వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –4
స్వయంభు లింగం తాడి పత్రీ
అనంత పురం జిల్లా తాడి పత్రీ లో సి రామేశ్వర ఆలయం ఉంది .ఇది పస్చిమా భి ముఖం గా ఉందాం విశేషం .పాన వాట్టం ఆకారం లో ఒక శీలా ఉంటుంది .లింగం ఉండదు .ప్రతిష్ట జరగా లేదు .దీన్ని స్వయం భూ లింగం గా భావిస్తారు .తురుష్కుల దండ యాత్ర లో లింగం అపహరణకు గురైందట .ఆలయపు గోపురం అంతా నల్ల రాతి కట్టడం గా ఉండటం విచిత్రం
మత సామరస్యం విలసిల్లె కదిరి సమాధి
అనంత పురం జిల్లా కదిరి పట్టణం లో ,”చంద్ర వాదన మొహియార్ ”అనే సమాధిని హిందువులు ,ముస్లిములు సమానంగా దర్శిస్తారు .ఈ సమాధి దగ్గర లో ఉన్న మట్టిని చేతి లో పట్టు కొంటె విడి పోయిన భార్యా భర్తలు కలిసి పోతారనే నమ్మకం ఉంది .సంసారం లో కలతలు రావనీ ,కార్పణ్యాలు రావని విశ్వ సిస్తారు .
కంచు శబ్దం చేసే రాతి నంది
ప్రకాశం జిల్లా అద్దంకికి పది కిలో మీటర్ల దూరం లో ధర్మ వ రం ఉంది .చుట్టూ ఎత్తైన కొండలు ,అనేక జీర్ణ ఆలయాల నిలయం .ఒక కొండ మీద శ్రీ నీల కన్తేశ్వర ఆలయం ఉంది .శిధిల మైన స్తితి లో స్వామికి ఎదురుగా రాతి నంది ఉంది .ఈ నందిని రాయి తో కొడితే ”కంచు శబ్దం ”విని పించటం అపూర్వ మైన వింత .ఇక్కడున్న కొండల చుట్టూ ”రాక్షస గుడులు ;;ఉన్నాయి .ఇవి ,రాతి యుగం నాటి మానవ ఆవాస భూమి గా భావిస్తున్నారు .
అభిషేక జలాన్ని మాయం చేసే మహేశ్వరుడు
ప్రకాశం జిల్లా లో కనిగిరి పట్ట ణానికి ఇరవై కిలో మీటర్ల దూరం లో ”మల్లప్ప సెల ”అనే ఊరిలో ,ఈశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందింది .శివునికి చేసిన అభిషేక జలం బయటకు పోయే మార్గం లో ఒక రుషి శయ నించి ఉన్నట్లుగా ఒక శిల్పం ఉంది .స్వామి వారి పుష్కరిణీ జలాన్ని తెచ్చి ,అభిషేకం చేస్తే ఒక్క చుక్క నీరు కూడా కని పించాడు . .పుష్కరిణి నీరు కాకుండా ,ఇంకే రక మైన నీటి తోఅభిషేకం చేసినా ,ఆ నీరు అక్కడే నిలచిఉండి పోవటం చూస్తె ముక్కు మీద వేలు వేసు కొని ఆశ్చర్య పోతాం .
సశేషం —
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -04 -12 .
క్యాంపు–యు.ఎస్.ఏ.
వీక్షకులు
- 1,119,906 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
- విలియం షేక్స్పియర్ జూలియస్ సీజర్లో, మార్క్ ఆంటోనీఅంత్యక్రియల ప్రసంగం (చట్టం 3, దృశ్యం 2) వాక్చాతుర్యంలో ఒక మాస్టర్ క్లాస్. అతను కుట్రదారులకుమద్దతుగా కనిపించడం ద్వారా ప్రారంభించి, రోమన్ సమూహాన్ని ప్రతీకార అల్లర్లకుప్రేరేపించడం ద్వారా ముగించాడు.A.I. ద్వారా పొందిన అనువాదం
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.20 వ భాగం.3.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,719)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
