Category Archives: రచనలు

వెండి తెర బంగారం – 21

— గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -14

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -14 అనేకేశ్వర వాదం అనేకేశ్వర వాదాన్ని ఆంగ్లం లో ‘’polytheism ‘’అంటారు .అనేక దేవా, దేవతల మీద నమ్మకం ,లేక పొతే నానా దేవతాలను పూజించటం అనే ఒకానొక దశను  అనేకేశ్వర వాదం అంటారు .ఇది ఏకేశ్వర వాదానికి ,నాస్తిక వాదానికి ,అనేకాసుర (poly demonism )లకు భిన్నమైనది .అనేకేశ్వర వాదం లో భక్తీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -9

       మరుగున పడిన మతాలు –మతా చార్యులు -9 ఆదిమ జాతులలో దైవీ భావం ఆఫ్రికా ,ఆస్ట్రేలియా ,ఉత్తర అమెరికా ,యూరప్ ఆసియా దేశాలలో ఆదిమ వాసులందరికీ దైవం మీద వేరు వేరు అభిప్రాయాలున్నాయి .వాటిని క్రోడీకరిస్తే కొన్ని విషయాలు మనకు తెలియ వస్తాయి ఈ ప్రపంచాన్ని ,కనీ పించే వాటి నన్నిటిని నిర్మించటానికి ఒక … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -8

                  మరుగున పడిన మతాలు –మతా చార్యులు -8 ఫాచియా మతం ఫాచియా అంటే రాజ శాసన సంప్రదాయం .ధర్మం తో నీతి తో శాసనలతో ప్రభుత్వం పని చేయాలనేది వీరి సిద్ధాంతం .ప్రభుత్వం ప్రపంచం లో ఉన్న వస్తు స్తితి మీద ఆధారపడాలి కాని పరంపరా గతం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -7

   మరుగున పడిన మతాలు –మతా చార్యులు -7 మహమ్మద్ ఇక్బాల్ మతం మహమ్మద్ ఇక్బాల్ తత్వ ,న్యాయ శాస్త్రాలను జర్మని గ్లాండ్ దేశాలలో చదివి అధ్యయనం చేశాడు .మంచి కవి.ఆధునిక యుగం లో మహామ్మదీయులలో గొప్ప దార్శనికు డని ప్రసిద్ధి చెందాడు ఇక్బాల్1877నవంబర్ తొమ్మిది న జన్మించి 1931  ఏప్రిల్21 న మరణించాడు ఆయన్ను ”అల్లామా ఇక్బాల్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాధికారులు -6

మరుగున పడిన మతాలు –మతాధికారులు -6 శూన్య వాదం ప్రజ్ఞా పారమితం ఆధారం గా   ఆచార్య నాగార్జునుడు క్రీ శ175 లో శూన్య వాదాన్ని వ్యాప్తి చేశాడు .విగ్రహ వ్యావర్తిని ,మాధ్యమికా కారిక మొదలైన గ్రంధాలు రాశాడు .మొదటి దానిలో 72 కారికలు ,రెండవ దానిలో400 కారికలు ఉన్నాయి .వీటి వ్యాఖ్యానాలు కూడా ఆచార్యుడే రాశాడు ..క్రీ.శ.200-224 కాలం లో ఉన్న ఆర్య దేవుడు ‘’    చ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -5

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -5 సర్వాస్తి వాదం బుద్ధుడు చని పోయిన తర్వాత మూడొందల ఏళ్ళకు కాత్యాయనేఎ పుత్రుడనే ఆయన ‘’అభి ధర్మ జ్ఞాన ప్రస్తాన శాస్త్రం ‘’రాశాడు .కనిష్కుడి కాలం లో దీనికి‘’విభాష ‘’అనే వ్యాఖ్యానం వచ్చింది .రెండూ గీర్వాణ భాషలో ఉన్నవే .మొదటిది బుద్ధుని వచనం అయిన ‘’అభి దమ్మ పిటకం ‘’ఆదారం గా కాత్యాయనీ పుత్రుడు తన జ్ఞాన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కథ కంచికి

       కథ కంచికి పడుతూ లేస్తూ హడావిడిగా ‘’అందాల రాముడు సినిమాలో ‘’రాజ బాబు లాగా మా బావ మరిది బ్రహ్మం ఆపసోపాలతో వచ్చి టి.వి.చూస్తున్న నా పక్కన కూర్చున్నాడు .నేను ‘’కామెడీ చానెల్ ‘’లో మునిగి ఉన్నాను .కాసేపాగి ‘’ఏంటి బావా !దేశం అంతా తగల బడి పోతుంటే ,ఉడికి పోతుంటే ఏమీ పట్టకుండా  కామెడీ ఎంజాయ్ చేస్తున్నావ్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -4

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -4 చార్వాక మతం చార్వీ అనే ఆచార్యుని బట్టి ఆ మతానికి చార్వాక మతం అనే పేరొచ్చింది .ఈయన బృహస్పతి శిష్యుడు అని అంటారు .’’బ్రతకి న్నన్ని నాళ్ళు హాయిగా ఉండండి‘’అని అందమైన అంటే’’ చారు ‘’ మాటలతో ‘’వాక్ ‘’తో చెప్పారు కనుక ‘’చార్వాకం ‘’అయింది .’’తిను తిను ‘’అనేదే వీరి ఉద్బోధ అందుకే ఆపేరు .తిను అంటే అనుభవించు అని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రభుత్వ సాంఘిక శాస్త్ర పుస్తకాలు –కని పించిన దోషాలు –గుణాలు

సాహితీ బంధువులకు –శుభ కామనలు –కృష్ణా జిల్లా పేద ముత్తేవి శ్రీ లక్ష్మీ నృసింహ ఆశ్రమ పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ సీతా రాం యతీంద్రుల వారు– వారి చే పేద ముత్తేవి లో నిర్వ హింప బడుతున్నఓరి యంటల్ హైస్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ,నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు ,కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘానికి మాజీ సెక్రెటరి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మెక్సికో మహిళా మణి దీపం- రోసారియో కాస్టలనాస్

మెక్సికో మహిళా మణి దీపం- రోసారియో కాస్టలనాస్     మెక్సికో మహిళా మణి దీపం- రోసారియో కాస్టలనాస్ Posted on September , 2013 by గబ్బిట దుర్గాప్రసాద్     ఆమె పుట్టిన కుటుంబం బాలిక బతికున్డటానికి ఇష్టపడదు  .ఇంక చదువేం చెప్పిస్తారు ?అలాంటి కుటుంబం లో పుట్టి ఉన్నత శిఖరాల నందుకొన్న మెక్సికో మహిళా మణి దీపం  రోసారియో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మాతా చార్యులు -3

మరుగున పడిన మతాలు –మాతా చార్యులు -3 మోత్జు మతం చైనా దార్శనికుడు కంఫ్యూజియాస్ కంటే తర్వాతి కాలం వాడైన మోత్జు హోవాన్ రాష్ట్రం లో కాని లూ రాష్ట్రం లో కాని పుట్టి ఉంటాడని చరిత్ర చెబుతోంది కాలం క్రీ .పూ. 468-376గా ఊహిస్తున్నారు ఇతని మతాన్ని ‘’ఉపయోగితా వాదం ‘’అంటారు ఉపయోగం లేక లాభం ,నిర్వహణ లను గురించి ఎక్కువ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలూ మతా చార్యులు -1

మరుగున పడిన మతాలూ మతా చార్యులు -1 సాహితీ బంధువులకు –శుభ కామనలు –పై శీర్షిక తో ఈ  రోజు నుంచి ఒక కొత్త సీరియల్ ప్రారంభిస్తున్నాను .లోతుగా చర్చించ కుండా ముఖ్య మైన విషయాలనే ప్రస్తావించి ,మరుగున పడిన మతాలను మాతా చార్యులను గురించి సంక్షిప్తం గా తెలియ జేయటమే నా ముఖ్యం గా భావించి చేస్తున్న ప్రక్రియ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జ్ఞాన పీఠపురస్కార గ్రహీత -రావూరి భరద్వాజ పై రమ్య భారతి త్రై మాస పత్రిక -మే-జులై లో నా వ్యాసం

Posted in రచనలు | Tagged | Leave a comment

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత -పెద్ది భొట్ల సుబ్బా రామయ్య పై రమ్య భారతి -త్రై మాస పత్రిక మే-జులై లో నా వ్యాసం

Posted in రచనలు | Tagged | Leave a comment

మానవ సేవకు మారు రూపు మదర్ కాబ్రిని

మానవ సేవకు మారు రూపు మదర్ కాబ్రిని Posted on July , 2013 by గబ్బిట దుర్గాప్రసాద్                 మదర్ కాబ్రిని   మహాను భావులు అన్ని దేశాలలో ఉంటారు .తమ సేవా కార్యక్రమాలతో ప్రపంచం లోని ప్రజలందర్నీ తమ వారిగా భావిస్తారు .తాము చేస్తున్నది దైవ కార్యమనే భావించి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఉత్తరా’’ శోక’’ ఖండం

   ఉత్తరా’’ శోక’’ ఖండం                 అది దేవ భూమి ,దివ్య భూమి  అక్కడి గాలి, గంగమ్మ నీరు మహా పవిత్రం                 వీటిని పీల్చి, తాగే బతికారు మహర్షులంతా                 మానవ తప్పిదం తో, సౌకర్యాల పేరుతో                 అంతా మరుభూమిని చేసి తమాషా చూస్తున్నాం                 మూడు రోజుల జల ఖడ్గ ధారతో                 అంతా నిజం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

చినుకు లో నా చిరు స్పందన

Posted in రచనలు | Tagged | Leave a comment

నేర ప్రవ్రుత్తి నివృత్తికి అంకితమైన లేడీ కార్పెంటర్

నేర ప్రవ్రుత్తి నివృత్తికి అంకితమైన లేడీ కార్పెంటర్ Posted on May , 2013 by గబ్బిట దుర్గాప్రసాద్                 ఏకేశ్వరక్రైస్తవ ఉపాసకుడైన డాక్టర్ లంటూ కార్పెంటర్ పెద్ద కుమార్తె మేరీ కార్పెంటర్ .తల్లి పెన్ .1807 లో ఇంగ్లాండ్ లోని ఎక్సిటర్ పట్నం లో జన్మించింది .తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ను, ధర్మ బోధ లోను  మంచి పేరు పొందాడు .తండ్రి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

లాటిట్యూడ్ జీరో

లాటిట్యూడ్ జీరో      అని పేరున్న ఈ పుస్తకాన్ని gianni Guada lupi and Antony shugaar అనే ఇద్దరు రాశారు .ఇందులో వారు చూసిన ,సేకరించిన అనేక వింతలు మనకు అమితాశ్చర్యాన్ని కలిగిస్తాయి .అందులో కొన్ని రుచికి చూపిస్తున్నాను . 1–                ఈజిప్ట్ కు దగ్గరలో ఒక దీవిలో ఉన్న మనుషులకు నాలుక రెండుగా చీలి ఉంటుందట … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

మై స్ట్రోక్ ఆఫ్ లక్

మై స్ట్రోక్ ఆఫ్ లక్           కర్క్ డగ్లాస్  ప్రెసిడెంట్ రీగన్ కు  సమకాలికుడైన హాలీ వుడ్ హీరో ..83 సినిమాలలో నటించాడు ఆస్కార్ పురస్కార గ్రహీత .కొన్ని మంచి సినిమాలకు దర్శకత్వం చేశాడు .’’ .presidential award of freedom ‘’పొందాడు .ఆ అవార్డే అమెరికా ప్రెసిడెంట్ ఇచ్చే అత్యన్నత పురస్కారం .ఆస్కార్ నుండి జీవన సాఫల్య … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

టెర్రా ఫర్మా (solid as a rock )

   టెర్రా ఫర్మా (solid as a rock )           టెర్రా ఫర్మా అనేశాస్త్రీయపరిశోధన పుస్తకాన్ని James Lawrence Powell అనే జియాలజీ అధ్యాపకుడు రాశాడు. లాస్ అన్జేల్స్ లో నేషనల్ హిస్టరికి డైరెక్టర్ .శీర్షిక అర్ధం రాయి వంటి ఘన పదార్ధం అని .కెప్లర్ దగ్గర్నుంచి నేటి వరకు జరిగిన పరిశోధనలను స్థాలీపులాకం గా ఇందులో చర్చించాడు . … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

చినుకు నవ వసంత సంచిక -4 (చివరి భాగం )

చినుకు నవ వసంత సంచిక -4 (చివరి భాగం )              ఈ సంచికలో  ముఖ్యమైన ముఖా ముఖం ఉంది అది డాక్టర్ శ్రీపాద పినాక పాణి గారితో పన్నాల సుబ్రహ్మణ్య భట్టు చేసిన ఇంటర్వ్యు అది .అందులో ముఖ్య విషయాలు ‘’కృతి అంటే వర్ణమే .రాగ భావం,ఫ్లో రెండు ఉంటె స్వరకల్పన బాగుంటుంది .సంగీత త్రిమూర్తులైన త్యాగ రాజు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

చినుకు నవ వసంత సంచిక -3

     చినుకు నవ వసంత సంచిక -3                                  కవితా లహరి          ఈ సంచిక లో 17 కవితలున్నాయి .మొదటి కవిత జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారిది .’’సెలయేటి చరమ గమ్యం సాగరం తో చేసే కరచాలనమా ?లేక ఆత్మార్పణమా ?పుష్కలం గా జల రాసులున్న సముద్రం సెలయేటి నీటిని తనలోకి లాక్కోవటం అత్యాశ కాదా?’’అని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మన’’ అగాధమీ’’లు

మన’’ అగాధమీ’’లు            నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ప్రవీణ్ అన బడే స్వర్గీయ తురగా కృష్ణ మోహన్ మన అకాడేమీల రభస చూసి అందులో జరిగే రాజకీయాలకు అసహ్యం వేసి వాటిని ‘’అగాధమీలు ‘’అన్నాడు .నిజం గానే మన వాళ్ళు ఆ మాటను రుజువు చేశారు .అగాధం లోకి పడి ,వాటినీ నెట్టెశారు . ఎంతో సేవ చేయాల్సినవి -రాజకీయ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

చినుకు నవమ సంతానం –1

 చినుకు నవమ సంతానం –1               శ్రీ నండూరి రాజ గోపాల్ గారి మానస పు( ప)త్రిక ‘’చినుకు’’ ఎనిమిది ఏళ్ళు పూర్తీ చేసుకొని తొమ్మిదవ ఏట ప్రవేశించిన సందర్భం గా తొమ్మిదవ జన్మ దిన ప్రత్యెక సంచికను ఎంతో అందం గా , ఆకర్షణీయం గా ,సర్వాంగ సుందరం గా తీర్చిదిద్ది ,చందాదారులకు ప్రత్యేకం గా కొరియర్ లో … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

‘’ టు సీ యు ఎగైన్’’ –కదా సంపుటి

   ‘’ టు సీ యు  ఎగైన్’’ –కదా సంపుటి            Alice Adams అనే ఆవిడ రాసిన’’ to see you again’’ అనే కదల పుస్తకం చాలా బాగుంది ఆమె అమెరికా లోని సాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చెందిన రచయిత్రి .మనుషుల అంత రంగాల్ని క్షున్నం గా పరిశీలించే నేర్పున్న ఆవిడ .దానిని అంత సూటిగా స్వచ్చం గా సినిమా రీల్ లాగా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

విశ్వనాధ కల్ప వృక్ష వైశిష్ట్యం

           విశ్వనాధ కల్ప వృక్ష వైశిష్ట్యం          ‘’  సహృదయ చక్రం ‘’పేర ఆచార్య కోవెల సుప్రసన్న గారు వెలువ రించిన విషయాలే క్రోడీకరించి మీ ముందుఉంచుతున్నాను .తన రామాయణానికి జాతీయ చైతన్య స్రవంతి వాహిక గా తీర్చి దిద్దాలనే తపన ఉన్న వాడు విశ్వనాధ .వాల్మీకి అంటే అమిత భక్తీ విశ్వనాధకు .అందుకే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు–13 (చివరి భాగం )

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు–13 (చివరి భాగం )                శాస్త్ర కవి ఉండేల మాల కొండా రెడ్డి    విజ్ఞాన శాస్త్రం లో విశేష కృషి చేసి ,కమ్మగా కవిత లల్లిన వారు అరుదు గా ఉంటారు .ఆ అరుదైన కవుల్లో ఉండేల మాల కొండా రెడ్డి గారొకరు .ఇంజినీరింగ్ విద్య చదివి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -12

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -12                              బ్రౌన్  పధగామి బం.గొ.రే.         బంగోరె అంటే బండి గోపాల రెడ్డి అని చాలా మందికి తెలియదు .బండి శంకరయ్యరెడ్డి ,శంకరమ్మ లకు 1938 అక్టోబర్ 10 న నెల్లూరు జిల్లా కోపూరు తాలూకా ‘’మిన గల్లు ‘’లో జన్మించారు .అక్కడే ప్రాధమిక విద్య చదివి నెల్లూర్ లో ఇంటర్ ,వాల్తేరు లో బి.కాం.ఆనర్స్ పూర్తీ చేశారు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -11

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -11                     రాయల సీమ గేయ కవి పులి కంటి కృష్ణా రెడ్డి              రాయల సీమ అంటే ఆనాడు రాజ భోగం రత్నాలు ,ముత్యాలు వీధుల్లో అమ్మే కృష్ణ దేవరాయల రాజ్యం జ్ఞాపకం వస్తుంది కాని నేడు రాయల సీమ అంటే కరువు ,కాటకం దర్శన మిచ్చి కన్నీరు … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -10

    కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -10                          సరసుడు బెజవాడ గోపాల రెడ్డి             బెజవాడ గోపాల రెడ్డి గారు 1907 లో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం లో ఆగస్ట్ అయిదున జన్మించారు .తండ్రి పట్టాభి రామి రెడ్డి తల్లి సీతమ్మ .స్కూల్ చదువు అక్కడే పూర్తీ చేసి బందరు జాతీయ కళా శాలలో చేరారు .రవీంద్రుని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -8’

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -8’                         మహా వాగ్మి –మరుపూరి కోదండ రామి రెడ్డి      మరుపూరి కోదండ రామి రెడ్డిగారు నెల్లూరు జిల్లా పొట్ల పూడి గ్రామం లో 3-10-1902 లో జన్మించారు .వీధి బడిలోనే విద్యాభ్యాసం .మచిలీ పట్నం జాతీయ కళా శాల లో తెలుగు ఆంగ్లాలతో నిష్ణాతులయ్యారు .జాతీయోద్యమం లో పాల్గొన్నారు .అనువాద … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -7

                      కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -7                                      సాంప్రదాయ సాహిత్య విమర్శకు రాలు ,అందరికి అక్క గారు శ్రీమతి పి.యశో (ధరా )దా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -4

 కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -4              ఆంద్ర సాహిత్య సంస్కృతీ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి –1        రెడ్డి త్రయం లో మూడవ వారే సురవరం ప్రతాప రెడ్డి .తెలుగు వైతాళికుడు అన్న మాట ను సార్ధకం చేసుకొన్నారు .గద్వాల సంస్థానానికి రాజధాని అయిన ‘’బోరవెల్లి ‘’గ్రామం లో 1896 మే నెల 28 న జన్మించారు .స్వగ్రామం అలంపురం తాలూకా ఇటికాల పాడు  … Continue reading

Posted in రచనలు | Leave a comment

నా పేరడీ మరియు నల్లోరి బసవ లింగం గారి ప్రశంశ

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్–విహంగ వెబ్ మేగజైన్ లో ప్రచురితం

ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్ Posted on April , 2013 by గబ్బిట దుర్గాప్రసాద్  అపాయం లో ఉన్న వారిని రక్షించటం కనీస మానవ ధర్మం .దానికి ఆడా  మగా తేడా లేదు .సాయమ అందుకొనే వారు  తన వారా ,పరాయి వారా అన్న భేదం ఉండదు .ఆర్తులను కాపాడటమే ధ్యేయం .దీనికి సాహసం, ధైర్యం కావాలి .ఆ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ కంఠ కర్ణామృతం ,ఆత్మ నివేదనం పాషాణి నేతాజీ ,రామాయణ పావని ల పై సాభిప్రాయం

శ్రీ కంఠ కర్ణామృతం ,ఆత్మ నివేదనం పాషాణి నేతాజీ ,రామాయణ పావని ల పై సాభిప్రాయం   శ్రీ జానకీ జాని గారికి నేను 21-11-2008 న రాసిన లేఖాంశాలు బ్ర..వే .శ్రీ జానకీ జాని గారికి నమస్సుమాంజలి –ఉభయ కుశలోపరి – ఈ నెల 19 వ తేదీన కాకినాడలో మిమ్మల్ని మా దంపతులం దర్శించటం చాలా ఆనందం గా ఉంది .మళ్ళీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -1

        జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -1        1994 లో రాజమండ్రి లో భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యం లో మూడు రోజుల పాటు సాహితీ సదస్సు జరిగింది .ఆ నాటి పరిషత్ అధ్యక్షులు నాకు పరమ ఆప్తులు ,ప్రఖ్యాత కదా రచయితశ్రీ ఆర్.ఎస్.కే.మూర్తి గారు .కప్పగంతుల మల్లికార్జున రావు గారు రాజమండ్రి సభలను న భూతో గా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం -3

 శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం -3     శ్రీ పరమా చార్య ద్రావిడ దేశం లో నే మహాద్భుతశైవ భక్తురాలైన అవ్వయ్యార్ ను మహా గణపతి ని ఉద్దేశించి పరమానంద భరిత కధను ‘’విపరీత మైన అవ్వ –విచిత్ర శిశువు ‘’పేరచెప్పారు .వారిద్దరి మధ్య ఉన్న భక్తీ, ఆరాధనను కళ్ళకుకట్టించారు ..ఆమెను ఊరూరా తిరిగే మనిషిగా ఆయన్ను ఒక చోటి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -19

 జ్ఞానదుడు మహర్షి నారదుడు -19   విదేహ రాజు కు హరి అనే ముని ఇలా వివరించాడు ‘’సర్వ భూత మయుడైన సరసిజాక్షు –డాతడే ,తన యాత్మ యందుండు ననేడు వాడు –శంఖ చక్ర ధరుమ్డంచు జానెడు వాడు –భక్తీ భావాభి రతుండు  వో భాగవతుండు ‘’ ‘’వర్ణాశ్రమ ధర్మంబుల –నిర్ణయ కర్మల జెడక నిఖిల జగత్సం   పూర్ణుడు హరి యను నాతడే –వర్ణింపగ భాగవతుడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -18

  జ్ఞానదుడు మహర్షి నారదుడు -18                  ఏకాదశ స్కంధం ‘’నిరుపమ సుందర శరీరం ధరించి సమస్త కర్మ తత్పరుడైన పరమేశ్వరుడు యాదవులను అడగింప దలచు కొన్నాడు‘’.ఆ సమయం లో విశ్వామిత్ర అసిత దుర్వాస భ్రుంగి అంగీరస కశ్యప వామదేవ వాలఖిల్య అత్రి వసిష్ట నారదాది మునివరులు ద్వారకా నగరానికి విచ్చేశారు .ఆయనను స్తుతించారు .ఆయనా చక్కగా మర్యాదలు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ పరమాచార్య పరమపద పీయూషం -2

  శ్రీ పరమాచార్య పరమపద పీయూషం -2 ‘’పాశ్చాత్యులకు మీరిచ్చే సందేశం ఏమిటి””? /అని ఒక సారి శ్రీ పరమాచార్యను అడిగితే వారు ‘’మీరు చేసే ఏ పని అయినా సరే దానికి ప్రేమ ముఖ్య కారణం గా ఉండాలి .కార్యం అంటే కర్త, కర్తకు భిన్నమైన ఇతరులూ ఉంటారు .కనుక కార్యం ప్రేమతో నిండి ఉండాలి ఒక్కోసారి ఇతరులను  … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -17 శ్రీ కృష్ణావతార సమాప్తి

జ్ఞానదుడు మహర్షి నారదుడు -17                శ్రీ కృష్ణావతార సమాప్తి ద్వాపర యుగాంతం వచ్చేసి యాదవ కులం లో ముసలం పుట్టింది .అక్కడ హస్తిన లో కురు సంగ్రామం లో రాజాది రాజులు ,ప్రజలులక్షలాదిగా పరి సమాప్తి చెందారు .ఇంకో 48 ఏళ్ళలో కలి  ప్రవేశింప బోతున్నాడు .అంతా లయం ,విలయమే కావాలి .ఇదంతా ఆయన ఇచ్చ .,సంకల్పం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం

             శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం ఆధునిక జగద్గురువులు ,నడయాడే పర బ్రహ్మ స్వరూపం ,పరమాచార్యులు,  కంచి కామ కోటి పీఠాదిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర  యతీంద్ర స్వామి .కాలి నడకన ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటించి దర్శించిన ప్రతి చోటా అనుగ్రహ భాషణం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment