Tag Archives: గీర్వాణం -2

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 187-కర్నాటక సింహాసన స్థాపనాచార్య ,శంకర విజయ కర్త –శ్రీ విద్యారన్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 187-కర్నాటక సింహాసన స్థాపనాచార్య  ,శంకర విజయ కర్త –శ్రీ విద్యారన్యులు మాధవ అనే పేరుగల విద్యారన్యులు శ్రింగేరి పీఠాది పతులు.విజయనగర సామ్రాజ్య సంస్థాపకులుగా కీర్తి గడించారు .హరి హర బ్బుక్క రాయలను ప్రేరేపించి  విజయనగర రాజ్య స్థాపన చేసి రాజులను చేశారు .రాజ్య పాలనలో సాలహా లిస్తూ రాజ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 -తిరుపతి వెంకన్న గంట అవతారమే -వేదాంత దేశికులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 -తిరుపతి వెంకన్న గంట అవతారమే -వేదాంత దేశికులు వెంకట నాధుడే పూర్ణ ప్రజ్ఞ సంపాదించి  వేదాంత దేశికులైనారు .ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గంట అవతారం గా భావిస్తారు .1268కాలం .నూటపాతిక దాకా గ్రంధాలు రాశారు .శ్రీ వైష్ణవం లో వడిగల శాఖ సంస్థాపకులు వేదాంత దేశికులు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 179- చారిత్రిక ప్రాధాన్య రచన చేసిన -ఉదయ ప్రభ సూరి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 179- చారిత్రిక ప్రాధాన్య రచన చేసిన -ఉదయ ప్రభ సూరి వస్తుపాల ,తేజపాలకు గురువు ఆచార్యుడు ఉదయ ప్రభ సూరి .కవి సిద్ధాంతకర్త ,ఖగోళ శాస్త్రజ్ఞుడు .అతని ‘’ఆరంభ సిద్ధి ‘’ఖగోళ విషయం పై రాసిందే .’’ఉపదేశ మాలా కార్మిక ‘’ఉపదేశామాలకు రాసిన వ్యాఖ్యానం. ధర్మాభ్యుదయం లేక ‘’సంఘాదిపతి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2-177- వేణీ కృపాల -అమరచంద్ర కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 177- వేణీ కృపాల  -అమరచంద్ర కవి అమరకవి లేక అమరచంద్ర కవి అన్హిల్ వద్ లోని వాగట నగరానికి చెందిన వాడు .జైన గురు సంప్రదాయానికి చెందిన వాడు .జినదత్త సూరి శిష్యుడు .సిద్ధ సరస్వతి మంత్రాన్ని ఉపాసించి ,సరస్వతీ దేవి కటాక్షం తో అశేష కవితా సామర్ధ్యం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 168-కవి చక్ర వర్తి- శ్రీపాలుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 168-కవి చక్ర వర్తి- శ్రీపాలుడు గుజరాత్ పాలకుడు సిద్ధ రాజ జయ సింహ చేత  కవి రాజు ,కవి చక్ర వర్తి బిరుదులు పొందిన  శ్రీపాల కవి ప్రాగ్వత కుటుంబానికి చెందిన లక్ష్మణుని కుమారుడు .అన్హిల్ విద్ లో1095-1154 లో జీవించాడు . కవి గుడ్డివాడు అంటే ఆశ్చర్య పోతాం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 -167- ‘’శతాదికార్ధ ‘’కావ్య కర్త- సోమప్రభాచార్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 167-   ‘’శతాదికార్ధ ‘’కావ్య కర్త- సోమప్రభాచార్య ఇప్పటి వరకు  ఏడర్దాలకావ్యం వరకే పరిమితమైన సంస్కృత సాహిత్యం లో శతపత్రం లాగా శాతాదికార్ధ కావ్యం ప్రభ వించింది. కర్త సోమప్రభా చార్య కీర్తి దశ దిశలా దాని పరిమళం లా వ్యాపించింది .ఒకే శ్లోకానికి వంద అర్ధాలు  వచ్చేట్లు రాసిన కవిత్వం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 163-పార్వతీ రుక్మిణీయ కవి-విద్యా మాధవుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 163-పార్వతీ రుక్మిణీయ కవి-విద్యా మాధవుడు శివ పార్వతి కల్యాణాన్ని ,శ్రీ  కృష్ణ రుక్మిణీ కల్యాణాన్ని కలిపి ‘’పార్వతీ –రుక్మిణీయం ‘’అనే ద్వ్యర్ధి  కావ్యం గా  రాశాడు విద్యా మాధవుడు .చాళుక్య రాజు సోమదేవుని ఆస్థాన కవిగా ఈ కవి ఉండేవాడు .1126-1138 కాలం కళ్యాణ రాజు నాల్గవ సోమేశ్వరుడే ఈ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 162- కొంకణ రాయబారి -మంఖ కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 162-   కొంకణ రాయబారి -మంఖ కవి మంఖ కవికి మంఖక ,మంఖూక అనే పేర్లు కూడా ఉన్నాయి .కాశ్మీర్ దేశం లో పుట్టాడు తండ్రి  విశ్వా  వర్తుడు .సోదరుడు అలంకారుడు కూడా కవే కాక కాశ్మీర్ రాజులు  సుసాల ,జయ సింహ రాజుల  ఆస్థానం లో మంత్రికూడా .రాజా జయసింహ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 161- కలికాల సర్వజ్ఞుడు – ఆచార్య హేమ చంద్రసూరి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 161-  కలికాల  సర్వజ్ఞుడు – ఆచార్య  హేమ చంద్రసూరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి జైన సంస్కృత ప్రాకృత  కవి ,పండితుడు ,వ్యాకరణ వేత్త ,సర్వ శాస్త్ర విశారదుడు  ,ఆలంకారికుడు ,గణిత మేధావి  ,జీవశాస్త్ర విజ్ఞాని మహా కావ్యాలతోబాటు అనేక నిఘంటువుల నిర్మాత అయిన హేమచంద్రకవి   1088లో ధందూక లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 159-ద్విసందాన (ద్వర్ది)కావ్య నిర్మాత –ధనుంజయుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 159-ద్విసందాన (ద్వర్ది)కావ్య నిర్మాత –ధనుంజయుడు వాసుదేవ ,శ్రీదేవి ల పుత్రుడైన ధనుంజయుడు జైనకవి .అప్పటికే సాహిత్యం లో ద్వార్దికావ్యాలు విజ్రుమ్భించాయి .ఒకే పద్యం లో రెండు వేర్వేరు కదార్ధాలు వచ్చే దాన్ని ద్విసందాన కావ్యం అన్నారు .దండి కవి సంస్కృతం లో దీనికి నాన్దిపలికితే భోజుడు శృంగార ప్రకాశ లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 158-యుదిష్టిర విజయం రాసిన వాసుదేవకవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 158-యుదిష్టిర విజయం రాసిన వాసుదేవకవి వాసుదేవకవి ‘’రవి’’ కుమారుడు .మహా భట్ట భట్టాత్రి అనే భారత్ గురువు కు శిష్యుడు .తిరువాన్కూర్ లో విపర సత్తామ లో ఉండేవాడు .మలబారు తీరం కధనం ప్రకారం తన గురువు గారి శిష్యులు చదివే పురాణాలను శాస్త్రాలను వినటం అంటే వాసు దేవుడికి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 156-రామ చరిత్ర రాసిన అభినంద

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 156-రామ చరిత్ర రాసిన అభినంద సదానదుని కుమారుడైన అభినందుడు .ఉదయ సుందరి అనే కావ్యం లో సోద్దాలుడుఅనే కవి   అభినంద కవిని ,రా జ శేఖరుడిని అభినందించాడు .దీనివలన అభినందన తర్వాతి వాడే రాజ శేఖరుడు అని తెలుస్తోంది .పదకొండవ శతాబ్ది పూర్వార్ధం లో సోద్దాలుడు జీవి౦చిఉన్నాడని యువ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 152- 100 అధ్యాయాల రామాయణం రాసిన మెంధ కవి .

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 152- 100 అధ్యాయాల రామాయణం రాసిన మెంధ కవి . భర్త్రు మెంద గా ప్రసిద్ధుడైన ఈ కవిని కొందరు కాళిదాసు కంటే ఘనుడు అని తమకావ్యాలలో పేర్కొన్నారు .మెంద అనే పదానికి అర్ధం ఏనుగును నడిపే మావటి వాడు అని .జల్హనుడు  తన సూక్తి ముక్తావళి లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 149-ప్రాచ్య కళాశాల స్థాపించిన శ్రీ ఎస్ టి జి . వరదాచార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 149-ప్రాచ్య కళాశాల స్థాపించిన శ్రీ ఎస్ టి జి . వరదాచార్యులు జననం –విద్య శ్రీ మత్తిరుమల గుదిమెళ్ళవరదాచార్యుల వారు అంటే ఎవరికీ తెలియదుకాని ఎస్. టి .జి .వరదాచార్యులు అంటే యిట్టె అందరికి తెలిసి పోతుంది .ఆ పేరుతో అంత ప్రాచుర్యం పొందారు .కృష్ణా జిల్లా బందరు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment