Daily Archives: January 11, 2016

మనసుకవి ఆత్రేయ -మూసి డిసెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చాట్ల శ్రీరాముల ప్రజ్ఞ -రచన -జనవరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస భారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి కీ.శే.శ్రీ యలమంచిలి సీతారామయ్య కీ శే .శ్రీమతి శేషుమాంబ గార్లకు అంకితమిస్తున్న‘’కెమోటాలజిపిత కొలచలసీతారామయ్య –ఉయ్యూరు నుండి ఓల్గా దాకా’’ గ్రంధా విష్కరణ సభ ‘సరసభారతి ,ఎ.జి.అండ్ ఎస్ .జి .సిద్ధార్ధ డిగ్రీకళాశాల ,ఉయ్యూరు –కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘’కెమోటాలజిపిత కొలచల సీతారామయ్య ‘’గ్రంధా విష్కరణ సభకు ఆహ్వానం.. కార్య క్రమం వేదిక –ఎ.జి.అండ్ యెస్.జి .డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు సెమినార్ హాల్ . తేది ,సమయం –25-1-2016 సోమవారం ఉదయం 10గంటలకు సభాధ్యక్షులు –శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,అధ్యక్షులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ముఖ్య అతిధి ,మరియు గ్రంధ ప్రాయోజకులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు విశిస్ట అతిధి మరియు గ్రంధావిష్కర్త –శ్రీ జి.వల్లీశ్వర్ ,’’భారత్ టు డే’’ ప్రధాన సంపాదకులు ఆత్మీయ అతిధులు – శ్రీ తాతినేని శ్రీహరి రావు ,కన్వీనర్ ,ఎ.జి అండ్ ఎస్ జి .సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు శ్రీ సూరి శ్రీరామ మూర్తి ,శ్రీమతి రమా త్రిపురసుందరి ద౦పతులు ,హ్యాం రేడియో నిర్వాహకులు డా.శ్రీ .జి.వి .పూర్ణ చంద్,ప్రధాన కార్య దర్శి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం శ్రీ చలపాక ప్రకాష్ ,ప్రధాన కార్య దర్శి ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ,మరియు రమ్య భారతి సంపాదకులు శ్రీ కొడాలి సత్యనారాయణ ,ప్రిన్సిపాల్ ,ఏ.జి అండ్ ఎస్.జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు శ్రీ జి .కృష్ణ మోహన్ ,రచయిత శ్రీ సూరి ఆంగీరస శర్మ ,సీతారామయ్య గారి బంధువులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు ,సరసభారతి శ్రీ టాం జొస్,ప్రసిద్ధ అంతర్జాతీయ హ్యాం సేవాకార్య కర్త గ్రంధ సమీక్ష — శ్రీ జోశ్యుల నాగేశ్వర రావు ,హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ,కెమిస్ట్రీ కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివలక్ష్మి ,కార్య దర్శి ,సరస భారతి రిపబ్లిక్ డే శుభా కాంక్షలతో ఎ.జి.అండ్ యెస్.జి.సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు సీతారామయ్య గారి పరిచయం – ”పుల్లేరు కా లువ ప్రక్కన ఉన్న ఉయ్యూరు నుండి1918లో కాలినడకన మద్రాస్ వెళ్లి ,అక్కడ కస్టపడి డిగ్రీ చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ,ఓడలో బొగ్గు గదిలో కూర్చుని కెప్టెన్ చెప్పిన చాకిరీ చేస్తూ దానివలన ఏమీరాబడి లేకుండానే అతని దయా దాక్షిణ్యాలతో అమెరికా చేరి ,అందుబాటులో ఉన్న ప్రతి చిన్న పనినీ హీనంగా భావించ కుండా చేస్తూ శ్రద్ధగా చదివి కెమిస్ట్రిలో మాస్టర్ డిగ్రీపొంది ,అ రోజుల్లో కొత్తగా ఆవిర్భవించి అభి వృద్ధి చెందుతున్న రష్యా దేశ ప్రగతికి తోడ్పడాలనే సదుద్దేశం తో రష్యా చేరి,ఓల్గా తీరం లోని మాస్కో లో ఉంటూ ,ఆయిల్ సైన్స్ లో ప్రయోగాలు, పరిశోధనలు చేసి తేలిక రకం యుద్ధ టాంక్ ల రూప శిల్పిగా పేరు పొంది ,’ ఫాదర్ ఆఫ్ కెమోటాలజి ,””ఫాదర్ ఆఫ్ ట్రైబో కేమిస్ట్రి(ట్రైబాలజి ) ”బిరుదులు పొంది, సోవియెట్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని 42ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చి 42రోజులు మాత్రమే ఉండి, జీవితాంతం రష్యాలో ఉన్నా ,మన సంప్రదాయం సంస్కృతీ భాషలను మర్చి పోకుండా సార్ధక జీవితాన్ని గడిపిన ఉయ్యూరుకు చెందిన సాహసి చరిత్రదృష్టిలో పెద్దగా పడని ”అజ్ఞాత మార్గ దర్శి” ,స్వయం కృషితో లక్ష్యాన్ని సాధించిన ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త కేమోటాలాజి పిత శ్రీ కొలచల సీతారామయ్య గారి జీవిత ప్రస్థానమే ”పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’.” .

సరస భారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి కీ.శే.శ్రీ యలమంచిలి సీతారామయ్య కీ శే .శ్రీమతి శేషుమాంబ గార్లకు అంకితమిస్తున్న‘’కెమోటాలజిపిత కొలచలసీతారామయ్య –ఉయ్యూరు నుండి ఓల్గా దాకా’’  గ్రంధా విష్కరణ సభ ‘సరసభారతి ,ఎ.జి.అండ్ ఎస్ .జి .సిద్ధార్ధ డిగ్రీకళాశాల ,ఉయ్యూరు –కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్  సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘’కెమోటాలజిపిత కొలచల సీతారామయ్య … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 53-రాణి మహాగ్నిచిత్ నరసింహ కవి

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 53-రాణి మహాగ్నిచిత్ నరసింహ కవి లక్ష్మీదేవి ,అనంతరామ శాస్త్రిల పుత్రుడైన ఈ నరసింహ కవి గత శతాబ్దపు గణిత శాస్త్ర మేధావి .1860లో గోదావరి జిల్లా ఏనుగు మహల్ లో జన్మించాడు .విజయ నగర ప్రభువు ఆనంద గజపతి ఆస్థానం లోను , కశింకోట రాజు మారెళ్ళ వెంకటాచలం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -101

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -101 43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్  సేన్ -3(చివరిభాగం ) చైనాను జాగృతం చేసి ,స్వేచ్చను తెచ్చిన ఘనత సూంగ్ సిస్టర్స్ దే అనటం లో సందేహం లేదు .చింగ్ లింగ్ కు విప్లవ వివరాలు తెలిశాక అమితాశ్చర్యం పొంది తను చదివే మెకన్ లోని వేల్సియన్  కాలేజీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్

అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్  16/12/2015 గబ్బిట దుర్గాప్రసాద్ పశువుల కాపరి వంశం లో జన్మించి అనాధయై అనాదుల పాలిటి ఆపద్బా౦ధవిగా అమ్మగా నిలిచినా త్యాగ మూర్తి సింధూ తాయ్ సప్కల్ .మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో పింప్రి మేఘే అనే పల్లె టూరిలో 14-11-1948నపశువులకాపరి అభిమంజి సాతే కు సింధు జన్మించింది .కటిక … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ ఎ .సి .పి .శస్త్రి గారి స్పందన – దైవ చిత్తం

దుర్గా ప్రసాద్ గారికి, గురువులకు ,పెద్దలకూ పాదాలకి నమస్కారం చెయమన్నారు. అందుకే మీ పాదాలకు నమస్కారము. ఇంతకంటే మీకంటే నేను చాలా చిన్నవాడిని అని చెప్పుకోవటం ఎట్లాగో తెలియటం లెదు. అసలు  మీలాంటి అనుభవం ఉన్న science teacher నా చిన్న పుస్తకం చదవటానికి ఒపుకోవటమే ఒక condescension లాంటిది . ఇక అనువాదం చేయటం  ఆ  చింతామణి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment