https://plus.google.com/photos/115752370674452071762/album/6376806161454194209/6376806164444335762
సరసభారతి 101 వ సమావేశంగా సరసభారతి ,,ఉయ్యూరు రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ,ఆరాధనోత్సవం ,మరియు ,అపరత్యాగ బ్రహ్మ మహా వాగ్గేయకారులు ,గాన గంధర్వ స్వర్గీయ శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభ శ్రీ సువర్చలాంజ నేయస్వామి వారి దేవాలయం లో పుష్యబహుళ పంచమి మంగళవారం 17-1-17 సాయంత్రం 6-30 గం .లకుశ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతన నిర్వ హించడం జరిగింది. . రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లో అయిదుగురు గాయనీమణులు త్యాగ రాజపంచరత్న కీర్తనలు ,,బాలమురళీ కృష్ణ కృతులు గానం చేసి స్వర నివాళి సమర్పించారు. .
శ్రీ బాల మురళి మరణించిన నెల రోజుల లోపుననే , దాదాపు ప్రపంచం లోనే మొట్ట మొదటి సారిగా ”స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ స్మారక పురస్కారం ”ను సరసభారతి ఏర్పాటు చేసి,, మా అమ్మాయి శ్రీమతి కోమలి ,విజయ లక్ష్మి ,శ్రీ సాంబావదాని(అమెరికా ) దంపతుల సౌజన్యం తో ఈ కార్యక్రమం లో గానం చేసిన గాయనీమణులు ఒక్కొక్కరికి 1,11 6 రూపాయలు నగదు పారితోషికాన్ని అందజేయడం జరిగింది. గాత్ర కచేరి సభకు చొప్పరపు కొండలు, సంగీత , సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.
శ్రీ బాల మురళి మరణించిన నెల రోజుల లోపుననే , దాదాపు ప్రపంచం లోనే మొట్ట మొదటి సారిగా ”స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ స్మారక పురస్కారం ”ను సరసభారతి ఏర్పాటు చేసి,, మా అమ్మాయి శ్రీమతి కోమలి ,విజయ లక్ష్మి ,శ్రీ సాంబావదాని(అమెరికా ) దంపతుల సౌజన్యం తో ఈ కార్యక్రమం లో గానం చేసిన గాయనీమణులు ఒక్కొక్కరికి 1,11 6 రూపాయలు నగదు పారితోషికాన్ని అందజేయడం జరిగింది. గాత్ర కచేరి సభకు చొప్పరపు కొండలు, సంగీత , సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.

