వీక్షకులు
- 1,009,733 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.5 వ భాగం.5.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.8 వ భాగం.5.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.4 వ భాగం.4.6.23.
- గ్రంథాలయోగ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..ద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..
- మురారి అన ర్ఘ రాఘవం 7 వ భాగం.4.6.23.
- తొలి ముస్లిం మహిళా మంత్రి ,జాతీయ మహిళా సంస్థ అధ్యక్షురాలు,రెడ్ క్రాస్ సేవకురాలు శ్రీమతి మసూమా బేగం(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జూన్
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.3 వ భాగం.3.6.23
- అనేక మలుపులు తిరిగి గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.
- గ్రంథాలయోద్యమ పితా మహ శ్రీ అయ్యంకీ వెంకట రమణయ్య గారు.3 వ భాగం.3.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.6 వ భాగం.3.6.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (510)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,078)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: December 27, 2012
తెలుగు కవితా ”జాలం ”
తెలుగు కవితా ”జాలం ” సాహితీ బంధువులకు -తెలుగు తీపి శుభా కాంక్షలు -తిరుమలేశుని సన్నిధి లో జరుగుతున్న తెలుగు సభల సందర్భం గా మనం కూడా అంతర్జాలం లో”తెలుగు కవితా ”జాలం ”పేర కవి సమ్మేళనం నిర్వ హిద్దాం .ఉత్సాహ వంతులైన కవులు ,పండితులు … Continue reading
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -4 బాపని రాయబారం
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -4 బాపని రాయబారం తన మనసులోని ప్రేమను శ్రీ కృష్ణునికి విన్న వించటానికి పేరు లేని బాపనయ్య ను పిలిపించి కృష్ణుని చేరి తన విషయం తెలియ జేయమని కోరింది .’’రూఢ మేదో విషాలు ,వాచాలు నిన్ను బిల్వ న్వలసే నితకు నా వార్త దేల్ప … Continue reading
కాశీ ఖండం -39 పంచ క్రోశ యాత్ర
కాశీ ఖండం -39 పంచ క్రోశ యాత్ర శాస్త్ర విధానం లో కాశీ యాత్ర చేసిన వారు ఇప్పటికి ముగ్గురు మాత్రమె ఉన్నారు వారు గణేశుడు ,భైరవుడు ,నందీశ్వరుడు ..ఈ ముగ్గురి తో కలిసి బ్రహ్మా విష్ణు మొదలైన దేవ గణమంతా కలిసి యాత్ర ప్రారంభించి ఇరవై ఏళ్ళు ప్రయాణం చేసి భీమ చండి … Continue reading
హోసూర్ తెలుగుల ఉసురు పోసుకోకండి
హోసూర్ తెలుగుల ఉసురు పోసుకోకండి తెలుగు సభలు శ్రీనివాసుని పాదాల వద్ద జరుగుతున్న నేపధ్యం లో మన సోదరులై, తమ తెలుగుని రక్షించుకొంటు సంస్కృతిని కాపాడు కొంటూ ,తమని ఎవరూ పట్టించుకోలేదని బాధ పడుతూ, ప్రతి వేదిక పైనా వారి వేదనను వెలి బుచ్చుతూ, తమిళ్ నాడు లో బల వంతం గా చేర్చ … Continue reading