Daily Archives: January 20, 2017

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3- 40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు -2(చివరిభాగం ) శాస్త్రి గారి గీర్వాణ కవితా గీర్వాణం శాస్త్రి గారి సంస్కృత రచనా పాటవం అనిర్వచనీయం .వారు రాసిన వాటిలో నాకు పంపిన శ్రీ బాలాత్రిపుర సుందరీ సుప్రభాతం ,రసానందం చైతన్య నందనం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విహంగ – సన్మానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3- 40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3- 40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మాణిక్యం తాను వెలుగు లోకి రాదు .దానిని మనమే వెతికి వెలుగులను దర్శించాలి .అలాగే కొందరు మహానుభావులు తమ గురించి ప్రచారం చేసుకోరు .ఎవరో వారి ప్రతిభ గురించి చెబితే మనం వారిని కలిసికాని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ రంగ స్వామి గారితో 22 ఏళ్ళు గా సాగుతున్న సాహితీ అనుబంధం

డా.శ్రీ రంగ స్వామి గారితో 22 ఏళ్ళు గా సాగుతున్న సాహితీ అనుబంధం 1994 ఫిబ్రవరి లో అఖిలభారతీయ సాహిత్య పరిషత్ సభలు మూడు రోజులపాటు రాజమండ్రి లో జరిగాయి .ఆ సంస్థ అధ్యక్షులు  కదా రచయితా విమర్శక,విశ్లేషకులు నాకు పరమ ఆప్తులు కుటుంబ స్నేహితులు  స్వర్గీయ ఆర్ ఎస్.కె మూర్తి గారు రమ్మని ఆహ్వానిస్తే, … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణం -2 పై విశాఖ నుండివెలువడే ”ప్రసన్నభారతి ”జనవరి సంచికలో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదులవారి సమీక్ష

గీర్వాణం -2 పై విశాఖ నుండివెలువడే ”ప్రసన్నభారతి ”జనవరి సంచికలో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదులవారి సమీక్ష

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment