Monthly Archives: August 2021

కేరళ పాణిని-రాజరాజ వర్మ 3

కేరళ పాణిని-రాజరాజ వర్మ -3 ఉపాధ్యాయుడు -పరిశోధకుడు రాజ వంశ సంబంధాలు రాజరాజ వర్మను సంపన్నుడిని చేయలేదుకానీ అవసరాలు తీరాయి .మేనమామ సహాయం ఎలానూ ఉండనే ఉంది .స్వంతకాళ్ళ మీద నిలబడాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం లో చేరాలనుకొన్నాడు కానీ రాజ వంశాస్తులు ప్రభుత్వ ఉద్యోగం చేయటం ఆచారం కాదు.దీన్ని లక్ష్య పెట్టలేదు .తిరువనంతపురం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కేరళపాణిని రాజరాజ వర్మ -2

కేరళపాణిని రాజరాజ వర్మ -2 ఉన్నత విద్య మెట్రిక్ తేలిగ్గా పాసై రాజరాజ వర్మ విశ్వ విద్యాలయం లో చేరేసమయం లోతల్లి మరణం తో ఒక ఏడాదిపాటు క్షురకర్మ చేయిన్చుకోకుండా కర్మకాండలు పూర్తీ చేయాల్సి ఉన్నందున విద్య సాగలేదు .  చదవాలని ఉన్నా పెద్దలు అంగీకరించలేదు రాజు కి తెలిసి తనకుమారుడు నారాయణ తంపి మద్రాస్ యూని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కవిపండిత ,విమర్శకుడుకేరళపాణిని- రాజరాజ వర్మ

కవిపండిత ,విమర్శకుడుకేరళపాణిని- రాజరాజ వర్మ రాజరాజ వర్మ కోయిల్ తంపురాన్ అని అసలుపేరు .రాజ వర్మ తంపురాన్,కోయి తంపురాన్ వగైరా లన్నీ రాజవంశస్తుల్ని కేరళ రాజ బంధువుల్ని సూచించేవి .1863లో రాజవర్మ తిరువనంతపురానికి  ఉత్తరంగా  చెంగనా శేరిలోని లక్ష్మీపురం లోని రాజప్రాసాదం లో జన్మించాడు .హైదరాలీ దండయాత్రలనుంచి తప్పుకొవటానికి అనేక రాజకుటుంబాలు మలబారు ప్రాంతం నుంచి తిరువనంతపురం చేరాయి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి -6(చివరిభాగం )

     శ్రీ దాసు లింగమూర్తి -6(చివరిభాగం )   ముక్తీశ్వరం ,చంద్రవరం గోదావరి మండలం లో కమలాపురం రాజోలు తాలూకాలు రెండు ఉద్యానవనాలు .విద్యలకు ఆటపట్టు ,ప్రకృతి సంపదకు నిలయం .ద్రాక్షారామ తర్వాత క్షణ ముక్తీశ్వరం లో దాసుగారు ఒక సప్తాహం వైభవంగా జరిపారు .కవిపండితులంతా దాసుగారికి బ్రహ్మ రధం పట్టారు .ఒకసారి రాజమండ్రి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

   శ్రీ దాసు లింగమూర్తి -5

   శ్రీ దాసు లింగమూర్తి -5  భార్య మరణం దాసుగారు భార్య ప్రసవం కోసం అత్తారింటికి తీసుకు వెళ్ళారు .కొద్దిరోజుల్లోనే ఉబ్బు వ్యాధి వచ్చింది .రాజమండ్రిలోని ఘోషా ఆస్పత్రికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశారు దాసుగారు సెలవు పెట్టి వచ్చేసరికి మామగారు ఆమెను సవారీ బండిలో రాజమండ్రి తీసుకు వెడుతుండగా భార్య కాస్త కాఫీ ఇమ్మని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి -4

  శ్రీ దాసు లింగమూర్తి -4 గోదావరి జిల్లాలో సత్కార్యాలు అనేక సేవాకార్యక్రమాలలో మునిగి తేలుతున్న దాసుగారి ఆరోగ్యం దెబ్బతినటం వలన విశ్రాంతికోసం సెలవుపెట్టి అత్తగారింటికీ  వెళ్ళారు .దారిలో వారికొడుకు కృష్ణారావు చనిపోయాడు .మరదలి అత్తగారి ఊరు రాజానగరం వెళ్ళారు. అక్కడ తోడల్లుడు సుబ్బారావు గారు హెడ్ మాస్టర్ .ఒకరోజు ఒకకుమ్మరి జాతక రహస్యాలు దాసుగారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మట్టి పువ్వులు

మట్టి పువ్వులు గా ,హోసూరు బస్తీ యువక బృందం డా అగరం వసంత్ కూర్పరి గావివిధ ప్రాంతాలకు చెందిన 61మందికవులురాసిన  15వ ‘’కవితల పొత్తం’’ ఈ సంవత్సరం ప్రచురించి కృష్ణ గిరి జిల్లా తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు కీ .శే .కలువకుంట నారాయణ పిళ్ళే కు అంకితమిచ్చి౦ది .ఈ పుస్తకాన్ని వసంత్ నాకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధూర్జటీ!

ధూర్జటీ! శృంగేరి కి చెందిన శ్రీ యరికలపూడి సుబ్రహ్మణ్య శర్మగారు ‘’ధూర్జటీ ‘’శతకం రాసి ,శృంగేరి 34వ పీఠఠాదిపతులు శ్రీ శ్రీ చంద్ర శేఖర భారతీ తీర్ధ మహా స్వామివారికి అంకితమిచ్చారు .శర్మగారితో నాకుఎలాంటి పరిచయమూలేదు .కానీ వారుఆత్మీయంగా ధూర్జటిని మా ఇంటికి పంపగా ,అందిందనిఫోన్ చేస్తే ‘’మీ అభిప్రాయం రాయండి ‘’అని కోరారు .అందుకే  … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 శ్రీ దాసు లింగమూర్తి -3

 శ్రీ దాసు లింగమూర్తి -3 దాసుగారు ముదిగల్లు ,కళ్యాణ దుర్గం ,గంగవరం ,సిర్పి ,అనంతపురం మొదలలైన చోట్ల నామభజన సప్తాహాలు చేశారు .పినాకిని పత్రిక కవరేజ్ ప్రకారం అనంతపురం లో శ్రీరామ నామ సప్తాహం చేశారు .ముదిగల్లులో శివాలయ ఉద్ధరణ చేసి రామనామ సప్తాహం ,ఈశ్వరుడికి లక్ష బిల్వార్చన చేశారు .ఒకయువకుడు ‘’అయ్యా రాత్రి ఏమి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి వీక్షకులు -9,90,385

సరస భారతి వీక్షకులు -9,90,385 సరసభారతి సాహితీ బంధు లకు శుభ కామనలు -ఈరోజు ఉదయం 7-15కు సరసభారతి బ్లాగ్ వీక్షకుల సంఖ్య8,56,000,సువర్చలాన్జనేయ బ్లాగ్ వీక్షకుల సంఖ్య1,34,385 అంటే మొత్తం రెండు బ్లాగుల వీక్షకుల సంఖ్య9,90,385అక్షరాలా తొమ్మిది లక్షల తొంభై వేల ,385 అన్నమాట .ఈ విజయం అంతా సాహిత్య బంధు, సాహిత్యాభిమానులదే. అందరికి వినమ్రంగా … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి -2 వివాహ ఉద్యోగాలు –దాసు గా అవతరించటం

శ్రీ దాసు లింగమూర్తి -2            వివాహ ఉద్యోగాలు –దాసు గా అవతరించటం గోదావరీ నదీ పాయ వశిష్ట గోదావరి ఒడ్డున విజ్జ్హేశ్వరం అనే  గ్రామం  లో నదికి ఆనకట్ట ,లాకులు ,నరసాపురం కాలువ ఉ౦డి,పరమ మనోహరం గా కనిపిస్తుంది .ఈ గ్రామ కరణం అల్లుడు  ఒంటిమిల్లి వాసి ఎర్రమిల్లి వెంకట చలమయ్య కరణీకం చేస్తాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సంజీవరాయ కవి శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని 

సంజీవరాయ కవి శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -1  కవికధా కమామీషు       రావూరి సంజీవ రాయ కవి ప్రణీత ‘’శ్రీ రుక్మిణీ పరిణయము ‘’కావ్యం విశిష్ట మైంది .కారణాలు చాలా ఉన్నా ,అందులో ముఖ్య మైన కొన్నిటిని చూద్దాం .ఏ కావ్యాని కైనా కర్త ఒక్కడే ఉండటం సహజం .కాని ఈకవ్యకన్యక కు నిజం తండ్రి సంజీవ రాయ కవి అయినా ,తామూ ఆ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతదేశ 75 వ స్వాతంత్ర దినోత్సవ కానుకగా ‘సరసభారతి’ అందిస్తున్న కానుక అంకాత్మక (డిజిటల్)పుస్తకం సమస్త భక్త శిఖామణులు

భారతదేశ 75 వ స్వాతంత్ర దినోత్సవ కానుకగా ‘సరసభారతి’ అందిస్తున్న కానుక అంకాత్మక (డిజిటల్)పుస్తకం సమస్త భక్త శిఖామణులు

Posted in పుస్తకాలు | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి

  శ్రీ దాసు లింగమూర్తి శ్రీ దాసు లింగమూర్తి జీవితము  అనే పుస్తకాన్ని శ్రీ పాలపర్తి సూర్యనారాయణ రాశారు ఈయన అంతకుమునుపే ప్రియదర్శిని ,మేవాడపతనం లక్ష్మీ నరసింహ ,ముకుందమాల స్తోత్రాలు ,అహోబిల చరిత్రాదులు రాశారు .దీన్ని చాగలమర్రి వాసి డాక్టర్ గంగరాజు వెంకట రామయ్య గారు బెజవాడ ఆంద్ర గ్రంధాలయం లో 1931లో  ప్రచురించారు .ఖరీదు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాలిగ్రామ పుర వైభవం

సాలిగ్రామ పుర వైభవం యతి సార్వభౌమ శ్రీ రామానుజ పాదుకా తీర్ధ ప్రభావ ప్రపూరిత ‘’సాలిగ్రామ పుర వైభవం ‘’అనే స్తోత్రాన్ని శ్రీ మదస్టాక్షరీ మఠాధ్యక్షుడు స్వామి దయాసాగర భీష్మార్య శ్రీమన్నల్లార్య కులతిలక శ్రీ మద్వరద రామానుజపాదుకా సేవా ధురీణ ,దేశాభిమానీ మొదలైన బిరుదులున్నశ్రీ బి.పి .శ్రీనివాస శర్మ గారు రచించగా ,శ్రీమాన్ తూప్పిల్ గోపాలాచార్యకవి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

‘’ ఘూర్జరాంధ్ర ‘’అవుతుందేమో గోవి౦దా రామ !

‘’ ఘూర్జరాంధ్ర ‘’అవుతుందేమో గోవి౦దా రామ ! అమరావతికి సమాధి కట్టారు గోవి౦దారామ రోడ్లన్నీ తవ్వి మెరకేసుకొంటున్నారు గోవిందా రామా ఇన్సైడ్ ట్రేడింగ్ బూచి బూమరా౦గైనా,గోవిందా రామా అక్కడి రైతులకేది ఊరట గోవిందా రామా గేట్లు బిగించి అమరావతిని ముంచి గోవిందా రామ ‘’కొ౦పకొల్లేరు ‘’చేశారు గోవి౦దా రామా పులిచింతల గేటు విరిగితే గోవిందా రామా … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

సిద్ధ యోగుల సిద్ధ గుటిక

సిద్ధ యోగుల సిద్ధ గుటిక .  సరసభారతి ఆస్థానకవులు మాrపూర్తి  చేసి ,ఇప్పుడే ఆపుస్తకం చదివాను .నిజంగా సిద్ధ ఘుటిక అనిపించింది .ఆచార్యులవారి పాండిత్యానికి,వైదుష్యానికి  బహుకావ్యాను శీలానికి ,తానూ సిద్ధహస్తులైన పద్యకవిత్వానికి ,తన బహు శాస్త్ర పరిచయానికి ,అధ్యన శీలత్వానికి ,బహుకాల తెనుగు బోధనాపటిమకు  అద్దంపట్టిన రచన . 2019డిసెంబర్ లో మేముఒంటి మిట్ట యాత్ర చేసినప్పుడు తిరుగు ప్రయాణం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పారు వేట( పార్వేట )కథా సంగ్రహం

పారు వేట( పార్వేట )కథా సంగ్రహం పారు వేట( పార్వేట )కథా సంగ్రహం  అనే చిరుపోత్తాన్ని కర్నూలు జిల్లా వోర్వకల్లు  శ్రీ కేశవస్వామి ఉత్సవాన్ని గురించి ,కావ్యంగా నిజాం ఇలాకా ఇల్లూరు  గ్రామానికి చెందిన శ్రీ అప్పకవి గారు వ్రాయగా కర్నూలు కు చెందిన శ్రీ గుంతా సుబ్బన్న శ్రేష్టి గారు 1918లో కర్నూలు శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మాల్యాద్రి నృసింహ శతకం

మాల్యాద్రి నృసింహ శతకం మాల్యాద్రి నృసింహ శతకాన్ని నరసింహ భక్తాగ్రేసరుడు శ్రీ ముత్తరాజు నృసింహరావు గారు సర్వజిత్ నామ సంవత్సర పుష్య శుద్ధ తదియ స్థిరవాసరం అంటే 1887 డిసెంబర్ లో  రచించి,నృసింహా చార్య పండితుని చే పరిష్కరింప జేయించి ,నెల్లూరు శ్రీ రంగనాయక లీలా ముద్రాక్షర శాల యందు 1889నవంబర్ 5న  ముద్రించారు .మాల్యాద్రి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తత్వ వేత్త యడ్ల రామ దాసు గారు

తత్వ వేత్త యడ్ల రామ దాసు గారు 19వ శతాబ్దం చివరలో కాకినాడలో ఉన్న తత్వ వేత్తలలో యడ్ల రామదాసు ఒకరు .క్రీ.శ 1860లో జన్మించి 70ఏళ్ళు జీవించి 1910లో సిద్ధిపొందిన తత్వ వేత్త .బ్రహ్మం గారి తత్వాల తర్వాత ఈయన తత్వాలకే వ్యాప్తి ఎక్కువ .119కీర్తనలతో ‘’సాంఖ్య తారకామనస్క యోగంబనెడు సుజ్ఞాన చంద్రిక ‘ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాజ యోగి –   శ్రీ  రాళ్ళపల్లి  అనంత కృష్ణ శర్మ

రాజ యోగి –   శ్రీ  రాళ్ళపల్లి  అనంత కృష్ణ శర్మ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ హిందీ లో ప్రేమ చంద్ లాగా తెలుగులో నిజం గా తెలుగు వారు .ఆయన శైలి కిసలయ కుసుమం .ఒక్క కఠిన పదం ఉన్నా సహించరు .జావళీలకు ,జట్కా సాహేబు వరుసలకు యతి ని తెలుగు గద్యం లో ప్రవేశ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అవధూత నిట్టల ప్రకాశం గారు

అవధూత నిట్టల ప్రకాశం గారు  అవధూత నిట్టల ప్రకాశం గారు యానాం కు ఆయన 50 వ ఏట వచ్చినప్పుడు తన చిన్నతనం లో చూశానని శతావధాని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు రాశారు .అప్పటికి ప్రకాశం గారికి కవిగా గుర్తింపులేదు .ఆయనను ఎవరూ ఎరగరు కూడా .అలా ఒకరోజున ఆయన తనకు కొద్దిరోజుల్లో కవన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత నిట్టల ప్రకాశం గారు -2(చివరిభాగం )

అవధూత నిట్టల ప్రకాశం గారు -2(చివరిభాగం ) ‘’నిట్టల ప్రకాశంగారు భజన కత్తుగా పాడుకోదగిన వారే కానీ అంతకు మించిన పాటకులు కారు ‘’అన్నారు వెంకట శాస్త్రి గారు .ఆయన భామ వేషం కట్టేవారనీ ,దానిలోనుంచి వచ్చిన పదకవితలే ఇవి అని చెప్పగా విన్నారట .ఆ వేషానికీ ఆకవిత్వానికి సంబంధం ఉండదు .పూర్వ జన్మ లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గుర్రపు స్వారిలో బంగారుపతకం పొందిన ప్రస్తుత బ్రిటన్ రాణీ అధికారప్రతినిది –రాయల్ ప్రిన్సెస్ అన్నే-(వ్యాసం)– గబ్బిట దుర్గా ప్రసాద్

గుర్రపు స్వారిలో బంగారుపతకం పొందిన ప్రస్తుత బ్రిటన్ రాణీ అధికారప్రతినిది –రాయల్ ప్రిన్సెస్ అన్నే-(వ్యాసం)– గబ్బిట దుర్గా ప్రసాద్ 01/08/2021గబ్బిట దుర్గాప్రసాద్ పుట్టుక: బ్రిటన్ చక్రవర్తి ఆరవ జార్జి పాలనాకాలం లో క్లియరెన్స్ హౌస్ లో 1950 ఆగస్ట్ 15 న డచెస్ ఆఫ్ ఎడింబర్గ్ ప్రిన్సెస్ ఎలిజబెత్ కు , డ్యూక్ ఆఫ్ ఎడింబర్గ్ … Continue reading

Tagged | Leave a comment

శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు

శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు చిలిపి’’ వరద ‘’ శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు చిన్నతనం విశాఖ పట్నం లో గడిచింది .అప్పుడు ఆయన తండ్రి శ్రీ అబ్బూరి రామకృష్ణా రావు గారు ఆంధ్రా యూని వర్సిటిలో లైబ్రేరియన్ గా ఉండేవారు. ఆయనవల్లనే శ్రీ శ్రీ ,ఆరుద్రలు పాశ్చాత్య సాహిత్యపు పోకడలను గ్రహించారు .పుస్తకాలిచ్చి వారితో చదివి౦చేవారాయన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

21వ శతాబ్దం లో మతం -3(చివరి భాగం )

21వ శతాబ్దం లో మతం -3(చివరి భాగం )  21వ శతాబ్ది ఆశా జ్యోతి ధర్మ౦ ఒక్కటే 21వ శతాబ్దిలో రాబోయే దశకాలలో ధర్మం ఒక్కటే సరైన మార్గనిర్దేశం చేసే దివ్య జ్యోతి .పడమటి దేశాలలో మతం పూర్తిగా మతతత్వవాదానికీ ,సెక్యులరిజ వర్గాలమధ్య ఇరుక్కు పోయింది .కానీ మనకు మాత్ర౦ ధర్మమే  ఉత్కృష్ట  ధ్యేయం.వాళ్లకు ఆ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment