Monthly Archives: May 2012

సత్య కధా సుధ -5

     సత్య కధా సుధ               దైవీ శక్తి ని గురించి ఒక ఆస్తికుడు ,నాస్తికుడు తీవ్రం గా వాదించు కొన్నారు .’’నేను అన్నం తినను ‘’అన్నాడు నాస్తికుడు ‘’నీతో దేవుడు తి ని పిస్తాడుగా ‘’అన్నాడు ఆస్తికుడు .దేవున్నితప్పించు కోవటానికి ఒక అడవి చేరి మర్రి చేట్టుమాటున దాక్కున్నాడు .అప్పుడు ఒక బాట సారి వచ్చి … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

ప్రజా కవ యిత్రి ఫిలిస్ మెక్ గిన్లి

  ప్రజా కవ యిత్రి ఫిలిస్ మెక్ గిన్లి         ‘’నేను బాగా ఉపయోగ పడే దానిని అని నా నిశ్చితాభి ప్రాయం .యూని వేర్సిటి  లకు మాత్రమే కవిత్వం పరిమిత మై పోయి ,సామాన్యులకు సంబంధం లేకుండా పోయిన కాలం లో ,నేను నా కవిత్వం వల్ల లక్షలాది  చదువరు లకు   చేరు వైనాను .కవిత్వ ద్వారాలు తెరిచి ,గొప్ప కవిత్వం … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ –3

  సత్య కధా సుధ –3                భగ వంతుడు ఏమి చేస్తాడో మానవునికి తెలియని ఒక లీల ను గురించి తెలియ జేస్తాను .ఒక రాజు గారి ఆశ్రయం లో ఇద్దరు పురోహితులున్నారు .అందులో ఒకడు ‘’దైవా దీనం జగత్ సర్వం ‘’అని నమ్మిన వాడు .రెండో వాడు రాజు గారి పరిపాలన బాగా ఉందని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ – దృశ్య మాలిక

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సత్య కధా సుధ—2

                                      సత్య కధా సుధ—2             ‘’అదృష్ట వంతు లైన పుత్రుల్ని కని హాయిగా జీవించండి .బిడ్డలు విద్యా వంతులు ,శూరులు అయినంత మాత్రాన ఆనందం రాదు .నా కొడుకులు విద్యా వంతులు ,పరాక్రమ వంతులే ..వారి వల్ల నేను కాని వారు కాని ఏ సుఖమూ పొంద లేదు .అదృష్ట వంతులకు మాత్రమే సౌఖ్యాలు లభిస్తాయి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ అమెరికా లో అహోబిలం

                                        అమెరికా డైరీ                                                              అమెరికా లో అహోబిలం            నిన్న శనివారం ,ఈ రోజు ఆదివారం అంటే అయిదు ఆరు తేదీలులు సరదాగా గడిచి పోయాయి .నిన్న అంటే మే అయిదవ తేది శని వారం సాయంత్రం అందరం సౌత్ కెరొలినా లో ట్రూహోమ్స్  లో ఉంటున్న రాంకీ ఉషా దంపతుల ఇంటికి అందరం కలిసి వెళ్ళాం .ఇక్కడి … Continue reading

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

సత్య కధా సుధ—1

   సత్య కధా సుధ—1        ఒక రాజు గారికి దైవ భక్తీ ఎక్కువ .దేశం లో ఉన్న తన ప్రజల్లో దైవం మీద విశ్వాసం ఎలా ఉందొ తెలుసు కోవాలనే వింత కోరిక కలిగింది .మూడు ప్రశ్న లను  ఇచ్చి దండోరా వేయించాడు .మొదటి ప్రశ్న దేవుడున్నాడా ?.రెండోది ఉంటె ఎటు వైపు చూస్తుంటాడు ?మూడో ప్రశ్న … Continue reading

Posted in రచనలు | Tagged | 4 Comments

అన్నమాచార్య జయంతి

                                అన్నమాచార్య జయంతి        క్రీ.శ.1424 లో జన్మించి 79 ఏళ్ళు జీవించి  1503 లో శ్రీ వెంకటేశ్వర సాయుజ్యాన్ని పొందిన మహా భక్త శిఖామణి అన్నమాచార్యుల వారు .కడప జిల్లా తాళ్ళ పాకలో జన్మించిన కారణ జన్ముడు. అన్నమయ్య జయంతి వైశాఖ పౌర్ణమి నాడు దేశ వ్యాప్తం గా జరుపు కోవటం పరం పర  గా వస్తోంది . … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వైశాఖ పౌర్ణమి – బుద్ధుడు అంటే ఎవరు ?

    వైశాఖ పౌర్ణమి               ఆ.కా.,మా.,వై .పౌర్ణమి లలో పవిత్ర సముద్ర స్నానాలను చేస్తాం .ఆ వరుస లో చివరి పున్నమి వైశాఖ .దీన్నే మహా వైశాఖి గా భావిస్తారు .దీని తరువాత వచ్చేది జ్యేష్ట పౌర్ణమి ని ఏరువాక పౌర్నమని ,ఆ తర్వాతా వచ్చే ఆషాఢపున్నమిని గురు పూర్ణమి లేక వ్యాస పూర్ణిమ లేక … Continue reading

Posted in రచనలు | Tagged | 3 Comments

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –10(చివరి భాగం )

  వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –10(చివరి భాగం )      ఇవీ నూరేళ్ళ తెలుగు కధలో చూసిన అనేకానేక సామాజికాంశాలు .విస్తృత మైన వీటిని దాదాపు కధా రచయిత లంతా చిత్రీక రించారు .అనుభవైక వేద్యం గా రాశారు .సమస్యల లోతును తడి మారు .పరిష్కార మార్గాలూ చూపించారు .సంఘటిత పరచి ,సాధానా మార్గాలను … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సాహిత్య మొర్మరాలు

Posted in రచనలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –9

  వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం —౯                                                                                                                                                                                                    ఎస్.ఏం.ఎస్.ల పాప్యులారిటి  పై మంచి కధ ”మాయాజాలం ”ను జీవన్ రాశాడు .తాను ప్రేమించిన అమ్మాయి ఐ లవ్ యు చెప్పక పోతే హత్య చేశాడు .అది నేరమా అని టి.వి.చానల్ ప్రశ్నిస్తుంది .కాదు అని తొంభై శాతం ,మంది ఎస్.ఏం.ఎస్.లు ఇచ్చారు .రైతు చావుకు ప్రభుత్వానిదే బాధ్యతా ? అని అడిగితే తొంభై మూడు శాతం  మంది కాదన్నారట .ఇదంతా చానళ్ళ మాయా జాలం గా చిత్రించాడు కధకుడు .ఇదంతా పనికి రాని ప్రసారాలకు అద్దం పడుతుంది .ఊరి దగ్గరున్న ఏటిలో, నది లో ఇసుక దొంగ రవాణా చేసే సిండి కేట్లు ఎక్కువయ్యారు .ఎక్కువగా తవ్వితే పంట కాలువలు మెరకై నీరు ప్రవహించదు .భూమి లోకి నీరు ఇంకదు .నీరు ప్రవహించి పారి పోతుంది .బోర్లలో నీరు రాదు .ఊరదు కూడా .ఈ సామాజికాంశాన్ని ”ఏటి పర్ర”కధ లో చోడవరం రామ కృష్ణ హెచ్చరిక గా చిత్రీకరించాడు .తిన టానికి పిడికెడు మెతుకులు లేక ,తాగటానికి గుక్కెడు నీళ్ళు దొరక్క ,పసి వాళ్లకు పాలు లేక ,వైద్యం ,భద్రతా ,సంతోషం ,విద్యా ,వికాసం ,విజ్ఞానం లేక కునారిల్లి పోతున్న జీవుల కన్నీటి కధలే ”పాలమూరు జిల్లా కధలు ”.ఉదయమిత్ర అనే రచయిత రాసిన కధలే ,వ్యధలే ఇవన్నీ .వాస్తవికత ,ఆ ప్రాంతపు యాస తో గుండెల్ని పిండేశాడు .బహుళ జాతి సంస్థ లో మన సామాజిక ,ఆర్ధిక స్తితి గతులపై పట్టు సాధించి వేధిస్తున్న వివ రాలన్నీ ”కొండ చిలువ ”కధ చెబుతుంది .ఆ బడుగుల చైతన్యానికి దారి చూపిస్తాడు రచయిత .                 … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ –8

                              వందేళ్ళ తెలుగు కధ –8                పెళ్లి సాంఘిక భద్రత నిస్తుంది .ప్రేమ తాత్కాలిక ఆనందమే .పెళ్లి అయితే ఇద్దరు ఒకటే నన్న భావన కలుగుతుంది .ప్రేమ ఒక్కటే ఉంటె విడి పోతామేమో నన్న భయం ఉంటుంది .అభద్రతా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రతిమ- ప్రతీక

  స్టేట్ లీడర్ పత్రికలో 15 – 4 – 2012 ప్రచురించిన వ్యాసం ప్రతిమ  – ప్రతీక  

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

వందేళ్ళ తెలుగు కధ–సామాజికాంశం –7

  వందేళ్ళ తెలుగు కధ–సామాజికాంశం –7          కోస్తాంధ్ర అన్నీ ఉన్న విస్తరి లా అని పిస్తుంది .పెద్దగా జీవన పోరాటాలు లేవు .వనరులు పుష్కలం .వాటిని ఉపయోగించు కొనే మార్గాలూ అందు బాటు లో ఉన్నాయి .ధన బలమూ ఉంది .అధికారం ఉంటుంది .కనుక ఇక్కడి కధలు సవారి బండి లా హాయిగా ఉంటాయి .అయితే గుండె లోతుల్ని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment