వీక్షకులు
- 981,074 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (308)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (838)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: September 2021
శాంతి వైపు లోతైన అన్వేషణ
శాంతి వైపు లోతైన అన్వేషణ ‘’చరిత్ర ప్రాచీనం ,మధ్యయుగం ,ఆధునికం అనే విభజన గణనీయం కాదు ‘’అని అనుకున్నతర్వాత,మనం అటామిక్ కాలంకు ముందు ,ఆ తర్వాత అనే మాట్లాడుకోవాలి .కొత్త చారిత్రాతమకమైనరేఖనుగీసుకోవాలి’’అని ‘’ఫిలాసఫీ ఆఫ్ పీస్’’అనే తన పుస్తకం లో ప్రారంభవాక్యాలుగా జాన్ సోమర్ విల్లీ రాశాడు .ఇది హీరోషీమా దురంతం తర్వాత నాలుగేళ్ళకు ప్రచురితమైంది. … Continue reading
మధ్య పశ్చిమం లో వేదాంతం -3(చివరి భాగం )
మధ్య పశ్చిమం లో వేదాంతం -3(చివరి భాగం ) లూస్ విల్ లో 48 గంటలు జనాలతో చక్కగా కలిసిపోయి ప్రభావితం చేసే గొప్ప వ్యక్తిత్వం స్వామి పరమానంద ది.లూస్ విల్ లో ఆయన పర్యటన షెడ్యూల్ గమనిస్తే తనకోసం ఆయన ఉంచుకొన్న సమయం అతి తక్కువ అని తెలుస్తుంది .వేదాంత ప్రవచనాలలో ఆయన ఆధ్యాత్మికత … Continue reading
మధ్య పశ్చిమం లో వేదాంతం -2
మధ్య పశ్చిమం లో వేదాంతం -2 స్వామీజీ అడుగు జాడలలో వివేకానందస్వామి యువ శిష్యుడు స్వామి పరమానంద ,గురు అడుగుజాడలలో మధ్య పశ్చిమం లో వేదాంత భావ వ్యాప్తి చేశారు .లభించిన ఆధారాలను బట్టి ఆయన మధ్య పశ్చిమం లో చాలాసిటీలు సందర్శి౦చారు.20వ శతాబ్ది మొదటి దశకాలలో లూస్ విల్ ,సిన్సినాటి ,సెయింట్ లూయిస్ లు … Continue reading
భాగవత పరమార్ధం
భాగవత పరమార్ధం ఆచార్య శ్రీ గంటి సోమయాజి గారి దర్శకత్వం లో ‘’తెనుగు వ్యాకరణ వికాసం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.పొంది ,ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో తెలుగు ప్రొఫెసర్ గాను ,ప్రాచ్యభాషా విభాగాలకు అధ్యక్షులుగాను పని చేసి,యుగపురుషుడు ,విశ్వకవి గద్య రచనలు ,కుమారాంజలి ,సత్యం శివం సుందరం మొదలైన పద్య రచనలు ,మా నిషాదం వంటినాటికలు ,కాళిదాసకవిత వంటి విమర్శన … Continue reading
మధ్య పశ్చిమం లో వేదాంతం
మధ్య పశ్చిమం లో వేదాంతం స్వామి వివేకానంద 1893 ప్రపంచ మతసమ్మేళనం లో పాల్గొని ప్రసంగించాక ,భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించాలన్న రాజకీయ భావం బలపడింది .అప్పటికే దేశం బ్రిటిష్ వారి సేవలో రెండు శతాబ్దాలు పైగా గడిపింది .తన మూల సిద్ధాంతాలను ఆదర్శాలను మర్చే పోయింది.సుదీర్ఘ నిద్రలో జోగింది .తన దారి మర్చే పోయింది … Continue reading
అప్పయ్య దీక్షితులు
అప్పయ్య దీక్షితులు పుల్లెల వారి ప్రస్తావనలు లో అప్పయ్య దీక్షితులు రాసిన ‘’సిద్ధాంత లేశ సంగ్రహం ‘’పై మంచి విషయాలు చెప్పారు .మహా పండితుడు అయిన అప్పయ్య దీక్షితులు తమిళ నాడు లోని ఆర్కాట్ జిల్లాలో ‘’అడయప్పాలెం ‘’గ్రామం లో జన్మించారు .1554-1626 కాలంవాడు .మహా వైయ్యాకరణుడు అయిన భట్తోజీ దీక్షితులు వీరి వద్ద వేదాంత … Continue reading
శ్రీ చెన్న కేశవ స్వామి –హరిజనార్చకులు
శ్రీ చెన్న కేశవ స్వామి –హరిజనార్చకులు అనే పుస్తక౦ మొదటి భాగం శ్రీ గంధం నాగేశ్వరరావు గారు రచించి 1986లో ప్రచురించారు .వెల అమూల్యం .ఈ రచయిత 1920లో జన్మించి ,ఉపాధ్యాయునిగా చేసి తర్వాత తెలుగు లెక్చరర్ గా పదవీ విరమణ చేశారు పగోజి అత్తిలి లో కాపురం .వీరితో నాకు పరిచయం లేదు .ఈ … Continue reading
వింత ఆలయాలు విచిత్ర విశేషాలు -2
వింత ఆలయాలు విచిత్ర విశేషాలు -2 విగ్రహాలబదులు మూడు శిరసులున్న అమ్మవారు –వైష్ణవీ దేవి జమ్మూ కాశ్మీర్ కాత్రా త్రికూట పర్వతాలపై వైష్ణవి దేవి ఆలయం ఉంది. ఆలయం అంటే నిర్మాణం కాదు .రాతి గుహ దేవాలయం .అమ్మవారు మహా లక్ష్మీ దేవి అవతారం .ఆమెను త్రికూట అనీ మాతా రాణి అనీ భక్తులు పిల్చుకొంటారు … Continue reading
Posted in దేవాలయం
Leave a comment
వింత ఆలయాలు విచిత్ర విశేషాలు
వింత ఆలయాలు విచిత్ర విశేషాలు 1-లక్ష్మణ రేఖ ను చూపేఆలయం –నాచ్న దేవాలయం మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో గుప్తులకాలం నాటి నాచ్నకుఠార దేవాలయ సముదాయం లో రామాయణ గాథలున్న రాతి నిర్మాణ దేవాలయం లో రావణుడు సీతాపహరణం కోసం మాయా యోగి రూపం లో రావటం ,సీతాదేవి లక్ష్మణుడు గీసిన రక్షణ రేఖ అయిన లక్ష్మణ … Continue reading
Posted in దేవాలయం
Leave a comment
సంత్ కబీర్ సప్త శతి
సంత్ కబీర్ సప్త శతి మాన్య మిత్రులు శ్రీ పంగులూరి హనుమంతరావు –మాజీ కులపతి ,శ్రీ యల్లా ప్రగడ ప్రభాకరరావు -మాజీ అధ్యాపకులు జంటగా ఇప్పటికి చాణక్య నీతులు తిరువళ్ళువార్ దివ్యాకృతి -తిరుక్కురళ్ మొదలైన వాటిని చక్కని అనువాదం చేసి కౌండిన్య పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించారు .వారు ఎవరికీ వారే విడిగాకూడా రచనలు చేసి ముద్రించారు … Continue reading
త్రికోటీశ్వర చరిత్ర -5(చివరి భాగం )
త్రికోటీశ్వర చరిత్ర -5(చివరి భాగం ) బొచ్చు కోటీశ్వరాలయం కోటప్పకొండపై పది దేవాలయాలున్నాయి .అందులో బొచ్చు కొటీశ్వరాలయం మధ్య సోపానమార్గం మొదట్లో ఉంది .ఇక్కడ భక్తులు మొక్కులు తీర్చుకొని తల వెంట్రుకలు సమర్పిస్తారు కనుక ఆపేరొచ్చింది .అష్ట దిగ్బంధన౦, లో ఇది తూర్పు వైపున ఉన్నది. ఇక్కడ ఒక శిధిల శాసనం … Continue reading
త్రికోటీశ్వర చరిత్ర -4 సాలంకయ్యచివరి కధ
త్రికోటీశ్వర చరిత్ర -4 సాలంకయ్యచివరి కధ రోజూ కూతురుకోసం వెదకటం వలనసాలంకయ్య తన సంగాతిజంగామముని చెప్పలేక పోయాడు .ఒక రోజు బ్రహ్మ శిఉకొంతున్నాను శిఖరం ఎక్కి అక్కడ గుహలో ఆనంద వల్లి వెంట వచ్చిన యతీన్ద్రుడైన జ౦గమ శివుడు కనిపించగా ఆయనే ‘’మీ ఇంట్లో నేను ఆతిధ్యం పొందాను .తర్వాత రుద్రా శిఖరానికి వచ్చి మీ … Continue reading
త్రికోటీశ్వర చరిత్ర -2
దక్షయాగ విధ్వంసం జరిగాక ,అతని భార్య పతి భిక్షకోసం ప్రాధేయపడగా వీరభద్రుడు గొర్రె ఎప్పుడూ తల వంచుకొనే ఉంటుంది కనుక దక్షుడు కూడా అలాగే ఇక తలవంచుకొనే ఉండాలని గొర్రె తల తెచ్చి పెట్టి బతికించాడు .సతీ దేవి పిలువని పేరంటంగా వెళ్లి ,తండ్రియాగం లో తనకు జరిగిన పరాభవానికి కాలి బొటనవ్రేలు నేలకు రాసి … Continue reading
త్రికోటీశ్వర చరిత్ర
త్రికోటీశ్వర చరిత్ర త్రికోటీశ్వరాన్ని కోటప్పకొండ అంటారు .గుంటూరుజిల్లా నరసరావు పేటకు సుమారు 10కిలోమీటర్ల దూరం లో ఎల్లమంద ,కొండ కావూరు గ్రామాల మధ్య ఉంది .దీని చుట్టుకొలత ‘’అడుగు తక్కువ ఆమడ ‘’అంటారు .కానీ మూడు క్రోసులే ఉంటుంది వైశాల్యం 15వందల ఎకరాలు .ఎత్తు1587అడుగులు .600అడుగుల ఎత్తులో శ్రీ కోటీశ్వరస్వామి దేవాలయం ఉంది .దీనీపైన పాత … Continue reading
అగస్త్య లింగ శతకం -2(చివరి భాగం )
అగస్త్య లింగ శతకం -2(చివరి భాగం ) మల్లికార్జున శాస్త్రి రెండవ భార్య కొడుకు పుట్టగానే చనిపోగా ,కళ్ళికోట కు చెందిన మీనాక్షమ్మను తృతీయం చేసుకొని అయిదుగురు కుమారులను పొందాడు .మల్లికార్జున గారి శిష్యులు వరంగల్ చాందా ,నాగపూర్ ,కామిఠీ,ఆశనపర్తి సీతం పేట ,కోరుపల్లి మొదలైన చోట్ల ఉన్నారు .మల్లికార్జునగారు –అచ్చతెనుగు హరిశ్చంద్రోపాఖ్యానం ,కూకడ మారయ్య … Continue reading
శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారిది ‘’చదువు తీర్చిన జీవితం ‘’
శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారిది ‘’చదువు తీర్చిన జీవితం ‘’ ఒక సామాన్య మహిళ ఆత్మ కథ గా శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మగారు తన జీవిత చరిత్ర రాసుకొంటే ,కృష్ణా జిల్లా తెన్నేరు వాసి సాహిత్య ,విద్యోపజీవి మాన్యమిత్రులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు తమ తల్లిగారి పేర ఏర్పరచిన ‘’దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ ‘’తరఫున … Continue reading
అగస్త్య లింగ శతకం
అగస్త్య లింగ శతకం శ్రీ తాడికొండ పూర్ణ మల్లికార్జున అయ్య వార్ల౦గారు ‘’అగస్త్యలింగ శతకాన్ని పూర్తిగా సీసపద్యాలతో రచించి ,1935లో బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షరశాలలో ,వరంగల్ కు చెందిన చిదర రాజమౌళి గారి రాజశేఖరం,అక్షయ లింగం గార్ల ద్రవ్య సహాయం తో ముద్రి౦చారు .దీనితోపాటు శివభజన కీర్తనలు కూడా ఉన్నాయి .వెల తెలుపలేదు .దీనికి … Continue reading
ధన్యవాదాలు
ధన్యవాదాలు నమస్తే శ్రీ సు౦కర కోటేశ్వరరావు గారు -అంతా క్షేమమని తలుస్తాను .యధా ప్రకారం ఎప్పుడూ పంపించినట్లే మేము అడుగకుండానే ,సరసభారతి పై అభిమానం తో మీరు ఈరోజు 11-9-21 శనివారం పంపిన 10వేలరూపాయలు ,అంది నా అకౌంట్ లో జమ అయినట్లు మెసేజ్ వచ్చింది .ధన్యవాదాలు .మీ ఆదరాభిమానాలు సాహిత్యం పై ఉన్న మక్కువ … Continue reading
త్ర్యంబకేశ్వర శతకం
త్ర్యంబకేశ్వర శతకం శ్రీ కేసనపల్లి లక్ష్మణ కవి త్ర్యంబ కేశ్వర శతకాన్ని రచించి ,1936లో నరసరావు పేట కోటీశ్వర ముద్రాక్షర శాలలో ముద్రించారు ,వెల-బేడ అంటే రెండు అణాలు .’’కవిగారు గుంటూరుజిల్లా నరసరావు పేట కేసనపల్లి వాస్తవ్యుడు .ఆర్వేలనియోగి బ్రాహ్మణుడు .శ్రీవత్స గోత్రీకుడు .శ్రీ ఆంజనేయ వర ప్రసాది .సుబోధక యమక ,అనుప్రాసలతో దీన్ని … Continue reading
ఇవాల్టి నుంచే ”మంత్రమయ వాణి విశ్వ నాద” ప్రారంభం
ఇవాల్టి నుంచే ”మంత్రమయ వాణి విశ్వ నాద” ప్రారంభం ప్రస్థాన త్రయం లో ముఖ్యమైనది శ్రీ బాదరాయణ వేద వ్యాస మహర్షి రచించిన బ్రహ్మ సూత్రాలు కు శ్రీ శంకర భగవత్పాదులు రచించిన అద్వైత భాష్యానికి శ్రీ నోరి శ్రీనాధ సోమయాజులు గారి తెలుగు వ్యాఖ్యానం ”బ్రహ్మ సూత్ర దర్శనం ”ను సరసభారతి ఫేస్ బుక్ ద్వారా … Continue reading
వేద, ఇతిహాస, తాత్విక రచనల విశ్లేషణ
వేద, ఇతిహాస, తాత్విక రచనల విశ్లేషణ సాహితీ బంధువులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు .సరసభారతి బ్లాగ్ ఏర్పరచి దశాబ్ద కాలం దాటింది నేను వివిధ రామాయణ, భారత, భాగవత,వేద ఉపనిషత్తులు మొదలైన వాటిపై విశ్లేషణ రూపంగా రాసినవన్నీ ఒక చోటికి చేర్చి డిజిటల్ రూపమిచ్చి రెండవ భాగం గా సుమారు 450 పేజీల ‘’వేద, … Continue reading
కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన-2(చివరి భాగం )
కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన-2(చివరి భాగం ) ఆంధ్ర చాళుక్యులు జైన మఠాలను,కానీ జైన గ్రంథాలను కానీ తగలబెట్టినట్లు ఆధారాలు లేవు .9వ శతాబ్ది కి చెందిన’’కవి రాజ మార్గం ‘’అనే ఛందో గ్రంథం వడ్డారాధన కంటే ప్రాచీనమైనది .వాన్చియార్ అనే శాస్త్రవేత్త తెలుగులో ఛందో శాస్త్రం రాశాడని అందులో ఉంది .కానీ … Continue reading
మనల్ని ఏకు (లు )తున్న సార్ధక నాములు
మనల్ని ఏకు (లు )తున్న సార్ధక నాములు 1-విద్యా వ్యవస్థ భ్రష్టు కు ”ఆదిమూలం ”2-ఒళ్ళంతా ,నోటినిండా బూతులతో -”నాని” ,”నాని” ,”నాని ”౩-ఆయన ఆర్ధిక విషయం వింటే ”బుగ్గన ”వేలేసుకోవాల్సిందే ‘ఆశ్చర్యంగా 4-రోడ్ల బాగు సేత ఏ”ధర్మానా ”లేదు5-అమరావతి ప్రజల చేతిలో ”బొచ్చె”పెట్టె మున్సిపాలిటి 6-గుడులు గోపురాలు ధార్మిక సంస్థల ”పల్లీ”ల హాంఫట్ కు నోరు ”వెల్ల ”బెట్టాల్సిందే … Continue reading
కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన
కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన వడ్డారాధన మతపూర్వ యుగ కృతి .చతుర్విధ ఉపసర్గలను విని ,ముక్తి పొందిన 19 జైన మహాపురుషులకధలు ఇవి .దీనికి ‘’ఉపసర్గ కేవలుల కధలు ‘’అనే పేరు కూడా ఉంది .దీన్ని క్రీ శ 920లో శివ కొత్యాచార్యుడు రచించాడని మొదట అంతా అనుకొన్నారు .కానీ డా హం … Continue reading
కేరళ పాణిని రాజరాజ వర్మ -5(చివరి భాగం )
కేరళ పాణిని రాజరాజ వర్మ -5(చివరి భాగం ) కాలేజిలో పని చేసే రోజుల్లో వర్మ ఉదయం 9లోపే స్నాన భోజనాలు పూర్తీ చేసేవాడు .కాలేజిలోనే టిఫిన్ చేసి ,కాలేజి అవగానే యూనియన్ క్లబ్ కు వెళ్లి ,పేకాట ,టెన్నిస్ ఆడి ,చీకటి పడ్డాక ఇంటికి చేరేవాడు . కుటుంబ జీవనం రాజరాజ వర్మ … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
శ్రీనాథ కవి సార్వ భౌముడు
శ్రీనాథ కవి సార్వ భౌముడు శ్రీనాధుడికి ఈ పేరు పెట్టిన మారయ్య గొప్ప సంస్కారి .తండ్రిని కొడుకు ‘’విద్యా రాజీవ భువుడు ‘’అని చెప్పాడు అంటే విద్యలకు బ్రహ్మ అంతటివాడు.శ్రీనాధుడు ‘’బందరు ‘’వాడు అంటే ,కర్నాటకం వాడని కొందరు నెల్లూరి కవిజాణఅనుకొన్నారు అక్కడి వారు .అసలు పేరు ‘’సీనయ్య’’అని అదే శ్రీనాథుడిగా మారిందని ఒక మరకట బుద్ధి గాడు … Continue reading
ఆధునిక భారత దేశ ప్రధమ ముస్లిం టీచర్ –ఫాతిమా షేక్(వ్యాసం) – గబ్బిట దుర్గా ప్రసాద్
ఆధునిక భారత దేశ ప్రధమ ముస్లిం టీచర్ –ఫాతిమా షేక్(వ్యాసం) – గబ్బిట దుర్గా ప్రసాద్ 01/09/2021గబ్బిట దుర్గాప్రసాద్ ఫాతిమా షేక్ జనన ,మరణాల తేదీలు తెలియదు కానీ ,బారత దేశం లో మొదటి ముస్లిం టీచర్ గా ఫాతిమా షేక్ గుర్తింపు పొందింది . ఆ కాలం లో సా౦ఘిక సంస్కర్తలైన జ్యోతిబాయ్ ఫూలే … Continue reading
కేరళపాణిని రాజరాజ వర్మ 4
కేరళ పాణిని -4ఉద్యోగం లో ఉన్నత దశ రాజరాజ వర్మ అధ్యాపక వృత్తిలో శిఖరాగ్రం అందుకొన్న కాలం ఇది .పాశ్చాత్యులు మాత్రమే అధిష్టించాల్సిన ఉన్నత పదవులు వర్మకు దక్కటం ఆయన ప్రతిభా విశేషం .19 10 లో సంస్కృత ,ద్రావిడ భాషలకు ఆచార్యుడయ్యాడు .ఈ విషయం మేనమామ కేరళ వర్మకు ముందు తెలిసి మేనల్లుని అభినందిస్తూ … Continue reading