Daily Archives: February 15, 2013

మూల స్థంభాలకు ముప్పు రాకూడదు –శ్రీ రాళ్ల బండి కవితా ప్రసాద్

మూలస్తంభాలకు ముప్పు రాకూడదు భాష పట్ల, సాహిత్యం పట్ల గల అవ్యాజమైన ప్రేమ ఆయనను ఉన్నత శిఖరాలకు చే ర్చింది. ఎక్కడో మారు మూల పల్లెటూర్లో పుట్టిన ఒక నిరుపేద విద్యార్థి, అంచెలంచెలుగా ప్రపంచ తెలుగు మహా సభల్ని నిర్వహించే స్థాయికి ఎదిగారు. ఆయనే డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్. ఇప్పటి వరకూ 18 కవితా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చెనై – త్రిచి-తంజావూర్-తిరువయ్యార్–పళని-శ్రీరంగం – త్యాగయ్య- బాల(మురళి)య్య దర్సనం

      సాహితీ బంధువులకు -శుభ కామనలు –                 మేమిద్దరమ్ ఎనిమిది రాత్రి మెయిల్ లో బయల్దేరి తొమ్మిది ఉదయం చెన్నై చేరాం మా మేన కోడలి గారింట్లో ఉన్నాం .మా తోడల్లుడు శంకరం గారి అమ్మాయి ప్రతిభ ,భర్త వచ్చి కొడం … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment