5 3 ఏళ్ళ క్రితం 1963 ల్లో నేను మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా సర్వీస్ ప్రారంభించినపుడు నా మొదటి బాచ్ ఎస్ ఎస్ ఎల్ సి విద్యార్థిని,తర్వాత బందరులో హెడ్ మిస్ట్రెస్ గా చేసి రిటైర్ అయి ,కృష్ణా జిల్లా హెడ్ మ్మాస్టర్స్ అసోసియేషన్ కు మా ప్రోద్బలం తో ప్రెసిడెంట్ గాపని చేసిన శ్రీ మతి కొల్లి భారతి ఆత్మీయం గా తన కుమారుని వివాహంకానూరు ధనేకుల కళ్యాణ మండపం లో 21-12-16 బుధవారం రాత్రి జరుగుతుంది రమ్మని గౌరవంగా ఆహ్వానించగా వెళ్లి ,ఆమెకు సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక అందజేసిన చిత్రాలు .ఇందులో శ్రీ ఆదినారాయణ ,విశ్వం సుగుణకుమారి ,శర్మ రాజు మొదలైన రిటైర్డ్ హెడ్ మాస్టర్లు కూడా ఉన్నారు -దుర్గా ప్రసాద్

