Monthly Archives: January 2017

పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి పేరడీ

పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి  పేరడీ పెద్ద నోట్లన్ని  నువ్వు రద్దు చేశాకనూ చేదు నిజాలెన్నో నీతొ పంచు కున్నానులే జంట కట్టేసినా నువ్వు తుంట రోడా నీతో కొత్త కష్టాలెన్నొ నెత్తికెత్తు కొన్నానుగా రెండున్నరేళ్ళ ఆరటమై వేచి ఉన్నాను హోదాకు నే చెయ్యిచ్చి నూ మాట యేమార్చినా నీ వెంట నే తిరుగుతున్నానుగా … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

భక్త రామదాసు జన్మ దినాన గ్రంధ భక్త రామప్ప సంస్మరణ

భక్త రామదాసు జన్మ దినాన గ్రంధ భక్త రామప్ప సంస్మరణ శ్రీ నారా రామప్ప వాజ్మయ తపస్వి అన్నారు శ్రీ శలాక రఘునాధ శర్మగారు .విశ్వనాధ వారి వేయి పడగలు నవల ఒక్క రాత్రిలో ఏక బిగిన చదివి పూర్తి  చేసిన పఠన దాహం కల వ్యక్తీ .మీసర గండ నారాయణ రాజు అనే గురువు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాళిదాస శ్లోక శతపత్రం

కాళిదాస శ్లోక శతపత్రం ‘’మహా కవి కాళిదాసు రఘు వంశకావ్యం లో మొదటి 9 సర్గలు పీఠిక .తరువాత 6 ప్రధానమైన రామకధ.చివరి 4 సర్గలు ఉపసంహారం ఉన్నాయి ..6 కదల రామ కధకు 9 సర్గల పీఠిక ఏమిటి అనే సందేహం వస్తుంది .దైవ విగ్రహ ప్రమాణం దేవాలయ ప్రమాణం లో యెంత ఉంటుంది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దశరధ మహా రాజు నిస్సంగత్వం

దశరధ మహా రాజు నిస్సంగత్వం ధర్మ నిర్వహణలో సంతాన తంతువు విచ్చేదం కాకుండా రక్షించు కోవటానికి దశరధ మహా రాజు  అశ్వ మేధ ,పుత్ర కామేష్టి యజ్ఞాలను పరమ శ్రద్ధాళువై ఆచరించాడు .చక్రవర్తి అశ్వ మేధం చేస్తే తన రాజ్యాన్ని అంతటినీ దక్షిణగా ఇవ్వటం శాస్త్ర విధి .దీనికి ప్రత్యామ్నాయాలు చాలా ఉంటాయి కనుక ఇచ్చి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే )

కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే ) తీరికగా పేపర్ చదువుతున్నా .పక్కింటి పడుచు కుర్రాడు పరిగెత్తుకొచ్చి వగరుస్తూ కుర్చీలో కూల బడి ‘’అంకుల్ !నాకో హెల్ప్ చేయాలి ‘’అన్నాడు .వాడికి నేనంటే చనువు .తరుచూ వచ్చిపలకరిస్తాడు . నా మెయిల్స్ చదువుతాడు .ఫేస్ బుక్ లో కావలసినన్ని లైకులు పెట్టి కిక్కెక్కిస్తాడు .వాట్స్ అప్ లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 54-భారతీయ శిల్ప చిత్రకళాధ్యయనం చేసిన సంస్కృత విద్యావేత్త –కలంబూర్ శివరామ మూర్తి (1909-1983)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -3 54-భారతీయ శిల్ప చిత్రకళాధ్యయనం చేసిన సంస్కృత విద్యావేత్త –కలంబూర్ శివరామ మూర్తి (1909-1983) భారతీయ మ్యూజియాలజిస్ట్ ,కళా చరిత్రకారుడు,చెన్నై గవర్నమెంట్ మ్యూజియం క్యురేటర్,గొప్ప స౦స్కృత విద్వాంసుడు  సి .శివరామ మూర్తి .అనేక మోనోగ్రాఫుల ,గైడ్ పుస్తకాల రచయిత . సౌత్ ఇండియన్ ఎపిగ్రఫీపై సాధికారికత ఉన్నవాడు .ఎకడమిక్ విద్యానంతరం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోపం లో’’జమదగ్ని ‘’ఆప్యాయతలో ‘’హృదయ దఘ్ని

కోపం లో’’జమదగ్ని ‘’ఆప్యాయతలో  ‘’హృదయ దఘ్ని  ‘’ శ్రీ చెరుకు పల్లి జమదగ్ని శర్మ గారి గురించి వారి వైదుష్యాన్ని గూర్చి చిన్నప్పటి నుంచీ  వింటూనే ఉన్నాను .మా ఉయ్యూరు వాడూ మాకు మేనమామ వరుసా అయిన సూరి శ్రీరామ మూర్తి అనే ఆయన సినిమా డిస్ట్రి బ్యూషన్ లో  పని చేసేవాడు  .వాళ్ళ అమ్మ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 53-హనుమాన్ చాలీసాకు ఇంగ్లీష్ అనువాదం వ్యాఖ్య రాసిన –నిత్యానంద మిశ్రా

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 53-హనుమాన్ చాలీసాకు ఇంగ్లీష్ అనువాదం వ్యాఖ్య రాసిన   –నిత్యానంద మిశ్రా ఉత్తర ప్రదేశ్ లో లక్నో కు చెందిననిత్యానంద మిశ్ర సైంటిస్ట్ కుటుంబం లో 24-8- 1982 న జన్మించాడు .తండ్రి జే. డి.మిశ్ర కేమిస్త్రి లో పి హెచ్ డి.జునా గడ్ లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 51-మహా భారత౦పై విపుల వ్యాఖ్య రాసిన –అర్జున మిశ్ర

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 51-మహా భారత౦పై విపుల  వ్యాఖ్య రాసిన –అర్జున మిశ్ర మహా భారతం పై తిరుగు లేని వ్యాఖ్య రాసిన అర్జున మిశ్రా 15 వ శతాబ్ది సంస్కృత మహా విద్వాంసుడు .గోవర్ధన పాథక్ కు సమకాలికుడు .బెంగాల్ లోని  వరేంద్ర చంపాహేత్తియగ్రామం లో జన్మించాడు .బెంగాల్ ను గణేష్ రాజ్య … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎందుకో అనుకొంటి గోంగూరకీ –‘’అందుకే ‘’అనుకొంటి గోంగూరకీ

ఎందుకో అనుకొంటి గోంగూరకీ –‘’అందుకే ‘’అనుకొంటి  గోంగూరకీ జల్లికట్టు సమర్ధనంటే గొంగూరకీ –జనం మీద ప్రేమనుకొంటి గోంగూరకి హోదా తో ముడిపెట్టుతుంటే  గొంగూరకీ –‘’అందుకే’’ అనుకొంటి గొంగూరకీ . రాజభవనాలున్నవి ఎందుకంటె గొంగూరకీ –రంజకం గా పాలించటాని కనుకోంటి  గొంగూరకీ రాసలీల కేంద్రమని తెలిసి గొంగూరకీ- ప్రజలలెట్లా సహి౦చేరు గొంగూరకీ  గ్గ్లోబర్ నొటోరియల్ పోస్టు కోరేది  … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

చిలిపి’’ వరద ‘’

చిలిపి’’ వరద ‘’ శ్రీ అబ్బూరి వరద రాజేశ్వర రావు చిన్నతనం విశాఖ పట్నం లో గడిచింది .అప్పుడు ఆయన తండ్రి శ్రీ అబ్బూరి రామకృష్ణా రావు గారు ఆంధ్రా యూని వర్సిటిలో లైబ్రేరియన్ గా ఉండేవారు. ఆయనవల్లనే శ్రీ శ్రీ ,ఆరుద్రలు పాశ్చాత్య సాహిత్యపు పోకడలను గ్రహించారు .పుస్తకాలిచ్చి వారితో చదివి౦చేవారాయన .వరద బాల్యం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హాస్యపు’’ వరద ‘’

హాస్యపు’’ వరద ‘’ మా శ్రీ మైనేని గోపాలకృష్ణగారు (అమెరికా )నాకు ఆప్యాయంగా అబ్బూరి వరద రాజేశ్వర రావు గారి స్మృతిగ్రంధం ‘’వరద స్మృతి ని ‘’27-10-16 న పంపారు .ఆనాడే చదవటం మొదలు పెట్టాను కానీ వరుసగా చదవటం కుదరక అప్పుడప్పుడు చదువుతూ ఈ మధ్య పది రోజులు నుంచి రాత్రిళ్ళు ఎక్కువ సమయం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మీ సాహితీ సేవ నిరుపమానం

శ్రీ” పూర్ణ ”సుబ్బారావు”గార్లకునమస్తే –28 వ విజయవాడ పుస్తక మహోత్సవం లో రచయితల పుస్తకాల ప్రదర్శన ,అమ్మకాలకు ఒక స్టాల్ ను ఏర్పరచి రచయితల తరఫున అమ్మకాలకు బాధ్యత వహించి ,ఆ 11 రోజులూ కస్టపడి అమ్మకాలు చేబట్టి ,పాఠకులకు ,రచయితలకు సమ న్యాయం చేసి బహుశా దేశం లోనే మొదటి సారిగా ఆదర్శ వంతమైన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 49-తత్వ చింతామణి ప్రతిభ కర్త –సచ్చిదానంద మిశ్ర (1971 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 49-తత్వ చింతామణి ప్రతిభ కర్త –సచ్చిదానంద మిశ్ర (1971 ) 1-3-1971 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోబస్తీ గ్రామం లో  జన్మించిన వారణాసి సంస్కృత మహా విద్వాంసుడు సచ్చిదానంద మిశ్ర .ఆయన మాతృవిద్యాలయం సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం .బెనారస్ హిందూ యూనివర్సిటిలో ఫిలాసఫీ, రెలిజియన్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాటసారి రచించిన మనసుపుస్తకం సిరీస్ లో మొదటి నిజ జీవిత నవలిక “ఊగిసలాడకే మనసా” మరియు రవీణ

బాటసారి రచించిన మనసుపుస్తకం సిరీస్ లో మొదటి నిజ జీవిత నవలిక “ఊగిసలాడకే మనసా” మరియు రవీణ  చవాన్ రచించిన స్ఫూర్తి కవితా సంపుటి “స్వజయ సారధి” పుస్తకావిష్కరణ మహోత్సవం తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి 20 సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్ లో బాటసారి రచించిన నిజ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3- 48-లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యాపీఠ సంస్థాపకుడు –మండన మిశ్ర (1929 -2001)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3- 48-లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యాపీఠ సంస్థాపకుడు –మండన మిశ్ర (1929 -2001)   మండన మిశ్ర అంటే ఆది శంకరాచార్యుల శిష్యుడు కాదు ఆధునిక భారతం లో  సంస్కృతానికి విశేష వ్యాప్తి తచ్చిన రాజస్థాన్ సంస్కృత మహా విద్వాంసుడు .7-6-1929 న రాజస్థాన్ లో జయపూర్ కు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 46-మను స్మృతికి మహా భాష్యం రాసిన –మేదాతిధి(క్రీ .శ.1000)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 46-మను స్మృతికి మహా భాష్యం రాసిన –మేదాతిధి(క్రీ .శ.1000)  మనువు రాసిన మను స్మృతి అనే న్యాయ శిక్షా శాస్త్రానికి మహా భాష్యం రాసిన తొలి రచయిత మేదాతిది .మనుధర్మ శాస్త్రం గా ప్రాచుర్యం పొందిన ఆ బృహద్గ్రంధ సారాన్ని లోకానికి మేదాతిది భాష్యం రాసి మహోపకారం చేశాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 45-వనౌషధి నిఘంటు నిర్మాత –పరాశరం భావనారాయణాచార్యులు (1976 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 45-వనౌషధి నిఘంటు నిర్మాత –పరాశరం భావనారాయణాచార్యులు (1976 ) 15-6-1976 న శ్రీమాన్ పరాశరం భరద్వాజ లక్ష్మణాచార్య శ్రీమతి జయలక్ష్మి  దంపతులకు శ్రీ భావనారాయణాచార్యులు జన్మించారు .’’శ్రీ వైఖానస నిగమాగమిక ప్రవర’’ ఉత్తీర్ణులై ,సంప్రదాయ జ్యోతిష వాస్తు లలో పాండిత్యం సాధించారు .   కృష్ణా జిల్లా నిమ్మకూరు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ సువర్చలా౦జ నేయ శతక త్రయం’’ ఆవిష్కరణ మహోత్సవం

’శ్రీ సువర్చలా౦జ నేయ శతక త్రయం’’ ఆవిష్కరణ మహోత్సవం ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారిపై 1-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు(విజయవాడ ) గారు రచించిన   ‘’శ్రీ సువర్చలా సుందర వాయునందన శతకము  ‘’2- మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ గారు(విజయవాడ) రరచించిన  ‘’శ్రీ సువర్చలా వల్లభ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సాహో సాయి ,చిరంతన ,బాల ,క్రిష్ శాతకర్ణి సామ్రాట్

సాహో సాయి ,చిరంతన ,బాల ,క్రిష్ శాతకర్ణి సామ్రాట్ ‘’అమ్మ ‘’కు విలువనిచ్చి తల్లి పేర తనపేరు చలామణి చేసుకొని తల్లికే పట్టాభిషేకం జరిపి   శాలివాహన  శకానికి ఆద్యుడై ,బ్రిటిష్ వారి చరిత్రలో నాలుగు లైన్లు కూడా లేని పోరాట యోధుడు, భారత దేశం నాలుగు చెరగులా ఆంద్ర సామ్రాజ్యాన్ని విస్తరించి ,అఖండ భారతమే ధ్యేయంగా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

విజయం నీదే మిత్రమా… రాజనందిని పుత్ర రాజమౌళి

               

Posted in సమయం - సందర్భం | Tagged | 3 Comments

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 42-కాళిదాస జన్మ స్థలం పై పరిశోధించిన –లక్ష్మీధర్ కల్లా(18 90 )

— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 42-కాళిదాస జన్మ స్థలం పై పరిశోధించిన –లక్ష్మీధర్ కల్లా(18 90 ) కల్లా లక్ష్మీధర శాస్త్రి ఢిల్లీ యూని వర్సిటి సెయింట్  స్టీఫెన్స్ కాలేజి సంస్కృత రీడర్ సంస్కృత విభాగానికి అధ్యక్షునిగా 27 ఏళ్ళు 19 22ను౦చి  1947 వరకు పని చేశాడు .ఆయన రాసినగ్రందాలలో ‘’ది హోం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 41- రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సెలర్ –వెంపటి కుటుంబ శాస్త్రి -2(చివరిభాగం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 41- రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సెలర్ –వెంపటి కుటుంబ శాస్త్రి -2(చివరిభాగం ) ఇప్పుడే ఆప్తులు శ్రీ మైనేని గోపాలకృష్ణ (అమెరికా )గారుశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు సంస్కృతం ఇంగ్లీష్ హిందీ ,తెలుగు నాలుగు భాషలో  రచించిన గ్రందాల లింక్ పంపారు .వారికి ధన్యవాదాలు చెబుతూ ,దానిని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3-

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3- 41-రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సెలర్ –వెంపటి కుటుంబ శాస్త్రి 1950 లో జన్మించిన వెంపటి కుటుంబ శాస్త్రి మహా భారతీయవిద్యా వేత్త .20 03నుంచి 20 08వరకు భారతీయ సంస్కృత సంస్థాన్ కు వైస్ చాన్సలర్ గా పని చేసిన సర్వ సమర్ధుడు .అంతర్జాతీయ సంస్కృత అధ్యయన సంస్థకు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గొ .గో ,గో.గోవిందా రామ

గొ .గో ,గో.గోవిందా రామ బందరులో పోర్టు కోసం గోవిందా రామ బెజవాడ నుంఛి  బందరు దాకా గోవిందారామ రోడ్లన్నీతెగ  వెడల్పు  చేస్తూ గోవి౦దారామ వందల ఏళ్ళ వృక్షాలన్నీ గోవి౦దారామ కూకటి వేళ్ళతోనూ  గోవిందా రామ కూల్చి  పారేస్తున్నారంటూ  గోవి౦దారామ పచ్చదనం ఏమైందని  గోవిందారామ? నాడు అశోకుడు నాటితే చెట్లు గోవిందారామ నేటి ఎన్జీవో నేత … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శీలా వీర్రాజు గారి చిత్రకళా ప్రదర్శన

సాహితీ బంధువులకు కళాభినందనలు -ప్రముఖ చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారు ఫోన్ చేసి తమ చిత్రకళా ప్రదర్శన విజయవాడలో మొగల్రాజపురం లోని ”మధు మా లక్ష్మి కాంప్లెక్స్” లోనఉన్న  కల్చరల్ హాల్ లో 21-1-17 శనివారం 22-1-17 ఆదివారం రెండు రోజులు జరుగుటఁదని ,ఈ రోజుఉదయం 10 గంటలకు ప్రముఖ నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్వీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3- 40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు -2(చివరిభాగం ) శాస్త్రి గారి గీర్వాణ కవితా గీర్వాణం శాస్త్రి గారి సంస్కృత రచనా పాటవం అనిర్వచనీయం .వారు రాసిన వాటిలో నాకు పంపిన శ్రీ బాలాత్రిపుర సుందరీ సుప్రభాతం ,రసానందం చైతన్య నందనం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విహంగ – సన్మానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3- 40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3- 40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మాణిక్యం తాను వెలుగు లోకి రాదు .దానిని మనమే వెతికి వెలుగులను దర్శించాలి .అలాగే కొందరు మహానుభావులు తమ గురించి ప్రచారం చేసుకోరు .ఎవరో వారి ప్రతిభ గురించి చెబితే మనం వారిని కలిసికాని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ రంగ స్వామి గారితో 22 ఏళ్ళు గా సాగుతున్న సాహితీ అనుబంధం

డా.శ్రీ రంగ స్వామి గారితో 22 ఏళ్ళు గా సాగుతున్న సాహితీ అనుబంధం 1994 ఫిబ్రవరి లో అఖిలభారతీయ సాహిత్య పరిషత్ సభలు మూడు రోజులపాటు రాజమండ్రి లో జరిగాయి .ఆ సంస్థ అధ్యక్షులు  కదా రచయితా విమర్శక,విశ్లేషకులు నాకు పరమ ఆప్తులు కుటుంబ స్నేహితులు  స్వర్గీయ ఆర్ ఎస్.కె మూర్తి గారు రమ్మని ఆహ్వానిస్తే, … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణం -2 పై విశాఖ నుండివెలువడే ”ప్రసన్నభారతి ”జనవరి సంచికలో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదులవారి సమీక్ష

గీర్వాణం -2 పై విశాఖ నుండివెలువడే ”ప్రసన్నభారతి ”జనవరి సంచికలో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదులవారి సమీక్ష

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విజయవాడలో 22-1-17 నుంచి 28-1-17 వరకు పౌండరీక యాగం

విజయవాడలో 22-1-17 నుంచి 28-1-17 వరకు పౌండరీక యాగం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 39-శ్రీ లంక ఆగమ పండితుడు బహుభాషా వేత్త –కైలాసనాధ కురుక్కాల్

15-8-1921 న జన్మించి 15-8-2,000న 79 వ ఏట  చనిపోయిన కె.కైలాస నాద కురుక్కాల్ శ్రీలంకలో జాఫ్నా జిల్లా నల్లూర్ లో తమిళ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .ప్రాధమిక విద్య నల్లూర్ లోని మంగయార్క రాసి విద్యాలయం లో పూర్తీ చేసి ,జాఫ్నాలోని తిరునల్వేలి కాలేజిలో చదివి ,లండన్ మెట్రిక్ ,ఇంటర్ మీడియెట్ పాసయ్యాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మహిళా మహిమ విహంగ -గబ్బిట దుర్గా ప్రసాద్

మహిళా మహిమ విహంగ -గబ్బిట దుర్గా ప్రసాద్  09/01/2017 గబ్బిట దుర్గాప్రసాద్  (11-1-17 న విహంగ వార్షికోత్సవం సందర్భంగా) సరైన వనరులు ,సాంకేతిక పరిజ్ఞానం లేని సమయం లో తెలుగులో ఒక వెబ్ మహిళా మాసపత్రికను స్థాపించి దిగ్విజయంగా ఆరేళ్ళు నడిపి విహంగ రెక్కలకు గట్టితనం చేకూర్చిన సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత గారిని మనసారా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి 101 వ సమావేశం సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ,ఆరాధనోత్సవం

https://plus.google.com/photos/115752370674452071762/album/6376806161454194209/6376806164444335762 సరసభారతి 101 వ సమావేశంగా సరసభారతి ,,ఉయ్యూరు రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ,ఆరాధనోత్సవం ,మరియు ,అపరత్యాగ బ్రహ్మ మహా వాగ్గేయకారులు ,గాన గంధర్వ స్వర్గీయ శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభ శ్రీ సువర్చలాంజ నేయస్వామి వారి దేవాలయం లో పుష్యబహుళ పంచమి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

త్యాగరాజ ఆరాధన -జ్యోతి వార్త-17-1-17

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నాద బ్రహ్మ ద్వయం – నాద బ్రహ్మ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ

  నాద బ్రహ్మ ద్వయం నాద బ్రహ్మ ,సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని ,అపర త్యాగ బ్రహ్మ ,నాదోపాసకుడు ,మహా వాగ్గేయకారుడు స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభను స్వర  నివాళిగా సరసభారతి ,ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్తంగా పుష్య బహుళ పంచమి 17-1-17 మంగళవారం సాయంత్రం 6-30 … Continue reading

Posted in మహానుభావులు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 38-పద్మ విభూషణ్ –గోపీనాధ కవిరాజ్ (1887 -1976 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 38-పద్మ విభూషణ్ –గోపీనాధ కవిరాజ్ (1887 -1976 ) బెంగాల్ తత్వ వేత్త వైకుంఠ నాద కుమారుడే గోపీనాధ కవి రాజ్ .ప్రస్తుత బంగ్లాదేశ్ లోని ఢాకా జిల్లా ధర్మరాయ్ గ్రామం లో  జన్మించాడు .అక్కడే ప్రాధమిక విద్య పూర్తీ చేసి ఢాకా లోని కె.ఎల్.జూబిలీ హై స్కూల్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వర్గీయ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ స్మారక నగదు పురస్కార ప్రదానం

   సరసభారతి 101 వ సమావేశంగా సరసభారతి ,,ఉయ్యూరు రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ,ఆరాధనోత్సవం ,మరియు ,అపరత్యాగ బ్రహ్మ మహా వాగ్గేయకారులు ,గాన గంధర్వ స్వర్గీయ శ్రీ  మంగళంపల్లి బాలమురళీ కృష్ణ  గారి సంస్మరణ సభ శ్రీ సువర్చలాంజ నేయస్వామి వారి దేవాలయం లో పుష్యబహుళ పంచమి మంగళవారం 17-1-17 సాయంత్రం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 36-అడవి జయ తీర్దా చార్య(1756-1806 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 36-అడవి జయ తీర్దా చార్య(1756-1806 ) విష్ణు తీర్ధ అనబడే అడవి జయ తీర్ధాచార్య  1756 లో జన్మించి 50 సంవత్సరాలుమాత్రమే జీవించి 1806 లో మరణించారు .మహా విద్వాంసుడు, ముని, కవి,మధ్వాచార్య మత గ్రంధ వ్యాఖ్యానకర్త .సావానూర్ దగ్గర సిద్దాపురం లో జన్మించాడు .గురువు సత్యవ్రత తీర్ధ వద్ద … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 35-సంస్కృత చలన చిత్ర దర్శకుడు –జి.వి.అయ్యర్ (1917 -2003 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3     గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 35-సంస్కృత చలన చిత్ర  దర్శకుడు –జి.వి.అయ్యర్ (1917 -2003 ) సంస్కృతాన్ని రచనలద్వారా వ్యాప్తి చెందించిన వారినీ, నాటక ప్రదర్శనల ద్వారా వ్యాప్తి చెందించిన ఎందరి గురించో తెలుసుకొన్నాం .ఇప్పుడు మహానుభావుల చలన చిత్రాలను సంస్కృతం లో నిర్మించిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 34- వ్యాకరణ ఘనా ఘనుడు –హరనామ దత్త శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 34- వ్యాకరణ ఘనా ఘనుడు –హరనామ దత్త శాస్త్రి హర్యానాలో జగద్రిఅంటే నేటి హర్యానాలో  1943 –లో జన్మించి 1915 లో 82 వ ఏట మరణించిన ‘’చులికీకృత పాణిని వ్యాకరణ పారావారాన్నిధి’’హరనామ దత్త శాస్త్రి .తండ్రి మురారి దత్తు .వారణాసిలో సంస్కృతం చదివి’’ భాష్యాచార్య ‘’అంటే సంస్కృత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

15-1-17 ఆదివారం ఉదయం కనుమ నాడు మా ఇంట్లో శ్రీమతి మల్లికాంబ గారు కుమార్తె శ్రీమతి జయలక్ష్మి

15-1-17 ఆదివారం ఉదయం కనుమ నాడు మా ఇంట్లో శ్రీమతి మల్లికాంబ గారు కుమార్తె శ్రీమతి జయలక్ష్మి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 33-త్రయోదశ భాషా వేత్త ,పద్మభూషణ్ –కృష్ణ కాంత హా౦డీక్(1898 -1982 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 33-త్రయోదశ భాషా వేత్త ,పద్మభూషణ్ –కృష్ణ కాంత హా౦డీక్(1898 -1982  ) కృష్ణ కాంత హా౦డీక్ అస్సాం రాష్ట్రం లో జోర్హాట్ నగరం లో ‘’టాల్ అహం ‘’వంశం లో20-7-1898 న  జన్మించాడు. తండ్రి రాజ బహదూర్ తారాకాంత హాండీక్.గౌహతిలోని కాటన్ కాలేజి , కలకత్తా సంస్కృత కాలేజి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమృతం ,అలాంటిదే ఫన్ బకెట్

హాస్య సాహితీ బంధు వులకు కనుము శుభాకాంక్షలు -ప్రతిరోజురాత్రి 9-30కు ఈ టివి లో అమృతం మళ్ళీ సీరియల్ గా  వస్తోంది .హాస్యానికి అమాయకత్వాన్ని జోడించి కిచెప్పిన గొప్ప సీరియల్ అది .చాలా విజయవంతం అయింది .దాన్ని” విజయ గుర్రం” పై నడిపించిన” గుణ్ణం” గారికి, అద్భుత పాత్రపోషణ చేసిన నటులకు, డైలాగ్ రచయితకు అభినందన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment