Monthly Archives: January 2021

32నుంచి మహా భక్త శిఖామణులు 32-భక్త మణి పాటిబండ్ల వీరయార్య

32నుంచి మహా భక్త శిఖామణులు 32-భక్త మణి పాటిబండ్ల వీరయార్య పాటిబండ్ల వీరయ్య గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా దీపాలదిన్నె గ్రామం లో బాపయ్య ,బాపమ్మ దంపతులకు 1867లో పుట్టాడు .భార్య వెంకట నరసమ్మ .ఎనిమిదో ఏట బులహరి పీరోజీ  మహర్షి వారం రోజులు ఆధ్యాత్మిక ప్రవచాలు చేస్తున్నప్పుడు ,విని అడగకుండా గురు సేవ చేశాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి ఆధ్వర్యం లో 172వ త్యాగరాజ ఆరాధనోత్సవం

సరసభారతి ఆధ్వర్యం లో 172వ త్యాగరాజ ఆరాధనోత్సవం

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మహా భక్త శిఖామణులు 31-మహర్షి పీరోజీ

మహా భక్త శిఖామణులు 31-మహర్షి పీరోజీ రామనామ జపసిద్ధి పొందిన పీరోజీ 1829విరోధి ఆశాఢ శుద్ధ ఏకాదశి నాడు నర్సోజీ, నర్సూబాయ్ దంపతులకు జన్మించాడు  .తమ్ముళ్ళు వెంకోజీ ,గోపాలరావు .చిన్ననాటనుంచే భగవధ్యానం భక్తీ అబ్బాయి .పదేళ్ళకే సంస్కృతం లో పాండిత్యం అబ్బింది .పన్నెండేళ్ళకే  కవిత్వం రాశాడు .సహజ పాండిత్య ప్రకర్ష ఉన్నవాడు .ఒకరోజు అనుకోకుండా చిదానంద … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చింతలూరుశ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద నిలయ సంస్థాపకులు –శ్రీ ద్విభాష్యం వెంకటేశ్వర్లు

చింతలూరుశ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద నిలయ సంస్థాపకులు –శ్రీ ద్విభాష్యం వెంకటేశ్వర్లు  మద్రాస్లోని ఆచంట లక్ష్మీపతి గారి ,శ్రీ దీవి గోపాలాచార్యులు తర్వాత ఆంద్ర దేశం లో ఆయుర్వేద వైద్యానికి శక్తియుక్తులు ధార పోసి పోషించినవారు శ్రీ ద్విభాష్యం  వెంకటేశ్వర్లు.ఈ ఆయుర్వేద భిషగ్వరుని జీవితం పై శ్రీ ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి పుస్తకం రాస్తే ,ఆ ఆయుర్వేదనిలయం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 30-నృసింహ భక్తురాలు నిరతాన్న దాత -కైవారం బాలాంబ

మహా భక్త శిఖామణులు 30-నృసింహ భక్తురాలు నిరతాన్న దాత -కైవారం బాలాంబ కైవారం సుబ్బావధాని సత్యమార్గం లో నడిచే వాడు .మధురభాషి. ఎవ్వర్నీ చెయ్యి చాచి అడగని వాడు .నిర్లిప్తుడు .ఆయన భార్య ఉత్తమా ఇల్లాలు కైవారం బాలాంబ .దంపతులకు 18ఏళ్ళ  దాంపత్య  జీవితం లో సంతానం కలుగ లేదు .బావగారి కొడుకు నారాయణ ను … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తాటి కొండ గేయమాలిక  

తాటి కొండ గేయమాలిక అడ్లూరి అయోధ్యరామకవి రచించిన ‘’తాటి కొండ  గేయమాలిక  ‘’విజ్ఞాన గ్రంధాలయం వారి ఆరవ ప్రచురణ గా వరంగల్ రంగాఆర్ట్ ప్రెస్ లో పార్ధివ జ్యేష్టం 1945లో ప్రచురింపబడింది .వెల పది అణాలు .పుస్తకప్రచురణకు మహారాజ ,రాజ ,సామాన్య పోషకులు ద్రవ్య సాయం చేశారు ఆంద్ర పితామహ శ్రీ మాడ పాటి హన్మంతరావు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 29-కృష్ణాన౦దావదూత  

మహా భక్త శిఖామణులు 29-కృష్ణాన౦దావదూత 18వ శతాబ్దిలో నెల్లూరు జిల్లా లక్కవరం శివారు నాగ భొట్ల పాలెం70వ ఏట  చేరిన కృష్ణానందుడు మాంచి దేహ పటిమ కలవాడు .రోజుకు మూడామడల దూరం సునాయాసంగా నడిచేవాడు .లక్కవర మల్లపరాజు శివరాత్రి ఉత్సవాన్ని చూడటానికి శ్రీ శైలం వెడుతూ  ఈయన దగ్గరకు వస్తే ‘’శ్రీశైలం వెడుతున్నావా ?సంతోషం .మల్లికార్జున … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సంగీత సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

సరసభారతి 155 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 174వ ఆరాధనోత్సవ౦ పుష్య బహుళ పంచమి 2-2-21 మంగళవారం సాయంత్రం 6.30గం.లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిర్వహింపబడుతుంది .ఆ సాయంత్రం 6గం లకు శ్రీ త్యాగరాజస్వామికి అష్టోత్తర పూజ జరుగుతుంది .అనంతరం స్థానిక ,ఇతర ప్రదేశాలనుండి,ఉత్సాహం గా పాల్గొనే … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 28- మువ్వ గోపాలకృష్ణ పద దాసు -శ్రీ పువ్వాడ శ్రీరామ దాసు

మహా భక్త శిఖామణులు 28- మువ్వ గోపాలకృష్ణ పద దాసు -శ్రీ పువ్వాడ శ్రీరామ దాసు శ్రీ పువ్వాడ శ్రీరాములు గారు కృష్ణా జిల్లా దివితాలూకా మువ్వగోపాలుని మొవ్వ క్షేత్ర వాసి .మహా కృష్ణ భక్తులు .పదకవితలు రాసి చరితార్దులయ్యారు .’’ఆయనకీర్తన లలో భక్తి పారవశ్యత ప్రస్ఫుటం .శబ్ద సౌష్టవం ,కవితా స్వారస్యం తోపాటు శరణాగతి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 27- భద్రాద్రి రామ భక్త శిఖామణి అమరవాది  వెంకట రామానుజా చార్యులు

మహా భక్త శిఖామణులు 27- భద్రాద్రి రామ భక్త శిఖామణి అమరవాది  వెంకట రామానుజా చార్యులు     శ్రీరామార్పణ౦ గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు  పాలించి భంగపడ్డాక,17వ శతాబ్దిలో భద్రాచలం జమీందారు పాలనలో ఉండేది .స్వామికార్యాలు అవిచ్చిన్నంగా జరిగేవి .ఆయన పేరు వగైరాలు ఎవరికీ తెలియవు .ఈ క్షేత్రం లో అమరవాది కామళ్ళ వెంకట రామానుజా చార్యులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సంగీత సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

సంగీత సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సరసభారతి 155 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 174వ ఆరాధనోత్సవ౦ పుష్య బహుళ పంచమి 2-2-21 మంగళవారం సాయంత్రం 6.30గం.లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిర్వహింపబడుతుంది .ఆ సాయంత్రం 6గం లకు శ్రీ త్యాగరాజస్వామికి అష్టోత్తర పూజ జరుగుతుంది .అనంతరం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 26-భూత దయాళు తూమాటి రామ భొట్లు 

మహా భక్త శిఖామణులు 26-భూత దయాళు తూమాటి రామ భొట్లు  19వ శతాబ్దం లో గుంటూరు జిల్లా మద్దిరాల పాడు కమ్మవారి కులం లో జన్మించిన తూమాటి రామ భొట్లు తండ్రి నరసింహ చౌదరి తల్లి చిలకమా౦బ .భార్య పేరమ్మ .గురువు అద్దంకి తాతాచార్యులు .ఒకరోజు గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి జీవితం తరించే ఉపాయం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సరసభారతి 155 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 174వ ఆరాధనోత్సవ౦ పుష్య బహుళ పంచమి 2-2-21 మంగళవారం సాయంత్రం 6.30గం.లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిర్వహింపబడుతుంది .ఆ సాయంత్రం 6గం లకు శ్రీ త్యాగరాజస్వామికి అష్టోత్తర పూజ జరుగుతుంది .అనంతరం స్థానిక … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-2(చివరి భాగం )

మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-2(చివరి భాగం ) కోటయ్య శాస్త్రి గారు ఒకసారి భార్యతో భద్రాద్రి వెళ్లి సీతారామ దర్శనం తో పులకించి ,కొన్నాళ్ళు ఉండి ఒక రోజు గౌతమి స్నానం చేస్తుంటే  ,సికందరాబాద్ వ్యాపారి  ఒకాయన  దూడతో ఉన్న గోవు నుసద్బ్రాహ్మణుడికి  దానం చేయాలన్న సంకల్పం తో  ఉండగా శాస్త్రి గారు కనిపిస్తే ,గోదానం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-1

మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-1 గుంటూరు జిల్లా బాపట్లతాలూకా నాగండ్ల లో ప్రతాప కోటయ్య శాస్త్రి పుట్టాడు. తండ్రి జోగయ్య  శాస్త్రి .బాల్యం నుండి వైరాగ్య భావనతోనే ఉండేవాడు.వీధి బడిలో కొంతకాలం చదివినా చదువేమీ అబ్బలేదు .ఉపనయనం అయింది వేదం చదివాడో లేదో కూడా తెలీదు .దేనిపైనా ఆపేక్షా భావం లేదు .వినయ, … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -3(చివరిభాగం

  మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -3(చివరిభాగం )    కంచి వరద రాజ స్వామి సేవలో నిండా మునిగి ఉన్న సమయం లో ,శ్రీరంగం లోని శ్రీ రంగ నాథ స్వామి తనకు వెంకటాద్రి స్వామి సేవలు కావాలని అభిలషించాడు .ఒక రోజు స్వామికలలో కనిపించి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -2

మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -2 భక్తులు వెంకటాద్రి ని  ఆయన తిరునామాలు ,కుడి చేతిలో తంబురా,ఎడమ చేతిలో తాళాలు ,పారవశ్యం తో కీర్తనలు గానం చేస్తుంటే స్రవించే  ఆనంద పరవశంగా వచ్చే ఆనంద బాష్పాలు  చూసి ‘’ శ్రీ వెంకటాద్రి స్వామి’’ అని భక్తితో పిలవటం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సంగీత సద్గురుత్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

సంగీత సద్గురుత్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సరసభారతి 155 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 174వ ఆరాధనోత్సవ౦ పుష్య బహుళ పంచమి 2-2-21 మంగళవారం సాయంత్రం 6.30గం.లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిర్వహింపబడుతుంది .ఆ సాయంత్రం 6గం లకు శ్రీ త్యాగరాజస్వామికి అష్టోత్తర పూజ జరుగుతుంది .అనంతరం స్థానిక … Continue reading

Posted in సభలు సమావేశాలు | Leave a comment

మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి 

మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -భారద్వాజస గోత్రీకులైన ఆరువేల నియోగులు  శ్రీఆలూరి వెంకయ్య ,శ్రీమతివెంకమ్మ దంపతులకు ఆలూరి వెంకటాద్రి ,ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో  ఫాల్గుణ పౌర్ణమి పర్వదినాన అక్షయ నామ సంవత్సరం 1806లో కృష్ణా జిల్లా జుజ్జూరు పరగణా ఆలూరు లో జన్మించారు .ఆగ్రామం లో వెలసిన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నీలాచలేశ్వర స్తవం

   నీలాచలేశ్వర స్తవం శ్రీ కపిల కృష్ణ శర్మ కవి ‘’కర్మశ్రీ ‘’నామధేయం తో ‘’నీలాచలేశ్వర స్తవం ‘’ రచించి సర్వ సమైక్య భావ గరిష్టుడు ,అనవతర పర సేవా తంత్రుడు ,సత్పుణ్య శాలి ,దాన సద్ధర్మాదిమానవీయ నియమ పాలనా రతుడైన తన తండ్రి కపిల కామేశ్వరునికి అంకిత మిచ్చాడు .ఈపుస్తకం నరసాపూర్ లోని కమలాకుటీర్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కవితా స్రవంతి

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవం తర్వాత ? సాహితీ బంధువులకు శుభకామనలు .సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవం ‘’ ఈ నెల 22 శుక్రవారం తో పూర్తవుతోంది .  23-1-21శనివారం నుండి ఉదయం 10 గం.లకు ఫేస్ బుక్ లో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆంధ్రా జాకీర్హుస్సేన్- డా.హుస్సేన్ అహ్మద్

 ఆంధ్రా జాకీర్ హుస్సేన్- డా.హుస్సేన్ అహ్మద్ తణుకు కంటి డాక్టర్ డా .హుసేన్ అహ్మద్ జీవిత కథ ను  తణుకు చారిత్రిక పరిశోధక బహు గ్రంథ రచయిత  శ్రీ కానూరి బదరీ నాథ్’’ ప్రశాంత పథకుడు డా .హుస్సేన్ అహ్మద్’’గా రాసి ఆవిష్కారం అయిన మర్నాడే  చర్లవారి పురస్కారం అందుకొన్న మల్లవరం లో మాకు జనవరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సంక్రాంతి శుభా కాంక్షలు 

సంక్రాంతి శుభా కాంక్షలు సాహితీ బంధువులకు శుభకామనలు -రేపు 13-1-21 బుధవారం భోగి పండుగ ,14-1-21 గురువారం సంక్రాతి ,15-1-21 శుక్రవార0 కనుమ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

  కవితా ‘’త్రయి’’

 సర్వ సమర్ధులైన ముగ్గురు మహిళా మణులు తమ కిష్టమైన కవిత్వ ప్రక్రియలో త్రివిక్రమం చూపి ,తమ సేవా భావాన్ని చాటి ,తమలోని కళా మహిమను వెలువరిస్తూ ,సాటి కళాత్మక విలువలను మెచ్చుతూ ,తమ కిష్టమైన రంగం పేరును తమ కవితా శతానికి పేరుపెట్టి’’ కవితా ‘’త్రయి’’గా 2000 డిసెంబర్ లో వెలువరించి ‘’సహస్ర కవిమిత్ర త్రిపుర … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి సాహిత్య ,శ్రీమతి చర్ల సుశీలగారి సేవాపురస్కార ప్రదాన సభ విశేషాలు

10-1-21ఆదివారం ఉదయ౦  ధనుర్మాస సందర్భంగా త్ల్లవారుజామున 3-30గం లేక్ లేచి స్నాన స౦ధ్యా పూజాదికాలు పూర్తి చేసుకొని ,మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో స్వామివార్లకు ఉదయం 5గం.లకు అరిసెలతోప్రత్యేకపూజ జరిపించి ,ఇంటి వద్ద టిఫిన్ తిని కాఫీ తాగి ,ఉదయం 8-30గం.లకు రెండు కార్లలో నేనూ ,మా శ్రీమతి ప్రభావతి ,సరసభారతి కార్యదర్శి శ్రీమతి … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 23-భద్రాద్రి ‘’అన్నపూర్ణ సత్ర’’ నిర్వాహకుడు -వెంకట రమణ బ్రహ్మ చారి

మహా భక్త శిఖామణులు 23-భద్రాద్రి ‘’అన్నపూర్ణ సత్ర’’ నిర్వాహకుడు -వెంకట రమణ బ్రహ్మ చారి       జనన విశేషాలు గుంటూరు జిల్లా అలవలపాడు లో ఆరు వేల నియోగుల కుటుంబం లో పుట్టిన వెంకట రమణ బ్రహ్మ చారి తండ్రి సుబ్బ రామయ్య .పొట్టిగా సన్నగా ,ఎప్పుడూ ధావళీ గోచీ తో  మాత్రమే తిరిగేవాడు .గోదావరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 22-కూర్మ దాసు -2(చివరి భాగం )

మహా భక్త శిఖామణులు 22-కూర్మ దాసు -2(చివరి భాగం ) కడప,  వేమవరం,నరసరావు పేట  సప్తాహాలు కడప సప్తాహం లో ఒక రోజు గజోతోవం జరుగుతుంటే ,భక్తుల హారతులతో చలువ పందిళ్ళు ఒక్క సారిగా అంటుకొని మండగా ,ఒక కొత్త యువకుడు గజవాహనం నుంచి అవతరించి ,మంటలను ఆర్పేసి అదృశ్యమయ్యాడు .భగవదనుగ్రహం గా భావి౦చారందరూ . … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

40ఏళ్ళు గా కోర్టు కేసులు సంస్కృతం లోనే వాదిస్తున్న న్యాయవాది-ఆచార్య శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయ

      40 ఏళ్ళుగా కోర్టు కేసులు సంస్కృతం లోనే వాదిస్తున్న న్యాయవాది-ఆచార్య శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయ   అతధునిక 21 వ శతాబ్దం లో భారత దేశం లో న్యాయవాదులంతా ఇంగ్లీష్, హిందీ లేక వారి ప్రాంతీయ భాష లో మాత్రమే కేసులు వాదిస్తుంటే, వారికి భిన్నంగా సంస్కృతం లోనే కేసులు వాదించే … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

55ఏళ్లనాటి ఉయ్యూరు హైస్కూల్ ఇంటివద్ద ట్యూషన్ శిష్యురాలు నన్నుమామయ్యాఅంటూ పరవశించి పిలిచే మేన కోడలు లాంటి గోసు కొండభ్రమరాంబా ఇవాళ సాయంత్రం మాఇంట్లో తమ్ముడు వాసు దేవ శాస్త్రి తో

55ఏళ్లనాటి ఉయ్యూరు హైస్కూల్ ఇంటివద్ద ట్యూషన్ శిష్యురాలు నన్నుమామయ్యాఅంటూ పరవశించి పిలిచే మేన కోడలు లాంటి గోసు కొండభ్రమరాంబా ఇవాళ సాయంత్రం మాఇంట్లో తమ్ముడు వాసు దేవ శాస్త్రి తో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 22-కూర్మ దాసు -1   పంగుం లంఘ యతే

మహా భక్త శిఖామణులు 22-కూర్మ దాసు -1   పంగుం లంఘ యతే గిరీం ఇలపావులూరి  వెంకట సుబ్బయ్య అనే కూర్మ దాసు బాగా  బీద వాడు విద్యా శూన్యుడు ,సుందర దేహుడు .తండ్రి శ్రీనివాసులు ,తల్లి ఆదెమాంబ . సోదరులు వెంకట కృష్ణయ్య ,సీతారామయ్య .19వ శతాబ్దం లో దాసు జననం .జన్మతోనే కుంటి వాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు-3( చివరి భాగం )

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు-3( చివరి భాగం ) అప్పుడు హైదరాబాద్ లో నాజరు ద్దౌలా నవాబ్ ఉండేవాడు .అతనికి మహా రాష్ట్ర బ్రాహ్మణుడు ధర్మాత్ముడు చండ శాసనుడు ,సన్మార్గ ప్రవర్తకుడు  ,సమర్ధుడు ,భక్తుడు అయిన చందూలాల్ ప్రధాన మంత్రి గా ఉండేవాడు .ఒకరోజు ఈయకలలో శ్రీరాముడు కనిపించి ‘’నీ దగ్గరకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు-2

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు-2  అపర కైలాసంగా కనిపించే రామేశ్వరం లో శ్రీరామ ప్రతిష్టిత సైకత రామ లింగేశ్వర  దర్శనం చేసి ‘’కాశీ పురమునుండి గంగ దెచ్చితిని  ఈశ –దీని గ్రహియిపవయ్య’’అనిప్రార్ధించి ఆ గంగతో నమక చమకాలతో అభిషేకించి బిల్వపుష్పాదులు సమర్పించి ,కోరిన కోరిక తీరి పెన్నిధి లభించి భావించి –‘’అన్యమేరుగాను … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

19వ శతాబ్ది తొలిస్త్రీ హక్కు ఉద్యమకారిణి –రమాబాయ్ రానడే (విహంగ -జనవరి 2021 )

19వ శతాబ్ది తొలిస్త్రీ హక్కు ఉద్యమకారిణి –రమాబాయ్ రానడే (విహంగ -జనవరి 2021 )  01/01/2021 గబ్బిట దుర్గాప్రసాద్ 25-1-1862న కుర్లేకర్ కుటుంబంలో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా దేవ్రస్ట్రే గ్రామం లో రమాబాయ్ రానడే జన్మించింది .బాలికా విద్య నిషిద్ధమైన ఆకాలం లో తండ్రి ఆమె ను చదివించలేదు .భారత సా౦ఘికసంస్కరణోద్యమ మార్గ దర్శకుడు,మహా విద్యావేత్త ,ఆదర్శవాది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు   జననాది విశేషాలు భక్తీ సంగీత సాహిత్యాలకు ఆలవాలమైన సద్వంశం లో క్రీ శ 1790ప్రాంతం లో తూము లక్ష్మీ నరసింహదాసు అప్పయ్య ,వెంకమాంబ దంపతులకు జన్మించాడు .గోల్కొండ వ్యాపారులు ఆపసంభ సూత్రులు యజుశ్శా ఖాధ్యాయులు .వశిష్ట ,శక్తి,పరాశర త్రయార్షేయ  పరాశర గోత్రీకులు ,తాత వెంకట … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జారిపోయిన  జ్ఞాపక శకలాలు -1. మల్లయ్య గారి మిల్లు

జారిపోయిన  జ్ఞాపక శకలాలు -1. మల్లయ్య గారి మిల్లు ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’అనే నా జ్ఞాపకాల తేగలపాతర లోనుంచి కొన్ని జ్ఞాపకాలు జారిపోయాయి .ఇప్పుడిప్పుడే అవి మళ్ళీ స్మృతి పథ౦ లో మెదుల్తున్నాయి .వాటిని తవ్వి తీయటమే ఇప్పుడు నేను చేస్తున్నపని .అందులో మొదటి శకలమే ‘’మల్లయ్య గారి మిల్లు ‘’.    ఉయ్యూరు రావి … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

సోమగిరి కోదండరామ శతకం

సోమగిరి కోదండరామ శతకం చిత్తూరు జిల్లా శశిగిరి పుర నివాసి శ్రీ గండ్లూరి చంగల్వ రాయ కవి రాసిన ‘’సోమగిరి కోదండ రామ శతకం ‘’ను శ్రీ చేగు నారాయణ శెట్టి ,శ్రీ పార్లపల్లి పాపి రెడ్డి గార్ల ఆర్ధిక సాయం తో చిత్తూరులోని శ్రీ వెంకట శివారెడ్డి గారి శ్రీ శారదా ముద్రాలయం  లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చర్లవారి పురస్కారం

చర్లవారి పురస్కారం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment