Monthly Archives: May 2021

   కొత్త శకం –కొత్త కొలమానం -3

   కొత్త శకం –కొత్త కొలమానం  -3                        నైతికత చాలామందికి మంచితెలివి తేటలుంటాయి ,కానీ వాళ్ళు వినాశకర పద్ధతులలోనే వ్యవహరిస్తారు లేదా సరైన నిర్మాణాత్మక మార్గం లో పనిచేయరు .వాళ్ళ తెలివి తేటల్ని నేర ప్రవృత్తిలో,పర్యావరణ నాశనం లో ,ఇతరులను తిట్టటం లో ఉపయోగిస్తారు .అన్ని దేశాల సంస్కృతిలో మానవులు ధర్మపరులుగా ,ఇతరులఎడ దయా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అందుకే నువ్వు నాకు నచ్చావ్ -పేరడి కవిత

అందుకే నువ్వు నాకు నచ్చావ్ -పేరడి కవిత వేసవిలో కడుపు ని౦డా తినటాకికి చిన్న రసాలిచ్చావ్ అవిబాగా కాయటానికి నూజివీడు ఆగిరిపల్లి మామిడి తోటలిచ్చావ్ వాటిని దించటానికి ఉగ్గాల పగ్గాలిచ్చావ్ ,రవాణాకు రోడ్లు, లారీలిచ్చావ్  అందుకే ఓ దేవుడా !నువ్వు నాకు పిచ్చపిచ్చగా నచ్చావ్ . అమ్మకోటానికి సంతనిచ్చావ్ ,అ౦దులో శివా కొట్టు నిచ్చావ్ కొనటానికి … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

కొత్త శకం –కొత్త కొలమానం  -2     జాగృత పరచే మేధస్సు –

కొత్త శకం –కొత్త కొలమానం  -2     జాగృత పరచే మేధస్సు –   మానవ మాత్రులమైన నువ్వుకానీ నేనుకానీ,మనతరవాత వచ్చే తరం వాళ్ళు కానీ ఒక విశిష్ట మేధస్సును గ్రహించగలమా అవగాహన చేసుకోగలమా ? గ్రహించటం అంటే ముందుగా ఒకకోత్తదారిని చేరుకోగలమా ?తర్వాత దాన్ని ప్రజలందరికోసం ఉపయోగం లోకి తేగలమా ?ఇది శాంతిఅనే భావనకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆనందయ్య మందు

ఆనందయ్య మందు…. పచ్చడేనా ? 1.నాది 30 యియర్స్ ఆయుర్వేదం ఇండస్ట్రీ.. మా’ అమ్మ ‘ తోడు అన్నిటికీ ఇదే మందు…. 2.ముందు అద్భుతహా వేస్తే పడుకొన్న వాడు పరుగేత్తటమే అని… ఈ మందు కృష్ణ పట్టు అంటే …రోజుకు పాతిక వేల కార్లు 3.మందు సంగతి పక్కన పెట్టీ వచ్చిన వాళ్ళ మూలం గా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కొత్త శకం –కొత్త కొలమానం  

కొత్త శకం –కొత్త కొలమానం కరోనా వైరస్ వలన మానమంతా ఒక కొత్త విషయానికి అలావాటు పడ్డాం .మళ్ళీ మన ముసలి తలిదండ్రులయెడ అలాగే ఉందామా ?కొత్త ఆలోచనలకు ,నూతన అవగాహనలు ఇదే మనకున్న మంచి అవకాశం .మానవులం గా మన పాత పద్ధతులను మార్చుకోవాల్సిన తరుణం .సమూల మార్పుకోసం ఆలోచంచాల్సిన సరైన సమయం ఇదే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య (చివరి భాగం

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య (చివరి భాగం ) స్త్రీలకు సన్యాసాశ్రమ౦ -2 చివరి భాగం )  ఆనాటి బ్రహ్మవాదినులు పొందిన విద్యా వైదుష్యాలు,ప్రతి వాదం చేసే నేర్పు ,రచనా కౌశల్యం ఆశ్చర్యం కలిగిస్తాయి .వారిలో ముఖ్యంగా ‘’గోధా ఘోషా విశ్వవారా పాలోపనిషత్ –బ్రహ్మ జాయా జాహుర్నామా గన్తవ్య స్వ సాధితిః-ఇంద్రాణి చేంద్రమాతా చ సరమా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య స్త్రీలకు సన్యాసాశ్రమ౦

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య స్త్రీలకు సన్యాసాశ్రమ౦ ఉపనయన సంస్కారం శూద్రులకు లేదుకనుక వారు సన్యాసానికి అనర్హులు అనే వాదం ఉంది కానీ పూర్వకాలం లో స్త్రీలకూ ఉపనయనం మొదలైన సంస్కారాలు ఉండటం చేత గురుకులం లో ఉంటూ వేదాధ్యయనం చేసి నిష్ణాతులై వేద సభలలో చర్చా గోష్టులలో పాల్గొనే వారు .’’పురా కల్పే కుమారీణాంమౌ౦జీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బౌద్ధం లో దుఖం –నివారణోపాయం

బౌద్ధం లో దుఖం –నివారణోపాయం దుఖానికి ముఖ్యకారణం ఒక శరీరాన్నుంచి ఇంకొక శరీరానికి సంక్రమించే అంటే పరకాయ ప్రవేశం చేసేదే అంటే సంసారమే .బృహదారణ్యక ఉపనిషత్ లో దీన్ని బాగా వర్ణించారు .పుట్టుక అంటే ఏమిటి ?జీవి శరీర౦, అవయవాలు పొందుతాడు. వాటినే పాప్మాలు అంటారు .అవి సంక్రమించాక చెడు భావాలు వ్యాపిస్తాయి .అవే దుఖాలకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -4(చివరి భాగం )

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -4(చివరి భాగం ) శంకర స్తోత్రాలు శంకర స్తోత్ర గ్రంథాలలో చాలాభాగం సగుణ బ్రహ్మో పాసన ఉండటంవలన కొందరు ఆయన రాయలేదంటారు .కానీ శంకరులు సూత్ర భాష్య రచనలలో అనేక  సందర్భాలలో ఈశ్వరానుగ్రహ ప్రసక్తి ఉన్నది అనీ, అది లేనిదే అపరోక్షానుభూతి దుర్లభమనీ  చెప్పారు .స్తోత్రాలలో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -3 శంకర భాష్యాలు -2

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -3 శంకర భాష్యాలు -2 ఉపనిషత్తులను వ్యాఖ్యాని౦చేటప్పుడు శ్రీ శంకరులు ,బాదరాయణ సూత్రాలకు అనుగుణంగా భాష్యం రాయలేదని ప్రొఫెసర్ సురేంద్రనాథ దాస్ గుప్త –ఎ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీలో రాశాడు ,బాదరాయణుడు  అద్వైతి కాదు సగుణ బ్రహ్మవాది అయినా శంకరభాష్య౦ ‘’Attained  wonderful celebrity … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -2

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -2 శ్రీ శంకర భాష్యాలు –‘’సూత్రార్దో వర్ణతో ఏన సదైహ్సూత్రాను సారిభిః స్వవచనాని వర్ణ్యతే భాష్యం-భాష్య విదోవిదుః’’స్వంతవాక్యాల సూత్రాభి ప్రాయాలను అనుసరించి ,సూత్రార్ధాన్ని వర్ణించేది భాష్యం అని భాష్యజ్ఞుల అభిప్రాయం .అంటే గ్రంథం లో ఉన్న భావాన్ని తనమాటలతో వర్ణించి ,అందులో స్వంతభావాలను చెప్పటమే భాష్యం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య శ్రీశంకర సాహిత్యం

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం ‘’శ్రీ శంకరుని గూర్చి ఏం చెప్పగలం?పరమ పావన ఉదకాలై ,పర్వతం నుంచి జాలువారే నిత్య స్రవంతులుగా ఉపనిషత్తులకు ,మిక్కిలి ప్రశా౦త అరణ్య సరోవరమైన భగవద్గీతకు ,చివరికి అగాధ కాసారమైన బ్రహ్మసూత్ర భాష్యాలకు ,తన కరుణామయ ప్రజ్ఞా సంపదనుంచి వివేక చూడామణిని ,కాల మత్సరం అనే మలినం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శంకరుల  దేశ పర్యటన -3(చివరిభాగం )

శ్రీ శంకరుల  దేశ పర్యటన -3(చివరిభాగం )   ద్వారకలో శారదా పీఠం నెలకొల్పి ,అక్కడి నుంచి మధ్యభారతం లో ఉన్న ఉజ్జయిని చేరి ,గంగాతీరం వెంట ప్రయాణించి భట్టభాస్కరాదులను జయించి ,కాశ్మీర్ సర్వజ్ఞ పీఠం విషయం విని ,దాన్ని అధిష్టించాలని శ్రీ శంకరులు కాశ్మీరం చేరారు .అక్కడున్న ఒక దేవాలయానికి నాలుగు వైపులా నాలుగు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శంకరుల  దేశ పర్యటన -2

శ్రీ శంకరుల  దేశ పర్యటన -2 శంకరుల మాతృమూర్తి ఆర్యాంబ మరణం  శంకరులు శృంగేరిలో ఉండగానే తల్లి అవసాన దశ లో ఉన్నదని గ్రహించారు .కానీ బృహత్ శంకర విజయం లో శంకరులు గోవింద భాగవత్పాడులవద్ద తురీయ ఆశ్రమమం తీసుకొని , బదరీ కైలాసాలు దర్శించి మళ్ళీ బదరిని చేరాక తల్లి అనారోగ్యం  తెలిసింది అని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శంకరుల దేశ పర్యటన

శ్రీ శంకరుల  దేశ పర్యటన ఆతర్వాత శంకర  యతీ౦ద్రులు దేశం నలుమూలలా అద్వైత మతాన్ని స్థాపించటం కోసం  శిష్య గణం తో  భారత దేశమంతా పర్యటన ప్రారంభించారు .అన్ని రాష్ట్రాలపాలకులు శంకరుని గౌరవంగా ఆహ్వానించి అద్వైత ప్రచారానికి బాగా తోడ్పడుతున్నారు .ముందుగా మాహిష్మతి నుంచి ,మహారాష్ట్ర మీదుగా దక్షిణాప్రయాణమయ్యారు .మహారాష్ట్రలో మల్లరులు ,కాపాలికులు ,భైరవారాధకులైన తాంత్రికులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శంకర దిగ్విజయ యాత్ర

శ్రీ శంకర దిగ్విజయ యాత్ర కాశీ రాజు రత్న సింహుడు శ్రీ శంకరాచార్యుల అప్రతిహత విద్యా వైభవ సంపత్తి గుర్తించి ,గౌరవించి ,కాశీలోనే ఉంటూ తనకు ఆనందాన్ని కలిగించమని ప్రార్ధించాడు .సన్యాసి అలా ఒకే చోట ఉండటం ధర్మం కాదని చెప్పి ,ఒకచోటే కాలక్షేపం చేయటానికి తాను  పుట్టలేదని తెలియజేసి ,అక్కడి నుంచి బయల్దేరారు.ఆనంద గిరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చతురామ్నాయ పీఠాలు

చతురామ్నాయ పీఠాలు శ్రీ శ౦కర భగవత్పాదులు స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాలలోశృంగేరి పీఠం అతి ప్రాచీనమైనది .క్రీ శ 1331నుంచి -1386వరకు శృంగేరి 12వ పీతాఠాధ్యక్షులుగా శ్రీ విద్యారణ్యస్వామి ఉన్నారు అంతకు ముందున్న 11 గురి పేర్లు తెలియవు .క్రీశ.773న శ్రీ విశ్వ రూపాచార్య నిర్యాణం చెందాక ఆయనే ఈ పరంపరకు మొదటి పీతాచార్యుడు అయి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు -2

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు -2 అమానుష శక్తి సామర్ధ్యాలకు నిలయమైన శ్రీ శంకర భగవత్పాదులు ప్రాచీన ,ఆధునిక ,ప్రాక్ పశ్చిమ పండితులచే కొనియాడబడ్డారు .’’The life of Shankara makes a strong impression of contraries .He is a philosopher and a poet,a savant and a saint mystic … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు       అద్వైతం ‘’సదసత్సదసచ్చేతివికల్పాత్ప్రాగ్య ధిష్యతే  తదద్వైతం సమత్వాత్తు నిత్యం చాన్య ద్వికల్పితాత్ ‘’సత్ ,అసత్ సదసత్ అనే వికల్పాలకు పూర్వం ఉన్నదే అద్వైతం .అది ఏకం ,నిత్యం ,మిగిలినదంతా వికల్పమే .బ్రహ్మమే జీవుడు ,సకల విశ్వమూ అతడే అనే  వేదాంత సిద్ధాంతం .అఖండ స్థితి మోక్షం .బ్రహ్మ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కణాద వైశేషిక విశేషాలు -2(చివరిభాగం

కణాద వైశేషిక విశేషాలు -2(చివరిభాగం ) కణాద సిద్ధాంతం లో ఈశ్వర స్థానం ఏమిటి ?అనేదానిపై అభిప్రాయ భేదాలున్నాయి .ఈశ్వరుని గూర్చి ఆయన ప్రస్ఫుటంగా చెప్పలేదనీ ,విశ్వ సమస్యా పరిష్కారం లో అదృష్ట సిద్ధాంతం తో తృప్తి పొందాడని ,పండిత రాధాకృష్ణన్ భావించాడు .వైశేషిక సూత్రాలలో కొన్ని ఈశ్వర అస్తిత్వం తెలిపేవి ఉన్నాయని  అంటారుకాని అది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కణాద వైశేషిక విశేషాలు

కణాద వైశేషిక విశేషాలు ఎంతో ప్రాచీనమైనదైనా కణాద వైశేషిక సూత్రాలకు ప్రాచీన భాష్యం ఒక్కటి కూడా లేకపోవటం దురదృష్టం .’’ఇతి రావణ ప్రణీతే భాష్యే దృశ్యత’’అని బ్రహ్మ సూత్ర భాష్యం లో శంకరాచార్యులు చెప్పి ఉండటం చేత  వైశేషికానికి’’ రావణ భాష్యం ‘’ఉండేదని తెలుస్తోంది .వైశేషికానికి ‘’భారద్వాజ వృత్తి ‘’కూడా ఉందని అంటారు .కానీ ఈ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఏది సత్యం, ఏది అసత్యం

ఏది సత్యం, ఏది అసత్యం , కన్ఫ్యూషన్ !కన్ఫ్యూషన్!! కరోనా వచ్చిన తర్వాత అంతా కన్ఫ్యూషన్!!!కరోనా రెండవ 🌊 ప్రారంభం (రెండు నెలలో) మార్చి 15 అప్పుడు … 60 రోజుల తర్వాత మే 15 డాక్టర్స్ ఆఫ్ .యూట్యూబ్.. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా , న్యూస్ వాట్సప్.. సోషల్ (సైన్స్) మీడియా ఆవిరి పడితే … Continue reading

Posted in రచనలు | Tagged , | Leave a comment

దుంప రాష్ట్రం

దుంప రాష్ట్రం అదొక దుంప రాష్ట్రం .కరోనా కోరల్లో నలిగి గిలగిలలాడుతోంది .నాయకుడు ప్రతిపక్షాల ఇళ్ళపై జులుం చేయిస్తున్నాడు .పోలీస్ పెద్దాయన ఎస్ బాసిజం తో లాక్కొస్తున్నాడు .ఇసి అడుగులకు మడుగు లోత్తుతూ కప్పదాటు యవారంలో ఉంది .సినీ ప్రముఖులు అధినాయకుని కి భుజకీర్తులమరుస్తూ ,ప్రక్కరాస్ట్రం విలన్  దాన శూర వీర కర్నుడుగా వెలిగిపోతుంటే ,షూటింగ్ … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

సాంఖ్య సిద్ధాంతము –కపిలుడు -2

సాంఖ్య సిద్ధాంతము –కపిలుడు -2 ‘’ప్రపంచ చరిత్రలో మొట్టమొదట మనస్సు యొక్కస్వాతంత్ర్యం ,దాని శక్తి సామర్ధ్యాలపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది సాంఖ్యమే’’అన్నాడు రిచార్డ్ గార్బ్.’’ప్రపంచం లో ఇదివరకు ఎన్నడూ లేని ఔక్తిక విధానం అంటే రేషనల్ సిస్టం సాంఖ్యం మాత్రమె ప్రవేశపెట్టింది ‘’అన్నాడు వివేకానందుడు .’’కపిల సిద్ధాంతానికి చారిత్రిక ప్రాధాన్యం ఉంది .మానవ మనో చరిత్ర … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాంఖ్య సిద్ధాంతం –కపిల మహర్షి  

సాంఖ్య సిద్ధాంతం –కపిల మహర్షి ‘’యావత్ ప్రపంచం లో భారతీయ తత్వ శాస్త్రం తో పోల్చదగినది ఇంకొకటి లేదు’’అన్నాడు యువి సోవాని అనే విమర్శక నిపుణుడు . వైజ్ఞానిక అంతరిక్షం లో మన తత్వ శాస్త్రం తేజో విరాజమానమైన సూర్యుడుగా ప్రసిద్ధమైనది సాంఖ్య సిద్ధాంతం .’’సాంఖ్యం భారతీయ తత్వ శాస్త్రాలలో అతి ప్రాచీనం ‘’అన్నారు డా.ఎస్ఎస్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కణాద సిద్ధాంతం  

కణాద సిద్ధాంతం   ‘’Science sorts up ,while philosophy sums up ‘’ అంటే విజ్ఞాన శాస్త్రం విభజిస్తే ,తత్వ శాస్త్రం సంకలనం చేస్తుంది .వైశేషిక సిద్ధాంతం ఊహా మాత్రమె కాకుండా ఎక్కువ శాస్త్రీయంగా ,సంకలనం గా కాకుండా విమర్శనా రూపం గా ఉంటూ ,ముఖ్యంగా భౌతిక ,అభౌతిక విజ్ఞానం గా వెలుగొందింది .దీన్ని అగ్రశ్రేణి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీయ విజ్ఞానం  

భారతీయ విజ్ఞానం ‘’భారత దేశం కేవలం సాధువులు ,యోగులు ,మహాత్ములు తత్వ వేత్తలను మాత్రమె నిర్మించింది అనటం అసందర్భం .భారతీయజీవనం సర్వతోముఖ శక్తుల్ని ప్రదర్శించింది .గణితం లో సున్నా కున్న ప్రాముఖ్యం అంకెల స్థానాలను బట్టి విలువలేర్పడే పధ్ధతి ,సాంకేతిక గణిత విధానం మొదలైన అద్భుతాలు హిందూ దేశం లోనే జరిగాయి .దశ సంఖ్యామానం రుగ్వేదకాలం … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

రెండు రోజుల వ్యవధిలో నలుగురు కళాకారుల మరణం  

రెండు రోజుల వ్యవధిలో నలుగురు కళాకారుల మరణం 1-సుమధుర సినీ గాయకుడు ,స్వరమాధురి స్రష్ట శ్రీ జి .ఆనంద్ ,2-విజయవాడ రేడియో నాటక రంగానికి వెన్నెముక ,ప్రయోక్త ,సౌమ్యుడు ,పెరాలిసిస్ వచ్చినా ,ధైర్యంతో అధిగమించి రేడియో నాటక సేవ చేస్తున్న , మాజీ స్టేషన్ డైరెక్టర్ ,అందరిచేతా ‘’పాండు రంగ ‘’గా పిలువబడే శ్రీ  పి.పాండురంగా … Continue reading

Posted in సమయం - సందర్భం | 1 Comment

కూచిపూడి నాట్యాచార్య పసుమర్తి కేశవ ప్రసాద్ కోవిడ్ తో మరణం

కూచిపూడి నాట్యాచార్య పసుమర్తి కేశవ ప్రసాద్ కోవిడ్ తో మరణం అఖిలభారత కూచిపూడి నాట్యకళా మండలి కార్యదర్శి ,కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ పసుమర్తి కేశవ ప్రసాద్ కోవిడ్ తో 7-5-21శుక్రవారం కూచిపూడి లో మరణించారు .1952లో జన్మించి,తిరుపతిలో సంస్కృతం లో బి.ఎ డిగ్రీ పొందిన కేశవప్రసాద్ ,కృష్ణాజిల్లా పరిషత్ హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం -27-20వశతాబ్ది సాహిత్యం -19

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం -27-20వశతాబ్ది సాహిత్యం -19  లిటరరీ బయాగ్రఫి ,న్యు జర్నలిజం –న్యు క్రిటిసిజం అంతర్ధానం అవుతుండగా ,హిస్టారికల్ క్రిటిసిజం కల్చరల్ థీరీ ఆవిర్భవించి లిటరరీ బయాగ్రఫి బాగా వికసించింది .లియాన్ ఈడేల్ హెన్రి జేమ్స్ పై 5భాగాల అధ్యయనం -1953-72,సిన్క్లేర్ లేవిస్  పై ,మార్క్ షోరర్ రాసిన –సింక్లైర్ లేవిస్ –యాన్ అమెకన్ … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

భారత మాత దివ్య స్వరూపం

భారత మాత దివ్య స్వరూపం భారత మాత పూర్వం ఎలా ఉందో,ఏమి చెప్పిందో గ్రహించటానికి దేశ కాలాలలో చాలాదూరం ప్రయాణం చేస్తే కాని ఆ మాతృ స్వరూపాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేము  .చారిత్రిక  విధానం లో ఉన్న పాక్షిక దృష్టి కాక ,పరిణామాన్ని తటస్థ దృష్టి తో చూసి, ఈ సంస్కృతి వ్యక్తి నిత్య జీవితం,సంఘం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -26

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -26 20వ శతాబ్ది సాహిత్యం -18  నాటక సాహిత్యం -2(చివరిభాగం ఎయిడ్స్ వ్యాధి మహమ్మారిగా మారి పెద్ద సంక్షోభం సృష్టించింది .దీనితో అనేకమంది గే నాటకరచయితలకు ప్రేరణ కలిగి౦ది .వీరిలో టోని కిష్నర్ 1991లో ‘’ఏ బ్రైట్ రూమ్ కాల్డ్ డే’’నాటకం తో అందరి చూపు ఆకర్షించాడు 1932-33లో … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

ఆధునిక శాస్త్ర వేత్తలకంటే మన మహర్షులు ముందే దర్శించి చెప్పారా ?

  ఆధునిక శాస్త్ర వేత్తలకంటే మన మహర్షులు ముందే దర్శించి చెప్పారా ? వస్తువు యొక్క ప్రస్తుత అస్తిత్వం వర్తమానం ,అంతకు ముందుది భూతకాలం ,తరువాత వచ్చేది భవిష్యత్ కాలం అనీ ,ఇవన్నీ ఒక సంఘటన ఆధారంగా మానవ బుద్ధికల్పితాలనీ వైశేషికుల భావం .కాలం లాగానే దిక్కు లేక దేశానికి పరత్వ అపరత్వం ,దూరం ,దగ్గర … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -25

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -25 20వ శతాబ్ది సాహిత్యం -17  నాటక సాహిత్యం –రెండవ ప్రపంచ యుద్ధానంతర  నాటక కర్తలలో ఇద్దరురుముఖ నాటక రచయిత యూజీన్ ఓ నీల్ తో సరి సమాన గౌరవం పొందారు .అందులో ఒకడు అయిన ఆర్ధర్ మిల్లర్ తన మనసులోని ఆధునికత .ప్రజాస్వామ్య కాన్సెప్ట్ అయిన ట్రాజెడీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -24

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -24 20వ శతాబ్ది సాహిత్యం -16 కొత్త దిశలు -1960లో జేమ్స్ రైట్ శైలి నాటకీయంగా మారి౦ది.సాధారణ కవిత్వాన్ని వదిలేసి ,’’ది బ్రాంచ్ విల్ నాట్ బ్రేక్’’-1963,షల్ వుయ్  గాదర్  యట్ ది రివర్ -1968 కవితల లో  ‘’మెడిటేటివ్ లిరిసిజం ‘’గుప్పించాడు .విషయం ఛందస్సు,లయల  కంటే ఎమోషనల్ … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

మేనెల-మిసిమి మాసపత్రిక లో ”సోమనాద్ -కాశీ విశ్వనాద్ ”మరియు ఊసుల్లో ఉయ్యూరు పుస్తకాల సమీక్ష

మేనెల-మిసిమి మాసపత్రిక లో ”సోమనాద్ -కాశీ విశ్వనాద్ ”మరియు ఊసుల్లో ఉయ్యూరు పుస్తకాల సమీక్ష

Posted in రచనలు | Tagged | Leave a comment

మనకు తెలిసీ తెలియని సంగతులు

మనకు తెలిసీ తెలియని సంగతులు ‘’బృహత్ శంకర  విజయం ‘’లో గోవిందుడు అనే ఆయన పూర్వాశ్రమం లో చంద్ర శర్మ అనీ అతడే శ్రీ హర్ష విక్రమాదిత్యుని తండ్రి అని ఉన్నది .క్రీ.పూ లో మాళ్వ రాజ్యాన్ని పాలించే బ్రాహ్మణ రాజు తన కూతుర్నిమహా విద్వాంసుడైన చంద్ర వర్మకిచ్చి పెళ్లి చేశాడు .ఈ దంపతులకు శ్రీ … Continue reading

Posted in సమీక్ష | Tagged | 2 Comments

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -23

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -23 20వ శతాబ్ది సాహిత్యం -15  యుద్ధానంతర కవిత్వం పోస్ట్ వరల్డ్ వార్-2 కాలం లో పుష్కలంగా కవిత్వం పండింది .కానీ టిఎస్ ఇలియట్ ,ఎజ్రా పౌండ్ ,వాలెస్ స్టేవెన్స్ రాబర్ట్ ఫ్రాస్ట్ ,విలియమ్స్ కార్లోస్ విలియమ్స్ ,ల  ప్రభావం చూపిన కవులు తక్కువే .వీరి సుదీర్ఘ కవితాకాలం … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

అయిన్ స్టీన్ దర్శించిన స్పేస్

అయిన్ స్టీన్ దర్శించిన స్పేస్  ఆకాశం అనే గ్రహ అంతరాల ప్రదేశం అంతా కాంతి ప్రసారానికి ఉపయోగపడే ఈధర్ అనే అతి సూక్ష్మ పదార్ధం తో నిండి ఉందని ,దానివల్లనే కాంతి సెకనుకు 1,86,284 మైళ్ళ వేగం తో ప్రయణిస్తుందని ,కానీ ఆ సూక్ష్మ పదార్ధం సైన్స్ కు అందని అజ్ఞాత విషయమని న్యూటన్ మొదలైన … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

20వ శతాబ్ది సాహిత్యం -14 203-అమెరికాదేశ సాహిత్యం -22

బహుళ సాంస్కృతిక సాహిత్యం -2 ప్రపంచ దేశాల సారస్వతం 20వ శతాబ్ది సాహిత్యం -14 బహుళ సాంస్కృతిక సాహిత్యం -2 ఎన్.స్కాట్ మామడి రాసిన ‘’హౌస్ మేడ్ ఆఫ్ డాన్’’నవలకు 1969లో పులిట్జర్ ప్రైజ్ వచ్చింది .జేమ్స్ వెల్ష్ రాసిన’’వింటర్ ఇన్ ది బ్లడ్—1974,’’ఫూల్స్ క్రో’’-1986,లెస్లీ మార్మన్ సిల్కో రాసిన ‘’సెరిమని ‘’-1977,లూయీ ఎండ్రిచ్ నవల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment