వీక్షకులు
- 996,567 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- స్వాగతం శోభకృత్
- (no title)
- సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -3(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.18వ భాగం.1.4.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.35వభాగం.మీమాంసా దర్శనం .1.4.23.
- సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -2
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.17వ భాగం.31.3.23.
- శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.34వ భాగం.31.3.23.
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.16వ భాగం.30.3.23.
- సరసభారతి శ్రీశోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -1
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,953)
- సమీక్ష (1,308)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (397)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (510)
- సినిమా (369)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: June 2021
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -5
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -5 ఒక గుడ్డ మొలకు చుట్టి మరోదాన్ని ఉత్తరీయంగా వేసుకొనేవారు శేషాద్రిస్వామి .అవి మట్టికోట్టుకొని పోయి ఉండేవి .శుచి శుభ్రతలు లేవు .ఏదిదోరికితే అదే తిని చేతుల్ని బట్టలకు తుడుచుకోనేవారు .బిచ్చగాళ్ళకు తనబట్టలు ఇచ్చి వారివి తీసుకొని ధరించేవారు .దేహాభిమానమే లేని స్వామికి వస్త్రాభిమానం ఉంటుందా ?నడక జన్ఘాలునిలా … Continue reading
అవధూత శ్రీశేషాద్రి స్వామి చరిత్ర -4
అవధూత శ్రీశేషాద్రి స్వామి చరిత్ర -4 పెళ్లిచేద్దాం సరే పిచ్చివాడికి పిల్ల నెవరిస్తారని మధనపడ్డాడు బాబాయ్ .తనకు పెళ్లి చేసుకోవాలని ఉంటె చెప్పనా నిర్బంధం చేస్తే ఇంటి నుంచి వెళ్ళిపోతాను ‘’అన్నాడు బాబాయ్ తో .ఇక మాట్లాడ లేదు బాబాయ్ ..కామకోటి శాస్త్రిగారి తర్వాత వేదం లో అంతటి ఘనుడు పరశురామ శాస్త్రి ఒకరోజు అనుకోకుండా … Continue reading
సరసభారతి 158వ కార్యక్రమం
“సరసభారతి 158వ కార్యక్రమంలో భాగంగా ఉగాది పురస్కారాలు ఆదివారం నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించడమైనది. ఈ సంవత్సరం ఏప్రియల్ 4వ తేదీ జరగవలసిన కార్యక్రమం కరోనా వ్యాప్తి కారణంగ వాయిదావేసిన ది 27-6-2021 నాడు స్థానికులను ఆహ్వానించి వారికి ఉగాది పురస్కారాలను సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ అందజేశారు. … Continue reading
ఇవాళ నా పుట్టిన రోజు
ఇవాళ నా పుట్టిన రోజు ఇవాళ జూన్ 27వ తెదిఆదివారం నా పుట్టిన రోజు .81 నిండి 82 వచ్చిన సందర్భంగా సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,కుటుంబ సభ్యులకు ,బంధు మిత్రులకు,హితులకు అందరికీ శుభ కామనలు – మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27-6-21-ఉయ్యూరు —
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -3
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -3 తండ్రి చనిపోగానే 14ఏళ్ళ మనవడు శేషాద్రిని కోడలు మరకతం ను తాతగారు కామకోటి శాస్త్రిగారు వాళూరుకు కు తీసుకు వెళ్ళారు .తాతగారి వద్ద ప్రస్థాన త్రయం పూర్తిచేశాడు .కామకోటి శాస్త్రి గారిపైఅపార కరుణ ఉండేది కామాక్షీ దేవి కి .వీరివద్ద ఎందరో మంత్రోప దేశం పొందారు … Continue reading
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -2
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -2 కా౦చీపురం లో అందరూ భవ్య జీవులే .అందులో కామకోటిశాస్త్రిగారు ముఖ్యులు .ఈయన సచ్చరిత్ర గమనించి వేలియూరివారు అప్పుడప్పుడు శాస్త్రిగారిని ఆహ్వానించేవారు .వళూరు గ్రామస్తులు ఆయనకు సకల వసతి సౌకర్యాలు కల్పించి తమ గ్రామం లోనే శాస్త్రిగారిని ఉండేట్లు చేశారు .వీరిది కౌ౦డిన్యస గోత్రం .పుత్రసంతానం లేదు .అన్నగారిపిల్లల్నే … Continue reading
అవధూత శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర-1
అవధూత శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర-1 శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర ను తమిళం లో శ్రీ కులుమణి నారాయణ శాస్త్రి గారు రచించగా ,శ్రీ కంచి పరమాచార్యుల వారి అంతరంగికులు ‘’శ్రీ విశాఖ ‘’గారు భావాను వాదం తెలుగులో చేస్తే ,తెనాలిలోని శ్రీ బులుసు సూర్యప్ర కాశశాస్త్రి గారి సాధన గ్రంధ మండలి తెనాలి … Continue reading
స్థానికులకు శ్రీ సరసభారతీ శ్రీ ప్లవ ఉగాది పురస్కార ప్రదానం -27-6-21 ఆదివారం ఉదయం 11గం.లకు
స్థానికులకు శ్రీ సరసభారతీ శ్రీ ప్లవ ఉగాది పురస్కార ప్రదానం -27-6-21 ఆదివారం ఉదయం 11గం.లకుΟ
Posted in సమయం - సందర్భం
Leave a comment
శ్రీ గురు నాథేశ్వర శతకం -2(చివరిభాగం )
శ్రీ గురు నాథేశ్వర శతకం -2(చివరిభాగం ) గర్త పురి అనే గుంటూరులో వెలసిన శ్రీ గురునాదేశ్వరస్వామిని అర్చించి మృకండ సూతి మృత్యువును జయించాడు ,భస్మాసురిని కోరిక తీర్చాడు స్వామి .యోగి హృదయ నివాసి .నమ్మినవారికి కస్టాలు రావు .ఆయన ‘’జగతీ బంధుడు హీళీ కన్నోకటియై ,చంద్రుండు వేరొక్క క –న్నుగబోల్పారి ,హుతాశానుండు ను నొక … Continue reading
శ్రీ గురు నాథేశ్వర శతకం
శ్రీ గురు నాథేశ్వర శతకం శ్రీ గురు నా్పాథేశ్వర శతకం ను శ్రీమదాంధ్ర విద్యా వాచస్పతి ,సాహిత్య సరస్వతి ,శతావధాని శ్రీ దోమా వెంకటస్వామి గుప్త గారు రచించారు .దీన్ని గుంటూరు వాసి శ్రీ ఉప్పుటూరి వెంకట పున్నయ్య గారి ప్రోత్సాహంతో 1925లో గుంటూరు లో ముద్రి౦చారు .కీర్తి శేషులు శ్రీ ఉప్పుటూరి గురు నాదము … Continue reading
తొలి తెలుగు ప్రధాని దివాన్ బహదూర్ బోల్లిని మునుస్వామి నాయుడు గారు
తొలి తెలుగు ప్రధాని దివాన్ బహదూర్ బోల్లిని మునుస్వామి నాయుడు గారు రైతు కుటుంబం లో పుట్టి మద్రాస్ రాష్ట్ర ప్రధాని అయిన దివాన్ బహదూర్ బోల్లిని మునుస్వామి నాయుడు తిరుత్తణి తాలూకా వేలంజేరి గ్రామం లో తారణ నామ సంవత్సరం లో పుట్టారు .కమ్మవారు. తండ్రి బుజ్జి నాయుడు .పుట్టిన ఊర్లోనే వీధి … Continue reading
Posted in పుస్తకాలు, మహానుభావులు, సమీక్ష
Leave a comment
స్థానికులకు సరస భారతి శ్రీప్లవ ఉగాది పురస్కార ప్రదానం
స్థానికులకు సరస భారతి శ్రీప్లవ ఉగాది పురస్కార ప్రదానం 27-6-21 ఆదివారం ఉదయం 11 గంటలకు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో స్థానికులకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పురస్కారాలను సరసభారతి 157వ కార్యక్రమం లో అంద జేస్తోందని తెలియ జేస్తున్నాము. . పురస్కార గ్రహీతలు 1-శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి … Continue reading
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -11(చివరిభాగం )
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -11(చివరిభాగం ) రామ నామ మయ రూపం వాసుదాసు గారు రామమంత్ర మహిమ బోధించిన నాటి నుంచి నరస దాసుగారి మనసంతా రామనామం తో నిండిపోయింది .రోజుకు 21వేలకు పైగా జపం చేస్తూ ,10 వేలకు పైగా రామకోటి రాస్తూ ,రాత్రిళ్ళు రామభజన చేస్తూ ,అర్ధరాత్రి … Continue reading
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -10
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -10 శ్రీ రామ శరణ్ గారి రచనలు శ్రీ రామ శరణ్ గారు ‘’రామ మంత్రానుష్టాన క్రమం’’రాశారు అందులో సర్వమత సమ్మతం కనిపిస్తుంది .రామ తత్వాన్ని బహు సుందరంగా దానిలో నిక్షిప్తం చేశారు .శ్రీరాముడు సకల శక్తి స్వరూపుడు .ఆయనే శివుడు ,సూర్యుడు విష్ణువు … Continue reading
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -9
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -9 మహాత్ముల సాంగత్యం ,పరిచయాలు అపర వ్యాసులుగా ప్రసిద్ధులైన శ్రీ ప్రభుదత్త బ్రహ్మ చారి ప్రయాగ వాసి .బ్రహ్మ చర్యం లో శుక మహర్షి .పరమ తపో నిష్టా గరిష్టులు ‘’శ్రీ కృష్ణ గోవింద హరే మురారే ,హి నాథ నారాయణ వాసుదేవ ‘’మాత్రమె … Continue reading
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -8 నామ ప్రచారం
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -8 నామ ప్రచారం అ కాలంలో శ్రీ అవదూతేంద్ర సరస్వతి గారు నామ ప్రచారం లో దూసుకు పోతున్నారు .పగోజి అత్తిలి లో పుట్టి న వీరికి తలిదండ్రులు పెట్టినపేరు విశ్వేశ్వరావు .వీరి 12వ ఏట మహాభక్తులైన తండ్రి మరణించారు .రావు గారు నాటకాలాడి పేరు … Continue reading
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -7
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -7 ఆచార్య పీఠం దాసుగారిని అందరూ అయ్యవారు అని పిలిచేవారు .శిష్యులుగా చేర్చుకొని మార్గదర్శనం చేయమని చాలా గ్రామాల వారు కోరారు .ఒక రోజు ఒక మహా తెజస్వంతుడు వచ్చి సమాజం లోని అందర్నీ పలకరిస్తూ ,ఆలింగనం చేసుకొంటూ దాసు గారిని ‘’నువ్వు ఎవరు … Continue reading
వరిష్ట కర్మిష్టి వర్మగారు
వరిష్ట కర్మిష్టి వర్మగారు వర్మగారు అని అందరికీ పరిచయమైన శ్రీ తోటకూర అప్పారాయ వర్మగారు జూన్ 6వ తేదీ ఆదివారం గన్నవరం లో స్వగృహం లో 94వ ఏట మరణించారు .వారితో సుదీర్ఘకాలం పరిచయమున్న ఉపాధ్యాయులు ,కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ తో అనుబంధం ఉన్నవారెవరైనా వర్మగారి గురించి స్పూర్తి నిచ్చే వ్యాసం రాస్తారేమో నని … Continue reading
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -6
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -6 బుద్దాం లో శ్రీరమా చ్యుత మందిర నిర్మాణం ఒకప్పటి బౌద్ధుల ఆవాస భూమికనుక బుద్దాం అనే పేరు వచ్చి ఉంటుంది ఇప్పటికి అక్కడ బౌద్ధ నిర్మాణ అవశేషాలు కనిపిస్తాయి .గుంటూరు సీతారామ నామ సంకీర్తన సంఘానికి ఒక ఏడాది మేనేజర్ గా పని చేసి … Continue reading
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -5
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -5 నరసయ్యగారికి రోజూ దేవుడికి మృదు మధుర పదార్ధాలు నైవేద్యం పెట్టాలని ఉండేది .కాని ఆర్ధిక పరిస్థితికి అది గొంతెమ్మ కోరికే .ఒకరోజు ఇదే ధ్యాసతో ఆలోచిస్తూ నిద్రపోయారు .మర్నాడు ఉదయం పూజా సామాగ్రి పెట్టెలో నాలుగు పంచదార లడ్డూలు ఒక కాగితం పోట్లంలో కనిపించాయి.కాగితం … Continue reading
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -4
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -4õ ఉపాధ్యాయ వృత్తి ఇంటివద్ద ప్రైవేట్ చెపుతున్నా సరైన ట్రెయినింగ్ లేకపోవటం వలన విద్యార్ధులు పల్చబడగా ,ఒంగోలులో ట్రెయినింగ్ స్కూల్ లో విద్యార్ధిగా చేరారు నరసదాసు గారు .దాసుగారున్నది బ్రాహ్మణ హాస్టల్ .మడీ ఆచారం పాటించటానికి తప్పక పాటించేవారు .మిగిలిన వారు అవన్నీ పాటిస్తూ … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
శుద్ధ స్వచ్చ విద్యావేత్త ,బహుముఖీన ప్రతిభా పా౦డిత్యాలున్న విద్యాగురువు శ్రీ సోమంచి రామం(95) స్వర్గస్తులయ్యారు
శుద్ధ స్వచ్చ విద్యావేత్త ,బహుముఖీన ప్రతిభా పా౦డిత్యాలున్న విద్యాగురువు శ్రీ సోమంచి రామం(95) స్వర్గస్తులయ్యారు కృష్ణా జిల్లా పరిషత్ షత్ ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి ,ప్రదానోపాధ్యాయులై ,సమర్ధత తో అందరినీ ఆకర్షించి ,కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘానికి అధ్యక్షులై దక్షతతో నడిపి ,ఆంద్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ కార్యదర్శి ఆపైన అధ్యక్షులుగా పని చేసి అన్ని జిల్లాలోనూ తమ ముద్ర వేసి ,విద్యారంగ పురోభి … Continue reading
మాన్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి స్పందన ,పరామర్శ
మాన్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి స్పందన ,పరామర్శ
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -3
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -3 ఆధ్యాత్మిక సాధన వైరాగ్య ప్రాప్తి నరసయ్యగారి మనసు బుద్ధి ఆధ్యాత్మిక లగ్నంయ్యాయి .ఆయనకు సరైన సమయం లో ఉపనయన సంస్కారం చేశారు తలిదండ్రులు .నిత్య సంధ్యావందన గాయత్రీ జపానికి అవకాశ ఎక్కువ కల్పించారు .ఒక రోజు రాత్రి ఆయనకు ముక్తావిద్రుమ హేమ నీల … Continue reading
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -2
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -2 నరస దాసుగారు మూడవ తరగతి పూర్తి చేసి ,ప్రైవేట్ గా ఇంగ్లీష్ చదివి ,పొన్నూరు హైస్కూల్ లో 7వ తరగతిలో చేరి ,రోజూ ఇంటినుంచి పొన్నూరు వెళ్ళిరావటం కొడుకు కు కష్టం అవుతుందని తండ్రి గారు కాపురం పొన్నూరులోనే పెట్టారు .ఆడుతూ పాడుతో … Continue reading
శ్రీఅప్పరాయ వర్మ (94)మృతి
కృష్ణా జిల్లా గిల్డ్ మాజీ అధ్యక్షులు ,కృష్ణా జిల్లా విద్యాభి వృద్ధికి అనేక రంగాలలో సేవలన్దిన్చినవారు ,ప్రతి కార్యకర్తకు ఆత్మీయులు ,మాజీ సీనియర్ హిందీ పండితులు నాకు పరమ ఆప్తులు శ్రీ తోటకూర అప్పారాయ వర్మ*(94)నిన్న6వ తేది స్వగ్రామం గన్నవరం లో మరణించారు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబానికి సాను భూతి … Continue reading
వేలూరి ,గంధం వారల కధలు జీవిత సాహిత్య విశేషాలు సరసభారతి ప్రత్యక్ష ప్రసారం
వేలూరి ,గంధం వారల కధలు జీవిత సాహిత్య విశేషాలు సరసభారతి ప్రత్యక్ష ప్రసారం లో –సాహితీ బంధువులకు శుభకామనలు -నిన్నటితో 18భాగాల జ్ఞానదుడు నారదుడు సరసభారతి ఫేస్ బుక్ లో ప్రాత్యక్ష ప్రసారంగా పూర్తిచేశాము ఈ రోజు 7-6-21సోమవారం ఉదయం 10 గం లనుంచి 1-శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారి కధలు,సాహిత్యం జీవిత విశేషాలు … Continue reading
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి నరసదాసు గారు
నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి నరసదాసు గారు కలియుగం లో 5వేల సంవత్సరాలు దాటాక భగవన్నామ సంకీర్తనకు, రూప భక్తి ప్రచారానికి ఎక్కువ అవసర మేర్పడింది .ఉత్తర భారతదేశం లో శ్రీ ప్రభుదత్త బ్రహ్మ చారి ,శ్రీ హరేరాం బాబాజీ ,శ్రీ సియా రఘునాధ శరణ గార్లను భగవంతుడు తన అంశతో జన్మింప జేసి … Continue reading
గంగాపుర మహాత్మ్యం -2(చివరి భాగం )
గంగాపుర మహాత్మ్యం -2(చివరి భాగం ) గోళకి మఠాలలోఅన్నసత్రం వైద్య విధానం ,విద్యా దానం జరిగేవని మందడ శాసనం వలన తెలుస్తోంది .గంగాపురపండితులు అనెక విద్యా సంస్థలు నడిపి ఉంటారు .ఇప్పుడు ఆమఠాలు దిబ్బలై కనిపిస్తున్నాయి.500ఏళ్ళక్రితం గంగాపురం ఒక శైవ విద్యాలయం గా ఉండేది . గంగాపుర ప్రాచీనత పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
గంగాపుర మహాత్మ్యం -1
గంగాపుర మహాత్మ్యం -1 మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు సుమారు అయిదు కిలోమీటర్ల దూరం లో ఉన్న గంగాపురం 2వేల జనం ఉన్న జాగీర్ గ్రామం .అధికారి ముస్లిం .గ్రామం లో చౌదీశ్వరాలయం ,ఒక చెరువు దానిపై పది కుంటలు ఉన్నాయి అందులో న౦బులకుంట వెయ్యేళ్ళ నాటిదని చాళుక్య శాసనం తెలియజేస్తోంది .గ్రామం లో ఎక్కాడ … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
కొత్త శకం –కొత్త కొలమానం -4(చివరిభాగం
కొత్త శకం –కొత్త కొలమానం -4(చివరిభాగం ) మానవాళికి మేధా శక్తి లోపం ఏమాత్రం లేదు .నిజానికి పుష్కలం గా ఉంది .అది ఒక్కోసారి ఇవల్యూషన్ కు దె బ్బకోడుతోంది .దానికి నైతికత సానుభూతి లోపిస్తోంది .ప్రకృతిపై దురహంకారం పెరిగి ,పాత గట్టి వాటినే అంటుకొని పోతోంది .కనుక మనం విపత్తు అనే నిద్రలో నడుస్తున్నట్లు … Continue reading
బెంగాల్ తొలితరం కవి నవలా రచయిత్రి ,సాంఘిక సేవాకార్యకర్త –స్వర్ణ కుమారీ దేవి ( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జూన్
బెంగాల్ తొలితరం కవి నవలా రచయిత్రి ,సాంఘిక సేవాకార్యకర్త –స్వర్ణ కుమారీ దేవి ( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జూన్ 01/06/2021గబ్బిట దుర్గాప్రసాద్ మహర్షి దేవేంద్ర నాథ టాగూర్ కుమార్తెలలో నాల్గవ కుమార్తె స్వర్ణ కుమారీ దేవి 28-8-1855న జన్మించింది .తాతగారు ద్వారకానాథ టాగూర్ .ఈమె ముగ్గురు సోదరిలు సౌదామిని ,సుకుమారి ,శరత్ … Continue reading