వీక్షకులు
- 1,160,720 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మండలి వారి ఆస్థానకవి ,’’సాహితీ గుడి సేవ ‘’కుడు విష్ణుప్రసాద్
- మార్గదర్శకుడు జంషెడ్జీ(త్రివేణి),
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.35 వ భాగం.15.6.26.
- డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.4 వ భాగం.15.6.26.
- ప్రాచార్య బ్రహ్మశ్రీ శ లాక రఘునాథ శర్మ గారి కల్పవృక్ష వాగ్వైభవం.9 వ భాగం.15.6.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.218 వ భాగం.15.6.26.
- వక్తగా జవహర్లాల్(త్రివేణి )
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.34 వ భాగం.14.6.26.
- డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.3 వ భాగం.14.6.26.
- జావా(త్రివేణి)
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,121)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: రచనలు
భ.కా.రా.మేష్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -2
భ.కా.రా.మేష్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -2 దేశ సేవ చేయాలనే ఆరాటం అందరిలో ఉంటుంది .సమాజ సేవలో తరించాలని కొందరను కొంటారు .ఏదో ఇంత తిని ఇంట్లో తొంగుంటే యెట్లా?’’కసింత కలా పోసాన ఉండాలిగా ‘’.దీనికోసం సమాజాలు ,దాని అధి పతులు ఉంటారు .నెలకో ,రెన్నెల్లకో సభ జరిపి ,ఉపన్యాసాలిప్పించి ,విని ,విని పించి ,అది పేపర్లో వస్తే … Continue reading
భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ మిరియాలూ -1
భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ మిరియాలూ -1 హాస్య బ్రహ్మ స్వర్గీయ భమిడి పాటి కామేశ్వరరావు మేష్టారు అంటే నాకెంతో ఇష్టం .ఆయన్ను మోలియర్ అనే నాటక రచయిత తో పోలుస్తుంటారు .అచ్చతెలుగు హాస్యాన్ని వండి వడ్డించిన సోషల్ మేష్టారాయన ..హైస్కూల్ విద్యార్ధుల కోసమే రాసిన నాటిక లైనా అందర్ని నవ్వుల్లో ముంచి తేలుస్తాయి .ఆయన రాసిన హాస్య … Continue reading
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం –7(చివరి భాగం )
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం –7(చివరి భాగం ) ఉత్తర కాండం శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి అయోధ్య రాజుల పురోహితుడు వసిష్ట మహర్షి సప్తర్షి మండలం లోనీ వశిష్టుని రూపాంతరమే .బ్రహ్మ దేవుడు మొదట గా జలాన్ని సృష్టించాడు .జల రక్షణ కోసం ప్రాణ సృష్టి … Continue reading
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -6 సుందర కాండ
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -6 సుందర కాండ శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి శ్రీ హనుమ సముద్ర లంఘనం లో సురస ను ఎదుర్కొనే టప్పుడు శరీరాన్ని తొంభై యోజనాలకు పెంచాడు అనటం అసంబద్ధం గా ,పిల్లల సంతోషం కోసం చెప్పి నట్లుగా ఉందనటం … Continue reading
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -4
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -4 శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి భరతునికి అన్న శ్రీ రాముడు చేసిన నీతి బోధ అన్ని కాలాల్లోనూ ఆచరణీయాలే –ఆ విషయాల్లోకి వెళ్దాం ‘’తెల్ల వారు ఝామున నిర్ణయాలు చేయాలి .రాజు ఆలోచనలు ముందుగా బయటి వారికి తెలియ రాదు … Continue reading
విహంగ లో వచ్చిన వ్యాసం ఐరిష్ అస్తిత్వ రచయిత్రి మేరియా ఎడ్జివర్త్
ఐరిష్ అస్తిత్వ రచయిత్రి మేరియా ఎడ్జివర్త్ ఐరిష్ అస్తిత్వ రచయిత్రి మేరియా ఎడ్జివర్త్ Posted on January 1, 2013 by విహంగ గొప్ప వంశం లో జన్మించి తండ్రి సంస్థానానికి వారసురాలై ఐరిష్ దేశ ఉత్కృష్టతను ,అందులోని … Continue reading
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -3
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -3 శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి అయోధ్యా కాండ విశేషాలను తెలుసుకొంటు న్నాం.వెదురు పోద కుప సిన పుష్పం ఆ వెదురు పొదలను కాల్చి వేస్తుందిట .అన్న విషయం మనకు తెలియ జేశారు .గోమతీ తీరాన మను చక్ర వర్తి … Continue reading
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -2
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -2 శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి బాలకాండ-ఆ నాడు సాంప్రదాయానికి విరుద్ధం గా యాగాలను నిర్వహించేవారు .తర్వాత బ్రహ్మ రాక్షసులై ,యాగ విధ్వంసం చేశారు .రాక్షసులు ఎక్కడి నుండో ఊడి పడరు .మనలోని అవ్యక్త శక్తులే ఆరూపం గా వ్యక్త మౌతాయి .అశ్వమేధం … Continue reading
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం
చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి మనిషికి పుట్టగానే డబ్బు సంపాదన యావ ఉండటం సహజం .ధనాన్ని ఎన్ని రకాల వీలైతే అన్ని రకాల సాధించి ,అష్టైశ్వర్యాలతో తుల తూగాలని కాంక్ష ఉంటుంది .దాన్ని సార్ధకం చేసుకోన్న్న వారెందరో మనకు తెలుసు .ఆ … Continue reading
కాశీ ఖండం -45(చివరి భాగం ) కాశీ తీర్ధ పూజా విధి
కాశీ ఖండం -45(చివరి భాగం ) కాశీ తీర్ధ పూజా విధి తీర్ధ యాత్ర ,దేవయాత్ర ,గురు యాత్ర అని మూడు రకాల యాత్రలున్నాయి .స్నాన ప్రధానంగా పుణ్య నదీ ప్రవాహాలున్న చోట్లకు వెళ్లటం తీర్ధ యాత్ర..దేవతా ప్రధానం గా ఉన్న క్షేత్ర దర్శనం దేవ యాత్ర .పరబ్రహ్మోప దేశం ,పంచాక్షరీ … Continue reading
కాశీ ఖండం –44 శ్రీ కేదారేశ్వర మహాత్మ్యం
కాశీ ఖండం –44 శ్రీ కేదారేశ్వర మహాత్మ్యం ఒకసారి పార్వతి దేవి భర్త అయిన పరమశివుని కాశీ క్షత్రం లో కేదార ఖండ విశేషాలను తెలియ జేయమని కోరింది .అప్పుడు శివుడు ఈ విధం గా చెప్పాడు .పూర్వం ఉజ్జయిని పట్టణం లో ఒక బ్రాహ్మనుడుండేవాడు .ధర్మ పత్ని తో సహజీవనం చేస్తున్న దరిద్రుడు .పుత్ర … Continue reading
కాశీ ఖండం -43 సప్తర్షి యాత్ర
కాశీ ఖండం -43 సప్తర్షి యాత్ర ప్రతి నెల పంచమి తిది నాడు సప్తర్షి యాత్ర చేస్తే ధర్మబుద్ధి ,వృద్ధి అవుతుంది . జంగం వాడీ దగ్గర కశ్యాపెశ్వరుడు ,కాదయాకీ చొక్ వద్ద అత్రీశ్వరుడు (ఇప్పుడిది లేదు ),నాగ కూపం దగ్గ్గర మరీచీశ్వరుడు ,గోదేలియా కాశీ నరేష్ సమీపం లో గౌత మేశ్వరుడు ,మణికర్ణికా … Continue reading
కాశీ ఖండం –42 తిది యాత్ర
కాశీ ఖండం –42 తిది యాత్ర ప్రతి నెలాశుక్లపక్షం లో తదియ నాడు నవ గౌరీ యాత్ర చేయాలి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది .మంగళ వారం తదియా కలిస్తే ఇంకా మంచిది గాయ ఘాట్ పై ఉన్న గోపెక్ష తీర్ధాన్ని సందర్శించి పూజించాలి .జ్యేష్ఠ వాణీ తీర్ధం లో జ్యేష్ఠా గౌరీ దేవిని దర్శించాలి. ప్రస్తుతం … Continue reading
కాశీ ఖండం –41 విశేష యాత్రలు
కాశీ ఖండం –41 విశేష యాత్రలు ఏ ఆలయానికి వెళ్ళినా ముందు శిఖర దర్శనం చేయాలి .తర్వాత ధ్వజ స్తంభం ,స్వామి వాహన దర్శనం చేయాలి .వారి అనుజ్న తో మూల విరాట్ దర్శనం చేసుకోవాలి ఆ తర్వాతా అమ్మ … Continue reading
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -5(చివరి భాగం )
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -5(చివరి భాగం ) రుక్మిణీ కృష్ణ పరిణయం శ్రీ కృష్ణుడు రుక్మిణి సందేశాన్ని విని పోతన గారు ‘’వచ్చెద విదర్భభూమికి ‘’అని చెప్పి నట్లు సంజీవ రాయ కవీ చెప్పాడు .’’వచ్చేద విదర్భ నృప వరాన భీష్మక కుండి నంబు ‘’అని చెప్పాడు .బ్రాహ్మణుడు బయల్దేరాడు .కృష్ణుడు‘’సకలా రాతి చమూ సమూహ కలశా … Continue reading
కాశీ ఖండం -40 పంచ క్రోశ యాత్ర –రెండో రోజు
కాశీ ఖండం -40 పంచ క్రోశ యాత్ర –రెండో రోజు దారిలో కని పించే గ్రామాలలోని దేవుళ్ళను దర్శించి వీలుని బట్టి పూజించాలి అమరాగ్రామం –నాగనాధుడు –ఆవడేగ్రామం –చాముండేశ్వరి ,కరుణేశ్వరుడు ,మొక్షేశ్వరుడు ,దేలాహన గ్రామం–వీరభద్రేశ్వరుడు ,వికట దుర్గా దేవి ,దేవురా గ్రామం –ఉన్మత్త భైరవుడు ,నీల గణుడు చక్క మాతల్ దేర గ్రామం–యజ్నేశ్వరుడు ,ప్రయాగ పుర … Continue reading
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -4 బాపని రాయబారం
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -4 బాపని రాయబారం తన మనసులోని ప్రేమను శ్రీ కృష్ణునికి విన్న వించటానికి పేరు లేని బాపనయ్య ను పిలిపించి కృష్ణుని చేరి తన విషయం తెలియ జేయమని కోరింది .’’రూఢ మేదో విషాలు ,వాచాలు నిన్ను బిల్వ న్వలసే నితకు నా వార్త దేల్ప … Continue reading
కాశీ ఖండం -39 పంచ క్రోశ యాత్ర
కాశీ ఖండం -39 పంచ క్రోశ యాత్ర శాస్త్ర విధానం లో కాశీ యాత్ర చేసిన వారు ఇప్పటికి ముగ్గురు మాత్రమె ఉన్నారు వారు గణేశుడు ,భైరవుడు ,నందీశ్వరుడు ..ఈ ముగ్గురి తో కలిసి బ్రహ్మా విష్ణు మొదలైన దేవ గణమంతా కలిసి యాత్ర ప్రారంభించి ఇరవై ఏళ్ళు ప్రయాణం చేసి భీమ చండి … Continue reading
హోసూర్ తెలుగుల ఉసురు పోసుకోకండి
హోసూర్ తెలుగుల ఉసురు పోసుకోకండి తెలుగు సభలు శ్రీనివాసుని పాదాల వద్ద జరుగుతున్న నేపధ్యం లో మన సోదరులై, తమ తెలుగుని రక్షించుకొంటు సంస్కృతిని కాపాడు కొంటూ ,తమని ఎవరూ పట్టించుకోలేదని బాధ పడుతూ, ప్రతి వేదిక పైనా వారి వేదనను వెలి బుచ్చుతూ, తమిళ్ నాడు లో బల వంతం గా చేర్చ … Continue reading
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -3
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -3 రుక్మిణీ దేవి సర్వ దేహ వర్ణన ను చమత్కారం గావర్నించాడు ‘’సువర్ణా’’లతో .యుక్త వయస్సు వచ్చింది .ఆమెకు తగిన వరుడు శ్రీ కృష్ణుడే నని ఊహించి చక్కని పద్యం చెప్పాడు . ‘’హరి యమ్శం బున బుట్టె గ్రుష్ణు డిలపై ,నద్దేవుని గూర్ప ,వా … Continue reading
కాశీ ఖండం -38 నవదినా లలో రెండవ రోజు కార్య క్రమం
కాశీ ఖండం -38 నవదినా లలో రెండవ రోజు కార్య క్రమం రెండో రోజు ఉదయానే గంగా స్నానం చేసి విశ్వేశ్వర ,అన్నపూర్ణా దర్శనం చేయాలి .మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణి కర్ణికా ఘట్టం లో స్నానం చేయాలి .తీర్ధ శ్రాద్ధం చేయాలి వెయ్యి సార్లు గాయత్రీ జపం చేయాలి .గురు ఉపదేశం తో‘’శ్రీ కాశీ … Continue reading
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని- 2 దౌహిత్రుని తాపత్రయం
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని– 2 దౌహిత్రుని తాపత్రయం సంజీవ రాయ కవి కవి కధకులు రితైరేడ్ రేడియో ఇంజినీర్ స్వర్గీయ శ్రీ గంధం వేంకాస్వామి శర్మగారి మాతా మహా స్తానం లోనీ వారు .ఆరు తరాల ముందటి వారు .సాధారణం గా దౌహిత్రుడు తాత గారి ఆస్తి కి … Continue reading
కాశీ ఖండం .-37 నవ దిన కాశీ యాత్ర
కాశీ ఖండం .-37 నవ దిన కాశీ యాత్ర మనిషి తల్లి గర్భం లో తొమ్మిది నెలలుంటాడు .జన్మ రాహిత్యం ఇచ్చేది కాశి ఒక్కటే .అందుకని వ్యాస మహర్షి కాశీ లో తొమ్మిది నెలలు దీక్ష లో ఉండి ,అ తర్వాతా స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలిఅని … Continue reading
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -1 కవికధా కమామీషు
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -1 కవికధా కమామీషు రావూరి సంజీవ రాయ కవి ప్రణీత ‘’శ్రీ రుక్మిణీ పరిణయము ‘’కావ్యం విశిష్ట మైంది .కారణాలు చాలా ఉన్నా ,అందులో ముఖ్య మైన కొన్నిటిని చూద్దాం .యే కావ్యాని కైనా కర్త ఒక్కడే ఉండటం సహజం .కాని ఈకవ్యకన్యక కు నిజం తండ్రి సంజీవ రాయ … Continue reading
కాశీ ఖండం –36 పంచ గంగా (పంచ నదీ )తీర్ధం
కాశీ ఖండం –36 పంచ గంగా (పంచ నదీ )తీర్ధం పూర్వం వేద శిరుడు అనే బ్రాహ్మనుడుండే వాడు .పేరు కు తగ్గట్టే వేదం లో దిట్ట ప్రతి క్షణం దైవ ధ్యానం లో గడిపే వాడు .తపస్సమాధీ లో చాలా కాలం గడిపాడు .దేవేంద్రుడు తపో … Continue reading
గొల్లపూడి కధా మారుతం -24(చివరి భాగం ) ముగింపు ముక్తా ఇంపు
గొల్లపూడి కధా మారుతం -24(చివరి భాగం ) ముగింపు ముక్తా ఇంపు మారుతీ రావు భావాలను వెలికి దీసే దిట్ట .మృదువైన సంభాషణా చతురుడు .ఆశయాల ఊదర ఉండదు .ఆవిష్కరణ లో విలక్షణత ఉన్న వాడు .అందం గా చెప్పటం బాగా నేర్చిన వాడు .దాదాపు ఈ కధ లన్నిటికి తానే నాయకుడు .ఉత్తమ … Continue reading
కాశీ ఖండం -35 దివోదాసు కైవల్య ప్రాప్తి
కాశీ ఖండం -35 దివోదాసు కైవల్య ప్రాప్తి పుణ్య కీర్తి ,వినయ కీర్తి ,విజ్ఞాన కౌముదులు కాశీ చేరి పంచ నదీ తీర్ధం లో స్నానం విశ్వనాధ దర్శనం చేశారు .వీరి రాక తొ గంగ పులకించింది .ఆకాశ గంగ కన్నా కాశీ గంగ గొప్పది అనుకొన్నారు వాళ్ళు .ఇంతలో అగ్ని బిందు అనే … Continue reading
గొల్ల పూడి కధా మారుతం -23 చివరి ( 11)కధ –నేను
గొల్ల పూడి కధా మారుతం -23 చివరి ( 11)కధ –నేను పెద్ద మేడ ముందు వీళ్ళ కుటుంబం .మేడ లోనీ కుటుంబం వీళ్ళకు ఆశ్రయం ,ఆధారం .నిజం చెప్పా లంటే వీళ్ళ కుటుంబాన్ని ఆశ్రయించుకొనే ఆ మేడ కుటుంబం ఉంది ‘’ఆశ్రయం కంటే ఆత్మీయత ఎక్కువ ‘’అంటే బాగుంటుంది .తర తరాల స్నేహం అది .తరగనిది గని లాంటిది .మేడ … Continue reading
కాశీ ఖండం -34 పుణ్య కీర్తి అవతారం
కాశీ ఖండం -34 పుణ్య కీర్తి అవతారం ‘’వామాన్గా ధ్రువ తొ విష్ణుహ్’’అనే ప్రమాణం వల్ల అర్ధ నారీశ్వర స్వరూప మానుడైన పరమాత్మ సగుణా నికి సాకారం లో ఉండి ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూప మైన శక్తి తత్వాన్ని మూర్తీభావించుకొని ఇంకొక అద్భుత రూపాన్ని వెలయ జేశాడు .ఆ శక్తి పరమేశ్వరానుగ్రహం … Continue reading
కాలక్షేపానికి కమ్మని కబుర్లు -3 నిత్య శంకితులు
కాలక్షేపానికి కమ్మని కబుర్లు -3 నిత్య శంకితులు అన్నీ అను మానాలే నిత్య శంకితుడికి .అణు మానం పెను భూతం అని అన్నారు మన వాళ్ళు .ఏపని మొదలూ పెట్టడు ,పెట్టినా మధ్యలోనే ఆపేస్తాడు .అంగుళం ముందుకు కదలలేడు..వాడికి సందేహ నివృత్తి చేయటం కుక్క తోకను సవ రించటమే .ఎప్పటి కప్పుడు మళ్ళీ మొదటికే … Continue reading
కాశీ ఖండం –33 ద్వితీయ భాగం –డుండివినాయక లీల
కాశీ ఖండం –33 ద్వితీయ భాగం –డుండివినాయక లీల ‘’ప్రణవాత్మ రూప సాక్షాత్కారిణీం,పాప హారిణీం—మోక్ష ప్రదాయినీం ,కర్మ నాశనీం ,విశ్వ మోహినీం వారాణసీం ,కర్మ భూమిం,మనో వాచామ గోచరాం-ప్రణమామి సదా భక్త్యా –కాశీ వాస ఫలాప్తయే’’ ‘’ఆది పూజ్య డుంఢిరాజం –అన్న పూర్ణాం చ మాతరం –విశ్వనాధం విశాలాక్షీ –సమేతం ప్రణమామ్యహం నమామి భైరవం దేవం … Continue reading
గొల్ల పూడి కధా మారుతం –22 పదవ కధ –ఆమె –
గొల్ల పూడి కధా మారుతం –22 పదవ కధ –ఆమె – ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఇరవై ఏళ్ళు పని చేసి బదిలీ పై స్వగ్రామం చేరాడు రచయిత .పాత ఇల్లు బూజు దులిపి స్వంత ఇంట్లో చేరాడు .స్వచ్చమైన పల్లె టూరి గాలి వెలుతురు లభించి నందుకు భార్యాభర్త లిద్దరూ ఆనందించారు .కిటికీ దగ్గర కూర్చుని … Continue reading
గొల్ల పూడి కధా మారుతం –21 కీర్తి శేషుడు -2
గొల్ల పూడి కధా మారుతం –21 కీర్తి శేషుడు -2 చివరికి భార్య రాజమ్మను కనుక్కొని వివరం గా నాగులు చావు సంగతి చెప్పాడు .ఆమె లో సతీత్వపు గుర్తు ఆమె ను అంద గత్తే ను చేసింది ..చావు కబురు విని ‘’చెడి పోయిన కుర్రాడు తప్పి పోతే వాడిలో మంచి తనాన్ని గుర్తు చేసుకొని ఏడ్చే … Continue reading
కాశీ ఖండం -32 జ్ఞాన వాపీ ప్రశంస
కాశీ ఖండం -32 జ్ఞాన వాపీ ప్రశంస స్కందుడు అగస్త్యర్షికి జ్ఞాన వాపి ప్రశస్తిని తెలియ జేశాడు ..కాశి లో మణి కర్ణిక ఉత్తమ మైన తీర్ధం .అది స్నానం సకల పుణ్య ప్రదం .యతీశ్వరులు కూడా మణి కర్ణిక కు వస్తారు ముక్తి కోసం .ఇక్కడి స్నానం ముక్తి … Continue reading
గొల్ల పూడి కధామారుతం –20 తొమ్మిదవ కధ –కీర్తి శేషుడు -1
– గొల్ల పూడి కధామారుతం –20 తొమ్మిదవ కధ –కీర్తి శేషుడు -1 దిగువతరగతి మనస్తత్వానికి అడ్డం పట్టే కధ ‘’కీర్తి శేషుడు ‘’చని పోయిన ఒక వ్యక్తీ గురించి వాళ్ళ దగ్గరి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ,అందులోను వాళ్ళసామాజిక స్తితిని బట్టి ఎలా స్పందిస్తారో చూపుతాడు రచయిత .వాళ్ళ మీద మనకు సహ్రుదయతే కలుగు తుంది .ద్వేషం, ఏవ గింపూ … Continue reading
కాశీ ఖండం –31 జ్ఞాన వాపి (బావి )మహాత్మ్యం
కాశీ ఖండం –31 జ్ఞాన వాపి (బావి )మహాత్మ్యం అగస్త్యునికి కుమారస్వామి కాశీ లోని జ్ఞాన వాపి మహాత్మ్యాన్ని వివరించాడు .పూర్వం దేవ యుగం లో ఈశానుడు స్వేచ్చగా తాండవ నృత్యం చేస్తున్నప్పుడు దాహం బాగా వేసి నీటి కోసం వెతి కాడు .అప్పటి స్తితిలో మేఘాలు వర్షిమ్చటం లేదు .నదుల్లో ,బావుల్లో నీరే లేదు .దొరికిన … Continue reading
కాలక్షేపానికి కమ్మని కబుర్లు –3 మనప్రయాణం
కాలక్షేపానికి కమ్మని కబుర్లు –3 మనప్రయాణం మగవాడు తిరిగి ,ఆడది తిరక్కా చెడి పోతారని సామెత .తిరగటం అంటే చెడు తిరుగుళ్ళు అని కాదు అర్ధం .అంటే యాత్రలు ,మంచి వారి సందర్శనం అనే అర్ధం లో ఈ మాట చెప్పారు .మరి ఆడ వారి విషయం లో తిరుగుడు కు చెడ్డ అర్ధ మే … Continue reading
గొల్ల పూడి కధా మారుతం –19 ఊర్వశీ –పురూరవ –2(చివరి భాగం )
గొల్ల పూడి కధా మారుతం –19 ఊర్వశీ –పురూరవ –2(చివరి భాగం ) ఇంటి కొచ్చిన మాలతి ‘’అవేం పన్లండీ ?’’అంది నవ్వుతు .తేలు కుట్టిన దొంగే తను .’’వయసు పై బడ్డ కొద్దీ చిన్న వారై పోతున్నారు మరీ “’అంది .’’కేసు వాదించలేని ప్లీడరు పరిస్తితి ‘’అతనిది .ఏదో సంజాయిషీ చెప్పాలని ‘’కిటికీ … Continue reading
కాశీ ఖండం –30 దండ పాణి ఆవిర్భావం
కాశీ ఖండం –30 దండ పాణి ఆవిర్భావం పూర్వం రత్న భద్రుడు యక్షుడుందే వాడు .పుణ్యాత్ముడు ,ధార్మికుడు .అతనికి పూర్ణ భద్రుడనే కుమారుడున్నాడు .కుమారునికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత తండ్రి అన్నిటి విషయాలు కొడుక్కి అప్ప గించి శాంభవ యోగం చేత మరణించాడు .కుమారుడు సర్వ భోగాలు అనుభ విస్తు … Continue reading
కాలక్షేపానికి కమ్మని కబుర్లు –2 ములగ చేట్టేక్కిస్తే –
కాలక్షేపానికి కమ్మని కబుర్లు –2 ములగ చేట్టేక్కిస్తే – –ఏముంది ఢామ్మని కింద పడి నడుం విరుగ గోట్టుకొంటాడు .ఎక్కించే వాడు తన పని గడుపు కోవటానికి అవతలి వాడిని ఉబ్బెస్తాడు .దీనితో వీడు ఉబ్బి పోయి కావాల్సింది చేసి పెట్టటమో ,డబ్బు చేపటమొ చేసి చేతి చమురు వది లించుకొంటాడు ..ములగ చెట్టు గొంగళి … Continue reading
గొల్లపూడి కదా మారుతం –18 ఎనిమిదవ కధ – ఊర్వశీ –పురూరవ – 1
గొల్లపూడి కదా మారుతం –18 ఎనిమిదవ కధ – ఊర్వశీ –పురూరవ – 1 ఒక్కో మనిషికి ఒక్కో రక మైన ప్రవర్తన ఉంటుంది .తమలోని గొప్పను ప్రదర్శించుకోవాలనే తపన ఉంటుంది అవతల వాడిని గేలి చేస్తూ హాయిఅనుభావిస్తారు ఆ మనస్తత్వ పరి శీలన ,విశ్లేషణమే ‘’ఊర్వశీ –పురూరవ ‘’కధ .రచయిత కిటికీ దగ్గర నుంచో గానే ,అవతలి ఇంట్లో అంటే ఎదు రింట్లో ఎదురుగా ఊర్వశీ –పురూరవా కాలెండర్ … Continue reading
కాశీ ఖండం –29 కాల భైరవుడు
కాశీ ఖండం –29 కాల భైరవుడు కాల భైరవ ప్రాదుర్భవాన్ని గురించి అగస్త్యునికి కార్తికేయుడు వివ రించాడు .పూర్వం మేరు శృంగం లో బ్రహ్మ దేవుడు ఏకాంతం గా తపస్సు చేస్తున్నాడు ..మహర్షులు ఆయన దగ్గరకు వెళ్లి ఏకాంతం గా ఏమి చేస్తున్నావని ప్రశ్నించారు .దానికి బ్రహ్మ ‘’నేను దాతను .జగత్తును సృష్టించి … Continue reading
