బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 56వ భాగం.25.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 56వ భాగం.25.12.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

5వ ప్రపoచ తెలుగురచయితల మహా సభలు దృశ్యాలు vijayawada 24.12.2022

5వ ప్రపoచతెలుగురచయితల మహా సభలు దృశ్యాలు vijayawada 24.12.2022

https://www.youtube.com/post/UgkxEZ_SRomdAQuKi4J57–vI9Qli6KmJKsR

https://www.youtube.com/post/Ugkx-0ELYs3bzFW8rPBBFVuFHPeHvRN_fdeH

https://www.youtube.com/post/UgkxeBk_XSNVPynl9m-pv_3b3J7Z1zWnx8du

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

5వ ప్రపoచతెలుగురచయితల మహా సభలు దృశ్యాలు vijayawada 23.12.2022

5వ ప్రపoచతెలుగురచయితల మహా సభలు ప్రారంభ దృశ్యాలు vijayawada 23.12.2022

https://www.youtube.com/post/Ugkx7cF-R3PBdgVa4dz3o8KVXVe4jF60mxcC

https://www.youtube.com/post/Ugkx7cF-R3PBdgVa4dz3o8KVXVe4jF60mxcC

https://www.youtube.com/post/UgkxvI8I08Z051XT-aZvvT9oST88cleoDFD9

https://www.youtube.com/post/UgkxvI8I08Z051XT-aZvvT9oST88cleoDFD9

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 17వ భాగం.22.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 17వ భాగం.22.12.22

Video link

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీ లక్ష్మీ నారాయణ శతకం

శ్రీ లక్ష్మీ నారాయణ శతకం

 కృష్ణా జిల్లా నందిగామ తాలూకా వత్సవాయి దగ్గర దబ్బాకు పల్లి గ్రామం లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిపై ,ఆ గ్రామ కాపురస్తుడు ‘’శ్రీ లక్ష్మీ నారాయణ చరణారవింద మరంద పానే౦ది౦దిరాయ మాన మానసుండు శ్రీ సందడి నాగయాభి ధానన భాక్తాగ్రేసరుని చే రచించబడిన శ్రీ లక్ష్మీ నారాయణ శతకం ను ,ఆ గ్రామ కాపురస్తులు శ్రీ సందడి శ్రీరామదాసు గారి సంపాదకత్వం లో 1938లో విజయవాడ  ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షర శాలలో ముద్రింప బడింది .వెల తెలుప బడ లేదు .శతకానికి ముందుమాట రాసిన రామదాసు గారు –తన తండ్రిగారు శ్రీనాగదాస దేశికులు  ఈ శతకాన్ని బాల్యం లోనే సీస పద్యాలుగా 1886లోనే రచించి ముద్రించారని ,,కానీ దాని ప్రతులు అలభ్యంగా ఉన్నందున ద్వితీయ ముద్రణ కోసం ప్రయత్నిస్తుంటే అందులో 8పద్యాలు పూర్తిగా శిదిలమైనట్లు గుర్తించి తనకు తెలిసిన మిత్రులు శిష్యులు ,శతక పాఠకులను విచారించగా ,వారెవ్వరికీ ఈ శిధిలపద్యాలు జ్ఞప్తిలో లేనందున ,వేరెవరితోనైనా రాయించే ప్రయత్నం చేయగా ద్వితీయ ముద్రణకు తోడ్పడిన శ్రీమతి వినగంటి లక్ష్మా౦బ గారు త్వర పెట్టటం వలన ఆప్రయత్నం విరమించి ఉన్న పద్యాలతోనే శతకాన్ని పునర్ముద్రించినట్లు తెలియజేశారు .శతకం మకుటం –‘’లక్ష్మీ నారాయణాబ్జాక్ష లలిత వక్ష ‘’.

అన్త్యప్రాసాష్టకం తో మొదటి సీసపద్యం రాశారుకవి –‘’శ్రీకర దివ్య లక్ష్మీ వక్ష మురశిక్ష –దానవ గర్వ విదార దక్ష –మౌని రాడ్హృదయ దుర్మలమోక్ష నిటలాక్ష –గణన సద్గుణ సుధీ కల్ప వృక్ష

యధిక కిల్బిష గజహర్యక్ష నిరపేక్ష –సాత్విక భక్తపోషణ సుదీక్ష –యమర వందిత త్రిభువనాధ్యక్ష కనకాక్ష –మర్దన సర్ధర్మ మనుజ పక్ష

నుతకర యక్ష బాలిశ తతి పరోక్ష –యోగి హృత్ప్రేక్ష  విదళితయుగ్ర కక్ష

నతజన సురక్ష ఘన కరుణా కటాక్ష –లక్ష్మీ నారాయణాబ్జాక్ష లలిత వక్ష ‘’.

  తర్వాత స్తోమ భీమ దామకామ సీమ లలామ ,పరంధామ ,భూమ రామ లతో చక్కని పద్యం అల్లారు .తర్వాత పాత్ర గాత్ర చారిత్ర మొదలైన పదాలతో స్వామికి కీర్తించారు .ఎనిమిదవ పద్యంలో గానవినోద సంగర రిపుమద –మహిత లోక విలాస మందహాస ‘’అంటూ ప్రారంభించి –‘’అతుల రత్నకిరీట భణిత నిశాట-వందిత విధాత కవిజన పారిజాత –నత జన సురక్ష ఘన కరుణా కటాక్ష ‘’అని ముగించారు .ఆతర్వాత అంత్య ద్విప్రాస సీసం కరిగించి పోతపోశారు .పిమ్మట నామ స్తోత్రత్రయం గా ‘’వామనాదోక్షజ,వైకుంఠ మాధవ కేశవ-కేశవాచ్యుత హృషీకేశ శౌరి ‘’అని ప్రారంభించి ‘’విశ్వమూర్తి మహామూర్తి వినుతకీర్తి –దీప్తమూర్తి రమూర్తిమాన్  దివ్యమూర్తి –నతజన సురక్ష ఘన కరుణా కటాక్ష ‘’అని పూర్తీ చేశారు .విష్ణు సహస్ర నామాలను   పద్యాలలో పొందు పరచారు .ఆద్యంత ప్రాసిక సీసం కూర్చారు

   పునః పునరుక్తి నామ స్తోత్రత్రయంగా –‘’పరిపూర్ణ పరమేశ ,పరమ పరంధామ –పరమాత్మ మాధవ పరమ పురుష —‘’ఆది మధ్యా౦త శూన్య సర్వాంతరాత్మ –నతజన సురక్ష ఘన కరునాకటాక్ష ‘’రాశారు ఆతర్వాత దశావ తార దశకం రాశారు .ఆతర్వాత ప్రార్ధనా అష్టదశపద్యాలు కూర్చారు .అన్నిట్లోనూ శ్రీహరినామాలు మారుమోగించారు .నామ ప్రభావ ద్వయంగా రెండు పద్యాలు రచించారు .దృష్టా౦ తైక వింశతిలో –‘’తల్లిదండ్రులు పుత్రు దందించ  దలచిన పరులు వలదని అడ్డగించరాదు’’అని నీతులు బోధించి, మట్టిగణపతిని పూజించిన గాణాపత్యులకు ద్రవిణం కలిగిందని ,వీరులను గొలిచిన పేద తురకలకు ధన సమృద్ధి కలిగిందని ,శాంభవిని కొలిచే శాక్తేయులకు భోగభాగ్యాలు కలిగాయని ,రాతిలింగాన్ని చేతిలో పట్టుకొని పూజించే శైవులు శాశ్వతంగా ఐశ్వర్య వంతులయ్యారనీ ‘’ఎన్నివిధలుగా నిన్ను కొలిచే భక్తులే కదయ్యా దరిద్రంలో మగ్గుతున్నారు ‘’అని ఒక చురక అంటించారు కవి .మరోపద్యంలో సుగుణ విహీనుడైన విద్వాంసుని కంటే ‘’నిను భజించేడు బాలిశ జనుడు మేలు ‘’అని ధైర్యం చెప్పారు .

 తర్వాత చెప్పిన ‘’వైరాగ్య త్రయో దశ ‘’పద్యాలలో –సంసారాన్ని నమ్మి సంతోషిద్దాం అంటే భార్య పిల్లలు కలిసిరారు ,డబ్బు సంపాదిద్దామంటే పూర్వజన్మ సుకకృతంకావాలి .శరీరం చూసి పొంగిపోదామంటే పుట్టేడురోగాలతో కునారిల్లి పోతున్నాను .ఎక్కడ చూసినా సుఖం లవ లేశం కూడా లేదు నారాయణ ప్రభో నువ్వే అన్నిటికీ దిక్కు అని దిక్కులు పిక్కటిల్లెట్లు మొరపెట్టుకొన్నారు .బాల్యంలో ఆటలపై లౌల్యం యవ్వనం లో మన్మధ బాణాలతో సతమతం ,ముసలితనం లో చీకూ చింత తో సరిపోయింది ‘’స్థిర చిత్తం తో ఒక్క నిమిషమైనా నీస్మరణ చేయలేకపోయాను ఇప్పుడు అన్నీ వదిలి నిన్నే శరణుకోర్తున్నాను. కాపాడు నృసింహా .

 ‘’నువ్వూ నేనూ వేరు అనే భేదాన్ని వదిలి ‘’సమస్త కళేబరాలలో ఉన్నది ఒకే పరమాత్మ ‘’అని గుర్తించాలి .నిన్ను సేవిస్తూ నువ్వే నేను అనే భావం పొందాలి

image.png
image.png

 99 వ పద్యంలో భక్తాగ్రగాన్యులైన ప్రహ్లాద నారద పరాశర భీష్మ ,గుహ విభీషణాదులను కీర్తించారు .102వ పద్యంలో తారణ నామ సంవత్సరం మార్గశిర శుద్ధ తదియనాడు శతకాన్ని పూర్తీ చేశానని ,లక్ష్మీ నారాయణస్వామికి అ౦కిత మిచ్చానని చెప్పారు కవి ..

 సందడి నాగదాస కవి గొప్ప హరి భక్తులు .ప్రతిపద్యంలోనూ భక్తీ ప్రవాహం పొర్లి పొరలింది .పద్యాలు మహావేగంగా పరిగెత్తాయి. సర్వ వేదాంత రహస్యాలు చొప్పించారు .నీతులు బోధించారు .సర్వమత సహనం పాటించారు .శైలి అమోఘం .ద్రాక్షా పాకం తో శతకం మనల్ని భక్తి,ప్రపత్తులతో వోలలాడిస్తుంది .

 సుమారు 136 ఏళ్ళ క్రిందటి భక్తి శతకం .మేలిమి బంగారం గా విలసిల్లిన శతకం .కవి ధన్యులు .నిలువెల్లా భక్తి తో నిండి పరమాత్మ కై౦కర్యంగా రాసి సమర్పించిన సీస మాలిక ఇది .

 నా అదృష్టం వలన ఈకవినీ శతకాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 55వ భాగం.22.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 55వ భాగం.22.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 16వ భాగం.21.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 16వ భాగం.21.12.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 54వ భాగం.21.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 54వ భాగం.21.12.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అనవసరాన్ని  నివారించాలి 

అనవసరాన్ని  నివారించాలి 

కాస్టో ది ఎల్డర్ అతి తక్కువ వెల ఉన్న దుస్తుల్నే ధరించేవాడు .తన బానిసలు ఏ డ్రింక్ తాగితే అదే తాగేవాడు .వాళ్లతోనే పొలాల్లో కలిసి తిరుగుతూ పని చేయించేవాడు .తాను యజమాని అని వాళ్ళు బానిస కూలీలు అనే భేదం చూపించేవాడు కాదు.తన ఆహారాన్ని బయటే కొనుక్కోనే వాడు .విలాసవంతుల జీవితాలకు విరుద్ధంగా అతి సామాన్య జీవితాన్నే గడిపే వాడు .అనవసరమైంది కాకపోతే ప్రతిదీ విలువైనదే అని చెప్పేవాడు .అవసరం లేకపోతే అసలు కొనే వాడే కాదు .ఈరకమైన పొదుపు లేమి , దరిద్రత   వలన కాదు స్వేచ్ఛకోసమే ..అతని నివాస గృహం కూడా అతి సాధారణమైనదే .అతనికి ప్రేరణ మానియస్ క్యూరియస్ ..విజేత అయి బాగా ప్రసిద్ధుడైన తర్వాత ,కొంతమందిని పంపి క్యూరియస్ ను లంచంతో లొంగ దీసే ప్రయత్నం చేస్తే వాళ్ళు అతన్ని కిచెన్ లో  టర్ణిప్ లను ఉడికిస్తుండగా చూసి అవాక్కయ్యారు .ఒక్క క్షణం లోనే వారు తమ ప్రయత్నం విఫలం అని గ్రహించారు ..అత్యంత తక్కువ దానితో పూర్తిగా సంతృప్తి చెందేవాడు ఎప్పుడూ ప్రలోభాలకు గురికాడు.

  కావాల్సిన దానికంటే మనం ఎక్కువగా కోరుకొంటే ,మనకు మనమే దుర్బలులమ్ అయిపోతామ్ ..మనం దాని వెంట పడితే మనం స్వయం సమృద్ధికలవాళ్లం అని పించుకోము ..అందుకే  కేటో ఖరేదైన బహుమతులు స్వీకరించే వాడు కాదు .తన రాజకీయ జీవితాన్నికూడా ఒక్క పెన్నీ జీతం  తీసుకోకుండా గడిపాడు .కొద్దిమంది సేవకులతోనే ప్రయాణం చేసేవాడు  

  ఇంతకీ ఎవరు ఈ కేటో?కేటో ది సెన్సార్ అని ,ఎల్డర్ అని వైజ్ అని పిలువ్బడే కేటర్ 234-149 BC కు చెందిన రోమన్ సోల్జర్ ,సెనేటర్,హిస్టోరియన్ .లాటిన్ లో ”ఆరిజిన్స్”రాసిన  మొదటి చరిత్ర కారుడు .ఇదే రోమ్ నగరం పై రాయబడిన మొదటి చరిత్ర .వ్యవసాయం పైనా లాటిన్ లో వచనం లో పుస్తకం రాశాడు .ఇతని మనవడు కాటో ది యంగర్ -జూలియస్ సీజర్ ను  పూర్తిగా వ్యతిరేకించాడు .పెద్ద కేటో యుద్ధాలు లేనప్పుడు హాయిగా వ్యవసాయం చేసుకొనేవాడు .లూయిస్ వేలేరియస్ ఫ్లాక్కస్ ఈతని ద్ధైర్యసాహసాలు ,విద్యా విజ్నాన పతిమ గ్రహించి రొమ్ కు ఆహ్వానించి అత్యుత్తమ మిలిటరీ అవార్డ్ ప్రదానం చేశాడు 

  ఒక స్పార్టన్ రాజు ”స్పార్టాన్ల    అలవాట్లనుంచి ఏమి గ్రహించావు అని అడిగితే 

–”freedom is what we reap from this way of life”అని ఖంగు తినే సమాధానం చెప్పాడు .అతడు దిండ్లు కానీ రగ్గులుకాని వాడేవాడుకాదు ఇతర సైనికులు  లాగా నేలమీదే పడుకొనేవాడు .

  ప్రఖ్యాత చిత్రకారుడు శిల్పి మైకెలా0జలో,కీటోలాగా సింపుల్ గా ఉండక పోయినా ,ధనికులు రాజులు ప్రీస్ట్ లనుంచి ఖరీదైన విలువైన బహుమతుల్ని స్వీకరించే వాడు కాదు .ఎవ్వరివద్దా అప్పు చేయలేదు ఎవరికీ బాకీ లేడు..నిజమైన సంపద స్వయం ప్రతిపత్తి -అటానమీ అనే వాడు   .కేటో,మైకెలాంజీలో ల లాగా జీవించటం కస్టమే ,కానీ అది చాలా తేలికే . 

”I would die without my luxury item ,we will say in jest .’అన్నారు అలాంటివారు .మనిషిగా ఎక్కువగా ఉంటే ,అతడికి కోరికలు తక్కువగా ఉంటాయి ”అని మాక్ష్వెల్ పెర్కిన్స్ సూక్తి .అనవసరమైన వాటిని పోగు చేసుకోవాలి అనుకొంటే ,మన  స్వేచ్ఛతగ్గిపోతుంది . మనం ఇతరులపై ఆధారపడటం పెరిగిపోతుంది .”The less you desire ,the richer you aare ,the free you aare ,the more powerful you are ”-it is that simpl

ఆధారం – రియాన్ హాలిడే రచన -డిసిప్లిన్ ఈజ్ డేష్టిని 

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-22-కాంప్ -మల్లాపూర్ -హైదారాబా

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గబ్బిట వారి సచిత్ర వీడియో శుభ లేఖ

గబ్బిట వారి సచిత్ర వీడియో శుభ లేఖ

Video link

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 20వ భాగం.16.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 20వ భాగం.16.12.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 53వ భాగం.16.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 53వ భాగం.16.12.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

వ్యసనం పతనం 

వ్యసనం పతనం 

  ”వ్యసనానికి బానిస నీవైతే పతనానికి దారిని నే చూపిస్తా ”అంటుంది ..మకార త్రయం అంటే మగువ మద్యం ,మాంసం,ధూమపానం లకు విపరీతంగా బానిసలైతే అవి మన పతనాన్ని దగ్గర చేస్తాయి ..వాటి వలయం లో చిక్కుకుంటే బయట పడటం ఎంతటి వాడికైనా కష్టమే .

  రెండవ ప్రపంచ యుద్ధం లో డ్విలైట్ ఐసెన్ హోవర్ మిత్ర పక్షాల సుప్రీం కమాండర్ గా  తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి నాజీ హిట్లర్ చెరనుంచి ప్రపంచానికి విముక్తి కలిగించాడు నార్మ౦డీ లో కాలుపెట్టి ,నాజీలను హతం చేసి  జర్మనీ ని హస్తగతం చేసుకొన్నాడు .1949లో .విజేత అని పించుకొన్నాడు .అప్పటిదాకా ఆయన జీవిత మంతా యుద్ధాలు వ్యూహాలతోనే గడిచి పోయింది ..అప్పుడు తనను తాను సంస్కరించుకొన్నాడు .-అదే ఆక్షణం నుంచి ”ఇక సిగరెట్ తాగను ”అని నిశ్చయించుకొన్నాడు .అది 38 యేళ్ళ వ్యసనం దానికి ఒక్క క్షణం లో గుడ్ బై చెప్పాలను కొన్నాడు,చెప్పేశాడు .బయటి శత్రువులను జయించటం తేలికే సిగరెట్ మద్యం వంటి అంతశ్శత్రువులను జయించటం తలకు  మించిన పని. ఒక రకంగా అందరి దృష్టిలో అసాధ్యం ..కానీ అసాధ్యాన్ని అత్యంత సులభంగా సుసాధ్యం చేసి చేసి చూపించి మార్గదర్శి అయ్యాడు అదీ అతని మానసిక శక్తి -విల్ పవర్ .ముక్కున వేలేసుకొన్నారు ప్రపంచ ప్రజలు ..దీన్ని గురించి అతని చరిత్రకారుడుజీన్ ఎడ్వర్డ్ స్మిత్ ”A life time smoker of four packets a day ,Eisen hower quit cold turkey –and never touched a cigarette again . ”అని రాశాడు .ఆయన అనేవాడట”The only way to stop is to stop ..”ఆయనకు ఎవరూ చెప్పలేదు ఆయనే అలా నిర్ణయించుకొన్నాడు దానికే కట్టు బడి ఉన్నాడు యుద్ధ విజేతమాత్రమే కాదు వ్యసన విజేత అయ్యాడు కూడా ..అది తన బాధ్యత అనుకోని పాటించాడు .సిగరెట్ కు బానిస కాకుండా తన శరీరాన్ని ,మనసునీ కంట్రోల్ చేసుకొని ,విస్తృత ప్రపంచానికి సేవ చేయగలిగే మహా భాగ్యాన్ని పొందాడు ..ముందుగా ”నాటో”కు సారధ్యం వహించి ఆతర్వాత సర్వాధికారాలు ఉన్న 34వ  అమెరికన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకో బడ్డాడు .. అదే సమయం లో 1949 లో ఒక రోజు యాదృచ్ఛికంగా ,ఆయన డాక్టర్ రిచార్డ్ ఫే మన్ తన తాగుడు అలవాటుకు స్వస్తి చెప్పాడు .ఇద్దరూ వ్యసనం అనే బానిసత్వం నుండి బయటపడి స్వేచ్చ పొందారు .

 అందుకే ”self mastery  is an instinctive reaction against any thing that masters us ”అన్నారు .ఇలాంటి వ్యసన బానిసత్వాన్ని గురించి ప్రముఖ వేదాంతి సెనేకా ” even slave owners were chained to the responsibilities  of  the institution of slavery ”అని చక్కగా చెప్పాడు .బౌద్ధులు చెప్పిన తనః అంటే అత్యాశ లేక దాహం ,

తృష్ణ అంటే కోరిక .అది సెక్స్ కాదు ,డ్రింక్ కాదు .అది నీడ్ అంటే అవసరం ..ఈ అవసరమే అనేక అనర్ధాలకు ,పతనానికి కారణం .

  అమీ విన్ హౌస్ డ్రగ్స్ కు ,టైగర్ వుడ్స్ స్త్రీలకు బానిసలై అధః పతనం పొందారు .లూ గెహృగ్ ను  తన నరాలశక్తికొసం ఆటమొదలవటానికి ముందు తనను తాను గిల్లుకోవటం లేక గాయం చేసుకోవటం చూసిన కోచ్  ”.you are not going to like where this road ends and it always seems to end in the same place ” అని హెచ్చరించేవాడు .ప్రపంచం లో ఎంత మొగాడైనా ఎంత గొప్ప హోదాలో ఉన్నా ఏదో ఒక చెడు అలవాటుకు బానిస అవటం లోక సహజం…కానీ త్వరలో గ్రహించి దాని నుండి విముక్తి పొంది స్వేచ్చ పొందాలి .58యేళ్ళ ఐసెన్ హోవర్ కు సిగరెట్ అలవాటు 38 యేళ్ళు .దాన్ని వదిలించుకొని తనను తాను రక్షించుకొని ప్రపంచ మార్గదర్శి అయ్యాడు అదీ గొప్పతనం అంటే ..దురలవాటు అనే బానిసత్వం నుంచి మనం ముక్తులవ్వాలి అనుకొంటే ఏదీ అసాధ్యం కానే కాదు -we can save ourselves,so we can save the world and keep saving and keep saving”

  ఆధారం – రియన్ హాలిడే రాసిన -డిసిప్లిన్ ఈజ్ డేష్టిని .

 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-22-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్ 

– 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 52వ భాగం.15.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 52వ భాగం.15.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

అతి సర్వత్ర వర్జయేత్ ,కష్టే ఫలి 

అతి సర్వత్ర వర్జయేత్ ,కష్టే ఫలి 

 అని నానుడి .దీన్ని మనమే కాదు అన్నీ దేశాలవారూ అనుసరిస్తారు .లేనివారు దాని  చెడుఫలితాలను అనుభవిస్తారు .నాల్గవ జార్జి మహా తిండి పోతు..అతని బ్రేక్ ఫాస్ట్ -రెండు పావురాలు ,మూడు  స్టీక్స్ అంటే మాంసం ముక్కలు ,,ఒక పూర్తి వైన్ బాటిల్ ,,ఒక గ్లాసు బ్రాందీ ..ఈ తిండితో పొట్టపెరిగి , ఆబరువుతో అటూ ఇటూ తిరగలేక  ఉక్కిరిబిక్కిరౌతూ నిద్రపోయేవాడు కాదు .రాజపత్రాలపై సంతకాలు పెట్టటానికి కూడా ఇబ్బంది పడే వాడు .ఈ బాధ భరించలేక తన సంతకానికి ఒక స్టాంప్ తయారు చేయించి సేవకులతో గుద్దించేవాడు .అంటే సంతకం పెట్టె శ్రమకూడా పడే ఓపిక లేకుండా ఉండేవాడు .అతి తిండి ఫలితం ఇది ..అయితే అనేక మంది పిల్లలకు చట్ట విరుద్ధమైన తండ్రి అయ్యాడు .రాచకార్యం కన్నా రతి కార్యం పై అధిక మోజున్న వాడు .ఆరోగ్య సూత్రాలకు ,మానవ త్వానికి తాను కట్టుబడాల్సిన అవసరం లేదని భావించేవాడు .తనకు యేమీ ఇబ్బంది లేదనీ ఏ రూల్స్ తనను ఏమీ చేయలేవని ,,పర్యవసానంగా ఏ పరిణామాలు తనదరి చేరవని నమ్మేవాడు ..సంవత్సరాల తరబడి అతని అంతు లేని దురలవాట్లు,తీవ్ర బద్ధకం అతనని దెబ్బ తీసి 1830 వేసవిలో ఒకరోజు తెల్లవారుజామున 3.30గం లకు అతను ”దేవుడా ఏమిటిది ?”అన్నాడు అప్పుడు తెలిసింది అది యేమిటో..ఊపిరి కూడా సరిగ్గా పీల్చలేక ”ఇదే చావు ”అని ప్రాణాలు వదిలాడు ..అప్పుడు తెలిసింది తాను మర్త్య్యుడను అని అమరుడినికాను అని అర్ధమైంది. తనకూ మహారాజైనా చావు తప్పదని అర్ధమయింది .ఆరోగ్యం చెడి ముందే చనిపోయాడు .

  మరో మహాను భావుడున్నాడు లూ గెహృగ్  తో పాటు బేస్ బాల్ ఆడేవాడు బెబ్ రూత్  ..ఇతడి బ్రేక్ ఫాస్ట్ – అల్లం రసంతో కలిపిన  పింట్ ఆఫ్ విస్కీ,తర్వాత మాంసం ముక్క ,నాలుగు గుడ్లు ,ఫ్రైడ్ పొటాటోస్ ,ఒక పాత్రనిండా కాఫీ ,.మధ్యాహ్న భోజనం లో కోకాకోలాతో ముంచిన నాలుగు హాట్ డాగ్స్ , .రాత్రి రెండు మాంసం ముక్కలు ,బ్లూ చీజ్ లో ముంచిన రెండు పాలకూర కట్టలు ,రెండు ప్లేట్ ల  ఫ్రైడ్ పొటాటోస్ ,,రెండు ఆపిల్ ముక్కలు .మధ్యాహ్న రాత్రి భోజనాలమధ్య మళ్ళీ నాలుగు హాట్ డాగ్స్,నాలుగు కోకాకోలా బాటిల్స్ ..ఈ అధిక మద్యం హాట్ డాగ్స్ తిండితో ఒకసారి అకస్మాత్తుగా హాస్పిటల్ పాలయ్యాడు .లూ గెహృగ్ తో ”చూడు మిత్రమా లూ !- ఆరోగ్యం జాగ్రత్త .నేను జీవితంలో చాలా తప్పులు చేశాను .దేన్నీ లక్ష్య పెట్టలేదు దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను .సరైన సమయాలలో తింఆన్డి తినే వాడినికాదు .సరిఆయన మార్గం లో నడవలేదు .వాటన్నిటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను .నాలాగా నువ్వు ప్రవర్తించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు ”అని చెప్పాడు ఆతిండిపోతు బెబ్ రూత్ సక్రమ0 గా జీవిస్తున్న లూ గెహృగ్ తో..జీవితం లో క్రమ శిక్షణ పాటిస్తే బెబ్ అత్యద్భుత విజయాలు  సాధించ గలిగి ఉండేవాడు అలా చేయకపోవటం తో కెరీర్ దెబ్బతిన్నది .

 కింగ్ జార్జి ని 26వ అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ని పోల్చి చూద్దాం .జార్జిది విచ్చలవిడి జీవితం .”టెడ్డీ” అని పిలువబడే ధియోడర్ రూజ్ వెల్త్ ది నిశ్చలమైన ,నిబద్ధమైన జీవితం ..పుట్టటమే చాలా బలహీనంగా,దుర్బలమైన శరీరంతో పుట్టాడు రూజ్వెల్ట్ .అతని దృష్టి అంతా విద్యావ్యాస0గం పైనే ..అతని కళ్ళకు హ్రస్వ దృష్టి ఉండేది .ఊపిరితిత్తులు బలహీనమైనవి .ఏమాత్రం శారీరక ఒత్తిడినీ భరించ గలిగేవి కావు.ఒక సారి తండ్రి కేకేలేస్తుంటే ”నన్ను తిట్టద్దు ఆస్త్మా వస్తుంది ”అని చెప్పాడు .రాత్రి వేళలో ఉబ్బసం తో ఉక్కిరిబిక్కిరయెవాడు .దా.దాపు చావు ముఖద్వారం వద్ద ఉన్నట్లు ఉండేది అతని పరిస్తితి .

  కానీ తండ్రి ప్రోత్సాహం  అత్య0త సహనం వలన రూజ్వెల్ట్ క్రమంగా కోలుకొని విజయాలపై విజయాలు సాధించాడు .వీధి చివర ఉన్న జిమ్ లో తర్వాత ఇంట్లో ఉన్న జిమ్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసే వాడు ,హార్వర్డ్ లోనూ హార్డ్ వర్క్ చేశాడు .తన శరీరాన్ని క్రమశిక్షణగా మలచుకోవటమేకాదు జీవితాన్నీ దేశాన్నీ ,ప్రపంచాన్నీ మలిచాడు  .రూజ్ వెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ అని రుజువు చేశాడు .వాకింగ్ రోయింగ్ బాక్సింగ్ ,రెస్లింగ్ ,హైకింగ్ హంటింగ్ ,హార్స్ రైడింగ్ ,ఫుట్ బాల్ లలో కృషి చేసి ఛాంపియన్ గా రుజువు చేసుకొన్నాడు శరీరాన్ని ఆరోగ్య వంతంగా మలచు కోవాలన్న అతని తపనే ఇన్ని పనులు చేయించింది. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ కి ఉదాహరణగా నిలిచాడు టెడ్డీ..జీవితం లో ఒక్కరోజు కూడా వీటి ప్రాక్టీస్ మానలేదు అంటే ముక్కున వేలు వేసుకొంటామ్ .ప్రెసిడెంట్ గాకూడా చాలామంది యువకులకంటే మహా చలాకీగా ఉండేవాడు ,”సాయం వేళ వైట్ హౌస్ లో కూడా రోజూ రెండు గంటలు ఎక్సెర్సైజ్ చేసే వాడిని ”అని రాసుకొన్నాడు .బిజీ బిజీ అమెరికా ప్రెసిడెంట్ రోజుకు రెండు గంటలు ఇలా ప్రాక్టీస్ చేశాడని తెలిస్తే అవాక్కైపోతామ్ అది నిజం నిజం .

 కనుక ”If greatness is our aim ,if we want to be productive ,courageous members of society ,we need to take care of our bodies ”.ఆరోగ్యవంతమైన ఆహారం ,మత్తు మందులకు పానీయాలకు దూరంగా ఉండటం తప్పని సరి అప్పుడే నీ ఆశయాల గమ్యం చేరగలవు 

  జీవితం అంటే పెను సవాళ్ళ మయం  .కష్టాల కడలి..పని ఒక్కటే పని చేయదు .శరీరం పై  నియంత్రణ ఉండాలి అప్పుడు మనసూ మనం చెప్పినట్లు వింటుంది .స్టాయిక్ ఫిలాసఫర్ సెనేకా ”You must be active .get your daily win .treat the body rigorously so that it may not be disobedient to the mind.”అని హితవు చెప్పాడు .కండరాలు పెంచితే మానసిక శక్తి పెరుగుతుంది .1902 కోల్ స్ట్రైక్ లో రూజ్వెల్ట్ అలసిపోయాడా ?వర్కర్స్ తరఫు లాయర్లతో  పత్రికా విలేకరులతో ఎన్ని సార్లు సుదీర్ఘ చర్చలు జరిపాడో తెలుసా ?ఒకడు తనపై పేల్చిన తుపాకి గుండు ఉపన్యాసం మొదలుపెట్టే ముందు అతని చాతీకీ తగిలి ఎంత ఇబ్బంది పడ్డాడోతెలుసా ?

 తను దిగిపోయే సమయం వచ్చిందని గ్రహించాడు తన శక్తి సామర్ధ్యాలు చాలటం లేదని గ్రహించాడు .తనకంటే యువకులు ఇంకా బాగా పని చేయగలరని గ భావించలేదు.తన శక్తికీ పరిమితులు ఉన్నాయని అర్ధం చేసుకొన్నాడు  .కానీ అలాగే కొనసాగాడు అతనికి గొప్ప అనుభవం ఉంది శరీరాన్ని మనసును సమాధాన పరచాడు .వాటికి గొప్ప శిక్షణ ఇచ్చాడు తన శక్తి సామర్ధ్యాలేమిటో తెలుసు అవి అమెరికాకు ప్రజలకు ఎలా ఉపయోగించాలో తెలుసు .అందుకే నిశ్చలమనస్తత్వంతో నిలిచి దేశాభి వృద్ధి చేసి జన జీవనాన్ని తీర్చి దిద్దాడు రూజ్ వెల్ట్. .

ఆధారం -రియాన్ హాలీడే రచించిన -డిసిప్లిన్ అండ్ డేష్టిని .

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -14-12-22-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్ 

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 18వ భాగం.14.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 18వ భాగం.14.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 51వ భాగం.14.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 51వ భాగం.14.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

పూర్వ సంధ్యా

పూర్వ సంధ్యా

” పూర్వ సంధ్యాప్రవర్తతే ఉత్తీష్ట నర శార్దూల కర్తవ్యం దైవ మాహ్నికం ”అంటూ విశ్వామిత్రుడు శ్రీరాముడిని నిద్రలేపాడు .ఆసమయం చాలా పవిత్రమని హాయిగా  అన్నీ పనులకు వీలుఆని భావం . దానినే మనం బ్రాహ్మీ ముహూర్తం అంటాము . నందమూరి తారక రామారాఓ గారు దాన్ని చక్కగా పాటించారు .మన దేశం లోనేకాదు విదేశాలలో కూడా ఆ సమయానికి అంతటి ప్రాధాన్యమిచ్చే వారున్నారు .అందులో టోని మారిసన్  అనే రచయిత్రి దాన్ని అక్షరాలా పాటించి వన్నె వాసికెక్కింది ..ఆ చీకటి సమయం లో ఒక కప్పు కాఫీ తాగి ఆమె ప్రశాంతంగా తన రచనా కార్యక్రమం ప్రారంభించేది .తన చిన్న అపార్ట్ మెంట్ లో ఒక చిన్న డెస్క్ ముందు కూర్చుని ,రాయటం ప్రారంభిస్తే సూర్యోదయమై వెలుగులు ప్రసరించే దాకా ఆమెకు ఈ లోకాపు స్పృహ ఉండేది

కాదు .ఇలా ఒక రోజో ఒక ఏడాదో కాదు జీవిత పర్యంతం చేసింది .రాసుకోవటానికి ఒక్కొక్కరికి  ఒక్కో చోటు ,ఒక్కో సమయం ఉంటుంది అవే వారికి మహాయిష్టం అప్పుడే వారు ఏదైనా ఎంతైనా రాయగలుగుతారు అని ఆమె చెప్పేది ..ఆమె ”light is the signal in the transition .it is not being in the light ,it is being there ”before it arrives .it enables me ,in some sense ”అని ఆసమయ ప్రాముఖ్యాన్ని ఆనందంగా చెప్పేది ..అది ఆమెకు ప్రాక్టికల్ మాత్రమే కాదు స్పిరిట్యువల్ కూడా..ఆమె పెళ్లీ పెటాకులు లేని ఆవిడ కాదు .ఉద్యోగి కూడా .ఇద్దరు పిల్లల తల్లి ..రాండమ్ హౌస్ పత్రికలో ఆమె ఉద్యోగం .ఇంటికి చేరే సరికి రాత్రిబాగా  పొద్దుపోయేది .ఇంటికి వచ్చి అలిసి పోయేది ఆలోచించటానికి సమయమే ఉండేది కాదు .అందుకే ఆమె రచనా వ్యాసంగం అంతా పూర్వా సంధ్యాకాలమ్ లోనే ఫ్రెష్ గా ఉంటుందని మంచి ఆలోచనలు ఆసమయంలో వస్తాయని తన రచనా నిర్విఘ్నంగా సాగిపోతుందని ఆమె గొప్ప విశ్వాసం .తెల్లారింది అంటే చుట్టూ రణగొణ ధవనులు ,ఫోన్లు పలకరింపులు తో స్థిమితం చిక్కదు అని భావించేది .

  ఆ ప్రశాంత ఉదయ సమయం స్వేచ్ఛగా ,మానసిక దృఢత్వం ,మనసు ప్రశాంతత తో పాటు శరీరం పూర్తి శక్తి మ౦తంగా ఉంటుందని జీవితపు బాధ్యత బాదర బందీలు ఉండవని ,,తన రచన అనే కళకు ఆ కాలం గొప్ప ప్రేరణాత్మక నేపధ్యమని ఆమె భావించింది .1965లో మొదటి నవల ‘ ప్రచురించింది .35 వ యేట భర్తకు విడాకులిచ్చి ,తెల్లజాతి అహంకారులమధ్య జీవిక కోసం పోరాడుతున్న కాలం  అది …అప్పటి ఆమె బాధ్యతలు మోయలేనివే అయినా కుంగని ధైర్యంతో ముందుకు సాగింది .ఆమె కు అప్పుడు ”give it every thing you got ”అన్నది ఆదర్శమై తనపిల్లలకు ఇవ్వాల్సింది అంతా ఇచ్చింది ..1970 లో ”దిబ్లూయెస్ట్ ఐస్”నవల రాసింది .తర్వాత అనేక నవలలు ,9 నాన్ ఫిక్షన్ లు 5 చిన్నపిల్లల పుస్తకాలు ,2 నాటకాలు కధా సంపుటులు .రాసి పబ్లిష్ చేసింది .నేషనల్ బుక్ అవార్డ్ ,సాహిత్యం లో నోబెల్ ,ప్రెసిడెంట్ మెడల్ పొందిన నోబుల్ వనితా రత్నం ..ఇంతటి సాహిత్య వారాశి సృష్టించిన ఆమె ఇద్దరు బిడ్డల తల్లిగా  ,గ్రేట్ వర్కింగ్ మదర్  గా సాధించిన విజయం ..ఈ ఆధునిక ప్రపంచం లో అంత వేకువ లో లేవటం అసాధ్యమైన కాలం లో ఆమె సుసాధ్యం చేసింది .”while you are fresh ,while you can ,grab that hour before day light .geb that hour before traffic .grab it while no one is looking ,while every one else is still asleep ”అని ఆమె మనకు బోధించింది .  

  మార్కస్ ఆరిల్లాస్ రాసిన ”మెడిటేషన్స్ ”పుస్తకం లో కూడా ”most powerful man in the world trying to convince him self to get out of bed at dawn ,when the lower part of himself wants desperately to stay ”అని చెప్పాడు .ఏసుక్రీస్తు కూడా ఉదయాన్నే తన సమాధి నుంచి లేచేవాడని విశ్వసిస్తారు ..వేకువనే లేవటం గొప్ప అదృష్టం .ఆనంద దాయకం కూడా .అప్పుడే నీకు నచ్చిన నువ్వు అనుకొన్న నువ్వు ప్రేమించిన పనిని ఇష్ట పూర్తిగా నిర్వహించ గలవు .కాలాన్ని ఆదరించు ,గౌరవించు ,రక్షించు .అదే నీ విజయానికి స్వర్ణ సోపానం అవుతుంది 

ఆధారం -రియన్ హాలిడే రచన -డిసిప్లిన్ అండ్ డేష్టిని

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -13-12-22-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్ 

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 17వ భాగం.13.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 17వ భాగం.13.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 50వ భాగం.13.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 50వ భాగం.13.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

శరీర మాద్య౦ ఖలు ధర్మ సాధనం

శరీర మాద్య౦ ఖలు ధర్మ సాధనం
అని మనకే కాదు ఇతర దేశీయులకూ ఆదర్శమే .లూ గెహృగ్ గొప్ప బేస్ బాల్ ప్లేయర్ ..జ్వరాలతో మైగ్రేన్ ,వెన్ను నొప్పితో తో,కండరాలవాపుతో ,మోకాళ్ళ నొప్పులతో ,గంటకు 80మైళ్ళ వేగంతో తలకు ఫాస్ట్ బాల్ తగిలి బాధ పడుతున్నా
మొక్కవోని ధైర్యంతో చెక్కు చెదరని విశ్వాసం తో ఆడుతూనే ఉన్నాడు ..
ఒకదాని తర్వాత ఒకటిగా 2130 గేమ్స్ ,ను న్యూయార్క్ యాంకీల జట్టు లోఅయిదున్నర దశాబ్దాలు బేస్ బాల్ కు అంకితమై ఆడాడు .అతని శరీర దారుఢ్యం అంతగొప్పది . ఆ రోజుల్లో రెగ్యులర్ సీజన్స్ లో 152,గేమ్స్ ,ఆడాడు ప్రపంచ సెరీస్ లో 7 సార్లు పాల్గొన్నాడు ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా విరామం లేకుండా ఆడేవాడు .ఊహించటానికే వణుకు పుట్టే ఆట ..ఆఫ్ సీజన్ లో ఏక్సిబిషన్ మాచెస్ లలో ఎన్ని ఆడాడో లెక్కే లేదు .జపాన్ దాకా ప్రయాణం చేసి ఆడాడు .యాంకీల తరఫున 350 డబుల్ హెడర్స్ ఆటను దేశమంతా లక్షలాది మైళ్ళు తిరిగి ఆడిన బేస్ బాల్ దిగ్గజం అతడు ..ఇన్ని ఆటలు ఇంతకాలం ఆడినా ఎప్పుడూ గేమ్ మిస్ కాలేదు అదొక రికార్డ్ .
ఇంతటి సాధన నైపుణ్యం అతను పూర్తి ఆరోగ్యంతో ఆడాడని కాదు అతడు ఒక ఐరన్ హార్స్ లాంటి వాడు దానితోనే సాధ్యమైంది.ఇతరులెవరైనా బాధల సాకుతో ఆటకు దూరమఔతారు అతడు అలా ఎన్నడూ కెరీర్ లో చేయకపోవటం ఆశ్చర్యం దట్ ఈజ్ లూ గెహృగ్ .కెరీర్ లో అతనై ప్రతి వేలూ విరిగింది .కానీ అతని ఆట వేగం మాత్రం తగ్గనే లేదు .అతని కెరీర్ బాటింగ్ సరాసరిమహిమాన్వితం ..పోస్ట్ సీజన్ లో 361, వరల్డ్ సిరీస్ లో .495 హోం రన్స్ చేశాడు అందులో 23 గ్రౌండ్ స్లాంస్ ఉన్నాయి .ఈ రికార్డ్ దాదాపు 70 గా నిలిచే ఉంది .1934 లో ధర్డ్ ప్లేయర్ గా ,,టీం లీడర్ గా ఎంట్రీ ఇచ్చాడు .బేస్ బాల్ హిస్టరీలో 1995 రికార్డ్ రన్స్ చేసి చరిత్ర సృష్టించాడు రెండు సార్లు MVP,7సార్లు ”ఆల్ స్టార్ ”,ఆరుసార్లు వరల్డ్ సిరీస్ ఛాంపియన్ .,హాల్ ఆఫ్ ఫేమర్ కూడా .”He is the first player ever to have his number retired ” అని కీర్తింప బడినాడు .
అయితే అతడు పుట్టుకతోనే క్రీడాకారుడు కాదు అని గ్రహించాలి .తనను తాను క్రీడాకారుడిగా మలచుకొన్న మహోన్నత వ్యక్తి ..తండ్రి పరమ తాగు బోతు.దేనికీ పనికి రాని వాడు.ఏపనిలో ఉన్నా తరచుగా డుమ్మా కొట్టే రకం ..తండ్రిని చూసి తను అలాకాకూడదని నిర్ణయించుకొని తనజీవితాన్ని తీర్చి దిద్దుకొని అద్భుత చరిత్ర సృష్టించాడు .తల్లి మాత్రం కొడుకు జీవితం బాగా ఉండాలని చాలా కష్టపడి పని చేసేది .బీదరికం లో బతికిన కుటుంబం .అతని క్లాస్ మేట్స్”చలికాలం లో కూడా అతడు ఎప్పుడూ స్కూలు మానలేదు .ఖాకీ డ్రెస్ ,బరువైన బూట్లు తో వచ్చే వాడు నెత్తిన టోపీ కూడా ఉండేదికాదు ”అని జ్నాపకం చేసుకొంటారు
అలాగే ష్టాయిక్ ఫిలాసఫర్ క్లియాన్ధెస్ ఎధెన్స నగర వీధులలో వింటర్ లో గుండీలు లేని పల్చటి గౌన్ వేసుకొని చలిగాలి ఈడ్చి కొడుతున్నా తిరిగేవాడు .గడ్డకట్టిన మంచులో కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగేవాడు .పాదాలు చిట్లిపోయేవి ఆ బాధను చిరునవ్వుతో భరించేవాడు.మన బేస్ బాల్ ప్లేయర్ గెహృగ్ అమెరికాలోనే అత్యంత పెద్ద జీతం తీసుకొనే క్రీడాకారుడే అయినా ,న్యూయార్క్ వింటర్ లో హాట్ పెట్టుకోవటం ఎవరూ చూసిన దాఖలాలు లేవు .మంచి అమ్మాయిని వివాహం చేసుకొని ,ఆమె బలవంతంతో ఆమెకోసం కోటు వేసే వాడు
అందరూ పిల్లలు ఆడుతారుకానీ గెహృగ్ ఆటలో ”హయ్యర్ కాలింగ్ ‘దర్శించేవాడు .బేస్ బాల్ ఆట ప్రొఫెషన్ల్ గేమ్ దానికి కంట్రోల్ ,శరీర జాగ్రత కావాలి .లేక పోతే విజయంరాదు విజయానికి అవే ముఖ్యం ..ఈరెండూ అతడు పాటించి విజయాలపై విజయాలు సాధించాడు .అందరికన్నా ఎక్కువ కష్టపడే వాడు .”Fitness is religion for him .”.తాను బేస్ బాల్ బానిస ను అని గర్వంగా చెప్పుకొనేవాడు .ఇలాంటి అంకితభావం ఉన్నవారికి విజయాలు సాధించటం పెద్ద కష్టం యేమీ కాదు .అవే వెంటపడి వరిస్తాయి .ఆట దైవం గా భావించేవాడు .నిటారుగా వూలు యూని ఫారం లో ఉండేవాడు .బరువులెత్తే వాడు శరీరాన్ని స్ప్రింగ్ లాగా వశపరచుకొనే వాడు .ఏఆటగాడినైనా ,ఎక్కడైనా కొట్టగలిగే సామర్ధ్యం అతనిది ఆటలో .అతనివి ”పియానో లెగ్స్ ”అనే వారు .
అతడు ఏనాడూ సిగరెట్ తాగలేదు.మందుకొట్టలేదు అమ్మాయిలతో తిరగలేదు .న్నేను ప్రీచర్ నూకాదూ ,సెయింట్ నూ కాదు అనేవాడు
1938 ఆగస్ట్ లో షెడ్యూల్ ప్రకారం యాంకీలకు నాయకత్వం వహించి 35రోజుల్లో 36మాచెస్ అయిదు సిటీలలో వేలాది మైళ్ళు ప్రయాణం చేసి ఆడాడు.329 రన్స్ ,38RBI లు చేసిన ఘనుడు .ఇదంతా ఎలా సాధ్యం అంటే శరీరం పై కంట్రోల్ అన్నాడు శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకొంటే అది మన విజయాలకు తోడ్పడుతుంది అనేవాడు భగవంతుడిచ్చిన శరీరం ఇలా మంచికి దేశ కీర్తికి ఉపయోగపడాలి అనేవాడు .చనిపోవటానికి ముందు ”I conside rmyself the luckiest man on the face of the earth ”అన్నాడు .అతడు19-6-1903 న పుట్టి 2-6-1941న 38యేళ్ళ వయసులోనే మరణించాడు
అతని జీవితం మనకు నేర్పేది యేమిటి ?శరీరం ఆరోగ్యంగా ఉంటే అన్నీ మనకు సాధ్యమౌతాయి .శరీరం పై మనమే ఆధి పత్యం సాధించాలి .అది మన పై పెత్తనం చేయరాదు .ఆరోగ్యం తగ్గి శరీరం సహకరించక పోతే ,మన వ్యాపకానికి స్వస్తి చెప్పాలి .శరీరం మనకు శిక్షణా స్థలం అది మన ”proving ground for the mind and soul..ఇదే మనం చెప్పే శరీరమాద్యం ఖలు ధర్మసాధనం .
ఆధారం -రియాన్ హాలిడే రచన -డిసిప్లిన్ అండ్ డేస్టీని.
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -12-12-22-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 16వ భాగం.12.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 16వ భాగం.12.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 9వ భాగం.12.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 9వ భాగం.12.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

స్వయం క్రమశిక్షణ కు సాధనం స్వాతంత్ర౦

సఅని చాటి నిరూపించిన వాడు ఐసెన్ హోవర్ .దాదాపు 30 యేళ్ళు  ఆకర్షణ లేని మిలిటరీ ఉద్యోగాలలో శ్రమిస్తేకాని ఆయనకు జనరల్ పదవి దక్కలేదు .అప్పటికే ఆయన సహోద్యోగులు అనేక మెడల్స్ సాధించి యుద్ధరంగం లో కీర్తి ప్రతిష్టలు పొంది అమెరికా ప్రజలను ఆకర్షించారు .1944లో మిత్రపక్షాల తరఫున  రెండవ ప్రపంచ యుద్ధం లో సుప్రీం కమాండర్ గా నియమింప బడ్డాడు అప్పుడు అతడు అమాంతం మూడు మిలియన్ల సేనలకు,  50మిలియన్ల పైగాఉన్న ప్రజలకు .కమాండర్ అయ్యాడు అలయన్స్ సేనలకు కమాండర్ గా 700మిలియన్ల సిటిజన్స్ కు నాయకుడు .అందుక ఇదివరకు తానున్న తీరుకు భిన్నంగా తాను మిక్కిలిగా యెక్కువగా 

కఠినంగావ్యవహరించాల్సి వచ్చింది -.అప్పుడు ఆయనకు  .ఆదేశం  భయ పెట్టటం కన్నా పరస్పర సంప్రదింపులే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని తోచింది  ..తన ఉద్రేక భావా వేశాలు  కంట్రోల్ లో ఉంచుకొని ఓర్పుతో నేర్పుతో ,తానే ఒక ఉదాహరణగా ఉంటూ వ్యవహరించాలని నిర్ణయించుకొని అద్భుత ఫలితాలు సాధించాడు .యుద్ధంలో అజేయ పరాక్రమ శౌర్యాలను ప్రదర్శించి రెండవ ప్రపంచ యుద్ధ  విజేతగా నిలిచి ప్రపంచ ప్రజల మన్ననలు అందుకొన్నాడు .కమాండర్ గా ఐసెన్ హోవర్ సాధించిన యుద్ధ విజయాలు ,అంతకు ముందు ఎవరూ సాధించనూ లేదు ఆతర్వాత ఎవరూ సాధిస్తారని ఆశించనూ లేము 

  యుద్ధానంతరం డ్వైట్ డి..ఐసెన్ హోవర్ ఆమెరికా 34వ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడి ,ఆయుధ శాలగా మారిన ప్రపంచం లో ,ఆయనఒక్కడే యెకైక బహు శక్తి వంతుడైన మానవ నేతగా నిలబడి మళ్ళీ ప్రపంచ దేశప్రజలచే ఆరాధింపబడ్డాడు .నిజంగా అప్పుడు ఆయనకు ఇలా,అలా  చేయాలని చెప్పగల సాహసం కలవారుకాని ,మరే బలీయమైన శక్తి కానీ ఆయనను ఆపగలిగే స్థితిలో లేదు .అంతటి విశిష్ట విపరీత అధికారాలు చేతిలో ఉన్న యుద్ధ విజేత అయిన కమాండర్ ప్రెసిడెంట్ ఆయన ..ఆయన ఎదుటబడి  పొగడటానికి కానీ ,భయంతో దూరంగా ఉండటానికి కానీ ఎవరూ ప్రయత్నించలేదు .అయినా ఆయన ప్రెసిడెన్సీ లో కొత్త యుద్ధాలు కాని ,విచక్షణారహిత మారణ ఆయుధ ప్రయోగాలుకాని జరగకపోవటం ,సంఘర్షణలు తీవ్రరూపం దాల్చటం వంటివి లేకపోవటం మరో విచిత్రం .ప్రెసిడెంట్ గా పదవీ విరమణ చేస్తూ దూర దృష్టితో యుద్ధ యంత్రాల అంటేమిలిటరీ -ఇండస్ట్రియల్  సృష్టి యుద్ధాలను పెంచేవే ఆని , వార్నింగ్ ఇచ్చాడు .ఆయన ప్రెసిడెంట్ పదవిలో ఉండగా చేసిన ఒకే ఒక మిలిటరీ ఆపరేషన్  జరిగింది అదేమిటి అంటే 101 వ యిర్ బార్న్ డివిజన్ ను స్కూలుకు వెడుతున్న ఆఫ్రో అమెరికన్ విద్యార్ధ బృందాన్ని సురక్షితంగా స్కూల్ కు చేర్చటం .అంతకు మించి ఆయన ప్రెసిడెన్సీలో మిలిటరీ ఫోర్స్ ఎప్పుడూ ఉపయోగించలేదు .ఆయన చేసిన వాగ్దానాలు భంగం కాలేదు నెరవేర్చాడు. అధోస్థితిలో ఉన్నప్రజలను ఆర్ధికంగా ఉచ్చ స్థితికి తెచ్చాడు ఇదంతా న్యూడీల్  వలన సాధించిన దేశప్రగతి .

  ఐసెన్ హోవర్ గొప్పతనం అంతా అసూయలో ,లేక ఆక్రమణ లేక దూకుడు దుందుడుకు స్వభావం లో ,లేక అత్యాశతో ప్రపంచ కుబేరుడు కావాలన్న కోరికతో కాదు .కేవలం సింప్లిసిటీ ,సంయమనం వల్లనే సాధించాడు .ఇవి తనను తాను నిగ్రహించుకోవటానికి తోడ్పడి,ఇతరులను నియంత్రించటానికి తోడ్పడ్డాయి .అదేకాలమ్ లో ఆయన సమకాలికులైన హిట్లర్  ముసోలిని ,స్టాలిన్ అనే విజేతలకంటే అతి భిన్నమైన ప్రవృత్తి ఉన్నవాడు ఐసెన్ హోవర్ ..అలానే మేకార్ధర,పాట్టన్ లకు భిన్నమైనవాడు అంతకు ముందూకాలమ్ లోని అలెగ్జాండర్ ,xerxes ,నెపోలియన్ లకూ చాలా భిన్నమైన వాడు .ఇంతకీ అతని లోని గొప్పగుణం  ఆశ అత్యాశకాదు సెల్ఫ్ మాస్టరీ అంటేస్వీయ స్వావలంబన .అదే స్వీయ అవగాహన -సెల్ఫ్ అవేర్ నెస్  స్వీయ నిగ్రహణ -టెంపెరెన్స్. అదే అందరి ఆదర్శం కావాలి .

  ఐసెన్ హోవర్ కు ప్రేరణ అతని తల్లి .ఆమె ఎప్పుడూ అతనికి ఒక సామెత చెప్పేది -”కోపం పై నియంత్రణ ఉన్నవాడు మహా బలశాలికన్న శక్తి మంతుడు”.అలాగే ”తననను తాను నియంత్రించుకొన్నవాడు ఒక మహానగరాన్ని ఆక్రమించినవాడికంటే బలవంతుడు ”ఇదే ఐక్ ను సరైన మార్గం లో నిలబెట్టింది .అలాగే రోమ్ కు చెందిన స్తాయిక్ ఫిలాసఫర్ ”సెనేకా వేదాంతి” రాజ్యపాలకులైన తన శిష్యులకు ”Most powerful is he who has himself in his own power ” అని ఉపదేశించేవాడు .

కనుక అయిసేన్ హోవర్ ”తనను తాను జయించి ,ప్రపంచాన్ని జయించాడు ”అని మనం గుర్తించాలి అదే ఆదర్శం కావాలి .

ఆధారం -రియాన్ హాలిడే రాసిన ”డిసిప్లిన్ ఈజ్ డేస్టిని”

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -11-12-22-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్ 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం48వ భాగం.11.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం48వ భాగం.11.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 15వ భాగం.11.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 15వ భాగం.11.12.22

Video link

Video link

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం47వ భాగం.10.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం47వ భాగం.10.12.22

Video link

Video link

Video link

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 14వ భాగం.9.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 14వ భాగం.9.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీ శంకర విజయం.,22వ భాగం

శ్రీ శంకర విజయం.,22వ భాగం

Video link

Posted in రచనలు | Leave a comment

మా మనవడు Sankalp, మాధురి ల ఎంగేజ్మెంట్ లో గబ్బిట ఫ్యామిలీ

Posted in సమయం - సందర్భం | Leave a comment

శ్రీ శంకర విజయం.21వభాగం

శ్రీ శంకర విజయం.21వభాగం

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 13వ భాగం.7.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 13వ భాగం.7.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 46వ భాగం.7.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 46వ భాగం.7.12.22

Video link

Video link

Posted in రచనలు | Leave a comment

కృష్ణాజిల్లా ఉయ్యూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీసువర్చలాంజనేయస్వామి వారి సన్నిధిలో హనుమద్వత్రం టీటీడీ ఎస్.వి.బి.సి.భక్తి ఛానల్ లో ప్రసారం జరిగిన న్యూస్ క్లిప్పింగ్

కృష్ణాజిల్లా ఉయ్యూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీసువర్చలాంజనేయస్వామి వారి సన్నిధిలో హనుమద్వత్రం టీటీడీ ఎస్.వి.బి.సి.భక్తి ఛానల్ లో ప్రసారం జరిగిన న్యూస్ క్లిప్పింగ్

Video link

Posted in రచనలు | Leave a comment

  మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -373

  మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -373

·         373-నటి ,ప్రవీణా ఆర్ట్స్ స్థాపకురాలు  ‘’కేరాఫ్ కంచరపాలెం ‘’సినీ నిర్మాత –పరుచూరి విజయ ప్రవీణ

·         పరుచూరి విజయ ప్రవీణ తెలుగు సినిమా నటి, నిర్మాత. కేరాఫ్ కంచరపాలెం సినిమాను నిర్మించడమేకాకుండా అందులోని ఒక ప్రధానపాత్రలో నటించింది.[

జీవిత విశేషాలు

ఆమె ప్రవాసభారతీయురాలు, న్యూయార్క్ లో సెయింట్ జార్జ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ లో వైద్యవిద్యనభ్యసించి కార్డియాలజిస్టుగా ఉంది. ఆమె తల్లిదండ్రులు తెలుగు భాష నేపద్యం కలవారు. చిన్నతనంలో తెలుగు చిత్రాల పట్ల ఆకర్షితురాలై ఫిల్మ్‌ స్కూలు లో చేరింది.[2] ఆమె తన స్నేహితురాలిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు దర్శకుడు వెంకటేష్ మహాతో మొదలైన పరిచయం కథ వినడంతో ఆగలేదు ఏకంగా సినిమా తీసే దాకా వెళ్లిపోయింది. సలీమా పాత్రకు ఎన్ని ఆడిషన్స్ చేసినా ఎవరు సెట్ కాకపోవడంతో ఆలస్యం జరగడం మొదలైంది. ఇలాగే అయితే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందనే భయంతో సలీమాగా తనే నటించడానికి రెడీ అయ్యారు ప్రవీణ. స్కైప్ ద్వారా వెంకటేష్ మహా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు.[3]

సంస్థలు

ప్రవీణ గారు “పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్” ని స్థాపించారు మరియు తెలుగు సినీ దర్శకుడైన వెంకటేష్ మహా గారితో “మహాయాన మోషన్ పిక్చర్స్” కి ఈమె భాగస్వామ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.

374-తెలుగు ,హిందీ సినీనిర్మాత ,జ్వాలాద్వీపరహస్యం ,ఇద్దరుమొనగాళ్ళు నిర్మాత –పి.మల్లికార్జునరావు

పర్వతనేని మల్లిఖార్జునరావు సుప్రసిద్ధ సినిమా నిర్మాత.ఆయన 70వ దశకంలో తెలుగులో అనేక మంచి చిత్రాలను నిర్మించారు

జీవిత విశేషాలు

ఆయన 1935 జూలై 27న కృష్ణా జిల్లాలో జన్మించారు.

సినిమా ప్రస్థానం

ఆయన సినిమాలపై మక్కువతో మధుపిక్చర్‌, భారతీ ఇంటర్‌, నేషనల్‌, సునందిని పిక్చర్స్‌ పతాకంపై పలు తెలుగుహిందీ చిత్రాలను నిర్మించారు. 1965లో జ్వాలాద్వీప రహస్యం (కాంతారావు- విఠలాచార్య)..ఆయన తొలి చిత్రం. ఆ తర్వాత ఇద్దరు మొనగాళ్ళు, మంచి కుటుంబం, మంచి మిత్రులుఇంటి గౌరవం, ఇంటికోడలు, మహాబలుడు, నేనంటే నేనే తదితర చిత్రాలను నిర్మించారు. హిందీలో హిమ్మత్‌ (జితేంద్రతో), కీమత్‌ (ధర్మేంద్ర, రేఖ), మౌసుమ్‌ (సంజరుకుమార్‌) చిత్రాలను నిర్మించారు. 1976లో ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసలు లభించాయి. ఇవికాక సంజోగ్‌, ఆగాడిన్‌ ఆదిరాత్‌, ఏతో ఖనాల్‌ హోగయా, ఏ దేశ్‌, ఈశ్వర్‌ తదితర చిత్రాలు నిర్మించారు. జ్వాలాద్వీప రహస్యం, ఇద్దరు మొనగాళ్లు, మంచి కుటుంబం, మంచి మిత్రులు, ఇంటి గౌరవం, ఇంటి కోడలు, మహాబలుడు, నేనంటే నేనే లాంటి చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందారు. బాలీవుడ్‌ లో కూడా హిమ్మత్, కీమత్, వౌసమ్, సంజోగ్, ఏతో ఖమాల్ హోగయా, ఏ దేశ్, ఈశ్వర్ వంటి చిత్రాలను నిర్మించి తెలుగు పతాకాన్ని ముంబాయిలో ఎగురవేశారు. 1976లో రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు.[1]

వ్యక్తిగత జీవితం

ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మరణం

పర్వతనేని మల్లిఖార్జునరావు (76) 2012 ఫిబ్రవరి 21 న హైదరాబాద్‌లోని మెడ్విన్‌ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు.

375-తెలుగు హిందీ బెంగాలీ సినీ దర్శకుడు ,ఆత్రేయగారి శిష్యుడు ,హిందీ,బెంగాలీ  పాండవ వనవాస చిత్ర నిర్మాత ఇంటింటి రామాయణం సినీ ఫేం –పి.సాంబశివరావు

పర్వతనేని సాంబశివరావు సినిమా దర్శకుడు. ఆయన సుమారు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో తెలుగుతో పాటు హిందీబెంగాలీ చిత్రాలు కూడా ఉన్నాయి

జీవిత విశేషాలు

ఆయన 1935 సెప్టెంబరు 20 న ఏలూరులో జన్మించారు. బి.ఎస్.సి. వరకూ ఏలూరులోనే చదువుకున్నారు. డిగ్రీ పూర్తయ్యేటప్పటికి ఆయన నాన్నగారు చనిపోయారు. తరువాత ఆయన చదువు కొనసాగలేదు. ఆయన అన్నయ్య “నవశక్తి” గంగాధరరావుగారు అప్పటికే చిత్రపరిశ్రమలో స్టిల్ ఫోటోగ్రాఫర్ గా స్థిరపడ్డారు. ఆయన దగ్గరకు వెళ్లడంతో విక్రమ్ లాబరేటరీలో ఆఫ్రెంటీస్ గా చేర్పించారు. ఏడాది అక్కడ పనిచేసిన తర్వాత 1959లో సారథీ సూడియోస్ వారి ల్యాబ్ లో చేరారు. అయితే ఎందువల్లనో గానీ ఆయనకు తాను చేస్తున్న ఉద్యోగం నచ్చలేదు. మానేద్దామనుకున్న తరుణంలో ఆయన అన్నయ్య “మా ఇంటి మహాలక్ష్మి” చిత్ర నిర్మాణం ప్రారంభించారు. హైదరాబాదులో పూర్తి స్థాయిలో రూపుదిదుకున్న తొలి చిత్రం అదే. ఆయన సొంత సినిమా కావడ చేత ఆయన ఉద్యోగం వరిలేసి ఆ చిత్రనిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఆ చిత్ర దర్శకుడు రామినీడు గారి దగ్గర అసిస్టెంట్ గా చేరడంతో పాటు ప్రాడక్షన్ పనులు కూడా పర్యవేక్షించే వారాయన. ఆ సినిమా పూర్తయిన తర్వాత తాపీ చాణక్య గారి దగ్గర “జల్సారాయుడు” చిత్రానికి, సి.ఎస్.రా వుగారి దగ్గర “పెళ్లికాని పిల్లలు” చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. సి.ఎస్.రావుగారి దగ్గర చాలా సినిమాలకు పనిచేశారు.

ఆత్రేయ గారి వద్ద శిష్యరికం

ఆయన కొంతకాలం ఆదుర్తి సుబ్బారావుగారి దగ్గర పనిచేశారు. సుబ్బారావు గారి చిత్రాలకు ఆత్రేయ గారు రచయిత. రాసే అలవాటు ఆత్రేయగారికి లేనందువల్ల ఆయన డిక్లేట్ చేస్తుంటే అసిస్టెంట్ డైరెక్టర్ రాసుకోవాలి. అందుకే ఆదుర్తి సుబ్బారావుగారు సాంబశివరావు గారిని ఆయన దగ్గరకి రాసుకొనే నిమిత్తం పంపించే వారు. అలా ఓ ఏడాది పాటు ఆత్రేయగారి శిష్యరికం చేశారు. అలాగే అవకాశం దొరికినప్పుడల్లా ఎడిటర్, డైరెక్టర్ అక్కినేని సంజీవి గారి దగ్గరకు వెళ్లి ఎడిటింగ్ నేర్చుకునేవారు.

బెంగాలీ లోకి “పాండవ వనవాసం

ఎన్.టి.రామారావుఎస్.వి.రంగారావుసావిత్రి వంటి ఉద్దండుల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ‘పాండవ వనవాసం” చిత్రాన్ని ఆ చిత్ర నిర్మాత ఎ.ఎస్.ఆర్. ఆంజనేయులు, సాంబశివరావుగారి అన్నయ్య బెంగాలీ లో డబ్ చేసారు. బెంగాలీలోనికి అనువదింపబడిన తొలి చిత్రం అది. దీని డబ్బింగ్ బాద్యతలను సాంబశివరావుగారే నిర్వహించారు. దీనికోసం ఆయన కలకత్తా వెళ్ళి రెండు నెలలు ఉండి డబ్ చేసారు. “పాండబేర్ బనవాస్” పేరుతో విడుదలైన ఆ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది.

దర్శకునిగా

దర్శకునిగా ఆయనకు తొలి అవకాశాన్ని ఆయన తండ్రిగారు యిచ్చారు. హైదరాబాద్ మూవీస్ పేరిట ఒక సంస్థను నెలకొల్పి ఆయనతో సినిమా చేయడానికి సన్నాహాలు ప్రారంభించారాయన. అయితే ముందే ఒక షరతు పెట్టారాయన. కథ ఏమిటో దాన్ని ఎలా తీయాలో వివరంగా రాసివ్వమని, అది నచ్చితేనే సినిమా తీయుటకు అంగీకరిస్తానని తన తండ్రి చెప్పారు. అపుడు సాంబశివరావుగారు చెప్పిన “అర్థరాత్రి” సినిమా కథ నచ్చి సినిమా నిర్మించారు. దర్శకుడిగా అదే ఆయన తొలి సినిమా. జగ్గయ్య గారు హీరో, గ్రూప్ డాన్సర్ అయిన భారతికి హీరోయిన్‌గా ఇదే తొలి చిత్రం. ఆ సమయంలో ప్రముఖ దర్శకుడు బి.ఎన్.రెడ్డి గారు కూడా తాన “బంగారు పంజరం” సినిమాలో ఈయన మార్గాన్ని అనుసరించారు. అర్థరాత్రి సినిమా ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టింది. తరువాత అంత గుర్తింపు తెచ్చిన సినిమాలు రాలేదు.

ఇంటింటి రామాయణం

ఏలూరులో ఉంటున్న నిర్మాత, దర్శకుడైన విజయబాపినీడు గారు ఆయన స్నేహితుడు. సాంబశివరావు గారు దర్శకత్వం వహించిన కొన్ని సినిమూలు చూసి ఆయన “రంభ ఊర్వశి మేనక(1976) చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. కొద్ది కాలం విరామం తర్వాత చేసిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత ఆయనకు మళ్లీ వరుసగా అవకాశాలు ఆయనకు వచ్చాయి. “రంభ ఊర్వశి మేనక” చిత్రం షూటింగ్ జరుగుతుండగానే నవతా కృష్ణంరాజు గారు ఓ సినిమా చేయమని అడిగారు. ఆయన కూడా ఏలూరులో ఆయన స్నేహితుడు. ఇదే ‘ఇంటింటి రామాయణం‘. ఆ సినిమా పెద్ద హిట్ అయి ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.

హిందీ సినిమా ప్రస్థానం

ఆయన ప్రముఖ నిర్మాత, సత్యచిత్ర అధినేత అయిన సత్యనారాయణ గారి కుమార రాజాకొత్తపేట రౌడీఉద్దండుడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఉద్దండుడు చిత్రం ప్లాప్ అయింది. ఆయన దర్శకత్వం వహించిన ఇంటింటి రామాయణం యొక్క ఘనవిజయాన్ని చూసిన నాగిరెడ్డి గారు గుండమ్మ కథ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయమని కోరారు. గుండమ్మ కథ హిందీలో “స్వయంవర్” పేరుతో ప్రారంభమైనది. ఆ చిత్రానికి ఎన్.టి.ఆర్ పాత్రను సంజీవ్ కుమార్, ఎ.ఎన్.ఆర్ పాత్రను శశికపూర్, సావిత్రి పాత్రను విద్యాసిన్హా, సూర్యకాంతం పాత్రను నాదీరా పోషించారు.

దర్శకత్వం వహించిన సినిమాలు

1.    అర్ధరాత్రి (1968)

2.    భలే మోసగాడు (1972)

3.    వంశోధ్ధారకుడు (1972)

4.    నిండు కుటుంబం (1973)

5.    ఉత్తమ ఇల్లాలు (1974)

6.    అమ్మాయిలూ జాగ్రత్త (1975)

7.    రంభ ఊర్వశి మేనక (1977)

8.    మనస్సాక్షి (1977)

9.    కలియుగ స్త్రీ (1978)

10.  కుమారరాజా (1978)

11.  ఇంటింటి రామాయణం (1979)

12.  అల్లరి బావ (1980)

13.  కొత్తపేట రౌడీ (1980)

14.  ప్రణయ గీతం (1981)

15.  ఈనాడు (1982)

16.  ఎంత ఘాటు ప్రేమయో (1982)

17.  ప్రేమ నక్షత్రం (1982)

18.  పెళ్ళి చూపులు (1983)

19.  ఉద్దండుడు (1984)

20.  మృగతృష్ణ (1992)

నిర్మించిన సినిమాలు

1.    ఇదికాదు ముగింపు (1983)

వ్యక్తిగత జీవితం

ఆయనకు ఇద్దరు పిల్లలు. 1990 నుండి సీరియల్స్ కి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో విజయవంతమైన “సత్యం” సినిమాను బెంగాలీ లోనికి రీమేక్ చేసారాయన. అలాగే అనేక టెలీఫిల్మ్‌ లను కూడా రూపొందిస్తున్నారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-12-22-ఉయ్యూరు 

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 12వ భాగం.5.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 12వ భాగం.5.12.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 45వ భాగం.5.12.22బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 45వ భాగం.5.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 45వ భాగం.5.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -371

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -371

· 371-మల్లయోధుడు ,టైగర ప్రొడక్షన్ అధినేత ,రేచుక్క పగటి చుక్క లో సినీ ఎంట్రీ ,కిమ్మీర ఘటోత్కచ పాత్రధారి ,అసాధ్యుడు ఆకహందుడు సినీ నిర్మాత –నెల్లూరు కాంతారావు

· నెల్లూరు కాంతారావు చలన చిత్ర నటుడు, వస్తాడు, సినిమా నిర్మాత. అనేక సినిమాలలో ప్రతినాయక పాత్ర పోషించాడు. టైగర్ ప్రొడక్షన్స్ అనే చిత్రనిర్మాణ సంస్థను ఎస్.హెచ్.హుసేన్ అనే వ్యక్తితో కలిసి స్థాపించి కొన్ని చిత్రాలను నిర్మించాడు. ఇతనికి నెల్లూరులో కనకమహల్ అనే సినిమా ప్రదర్శనశాల ఉండేది.

జీవిత విశేషాలు
ఇతడు నెల్లూరులో 1931, జనవరి 24న జన్మించాడు. నెల్లూరు వి.ఆర్.కాలేజిలో ఇంటర్‌మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇతనికి ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. చిన్నతనం నుండే శరీరవ్యాయామం చేస్తూ, దేహధారుఢ్యాన్ని పెంచుకున్నాడు. 1948 నుండి 1956 వరకు ఆంధ్ర, ఉమ్మడి మద్రాసు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో కుస్తీ పోటీల్లో పాల్గొంటూ ఎందరో వస్తాదులను ఓడించి అనేక బిరుదులు, బహుమతులు, ఛాంపియన్‌షిప్‌లు సంపాదించాడు. ‘ఆంధ్రా టైగర్’ అనే బిరుదును పొందాడు.1952లో ఇండియా ఒలింపిక్ గేమ్స్‌కు ఉమ్మడి మద్రాసురాష్ట్ర ప్రతినిధిగా, 1956లో పోలాండ్ దేశం వార్సాలో జరిగిన వరల్డ్ యూత్ ఫెస్టివల్‌కు భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నాడు[1]. 1955 ప్రాంతాల్లో నెల్లూరుకు మల్లయుద్ధ యోధులను పిలిపించి నెల్లూరు వి .ఆర్క.కళాశాల మైదానంలో పోటీలు నిర్వహించాడు. కింగ్ కాంగ్ , దారాసింగ్ వంటిప్రసిద్దుల కుస్తీపోటీలు నెల్లూరివారికి చూచే అవకాశం కలిగింది. కొన్ని కుస్తీపోటీలలో కాంతారావు కూడా పాల్గొన్నాడు. ఆత్మీయులు ‘కాంతం’ అనే పిలిచేవారు. నెల్లూరులో ఉన్న కనకమహల్ థియేటర్‌లో ఇతడు, ఉమ్మడి కుటుంబంలో ఇతరులు కూడా భాగస్వాములు . కనకమహల్ వెనక భాగంలో వ్యాయామశాల, కుస్తిగరిడి ఎర్పాటుచేసి స్థానికులకు వ్యాయామం చేసుకొనే వీలు కల్పించాడు. 1959లో రేచుక్క-పగటిచుక్క సినిమాలో వస్తాదు పాత్ర ద్వారా చిత్రసీమలో ప్రవేశించి నటుడిగా, నిర్మాతగా మారాడు. టైగర్ ఫిలింస్ బ్యానరు మీదనే సినిమాలు తీసాడు. ఇతణ్ణి సినిమాల్లో ప్రవేశపెట్టింది ఎన్.టి,ఆర్.కు సంబంధిచిన నిర్మాణసంస్థ స్వస్తిశ్రీ ఫిలిమ్స్. పరిశ్రమకు వచ్చిన కొత్తలోనే ఇతడు ఎందరికో స్నేహపాత్రుడైనాడు. నెల్లూరు కాంతారావు తోకలిసి హుస్సేన్ అనే మరొక వ్యక్తి టైగర్ ఫిలింస్.లో భాగ స్వామిగా ఉండేవాడు. కొన్ని హిందీ సినిమాలలో కూడా కాంతారావు నటించాడు. అంతగా అనుభవం లేకున్నా కేవలం తన మంచితనంతోనే నిర్మాతగా మారి అసాధ్యుడు, అఖండుడు లాంటి సినిమాలను నిర్మించాడు.

కాంతారావు నెల్లూరు వామపక్ష రాజకీయాలకు అండదండగా ఉన్నాడు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలినపుడు మార్క్సిస్టు కమ్యూనిస్టుపార్టీవైపు వెళ్ళాడు. ఇతడు 1970, అక్టోబరు 8వ తేదీ నూజివీడులో ఆసుపత్రిలో మరణించాడు[2].

చిత్రరంగం
నటుడిగా

  1. బొబ్బిలి యుద్ధం (1964) – మల్లయోధుడు
  2. అంతస్తులు (1965)
  3. జమీందార్ (1965) – మూర్తి
  4. జ్వాలాద్వీప రహస్యం (1965)
  5. నర్తనశాల (1965) – మల్లయోధుడు
  6. పాండవ వనవాసం (1965) – కిమీరుడు
  7. వీరాభిమన్యు (1965) – ఘటోత్కచుడు
  8. గూఢచారి 116 (1966)
  9. అసాధ్యుడు (1967)
  10. ఇద్దరు మొనగాళ్లు (1967)
  11. కంచుకోట (1967)
  12. నిలువు దోపిడి (1968)
  13. నేనంటే నేనే (1968)
  14. వింత కాపురం (1968) – పులి
  15. ప్రేమ మనసులు (1969)
  16. అఖండుడు (1970)
  17. అగ్నిపరీక్ష (1970)
  18. రౌడీరాణి (1970)
  19. అల్లుడే మేనల్లుడు (1970)
  20. అందరికీ మొనగాడు (1971)
  21. భలేపాప (1971)

నిర్మాతగా

  1. సర్వర్ సుందరం (1966)
  2. నువ్వే (1967)
  3. అసాధ్యుడు (1967)
  4. అఖండుడు (1970)

372-కవి ,పఠాభిపంచాంగం ఫిడేలు రాగాలు డజన్ ఫేం ,తెలుగు,కన్నడ సినీ నిర్మాత .సంస్కార దర్శకుడు, స్వర్ణకమల విజేత –పఠాభి
తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి ప్రముఖ తెలుగు కవి, తెలుగు, కన్నడ సినిమా నిర్మాత, దర్శకుడు. పఠాభిగా అతను ప్రసిద్ధుడు. ఫిడేలు రాగాల డజన్‌, పఠాభి పన్‌చాంగం అనేవి అతను ప్రసిద్ధ రచనలు. అతను తెలుగులో పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం సినిమాలు నిర్మించాడు. కన్నడ సినిమా రంగానికి తొలి స్వర్ణ కమలం సాధించిపెట్టిన సంస్కార చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. చండ మారుత, శృంగార మాస, దేవర కాడు అనే కన్నడ సినిమాలను నిర్మించాడు. అతను బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యం, సినిమాలేగాక రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా కృషి చేసాడు.
జీవిత విశేషాలు
పఠాభి 1919 ఫిబ్రవరి 19 న నెల్లూరులో జన్మించాడు. తండ్రి పేరు రామిరెడ్డి. భూస్వామి. మహాత్మా గాంధీ వారి ఇంటికి వచ్చినపుడు, అతను స్ఫూర్తితో అంతా స్వాతంత్ర్య సమరంలోకి దూకారు. రవీంద్రనాధ టాగూరు స్ఫూర్తితో పఠాభి శాంతినికేతన్‌కు వెళ్ళి చదువుకున్నాడు. పట్టభద్రుడయ్యాక కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చదివాడు. 1938లో కలకత్తా నుండి తిరిగివచ్చి కొన్నాళ్ళు గూడూరులో కుటుంబ వ్యాపారమైన అభ్రకం ఎగుమతి వ్యాపారం చేసాడు. తరువాత అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో గణితం చదివాడు. అమెరికా వెళ్లేముందే ఫిడేలు రాగాల డజన్‌ రచించాడు. తెలుగు ఆధునిక కవిత్వంలో ఇది కొత్త పుంతలు తొక్కింది. ఇప్పటికీ దానికి ఆదరణ ఉండడం గమనార్హం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యంలో చేరాలని అమెరికా బలవంతపెట్టింది. బ్రిటిషువాళ్లు భారతీయుల్ని జైళ్లలో నెట్టినందుకు నిరసనగా సైన్యంలో చేరేందుకు నిరాకరించారు. సాహసోపేత యాత్రతో అమెరికా వదిలి దక్షిణ అమెరికా, ఆఫ్రికాల మీదుగా నౌకలో భారత్‌ చేరుకున్నాడు.

దేశంలో అడుగుపెట్టాక 1947లో స్నేహలతా పావెల్‌ అనే మహిళను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆమె నటి. సామాజిక కార్యకర్త కూడా. 1925 హేడెన్లో జన్మించిన స్నేహలతా పావెల్ పూర్తిపేరు స్నేహలతా జాయిస్ పాట్రిషియా పావెల్. తల్లి లీలావతీ ఘోష్ అనే బెంగాలీ మహిళ, తండ్రి జేమ్స్ ఎబనైజర్ తంగరాజ్ పావెల్ అనే తమిళుడు. ఆమె కోసం అపారమైన ఐశ్వర్యాన్ని సైతం వదులుకున్నాడు. దంపతులిద్దరూ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్ వ్యవస్థాపక సభ్యుల్లో అతనుొకడు. సోషలిస్టు పార్టీలో పనిచేశాడు. వీరికి ఇద్దరు సంతానము. కుమారుడు కోణార్క్ రెడ్డి ప్రముఖ ఫ్లెమెంకో గిటార్ వాద్యకారుడు. కూతురు నందనారెడ్డి కార్మిక న్యాయవాది, సామాజిక సేవా కార్యకర్త. 1947లో మదరాసులో ఫోకస్ అనే ఆంగ్ల వారపత్రిక నెలకొల్పి 36 వారాలు వెలువరించాక నిలిచిపోయింది. దీనికి స్నేహలత ప్రచురణకర్తగా వ్యవహరించగా, టి.పి.ఉన్నికృష్ణన్ సంపాదక బాధ్యతలు నిర్వర్తించాడు.

కె.వి.రెడ్డితో కలిసి జయంతి పిక్చర్స్‌ను స్థాపించి తెలుగు చిత్రాలు తీశారు. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అవార్డు దక్కించుకుంది. 1971లో సంస్కార చిత్రం రాష్ట్రపతి నుంచి స్వర్ణకమలం అందుకుంది. ఈ సినిమాలో అతను భార్య స్నేహలత ఒక ప్రధాన పాత్ర ధరించింది. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం అనుభవించి, అనారోగ్యంతో స్నేహలత 1977లో మరణించింది.

87 ఏళ్ళ వయసులో 2006 మే 6న పఠాభి బెంగుళూరులో మరణించాడు.

పఠాభి గురించి
· పఠాభి పంచాంగంలోని పసిడి పలుకుల విటమిన్‌-బి గుళికలను రోజుకొకటి చొప్పున సేవిస్తే తెలుగువాడి మనస్సుకి ఆరోగ్యము, ఉల్లాసము సిద్ధిస్తాయని నేను గ్యారంటీగా చెప్పగలను. ఏ సిద్ధ మకరధ్వజానికి, వసంత కుసుమాకరానికీ లేని పునరుజ్జీవన శక్తి ఈ మాత్రలకుంది. – అని మహాకవి శ్రీశ్రీ అతనుకు కితాబిచ్చాడు.

· భావ కవిత్వం మీద పనిగట్టుకుని దండయాత్ర చేసినవాడు పఠాభి. ఫిడేలు రాగాల డజన్ భావకవిత్వ హేళన ప్రతిభావంతంగా చేసిన కావ్యం. శుక్లపక్షంలా జడ దృక్పథంతో భావకవిత్వాన్ని హేళన చేసిన కావ్యం కాదిది. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్రాణవంతమైన హేళన ఇది. – వెల్చేరు వారాయణరావు [1]

· 1930-40ల మధ్య భావ కవిత్వం మీద తిరుగుబాటు చేసి క్రొత్త ప్రయోగాలు చేసిన కవులు … భావ ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు. ఛందస్సు ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శిష్ట్లా, పఠాభి. – రావి రంగారావు[2]

· 2000 సంవత్సరానికి అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి అవార్డును పఠాబికి ఇచ్చారు.

· తెలుగులో ముద్రింపబడ్డ తొలి తెలుగు వచనకవితల సంపుటి “ఫిడేలు రాగాల డజన్”

· 1973లో నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయం పఠాభి ఫిడేలు రాగాల డజన్, కయిత నా దయిత పుస్తకాలను పునర్ముద్రణ చేసింది.

· మనసు ఫౌండేషన్, (బెంగుళూరు) పఠాభి శతజయంతి సందర్భంగా, 2019 ఫిబ్రవరి 19న పఠాభి లభ్య సమగ్ర రచనల సంపుటాన్నినెల్లూరులో జరిగిన శతజయంతి సభలో విడుదల చేసింది. ఈ సంపుటానికి డాక్టర్ ఆర్.వి.సుందరం, డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, పారా అశోక్ సంపాదకులు.

రచనలు
· ఫిడేలు రాగాల డజన్

· కయిత‌ నా దయిత

· పఠాభి పన్‌చాంగం

ఉదాహరణగా కొన్ని కవితలు

పఠాభి కథలు, వ్యాసాలు, ఇంగ్లీషు కవితలు, జాబులు,

గణిత సమస్యలను సాధించేందుకు చేసిన కృషి,

తదితరాలు పఠాభి లభ్య సమగ్ర రచనల సంపుటంలో

చేర్చబడినవి.

నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరగ దంతాను
చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని
చాల దండిస్తాను…
అనుసరిస్తాను నవీన పంథా, కానీ
భావకవిన్ మాత్రము కాను నే
నహంభావకవిని.

మహానగరము మీద మబ్బుగమ్మి
గర్జిస్తున్నది
దేవుని ఏరోప్లేనుల్ భువికి దిగుచుననటుల

క్రాస్వర్డు పజిల్ లాగున్న
నీ కన్నులను సాల్వుజేసే మహాభాగ్యం
ఏ మానవునిదోగదా!

వాకు విచిత్రంబగు భావాలు కలవు
నా కన్నులందున టెలిస్కోపులు
మయిక్రాస్కోపులున్నవి

సినిమాలు
· సంస్కార (1970)

· చండమారుత (1977)

· నిమజ్జనం (1979)

· శృంగార మాస (1984)

· దేవర కాడు (1993)

· పెళ్లినాటి ప్రమాణాలు

· శ్రీకృష్ణార్జున యుద్ధం

· భాగ్యచక్రం

సశేషం
శ్రీ హనుమద్వ్రతం శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-5-12-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 11వ భాగం.4.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 11వ భాగం.4.12.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 43వ భాగం.3.12.22బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 43వ భాగం.3.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 43వ భాగం.3.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

బహుముఖ సేవాపరాయణి ,సహృదయ సంస్కారిణి ,స్వాతంత్రోద్యమ వీర నారి -ఓరుగంటి మహలక్ష్మమ్మ(వ్యాసం)-గబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -డిసెంబర్ 01/12/2022 గబ్బిట దుర్గాప్రసాద్

బహుముఖ సేవాపరాయణి ,సహృదయ సంస్కారిణి ,స్వాతంత్రోద్యమ వీర నారి -ఓరుగంటి మహలక్ష్మమ్మ(వ్యాసం)-గబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -డిసెంబర్ 01/12/2022 గబ్బిట దుర్గాప్రసాద్ నెల్లూరు జిల్లా కావలిలో 1884లో సంపన్నులైన తూములూరి శివకామయ్య ,రమణమ్మ దంపతులకు మహాలక్ష్మమ్మ జన్మించింది .ఆడపిల్లలకు బడి లేకపోవటంతో ఇంట్లోనే మంచి గ్రంథాలు చదివి గొప్ప పాండిత్యం సాధించింది .పడవకొండవ ఏట 1895లో కావలిలో నిరతాన్న దాతలైనలైన కుటుంబం లోని ఓరుగంటి వెంకట సుబ్బయ్యతో వివాహం జరిగింది .పెండ్లినాటికి ఆయన హైస్కూల్ విద్యార్దిమాత్రమే అయిన ఆయన తర్వాత పై చదువులు చదివి తాత, తండ్రిలాగా లాయరయ్యాడు .ఆయుర్వేదంపై మహా అభిరుచి ఉండటంతో ఆమందులు తయారు చేసి అమ్ముతూ వైద్యం చేసేవాడు .92ఏళ్ళ వయసులో ‘’ఆయుర్వేద యోగ సింధు ‘’అనే ఉద్గ్రంథం రాసిన మహా వైద్య శిఖామణి వెంకట సుబ్బయ్య . వెంకట సుబ్బయ్యకు దేశాభిమానం హెచ్చు .దేశ విషయాలు తెలుసుకొంటూ అందరికీ చెప్పేవాడు .మహాలక్ష్మమ్మ కాపురానికి రావటం తోనే రాజకీయాలతో పాటు భర్త ఆశయాలకు కూడా అలవాటు పడింది .దేశాభిమానం జాలి సేవాభావం ఆమెకు స్వతస్సిద్ధంగా అలవడినాయి . స్వయంగా వంట చేసి ,ఆర్తితోఅన్నదానం చేసేది .కష్టాలు, బాధలలో ఉన్నవారికి చేయూతనిచ్చి సాయం చేసి తృప్తి చెందేది ..1898నుంచే స్వదేశీ చేనేత వస్త్రాలు ధరించటం ప్రారంభించి ,విదేశీ వస్త్రాలను బహిష్కరించింది .అప్పటికి ఖాదీ అంటేవరికీ తెలీదు .గాంధీ ఇంకాదక్షిణాఫ్రికాలోనే ఉండ టం తో ఆయనకూ ఆభావన లేనేలేదు .అప్పటికే తిలక్ విదేశీ వస్తు వస్త్ర బహిష్కరణ,స్వదేశీ వస్తు వస్త్ర అభిమానం భారతస్వాతంత్ర్యోద్యమానికి సాధనాలు అని ఎలుగెత్తి చాటాడు .తిలక్ ప్రబోధంతో మహాలక్ష్మమ్మ కావలిలో స్వదేశీ వస్త్ర విక్రయ శాల స్థాపించింది .మంచి రంగులు ,జరీ పనితనంతో ఆ వస్త్రాలు మహిళలను విపరీతంగా ఆకర్షించాయి .చేనేత వారికి చేతినిండా పనిదొరికి, గొప్ప ఉపాధి లభించింది .. ఆమెకు అది గొప్ప పండుగ అయింది . 1905లో బెంగాల్ విభజన జరిగి ,బ్రిటిష్ ప్రభుత్వం పై ప్రజలకు విముఖత పెరిగింది .బహిరంగ జాతీయోద్యమం చేయాల్సిందే అని మహాలక్ష్మమ్మ దంపతులు భావించారు .సంగీత సమాజం ,భక్త సమాజం స్థాపించి ,నగర సంకీర్తన చేస్తూ ,నాలుగురోడ్ల కూడలి లో ఉపన్యాసాలిస్తూ ,దేశ భక్తీ స్వాతంత్రేచ్ఛ ప్రచారంచేశారు .ఇది తిలక్ గారి గణపతి ఉత్సవాలలాగా ఊప౦దు కొని వినూత్న ప్రయోగంగా ఆంధ్రదేశం లో జాతీయోద్యమానికి తోడ్పడింది ..దేశంలోని స్త్రీలు జాతీయోద్యమం లో చేరి చురుకుకుగా పని చేయాలని భావించి కావలి లో 1910లో మహిళాసమాజం ఏర్పరచి మహాలక్ష్మమ్మ కార్యదర్శిగా ఉంటూ ,ఆత్మ విశ్వాసం ,మహిళాభ్యుదయం పట్ల అచంచల విశ్వాసం ,దేశభక్తిని రుజువు చేసుకొన్నది .ఆకాలానికి అంతటి సాహసం చేసిన మహిళలేనే లేదు అనిపించుకొన్నది . బాలికా విద్యా వ్యాప్తికోసం కావలిలో 1912లో బాలికా పాఠశాలస్థాపించి ,తన ఇంట్లో రాత్రి పాఠశాల కూడా నిర్వహించింది .పదిమందికి ప్రయోజనకరమైన పని చేయాలనీ ,నవసమాజానికి దారితీయాలని ఆమె నిత్యం ఆలోచనలతో ఉండేది 1914-15లో కర్నూలు లో శ్రీ ముత్తరాజు వెంకట కృష్ణయ్య బాలవితంతువైన తనకుమార్తెకు విధవా పునర్వివాహం చేశాడని తెలుసుకొని చాలా సంతోషించి ఆకుటుంబాన్ని కావలికి ఆహ్వానించి పెద్ద ఎత్తున వనభోజనాలు ఏర్పాటు చేసింది .స్వాములవారు ఆంక్షపత్రాన్ని పంపితే ఆమెపుట్టింటి వారు కూడా వెలివేస్తే ,ఆమె చలించలేదు .కాశీ విద్యా పీఠం లో చరిత్ర, ఆయుర్వేద, వేదాంత, వ్యాకరణ,అలంకార శాస్త్ర కోవిదుడైన తమ మూడవ కుమారునికి బాలవితంతువుతో మద్రాస్ లో కాశీ నాథుని నాగేశ్వరరావు గారి సమక్షంలో శాస్త్రోక్తంగా వివాహం జరిపించి తాను నమ్మిందీ చెప్పిందీ ఆచరణలో చూపిన ఆదర్శ మహిళ మహాలక్షమ్మ . 1917కు భర్త వెంకటసుబ్బయ్య కు న్యాయవృత్తి పై విముఖత కలిగి దేశసేవలో తరించాలని నిర్ణయించుకొని ,కుటుంబాన్ని నెల్లూరుకు తరలించాడు .అక్కడ అనీబిసెంట్ ప్రభావంతో హోం రూల్ లీగ్ స్థాపించి భార్యా భర్తలిద్దరూ తీవ్రంగా ప్రచారం చేశారు .పట్టణమంతా హో౦ రూల్ లీగ్ బాడ్జి లతో కళకళ లాడింది .1921లోశ్రీమతి పొణకా కనకమ్మ తో కలిసి నెల్లూరులోకాంగ్రెస్ సంఘ మహిళా విభాగం ఏర్పరచి తాను అధ్యక్షురాలుగా కనకమ్మ కార్యదర్శిగా సేవలు అందిస్తూ జాతీయవిద్యా విధానం లో విద్య నేర్పటానికి ‘’కస్తూరీ దేవి విద్యాలయం స్థాపించారు .దీనిని మహాత్మా గాంధీ సందర్శించి ‘’నెల్లూరులో చూడదగిన ముఖ్య ప్రదేశం ‘’కస్తూరీ దేవి విద్యాలయం ‘’అన్నాడు .ఆబాలికా విద్యాలయం ఈరోజు కళాశాలగా అభి వృద్ధి చెందింది . 1921లో గాంధీ పూరించిన స్వాతంత్ర్య శంఖారావం విని మహాలక్ష్మమ్మ వేలాది జనంతో రణరంగంలో దూకింది .ఆమెకు సహకరించినవారిలో తిక్కవరపు సుదర్శనమ్మ,కందాళై యతిరాజమ్మ మొదలైన వారున్నారు .ఎల్లాయిపాలెం ,బుచ్చిరెడ్డిపాలెం వగైరా గ్రామాలలోసంచారం చేసి ఖాదీ ,మద్యపాన నిషేధం ప్రచారం చేశారు .దీనితో 2లక్షలున్న ఆబ్కారీ ఆదాయం కేవలం 2వందలకు దిగజారిపోయింది. అంతటి ప్రభావం చూపించారు ఈ మహిళా మాణిక్యాలు, వారితోపాటు వెన్నెలకంటి రాఘవయ్య ,వెంకటసుబ్బయ్య ,తిక్కవరపు రామి రెడ్దిగార్లు .ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి తీవ్రనష్టం, అంతకంటే ఘోర అవమానం కూడా . మహాలక్ష్మమ్మ కుటుంబం వారంతా నూలు వడికేవారు ఖాదీనే ధరించేవారు .వీరి మూడవ కుమార్తె మైత్రేయి నూలు వడకటం పోటీలో స్వర్ణ పతకం గెలుచుకొన్నది .కావలిలో చేనేత వస్త్రాలయం స్థానం ఖాదీ విక్రయశాల నెలకొల్పారు .ఎంతోమందికి జీవనోపాధి కలిగించిన దూర దృష్టికల మహిళా మహలక్షమ్మ .ఉత్పత్తి అయిన ఖాదీ బట్టలను బుజాన వేసుకొని ,జాతీయ గీతాలు పాడుకొంటూ ఇల్లిల్లూ తిరిగి అమ్మేవారామె . 1927లో నెల్లూరు లో తుఫాను,కావలిలో కలరా వస్తే , 1928లో కావలిలో పేదల ఇల్లు కాలిపోయి నిరాదారులైనప్పుడు స్వయంగా పూనుకొని ,ఆహర పదార్ధాలు మందులు వస్త్రాలు సేకరించి ఆదుకొన్న దయాశీలి ఆమె .1930ఉప్పు సత్యాగ్రహం లో భార్తతో, కనకమ్మ మొదలైన వారితో కలిసి మైపాడు ,తుమ్మపెంట ,గోగులపల్లి లలో పెద్ద ఎత్తున సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు .ఆరునెలలు రాయవెల్లూరు లో జైలు శిక్ష అనుభవించింది. అది జైలు అనిపించలేదు .మహిళలకు విజయ లాస్యంగా ఉండేది .1930డిసెంబర్ 26న విడుదలై ఇంటికి చేరింది . రెట్టించిన ఉత్సాహంతో స్వాతంత్ర్య సమరరంగంలోకి దూకి మహాలక్ష్మమ్మ ఖాదీప్రచారం ,మద్యపాన నిషేధం ,విదేశీ వస్తు బహిష్కరణ లతోపాటు అస్పృశ్యతా నివారణ ,ఉద్యమాలలో మహా చురుకుగా పాల్గొన్నది .జాలి, సానుభూతి ,దయ కల ఆమె హరిజన సేవలో ధన్యురాలైనది .1932 శాసనోల్లంఘన లో బహిరంగ ఉపన్యాసాలు చేస్తూ ప్రజలను చైతన్యపరచింది .నెల్లూరు శ్రీరంగనాయకస్వామి తిరుణాల జనసందోహం మధ్య ఆమె ఉపన్యసిస్తుంటే ,అరెస్ట్ చేసి ,దుకాణాలవద్ద పికెటింగ్ చేస్తోందని కేసుబనాయించి ఒక ఏడాది శిక్ష విధించి ,రాయవెల్లూరు జైలుకు పంపారు .అక్కడ ఆమెకు నరాలబలహీనత పెరిగి ,పక్షవాతం వచ్చి ,శిక్షాకాలం పూర్తికాకుండానే 27-8-1932న విడుదల చేశారు .ఈ జబ్బు అయిదుసార్లు వచ్చింది భర్త వైద్యంతో కోలుకొన్నది. భర్త వెంట నీడలా ప్రతి సేవా కార్యక్రమంలో పాల్గొన్నది మహాలక్ష్మమ్మ.వీరిద్దరి కుమారులు కూడా జాతీయోద్యమం లో పాల్గొన్నారు. అంటే మొత్తం కుటుంబం అంతా జాతీయోద్యమం లో పాల్గొని ధన్యత చెందింది .1942లో ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు భర్త మూడవ సారి జైలుకు వెళ్ళాడు .బలహీనంగా ఉన్న ఆమె భరించలేకపోయింది .మతి చలించింది మళ్ళీ మామూలు స్థితికి రాలేకపోయింది .భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందే 1945లో 61ఏట వీరనారి శ్రీమతి ఓరుగంటి మహాలక్ష్మమ్మ పుణ్యలోకాలు చేరింది .ఆమె త్యాగం సేవ సంస్కారం అనితర సాధ్యం . -గబ్బిట దుర్గా ప్రసాద్ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు .10వ భాగం.3.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు .10వ భాగం.3.12.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 9వ భాగం.2.12.22.

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 9వ భాగం.2.12.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ కోటీశ్వర శతకం  

శ్రీ కోటీశ్వర శతకం  

శ్రీ ఈశ్వర ప్రగడ నృసింహారావు కవి తెలంగాణాలో శ్రీ గిరికి ఈశాన్యం లో నల్లగొండ జిల్లాసూర్యాపేట తాలూకా బేతవోలు గ్రామం లో శ్రీ తడకమళ్ళ సీతారామ చంద్రరావు దేశముఖ్ దేశపా౦డ్య ముఖద్దార్ ధర్మ కర్త్రుత్వంలో వర్ష పర్వతాగ్ర స్థితుడైన శ్రీ కోటీశ్వర స్వామిపై శ్రీ కోటీశ్వర శతకం రచించి ఆస్వామికి అంకితం చేశారు .మత్తేభ, శార్దూల విరాజిత పద్య శతకం .’’కొటీశ్వరా ‘’శతక మకుటం.వెల ,సంవత్సరం తెలుపలేదు .

  మత్తేభం లో విఘ్నేశుని ‘’గిరిజానందన యో గజానన మహా కీర్తి ప్రతాపోన్నతా ‘’అంటూ  ,చంపకమాలలో సరస్వతి ని’’మంజుల వాణివాణి సుర మాన్య శిరోమణిదేవి భారతీ ‘’అనీ .  స్తుతించారు .

 శతకం లో మొదటి పద్యం మత్తేభం లో –శ్రీ మత్సర్వ జగత్స్వరూప విబుధ శ్రేణీ నుతప్రాభవా –కామక్రోధ మదాద్యరి ప్రకర శిక్షా దక్ష ,సద్రక్షకా –భూమానంద మరంద సంభరిత హృత్ఫుల్లాబ్జలోకేశ్వరా –శ్రీ మద్బెతనవోలు వాస హర గౌరీనాథ కొటీశ్వరా ‘’అని ప్రారంభించి రెండవపద్యం శార్దూలం లో ‘’నీ సేవల్ స్తుతుల్ నతుల్ గృతులు నిర్నిద్ర ప్రభావంబుచే –రాసన్ వర్ణన చేయబూనుటకు  నామ్నాయంబులే క్రిందు మీదై’’తే నా వలన సాధ్యమా అని ఒక బీదఅరుపు అరిచారు ‘’దోషఘ్నమౌ నీ స్తవ ప్రసృతిన్ దా,బరుసంబునన్ గలసి స్వర్ణం బైన లోహం ‘’లాగా ‘’పస గాంచున్ గటయకృతీ౦ద్రము శుచిత్వం బంది’’అని గొప్పగా చెప్పారు .జగత్తులో పద్మం పుట్టి నీ హృదయ కాసారం లో ఆ నిగమాలు నిగమా౦తాలు విరిసి తేనెల్ వార  తుమ్మెదలనే భక్త బృందం ఆ మధువును తాగి ,నీనామ స్మరణతో ధన్యులౌతున్నారు .

  కవుల౦దరిలాగా తనదగ్గర రూకలు,విద్యా కౌశలం ,తీర్ధయాత్రా ఫలం లేవని ,నిన్నేస్మరిస్తా మోక్షం ఇవ్వమని కోరారు .ఇక్కడో ఎక్కడో నువ్వు ఉండేది తెలీదు కానీ నీ సన్నిధిలో ఆనందం మాత్రం పుష్కలంగా దొరుకుతుంది .పాలసముద్రం త్రచ్చి విషం ఇవ్వలేను,పులి చర్మ౦  ఇచ్చే ధైర్యం లేదు ,ఆభరణాలు ఇవ్వాలంటే పాములంటేనే నాకు భయం కనుక ఒక నమస్కారం చేస్తా క్షమించు అని మస్కా కొట్టారు .అయ్యా అని ఎన్నోసార్లు పిలిచినా ‘’కుయ్యాలి౦పవు –రావయ్యా మ్రొక్కెద గదయ్యా బ్రోవరావయ్యా ‘’అంటూ అయ్యాపదంతో ఆర్తిగా అర్ధించారు .

  ‘’వర గాంభీర్యమగడ్తయై ధృతియే వప్రవ్రాతమై సద్గుణో త్కరముల్ సైన్యములై –నిజెంద్రియములే ద్వారములై తావక స్మరణ జ్ఞానమే ద్రవ్యమై యలరు యస్మత్స్వాంత దుర్గంబునన్-గరుణం గాపుర ముండుము ‘’అని మంచి పద్యం శ౦కరుల శివానందలహరి శ్లోకం తీరులో రాశారు .తన విశుద్ధ హృదయ క్షేత్రంలో దురితారణ్యంబాగా పెరిగి ,భయంకరంగా ఉందని ,దాన్నిఫాలనేత్రాగ్నితో  భస్మీటలం చేసి కాపాడమన్నారు  .సృష్టికి ప్రతి సృష్టి చేసే ఎంతటిమొనగాడైనా నిను కొల్వకపోతే ‘’కడు దుర్గతి పాలౌతాడు ‘’   .

  తనువు డస్సింది నాడులు సడిలాయి.బలం తగ్గింది  ,దంతాలు దిగజారాయి,జరా ,మాంద్యం ఆక్రమింఛి క్రుంగ దీశాయి .ఇక నిన్ను సేవి౦చ లేను .ఒక్కనమస్కారం చేస్తా మోక్షం ఇవ్వు అన్నారు .’’నీ విశుద్ధ భజనలే మాకు అండా,దండా ‘’.నీకోటి సూర్య ప్రభా రూపంతో నా అవివేక అంధకారానికి వెలుగు ప్రసాదించు .ఒకసారి నుదిటిపై ఏదో రాస్తే దానికే కట్టుపడాలా .అదిమార్చి నాకు సద్గతికల్గించు సర్వేశా అన్నారు చమత్కారంగా .నిన్ను అర్చించక స్మరించక నుతించక ఉన్నవాడు పుట్ట గానే చావటం మంచిది .

  ‘’భూమీచక్రము స్యన్దనంబుగ,నభంబు న్నీకపర్ధంబు-స్వామీ దిక్కులు కట్టు పుట్టములుగా వర్ధిల్లు నీ ఉన్నతా-వేమూలం గలదంచు  నెంతునిక ‘’నాకు ఈభావం చెప్పి ప్రేమతో దయచూడుకోటీశ్వరా ‘’  అన్నారు .ఆద్యం లేని సర్వాత్మ స్వరూపం చిద్యాగం చేసేవారికి స్వస్తి ,మోక్షమిచ్చే సామర్ధ్యం నీదే .

 చివరి నూరవ మత్తేభ పద్యం –‘’బలు పెక్కన్,సమరప్రధాన విజయ ప్రస్ఫూర్తి లేదింక,నా  – సాలు దృగ్జాలము చిక్క జేసే నను దీక్ష్ణ౦బౌ తపో వృత్తి గే-వల మాసింపక ,తల్లిదండ్రి గురు నాప్త శ్రేణినీవంచు మా-యలచే ద్రెళ్ళగ ముక్తి మార్గమిడి డాయం జేర్పు కోటీశ్వరా ‘’అని శతకం ముగించారు .

 కవి తనగురించి తన కుటుంబం గురించి ఏమీ చెప్పలేదు .మత్తేభ,శార్దూలాల పై  సులభంగా భక్తి స్వారీ చేశారుకవి .కవిత్వం లో కుంటులేదు .గెంతులు లేవు . హృది నిండా కోటీశ్వర ధ్యానమగ్నత తో ఇంపుగా కూర్చిన శతకం .శతకం లో భావాలు సాధారణంగా అందరు భక్తకవులు రాసేవే .నాకే ఈశతకాన్ని ఇదివరకు ఒకసారి పరిచయం చేశానేమో అనే భ్రమ కలిగింది .కోటీశ్వర శతకాన్ని ,శతకకర్త ఈశ్వర ప్రగడ నృసింహా రావు గారిని పరిచయం చేసి పరమేశ్వర దర్శన భాగ్యం పొందాను .కవి గారి ఇంటి పేరు లోనే ఈశ్వర శబ్దం ఉంది అందులో ప్రగ్గడ శబ్దం వారి కవితా ప్రతిభకూ నిదర్శనమే .కవి నృసింహుడు  అంటే కవితలో నృసింహుడు .కానీ ఇందులో ఉగ్ర నరసింహుడు కాడు,ప్రహ్లాదవరదుడైన వాత్సల్య నారసింహుడు అనిపించారు.

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -369

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -369

· మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -369

369-విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పెర్ట్ –నవీన్ మేడారం

· నవీన్ మేడారం,[1] భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత. పైరేట్ ఆఫ్ కరేబియన్, ప్రిన్స్ ఆఫ్ పర్షియా: ది సాండ్స్ ఆఫ్ టైమ్, హ్యారీ పాటర్, ద డార్క్ నైట్ వంటి వివిధ హాలీవుడ్‌ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు.

జీవిత విషయాలు
నవీన్ 1979, ఆగస్టు 7న నిజామాబాదు జిల్లాలో జన్మించాడు. హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేవాడు. ఆ తరువాత యునైటెడ్ కింగ్‌డమ్ లోని బౌర్న్‌మౌత్ విశ్వవిద్యాలయం నుండి విజువల్ ఎఫెక్ట్స్ లో మాస్టర్ డిగ్రీ చదివాడు.

సినిమారంగం
లండన్‌లోని రెయిన్‌డాన్స్ ఫిల్మ్ స్కూల్ నుండి ఫిల్మ్ మేకింగ్‌లో డిప్లొమా పొందాడు. రెయిన్‌డాన్స్ ఫిల్మ్ స్కూల్‌లో ఉన్నప్పుడు స్క్రీన్ ప్లే రాయడం నేర్చుకొని లఘు చిత్రాలకు, సినిమాలకు పనిచేశాడు. ఫిల్మ్ స్కూల్‌లోని ఐదుగురు దర్శకుల బృందంతో కలిసి “మూవింగ్ ఆన్” అనే ఒక షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించాడు. తరువాత “ఫిలోఫోబియా” అనే లఘు చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని డబుల్ నెగటివ్ స్టూడియోస్, ది మూవింగ్ పిక్చర్ కంపెనీ, పైన్‌వుడ్ స్టూడియోలలో విజువల్ ఎఫెక్ట్స్ కంపోజిటర్‌గా పనిచేశాడు. ఎఫెక్ట్స్ ఆర్టిస్టుగా ది డా విన్సీ కోడ్, ఎక్స్-మెన్: ది లాస్ట్ స్టాండ్ ది లాస్ట్ స్టాండ్, సిక్స్టి సిక్స్, సన్ షైన్ మొదలైన సినిమాలకు పనిచేశాడు.

లండన్ లైఫ్, నైస్ టూ మీట్ యు వంటి బ్రిటిష్ చిత్రాలకు దర్శకత్వం వహించిన నవీన్, బాబు బాగా బిజి[2][3] (హిందీ చిత్రం హంటర్ర్ రిమేక్)[4] సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.[5][6] నార్త్‌స్టార్ ప్రొడక్షన్ బ్యానరలో శరత్ మరార్ నిర్మాతగా “సిన్” అనే వెబ్ సిరీస్ ను రూపొందించి, అల్లు అరవింద్కు చెందిన ఆహా (ఓటిటి) ద్వారా విడుదల చేశాడు.[7][8]

సినిమాలు
సంవత్సరం

శీర్షిక

దర్శకుడు

నిర్మాత

రచయిత

ఇతరులు

గమనికలు

2015

నైస్ టూ మీట్ యు

Yes

Yes

Yes

[9]

2016

లండన్ లైఫ్

Yes

కాదు

Yes

విఎఫెక్స్ ఆర్టిస్టుగా

2017

బాబు బాగా బిజి

Yes

కాదు

స్క్రీన్ ప్లే

[10][11]

2020

సిన్

Yes

కాదు

Yes

వెబ్ సిరీస్[12]

2021

డెవిల్

Yes

కాదు

కాదు

[13]

విఎఫెక్స్ ఆర్టిస్టుగా
· లెస్ మిజరబుల్స్

· ఆల్ థింగ్స్ టూ ఆల్ మెన్

· డార్క్ షాడోస్

· ప్లానెట్ డైనోసార్

· పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్

· ది వెటరన్

· ది డెబ్యూట్

· స్కాట్ పిల్గ్రిమ్ వర్సెస్ ది వరల్డ్

· ప్రిన్స్ ఆఫ్ పర్షియా: ది సాండ్స్ ఆఫ్ టైమ్

· గ్రీన్ జోన్

· 2012

· హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్-బ్లడ్ ప్రిన్స్

· ది బోట్ దట్ రాక్

· కెప్టెన్ స్కార్లెట్

· ఇంక్ హార్ట్

· ది డార్క్ నైట్

· 10,000 బిసి

· క్లోవర్ఫీల్డ్

· హ్యారీ పాటర్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫీనిక్స్

· రైడ్ బై[14]

· సన్ షైన్

· సిక్స్టి సిక్స్

· ఎక్స్-మెన్: ది లాస్ట్ స్టాండ్

· ది డా విన్సీ కోడ్

· పోసిడాన్

370-తెలుగు ఫిలిం చేంబర్ అధ్యక్షుడు ,నిర్మాత డిష్ట్రిబ్యూటర్-నారాయణ్ దాస్ నారంగ్
నారాయణ్‌దాస్‌ కిషన్‌దాస్‌ నారంగ్‌ (1946 జూలై 27 – 2022 ఏప్రిల్ 19) తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య మండ‌లి (Telugu Film Chamber of Commerce) అధ్య‌క్షుడు (2019 – 2022).[1] ఏసియన్ మల్టీప్లెక్స్, ఏసియన్ థియేటర్స్ అధినేత. సినిమా నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గాను సుపరిచితుడు. సుమారు 650కు పైగా సినిమాలకు ఆయన ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్ చేశారు.

ఆయన పూర్వీకులది పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ ప్రాంతం. దేశ విభజన జరిగిన తర్వాత ఇండియా వచ్చారు. ముంబైలో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత 1950లలో హైదరాబాదు వచ్చారు. కన్యలాల్ నారంగ్, లీలావతి నారంగ్ దంపతులకు నారాయణ్ దాస్ నారంగ్ జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. నారాయణ్ దాస్ కి భార్య సునీత, ముగ్గురు సంతానం. వారు సునీల్ నారంగ్, భరత్, మోనా.

76 ఏళ్ళ నారాయణ్ దాస్ నారంగ్ తీవ్ర అస్వస్థతతో 2022 ఏప్రిల్ 19న హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు.[2] మరణ సమయానికి నాగార్జునతో ‘ఘోస్ట్’, ధనుశ్‌తో ‘సార్’ సినిమాతో పాటు సుమారు పది సినిమాల వరకూ నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా గతంలో తన శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో లవ్ స్టొరీ, లక్ష్య తదితర సినిమాలను నిర్మించారు.

సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment