కృష్ణాజిల్లా ఉయ్యూరు లో వేచేసిన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నాడు అయ్యా వారలకు శాంతి కల్యాణ మహోత్సవం, మంగళవారం నాడు శ్రీ వీరభద్ర పళ్ళెం కార్యక్రమాన్ని భక్తి శ్రధలతో పురోహితులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయితీ చైర్మెన్ శ్రీ జంపాన పూర్ణ చంద్రరావు , నూకల సాంబశివరావు, మేడి శెట్టి మస్తాన్ సహకారంతో గూడూరు సత్యనారాయణ కుందుర్తి సత్యనారాయణ మూర్తి, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

