Tag Archives: సేకరణలు

మోదీయే గత్యంతరం !!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జాషువా జాడ ప్రామానికమా అని ప్రశ్నించిన -బండి నారాయణ స్వామి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చారిత్రక కోణంలో వైదిక వాఙ్మయం – ప్రొ.ముదిగొండ శివప్రసాద్ ,ఇంద్ర గంటి శ్రీకాంత శర్మ సాహిత్యం- సృజనపై ”సుధామ

అలుపెరుగని సాధన.. అద్భుత సృజన.. -సుధామ 11/10/2014 TAGS: సృజన -శ్రీకాంతశర్మ సాహిత్యం ఒకటవ సంపుటి ప్రతులకు: ఇంద్రగంటి ఫ్యామిలీ 104, సాహితి రెసిడెన్సీ, ప్రేమ్‌నగర్ కాలనీ, (జి.కె.కాలనీ) సైనిక్‌పురి పోస్ట్, సికిందరాబాద్-94 వెల: రూ.2500 (రెండు సంపుటాలకూ కలిపి) ‘మనం ఎంచుకున్న మార్గాన్నిబట్టి మన జీవనక్రమం నిర్ణయవౌతుంది’ (‘సుపర్ణ’ కావ్యంలో) సప్తతి పూర్తి చేసుకున్న … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ ప్రక్రుతి వికృతి గా ఎందుకు మారింది?

ప్రకృతి…. వికృతి ధవళకాంతులతో శోభిల్లే హిమాలయ పర్వత శిఖరాలు…అందమైన తులిప్ తోటలు…నోరూరించే యాపిల్ పళ్లు…దాల్ సరస్సుపై తేలియాడుతూ వెళ్లే కుటీరాల్లాంటి పడవల పరుగులతో కళకళలాడే కాశ్మీర్ అందాలు ఒక్కసారిగా ఎందుకు కకావికలమయ్యాయి? ఎండాకాలం ఉండగానే ఒక్కుదుటున కుండపోత వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి? రుతుపవనాల గమనంలో అనూహ్య మార్పులు ఎందుకొస్తున్నాయి? సాగరాలు చెలియలకట్టలు దాటి ఎందుకు తెగబడుతున్నాయి? … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”దాదా మౌని ”-అశోక్ కుమార్ జయంతి

రతీయ సినిమాపై ‘దాదామోని’ ముద్ర అశోక్‌కుమార్‌నూ, భారతీయ సినిమానూ వేరుచేసి చూడలేం. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఆయనది డెబ్భై ఏళ్ల భాగస్వామ్యం. తనకు అమితమైన పేరు తెచ్చిన మొదటి సినిమా ‘అచ్చుత్‌ కన్య’ (1936)లో నటించేందుకు ఆయన మొదట నిరాకరించారన్నది నిజం. డైరెక్టర్‌ హిమాంశు రాయ్‌ బలవంతం మీద ఆ సినిమా చేశారు. ఆ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చరిత్ర దారుణాలకు వర్తమాన దర్పణం -నోబెల్ ప్రైజ్ విన్నర్ -పాట్రిక్ మోదియానో

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”భాష కోసమే బతుకుతున్నా ”అంటున్న కేన్సర్ పీడితుడు -తాతా రమేష్ బాబు –

భాష కోసమే బతుకుతున్నా కళ మనిషిని బతికిస్తుందా? అంటే అవుననే అంటారు తాతా రమేష్‌బాబు. తనను కేన్సర్‌ ఏ క్షణాన్నైనా కబళించే అవకాశం ఉందని తెలిసినా జానపద కళల కోసం ఆయన చేస్తున్న కృషిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జానపద కళల పునరుజ్జీవంతోనే తెలుగు భాష వికసిస్తుందని నమ్మి, గత మూడు దశాబ్దాలుగా అందుకోసం కృషి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రంగుల తెలంగాణ -కళాకారుల ఆవిష్కరణ

రంగుల తెలంగాణం ఆర్ట్‌ అంటే – కాన్వాస్‌, బ్రష్‌లు, రంగులు కాదు. నింగి, నేల, మనుషులు, యాస గోస, బతుకులు, కష్టాలు కన్నీళ్లు. వాటన్నిటినీ అద్దంలో చూపిస్తుంది పెయింటింగ్‌. తెలంగాణలో అలాంటి పెయింటింగ్స్‌కు కొదవ లేదు. ఇక్కడున్నంత మంది ప్రముఖ ఆర్టిస్టులు ఇంకెక్కడ లేరు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను రంగుల్లోకి కన్వర్ట్‌ చేసి కాన్వాస్‌ మీద … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డా లంకా శివరాం ప్రసాద్ గారి ”టర్కీ ట్రావలోకం ‘

డా లంకా శివరాం ప్రసాద్ గారి ”టర్కీ ట్రావలోకం ‘

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేడియో ప్రయోజనంపై” రేడియో నాటకం”రాసిన స్వర్గీయ పైడి తెరేష్ బాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమసమాజ స్వాప్నికుడు – నశీర్‌ అహమ్మద్‌

సమసమాజ స్వాప్నికుడు – నశీర్‌ అహమ్మద్‌ మాతృభూమి విముక్తి కోసం అటు భారత జాతీయ సైన్యం యోధునిగా ఆంగ్ల సైన్యాలతో తలపడి, ఇటు సామ్యవాదం లక్ష్యంగా ఎంచుకుని సాగుతున్న రాజకీయ పోరాటాలలో నిన్నటి దాకా చురుగ్గా పాల్గొన్న కెప్టెన్‌ అబ్బాస్‌ అలీ 1920 జనవరి 3న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బులంద్‌షహర్‌ జిల్లా ఖుర్‌జా గ్రామంలోని జమీందారి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓరుగల్లు తరహాలో వల్లూరు

ఓరుగల్లు తరహాలో వల్లూరు -డు సురేశ్ కళ్యాణీ చాళుక్యులు, వైదుంబులు, కాయస్థులకు క్రీ.శ. 1048 నాటి నుంచే వల్లూరు పట్టణం రాజధానిగా ఓ వెలుగు వెలిగింది. క్రీ.శ. 1304 వరకు దాదాపు 256 సంవత్సరాలపాటు కడప జిల్లాలో రాజధానిగా వల్లూరు విరాజిల్లింది. కాకతీయ ప్రభువుల సామంత రాజులైన అంబదేవుడు, మేనమామ గంగయసాహిణి ‘వల్లూరు’ను రాజధానిగా చేసుకొని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘వేదాలను రక్షిస్తేనే లోక కల్యాణం ”అన్న కంచి స్వామి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత్ లో” విద్యార్ధికి” పాకిస్తాన్ లో ”మలాలా ”కు నోబెల్ శాంతి పురస్కా

  — సమాజంలో మార్పు రావాలి నోబెల్‌ విజేతల మనోగతం మానవ హక్కుల రంగం గురించి కొద్దొ గొప్పొ తెలిసిన వారికి పరిచయం అవసరం లేని పేరు కైలాష్‌ సత్యార్థి. వృత్తిరీత్యా ఎలకి్ట్రకల్‌ ఇంజనీర్‌ అయిన సత్యార్థి దాదాపు మూడు దశాబ్దాల క్రితం బచపన్‌ బచావో ఆందోళన్‌ సంస్థను ప్రారంభించారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించటం, వెట్టిచాకిరి కోసం బాలలను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆదూరు సత్యవతి -కె బి లక్ష్మి -చినుకు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాగపూర్ లో నడుస్తున్న బుద్ధుడు -బుద్ధ భూమి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పురాణాలు-నేడు ఎలా తెలుసుకోవాలి?

పురాణాలు-నేడు ఎలా తెలుసుకోవాలి?   గతవారంలో దేవీ నవరాత్రులను వివరించే సందర్భంలో పురాణాల ప్రస్తావన వచ్చింది. వీటిగురించి మరికొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మహాభారతం మొదటి అధ్యాయంలో ‘ఇతిహాసాలు, పురాణాల ద్వారా వేదాన్ని వ్యాపింపజేయాలి’ అని వ్యాసుని మాట కనిపిస్తుంది. మన సంప్రదాయంలో ముఖ్యంగా పద్ధెనిమిది పురాణాలు ఉన్నాయని తెలిసిందే. అవి మన మూల గ్రంథాలైన ఉపనిషత్తుల్లో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కనలే బతుకులపై కలం బావుటా ఎత్తిన -ఫ్రెంచ్ నవలా కారుడు పాట్రిక్ మోదియ్తానోకు నోబెల్ పురస్కారం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా వేదసభల ఆహ్వానము

ఆస్తిక  మహాశయులకు నమస్కారం.     ప్రతి సంవత్సరము తెలంగాణా ప్రాంతములో జరిగే మన శ్రీ జనార్దనానంద సరస్వతి వేద విద్వన్ మహా సభలు ఈ సంవత్సరము హైదరాబాద్ లో పరమ పవిత్రమగు అష్టలక్ష్మీ  దేవాలయము లో వేదవేద్యుడగు అష్టలక్ష్మీ సమేత శ్రీ ఆదినారాయణస్వామి దివ్యసన్నిధి యందు 16-10-2014 నుండి 19-10-2014 వరకు జరుగుచున్నాయి.    కావున ఆస్తిక మహాశయులందరూ ఈ 4 రోజుల సభలలో పాల్గొని ఆ వేదవేద్యుడైన అష్టలక్ష్మీ సమేత … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కొమరం భీమ స్పూర్తి

ఆదిలాబాద్‌ జిల్లా జోడెఘాట్‌… 1940 సెప్టెంబర్‌ 1వ తేదీ. ఆదివాసీల పోరాట యోధుడు తలదాచుకున్నాడని నిజాం సైనికులకు సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకుని తుపాకులు ఎక్కుపెట్టారు. అయినా ‘భీం’ జంకలేదు. కొండగుట్టల్లో నుంచే సైనికులపైకి పదునైన బాణాలు వదిలాడు. ఆఖరికి ఆ పోరాటంలో సైనికుల కాల్పుల్లో కొమురంభీంతో పాటు పదిహేను మంది అనుచరులు నేలకొరిగారు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నదీ ప్రయాణీకుడు -పాటల రచయిత అందెశ్రీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాళీపట్నం నవతీ తరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆదివాసీల ఆత్మ బంధు -కొమరం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోలి తెలుగు సినిమా ”సీతా కల్యాణం ”కు 80 ఏళ్ళు –

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బహుజన గీతాకారుడు – డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు

బహుజన గీతాకారుడు – డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు ఉన్నతమైన రాజకీయ దృక్పథం, సునిశితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వయంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుందంటాడు మావో. వ్యంగ్యం అత్యంత శక్తివంతమైనది. హేళనతో కూడిన హాస్యంతో; పదునైన వ్యంగ్యంతో శత్రువును చీల్చి చెండాడవచ్చునంటాడు అంబేద్కర్‌. మావో, అంబేద్కర్ల అభిప్రాయాలకు అక్షరదర్పణం తెరేష్‌ కవిత్వం. ఈ విధమైన రాజకీయ ఎరుకతో, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాళోజీయిజానికి వ్యతిరేకులు లేరు

కాళోజీయిజానికి వ్యతిరేకులు లేరు 29/09/2014 TAGS: 8-9-2014 సాహితిలో జయధీర్ తిరుమలరావుగారు ‘లెజండరీ పోయట్’ అనే వ్యాసంలో కాళోజీ గురించి రాస్తూ ఆఖరున ఒక వ్యాఖ్య చేసిన్రు. ‘‘కాళోజీ పీఠం పేర శుష్క అభిమాన దళం మూగి ఉంది. డికాస్టిఫై ఐన కాళోజీ ఇప్పుడు భద్రపురుషుల చేతుల్లో బందీ. అందుకే తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని అన్ని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మ్యూజిక్ మాష్టారు -కొమాండూరి రామాచారి గారు

గీతామాధురి, మహ్మద్‌ ఇర్ఫాన్‌, కారుణ్య, హేమచంద్ర, దీపు, కృష్ణచైతన్య… ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పేర్లు. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ గాయనీగాయకులుగా వెలిగిపోతున్నారు. ఇలాగే మరెన్నో గొంతులు సినీ పాటల పూదోటలో విహరిస్తున్నాయి. బుల్లితెరమీదా తమ ప్రతిభను చాటుతున్నాయి. ఇన్ని సుమధుర గళాలు తయారైందెక్కడో తెలుసా… మన హైదరాబాద్‌లోనే. వీళ్లని తయారుచేసిన ఘనత మాత్రం ఒకేఒక్కరికి చెందుతుంది. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం

శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం Posted on 01/10/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారి సౌజన్యం తో –సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల  స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం   సరస భారతి ఆధ్వర్యం లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ

పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ Posted on 01/10/2014 by గబ్బిట దుర్గాప్రసాద్       విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో ఈ రోజు 14-9-14ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఉయ్యూరులోని సరసభారతి ,స్థానిక రమ్య భారతి మల్లెతీగ సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో గాలివాన కధానిక ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పాల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తొలి జంట కవ యిత్రి- సాంఘిక సేవా దీక్షా దక్షురాలు -శ్రీమతి పొనకా కనకమ్మ

తొలి జంట కవ యిత్రి- సాంఘిక సేవా దీక్షా దక్షురాలు -శ్రీమతి పొనకా కనకమ్మ  Posted on 01/10/2014 by గబ్బిట దుర్గాప్రసాద్                   సాంఘిక సేవా రంగంలోనూ భారత స్వాతంత్రోద్యమంలోను చురుకుగా పాల్గొని విద్యా రంగానికి ,మహిళా సంక్షేమానికియేన లేని సేవలందించి, తొలి జంట కవయిత్రిగా పేరొందిన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కార్య శిద్ధికి శమీపూజ

హిందువులు చేసుకునే ప్రతి పండగ వెనుక శాస్త్రపరమైన, సంప్రదాయపరమైన కారణాలు ముడిపడి ఉంటాయి. అలాంటి పండగల్లో విజయదశమి ఒకటి. ఈ పండగనాడు శ్రీవైష్ణవ దేవాలయాలలో సకల కార్యసిద్ధికై శమీపూజను ఆచరించటం అనాదిగా వస్తోంది. అంతటి విశిష్టత కలిగిన శమీపూజ వెనుక పురాణాలు, ఇతిహాసాలతో ముడిపడిన కథనం ఉంది.. దేవదానవుల భీకరమైన పోరులో భాగంగా వాసుకిని త్రాడుగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవరాత్రులపై శ్రీ అరవింద రావు

శ్రీదేవీ నవరాత్రులు పవిత్రమైన రోజులు అంటే మనిషి తనను తాను పవిత్రం చేసుకోవడానికి, అనగా మనస్సును శుద్ధి చేసుకోవడానికి కేటాయించిన సమయమని అర్ధం. శరీరాన్ని అశ్రద్ధగా ఉంచితే ఎలా మాలిన్యం పెరుగుతుందో మనస్సును కూడా అశ్రద్ధగా ఉంచితే అలాంటి మాలిన్యమే పెరుగుతుంది. చక్కగా వ్యాయామం చేయడం వల్ల, స్నానం వల్ల శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకుంటామో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రహ్మోత్సవాలు -అన్నమయ్య –

శ్రీ వెంకటేశ్వరస్వామికి నిర్వహించే బ్రహ్మోత్సవాల విశేషాలను తన సంకీర్తనలలో అత్యద్భుతంగా వర్ణించాడు అన్నమయ్య. ఆయన కుమారుడైన పెద తిరుమలయ్య, మనుమడు చినతిరుమలయ్య ప్రభృతులు కూడా పరమ భాగవతోత్తములై ఈ వాజ్ఞ్మయ కైంకర్యాన్ని నిర్వహించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నమయ్య సంకీర్తనల విశేషాలు… కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాలలో ఏయే రోజు ఏయే వాహనాలలో విహరిస్తాడో, ఈ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జన జాగృతి లక్ష్యం గా -వద్దే విజయ సారధి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”బాపు ”పై నండూరి” చినుకు ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గాంధి మాటకు ఆలం చెల్లిందా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ

మాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్ని కుండా సంభూతా దేవకార్య సముదద్యతా ‘శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభం అయిన లలితా సహస్రంతో శ్రీమాతా లలిత యొక్క గొప్పదనం అంతా వర్ణించబడింది. లలితా మాత ఎందుకు ఉద్భవించింది అది శోధిస్తే ఒకప్పుడు భండాసురుడు అనే రాక్షసుని ద్వారా లోకాలన్నీ పీడింపబడసాగాయి. ఇంద్రాదులు వారి వారి రాజ్యములు కోల్పోయారు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వుయ్యూరు , బెజవాడ, చీరాల పట్టణాలలో గాంధి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు- బాల మూడవ సంపుటి (1947) లో కొన్ని బొమ్మలు

BALA VOLUME 03

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోటి గాయత్రి జప మహా యజ్ఞం

గాయత్రి స్వరూపులకు నమస్కారములు కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవ సంస్థ కు అనుబంధ సంస్థ ఐనటువంటి సంధ్య వందన అభ్యాసన శిక్షణ సమితి ద్వారా ఇప్పటివరకు షుమారు వేయి మందికి సంధ్య వనదనములో శిక్షణ ఇప్పించి వారిలో అనుష్టానాసక్తి పెంచి అందులోనించి ఒక వంద మంది జపతులను ఎంపిక చేసి వారితో గత వంద … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

పద్మ రాజు శతజయంతి -రమ్య భారతి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డిజిటల్ ఆంద్ర –

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశీలి -స్వర్గీయ పైడి తెరేష్ బాబు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గొరటి వెంకన్న పాడిన -బతుకమ్మ పాట

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”వైఫై” దుర్గమ్మలు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment