Monthly Archives: February 2021

సరసభారతి శ్రీ ప్లవ ఉగాది వేడుకలు 2021

అక్షరం లోక రక్షకం సరసభారతి శ్రీ ప్లవ ఉగాది వేడుకలు -సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ,  స్థానిక రోటరీక్లబ్ సంస్థ తో కలిసి ,కె.సి.పి.షుగర్ ఫాక్టరీ వద్ద గల రోటరీక్లబ్ ఆడి టోరియం లో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ( ఉగాదికి పదిరోజులముందు) 4-4-21 ఆదివారం సాయంత్రం 3.30  గం లకునిర్వహింపబడును . … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వార్తాపత్రిక లో

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

మహా భక్త శిఖామణులు34-భక్త శిఖామణి సింగిరి దాసు

మహా భక్త శిఖామణులు34-భక్త శిఖామణిసింగిరి దాసు ఒంగోలు మండలం  వెంకటాపురం లో 1840 శార్వరి జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు కామరాజు కృష్ణయ్య ,రామ లక్ష్మమ్మ దంపతులకు సింగిరి దాసు జన్మించాడు .బాల్యం నుంచి జంతువులపై ప్రేమ ఎక్కువ .తల్లి అన్నానికి పిలిస్తే ,ఆడుకొనే కుక్కపిల్లల్ని కూడా వెంట తెచ్చుకొని వాటితో కలిసి తినేవాడు .వేరే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ – ప్రభావతీగార్ల 57వ వార్షిక వివాహా మహోత్సవ వేడుక 21-2-2021 ” 

“శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ – ప్రభావతీగార్ల 57వ వార్షిక వివాహా మహోత్సవ వేడుక 21-2-2021 ” https://photos.app.goo.gl/TZ2JXXFXVw5Nr6oZA

Posted in సమయం - సందర్భం | Leave a comment

మా దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం ఆలయం లో రధ సప్తమి , సామూహిక సత్యనారాయణ వ్రతం చిత్రాలు

https://photos.google.com/share/AF1QipM39VhkRwCmlweefoU22gQ0qRgXyTuBsI6rp630FVVBSOZV1maLP-SekKJTrsZ0-Q?pli=1&key=WFNYNzVGRlZTbklld2pOeG9RQ3o5ZXZnbG1DanV3   మా దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం ఆలయం లో రధ సప్తమి , సామూహిక సత్యనారాయణ వ్రతం చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఇవాళ మా దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం

ఇవాళ మా దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం   ఇవాళ 21-2-21 ఆదివారం మా దంపతుల 57 వ వివాహ వార్షికోత్సవం సందర్భం గా సాహితీ బంధువులకు,అభిమానులకు,మిత్రులకు ,కుటుంబ సభ్యులకు శుభ కామనలు -గబ్బిట దుర్గా ప్రసాద్ ,ప్రభావతి   

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 33-తారక బ్రహ్మ వంగల నారాయణప్ప

మహా భక్త శిఖామణులు 33-తారక బ్రహ్మ  వంగల నారాయణప్ప గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకా జగ్గాపురం లో 19వ శతాబ్దిలో వంగల కొండ౦భొట్లు ,కావేరమ్మ దంపతులకు  కేశవభొట్లు ,సుబ్బమ్మ ,నరసమ్మ, సీతమ్మ సంతానం .ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయి రామకూరు ,వేలూరు, ధర్మవరాలలో హాయిగా కాపురాలు చేసుకొంటూ వృద్ధిపొందారు ,కేశవ నే నారాయణ మూర్తి  , … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీకురుమూర్తి(శ్రీకూర్మ ) నాథ శతకం

‘’కాకుల్మున్గును ,నేను మున్గుదును ,కొంగల్చేయు ధ్యానంబు మి-ధ్యాకల్పంబుగ ‘’అని దొంగ స్నానాలు జపాలు మేలు చేయవు .’’నీవున్నేనును ఒక్కటే యనగ యత్నింతు ర్విమూఢాత్ములా-హా వాలాయముబుట్టి జచ్చు జనులయ్యా ‘’సోహ’’మన్మాటయేలా –వాసి౦గను ,నీ పదాబ్జమ్ముల మ్రోల న్మ్రోక్కుచుం గా౦తుభద్రావాప్తి ‘’అని స్వామి చరణమే శరణం అన్నారు .బాలకృష్ణ లీలలూ వర్ణించారు .స్వామి గుహలో ఎందుకు దాగాడో తెలిసిందట … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శుక్రవారం రధ సప్తమి శుభాకాంక్షలు

ఇవాళ 19-2-21శుక్రవారం మా ఇంట్లో రధ సప్తమి,మా శ్రీమతి పూజ ,పాలుపొంగించటం ,నా అరుణపారాయణ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ కపాలీశ్వర విభూతి -2(చివరిభాగం )

శ్రీ కపాలీశ్వర విభూతి -2(చివరిభాగం ) , ‘’లావణ్యోదయ పూర సంభ్రుత సరస్సముద్భూత పద్మాయితౌ –బోధానంద రసో  ప బృంహితతరుపాజ్ఞత్ర వాలాయితౌ –పాదౌ తే వసతాం మదీయహృదయాభోగే భవానీపతీ –స్వామిన్ చంద్ర కలావతంస భగవన్!శంభో కపాలీశ్వరా ‘’అనేది రెండవ శ్లోకం .’’భగవాన్ శంభో కపాలీశ్వరా ‘’అనేది మకుట రాజం .మరో శ్లోకాని కి తెలుగు పద్యం-‘’దారుణ౦బగు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ కపాలీశ్వర విభూతి 1

  శ్రీ కపాలీశ్వర విభూతి -1   శ్రీ వాసా సూర్య నారాయణ శాస్త్రి గారు ‘’కపాలీశ్వర విభూతి ‘’అనే సంస్కృత కావ్యం రాశారు .కవిగారు సాలూరు వేద సమాజం లో విద్యనేరుస్తున్నప్పుడు సుమారు  వందేళ్ళక్రితం కావ్యకంఠ గణపతి ముని గారితోకలిసి వేగవతీ నదిలో స్నానించి ,చంద్ర గ్రహణం కోసం ఎదురు చూస్తున్నారు .అప్పుడు  వారికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మోదుకూరి చెన్న కేశవ శతకం

మోదుకూరి చెన్న కేశవ శతకం గుంటూరు మండలం ఆలపాడు  గ్రామ వాసి ధనకుధరవంశీకుడు  శ్రీమాన్ రామానుజా చార్యులుకవి  ‘’మోదుకూరి చెన్నకేశవ శతకం ‘’రచించగా,పెంటపాడు శ్రీ వైష్ణవ ముద్రాక్షరశాలలో 1925లో ముద్రింపబడింది .వెల అర్ధరూపాయ .కవిగారు  శ్రీగోపాలశతకం ,శ్రీ రామ చంద్ర శతకాలు కూడా అంతకు ముందే రాసిపేరు పొందారు .ఈ చెన్న కేశవ శతకం లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

వేదాచల (వేదాద్రి)క్షేత్ర మహాత్మ్యం

ఆది కాలం లో బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను సోమకాసురుడు దొంగిలించి సముద్రం లో దాక్కున్నాడు .బ్రహ్మ తనతండ్రి  విష్ణు మూర్తి దగ్గరకు వెళ్లి  వేదోద్ధరణ చేయమని ప్రార్ధించాడు .సరే అని మత్సావతారుడై సముద్రం లో దిగి ,సోమకుని చంపి ,పంచవేదాలను తీసుకొని బయటికి రాగా అపుడు వేదాలు పురుషరూపం దాల్చి విష్ణు మూర్తిని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఖాద్రీ(కదిరి)క్షేత్ర మహాత్మ్యం -2(చివరిభాగం )

మొదటి అధ్యాయం లో నారదుడు పరమేశ్వరుని ఖాద్రీ మహాత్య్మం వివరించమని కోరగా ఆయన ‘’ సువర్ణమఖీ తీరం లో ఉన్న వెంకటాచలానికి పది యోజనాలదూరం లో వేదారణ్యం అందులో స్తోత్రాద్రిపై శ్రీ విష్ణుపాద చిహ్నాలున్నాయి ,దానిప్రక్కన అర్జుననది ప్రవహిస్తుంది అనేక రకాల వృక్ష జంతు పక్షిజాలాలకు నిలయం .నదికి తూర్పున నృసింహ దేవాలయమున్నది .స్వామి సర్వకామ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఖాద్రీ(కదిరి)క్షేత్ర మహాత్మ్యం -1

ఖాద్రీ(కదిరి)క్షేత్ర మహాత్మ్యం -1 బ్రహ్మాండ పురాణా౦తర్గత’’శ్రీ మత్ఖాద్రీ క్షేత్ర మహాత్మ్యం ‘’శ్రీ కారే సిద్దప్ప శెట్టి గారి ద్రవ్య సహాయంతో ఖాద్రి నృసింహస్వామి దేవస్థానం 1953లో ప్రచురించింది .మంగళాశాసనం లో ‘’దంష్ట్రా కరాల వదన మారాలభ్రుజ్వలచ్చిఖం –ఖాద్రి స్థలగతం జీయాన్నార సింహం పరం మహః ‘’ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం –నృసింహం ,భీషణ౦భద్రం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -3(చివరి భాగం )

బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -3(చివరి భాగం ) ద్వితీయాశ్వాసం లో గ్రీష్మర్తు వర్ణన చేశాక నాగేశ్వర సంభవం వివరించాడు కవి టేకుమళ్ళ.ఆ వేసవిలో నీరు లేక జనం అల్లాల్లాడుతుంటే  ఉద్యానవనం లో ఒక బావి త్రవ్వించే ప్రయత్నం చేశాడు జమీందారు  .భూమి త్రవ్వుతుంటే ఆశ్చర్యంగా ఒక శివలింగం కనబడితే ,దానివెంట అనేకనాగుబాములు బయటికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉచిత సమూహిక సత్యనారాయణ వ్రతం .21.02.2021

ఉచిత సమూహిక సత్యనారాయణ వ్రతం . ఉయ్యూరుశ్రీసువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో మాఘ శుద్ధ నవమి ఆదివారం ఉదయం 9గం.లకు సామూహికంగా ఆవుపిడకలపై ఆవుపాలు పొంగించి పొంగలి తయారు చేయటం ,శ్రీ సూర్యనారాయణ మూర్తికి పూజా, నైవేద్యం జరుగుతాయి .   వెంటనే సామూహిక శ్రీ సత్యనారాయణస్వామి  వ్రతం ఉచితంగా నిర్వహింపబడుతుంది .దీనికి ఎవరూ ఎలాంటి రుసుము  చెల్లించనక్కరలేదు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బందరు ఖొజ్జిల్లిపేట నాగేశ్వరస్వామి మహాత్మ్యం -1

బందరు ఖొజ్జిల్లిపేట నాగేశ్వరస్వామి మహాత్మ్యం -1   అనే ఈ పద్యకావ్య కవి శ్రీవత్స గోత్రికుడు ,టేకుమళ్ళ వంశీకుడు రామచంద్రరావు .తండ్రి రాజగోపాలరావు  కవిగారు ధాత నామ సంవత్సరం ఆషాఢ కృష్ణపక్ష తదియనాడు జన్మించాడు .తల్లి రంగనాయకమ్మ .తండ్రి గొప్పపండితుడు .నన్నయకు ముందు తెలుగులేదని ,జయంతి రామయ్య గారు చెప్పగా  యుద్ధమల్లుని శాసనం లో ఉన్నది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -2 మహాత్మ్యం -2

బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -2   ఈ కావ్యం లో కవి టేకుమళ్ళ రామచంద్రరావు మొదటి ఆశ్వాసం లో శ్రీ లక్ష్మీనారాయణ ,శివ పార్వతి ,సరస్వతీ బ్రహ్మ ,వినాయక మొదలైన ఇష్ట దేవతలను,,తెలుగు కవులకను  వివిధ మధ్యాక్కర లలో స్తుతించాడు .తర్వాత శ్రీ నాగేశ్వరాలయం విషయం వివరించాడు .స్వామి స్వయంభు అని తెలిపాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వెలుగూ వెన్నెలాగోదారి ”భాషా వేత్త పోరంకి దక్షిణామూర్తి మృతి

డా. పోరంకి దక్షిణామూర్తి పోరంకి దక్షిణామూర్తి తూర్పు గోదావరి జిల్లా ఆరులో 29-12-1935న జన్మించారు  తెలుగు అకాడమి ఉపసంచాలకుడిగా పనిచేసి 1993 లో పదవీ విరమణ చేశారు. ఆయన అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలూ రాశారు. ‘వెలుగూ’,రంగల్లి’ అన్న నవలలను తీరాంధ్ర, తెలంగాణా, రాయలసీమ మాండలికాలలో రచించారు. తెలుగు కథానిక స్వరూప స్వభావాలపై సిద్ధాంత వ్యాసం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు-4-4-21

సరసభారతి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు-4-4-21   సాహితీ బంధువులకు శుభ కామనలు -సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను  ఉగాదికి పదిరోజులముందు 4-4-21 ఆదివారం సాయంత్రం జరపాలని నిర్ణయించాము .కార్యక్రమం లో జీవన సాఫల్య పురస్కారం ,ఉగాది సాహితీ పురస్కారాలు ,స్వయం సిద్ధ పురస్కారాలు అందజేయబడుతాయి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

శ్రీ శంకర విజయం Facebook live Links

శ్రీ శంకర విజయం Facebook live Links   Date Episode Link   శ్రీ శంకర విజయం. 14th dec 2020 27 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3541749515900867/   https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3541825899226562/   13th Dec 2020 26 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3539102129498939/ 12 dec 2020 25 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3536511286424690/   11 Dec 2020 24 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3533816880027464/ 10 dec 2020 … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సోమవారం నుంచి సరస్వతీపుత్రుని శివతాండవం

సోమవారం నుంచి సరస్వతీపుత్రుని శివతాండవం ”  సాహితీ బంధువులకు శుభకామనలు -సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రాసారం చేస్తున్న ”సంగీతసద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ”రేపటితో పూర్తి అవుతుంది .    8-2-21 సోమవారం ఉదయం 10గం.నుండి ”సరస్వతీ పుత్రుని శివతాండవం ”ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది .ఇది పూర్తికాగానే   రెండవభాగంగా శ్రీ మాధవ విద్యారణ్య … Continue reading

Posted in సమీక్ష | Leave a comment

సరస భారతి త్యగారాజ ఆరాధనోత్సవం పై జ్యోతి కధనం -4-2-21

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రేడియో టాక్

https://voca.ro/1ooYBePWMrWC Durga Prasad garu Namasthe Today morning your talk was broadcast in AIR Vijayawada. Congratulations sir to your golden tone and good analyzation of the subject. Thank you sir BeeramSundararao Chirala 9848039080

Posted in రేడియో లో | Tagged | Leave a comment

సరసభారతి 155 వ కార్యక్రమంగా 2-2-21 మంగళవారం శ్రీ త్యాగరాజస్వామి 172 వ ఆరాధనోత్సవం

సరసభారతి 155 వ కార్యక్రమంగా 2-2-21 మంగళవారం శ్రీ త్యాగరాజస్వామి 172 వ ఆరాధనోత్సవం ప్రతి మనిషికి సంగీత, సాహిత్యం పట్ల మక్కువ ఉండాలని మక్కువ ఉండాలని శాసనమండలి సభ్యులు శ్రీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ అన్నారు . ఉయ్యూరులోని శ్రీ సువర్ఛలాంజనేయ స్వామి వారి సన్నిధిలో మంగళవారం రాత్రి సంగీత సద్గురు అరి త్యాగరాజ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విస్మృత పౌరహక్కుల ఉద్యమ మహిళా నేత –క్లాడెట్టీ కోల్విన్ -గబ్బిట దుర్గాప్రసాద్

 01/02/2021 విహంగ మహిళా పత్రిక క్లాడెట్టీ కోల్విన్ 5-9-1939న మేరీ జేన్ గాడ్ స్టన్,సిపి ఆస్టిన్ అనే నిరుపేద ఆఫ్రికన్ అమెరికన్ దంపతులకు అలబామా రాష్ట్రం మాంట్ గోమరిలో జన్మించింది .పేదరికం వలన కూతుర్నిపెంచే స్తొమత లేక తల్లి మేరీ ముత్తాత అమ్మమ్మలు మేరీ అన్నే.క్యుపి కొల్విన్ దంపతులకు దత్తతగా అప్పగించారు . అలబామా రాష్ట్రం లోని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీమదష్టోత్తర హనుమచ్చతకం

శ్రీమదష్టోత్తర హనుమచ్చతకం శ్రీ పాటి బండ్ల వీరదాసు అనే భక్త శిఖామణి వ్రాసిన’’ శ్రీమదష్టోత్తర హనుమచ్చతకం’’ను సత్తెనపల్లి లోని శ్రీ వీరయార్య వాజ్మయ సమితి 1952లో రేపల్లె ప్రభాత్ ప్రింటర్స్ లో ముద్రించింది . దీనికి శ్రీ వీరయార్య వాజ్మయసమితి కార్యదర్శి శ్రీ బోడేపూడి వెంకటరావు రాసిన ‘’ఒక్కమాట’’ లో –వీరయార్యునిస్వగ్రామం దీపాల దిన్నెపాలెం  లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment