Daily Archives: April 15, 2017

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 94-స్వామి సత్యసంగా నంద సరస్వతి -(1953_

— గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 94-స్వామి సత్యసంగా నంద  సరస్వతి -(1953_ 1953 లో పశ్చిమ బెంగాల్ చందర్ నగర్ లో జన్మించిన స్వామి సత్య సంగానంద సరస్వతిని ‘’స్వామి సత్సంగీ ‘’అని గౌరవంగా పిలుస్తారు.చిన్నతనం నుంచి ఆధునిక సంప్రదాయం వేషభాషలలో పెరిగినా ఆమెకు అనేకమైన ఆధ్యాత్మికానుభవాలు దర్శనమవటం తో అన్నీ పరిత్యజించి స్వామి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 93-తర్క తీర్ధ పద్మవిభూషణ్ లక్ష్మణ శాస్త్రి జోషి (1901-1994)

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 93-తర్క తీర్ధ పద్మవిభూషణ్ లక్ష్మణ శాస్త్రి జోషి  (1901-1994) బ్రాహ్మణ కుటుంబం లో అర్చకత్వ శాఖలో 1901 లో జన్మించిన లక్ష్మణ శాస్త్రి జోషి 14 వ ఏటకృష్ణానదీ తీరాన ఉన్న  దేవాలయాలకు నిలయమైన’’ వాయి ‘’గ్రామం చేరిసంస్కృతంలో , హిందూ ధర్మ తత్వశాస్త్రాలలో నిధి అయ్యాడు . అక్కడ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం )

వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం ) 34-తర్క తీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి -మహారాష్ట్ర సతారా జిల్లా ‘’వాయి ‘’గ్రామం లో ప్రముఖ సంస్కృత పాఠ శాల ఉన్నది .అక్కడ సంస్కృతం నేర్పటానికి తెలుగు దేశం నుండి పండితులు వెళ్లి నేర్పారు .దాన్ని తీర్చి దిద్దినవాడు తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment