వీక్షకులు
- 1,120,478 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.7.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.23 వ భాగం.7.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.18 వ భాగం.7.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.111 వ భాగం.7.2.26
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,725)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: January 2017
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 32-కాశ్మీర్ సంస్కృత శైవ సాహిత్య మహా విద్వాంసుడు –నీలకంఠ గుర్తు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 32-కాశ్మీర్ సంస్కృత శైవ సాహిత్య మహా విద్వాంసుడు –నీలకంఠ గుర్తు 2-1-1925 న కాశ్మీర్ లోని శ్రీ నగర్ లో నీలకంఠ గుర్తు జన్మించాడు .సంస్కృత సాహిత్యం లో అడ్వాన్సేడ్ సాంస్క్రిట్ వ్యాకరణం ,భాషా సాహిత్యాలలో పాండిత్యాన్ని పండిట్ లాల్ కాల్ లాంగూ ,,పండిట్ హరిభట్ట శాస్త్రి ,పండిట్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 31-పద్మశ్రీ వేద కుమారి ఘాయ్
— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 31-పద్మశ్రీ వేద కుమారి ఘాయ్ 16-12-19 31 న జమ్మూలో ప్రతాప్ మొహల్లా లో జన్మించిన వేద కుమారి ఘాయ్ పాఠ శాల విద్య జమ్మూలోనే పూర్తి చేసి ,పంజాబ్ యూని వర్సిటి నుంచి 1953 సంస్కృతం లో ఎం .ఏ .పాసై,భారతీయ ప్రాచీన చరిత్ర ,సంస్కృతీ లో … Continue reading
త్యాగరాజ ,బాలమురళి లకు స్వర నివాళి -సరసభారతి -101 వ సమావేశం
సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవం ,అపరత్యాగరాజు స్వర్గీయ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభ –స్వర నివాళి సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు 101 వ సమావేశంగా సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ఆరాధనోత్సవం ,అపర త్యాగ రాజు స్వర్గీయ శ్రీ బాలమురళీ కృష్ణ … Continue reading
బర్మాదేశంలో తెలుగుభోధన.
ఎర్ర నాయుడు గారికి ఈ group లో గల తెలుగు బాంధవులకు, మేధావులందరికి నమస్కారం. తెలుగు తీరైన భాష. పలకడం తేలిక. కేవలం పెదాలు, నాలుక ఉపయోగించి దాదాపుగ అన్ని పదాలు పలకొచ్చు. ముక్కు, చెవులు, నాభి నుండి ఊపిరి మొదలైన వాట్ని ఉపయోగించి అధిక శక్తి నుపయోగించ నవసరం లేకుండ పలకొచ్చు. ఉదాహరణకు “ష” … Continue reading
నాకూ ఓ చాన్స్ ఇవ్వండి (సరదా కోసమే )
నాకూ ఓ చాన్స్ ఇవ్వండి (సరదా కోసమే ) మాంచి నిద్రలో ఉన్నా .సెల్ మోగింది .ఎవరో గ్రీటింగ్స్ చెబుతున్నారేమోనని ఎత్తా .’’సార్ నమస్తే ‘’అంది అవతలి ఆడ గొంతు .’’నమస్తే అమ్మా ఎవరు మీరు ఏంకావాలి ?’’అన్నా .’’రేపు మీరు సంక్రాంతి కవి సమ్మేళనం పెడుతున్నారని తెలిసింది .నాకూ ఒక చాన్స్ ఇవ్వండి ప్లీజ్ … Continue reading
విహంగ సాహితీ పురస్కార
శ్రీమతి పుట్ల హేమలనిర్వహిస్తున్న మహిళా వెబ్ మాసపత్రిక ”విహంగ ”కు గత 5 ఏళ్లుగా ప్రతినెలా ప్రపంచప్రసిధ్ధ మహిళనొకరు గురించి రాస్తున్నందున 11-1-17 రాజమండ్రి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ ప్రాంగణం లో జరిపిన 6 వ వార్షికోత్సవ జాతీయ సెమినార్ లో వైస్ చాన్సెలర్ శ్రీ ఎస్వీ సత్యనారాయణ గారించే సత్కారం … Continue reading
11-1-17 బుధవారం సాయంత్రం రాజమండ్రిలో ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారింట్లో మేమిద్దరం ,మామనవడు చరణ్
11-1-17 బుధవారం సాయంత్రం రాజమండ్రిలో ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారింట్లో మేమిద్దరం ,మామనవడు చరణ్
11-1-17 బుధవారం 6వ వార్షికోత్సవ జాతీయ సెమినార్
మతి పుట్లహేమలత ఎడిటర్మ గా నిర్వహిస్తున్న వెబ్ మాస పత్రిక ”విహంగ ”కు అంతర్జాలంలో గత 5 ఏళ్ళనుండి ప్రతినెల ఒక ప్రముఖ మహిళా పై వ్యాసం రాస్తున్నందున లో రాజమండ్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ ఆవరణలో వైస్ చాన్సెలర్ శ్రీ ఎస్ .వి సత్యనారాయణ గారిచే సత్కారం అందజేసిన చిత్రాలు .
భారత తొలి ఆంగ్ల ,ఫ్రెంచ్ కవయిత్రి –తోరు దత్
భారత తొలి ఆంగ్ల ,ఫ్రెంచ్ కవయిత్రి –తోరు దత్ 4-3-1956 న భారత దేశం లోని బెంగాల్ రాష్ట్రం లో జన్మించిన తోరు దత్ 30-8-1877 న అతి చిన్నవయసు 21 ఏళ్ళకే మరణించింది.’’ఇండో –ఇంగ్లీష్ సాహిత్య కీట్స్’’అని ఆమెను అందరూ భావిస్తారు .తోకచుక్క లాగా ఒక్కసారి కవిత్వం తో మిరుమిట్లు గొలిపి అదృశ్యమైంది .జాన్ … Continue reading
నల్లగుట్టలో ఆదిమానవుడి ఆనవాళ్లు: సహజసిద్ధమైన శివలింగం జయశంకర్ జిల్లా
నల్లగుట్టలో ఆదిమానవుడి ఆనవాళ్లు: సహజసిద్ధమైన శివలింగం జయశంకర్ జిల్లా గణపురం మండలంలోని మైలారం నల్గగుట్ట గుహల్లో ఆదివానవుడి ఆనవాళ్లు, సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆకృతి వెలుగు చూశాయి. By: Garrapalli Rajashekhar Updated: Monday, January 9, 2017, 13:40 [IST] Subscribe to Oneindia Telugu జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ జిల్లా గణపురం మండలంలోని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 30- యదు వంశ మహాకావ్య రచయిత-గలగలి రామాచార్య
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 30- యదు వంశ మహాకావ్య రచయిత-గలగలి రామాచార్య 1893 లో కర్నాటక రాష్ట్రం లో బిజాపూర్ జిల్లా లో కృష్ణానదీ తీరాన ఉన్న గలగలి గ్రామం లో రామాచార్య జన్మించాడు .సంస్కృతం లో మహా పండితుడు . రెండు మహాకావ్యాలు రాసిన మహాకవి .1981 లో 88 వ … Continue reading
ముక్కోటి ఏకాదశి
ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి నే వైకుంఠ ఏకాదశి అంటారు .ఏకాదశి అంటే ఒక తిదిమాత్రమేకాడు ,ఒక దేవత పేరు ,10 ఇంద్రియాలను అదుపులో పెట్టేది ,ఉపవాసాలకు ముఖ్యమైన రోజు ,విష్ణువుకు పరమ ప్రీతి కరమైన రోజు . ఏడాదికి శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశులు 24 .అధికమాసమైతే 26 వస్తాయి . ఆషాఢ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 29- 7వ శతాబ్ది సంస్కృత మహాకావ్యాలపై పరిశోధనం చేసిన –రహస్ బిహారీ ద్వివేది (1947 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 29- 7వ శతాబ్ది సంస్కృత మహాకావ్యాలపై పరిశోధనం చేసిన –రహస్ బిహారీ ద్వివేది (1947 ) 2-1-1947 న ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించిన రహస్ బిహారీ ద్వివేది సంస్కృతం లో ఆచార్య (ఎం.ఏ .)సాహిత్య రత్న ,ఎం .లిట్ డిగ్రీలు పొందాడు .1960లో వచ్చినసంస్కృత … Continue reading
గ్రంథావిష్కరణల సభకు ఆహ్వానం (ఊగిసలాడకె మనసా & స్వజయ సారథి)
బాటసారి రచించిన ‘ఊగిసలాడకె మనసా’ (నిజ జీవిత నవలిక) మరియు నేను రచించిన ‘స్వజయ సారథి’ (స్ఫూర్తి కవితలు) పుస్తకాల ఆవిష్కరణకు సాహితీ ప్రియులందరినీ ఆహ్వానిస్తున్నాము. స్థలం: రవీంద్రభారతి, హైదరాబాద్ తేదీ: జనవరి 20, సమయం: సాయంత్రం 5 గం నుండి 8 గంల వరకు ఆహ్వాన పత్రిక జత చేసాను. పెద్దల ఆశీస్సులు, చిన్నల … Continue reading
ఐర్లాండ్ సాంఘిక సంస్కర్త- అన్నా హస్లాం-గబ్బిట దుర్గా ప్రసాద్ 02/12/2016 గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జనవరి
ఐర్లాండ్ సాంఘిక సంస్కర్త- అన్నా హస్లాం-గబ్బిట దుర్గా ప్రసాద్ 02/12/2016 గబ్బిట దుర్గాప్రసాద్ ఐర్లాండ్ దేశ క్వేకర్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 28-పద్మశ్రీ పురస్కార గ్రహీత –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1956 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 28-పద్మశ్రీ పురస్కార గ్రహీత –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1956 ) 20-10-1956 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోజన్మించిన దేవీ ప్రసాద్ ద్వివేదీ ,బెనారస్ విశ్వ విద్యాలయం నుంఛి సోషియాలజీ లో ఎం .ఏ .తోపాటు సాహిత్యాచార్య ,ఆచార్య డిగ్రీలను లింగ్విస్టిక్స్ లో సంపూర్ణానంద్ సంస్కృత కాలేజి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 27-సంస్కృత –సంస్కృత నిఘంటు కర్త –రాదా కాంత దేవ్(1784 -1867 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 27-సంస్కృత –సంస్కృత నిఘంటు కర్త –రాదా కాంత దేవ్(1784 -1867 ) కలకత్తా కన్జర్వేటివ్ హిందూ సంఘనాయకుడు ,మహా సంస్కృత విద్వాంసుడు రాదా కాంత దేవ్ మహా రాజా నవ కృష్ణ దేవ్ పెంపుడు కుమారుడూ ,రాజ్యానికి వారసుడు .సంస్కృత ,పర్షియన్ అరబిక్ భాషలో గొప్ప పాండిత్యం ఉన్నవాడు … Continue reading
శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 82 వ జన్మ దినోత్సవం
నమస్తే గోపాల కృష్ణ గారు -10-1-17 మంగళవారం మీ 82 వ జన్మ దినోత్సవం సందర్భంగా మా కుటుంబం ,సరసభారతి తరఫున హార్దిక శుభాకాంక్షలు . మంచి ఆరోగ్యం తో ఆధ్యాత్మిక ,ధార్మిక సేవాకార్యక్రమాలతో వర్ధిల్లాలని, భగవంతుడు మీకు,,మీ కుటుంబానికి సదా రక్షగా ఉండాలని మా ఆకాంక్ష . సంక్రాంతి శుభాకాంక్షలనూ ముందే అందజేస్తున్నాను -దుర్గా ప్రసాద్
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -3 (చివరిభాగం )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -3 (చివరిభాగం ) 3-బాలికా పంచాశికా – ఇది కూడా 53 ముక్తకాలవంటి శ్లోకాలున్న లఘుకావ్యం .సమాజ స్వరూప చిత్రణలో ఆమె విశ్వ రూపం చూడవచ్చు .చివరి పంక్తి ‘’యఏతజ్జానీహి బాలికే ‘’(బాలా ఇది తెలుసుకో )అనే … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -2
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -2 ప్రభావతీదేవి ప్రతిభా సర్వస్వం- ‘సహస్ర ఫణాః’’గా వేయిపడగలు సంస్కృతానువాదం ‘’. విశ్వనాధ వేయిపడగలు అంటే ఆయన ‘’మేగ్నం ఓపస్’’ గా భావింపబడే ఆధునిక నవలేతి హాసం .వెయ్యి పేజీల బృహత్ నవల .దీనిని సంస్కృతం లోకి … Continue reading
బాపు గారి తమ్ముడు శ్రీ శంకర నారాయణ గీసిన పోర్ట్రైట్ లు
నరసాపురం లో ఆయనకు బాపు గారి పురస్కారం అందజేయటం ఆయన చిత్రించిన మంగళం పల్లి బాలమురళీ కృష్ణ చిత్రం మీకోసం
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి ఆకాశం లో సగభాగం అయిన మహిళలు సాధించ రానిది ఏమీ ఉండదు అని నిరూపించిన తెలుగింటి ఆడపడుచు డా అయ్యగారి ప్రభావతీ దేవి .చురుకైన మేధ,తలిదండ్రుల వారసత్వం ,తీర్చి దిద్దిన గురుదేవులు ,స్వయం కృషి ,పట్టుదల ,సాహసం … Continue reading
2-1-17 సోమవారం సాయంత్రం విజయవాడ పుస్తక మహోత్సవం లో మంగళం పల్లి బాలమురళీ కృష్ణ సంస్మరణ సభ -అతిధులు సర్వశ్రీ అన్నవరపు రామస్వామి గొల్లపూడి మారుతీ రావు ,ఈల శివ ప్రసాద్ ,మల్లాది సూరిబాబు ,డి.వి మోహన కృష్ణ భూసారం వెంకటేశ్వర రావు
2-1-17 సోమవారం సాయంత్రం విజయవాడ పుస్తక మహోత్సవం లో మంగళం పల్లి బాలమురళీ కృష్ణ సంస్మరణ సభ -అతిధులు సర్వశ్రీ అన్నవరపు రామస్వామి గొల్లపూడి మారుతీ రావు ,ఈల శివ ప్రసాద్ ,మల్లాది సూరిబాబు ,డి.వి మోహన కృష్ణ భూసారం వెంకటేశ్వర రావు
5 3 ఏళ్ళ క్రితం 1963 ల్లో నేను మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా సర్వీస్ ప్రారంభించినపుడు నా మొదటి బాచ్ ఎస్ ఎస్ ఎల్ సి విద్యార్థిని,తర్వాత బందరులో హెడ్ మిస్ట్రెస్ గా చేసి రిటైర్ అయి ,కృష్ణా జిల్లా హెడ్ మ్మాస్టర్స్ అసోసియేషన్ కు మా ప్రోద్బలం తో ప్రెసిడెంట్ గాపని చేసిన శ్రీ మతి కొల్లి భారతి ఆత్మీయం గా తన కుమారుని వివాహంకానూరు ధనేకుల కళ్యాణ మండపం లో 21-12-16 బుధవారం రాత్రి జరుగుతుంది రమ్మని గౌరవంగా ఆహ్వానించగా వెళ్లి ,ఆమెకు సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక అందజేసిన చిత్రాలు .ఇందులో శ్రీ ఆదినారాయణ ,విశ్వం సుగుణకుమారి ,శర్మ రాజు మొదలైన రిటైర్డ్ హెడ్ మాస్టర్లు కూడా ఉన్నారు -దుర్గా ప్రసాద్
5 3 ఏళ్ళ క్రితం 1963 ల్లో నేను మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా సర్వీస్ ప్రారంభించినపుడు నా మొదటి బాచ్ ఎస్ ఎస్ ఎల్ సి విద్యార్థిని,తర్వాత బందరులో హెడ్ మిస్ట్రెస్ గా చేసి రిటైర్ అయి ,కృష్ణా జిల్లా హెడ్ మ్మాస్టర్స్ అసోసియేషన్ కు మా ప్రోద్బలం తో ప్రెసిడెంట్ … Continue reading
1-1-2017ఆదివారం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో లడ్డూలతో ప్రత్యేక ప్రభాతఃపూజ,గోదాశ్రీ రంగ నాయకులకు కు౦కుమ పూజ , -వీధుల్లో సంక్రాంతి ముగ్గులు ,నగర సంకీర్తన బృందం ,శ్రీ విష్ణ్వాలయం లో అమ్మవార్లు అయ్యవార్లు ,అర్చకస్వామి
1-1-2017ఆదివారం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో లడ్డూలతో ప్రత్యేక ప్రభాతఃపూజ,గోదాశ్రీ రంగ నాయకులకు కు౦కుమ పూజ , -వీధుల్లో సంక్రాంతి ముగ్గులు ,నగర సంకీర్తన బృందం ,శ్రీ విష్ణ్వాలయం లో అమ్మవార్లు అయ్యవార్లు ,అర్చకస్వామి
విశ్వనాధ వారి ”వేయిపడగలు ”నవలను సంస్కృతం లో ”సహస్ర ఫణాః”గా అనువదించిన ఉస్మానియా యూని వర్సిటి రిటైర్డ్ సంస్కృత లెక్చరర్ డా.శ్రీమతి అయ్యగారి ప్రభావతీ దేవి గారి హైదరాబాద్ -మెట్టు గూడా లోని అపార్ట్ మెంట్ లో 28-12-16 బుధవారం సాయంత్రం మేమిద్దరం ,మా పెద్దకోడలు శ్రీమతి సమత,మా మనవ రాలు ఛి రమ్య Translate
విశ్వనాధ వారి ”వేయిపడగలు ”నవలను సంస్కృతం లో ”సహస్ర ఫణాః”గా అనువదించిన ఉస్మానియా యూని వర్సిటి రిటైర్డ్ సంస్కృత లెక్చరర్ డా.శ్రీమతి అయ్యగారి ప్రభావతీ దేవి గారి హైదరాబాద్ -మెట్టు గూడా లోని అపార్ట్ మెంట్ లో 28-12-16 బుధవారం సాయంత్రం మేమిద్దరం ,మా పెద్దకోడలు శ్రీమతి సమత,మా మనవ రాలు ఛి రమ్య
మాపెద్ద మేనల్లుడు ఛి వేలూరి అశోక్ షష్ఠి పూర్తి మహోత్సవం హైదరాబాద్ లోయర్ టాంక్ బండ్ ఫంక్షన్ హాల్ లో 30-12-16 శుక్రవారం ఉదయం జరిగిన సందర్భంగా చిత్రమాలిక
మాపెద్ద మేనల్లుడు ఛి వేలూరి అశోక్ షష్ఠి పూర్తి మహోత్సవం హైదరాబాద్ లోయర్ టాంక్ బండ్ ఫంక్షన్ హాల్ లో 30-12-16 శుక్రవారం ఉదయం జరిగిన సందర్భంగా చిత్రమాలిక
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 24-యంత్ర చింతామణి రచయిత-దామోదర భట్ట (19 శతాబ్ది ఉత్తరార్ధం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 24-యంత్ర చింతామణి రచయిత-దామోదర భట్ట (19 శతాబ్ది ఉత్తరార్ధం ) 16 వ శతాబ్ది ఉత్తరార్ధం లో జీవించిన సంస్కృత విద్వాంసుడు దామోదర భట్టు ‘’యంత్ర చింతామణి ‘’లేక ‘’కల్ప చింతామణి ‘’అనే గ్రంధాన్ని రాశాడు ఇది పూర్తిగా ‘’అభిచార ‘’పద్ధతులను తెలియ జేస్తుంది ఈ గ్రంధం ఆధారంగానే … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 23-కవి కళానిధి దేవర్షి శ్రీ కృష్ణ భట్ (1675-1761 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 23-కవి కళానిధి దేవర్షి శ్రీ కృష్ణ భట్ (1675-1761 ) 18 వ శతాబ్దపు జైపూర్ రాజు రెండవ సవాయ్ జైసింగ్ కు సమకాలికుడైన శ్రీ కృష్ణ భట్ కవి ,సంస్కృత పండితుడు చరిత్రకారుడు వ్యాకరణ వేత్త .బుండీ,జైపూర్ రాజాస్థానాలలో సంస్కృతం వ్రజ భాషలకు విశేష ప్రాచుర్యం కలిగించినవాడు … Continue reading
గీర్వాణం -2 పై డా.టి .రంగస్వామి గారి స్పందన
గీర్వాణం -2 పై డా.టి .రంగస్వామి గారి స్పందన
సాహితీ బంధువులకు 2017 నూతన ఆంగ్ల సాంవత్సర శుభా కాంక్షలు -దుర్గా ప్రసాద్
సాహితీ బంధువులకు 2017 నూతన ఆంగ్ల సాంవత్సర శుభా కాంక్షలు -దుర్గా ప్రసాద్
