వీక్షకులు
- 979,949 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- అక్షర ప్రభాకరుడు’’ కూర్చిన వినూత్న’’ అక్షర స్వరం ‘’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.24 వ భాగం.2.2.23.
- అరుణ మంత్రార్థం. 9వ భాగం.2.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -395
- చిద్విలాస శతకం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.23 వ భాగం.1.2.23.
- అరుణ మంత్రార్థం. 8వ భాగం.1.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -393
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -391
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.22 వ భాగం.31.1.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,922)
- సమీక్ష (1,277)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (304)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (360)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: March 2015
మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా ప్రచురించిన పరిశోధనా వ్యాస సంకలనం లో శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు వ్రాసిన “కోస్తాంధ్ర మధ్యతరగతి కుటుంబాలు “
Gabbita-1 Gabbita-2 Gabbita-3 Gabbita-4
స్వర్గీయ శ్రీ కవితా ప్రసాద్ కు ”కవితాంజలి ”
స్వర్గీయ శ్రీ కవితా ప్రసాద్ కు ”కవితాంజలి ” అవధాన విద్యా వాచస్పతి ,ఆశుకవితా సమ్రాట్ ,అష్ట దశావధాని ,, ద్విశతావధాని ,సరస్వతీ పుత్రులు స్వర్గీయ శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ గారికి సరసభారతి మరియు మచిలీ పట్నం సాహిత్య సాంస్కృతిక సంస్థలు ‘ -మచిలీపట్నం ”వివేకానంద మందిరం”లో 2-4-15 -గురువారం సాయంత్రం 6 గం లకు నిర్వహించే … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -24
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -24 — 12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ బాల్యం నిశ్చయమైన పట్టుదల ,అనంతమైన సహనం- కోమల స్వభావి అయిన లూయీ పాశ్చర్ ను ముందుకు నడిపించి అద్భుతాలు సాధించేట్లు చేశాయి .’’will, work ,wait ‘’అనే మూడుమాటలు మంత్రాలుగా అయన కృషికి తోడ్పడ్డాయి … Continue reading
విలియం షేక్స్ పియర్ ఆంగ్ల సానెట్ కు డాక్టర్ రాచకొండ నరసింహ శర్మగారి అనువాద కవిత
విలియం షేక్స్ పియర్ ఆంగ్ల సానెట్ కు డాక్టర్ రాచకొండ నరసింహ శర్మగారి అనువాద కవిత అదృష్ట హీనునై అవమాన భరితునై-భ్రస్టునై ,ఒంటినై వగచినపుడు వినని దైవంబునకు వినిపింప వ్యర్ధమై –ఉత్సాహ సంపన్ను నొకని తీరును కోరి అతని సంపద అతని హిత ధనమ్ము- అతని నేర్పు ఇతని అవకాశ మును కోరి మోదకారణ … Continue reading
29-3-15 ఆదివారం శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి సన్మానోత్సవం
29-3-15 ఆదివారం ఉదయం బందరులో ఆర్ కే పారడైజ్ ఏ సి హాల్ లో ”శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి నవ్యాన్ధ్రప్రదేశ్ తొలి ఉగాది సాహితీ పురస్కారాన్ని అందజేసిన సందర్భం గా వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన అభినందన ,సన్మానోత్సవం ,సుబ్బారావు గారిచ్చిన విందు .మరియు మధ్యాహ్నం బాలసాహిత్య రచయిత్రి శ్రీమతి గుడిపూడి రాధికా రాణి … Continue reading
అవధాన ప్రక్రియపై చిన్నచూపు వ ద్దు – శాఖమూరి రవిచంద్రబాబు
అవధాన ప్రక్రియపై చిన్నచూపు వ ద్దు – శాఖమూరి రవిచంద్రబాబు ‘ఆ రెండు వ్యాసాలపై ఈ రెండు మాటలు’ (వివిధ, మార్చి 23) అంటూ పి. రామకృష్ణ రాసిన లఘు వ్యాసం చదివిన తర్వాత ఈయనలో ఏ కొంతైనా సాహి త్య రసజ్ఞత ఉన్నదా! అని నాకనిపించింది. ‘అసంబద్ధ నిబద్ధత’- అంటూ ఏ అంశంపట్లా తనకు … Continue reading
జన సృజనం – కొలకలూరి ఇనాక్
జన సృజనం – కొలకలూరి ఇనాక్ అరవై పుటల కాలపత్రికలో పుట తిప్పినప్పుడల్లా ప్రకృతిలో పరవశం ప్రసవిస్తుంది పండుటాకు రాలిన ప్రతిసారీ కొత్త చివురు మొలుస్తూనే ఉంది. ఆకురాలటం విధ్వంసంలాగా ఉన్నా చిగురు మొలవటం జన సృజన విస్ఫోటనమే! దానికిష్టం లేకపోతే మనమొక గడ్డిపరకను మొలిపించగలమా? అన్నం పెట్టే రైతన్న కళ్ళలో మొలుస్తున్న ఆశల అడవుల్ని … Continue reading
ప్రామాణికము – మాండలికము – జి.ఎస్. రామ్మోహన్
ప్రామాణికము – మాండలికము – జి.ఎస్. రామ్మోహన్ కొన్ని అవసరాల కోసం వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువమంది కలుస్తున్న చోట ఎక్కువమందికి అర్థమయ్యే భాషే ప్రాచుర్యం పొందుతుంది. ‘శాస్ర్తీయ’ సంగీతంలో ఘరానాల మాదిరి ప్రత్యేకతలను కాపాడుకోవాలనుకుంటే కాపాడుకోవచ్చును కానీ దాన్ని ఆధిపత్య స్థానంలో నిలబెట్ట ప్రయత్నించరాదు. అసలు భాష అనే పరికరం లాగే దీనికి … Continue reading
సూపర్ స్టార్ సినీ స్వర్ణోత్సవం (28-Mar-2015)
సూపర్ స్టార్ సినీ స్వర్ణోత్సవం (28-Mar-2015) ‘తేనేమనసులు’ చిత్రంతో మార్చి 31, 1965న తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన నట వైదూష్యంతో అభిమానుల హృదయాల్లో ‘పాడిపంటలు’ పండించారు నటశేఖర కృష్ణ. వెండితెరపై పండు వెన్నెల కురిపిస్తూ 50 ఏళ్ల నిండైన సినీ జీవితానికి చేరువయ్యారు. సినీ కళామతల్లి ముద్దు బిడ్డగా తెలుగు చలన చిత్ర చరిత్రలో … Continue reading
లేదు… లవకుశకు సాటి-లోకనాథం సత్యానందం
లేదు… లవకుశకు సాటి 27/03/2015 -లోకనాథం సత్యానందం అర్థ శతాబ్దం దాటినా చెక్కు చెదరని రికార్డు -లవకుశది. ఉత్తర రామాయణ గాధ ఇతివృత్తంతో నిర్మితమైన సినిమా -ప్రేక్షకులను భక్తిపారవశ్యంలో ఎంత ఓలలాడించిందో.. కమర్షియల్గా అంత వసూళ్లు అందించి రికార్డుల శిఖరంపై స్థానాన్ని పదిలపర్చింది. వాణిజ్యపరంగా లవకుశ సాధించిన విజయం -్భరత సినీ చరిత్రలో ప్రత్యేక ఘట్టం. … Continue reading
మనోమథన ‘మన్మథ’ ఉగాది
మనోమథన ‘మన్మథ’ ఉగాది -సుధామ 21/03/2015 TAGS: కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది… ఈ మాట మన తెలుగువారి కాలగణన బట్టి వచ్చిందే. ఆంగ్ల సంవత్సరాలు ‘చక్రనేమి’యుతాలు కావు. 2015 సంవత్సరం వెళ్లిపోతే- మళ్లీ ఆ అంకెగల ఏడాది ఎప్పటికీ తిరిగిరాదు. కానీ, మానవ జీవనపు జనన మరణ చక్రం ఆత్మ- ‘ఒక శరీరాన్ని వదిలి మరో … Continue reading
జానకిరాముల సౌశీల్యం.. జగతికి ఆదర్శం
జానకిరాముల సౌశీల్యం.. జగతికి ఆదర్శం -కె.లక్ష్మీ అన్నపూర్ణ 27/03/2015 TAGS: తండ్రి ఆమోదించిన వధువు కనుక రామునికి సీతమీద ప్రేమ కలిగింది. ఆమె లోకోత్తర సౌందర్యం వలన, సద్గుణ సంపత్తి వలనా ఆ ప్రేమ అనేక రెట్లయింది. భర్త అనే ఒక్క కారణం చేత రాముడికి తనపై వున్న ప్రేమ కంటే- సీతకు రామునిపై రెట్టింపు … Continue reading
అమరావతి స్ఫూర్తి
అమరావతి స్ఫూర్తి 26/03/2015 TAGS: అవశేష ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరానికి ‘అమరావతి’ అని నామకరణం జరపుతుండడం అద్భుతమైన చారిత్రక పరిణామం…అమరావతికి ఆంధ్రుల చరిత్రలో మాత్రమే కాదు, అఖిల భారతీయ సహస్రాబ్దుల చరిత్రలో అజరామర ప్రాధాన్యం ఉంది. ద్వాపరయుగం వస్తుండిన సమయంలో జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ఆంధ్రుల రాజధాని ధాన్యకటకం…్ధన్యకటకం, ధరణికోట, అమరావతి తరతరాల … Continue reading
శ్రీ పొన్నాడ చెప్పిన సినిమా కబుర్లు
శ్రీ పొన్నాడ చెప్పిన సినిమా కబుర్లు
స్మార్ట్ సాగరమాల
స్మార్ట్ సాగరమాల నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్ళీ నెత్తికెత్తుకున్న ‘సాగరమాల’ ప్రాజెక్టు అనుకున్న ప్రకారం అమలు జరిగితే దేశాభివృద్ధి జోరందుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ అత్యంత భారీ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదించి, పథక రచనకు పచ్చజెండా ఊపడం కేంద్రమంత్రి గడ్కరీ చెప్పినట్టు విప్లవాత్మకమూ, చారిత్రాత్మకమే. ఈ ఒక్క ప్రాజెక్టువల్లే స్థూలదేశీయోత్పత్తి రెండు శాతం … Continue reading
వీర్రాజీయ శీలం -1
వీర్రాజీయ శీలం ప్రముఖ చిత్రకారులు ,కవి నవలా రచయితా శ్రీ శీలా వీర్రాజుగారికి గత ఏడాది సెప్టెంబర్ లో శ్రీమైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచిన ‘’బాపు –రమణ ల స్మారక పురస్కారం ‘’సరసభారతిద్వారా మచిలీపట్నం లో అందజేసినప్పుడు వారు అభిమానం గా ఇచ్చిన ‘’ఎర్ర డబ్బా రైలు ‘’,’’ఒక అసంబద్ధ నిజం ‘’రెండుకవితా సంపుటులను … Continue reading
వీర్రాజీయ శీలం -2
వీర్రాజీయ శీలం -2 ”ఒక అసంబద్ధ నిజం ”-కవితా సంపుటి ‘’ఈ నాడు ఏమనిషిని దులిపినా –బొటబొటా రాలేవికన్నీళ్ళే-ప్రతికన్నూ ఒక కొలనే మరి –ఏడాదిపోడవునా రాల్చే కన్నీటి చుక్కలు –వేల కొట్లలో ఉన్నాయి ‘’వీటిని అక్కున చేర్చుకోనేవి మేఘాలే .కన్నీళ్ళే కాదు చెమట చుక్కలూ అంతే –ఎక్కడెక్కడో పని చేసే శ్రమ జీవుల చెమట … Continue reading
నా దారి తీరు -93 స్టాఫ్ పరిచయం
నా దారి తీరు -93 స్టాఫ్ పరిచయం మంగళాపురం లో చేరాను .అప్పటిదాకా హెడ్ మాస్టారుగా ఉన్న జోశ్యులు గారు రిటైర్ అయితే ఆ పోస్ట్ లో నన్ను వేశారు .ఆయన కు చాలా మంచి పేరుఉంది .స్కౌట్ లో రాష్ట్రం లోనే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నవారు .అయితే స్కూల్ చిన్నదే .అన్నీ సింగిల్ … Continue reading
నేడు ప్రపంచ రంగ స్థల దినోత్సవం తెలుగు రంగస్థలి శోభిల్లేదెన్నడో?
తెలుగు రంగస్థలి శోభిల్లేదెన్నడో? – జీఎల్ఎన్ మూర్తి వాస్తవాల భూమికపై వీలయినన్ని వివరాలు విశ్లేషించి చెప్పగలిగేలా రచనల్ని ప్రదర్శనలుగా మలచగలగాలి. రంగస్థలాన్ని ప్రదర్శన పద్ధతుల్ని నిబద్ధతతో వేదికపైకి తేవాలి. వేదికపై వారి అభినయం ప్రదర్శన ప్రక్రియలు పద్ధతుల్ని తేరిపార చూసే ప్రేక్షకులు మంచి ఆలోచనాపరులుగా ఆయా రచనల స్ఫూర్తిని అందిపుచ్చుకునేలా చేయాలనే కళాత్మక సందేశాన్ని ఈ … Continue reading
విగ్రహ పూజలు ఎందుకు?
విగ్రహ పూజలు ఎందుకు? భగవంతుణ్ణి విగ్రహాల రూపంలో పూజించడం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండేది. కానీ పాశ్చాత్య దేశాల్లో మత వ్యవస్థ మారిన తర్వాత అట్టి పూజను ఒక అనాగరిక సంప్రదాయంగా చూడటం మొదలైంది. ప్రపంచమంతటా ఉన్నట్లే మన దేశంలో కూడా ఈ ఆచారం ఉంది. ఇది ఎలా ఆరంభమైంది ఎలా మార్పు చెందిందో పరిశీలించగలం. … Continue reading
శ్రీరామ వైభవము
శ్రీరామ వైభవము మనందరి ఆత్మలకు మూలం ఆ పరమాత్మ. సృష్టిలో అధర్మం ప్రబలినప్పుడు దానిని పోగొట్టి, ధర్మాన్ని స్థాపించటానికి ఆ పరమాత్ముడు శ్రీరామావతారం ఎత్తాడు. సామాన్య మానవులకు దర్శనం ఇవ్వటానికి దివ్య మంగళమూర్తిని, దివ్యనామాన్ని వదిలివెళ్లాడు. ఆ రూపాన్నే మనం ఇప్పుడు ప్రతి రోజూ ఆరాధిస్తూ ఉంటాం. మన దేశంలో రామాలయం లేని ప్రాంతం లేదంటే అతిశయోక్తి … Continue reading
కృష్ణుడితో సంభాషణ
కృష్ణుడితో సంభాషణ మనలో చాలా మంది ఏదైనా సమస్య ఎదురయినప్పుడు భగవంతుడికి మొర పెట్టుకుంటారు. కొన్ని సార్లు ఆ భగవంతుడు కరుణిస్తాడు. కొన్ని సార్లు కరుణించడు. అసలు మన రోజువారి జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లకు సమాధానాలున్నాయా? వాటికి గీతాకారుడు కృష్ణుడు ఎలాంటి పరిష్కారాలు సూచిస్తాడనే ఆలోచనకు ఊహాజనిత రూపమిది.. ఆధునిక జీవి (ఆ.జీ): నాకు అస్సలు ఖాళీ … Continue reading
‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-6(చివరిభాగం )
‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-6(చివరిభాగం ) 25-నవ్యాంధ్ర రాజధాని –శ్రీ కే .రవి కిరణ్ –విజయవాడ రాజదానికేమి నిర్మింప బడవచ్చు భౌగోళికముగ-ఇపుడైనా నెపుడైన ఇచట చట నెచట నైన రాజు ఉండేడిస్థానమే రాజధాని యని భావిస్తే –అధికారానికి ఆవశ్యకమయ్యే … Continue reading
‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-5
‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-5 22-నవ్యాంధ్ర వైభవం –శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ –మచిలీపట్నం సీ.-నవ్యాంధ్ర దేశాన సవ్యమౌ రీతిని –తెలుగు వెలుగ వలే తీరుగాను విద్యావిధానమే వేయి వేల వెలుగులై –దివ్యమౌ వెలుగును దిశలయందు భవ్య పాలకు లంత నవ్య రీతుల … Continue reading
‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-4
‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-4 16-నవ్యాంధ్ర –దివ్యాంధ్ర –శ్రీమతి సింహాద్రి వాణి-విజయవాడ సమైక్యాంధ్ర వడ్డించిన విస్తరి –షడ్రుచుల భోజనం లా సర్వ సంపదలున్న జనం లా నవ్యాంధ్ర మాత్రం వట్టి విస్తరి –పదార్ధాలు లేని పళ్లెంలా గుర్రం లేని … Continue reading
‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-3
‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-3 14-పారిపో కోయిలా పారా హుషార్ –శ్రీమతి గుడ్లవల్లేటి కామాక్షి –కోసూరు అమ్మమ్మ చెప్పింది చిట్టికి –కాకి పిచ్చుక కధ చిట్టికి వచ్చింది సందేహం –పిచ్చుక అంటే కాకి కంటే పెద్దదా చిన్నదా ఏ రంగు అని … Continue reading