వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –4
స్వయంభు లింగం తాడి పత్రీ
అనంత పురం జిల్లా తాడి పత్రీ లో సి రామేశ్వర ఆలయం ఉంది .ఇది పస్చిమా భి ముఖం గా ఉందాం విశేషం .పాన వాట్టం ఆకారం లో ఒక శీలా ఉంటుంది .లింగం ఉండదు .ప్రతిష్ట జరగా లేదు .దీన్ని స్వయం భూ లింగం గా భావిస్తారు .తురుష్కుల దండ యాత్ర లో లింగం అపహరణకు గురైందట .ఆలయపు గోపురం అంతా నల్ల రాతి కట్టడం గా ఉండటం విచిత్రం
మత సామరస్యం విలసిల్లె కదిరి సమాధి
అనంత పురం జిల్లా కదిరి పట్టణం లో ,”చంద్ర వాదన మొహియార్ ”అనే సమాధిని హిందువులు ,ముస్లిములు సమానంగా దర్శిస్తారు .ఈ సమాధి దగ్గర లో ఉన్న మట్టిని చేతి లో పట్టు కొంటె విడి పోయిన భార్యా భర్తలు కలిసి పోతారనే నమ్మకం ఉంది .సంసారం లో కలతలు రావనీ ,కార్పణ్యాలు రావని విశ్వ సిస్తారు .
కంచు శబ్దం చేసే రాతి నంది
ప్రకాశం జిల్లా అద్దంకికి పది కిలో మీటర్ల దూరం లో ధర్మ వ రం ఉంది .చుట్టూ ఎత్తైన కొండలు ,అనేక జీర్ణ ఆలయాల నిలయం .ఒక కొండ మీద శ్రీ నీల కన్తేశ్వర ఆలయం ఉంది .శిధిల మైన స్తితి లో స్వామికి ఎదురుగా రాతి నంది ఉంది .ఈ నందిని రాయి తో కొడితే ”కంచు శబ్దం ”విని పించటం అపూర్వ మైన వింత .ఇక్కడున్న కొండల చుట్టూ ”రాక్షస గుడులు ;;ఉన్నాయి .ఇవి ,రాతి యుగం నాటి మానవ ఆవాస భూమి గా భావిస్తున్నారు .
అభిషేక జలాన్ని మాయం చేసే మహేశ్వరుడు
ప్రకాశం జిల్లా లో కనిగిరి పట్ట ణానికి ఇరవై కిలో మీటర్ల దూరం లో ”మల్లప్ప సెల ”అనే ఊరిలో ,ఈశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందింది .శివునికి చేసిన అభిషేక జలం బయటకు పోయే మార్గం లో ఒక రుషి శయ నించి ఉన్నట్లుగా ఒక శిల్పం ఉంది .స్వామి వారి పుష్కరిణీ జలాన్ని తెచ్చి ,అభిషేకం చేస్తే ఒక్క చుక్క నీరు కూడా కని పించాడు . .పుష్కరిణి నీరు కాకుండా ,ఇంకే రక మైన నీటి తోఅభిషేకం చేసినా ,ఆ నీరు అక్కడే నిలచిఉండి పోవటం చూస్తె ముక్కు మీద వేలు వేసు కొని ఆశ్చర్య పోతాం .
సశేషం —
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -04 -12 .
క్యాంపు–యు.ఎస్.ఏ.
వీక్షకులు
- 1,182,799 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- అమెరికా స్వర్ణయుగ (గిల్డెడ్ ఏజ్ )సాహిత్య కీర్తిపతాక మార్క్ ట్వైన్ జీవిత చరిత్ర -3
- బయోగాస్ ప్లాంట్ లతో గుజరాత్ జకారియాపుర గ్రామ చరిత్రే మారిపోయింది
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.2 వ భాగం.10.8.26.
- మహాకవి కాళిదాసు రఘువంశ మహా కావ్యం.2 వ భాగం.10.8.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.264 వ భాగం.10.8.26.
- పూర్తిగా నీటిలోనే ఉన్న కేరళలోని 3 వేల ఏళ్ళనాటి శ్రీ నీర్పత్తూర్ శివాలయం, పుత్తూర్
- అత్యాదునిక కాలం లో పచ్చని ప్రకృతి ఒడిలో వైదికపద్ధతిలో వర్ణాశ్రమ ధర్మ విధానం లో 12కుటుంబాలతో ,16మంది విద్యార్ధులతో స్వయం సమృద్ధిగా విలసిల్లుతున్న శ్రీకాకుళం జిల్లాలోని -కూర్మ గ్రామం
- అమెరికా స్వర్ణయుగ(గిల్డెడ్ఏజ్ ) సాహిత్య కీర్తిపతాక -మార్క్ ట్వైన్ జీవిత చరిత్ర -2
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.1 వ భాగం.9.8.26.
- సరస భారతి 202 వ కార్యక్రమంగా శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,320)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
