- బెయిలిప్పించి బయటికి తెస్తే బెదిరించి పేలుస్తున్న’’ గన్ … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -1 భారత దేశం అనాది నుంచీ శాస్త్రాలకు కళలకు పెట్టింది పేరు ఎందరో వీటిపైపై కృషి చేసి ప్రతిభ చాటి దేశ విదేశాల లో కీర్తి పొందారు .కాని చాలా మంది ఈ నాటి వారికి మన వాళ్ళు శాస్త్ర సాంకేతికాలలో కూడా గణ నీయ మైన అభి వృద్ధి సాధించారని … Continue reading
ఇప్పటికీ అవే గాయాలు : కొలకలూరి ఇనాక్ పశువుల కాసే ఓ కుర్రాడు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కావడాన్ని ఊహించ గలమా? అలాంటి అసాధ్యాన్ని నిజం చేసిన వారు కొలకలూరి ఇనాక్. అంటరానితనం కారణంగా ఎదురయ్యే అన్ని అవమానాలూ భరిస్తూనే అనుకున్న లక్ష్యం దిశగా అడుగు ముందుకేశారాయన. పిహెచ్.డి లో సీటు రావడానికి ఎన్ని అవాంతరాలు … Continue reading
మధురగాయకుడు మన్నాడే మరి లేరు! అనారోగ్యంతో బెంగళూరులో కన్నుమూత అక్కడే అంత్యక్రియలు పూర్తి.. ప్రముఖుల సంతాపం బెంగళూరు, అక్టోబర్ 24 : మహమ్మద్ రఫీ.. ముకేష్.. కిషోర్ కుమార్.. మన్నాడే… హిందీ చలనచిత్ర చరిత్రలో సంగీతానికి స్వర్ణయుగంగా చెప్పుకొనే 1950-70ల నడుమ ఒక వెలుగు వెలుగిన ఈ నాలుగు స్తంభాల్లో ఆఖరు స్తంభం ఒరిగిపోయింది! … Continue reading
రాచకీయ ‘’ద్విప్లెట్స్’’ 1-డిల్లీ లో అమ్మగారి కృపకు రాణి ‘’కిల్లి ‘’ ఇక్కడ గల్లీ గల్లీ లో అవుతోంది మ్యావ్ మ్యావ్ ’’ పిల్లి ‘’ 2-నిన్నటి దాకా అధికారం చెలాయించిన’’ చిన్నమ్మ’’ ఇప్పుడు అయిపొయింది కాణీకి కూడా ‘’చెల్లననమ్మ’’ 3-పేరులోమాత్రమే ఉండి పోయిన ‘’శీలం’’ ప్రజాదర్బారు లో పోగొట్టుకొన్నాడు కావాల్సిన ‘’ శీలం’’ 4-.నటుడుగా ఉండిపోతే అయ్యే వాడుచిరకాలం నట’’ చిరంజీవి ‘’ … Continue reading
బౌద్ధ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం ఒకప్పుడు సివిల్స్ సర్వీసు పరీక్షల కోసం భారతదేశ చరిత్రతోపాటు బౌద్ధమతంపై సమగ్ర అధ్యయనం చేసిన చెన్నూరు ఆంజనేయరెడ్డి బౌద్ధ సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యారు. ఆరంభంలో నాస్తికుడైన ఈయన తాను నమ్మిన బౌద్ధ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. వివిధ భాషల్లో ఉన్న గ్రంథాలను తెలుగులోకి … Continue reading
సారే మా ‘శ్రీహరి’ రియల్స్టార్ శ్రీహరి- భాస్కర్ల బంధం గురించి మాట్లాడటం అంటే ఓ మహానది పిల్లకాలువపై పెంచుకున్న ప్రేమను, సముద్రమే నది కోసం ఎదురుచూస్తున్న సందర్భాన్ని వర్ణించినట్టుగా ఉంటుంది. ఈ భాస్కర్ సినిమా పరిశ్రమలో తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ శ్రీహరి జీవన ప్రయాణంలో ఇతనిదీ సగం జీవితం. ఆ ‘హీరో’ నవ్వితే … Continue reading
మురుగున పడిన మతాలు –మతాచార్యులు -50 (చివరి భాగం ) రవీంద్ర నాధ టాగూర్ విశ్వకవి గా ,గీతాంజలి కర్త గా అనేక కదా, నవలా, నాటక రచయితగా శాంతి నికేతన్ సంస్తాపకుడుగా ,రవీంద్ర సంగీత కర్త గా, గాయకుడుగా,చిత్రకారుని గా రవీంద్ర నాధ‘టాగూర్ ప్రముఖ స్తానం పొందాడు .ఆయన దార్శనికుడు కూడా తండ్రి దేవేంద్ర నాద టాగూర్ కుమారుడు .కలకత్తాలో 1861 లో మే ఏడున జన్మించాడు నిత్యం … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -49 కబీర్ భక్త కవి కబీర్ శ్రేష్ట సత్పురుషుడు ..తలిదంద్రులెవరో తెలియదు .కాని పుట్టింది1398 లో జ్యేష్ట శుద్ధ పూర్ణిమ సోమవారం నాడు అని అంటారు . .మహమ్మదీయ దంపతులు కబీర్ ను పెంచారని అంటారు ఆయన చేనేత వ్రుత్తి కి చెందినా వాడు . .కాశి లో కబీర్ జన్మించాడు .కబీర్ అంటే … Continue reading
సరస భారతి 52వ సమావేశ విశేషాలు శ్రీపానుగంటి వారి సాక్షివ్యాసలపై ప్రసంగం ,శ్రీ మతి డొక్కా సీతమ్మ గారి స్మారక స్కాలర్షిప్ ల ‘ప్రదానం గా సరసభారతి 52 వ సమావెశం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిన్న సాయంత్రం సాయంత్రం(22-10-13-మంగళ వారం ) ఆరున్నర గంటలకు జరిగింది .ప్రొద్దుటి నుంచి యెడ తెరిపి లేని అకాల … Continue reading
ఇసుక తుఫాన్ ‘జజీరా’ ఉత్తరప్రదేశ్లో ఇసుకమాఫియా మీద పోరాడి సస్పెన్షన్కు గురైన దుర్గ్గాశక్తి నాగ్పాల్ గురించి దేశమంతటికీ తెలుసు. ఎందుకంటే ఆమె ఐఏఎస్ అధికారిణి కనుక. ఆమె చూపిన తెగువకు, సాహసానికీ ఏ మాత్రం తక్కువ కాకుండా.. అదే ఇసుక మాఫియాను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది కేరళకు చెందిన సామాన్య ముస్లిం … Continue reading
This gallery contains 60 photos.
శ్రీమతి డొక్కా సీతమ్మగారి పై సరసభారతి నిత్వహించిన సాంస్కృతిక కార్యక్రమము సరస భారతి 52వ సమావేశ విశేషాలు
శ్రీమతి డొక్కా సీతమ్మగారి పై సరసభారతి నిత్వహించిన సాంస్కృతిక కార్యక్రమము
మరుగున పడిన మతాలు –మతాచార్యులు 48- బెర్గ్ సన్ హెన్రి బెర్గ్ సన్ ఫ్రెంచ్ దార్శనికుడు .ఫ్రెంచ్ వారిపై అమిత ప్రభావం కలిగిన వాడు .1859 లో అక్టోబర్ పద్దెనిమిది న జన్మించాడు .ఈయన భావాలు విలియం జేమ్స్ ద్వారా అమెరికా చేరి బహుళ వ్యాప్తి చెందాయి ,చివరి రోజులో చరిత్ర అధ్యాయం తో గడిపాడు . … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -47 బెర్నార్డ్ బోజం కెట్ (Bosanquet Bernrd ) 1848 లో జూలై పద్నాలుగున జన్మించిన బెర్నార్డ్ బోజం కెట్ హెగెల్ సంప్రదాయానికి చెందిన ‘’కేవల భౌతిక వాది ఇంగ్లాండ్ లో‘’(ఆబ్సల్యూట్ ఐడియ లిస్టు).హారో లో ఆక్స్ ఫర్డ్ కాలేజి లో విద్య నేర్చాడు సెయింట్ ఆండ్రూస్ యూని వర్సిటి లో నైతిక ,దర్శనా చార్యుడు … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -46 భాస్కరా చార్యులు భాస్కరా చార్యులకే భాస్కర రాయుడు ,భాసురానందుడు అనే పేర్లున్నాయి తండ్రి గంభీర రాయ దీక్షితులు .తల్లి కోనాంబా దేవి .వీరిది మహా రాష్ట్ర దేశం .కాశీ వెళ్లి విద్య నేర్చిన భాస్కరుడు తంజావూర్ చేరి కావేరీ తీరం లో ‘’తిరువేలంగాడు ‘’లో ఉన్నాడు .అక్కడ గంగాధర వాజ పేయి అనే పండితుడి … Continue reading
పద్యకవిత్వంలో భావచిత్రాలు – పి. రామకృష్ణ వర్ణనలు వేరు, భావచిత్రాలు వేరు. వర్ణనలు, కవి తన కల్పనా శక్తికొద్దీ చేసేవైతే, చదువరి కళ్ళముందు ఒక నిర్దిష్ట చిత్రాన్ని నిలిపి వుంచగలిగేది భావచిత్రం. స్థూలంగానూ, తేలికగానూ చెప్పాలంటే… ఒకటి చెప్పేదైతే, మరొకటి చూపించేది… సూర్యోదయాన్ని నాచన సోమనాథుడు తన ‘ఉత్తర హరివంశం’లో… ‘కుంకుమహత్తించి కొనగోట తీర్చిన పురుహూతి … Continue reading
పెద్దలు వెళ్లిపోతున్నారు -బొగ్గుల శ్రీనివాస్ “లోకోద్ధరణకోసం రాస్తున్నామనే వాళ్ళను పట్టించుకోను. మాకు ఇష్టం లేనివైనా పొట్టకూటికోసమే రాస్తున్నామని తెగువతో చెప్పగల నిజాయితీ గల రచయితల పాదాలకు నమస్కరిస్తాను….నేను ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను. అలాంటపుడు మరొకరికి ‘ఇలా రాయండి’ అని ఎలా చెప్పగలను. …నాకు ఆకలి తెలుసు, అవిద్య తెలుసు,అవమానం తెలుసు! వాటిని పుష్కళంగా అనుభ … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -45 మ(మా )ని మతం (Manicheism ) మని లేక మానికేయన్ అనే పర్షియన్ మత ప్రవక్త క్రేపూ.216 -276 బోధించిన మత వ్యవస్తనే మని లేక మానికా మతం అంటారు .దీన్ని ‘’జ్ఞాన మతం ‘’అనీ పిలుస్తారు .ఈ మత సిద్ధాంతాలలో జ్ఞాన ,క్రైస్తవ బౌద్ధ ,జోరాస్ట్రియన్ మత భావనలన్నీ ఉన్నాయి .క్రీ.పూ.మూడో … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -44 భారతీ తీర్ధులు ఆది శంకరా చార్యుల వారి తర్వాతా అద్వైత మత వ్యాప్తికి అధిక కృషి చేసిన వాడు భారతీ తీర్ధులు .మాధవ ,విద్యారన్యుల సమకాలికుడు .వీరిద్దరి కంటే వయసులో పెద్ద వాడు .విద్యారన్యులు అనే బిరుదనామం మాధవాచార్యులకు భారతీ తీర్ధులకుఇద్దరికీ వర్తిస్తుంది .1386 శాసనాన్ని బట్టి భారతీ తీర్దులకు విద్యా … Continue reading
నేను మలాలా -ఆత్మకధ -ఆంధ్ర జ్యోతి ఆదివారం -20-10-13
కవి ,కధకుడు చింతా దీక్షితులు -కె.బి.లక్ష్మి -చినుకు అక్టోబర్