మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -38

• మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -38 • 38-నాట్య విద్యాలయ అధ్యాపకులు,పెద్దమనుషులు హీరో –రామచంద్ర కాశ్యప • రామచంద్ర కాశ్యప అడ్వొకేటు. విజయవాడ. అనుభవం గల రంగస్థల నటుడు. డి.వి.నరసరాజుగారు రాసిన ”నాటకం” నాటకంలో ముఖ్యపాత్రధారిగా మంచి గుర్తింపు. ‘దేవదాసు’ సినిమాకి ముందు వినోదావారు కొంతమంది కొత్తవారితో ”శాంతి” (1952) తీశారు. రామచంద్ర కాశ్యప అందులో నాయక పాత్రధారి. తర్వాత ‘కోడరికం’ (1953)లో నటించారు- ముఖ్యపాత్రే. కె.వి.రెడ్డి గారు ‘పెద్ద మనుషులు’ (1954)లో కాశ్యప హీరో. హీరో అంటే ఆ రోజుల్లో అమ్మాయిలతో పాడుతూ, విలన్‌ని కొట్టడం కాదు. ముఖ్యపాత్ర అని అర్థం. తర్వాత ‘ఆడబిడ్డ’ (1955) లాంటి చిత్రాల్లో నాయకుడిగా నటించినా, ప్రాముఖ్యం లేని పాత్రలు ధరించడానికి ఇష్టపడేవారు కాదు. మధ్య మధ్య విజయవాడ వెళుతూ సాంఘిక నాటకాల్లో, రేడియో నాటకాల్లో నటిస్తూ వచ్చారు. తక్కువ చిత్రాల్లోనే నటించినా, ‘పెద్ద మనుషులు’ గుర్తున్నట్టు అందులోని కాశ్యప కూడా గుర్తిండిపోయాడు. • కోప్పరపువారి నాటకం 1950లోప్రదర్శిమ్పబడి ఆంధ్రనాటక కళా పరిషత్ పోటీలలో రాఘవ కళా కేంద్రం వారిచే ప్రదర్శింపబడి బహుమతి పొందింది శ్రీ కే పార్ధసారధి శ్రీ వెంపటి రాధాకృష్ణ,శ్రీ పి.రామచంద్ర కాశ్యప్ ,మాచినేని వెంకటేశ్వరరావు ,దివి నరసరాజు ,విన్నకోట రామన్నపంతులు ఎం ఎస్ మూర్తి కొంగరజగ్గయ్య కేవీస్ శర్మ శ్రీమతి కొప్పరపు సరోజినీ ,శ్రీమతి టి.సీతాలత వంటి ఉద్దండులు నటింఛి అఖండ ఖ్యాతి తెచ్చారు . • ఆంద్ర ప్రదేశ్ నాటక అకాడెమి సహాయంతో ఆంద్ర నాటక కళా పరిషత్ ఆధ్వర్యం లో విజయవాడలో 1950 ఆగస్ట్ 1న ‘’నాట్య విద్యాలయం ‘’ఏర్పడింది .శ్రీ పసల సూర్య చంద్రరావు శ్రీ ఎం ఆర్ అప్పారావు లు ప్రారంభించారు .శ్రీ శ్రీనివాస చక్రవర్తి ప్రిన్సిపాల్.విన్నకోట రామన్నపంతులు కొడాలి ఆది శేషయ్య ,పి.రామ చంద్ర కాశ్యప ,బసవరాజు సుబ్బారావు గార్లు అధ్యాపకులు .నటన ,నాటక లక్షణాలు నాటక ప్రయోగం నాటక రంగ చరిత్ర బోధించారు .క్లాసులు సాయంత్రం పూట జరిగేవి . • *రామచంద్ర కాశ్వపతో నా మొట్ప్బమొదటి ఏరిచయం- మదరాసు లయోలా కాలీజిలో- 040లో! అతను నాకంటి ఒక సంవత్సరం జూనియర్‌! నోను నియర్‌ ‘బి.ఏ.లో వుండగా- అతను వచ్చి- ఏ.యేు.లో చేరాడు. రామస్న పంతులుగారితో పరిచయం౦– విజయవాడలో – 1948 ప్రాంతాల! మెము ముగ్గురమూ విజయవాొడ- (అవ్వుడు ఎజవాడ) వాసులమ్తైనా- ఫ్లాస్కూలు బైస్కూలు, వాళ్ళిద్చ్వరూ మునసిసివ చదువులు – ల పైస్కూలు చేరడంతో – వాళ్ళిద్చరికి పరసృరం పరిచయం వుందిగాని- “నాకు వాళ్ళతో పరిచయం లేదు. – మదరాసు లయోలా కాలేజిలో- ఆంధ్ర విజ్నాన మితి- నాటక విభాగానికి నేను కార్యదర్శిని. ప్రతి సంవత్సరం ఒక నాటకం ప్రదర్శించాతమానవాయితీ ‘ఆ సంవత్సరం (1940) ““రాభూప్రతాప్‌” పదర్శించాం, అందులో నేను రాణాప్రతాప్‌- కొండముది గోపాలరాయ శర్మ ప్రఖ్యాత సినీ- నాటక రచయిత నా’ సహాధ్యాయి) శక్తసింహుడు- రామచంద్ర చదువుతున్నారు). గోపాల రాయ శర్మకు గూడ ఒక బహుమతి లభించింది. ఆ తరువాత గూడా- కాలేటీలో నూ- నాటకాలు కాశ్యప లా కాలేటలొ నూ–. . ప్రదర్శించి బహుమతులు పొందాడు, నేను బి.యు.తో చదువు ముగించి. బెజవాడ వచ్చేశాను. కాశ్యప లా పూర్తిచేసి- బెజవాడలొ – ,ప్రాక్టిసు పెట్టాడు. 1947-. ఉసెంబర్‌లొ అనుకుంటాను– బెజవాడలో ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటక పోటీలు- దుర్గా కళామందిరంలొ జరిగాయి! ఆచార్య. ఆత్రేయా – “ఈనాడు” నాటకం, ప్రదర్శించారు. ప్రస్తుత ఆంధ్ర ముఖ మంత్రి శ్రి యన్‌, ట్‌. రామారావు గారు- “చేసన పావం” నాటీక ప్రదర్శించారు. రచన- కొప్పరపు నుబ్బారావుగారు. , జగ్గయ్యగారు గూడ ఒక నాటికలో పాల్గొన్నారు. ఆ నాటకాలు చూచి- కాశ్యప– రామన్నపంతులు- నెనూ- వుత్పాహపడి- మళ్ళీ నాటకాలు ప్రదర్శ్నించాలని- నిర్ణయించుకున్నాం! అప్పుటీకే- కొప్పురపు సుబ్బారావు గారు- లిటిల్‌ ధియేటర్‌ తరఫున మంచి సమకూర్చారు- విజయవాడలో నాటక (ప్రదర్ననలకు– స్త్పాపంచాం! మొచట- సోమంచి యజ్ఞాన్నశాస్తి గారి- “విశ్వం హనుమంతరాయ (గ్రంధాలయం రాఘవకళా కేంద్రం గ్రంవాలయంలొ ప్రవర్సించాం, అంచులో – ప్రఛాన పాత్రధారులు- కాశ్యప, గుడిపాటి వెంకటచలంగారి కుమార్తె, కుమారి నిర్మల! ఆంచులో నేనొష చిన్న వేషం వేళాను! ఆ తరువాత- కొప్పుఎవు న్‌. గాతు- చె. బి. ప్రసన్న వ్రానన “యిన్‌స్రుష్షర్‌ మ. “ఇనప తెరలు”గా వ్రాయు. ఆ నాటకం- రాఘవ ఇళాచం ఎం తిల్టున 1950లొ కాకినాడలొ. ఎరిగిన నాటళ సభాఫరిషత్తులో. ప్రదర్సించాం! . నేనూ- మాచినోని వెంజటేశ్వతరావు, రామచంద్ర. కాశ్వప, _ వెంపటి…రాదా కృష్ణ కోటగిరి; పొరృసారధిరావు- న్రిమతులు కొప్పురవు సరొ జినీవేవి, వీరమాచనేని సరోజినిచేవి- అందులో పాృతధారులం! • కాశ్యప– అక్బర్‌! యిప్పుడు ఆంధప్రదేశ్‌ హైకోర్చు (వధాన న్యాయమూర్సిగా రిటైర్‌ ఆయిన– క్రి జస్పిస్‌- కోకా రామచం(దరావు గారు- అందులో ఒక పాత్ర ‘ ధరించారు, ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ కార్యదర్శిగా పనిచేస్తూ అకాల మరణం వాతబడిన- శ్రి ఎ. చందశేఖర్‌ ఐ.ఎ.యస్‌. కూడ మరొక పొత్ర ధరించారు. ‘ప్రస్కుతం- ఆంధప్రదేశ్‌ పోలీస్‌ యిన్‌స్సెక్టర్‌ జనరల్‌గా రిటైర్‌ అయిన శ్రీ కొన రామచందారెడ్ని గారు గూడ ఒకవేషంవేశారు. ” .. ఆ నాటకం చూచడాసిక్ష వచ్చిన=’.. ఫ్‌లిం ప్రొడ్యూసర్‌ శ్రి పంతం చిన్నారావుగారు- కాశ్యప. నటనకు ముగ్భులై- ఒక బహుమతి (ప్రకటించారు. . ప్రస్నుతం-= హైకోర్టు సినియర్‌ అడ్వకేట్‌- శ్రి కటికినేని జగన్నాథరావు. గారు- నాకు ఒక బహుమతి ప్రకటించారు,’’అని గుర్తు చేసుకొన్నారు నరసరాజుగారు . • సశేషం • రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో • మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-22-ఉయ్యూరు • • • , _! • • • • • • •

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.