మన తెలుగు టైప్ రైటర్
1923 అక్టోబర్ నెలలో గుంటూరు నుంచి దిడుగు వెంకట నరసింహ రావు తెలుగు టైప్ రైటర్ తయారు చేయడానికి ఆర్ధిక సహాయం కోసం ప్రకటన చేశాడు.
తరువాత అదే సంవత్సరం డిసంబర్ నెలలో తెలుగులో మొదటి టైప్ రైటర్ తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక
పరిజ్ఞానం తన వద్ద కూడా ఉన్నదని నిజాం రాజ్యంలోని భువనగిరి దగ్గర గ్రామమైన కొండగడప నుంచి ఆచార్య అనే
ఆ తరువాత 13 సంవత్సరాలకు ప్రజలకు అందుబాటులోనికి తెలుగు టైపు రైటర్ 1935లో ‘చిన్నమాంబాంధ్ర ముద్రలేఖిని’
రూపంలో వచ్చింది.
ఇది పానగల్ రాజ గారి కృషి వల్ల తయారయ్యింది.




