Monthly Archives: August 2017

తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’ 31-8-17 బాపు వర్ధంతి

తెనాలివారి ‘’బాపు రస రేఖ   ‘’ గుంటూరు జిల్లా తెనాలిలోని బాపు అభిమానులుశ్రీ రవి కృష్ణ గారి ఆధ్వర్యం లో బాపు రమణలను  తెనాలిలో సన్మానించాలనుకొని ఆహ్వానించటం మొహమాటంగా ఇద్దరూ ఒప్పుకోవటం , బాపుగారి పై ప్రత్యేక  పుస్తకం తేవాలనే సంకల్పం ,శ్రీ గిరిధర్ గారిచే బాపు చిత్రం వేయి౦చాలనుకోవటం ,అయన ఒప్పుకొని వేసివ్వటం ,ఆయన … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 445-సంస్కృతం లో క్రైస్తవ సాహిత్యం -(1808-1978)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 445-సంస్కృతం లో క్రైస్తవ సాహిత్యం -(1808-1978) 1808 లోనే  బైబిల్ కు  సంస్కృత అనువాదం ప్రారంభమైంది .1843లో కలకత్తా బాప్టిస్ట్ మిషన్ హీబ్రూ భాషలోని బైబిల్ ను సంస్కృతం లోకి అనువదించి ముద్రించింది . కలకత్తాలోని సేరమ్ పూర్ లో విలియం కారీ  మూల గ్రీకు భాషలోని న్యూ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 444-క్రీస్తు భాగవత మహాకావ్య కర్త -పి. సి . దేవాస్సియా -(1906-2006 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 444-క్రీస్తు భాగవత మహాకావ్య కర్త -పి. సి . దేవాస్సియా -(1906-2006 ) కేరళకు చెందిన సంస్కృత కవి ,మహా విద్వా0సుడు పి. సి . దేవాస్సియా 1906 లో జన్మించి నూరేళ్ళ నిండుజీవితం గడిపి2006 లో మరణించాడు .ఆయన రచించిన క్రీస్తు భాగవత మహాకావ్యం బహు ప్రశస్తి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 443-నడయాడే సంస్కృత సర్వస్వము -పండిట్ ముఫ్తి మొహమ్మద్ సర్వార్ ఫరూకీ (1968)

— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 443-నడయాడే సంస్కృత సర్వస్వము -పండిట్ ముఫ్తి మొహమ్మద్ సర్వార్ ఫరూకీ (1968) వేదాలనూ ,ఖురాన్ నూ ,హిందూ మతాచార్యుల సిద్ధాంతాలను ,మహమ్మద్ ప్రవక్త సూక్తులను అనర్గళంగా ,సభా రంజకంగా చెప్పగలిగే సమర్ధుడు ,సంస్కృత పండితుడు ,లక్నో లోని నద్వతుల్ ఉలేమా లేక నద్వా మదరసా పండితుడు .1968 … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 442-స్థానాంగ సూత్ర కర్త -దేవర్ధిగని క్షమా శ్రమణ  (3 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 442-స్థానాంగ సూత్ర కర్త -దేవర్ధిగని క్షమా శ్రమణ  (3 వ శతాబ్దం ) జైన సంప్రదాయం లో మొదటి పదకొండు అంగాలు అంగ వాసర్పిణి కాలం లో బాగా శిధిలమైనా సంరక్షింప బడ్డాయని స్వే తాంబరు విశ్వాసం .ఆ కారణం వలననే మూడవ శతాబ్దికి చెందిన దేవర్ధిగని క్షమా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 440- షట్కా0డాగమ కర్త -ఆచార్య భూతబలి (క్రీశ 66-90 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 440- షట్కా0డాగమ కర్త -ఆచార్య భూతబలి (క్రీశ 66-90 ) క్రీశ 66 లో జన్మించి 90 లో సిద్ధి చెందిన స్వేతాంబర  దిగంబర జైనా చార్యుడు భూతబలి . ఈయన ‘’షట్కా0డ  ఆగమ0 ‘’ను పుష్పదంతా చార్యునితో కలిసి ప్రాకృత భాషలో రచించాడు .మధుర ప్రాంతం లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వా ణం -3 439-తిలోయ పన్నతి కర్త -యతి వృషభ (క్రీ శ . 551)     

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 439-తిలోయ పన్నతి కర్త -యతి వృషభ (క్రీ శ . 551) జైన మతాచార్యుడు ,గణిత శాస్త్ర వేత్త ,ఆర్య మంఖ,నాగహాస్తి ల శిష్యుడు యతి వృషభ .తనగురించి పెద్దగా చెప్పుకోలేదు కానీ గుప్త యుగం పాలించిన 231 ఏళ్ళ తర్వాత  అని  చెప్పాడు .కనుక ఈయన కాలం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 438-పంచసంధి వ్యాకరణ కర్త -బనార్సి దాస్(1587-1643)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 438-పంచసంధి వ్యాకరణ కర్త  -బనార్సి దాస్(1587-1643) 1587 లో జన్మించి 1643 లో మరణించిన బనారసీ దాస్ తన జీవిత చరిత్ర ‘’అర్ధ కథానక ‘’గ్రంధం  రాశాడు .అందులో జైన దేవాలయాలలో జరిగే పూజలు ,ఉత్సవాల గురించి వర్ణించాడు . 1635 లో జైన గురువు పండిట్ రూప్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు భాషా దినోత్సవంగా గిడుగు రామమూర్తి జయంతి

—  సరసభారతి, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో ఉయ్యూరు కెసిపి దగ్గరున్న రోటరీ క్లబ్ ఆడిటోరియం లో 29-8-17 మంగళవారం సాయంత్రం4 గం లకు   తెలుగు  భాషా దినోత్సవ  కార్యక్రమం నిర్వహింపబడుతోంది .తెలుగు భాషా ప్రియులు విచ్చేసి జయప్రదం చేయప్రార్ధన                          కార్యక్రమం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వీక్లీ  అమెరికా -22 -2  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వీక్లీ  అమెరికా -22 -2  (21-8-17 నుంచి 27-8-17 వరకు ) వినాయక చవితి ,మూడవ రుద్రం వారం                   మూడవ రుద్రాభిషేకం శ్రీ కృష్ణాష్టమి నాడు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో సాయంత్రం జరిగిన భజనకు వచ్చిన శ్రీ గౌడు రఘు గారి భార్య శ్రీమతి సుచిత్ర 26-8-17 శనివారం సాయంత్రం  తమ ఇంట్లో రుద్రాభిషేకం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ  అమెరికా -22 -1  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వీక్లీ  అమెరికా -22 -1  (21-8-17 నుంచి 27-8-17 వరకు ) వినాయక చవితి ,మూడవ రుద్రం వారం 21-8-17 సోమవారం -ఈ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం -ఉదయం 11 గంటలకే భోజనాలు పూర్తి చేసాం .సాయంత్రం గ్రహణం వదిలినతర్వాత విడుపు స్నానం చేసాం . ‘’నాహం కర్తా -హరి కర్తా ‘’అని తిరుపతి దేవుని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 437-సమయ సార గ్రంథ కర్త -ఆచార్య కుందకుంద  (క్రీపూ 8 -క్రీశ 44 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3  437-సమయ సార గ్రంథ కర్త -ఆచార్య కుందకుంద  (క్రీపూ 8 -క్రీశ 44 ) కుంద కుందాచార్యుల అసలు పేరు పద్మనంది  .ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కుంద కుందే  గ్రామవాసిగా భావిస్తారు . కృష్ణా నదీ తీర వాసి కృష్ణాజిల్లా వాసి అనే ప్రచారమూ ఉంది . … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 436-ఖేట కౌతుకం కర్త -అబ్దుల్ రహీం ఖాన్ ఎ -ఖానా (`1556-1627)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 436-ఖేట కౌతుకం కర్త -అబ్దుల్ రహీం ఖాన్ ఎ -ఖానా (`1556-1627) అక్బర్  నవరత్న మంత్రులలో ఒకడైన  కవి అబ్దుల్ రహీం ఎ -ఖానా 1556 లో జన్మించి 1627 లో మరణించాడు .ఉర్దూ  ద్విపదలకు ఖగోళ శాస్త్ర గ్రంధానికి ఆయన మారుపేరు సంస్కృతం లో రెండుగ్రంధాలు రాసిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దేవులపల్లి రామానుజరావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 435-’’దేవాలయస్య దీప’’ కర్త -పద్మశ్రీ నహీద్ అబీది (1961)

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 435-’’దేవాలయస్య దీప’’ కర్త -పద్మశ్రీ నహీద్  అబీది  (1961) 1961 ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ లో ముస్లిం జమీందారీ కుటుంబం లో నహీద్ ఆబిదీ జన్మించింది . సంస్కృతం  అభిమాన విషయంగా గా తీసుకొని కమలామహేశ్వరి కాలేజీ నుండి డిగ్రీని ,మీర్జాపూర్ కె వి డిగ్రీ కాలేజీ నుంచి ఏం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 434 -విషాద లహరి కర్త -కవి చక్రవర్తి ద్విభాష్యం విజయ సారధి (1936

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 434 -విషాద లహరి కర్త -కవి చక్రవర్తి ద్విభాష్యం విజయ సారధి (1936 10-3-1936 న శ్రీ భాష్యం నరసింహాచార్య ,గోపమాంబ దంపతులకు శ్రీ విజయ సారధి వరంగల్లు లో జన్మించారు .తల్లి ,అమ్మమ్మ గానం చేసే జయదేవుని అష్టపదులు సంస్కృత శ్లోకాలను వింటూ ఆభాషపై అభి రుచి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వినాయక చవితి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు 25-8-17 శుక్రవారం శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ –– 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విప్లవ విజ్ఞుడు వేద విదుడు -దాశరధి రంగా చార్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హాస్యపు ఉండ్రాళ్ళు

హాస్యపు ఉండ్రాళ్ళు               పొద్దున్నే వినాయక చవితి పూజ ఏర్పాట్లు చేసుకొ0టు ఉండగా మా బావ మరిది ”బ్రహ్మం ”ఏదో కొంప మునిగి పోయినట్లు హడావిడి పడుతూ వచ్చాడు .ఏరా ఏమిటి కధ అన్నాను .కదేమిటి బావా నువ్వు సహకరించాలి కాని అందరికి హాస్యపు  సుధ పంచాలని వచ్చాను … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ముస్లిం మహిళల విజయం-భూమి

ముస్లిం మహిళల విజయం ముమ్మారు ‘తలాఖ్’ చెప్పడం ద్వారా భర్త భార్యకు విడాకులిచ్చే సంప్రదాయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు చెప్పడం చారిత్రక శుభ పరిణామం. పురుషాధిక్య దుష్ప్రభావగ్రస్తులైన ముస్లిం మహిళలకు విముక్తి కలిగించగల సామాజిక విప్లవం! ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న అనేక ఇతర దేశాల్లో సైతం మత విరుద్ధమైన ఈ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 431-లయకు ప్రాధాన్యమిచ్చిన -జి యెన్ బాల సుబ్రహ్మణ్యం (1910-1965)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 431-లయకు ప్రాధాన్యమిచ్చిన -జి యెన్ బాల సుబ్రహ్మణ్యం (1910-1965) జి యెన్ బి గా లబ్ధ ప్రతిష్ఠుడైన జి యెన్ బాల సుబ్రహ్మణ్యం తమిళనాడు మాయవరం లోని గుడలూర్ లో 6-1-1910జన్మించాడు తండ్రి నారాయణ స్వామి అయ్యర్ సంగీతజ్ఞుడు .అరియకపూడి రామానుజ అయ్యర్ మానసిక గురువు .లా పాసై … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 428-తంజావూర్ సంగీత చతుష్టయం (1801-1856)

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 428-తంజావూర్ సంగీత చతుష్టయం (1801-1856) తంజావూర్ కు చెందిన చిన్నయ్య ,పొన్నయ్య ,శివానందం వడివేలు అనే నలుగురు సోదరులను తంజావూర్ సంగీత చతుష్టయ0 అంటారు .భరతనాట్యం కర్ణాటక సంగీత వ్యాప్తికి వారి కృషి మరువలేనిది .తంజావూర్ మహారాజు షెర్ఫోజి ఆస్థాన సంగీత విద్వా0సులుగా ఉండేవారు . తరువాత తిరువాన్కూర్ మహారాజు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పిఆర్కే ప్రసాద్ ఇకలేరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 426- నరహరి యతి చరిత్ర కర్త -నరహరి తీర్ధ (1324-1333)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 426- నరహరి యతి చరిత్ర కర్త -నరహరి తీర్ధ (1324-1333) మధ్వాచార్య శిష్యుడు ,దాస సంప్రదాయ కర్త నరహరి తీర్ధ విజయనగర సామ్రాజ్య రాజగురువు ,యతీంద్రుడు 1323 లో జన్మించాడు .ఈయనది ఆంద్ర దేశమే నని భావిస్తారు .పుర్వాశ్రమ నామం శ్యామ శాస్త్రి .కళింగ రాజుల మంత్రి గా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 419-కర్ణాటక జాతీయ గీతకర్త -బసవప్ప శాస్త్రి (1843-1891)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 419-కర్ణాటక జాతీయ గీతకర్త -బసవప్ప శాస్త్రి (1843-1891)  కర్ణాట రాష్ట్ర జాతీయ గీతం ‘’కాయో శ్రీ గౌరీ ‘’రాసిన బసవప్ప శాస్త్రి 1843 లో మైసూర్ జిల్లా నరసా0ద్ర  గ్రామం లో జన్మించాడు . సంస్కృతాంధ్రాలలో మహా పండితుడు . కాళిదాసుని శాకుంతల మాళవికాగ్నిమిత్ర మొదలైన సంస్కృత నాటకాలను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి .రామారావు

నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి .రామారావు రచన –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -9989066375 ఇంతింతై ఎదిగిన యశస్వి ఎస్వి కృష్ణా జిల్లా గుడివాడ లో వడ్రంగం లో అద్భుతాలు సృష్టించిన శ్రీ శిరందాసు గంగయ్య ,శ్రీమతి లక్ష్మమ్మ దంపతుల కు 1936 లో శ్రీ రామారావు.జన్మించారు .చిన్నతనం నుండే బొమ్మలు వేస్తూ ,తొలిగురువు   శ్రీ.కే వేణుగోపాల్ గారి  గురుత్వం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -21(14-8-17 నుండి 20-8-17 వరకు )

వీక్లీ అమెరికా -21(14-8-17 నుండి 20-8-17 వరకు )            భజనవారం  14-8-17 -సోమవారం -”-సంసారం లో రిగమనిస”సరదా హాస్య ఆర్టికల్ రాశా .నాని నటించి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం తో వచ్చిన ”జెంటిల్మన్ ”సినిమా ”గొట్టం ”లో చూశా .మంచి సస్పెన్స్ తో నాని నటనా వైదుష్యంతో చక్కని … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మట్టిబండి కన్యాశుల్కం -రామతీర్థ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 416-స్వర జతులు రాసిన -మైసూర్ వాసుదేవ రావు-(1799-1879 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 416-స్వర జతులు రాసిన -మైసూర్ వాసుదేవ రావు-(1799-1879 ) కర్ణాటక లో 1799 లో జన్మించిన సంగీత వేత్త మైసూర్ వాసుదేవరావు త్రాగరాజస్వామి శిష్యుడు వాలాజపేట వెంకటరామణ  భాగవతార్ శిష్యుడు .గురువు ఈయనను మైసూర్ మహారాజు మూడవ కృష్ణ రాజ ఒడియార్ కు పరిచయం చేయగా ఆసంగీత ప్రతిభకు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 412-సంస్కృత కీర్తనలు రాసిన -పాలఘాట్ పరమేశ్వర  భాగవతార్ (1815-1892 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 412-సంస్కృత కీర్తనలు రాసిన -పాలఘాట్ పరమేశ్వర  భాగవతార్  (1815-1892 )   కేరళలో నూరానిలో 1815 లో జన్మించి 1892 లో మరణించిన పాలఘాట్ పరమేశ్వర భాగవతార్  కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు . తిరువాన్కూర్ రాజు ,ప్రముఖ వాగ్గేయ కారుడు స్వాతి తిరుణాల్ కు చాలా సన్నిహితుడు అభిమానమైనవాడుకూడా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం“

చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం“ నేపధ్య సంగీతం  : శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం.  నది  తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి  తులసీరాం  హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గోవా మహిళా మూర్తులు (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గోవా మహిళా మూర్తులు (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్  01/08/2017 విహంగ మహిళా పత్రిక గోవాలో 1926 మే నెల 26 న ఆంటోనియో ఆలివర్ డీ సెల్వజార్ పోర్చుగల్ లో అధికారం లోకి రావటం తో రిపబ్లిక్ పాలనఅంతమైంది ..వాస్కోడి గామా ,ఆల్బు కెర్క్ లతర్వాత ఇతనితో క్రూరపాలన అంతమైంది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కృష్ణం వన్డే జగద్గురు0

నిన్న 15-8-17 మంగళవారం శ్రీ కృష్ణాష్టమి  71 వ భారత స్వాతంత్య్ర దినోత్సవం .ఉదయం మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో బాలకృష్ణ ముద్దుపాదాలను ముగ్గుతో మా శ్రీమతి చిత్రించి బాలకృష్ణుడిని ఆహ్వానించింది .నేను శ్రీకృష్ణఅష్టోత్తరం విష్ణుసామ్ తో సహస్రనామ0 తో కన్నయ్యకు పూజచేసి మా ఆవిడ చేసిన అటుకులు ,కట్టెకారం తో పాలు పెరుగు వెన్న … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

జాతీయ పతాక పిత పింగళి వెంకయ్య

Posted in వార్తా పత్రికలో | Leave a comment

 సంసారంలో రిగమపదనిసలు 

సంసారంలో రిగమపదనిసలు ఒక కాలనీలో ఆటగాళ్ల ,సంగీత వాద్యకారుల సంతానం నోచుకోని  భార్యలంతా చిన్న బోయిన ముఖాలతో ఆ కాలనీకి పెద్ద బాలమ్మగారి ఎదుట  ఒక రోజు సమావేశమై తమ సంసార గోడు వెళ్ళ  బుచ్చుకొని ఏదైనా సలహా చెప్పమని కోరారు .  .  ముందుగా క్రికెట్ లో బౌలర్ భార్య ”బామ్మా !ఏం చెప్పను నా గోడు .ఆటలో వికెట్లు తీస్తాడుకాని … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భారత స్వాతంతత్య్ర దినోత్సవం శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పోతుకూచికి నివాళి

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -20(-7-8-17నుండి 13-8-17 )వరకు -కస్తూరి వెంకయ్య అరంగేట్ర వారం

వీక్లీ అమెరికా -20-(7-8-17నుండి 13-8-17 )వరకు -కస్తూరి వెంకయ్య అరంగేట్ర వారం శీర్షిక కంఫ్యూజింగ్ గా ఉందా? కిందకి వస్తే అదే తేటతెల్లమవుతుంది . -7-8-17 సోమవారం -అమెరికా వచ్చి నాలుగు నెలలయింది – మార్చి 30 న సీజన్ లో మామిడిపళ్ళు తినటం మొదలుపెట్టి ఈ రోజువరకు అంటే నాలుగునెలలపై 15 రోజులవరకు మామిడిపళ్ళు తింటూనే … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3 311-రామాయణాన్ని స్వరపరచిన –పద్మభూషణ్ మైసూర్ వాసుదేవాచార్య (1865-1961)

గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3 311-రామాయణాన్ని స్వరపరచిన –పద్మభూషణ్ మైసూర్ వాసుదేవాచార్య (1865-1961) 28-5-1865 న కర్ణాటకలో లోమధ్వ  బ్రాహ్మణకుటుంబం లో జన్మించిన సుప్రసిద్ధ కర్ణాటకసంగీత  విద్వా0సుడు ,త్యాగరాజస్వామి శిష్యుడు మైసూర్ వసుదేవాచార్య పద్మ భూషణ పురస్కార గ్రహీత . మైసూర్ మహారాజా ఆస్థాన వైణిక విద్వా0సుడు వీణ పద్మనాభయ్య వద్ద సంగీతం అభ్యసించాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -5(చివరిభాగం )

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -5(చివరిభాగం ) గోపాలస్వామి మరీ బలవంతం చేస్తే కస్తూరి రేడియో స్టేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు .. అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం . శత్రు సైన్యం మలేషియా దాకా దూసుకు  వచ్చింది ..కనుక ప్రతి వార్తా చాలా జాగ్రత్తగా ప్రసారం చేయాలి . ఇంటి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ కృష్ణాష్టమి వేడుకలు శ్రీ కృష్ణాష్టమి సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో 14-8-17  సోమవారం రాత్రి 7 గంటలకు సరసభారతి ఆధ్వర్యం లో బాలబాలికలకు శ్రీ కృష్ణ ,రాధా ,గోపిక వేష ధారణపోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేయబడును . ఉత్సాహ వంతులైన తలిదండ్రులను తమ పిల్లలను దీనిలో పాల్గొనేట్లు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -4

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -4 1940 జనాభా లెక్కల సేకరణ (సెన్సస్ )కు కస్తూరి  మిత్రుడు కృష్ణ మూర్తి ‘’ఆదికర్ణాటక పురం ‘’ను ఎన్నుకొన్నారు . 12 మంది యువకులను కార్యకర్తలుగా తీసుకొన్నారు .అందులో ఒకడు బ్రాహ్మణ యువకుడు .అతడు’’ ఆ మాల మాదిగ వాటిక ‘’కు రానని భీష్మించాడు .. అతని భయం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోట మాస్టారి గురుపూజోత్సవం 

కోట మాస్టారి గురుపూజోత్సవం గురుపుత్రులకు నమస్కారములు -మా గురుదేవులు మీ పితృదేవులు కీశే శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రిగారి గురుపూజోత్సవంఉయ్యూరులో  5-9-17 మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం నాడు మధ్యాహ్నం 3 గం లకు సరసభారతి ,శ్రీ అమరవాణీ తెలుగు ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ సంయుక్త ఆధ్వర్యం లో ఆ పాఠశాల ఆవరణలోముఖ్య అతిధి  శాసన మండలి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -3

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -3 1937 లో దక్షిణేశ్వర్ కు చెందిన స్వామి శివానంద అనే ‘’మహాపురుష్ జీ ‘’,తారక మహారాజ్ మైసూర్ వచ్చారు.. పరమహంస లీలా ప్రసంగాలలో ‘’1887 శివరాత్రి  నాడు ఉదయం  9 గంటలకు భారంగ పూర్ మఠానికి మహేంద్రనాధ్ గుప్తా (ఏం )వచ్చేసరికి మహాపురుషాజీ ,బ్రహ్మానంద లు వివేకానందులు రాసిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2

’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2 మహారాజా కాలేజీ లో రెండేళ్ల ప్రి  యూనివర్సిటీ కోర్స్ పూర్తిచేసి కస్తూరి మద్రాస్ లో పరీక్ష రాసి ఫస్ట్ క్లాస్ లో పాసై ,మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ లో చేరాడు .కస్తూరి స్నేహితుడికి మద్రాస్ యుని వర్సిటీ స్కాలర్ షిప్ కూడా కొచ్చిన్ ప్రభుత్వ స్కాలర్షిప్ తోపాటు వస్తే … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment