This gallery contains 7 photos.
ఉసిరి ఆఫ్టర్ ఆపరేషన్
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -13 అవ్యక్తం లో ఉన్న పరమ పురుషుని స్వభావం వర్ణించి చెప్పమని జనకుడు అడిగాడు .యాజ్ఞవల్క్యుడు ‘’పరముడు ప్రకృతిలో ఉన్నా ,దాని స్వభావం పొందకుండా తన స్వభావం తోనే ఉంటాడు .సాధారణంగా అచేతనంగా ఉండే ప్రకృతి అతడు అధిస్టించినపుడు అది సృస్టించటానికి సంహరించటానికి శక్తి కలిగిఉంటుంది ‘’అన్నాడు .జనకుడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -48 64- శుక్ల తీర్ధం భరద్వాజముని భార్య’’ పైఠీనసి’’ఒకరోజు యజ్ఞానికి పురోడాశం తయారు చేస్తుండగా ,ఆపోగానుంచి మూడులోకాలను భయపెట్టే రాక్షసుడు ఏర్పడి పురోడాశం తినేశాడు .కోపించినముని అతడిని ప్రశ్నిస్తే తను సంధ్యా ,ప్రాచీన బర్హి లకుమారుడనని ,స్వేచ్చగా యజ్ఞాన్ని భుజి౦చమని బ్రహ్మవరమిచ్చాడని చెప్పగా తన యజ్ఞాన్ని రక్షించమని ముని కోరగా ‘’పూర్వం బ్రహ్మనన్నునల్లగా … Continue reading
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -12 ‘’ఆధ్యాత్మ ,అధిభూత అది దైవతాల గురించి చెప్పండి ‘’అడిగాడు జనకుడు .దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’పాదాలు అధ్యాత్మ,గమనం అది భూతం విష్ణువు అది దైవతం .పాయువు ఆధ్యాత్మ మల విసర్జన అధిభూతం సూర్యుడు అది దైవతం .ఉపస్థ అధ్యాత్మం ,దాని ఆనందం అధిభూతం ,ప్రజాపతి అధి దైవం .చేతులు అధ్యాత్మ … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -47 62- యమతీర్ధం పితృదేవతలకు ప్రీతికరమైన యమ తీర్ధం గురించి బ్రహ్మ నారదుడికి చెప్పాడు .పూర్వం ‘’సరమ ‘’అనే దేవ శునక స్త్రీ ఉండేది .ఆమెకు శ్రేష్టమైన రెండు మగ శునకాలు పుట్టాయి .వాటికి నాలుగు కళ్ళు ఉండటం చేత వాయు భక్షణకోసం రోజూ దేవతలవెంట వెళ్ళేవి .వీటిపై యముడికి ప్రీతి ఎక్కువ … Continue reading
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -11 సరే అని ‘’బ్రహ్మం ‘’విషయం పై చర్చిద్దామన్నాడు జనకుడు .అప్పుడు జనకుడు బ్రహ్మ అంటే వసిస్టుడయ్యాడు .మరో సారి జనక యాజ్ఞావల్క్యులు అగ్నిహోత్రం గురించి చర్చించారు..అగ్ని హోత్ర ద్రవ్యం గురించి తెలుసా అని రాజు అడిగాడు .తెలుసు అనగా చెప్పమంటే పాలు అన్నాడు .అవిలేకపోతే దేనితో హోమం చేస్తావని … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -46 61- ఆపస్తంభ తీర్ధం స్మరణ మాత్రాన పాపక్షయం చేసేది ఆపస్తంభ తీర్ధం . ఆపస్తంభముని భార్య’’అక్షసూత్ర’’పతి భక్తీ పరాయరాలు వీరి కొడుకు ‘’కర్మి’’ గొప్ప తత్వ వేత్త .ముని ఆశ్రమానికి ఒకసారి అగస్త్యమహర్షి రాగా శ్రద్ధగా ఐది సత్కారాలతో పూజించాడు .ఆపస్తంభుడు అగస్త్యుని దేవతలకు కూడా పూజింపదగిన వాడేవ్వరో తెలియజేయమని కోరాడు … Continue reading
మాతృభాష ను అందలమెక్కించిన ఐస్ లాండ్ దేశం ఐస్ లాండ్ దేశం ధృవ ప్రాంత దేశం యూరప్ లో ఉంటుంది .నిత్యం మంచు కరిగి ,ఇవాళ ఉన్న ప్రదేశం రేపు కనిపించదు .అంటే నిత్య అభద్రతా పరిస్థితి అన్నమాట .క్రీ.శ.874లో నార్వీజియన్ చీఫ్ ఇంగోల్ అమర్సన్ లో మొదటి పర్మనెంట్ సెట్లర్ .తర్వాత నార్వీజియన్ లు … Continue reading
గోల్కొండ సింహం బద్దం బాల్ రెడ్డి కన్నుమూత బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్రెడ్డి (73) అనారోగ్యంతో కన్ను మూశారు. గత కొంత కాలంగా బంజారా హిల్స్లోని కేర్ ఆస్పత్రిలో … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -45 60-ఇంద్ర తీర్ధం ఇంద్ర తీర్ధంలో వృషా కపము ,ఫేన్యాది సంగమం హనూమత తీర్దాలున్నాయి .నముచి ఇంద్ర శత్రువు. నముచి తలను నురుగును వజ్రాయుధం చేసి ఛేదించాడు ఇంద్రుడు .ఆతల గంగ దక్షిణ తీరం నేలపై పడి,భూమిని చీల్చుకొని పాతాళం చేరింది .అఫేనం అంటే నురుగే ఫేనానది గా ప్రవహించింది .ఫేనా గంగా … Continue reading
A.A.N.M.AndV.V.R.S..Rగుడ్ల వల్లేరు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ కు పుస్తకాలు A.A.N.M.AndV.V.R.S..Rగుడ్ల వల్లేరు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ లైబ్రరీకి సరసభారతి పుస్తకాలు ఆ స్కూల్ లెక్కలమాస్టారు ద్వారా 21వ తేదీ సాయంత్రం ఉయ్యూరులో అందజేసిన ఫోటో
గౌతమీ మాహాత్మ్యం -44 59-తపో వనాది తీర్ధం గోదావరి దక్షిణ తీరం లో నందినీ సంగమస్థానాన్ని తపోవన తీర్ధం ,సిద్దేశ్వర తీర్ధం శార్దూల తీర్ధం అంటారు .పూర్వం దేవతల హవ్యాన్ని ధరించే అగ్ని హోతగా ఉండేవాడు.అతనిభార్య దక్షుని కూతురు స్వాహాదేవి .సంతానం కోసం తీవ్ర తపస్సు చేస్తే భర్త సంతోషించి త్వరలోనే కొడుకులు పుడతారని చెప్పగా … Continue reading
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -10 గ౦ధర్వ రాజు విశ్వావసువు యాజ్ఞవల్క్యుడు చెప్పినదానికి సంతృప్తిపడి,ఆయన మనసు ఎప్పుడూ బుద్ధి తో కూడి ఉండాలని చెప్పి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి దేవలోకానికి వెళ్ళాడు .దేవలోకం లోనూ ,భూలోక ,అధోలోక వాసులకూ విశ్వావసువు యాజ్ఞవల్క్య దర్శనాన్ని బోధించినట్లు మహా భారతం లో ఉంది. మిధిలా … Continue reading
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -9 యాజ్ఞవల్క్యుడు ఆదిత్యుని నుండి పొందిన యజుస్సులను ఇతరులకోసం సంస్థాపించి ,బ్రహ్మం గురించి చింతనలో పడ్డాడు .అప్పుడు విశ్వా వసువు అనే గ౦ధర్వరాజు ఆయన వద్దకు వచ్చి ‘’వేదాంత శాస్త్రం లో బ్రాహ్మణోక్తమైనది,సత్యమైనది ఉత్తమమైనది ఏదో తెలియజేయండి ‘’అని అడిగాడు .ఇదేకాక వేదాలను గురించి 24ప్రశ్నలు ,అన్వీక్షకి గురించి మరొక … Continue reading
This gallery contains 5 photos.
ఈ రోజు మా వివాహ వార్షికోత్సవానికి మా ఇంటికి వచ్చి అభినందనలు తెలిపిన సరసభారతి కార్య దర్శి శ్రీమతి శివలక్ష్మి ,శ్రీ శర్మ దంపతులు మీడియా పర్సన్ శ్రీ సురేష్
New Doc 2019-02-21 10.50.09
గౌతమీ మాహాత్మ్యం -43 57-తపస్తీర్ధం తపస్సును వృద్ధి చెందించేది తపస్తీర్ధం .ఒకప్పుడు రుషులమధ్య జలం అగ్ని ల విషయం లో సంవాదం జరిగింది .కొందరు అగ్ని గొప్ప అంటే, మరికొందరు నీరు గప్ప అన్నారు.తగాదా తీరక బ్రహ్మ దగ్గరకు వెళ్లి అడిగారు .బ్రహ్మ ‘’అగ్ని, జలం ఇద్దరూ పూజనీయులే .వారివల్లనే జగత్తు ,హవ్యకవ్యాలు అమృతం … Continue reading
20-2-19బుధవారం సాయంత్రం ఉయ్యూరు వీరమ్మతల్లి తిరుణాల లో తాతా ,మామ్మ, మనవరాలు రమ్య https://plus.google.com/photos/115752370674452071762/album/6660102266475163921/6660102267411701074?authkey=CILHy6rJ1p3AwQE
ఇవాళ 21-2-19గురువారం మా దంపతుల 55వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా బంధు మిత్రులకు సాహితీ బంధువులకు అభిమానులకు శుభ కామనలు -దుర్గాప్రసాద్, ప్రభావతి
యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -8 ఇందులోని 7వ భాగాన్ని 25-9-18న రాశాను . యాజ్ఞ వల్క్య మహర్షి మేనమామ శాకల్యుడు మేనల్లుడిపై అభాండాలు వేయటం బహిష్కరించటం ఆయన సంతరించిన స్మృతి పనికి రాదనటం ,దానిపై శాకల్యునితో వచ్చిన ఋషులు తమలో తాము చాలా సేపు వితర్కి౦చు కొని యాజ్ఞ వల్క్యుని పక్షాన నిలవటం ఇప్పటి … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -42 56-యమ తీర్ధం పితరులకు ప్రీతి ,దృస్ట,అదృష్ట,ఇష్టఫలితాలనిచ్చేది యమ తీర్ధం .పూర్వం ‘’అనుహ్లాదుడు ‘’అనే మగ పావురం ఉండేది .భార్య ‘’హేతి ‘’.అనుహ్లాడుడు మృతువు కొడుకు కొడుకు . .హేతి మృత్యువు కూతురి కూతురు .వీరిద్దరికీ కొడుకులు మనుమలు పుట్టారు .ఉలూకుడు అనే పక్షిరాజు అనుహ్లాదుని శత్రువు .గ౦గానది ఉత్తరా తీరాన కపోతజంట … Continue reading
400 ఏళ్ల ఆచారం.. మాఘ పౌర్ణమి రోజున ఊరంతా ఖాళీ మాఘ పౌర్ణమి రోజున అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువు గ్రామం మొత్తం ఖాళీ అయింది. గ్రామంలో కుల, మత భేదం లేకుండా గ్రామస్థులందరూ హాజివలి దర్గాకు తెల్లవారుజామునే తరలివెళ్లారు. అన్ని పౌర్ణమిల్లో కల్లా మాఘ పౌర్ణమిని విశిష్టమైనదిగా భావిస్తుంటారు హిందువులు. మాఘమాసంలో దేవతలు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -41 55-పుత్ర తీర్ధం దితి పుత్రులు దనుజులు క్రమ౦గా నశిస్తూ ఉంటె అదితి పుత్రులు దేవతలు వృద్ధి పొందుతున్నారు .పుత్ర శోకం భరించలేక దితి తనభర్త దనువు ను చేరి గోడు వెళ్ళబోసి అదితి అంటే తనకున్న ద్వేషాన్ని ప్రకటించగా దనువు ఆమెను ఓదార్చి ఆమె భర్త కశ్యపునికి నివేది౦చ మన్నాడు .వెళ్లి … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -40 54-రామ తీర్ధం -2(చివరిభాగం ) యమలోకం లో దశరదునితో యమదూత ‘’మీ కుమారుడు శ్రీరాముడు గౌతమీ తీరం లో ఉండటంవలన ఆ పుణ్య ఫలితంగా నువ్వు నరకం నుండి ఉద్ధరి౦ప బడ్డావు .అతను లక్ష్మణ సమేతంగా గంగాస్నానం చేసి నీకు పిండ ప్రదానం చేస్తే నీ సమస్తపాపాలు హరి౦చి స్వర్గ లోక … Continue reading
17-2-19ఆదివారం ఉదయం విజయవాడ మొగల్రాజపురం మధుమాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శ్రీ అడిగోపుల వెంకటరత్నం గారి 24వ కవితా సంపుటి ”పదండి ముందుకు ”ఆవిష్కరణ
సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఉయ్యూరు ,మరియు స్థానిక రోటరీ క్లబ్ వారి సహాయ సహకారాలతో సంయుక్తంగా శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి ముందువచ్చే ఆదివారం 31-3-19 సాయంత్రం 3గంటలకు కే.సి .పి.షుగర్ ఫాక్టరీ దగ్గరున్న రోటరీక్లబ్ ఆడిటోరియం నందు నిర్వహిస్తున్నాము .సాహిత్యాభిమానులూ, కవిమిత్రులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయ వలసినదిగా ఉగాది … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -39 54-రామ తీర్ధం -1 భ్రూణ హత్యా పాతక౦ నుండి విముక్తి చేసే రామ తీర్ధం గురించి నలువ నారదునికి తెలియజేశాడు .ఇక్ష్వాకు వంశరాజు దశరధమహారాజు శౌర్య బల వంతుడు వివేకి .అతని రాణులు కౌసల్య సుమిత్ర కైకేయి .వసిస్ట మహర్షి వంశపారంపర్య పురోహితుడు .ప్రజలను కన్నతండ్రిలాగా ధర్మ రక్షణగా పాలించాడు .కానీ … Continue reading
దక్షిణ భారత దేశం లోనవ దంపతులకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించటం లో అంతరార్ధం – –డా,ఏ.వి రామయ్య మరియు షెర్రీ థాంప్సన్–డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ -వాండర్ బిల్ట్ యూని వర్సిటీ -నాష్ విల్ -టెన్నెస్సీ -యు ఎస్ ఏ . దక్షిణ భారత దేశం లో కొత్తగా పెళ్ళైన దంపతులకు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -38 53-పూర్ణాది తీర్ధం గంగకు ఉత్తరాన పూర్ణ తీర్ధముంది .దీనిలో హరి హరులుంటారు .పూర్వం కల్పం మొదట్లో ఆయువు కుమారుడు ధన్వంతరి ఉండేవాడు .ఆశ్వమేధాది అనేక యజ్ఞాలు చేసి ,ఎన్నో దానాలు ఇచ్చి పుష్కలంగా భోగభాగ్యాలతో వర్ధిల్లి ,చివరికి వైరాగ్యం కలిగి ,గంగా తీరం చేరి తీవ్ర తపస్సు చేశాడు .ఒకప్పుడు ధన్వంతరి … Continue reading
13-2-19బుధవారం సాయంత్రం అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య గారి తరఫున మా ఇంటికి వచ్చిన 40ఏళ్ళక్రితం అమెరికాలో రామయ్యగారి నాష్ విల్ లో వారికుటుంబం తో ముఖ్యంగా రామయ్యగారి అర్ధాంగి శ్రీమతి కృష్ణ మయి గారితో అత్యంత సాన్నిహిత్యం తో కుటుంబ స్నేహితురాలుగా ఉన్న మా మేనకోడలు శ్రీమతి ఇందుమతి అంటే మా కజిన్ … Continue reading
మహాకవి స్వర్గీయ దాసు శ్రీరాములు గారి మునిమనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారు దాసుగారి సాహిత్యగ్రంథాలు కొన్ని నాకు పంపగా వాటిని ఉయ్యూరు శాఖాగ్రంథాలయానికి అధికారిణి శ్రీమతి స్రవంతికి 13-2-19 బుధ వారం సాయంత్రం అందజేసిన చిత్రాలు -దుర్గాప్రసాద్
నేను రాసిన ”సిద్ధ యోగిపుంగవులు ”పుస్తకం లోని” అవధూత చక్రవర్తి -కురుమద్దాలి పిచ్చమ్మ”వ్యాసం ఫిబ్రవరి ”గురు సాయి స్థాన్ ”లో పునర్ముద్రితం
గౌతమీ మాహాత్మ్యం -37 51-ధాన్య తీర్ధం ఓషధులు సోమరాజు చంద్రుని పతిగా పొంది లోకాలకు, గంగకు ఇష్టమైన మాటలు పలుకుతూ ఇలా చెప్పాయి –‘’వేదవేత్తలకు తెలిసిన పురాగాథ ఒకటి ఉంది .మాతృసమానమైన ,సస్య సంపన్న మైన భూమాతను గంగా తీరం లో దానమిస్తే సకల కోరికలు నెరవేరుతాయి .భూమి, గోవు ,ఓషధులను దానం చేస్తే సకలకార్య … Continue reading
శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నధస్వామివారి ఆలయం-వడాలి కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర వడాలి గ్రామంలో శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నాధస్వామివారి ఆలయం:- పురాతన చరిత్రగల అన్నాచెల్లెళ్ళకు ఉన్న ఏకైక ఆలయం ఇది. అన్న బలరామ, జగన్నాధులతో కలిసి, చెల్లెలు సుభద్ర దర్శనమిచ్చే ఏకైక దేవాలయంగా ఇది ప్రసిద్ధికెక్కినది. ఈ ఆలయాన్ని 1765 లో … Continue reading
శివ -వేంకట కవులు వీరు జంటకవులు .వీరిలో బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు మొదటివారు .రెండవవారు మధ్వశ్రీ నందగిరి వేంకటప్పారావు పంతులుగారు .ఇద్దరి పేర్లు కలిసి వచ్చేట్లుగా ‘’శివ వేంకట కవులు ‘’అనే పేరు పెట్టుకొని జంటగా కవిత్వం చెప్పారు . బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా బొమ్మినంపాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -36 50-సోమ తీర్ధం పూర్వం ఓషధులు ప్రాణం కంటే విలువైనవానిగా ,తల్లులులాగా పూజి౦పబడ్డాయి .వాటిలో ధర్మం ,స్వాధ్యాయనం,యజ్ఞకర్మ ప్రతి స్టింప బడ్డాయి .చరాచర జగత్తును ధరించేవి .ప్రాణుల రక్షణకు అతి ముఖ్యమైనవి .ఒకసారి ఓషధులు బ్రహ్మను సోముని తమకు పతిగా చేయమని కోరగా ‘’ప్రీతి వర్ధనుడైన’’ రాజు ‘’ను పతిగా ఇస్తాననగా ,రాజుకోసం … Continue reading
12-2-19 మంగళవారం ఉదయం మా ఇంట్లో రధ సప్తమి ,అరుణ పారాయణం https://plus.google.com/photos/115752370674452071762/album/6656990979741736897/6656990980106632306?authkey=CJKv6M2yo7TvggE
కృష్ణా జిల్లా’’ పామఱ్ఱు‘’ప్రాముఖ్యత కృష్ణా జిల్లాలో పామర్రు గొప్ప వ్యాపార కేంద్రం .విజయవాడ –మచిలీ పట్నం రోడ్డులో ఉయ్యూరు దాటాక పామర్రు వస్తుంది .పామర్రు నుండి ఉత్తరాన గుడివాడ మండలం ,దక్షిణాన దివి సీమ మండలం ఉన్నాయి .పామర్రు దగ్గర పూర్వం నాగులేరు ప్రవహించేది ..దానిమధ్యలో ఒక తామర కొలను ,దానిపై దివ్య ప్రతిష్టితమైన శివ … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -35 48- ఆత్మతీర్ధం భుక్తిముక్తిప్రదాయకమైన ఆత్మ తీర్ధ విశేషాలు నారదుడికి బ్రహ్మచెప్పాడు ,అత్రి మహర్షి కొడుకు ,దత్తుడు శివభక్తుడు ,దుర్వాసునికి ప్రియ సోదరుడు .ఒకరోజు తండ్రిని బ్రహ్మ జ్ఞానం పొందటానికి ఎవరివద్దకు వెళ్ళాలో చెప్పమని అడిగాడు .గౌతమీనదికి వెళ్లి పరమేశ్వర ధ్యానం చేయమన్నాడు తండ్రి .గంగానదికి వెళ్లి పవిత్ర స్నానం తో శుచియై … Continue reading
10-2-19ఆదివారం మాఘ శుద్ధపంచమి-శ్రీపంచమి ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయా దేవాలయం లో ఆవు పిదకలపై సామూహికంగా ఆవుపాలు పొంగించి ,పొంగలి వండటం చిత్రాలు https://plus.google.com/photos/115752370674452071762/album/6656343671508355121/6656343675649995666?authkey=COj0787t4dWZ7wE 10-2-19ఆదివారం మాఘశుద్ధ పంచమి శ్రీపంచమి ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సామూహిక సత్యనారాయణ వ్రతం -మరియు 18సార్లు సైకిల్ పై అయ్యప్పదీక్షతో శబరిమలై … Continue reading
రసభారతి-సాహిత్య సాంస్కృతిక సంస్థ 10-2-19 సామూహిక సత్యనారాయణ వ్రతం 10-2-19 మాఘ శుద్ధ పంచమి శ్రీ పంచమి(సరస్వతీ దేవి జన్మదినోత్సవం ) నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లోసరసభారతి 137 వ కార్యక్రమంగా ఉదయం 9 గం లకు ఆవుపాలు పొంగించి పొంగలి వండటం ,ఆతర్వాత ఉదయం 10గం లకు సామూహిక సత్యనారాయణ … Continue reading