Daily Archives: April 27, 2012

ఆదిత్య హృదయం – పద్య వచన కవితా సంపుటి ఆవిష్కరణ సభ – ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –5

  వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –5  తెలుగు నేల నాలుగు ప్రాంతాల లోగిలి .ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ,రాయల సీమ ,తెలంగాణా .ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రజల జీవన సరళి ,ఆచార వ్యవ హారాలు ,కట్టుబాట్లు ,వేరు వేరుగా ఉంటాయి .నైసర్గిక స్వరూపం ,పంటలు ,భూగర్భ నిక్షేపాలు ,,జలాశయాలు ,తాగు నీరు ,సాగు నీరు అందు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –30 ఆనాటి మాటా మంతీ

 ఊసుల్లో ఉయ్యూరు –30                ఆనాటి మాటా మంతీ        మేము హిందూపురం లో ఉండగా ఒక పాట చరణం ఎప్పుడు పాడే వాళ్ళం .దాని అర్ధం మాకు తెలీదు .హిందూ పురానికి దగ్గర లో పెనుగొండ ,మడక శిర ఉండేవి .ఆ మూడిటి మీదే ఆచరణం ‘’మడక శిరా  ,పెనూగొండ హిందూ పురములో ‘’అనేదే నాకు గుర్తున్నది . … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

వందేళ్ళ తెలుగు కధ-సామాజికాంశం-4

వందేళ్ళ తెలుగు కధ-సామాజికాంశం-4         శ్రీ శారద ,ఆలూరి భుజంగ రావు ,ధనికొండ హనుమంత రావు ,రావూరి భరద్వాజ –పేదరికం లోని వివిధ పార్శ్వాలను కధల్లో స్పృశించారు .స్వయం గా అనుభవించారు కనుక ,ఆ కధలు సజీవం గా ఉన్నాయి .మనుష్యులలో దాగొని ఉన్న మానవత్వాన్ని ,స్నేహ సౌరభాలను ,బాంధవ్యాలను ,మర్యాదలను ,ఆప్యాయతలను మల్లె పూల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment