Daily Archives: June 21, 2021

తొలి తెలుగు ప్రధాని దివాన్ బహదూర్  బోల్లిని మునుస్వామి నాయుడు గారు

తొలి తెలుగు ప్రధాని దివాన్ బహదూర్  బోల్లిని మునుస్వామి నాయుడు గారు   రైతు కుటుంబం లో పుట్టి మద్రాస్ రాష్ట్ర ప్రధాని అయిన దివాన్ బహదూర్ బోల్లిని మునుస్వామి నాయుడు తిరుత్తణి తాలూకా వేలంజేరి గ్రామం లో తారణ నామ సంవత్సరం లో పుట్టారు .కమ్మవారు. తండ్రి బుజ్జి నాయుడు .పుట్టిన ఊర్లోనే వీధి … Continue reading

Posted in పుస్తకాలు, మహానుభావులు, సమీక్ష | Leave a comment

స్థానికులకు సరస భారతి శ్రీప్లవ ఉగాది పురస్కార ప్రదానం

స్థానికులకు సరస భారతి శ్రీప్లవ ఉగాది పురస్కార ప్రదానం 27-6-21 ఆదివారం ఉదయం 11 గంటలకు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి  దేవాలయం లో  స్థానికులకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పురస్కారాలను  సరసభారతి 157వ కార్యక్రమం లో  అంద జేస్తోందని తెలియ జేస్తున్నాము.  .              పురస్కార గ్రహీతలు 1-శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment