వీక్షకులు
- 979,965 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- సుప్రకాశ శతకం
- అక్షర ప్రభాకరుడు’’ కూర్చిన వినూత్న’’ అక్షర స్వరం ‘’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.24 వ భాగం.2.2.23.
- అరుణ మంత్రార్థం. 9వ భాగం.2.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -395
- చిద్విలాస శతకం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.23 వ భాగం.1.2.23.
- అరుణ మంత్రార్థం. 8వ భాగం.1.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -393
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -391
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,923)
- సమీక్ష (1,278)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (304)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (360)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: December 24, 2012
మచిలీ పట్నం హిందూ కళాశాల హిస్టరీ లెక్చరర్ శ్రీ ఎస్.వెంకటేశ్వర రావు గారి ”భారత దేశం ప్రపంచాలకిచ్చిన ఆధ్యాత్మిక విభూతి ”ఉపన్యాసం
ఇవాళ ఉదయం గంధ సింధూరం ,అరటి పళ్ళతో పూజ సాయంత్రం -మచిలీ పట్నం హిందూ కళాశాల హిస్టరీ లెక్చరర్ శ్రీ ఎస్.వెంకటేశ్వర రావు గారి ”భారత దేశం ప్రపంచాలకిచ్చిన ఆధ్యాత్మిక విభూతి ”ఉపన్యాసం ఫోటోలు
మన తెలుగు టైప్ రైటర్
మన తెలుగు టైప్ రైటర్ 1923 అక్టోబర్ నెలలో గుంటూరు నుంచి దిడుగు వెంకట నరసింహ రావు తెలుగు టైప్ రైటర్ తయారు చేయడానికి ఆర్ధిక సహాయం కోసం ప్రకటన చేశాడు. తరువాత అదే సంవత్సరం డిసంబర్ నెలలో తెలుగులో మొదటి టైప్ రైటర్ తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం తన వద్ద కూడా ఉన్నదని … Continue reading
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని- 2 దౌహిత్రుని తాపత్రయం
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని– 2 దౌహిత్రుని తాపత్రయం సంజీవ రాయ కవి కవి కధకులు రితైరేడ్ రేడియో ఇంజినీర్ స్వర్గీయ శ్రీ గంధం వేంకాస్వామి శర్మగారి మాతా మహా స్తానం లోనీ వారు .ఆరు తరాల ముందటి వారు .సాధారణం గా దౌహిత్రుడు తాత గారి ఆస్తి కి … Continue reading
కాశీ ఖండం .-37 నవ దిన కాశీ యాత్ర
కాశీ ఖండం .-37 నవ దిన కాశీ యాత్ర మనిషి తల్లి గర్భం లో తొమ్మిది నెలలుంటాడు .జన్మ రాహిత్యం ఇచ్చేది కాశి ఒక్కటే .అందుకని వ్యాస మహర్షి కాశీ లో తొమ్మిది నెలలు దీక్ష లో ఉండి ,అ తర్వాతా స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలిఅని … Continue reading
బస్… బహుత్ హోగయా !…. సాక్షి లో భరణి
హైదరాబాద్ : ఢిల్లీ గ్యాంగ్రేప్ నిందితులకు శిక్షపడేవరకు తాను నల్లటి దుస్తులే ధరిస్తానని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. సోమవారం ఉదయం సాక్షి టీవీ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ఆయన మహిళలపై జరుగుతున్న దాడులపట్ల ఉద్వేగానికి లోనయ్యారు. యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తనికెళ్ల భరణి ఖండించారు. ఢిల్లీ ఘటన తర్వాత … Continue reading
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -1 కవికధా కమామీషు
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -1 కవికధా కమామీషు రావూరి సంజీవ రాయ కవి ప్రణీత ‘’శ్రీ రుక్మిణీ పరిణయము ‘’కావ్యం విశిష్ట మైంది .కారణాలు చాలా ఉన్నా ,అందులో ముఖ్య మైన కొన్నిటిని చూద్దాం .యే కావ్యాని కైనా కర్త ఒక్కడే ఉండటం సహజం .కాని ఈకవ్యకన్యక కు నిజం తండ్రి సంజీవ రాయ … Continue reading