వీక్షకులు
- 995,092 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.11వ భాగం.25.3.23.
- రీ అణుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.28వ భాగం.న్యాయ దర్శనం.25.3.23
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.10వ భాగం.24.3.23
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.27వభగం.న్యాయ దర్శనం .24.3.23.
- హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,952)
- సమీక్ష (1,307)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (386)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: April 2017
కరపత్ర స్వామి ‘’అద్వైత బోధ దీపిక ‘’లోని ముఖ్య విషయాలు
కరపత్ర స్వామి ‘’అద్వైత బోధ దీపిక ‘’లోని ముఖ్య విషయాలు ఒకసారి ఒక శిష్యుడు గురువు దగ్గరకు వగరుస్తూ పరుగెత్తుకొని వచ్చి తనను సంసార నావ దాటి౦చ మని సంసార సర్ప కాటునుంచి కాపాడమని కోరాడు .శిష్యుడు తెలివిగా లవాడేనని క్రమ శిక్షణ ఉన్నవాడేనని గ్రహించి గురువు ఇలా చెప్పాడు -’’’మార్పు లేని ,ఆకారం లేని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 6- అద్వైత బోధ దీపిక కర్త -స్వామి కరపత్ర (19 07-19 8 2 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 6- అద్వైత బోధ దీపిక కర్త -స్వామి కరపత్ర (19 07-19 8 2 ) 19 07లో ఉత్తరప్రదేశ్ ప్రతాపగ్హడ్ దగ్గర భాటిని గ్రామం లో హరినారాయణ ఓజా గా కరపత్రి స్వామి జన్మించాడు .హిమాలయ దశనామి ముని సంప్రదాయానికి చెందినవాడు .జ్యోతిర్మఠ శంకరాచార్య స్వామి … Continue reading
జ్యోతిర్మఠపీఠాధిపతి-స్వామి బ్రహ్మానంద సరస్వతి
జ్యోతిర్మఠపీఠాధిపతి-స్వామి బ్రహ్మానంద సరస్వతి 20-12-18 6 8 న జన్మించిన రాజారావు సన్యాసి అయి 15 0ఏళ్ళు ఖాళీగా ఉన్న ఉత్తర భారత దేశంలోని బదరీ క్షేత్రానికి దగ్గరలో ఉన్న జ్యోతిర్మఠఉత్తర ఆమ్నాయ పీఠాధి అవటం వింతయైన కధ. అయోధ్య దగ్గర గణ గ్రామంలో ‘’మిశ్ర ‘’అనే బ్రాహ్మణ కుటుంబం లో రాజా రావు పేరుతో … Continue reading
మణిద్వీప పూజ
షార్లెట్ లో మా అమ్మాయి స్నేహితురాలు శ్రీమతి గోసుకొండ అరుణ ఇంట్లో 28-4-17 శుక్రవారం మధ్యాహ్నం మణిద్వీప ప్పోజ ,వాయనం భోజనం ఫోటోలు
కొందరు హిమాలయ యోగులు -2(చివరిభాగం )
కొందరు హిమాలయ యోగులు -2(చివరిభాగం ) 3-నిప్పు స్వామి హిమాలయాలలో ఒక స్వామి నోటినుంచి నిప్పు అంటే మంటలను వెదజల్లెవాడు ..చిన్న అగ్గి పుల్ల ఆపని చేస్తు౦ది కదా యోగ శక్తులను అంతర్ముఖం చేసుకో కుండా ఈ ప్రదర్శనలేమిటని గురువు ఈసడిస్తే ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు . 4- నీమ్ కరోలి బాబా నీం కరోలి … Continue reading
ఈ రోజు డొక్కా సీతమ్మ గారి 107 వ వర్ధంతి
హైదరాబాద్ నుంచి శ్రీమతి గబ్బిట గిరిజ- నిరతాన్నదాత ,అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి 107 వ వర్ధంతి ఈ రోజే నని నాకు మెయిల్ ద్వారా గుర్తు చేసి0ది ఆమె కు కృతజ్ఞతలు తెలియ జేస్తూ సీతమ్మ తల్లిని మరోక్క సారి మళ్ళీ తలచుకొని మనసారా నివాళు లర్పిద్దాం -దుర్గా ప్రసాద్
హిమాలయ యోగిపు౦గవులు -1 యువ రాజ స్వామి భావల్ సన్యాసి
కొందరు హిమాలయ యోగిపు౦గవులు -1 యువ రాజ స్వామి భావల్ సన్యాసి ఈయన జీవితం ఒక వింతకధ .బెంగాల్ లో భావల్ ప్రాంత రాజు భావల్ సన్యాసి .పెళ్లి అయ్యాక అందమైన భార్యతో డార్జిలింగ్ లో హాయిగా గడుపుతున్నాడు .భార్య ఒక డాక్టర్ కు దగ్గరై౦ది .ఈ ఇద్దరూ కలిసి భావల్ ను చంపే ప్రయత్నం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 4- లక్షణ శాస్త్ర కర్త -శకటాయణుడు(8 18 -8 6 7 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 4- లక్షణ శాస్త్ర కర్త -శకటాయణుడు(8 18 -8 6 7 ) కాశ్మీర్ కు చెందిన శకటాయణుడు ,నైరుక్త కర్త..వ్యాకరణ వేత్తలలో అతిప్రాచీనుడు.తరువాత వారైన యాస్కుడు ,పాణిని ఆయన రచనలను ఉదాహరించటం వలననే లోకానికి తెలియ బడ్డాడు .నామ వాచాకాలన్నీ క్రియా జన్యాలేనన్నాడు .దీనినే సంస్కృతం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 12 6 -శ్రాద్ధ -హాస్యనాటక రచయిత -ఎస్.జగన్నాధ (19 5 6 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 12 6 -శ్రాద్ధ -హాస్యనాటక రచయిత -ఎస్.జగన్నాధ (19 5 6 ) ఎస్ .జగన్నాధ 19 5 6 అక్టోబర్ 12 కర్ణాటకలో జన్మించి ,సంస్కృతం లో ఏం ఏ ఫ్లూట్ లో విద్వాన్ అయ్యాడు .సంస్కృతం లో ‘’అంధకాసుర సంహారం కౌటి ల్యాభరణం ‘’నృత్య నాటికలు రాశాడు … Continue reading
బైజాంటిన్ నాగరకత -3 (చివరి భాగం )
బైజాంటిన్ నాగరకత -3 (చివరి భాగం ) బైజాంటిన్ సామ్రాజ్యకాలం లో అది ప్రపపంచ మార్కెట్ ను శాసించింది . కాన్ స్టాంటి నోపిల్ ను గోల్డెన్ సిటి అని పాలనకాలాన్ని స్వర్ణయుగమని అన్నారు .క్రిసేండం లో జ్యుయేల్ అనేవారు .విశాల మైన రాజవీదులు ,ఎత్తైన ప్రాకారాలు అందాల భవనాలు మంచినీటి సౌకర్యం తోపాటు మురికి … Continue reading
బైజాంటిన్ నాగరకత -2
బైజాంటిన్ నాగరకత -2 క్రీ.పూ.6 5 8 లోనే బైజాంటిం లో గ్రీకు కాలనీ వాసులు స్థావరాలు ఏర్పరచుకున్నారు .క్రీ శ.2 93లో డయోక్లిటాన్ రోమన్ సామ్రాజ్యాన్ని వ్యవస్థీ కృతం చేశాడు 30 6 లో కాన్స్తాన్తిన్ చక్రవర్తి అయ్యాడు .312లో క్రైస్తవ మతం స్వీకరించాడు .32 4 లోమొత్తం రోమన సామ్రాజ్యాన్ని తన హస్తగతం … Continue reading
బైజాంటిన్ నాగరకత
బైజాంటిన్ నాగరకత రోమన్ సామ్రాజ్యం రోమ్ నగరం నుండి పాలి౦ప బడింది .అందులో యూరప్ ,ఉత్తర ఆఫ్రికా ,పడమటి ఆసియా లున్నాయి .యూరప్ లో జర్మన్ కొండ జాతులు సరిహద్దులను ఆక్రమించటం ,సిరియా ,ఈజిప్ట్ లు రోమన్ రాజ్యాన్ని వ్యతిరేకించటం తో కల్లోలం సంక్షోభామేర్పడి రోమన్ సామ్రాజ్యం ప్రాభవం కోల్పోయింది .క్రీపూ 28 4 లో … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3 12 4-క్షణ విముక్తి నవల రాసిన -హెచ్ వి .నాగ రాజా రావు (19 42)
గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3 12 4-క్షణ విముక్తి నవల రాసిన -హెచ్ వి .నాగ రాజా రావు (19 42) నాగారాజారావు 10-9-19 42నకోలారు జిల్లా సోమేన హళ్లి లో జన్మించాడు .వెంకట నారాయణప్ప లక్ష్మమ్మ తండ్రీ తల్లి .మైసూర్ సంస్కృత కాలేజి నుంచి వ్యాకరణ ,అలంకార శాస్త్రాలలో విద్వాన్ అయి ,మైసూర్ యూని … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3 12 0- భూకైలాస నాటక కర్త -సాంబ దీక్షిత్ (19 34 )
గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3 12 0- భూకైలాస నాటక కర్త -సాంబ దీక్షిత్ (19 34 ) 19 34 ఫిబ్రవరి 14 న సాంబ దీక్షితులు కర్నాటక లోని గోకర్ణ క్షేత్రం లో జన్మించాడు .తండ్రి దామోదర దీక్షితులు .ఋగ్వేద ఘనాపాటి ,వ్యాకరణ విద్వాన్ .భాష్య కావ్య తీర్ధ ,హిందీ సాహిత్య విశారద … Continue reading
షార్లెట్ లో శ్రీశంకర జయంతి
— జగద్గురు శ్రీ శంకరాచార్య జయంతి -ఆహ్వానం వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర జయంతి సందర్భంగా షార్లెట్ లో మా అమ్మాయి ,ఛి సౌ విజయలక్ష్మి అల్లుడు శ్రీ కోమలి సా౦బావధాని స్వగృహం లో 29-4-17 శనివారం నాడు శ్రీ శంకరాచార్య జయంతిని నిర్వహిస్తున్నారు . కార్య క్రమం ఉదయం 7 గం లకు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 119-సోమలతను గుర్తించిన ఆధునిక వైద్యుడు -వైద్య భైరవ దత్త (19 40 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 119-సోమలతను గుర్తించిన ఆధునిక వైద్యుడు -వైద్య భైరవ దత్త (19 40 ) వైద్య భైరవ దత్త హిమాలయ మూలికలపై సాధికారత కలవాడు .లివింగ్ అధారిటి .ఒకసారి స్వామి రామాతో తాను సోమలత ను తెస్తానని దాని ఫలితాలు చూపిస్తానని అంటే స్వామి డబ్బు ఇచ్చి పంపాడు సోమలత … Continue reading
గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-3 118-సాయి గాయత్రి మంత్రం రాసిన -శ్రీ ఘండి కోట వెంకట సుబ్బారావు (19 26 -20 03 )
గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-3 118-సాయి గాయత్రి మంత్రం రాసిన -శ్రీ ఘండి కోట వెంకట సుబ్బారావు (19 26 -20 03 ) బ్రహ్మశ్రీ ఘండికోట వెంకట సుబ్బారావు గారు 7-11-19 26 న రాజమండ్రి లో జన్మించారు .తండ్రి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి తల్లి శ్రీమతి రామ లక్ష్మి .భారద్వాజ గోత్రం కృష్ణ … Continue reading
వీక్లీ అమెరికా -3 -2 (చివరిభాగం )
— వీక్లీ అమెరికా -3 -2 (చివరిభాగం ) 17-4-17 నుండి 23-4-17 వరకు భగవాన్ పుట్టపర్తి సాయిబాబా 24-4-20 11 న సమాధి చెందిన సందర్భంగా ఆరవ ఆరాధనోత్సవాన్ని షార్లెట్ లోని సత్యసాయి సెంటర్ వారు రెండు రోజుల ముందే శలవు రోజు 22-4-17 శనివారం హిందూ సెంటర్ లో రాలీ యాన్దర్సన్ గ్రీన్స్ … Continue reading
వీక్లీ అమెరికా -3 -1
వీక్లీ అమెరికా -3 -1 17-4-17-నుంచి 23-4-17 వరకు వీక్లీ అమెరికా -2 సోమవారం రాసి మధ్యాహ్నం 3-15 కు మా పెద్ద మనవాడు శ్రీకేత్ తోకలిసి మేక్లిన్ బర్గ్ లైబ్రరీకి వెళ్లాను ఈ సరస్వతీ ఆలయాన్ని అయిదేళ్ళక్రితం చాలా పుస్తకాలు చదివి సార్ధకం చేసుకొన్నాను మళ్ళీ అక్కిడికి రావటం గొప్ప అనుభూతి నిచ్చింది .మనవడు … Continue reading
గ్రీకు నావికాదళ పిత -డెమిస్టో క్లెస్
గ్రీకు నావికాదళ పిత -డెమిస్టో క్లెస్ ఏథెన్ ల స్వర్ణయుగం డేమిస్తో క్లెస్ తో ప్రారంభమైంది .గొప్ప రాజకీయ వేత్త మహా నావికుడు దార్శనికుడు ,యుద్ధ తంత్ర నిపుణుడు అయిన ఇతను క్రీ పూ 48 0లో పెర్షియన్ సైన్యాన్ని చిత్తుచిత్తుగా సలామిస్ యుద్ధం లో ఓడించాడు . ఆతర్వాత గ్రీకుల ప్రాభవం పెరిక్లేస్ … Continue reading
నేతి–నేతి-’’ఏతి’’
నేతి–నేతి-’’ఏతి’’ పరబ్రాహ్మం ను తెలుసుకోవటానికి ఇదికాదు అదికాదు అంటే నేతి నేతి -అంటే నా ఇతి ఇదికాదు అంటూ పోయి చివరికి ఆత్మయే పరమాత్మ అని తెలుసుకోమని వేదం ఉపనిషత్తులు బోధించాయి .ఇదే ఎలిమినేషన్ పధ్ధతి . అలాగే సుమారు 25 ఏళ్ళక్రితం హిమాలయాలలో మంచు మనిషి ఉన్నాడని అక్కడ కనిపించాడు ఇక్కడ కనిపించాడని పరిశోధకులకు … Continue reading
హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం
హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం హిమాలయాలలో కొన్ని గుహలలో నాలుగైదు మంది ఉండే అవాకాశం ఉంది .అక్కడ పవిత్ర జీవనం హాయిగా నిరాటంకం గా గడపవచ్చు .ఇక్కడ సంప్రదాయం అవిచ్చిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది .కొన్ని పెద్ద గుహాంతర ఆశ్రమాలు మొనాస్టరీ లుఉంటాయి .వీటిలో సంప్రదాయం అయిదు వేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది .అందులో … Continue reading
విదేశీ హాస్యరసం ప్రవహించిన విదానం బెట్టిదనిన –
విదేశీ హాస్యరసం ప్రవహించిన విదానం బెట్టిదనిన – నవ్వు హాస్యం చెణుకు వ్యంగ్యం శ్లేష ,రిపార్టీలకు చలించని మనిషి ఉండకపోవచ్చు ఎవరైనా ఉన్నా ఎక్సేప్శనల్ కేసులుగా భావిస్తాం .అసలు నవ్వటానికి కారణాలు చెప్పచ్చుకాని ఎందుకు నవ్వుతామో చెప్పలేము .నవ్వు ‘’కలలు’’వంటిది అన్నారు .అయిదు వేల ఏళ్ళక్రితం అంటే క్రీ.పూ 29౦౦ లో ప్రాచీన ఈజిప్ట్ లో … Continue reading
ట్రోజన్ హార్స్ -నిజమా కల్పనా ?
ట్రోజన్ హార్స్ -నిజమా కల్పనా ? ‘’ట్రాయ్ పట్టణాన్ని వశపరచుకోవటానికి గ్రీకులు పదేళ్ళపాటు యుద్ధం చేసినా, దక్కించుకోలేక పోయారు .అందుకని ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు ఒక ట్రిక్ పన్నారు .ఊహించలేనంత అతిపెద్ద కొయ్య గుర్రం అంటే ట్రోజన్ హార్స్ ను చక్రాలున్న బల్లపై ఎపియస్ అనే వాడితో మూడు రోజుల్లో నిర్మాణం చేయించి అందులో … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -౩ 111- రవీంద్రుని భావ ప్రచారకుడు -కే టి.పాండురంగి (1918)
గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -౩ 111- రవీంద్రుని భావ ప్రచారకుడు -కే టి.పాండురంగి (1918) పాండురంగి 1918లో ఫిబ్రవరి 1న జన్మించి వేదా౦తవిద్వాన్ అయ్యాడు .మీమామ్సశిరోమణి , సంస్కృతం లో ఏం ఏ సాధించాడు ..మహామహోపాధ్యాయ కుప్పుస్వామి శాస్త్రి గారి శిష్యుడు .దార్వార్ శంకరాచార్య పాఠశాల ,పూనా శ౦కరేశ్వర మఠ్ లో మైసూర్ మహారాజాకాలేజి ,అన్నామలై … Continue reading
గ్రీకు ప్రజాస్వామ్య ప్రదాత సొలోన్
గ్రీకు ప్రజాస్వామ్య ప్రదాత సొలోన్ ఎధేన్స్ కవి రాజకీయ వేత్త సోలోన్ క్రీ .పూ 630 లో సంపన్న అరిస్టోక్రాటిక్ కుటుంబం లో పుట్టాడు ..తండ్రి ఎక్సేస్ట్నిస్ రాజవంశీకుడు . అతని చిన్నతనం గురించి తెలియదుకాని వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాడు . సంచార వ్యాపారవేత్త . ఆనాటి సంఘం లో ప్రముఖుడయ్యాడు .ఎధేన్స్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 106-ఉన్మత్త కీచకం నాటకం రాసిన -కె .ఎస్ .నాగరాజన్ (1911)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 106-ఉన్మత్త కీచకం నాటకం రాసిన -కె .ఎస్ .నాగరాజన్ (1911) ఆంద్ర ప్రదేశ్ లో సోఢ0 గ్రామంలో1911 ఏప్రిల్ 11 న నాగాంబికా శేషం అయ్యంగార్ లకు నాగరాజన్ జన్మించాడు .సంస్కృత సాహిత్యం లో కాశ్మీర్ పాత్ర ‘’అనే అంశం పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు . … Continue reading
వీక్లీ అమెరికా -2 (9-4-17 నుండి 16-4-17 వరకు )
వీక్లీ అమెరికా -2 (9-4-17 నుండి 16-4-17 వరకు ) 9వ తేదీ సోమవారమ్ వరకు ఒకటవ ఎపిసోడ్ లో రాసేశాను . ఆ సోమవారం సాయంత్రం కేరీ నుంచి డా యల్లాప్రగడ రామ మోహనరావు గారు ఫోన్ చేసి మాట్లాడిన వివరాలూ అందులో రాశాను .ఆ తరవాత మాసా చూసెట్స్ లోని ఆస్టిన్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 103-ధ్రువ చరిత్ర కావ్య రచయిత -కానరాది విఠలోపాధ్యాయ (1910
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 103-ధ్రువ చరిత్ర కావ్య రచయిత -కానరాది విఠలోపాధ్యాయ (1910 కానరాది విఠలోపాధ్యాయ 1910లో కర్ణాటక కానరాది లో సుబ్బలక్ష్మీ అమ్మ సుబ్రహ్మణ్య ఉపాధ్యాయ లకు జన్మించాడు .ఉడిపి సంస్కృతకాలేజిలో శ్రీనివాస భట్టు వద్ద సంప్రదాయ విధానం లో స్సంస్కృతం చదివాడు .ధ్రువ చరిత్రం ,ప్రహ్లాద చంపు ఆయన సంస్కృత … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 99–చతుర్భాషా పండితుడు విద్యావిశారద-గోటూర్ వేంకటాచల శర్మ (1894)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 99–చతుర్భాషా పండితుడు విద్యావిశారద-గోటూర్ వేంకటాచల శర్మ (1894) తమిళనాడు డంకిని కోటలో జన్మించిన గోటూర్ వేంకటాచల శర్మ చామరాజేంద్ర సంస్కృత కాలేజీ నుండి సాహిత్య విద్వాన్ పొందాడు .పండిత రత్న ,విద్యా విశారద ,సరస కవి రత్న బిరుదులు అందుకున్నాడు .సంస్కృతం తెలుగు ఇంగిలీషు కన్నడ భాషలో రచనలు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 97- యక్ష ప్రశ్న నాటక రచయిత -జగ్గు సింగరార్య(1891-
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 \ 97- యక్ష ప్రశ్న నాటక రచయిత -జగ్గు సింగరార్య(1891- జగ్గు తిరునారాయణ అయ్యంగార్ వెంగడాంబ కు 20-11-1891 న కర్ణాటకలోని మేల్కొటే లో జగ్గు సింగరార్య జన్మించాడు . .మైసూర్ మహారాజా సంస్కృతకాలేజి మేల్కొటే సంస్కృత కాలేజీలలో చదివాడు .సంస్కృతం లో అమోఘ పాండిత్యం సాధించి యదునాధ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 95- సతీష్ చంద్ర విద్యాభూషణ్ (1870-1920)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 95- సతీష్ చంద్ర విద్యాభూషణ్ (1870-1920) మహామహోపాధ్యాయ డా సతీష్ చంద్ర విద్యాభూషణ్ 30-7-1870 న ఇస్లామిక్ బంగ్లాదేశ్ లో ఫరీద్ పూర్ లోని కాల్కువ గ్రామం లో జన్మించాడు తండ్రి పీతాంబర విద్యా వాగీశుడు ప్రముఖ సంస్కృత పండితుడు .అన్న విశ్వంభర జ్యోతిష్ర్ణవ ఇతనికంటే 12 ఏళ్ళు … Continue reading
గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 94-స్వామి సత్యసంగా నంద సరస్వతి -(1953_
— గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 94-స్వామి సత్యసంగా నంద సరస్వతి -(1953_ 1953 లో పశ్చిమ బెంగాల్ చందర్ నగర్ లో జన్మించిన స్వామి సత్య సంగానంద సరస్వతిని ‘’స్వామి సత్సంగీ ‘’అని గౌరవంగా పిలుస్తారు.చిన్నతనం నుంచి ఆధునిక సంప్రదాయం వేషభాషలలో పెరిగినా ఆమెకు అనేకమైన ఆధ్యాత్మికానుభవాలు దర్శనమవటం తో అన్నీ పరిత్యజించి స్వామి … Continue reading
గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 93-తర్క తీర్ధ పద్మవిభూషణ్ లక్ష్మణ శాస్త్రి జోషి (1901-1994)
గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 93-తర్క తీర్ధ పద్మవిభూషణ్ లక్ష్మణ శాస్త్రి జోషి (1901-1994) బ్రాహ్మణ కుటుంబం లో అర్చకత్వ శాఖలో 1901 లో జన్మించిన లక్ష్మణ శాస్త్రి జోషి 14 వ ఏటకృష్ణానదీ తీరాన ఉన్న దేవాలయాలకు నిలయమైన’’ వాయి ‘’గ్రామం చేరిసంస్కృతంలో , హిందూ ధర్మ తత్వశాస్త్రాలలో నిధి అయ్యాడు . అక్కడ … Continue reading
వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం )
వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం ) 34-తర్క తీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి -మహారాష్ట్ర సతారా జిల్లా ‘’వాయి ‘’గ్రామం లో ప్రముఖ సంస్కృత పాఠ శాల ఉన్నది .అక్కడ సంస్కృతం నేర్పటానికి తెలుగు దేశం నుండి పండితులు వెళ్లి నేర్పారు .దాన్ని తీర్చి దిద్దినవాడు తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి … Continue reading
వరద లో తేలి (రి)న తేట ఊట -6
వరద లో తేలి (రి)న తేట ఊట -6 31-కృష్ణశాస్త్రి -’’నా కఠినపాద శిలల కింద బడి నలిగి -పోయే నెన్నియో మల్లెపూలు మున్ను ‘’ ప్రాణ సఖుడె నాకోసమే పంపినాడు -పల్లకీ అన హృదయమ్ము జల్లుమనును .’’ ఆకాలం కవులందర్నీ ఇంటిపేరుతో పిలిస్తే శాస్త్రిగారినోక్కరినే కృష్ణ శాస్త్రి అని పిలిచేవారు దీనికి కారణం … Continue reading
వరద ´లో తేలి (రి )న తేట ఊట -5
వరద ´లో తేలి (రి )న తేట ఊట -5 — 25-ముద్దు కృష్ణ -సామి నేని ముద్దుకృష్ణ స్థిరంగా ఒక్క చోట ఉండేవాడుకాదు .ఎక్కడ కవులు వాలితే అక్కడ వాలిపోయేవాడు ..పెళ్లి చేసుకోలేదు ..ఎక్కువకాలం కాకినాడ రాజమండ్రి లో గడిపాడు ..కవిత్వం రాశాడు కానీ అచ్చేసుకోలేదు ..ఏదో కొత్తదారి తొక్కాలని కాంక్ష ఉండేది . … Continue reading
వరద ´లో తేలి (రి )న తేట ఊట -4
వరద ´లో తేలి (రి )న తేట ఊట -4 17-అడవి బాపి రాజు -బాపి రాజు గారికి రాయటమే ప్రధానం అనిపిస్తుందని వరద జోక్ చేశాడు .దానికాయన ”ఏదైనా మనసుకు గోచరిస్తే మాటలే ప్రధానం నాకు .అవెలా తట్టితే అలా రాస్తాను .భాషతో నాకు నిమిత్తం లేదు .. నేను సహజకవిని ”అన్నారు .”వాగాడంబరం … Continue reading
బ్రాహ్మణ రాజాధి రాజు -గౌతమీ పుత్ర శాతకర్ణి -కొన్ని విశేషాలు
బ్రాహ్మణ రాజాధి రాజు -గౌతమీ పుత్ర శాతకర్ణి -కొన్ని విశేషాలు మౌర్య చక్ర వర్తి అశోకుని మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని పూరిస్తూ మొదటి ఆంద్ర దేశాన్ని స్థాపించి క్రీ పూ 225 నుంచి క్రీ శ 225 వరకు అంటే 450 ఏళ్ళు అప్రతిహతంగా పరిపాలించిన వారు శాతవాహనులు ఆరు వేల నియోగి బ్రాహ్మణులని … Continue reading
´వరద ´లో తేలి (రి )న తేట ఊట -3
´వరద ´లో తేలి (రి )న తేట ఊట -3 13-విశ్వ నాథ -విశాఖ హై స్కూ ల్ లో వరద కోరిక పై విశ్వనాధ కొన్ని పద్యాలు చదివారు -అందులో రెండు – ”ఓయి నృపాల!ఈ బుడుత -యొక్కడు నాదు కులంబు తేవ నీ -ఓ అతి ధర్మరాజువయ-యో !ఇది వినుటయా !గతానువై -ఈయను … Continue reading
´వరద ´లో తేలి (రి )న తేట ఊట -2
´వరద ´లో తేలి (రి )న తేట ఊట -2 8-బైరాగి -తెనాలి రత్నా టాకీసులో బైరాగి ఒకసారి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారిని విమర్శిస్తూ ´మనమంతా వర్ణాశ్రమ వ్యవస్థను విచ్చేదించాలని చూస్తుంటే త్రిపురనేని ప్రతికూలం లోనూ మరో వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశ పెట్టె ప్రయత్నం చేస్తున్నాడు ´అన్నాడు .బైరాగి మొదటికవిత-´నగరమ్ము న పన్నగమ్ము -నదీ … Continue reading