సరస భారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి కీ.శే.శ్రీ యలమంచిలి సీతారామయ్య కీ శే .శ్రీమతి శేషుమాంబ గార్లకు అంకితమిస్తున్న‘’కెమోటాలజిపిత కొలచలసీతారామయ్య –ఉయ్యూరు నుండి ఓల్గా దాకా’’ గ్రంధా విష్కరణ సభ
‘సరసభారతి ,ఎ.జి.అండ్ ఎస్ .జి .సిద్ధార్ధ డిగ్రీకళాశాల ,ఉయ్యూరు –కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘’కెమోటాలజిపిత కొలచల సీతారామయ్య ‘’గ్రంధా విష్కరణ సభకు ఆహ్వానం..
కార్య క్రమం
వేదిక –ఎ.జి.అండ్ యెస్.జి .డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు సెమినార్ హాల్ .
తేది ,సమయం –25-1-2016 సోమవారం ఉదయం 10గంటలకు
సభాధ్యక్షులు –శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,అధ్యక్షులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం
ముఖ్య అతిధి ,మరియు గ్రంధ ప్రాయోజకులు
శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు
విశిస్ట అతిధి మరియు గ్రంధావిష్కర్త –శ్రీ జి.వల్లీశ్వర్ ,’’భారత్ టు డే’’ ప్రధాన సంపాదకులు
ఆత్మీయ అతిధులు – శ్రీ తాతినేని శ్రీహరి రావు ,కన్వీనర్ ,ఎ.జి అండ్ ఎస్ జి .సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు
శ్రీ సూరి శ్రీరామ మూర్తి ,శ్రీమతి రమా త్రిపురసుందరి ద౦పతులు ,హ్యాం రేడియో నిర్వాహకులు
డా.శ్రీ .జి.వి .పూర్ణ చంద్,ప్రధాన కార్య దర్శి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం
శ్రీ చలపాక ప్రకాష్ ,ప్రధాన కార్య దర్శి ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ,మరియు రమ్య భారతి సంపాదకులు
శ్రీ కొడాలి సత్యనారాయణ ,ప్రిన్సిపాల్ ,ఏ.జి అండ్ ఎస్.జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు
శ్రీ జి .కృష్ణ మోహన్ ,రచయిత
శ్రీ సూరి ఆంగీరస శర్మ ,సీతారామయ్య గారి బంధువులు
శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు ,సరసభారతి
శ్రీ టాం జొస్,ప్రసిద్ధ అంతర్జాతీయ హ్యాం సేవాకార్య కర్త
గ్రంధ సమీక్ష — శ్రీ జోశ్యుల నాగేశ్వర రావు ,హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ,కెమిస్ట్రీ
కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివలక్ష్మి ,కార్య దర్శి ,సరస భారతి
రిపబ్లిక్ డే శుభా కాంక్షలతో
ఎ.జి.అండ్ యెస్.జి.సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు
సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు
సీతారామయ్య గారి పరిచయం – ”పుల్లేరు కా లువ ప్రక్కన ఉన్న ఉయ్యూరు నుండి1918లో కాలినడకన మద్రాస్ వెళ్లి ,అక్కడ కస్టపడి డిగ్రీ చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ,ఓడలో బొగ్గు గదిలో కూర్చుని కెప్టెన్ చెప్పిన చాకిరీ చేస్తూ దానివలన ఏమీరాబడి లేకుండానే అతని దయా దాక్షిణ్యాలతో అమెరికా చేరి ,అందుబాటులో ఉన్న ప్రతి చిన్న పనినీ హీనంగా భావించ కుండా చేస్తూ శ్రద్ధగా చదివి కెమిస్ట్రిలో మాస్టర్ డిగ్రీపొంది ,అ రోజుల్లో కొత్తగా ఆవిర్భవించి అభి వృద్ధి చెందుతున్న రష్యా దేశ ప్రగతికి తోడ్పడాలనే సదుద్దేశం తో రష్యా చేరి,ఓల్గా తీరం లోని మాస్కో లో ఉంటూ ,ఆయిల్ సైన్స్ లో ప్రయోగాలు, పరిశోధనలు చేసి తేలిక రకం యుద్ధ టాంక్ ల రూప శిల్పిగా పేరు పొంది ,’ ఫాదర్ ఆఫ్ కెమోటాలజి ,””ఫాదర్ ఆఫ్ ట్రైబో కేమిస్ట్రి(ట్రైబాలజి ) ”బిరుదులు పొంది, సోవియెట్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని 42ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చి 42రోజులు మాత్రమే ఉండి, జీవితాంతం రష్యాలో ఉన్నా ,మన సంప్రదాయం సంస్కృతీ భాషలను మర్చి పోకుండా సార్ధక జీవితాన్ని గడిపిన ఉయ్యూరుకు చెందిన సాహసి చరిత్రదృష్టిలో పెద్దగా పడని ”అజ్ఞాత మార్గ దర్శి” ,స్వయం కృషితో లక్ష్యాన్ని సాధించిన ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త కేమోటాలాజి పిత శ్రీ కొలచల సీతారామయ్య గారి జీవిత ప్రస్థానమే ”పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’.” .

