మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభల దృష్ట్యా 31-1-15శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం జరిగిన కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్య వర్గ సమావేశం దృశ్యాలు
సాహితీ బంధువులకు శుభ కామనలు -ఈ రోజు సాయంత్రం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కృష్ణా జిల్లా కార్య లో ఫిబ్రవరి 21,22 శని,ఆదివారాలలో జరిగేమూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికను క్షేత్రయ్య కళాక్షేత్రం నుండి బెంజ్ సర్కిల్ కు దగ్గరలో ఉన్న ”కృష్ణ వేణి టేలెంట్ స్కూల్ ”కు మార్చబడిందని తెలియ జేశారు మీగిలిన కార్యక్రమాలన్నీ ఇది వరకు తెలియ బరచినట్లుగానే జరుగుతాయి .
కార్య వర్గ సమావేశ ఫోటోలు గూగుల్ ప్లస్ లో పెట్టాను చూడండి -దుర్గాప్రసాద్

chala bagundi.patrikalakanna munde vaarta iccinanduku abhinandanalu
LikeLike